అఆబుగు ానబరాత్ర
_ నంవాదవడు భదిరాజు కృష్ణమూర్తి భాషాశాస్త్ర శాలు
ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు,
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి కళాభవన్, సెఫాబాదు, హైదరాబాదు - 600 004 1979
పథమ ముద్రణ 1974
ల (ప్రతులు 1500
రెండవ ముద్రణ జనవరి 1979 పతులు 5,000
"వెల రూ. 16-00
. కత used oi the Printing of this book was ఎ. made avallable by the Government of India at వ. Conceslonl rate. ప (Partly) .
ముదణ : క శివాజి [సిన్ - సికింద్రాబాదు.
బస్ కందప్పబెట్టి స్క బ్రతికి
డా. భదిరాజు కృష్ణమూ ర్తి గారి సంపాదకత్వంలో వెలువడుతున్న 'తెలుగు భాషాచరిత' తెలుగులో ఇటువంటి [గంథాలలో మొదటిది. ఇంతవరకు తెలుగు సాహిత్య చరిిత్రలేగాని సమ|గమైన తెలుగు భాషా చరిత్ర రాలేదు, తెలుగుభాషషై _ ఛిన్న కాలాల, భిన్నాంళశాలనుగూర్చి పరిశోధనలు జరిపిన పండితులు ఈ గంథంలోని వివిధ |పకరణాలను రచించినారు. ఇటువంటి |గంథాన్ని (పక టిస్తున్నందుకు సాహిత్య అకాడమీ సంతో షిస్తున్నది.
అకాడమీ గత పదిహేడు సంవత్సరాలలో ఏ సంస్థలూ, (ప్రచురణ కర్తలు చేయని ముఖ్యమైన (ప్రచురణలు చేసినది. “మాండలికవృ త్తిపదకోశం' మొత్తం భారతీయ భాషలలోనే తొలి ప్రయత్నము. మహాకవుల పద|పయోగకోశాలు భావిలో తెలుగుభాష పై పరిశోధనలు చేసేవారికి కల్పతరువులు. ఈ కోవలో చెప్పుకో దగ్గ పనులలో 'తెలుగుభాషాచరిత్రి (ప్రచురణ ఒకటి.
తెలుగు భారతరాజ్యాంగము గు ర్తించిన నాలుగు [(దావీడ భాషలలో ఒకటి. భారతదేశంలో (దావిడభాషలను మాట్టాడేవారిలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య అన్నిటికంటే ఎక్కువ. మొత్తం భారతదేశంలో హిందీ తరువాత ఈ విషయంలో తెలుగు రెండవస్థానం ఆక్రమిస్తుంది. దీనికి చాలా ప్రాచీనమైన సాహిత్యము, చరిత ఉన్నది. నన్నయకు ముందు వెయ్యిసంవత్సరాలనాటి కే తెలుగు స్వతంత భాషగా స్టిరపడినట్లు కనిపిస్తున్నది. ఆనాటి తెలుగుభాపాస్వరూపాన్ని తెలుసుకోవటానికి శాసనాలే ఆధారం. నన్నయ తర్వాతకూడా తెలుగులో వచ్చిన మార్పులను తెలుసు కోవాలెనంటే శాసనాలే పధానాధారాలవుతున్నాయి. సమకాలీన వ్యావహారిక భాషాస్వరూపం కొంతవరకైనా శాసనాల్లో కనిపిస్తున్నది. ఈ [గంథంతో నన్నయకు ముందునుంచి 19వ శతాబ్దివరకు సుమారు రెండువేల సంవత్సరాల శాసన భాషా చరిత్ర సమగంగా దర్శన మిస్తున్నది. కావ్యభాషాచర్మితకూడా ఇందులో ఉన్నది. అట్లాగే తెలుగులో ఇతర భాషాపదజాలం, తెలుగులిపి పరిణామం, ఆర్థపరిణామం, మాండలిక భేదాలు మొద లెన విషయాలు ఇందులో చర్చింపబడినవి. ఆధునిక భాషాస్యరూపం సం[గహంగానే ఆయినా సమ(గంగా మొదటిసారి చర్చింపబడింది ఈ [గంథంలోనే తెలుగుకు ఇతర (ద్రావిడ భాషలతోగల సంబంధం స్పష్టంగా.
vi
ఈ [గంథంలో కనిపిస్తున్నది. మొ త్తంమీద ఈ [గంథం సమగమైన, (పామాణికో మైన తెలుగుభాషాచరి[త లేని లోటును తీరుస్తున్నదని నమ్మకము. తెలుగును. [పధానవిషయంగా అధ్యయనం చేసే విద్యార్థులకే కాక, అంతకంటె ఎక్కువగా తెలుగుభాషకై పరిశోధనలు చేసే పండితులకు గూడా ఇది సహయక[గంథంగా ఉపకరించగలదని ఆశిస్తున్నా ము.
_కోరినంతనే ఈ |గంథానికి సంపాదకత్వం వహించటానికి అంగీకరించి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, కొంత ఆలస్యమే అయినా [గంథాన్ని సమ్మగంగా వెలువరించిన ఉస్మానియా విక ఏవిద్యాలయ భాషాళా స్ర్రకాఖాధ్యత లు భ |దిరాజు కృష్ణమూ ర్లిగారికి, ఆయా అధ్యాయాలను రచించిన వ్యాసక ర్రలకు, సంపాదక సహాయకులకు సాహిత్య అకాడమీ పతాన క ఇతజ్ఞతలు.
హైదరాబాదు దేవులపల్లి రామానుజరావ్న 2.975 తార్యదర్భి
(రెండవ ముద్రణము)
డా. భ!ద్రిరాజు కృష్ణమూ ర్తిగారి సంపాదకత్వాన వెలువడిన ఈ “తెలుగు భాషాచర్మితి మొదటి ము[దణకు సంబంధించిన |పతులన్నీ సంవత్సరంలోనే చెల్లిపోయి ద్వితీయ ముద్రణావశ్యకత ఏర్పడినది. దీనివలన ఈ గంథం ఆవశ్యకత స్పష్టంగా తెలుస్తున్నది. అన్ని విశ్యవిద్యాలయాల్లోని తెలుగు ఎమ్. ఏ. పరీక్షలకు ఇది పాఠ్యగంథంగా ఉన్నది. ఈ విధంగా ఈ (గంథం అధ్యాపకుల, విద్యార్థుల అవసరాన్ని తీర్చగలిగినందుకు ఆంధ్రపదేశ్ సాహిత్యఅకాడమీ సంతోషిస్తున్నది.
ఈ ద్వితీయ ము[దణలో ఆయా |పకరణాల రచయితలు అనేక మైన మార్పులు, చేర్పులు చేసినారు. ఒకరిద్దరు తమ |పకరణాలను నూతన పరికోధి తాంశాలు ఆధారంగా పూర్తిగా తిరిగి వాసినారు, కాబట్టి మొదటి ముద్రణ తరువాత జరిగిన పరికోధవా ఫలితాలుకూడా చేరటంవ ల్ల ఇదిమరింత ఉపయోగకారి కాగలదని చెప్పవచ్చును. ఆయా (పకరణాల రచ యితలందరికీ అకాడమీ పక్షాన కృతజ్ఞతలు. త్వరలోనే ఈ [గంథం ఆంగ్లంలో కూడా వెలువడనున్నది.
ఈ [గంథాన్ని రెండవ ముదణకుగాను సవరించి ఆందించిన సంపాదకులు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారికి కృతజ్ఞతలు. (పూవులు చూడడం మొదలు కొని ఈ [గంథం ము[దణలో అన్నివిధాల సహకరించిన డా, కె. కె. రంగనాథా చార్యులుగారికి, ము[దణను నిర్వహించిన శివాజీ(పెన్ వారికి అకాడమీ పక్షాన కృతజ్ఞతలు.
హైదరాబాదు దేవులపల్లి రామానుజరావు 28-1-1979 క్రార్భూదర్భి
విషయనూచిక
సంపాదకీయం (మొదటి ముదణ) పీఠిక (రెండవ ము[దణ) సంకేత వివరణం
(పకరణం
1. ఆం(ధం, తెనుగు, తేలుగు — టీ, యన్, రెడ్డీ
వ, తెలుగు * మిగిలిన [దావిడ భాషలు యు లీపు కః ను(బమవ్యుం శీ. [పాచీనాంధ్రం : శాసనభాషా పరిణామం (క్రీ. పూ. 200 _. క్రీ. శ. 1100) ఎఎ భూదోరౌజు రాధాత్భన్హ
4. శాసనభాషా పరిణామం (క్రి ఈ. 1100 _ 1899) అ టట్ కొోందోబ్బ్రచెౌట్లే 5. శాసనభాషా పరిణామం (క్రీ శ. 1400 _ 1599) అటట, తందవ్చ) చెట్టే 6. కాసనభాషా పరిణామం (క్రీ శ 1600 _ 1899) ము క రా రంగ నాథాచాడ్యులు క కావ్యభాషా పరిణామం (కీ. శ, 1100 — 1599) ఎ క, వహోదోవళా(న్ర్రీ
15
రప
108
148
178
206
10,
11.
12.
18
14.
15.
16.
17. 18.
ix
కావ్యభాషా పదిణామం (కీ. శ, 1600 _ 1899) ఎ టీ, రౌమరొటు ఫశ
. ఆధునిక యుగం: [గాంథీక వ్యావహారిక వాదాలు
—- తూొదోరొదు రాధౌక్స ష్ణ was
తెలుగులోని వైకృత పదాలు ఎ తూమాటి దోఐవ్న)
తెలుగులో అన్య దేశ్యాలు ము నృంరాజ్యూ లక్షీ స్ట్
తెలుగు లిపి పరిణామం జ తెరుముల రౌమబందో ఉరి క
ఆధునికభాష : సంగవా వర్ణనం _-- చేవారి రామారాథ్రు
తెలుగు మాండలికాలు : (పమాణభాష భ|దిరాషు కత్తయమూ రి aa ణి అవ
ఆర్థపరిణామం సమే లర్ రెడ్డి
తెలుగుభాషా చరిత : సింహావలోకనం
ఉపయు క్ర [గంథాలు me
ముఖ్యపదసూచి (0౪
289
268
800
ల26
848
8567
897
427
452
476 481
సంపాదకీయం
1971 జనాభాలెక్కల [పకారం తెలుగు మాట్లాడే వాళ్ళసంఖ్య ఉలి కోట్లు.
తెలుగు భాషకు సుమారు రెండువేల ఏండ్ల చరిత్ర ఉంది. తెలుగులో ఐవాళా . (కీ. శ. 5, 6 శతాబ్దుల కే కావ్య సాహిత్యం ఏర్పడి ఉంటుంది. వీ భావలోనై నా మొట్టమొదటిసారిగా సృష్టించిన సాహిత్యంలో ఉన్న భాష సమకాలీన విద్యావంతుల భాషకు అత్యంత సన్నిహితంగా ఉండి ఉంటుంది. నన్నయకాలా నికే కావ్యభాష వ్యవహారభాష పరస్పరం దూర మౌతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. కావ్య భాషకు పూర్వకవి రచనలు ఒరవడి అవుతాయి. వాడుకభాష సామాజిక వ్యవస్థలో వచ్చే మార్పులనుబట్టి (పజోచ్చారణ పరిణామాలనుబట్టి నియంతగా మారుతూ. వస్తుంది. వ్యవహారభాష పై కావ్యభాషా పభావం అన్ని శతాబ్దుల్లోనూ కనిపి స్తుంది. సమకాలీన వ్యవహారభాష [పభావం 15వశ తాబ్దిదాకా కావ్యభాషలో కొద్దిగాను, ఆ తరవాత ఎక్కువగాను కనిపిస్తుంది. ఈ రెండు కాఖల [కమపరిణామాన్ని పరస్పర సంబంధాన్ని నిరూపించటమే తెలుగుభాషాచరి[త లక్ష్యం. ఆఅసమ[గ మైనా' తెలుగుభాషకు శాస్త్రీయమైన పద్ధతుల్లో రచించిన మొదటి చరిత ఇదే అనటంలో' ఆత్యు క్రి ఏమీలేదు. జరిగిన రెండు మూడు దశాబ్దుల్గో వెలువడ్డ పరిశోధనవల్ట
ఇది సాధ్యమైంది.
భాషా చర్మితకు చెందిన [పత్యేక విషయాలపై పరిశో ధనచేసి నిష్లాతు లైన. పన్నెండు మంది పండితులను ఆహ్వానించి ఈ గంథం కూర్చటం జరిగింది. దీని (పణాళిక 1968 లో తయారైనా పుస్తకరూపంలో వెలువడడానికి ఏడేండ్డు. పట్టింది. ఈ [పయత్నం ఫలించటంలో తోడ్పడ్డ [పకరణ రచయితలందరికీ నా" హృదయపూర్యకాభివందనలు.
|పూపులు దిద్దటంలోను, ఒకటి రెండు వ్యాసాలు తిరిగి రాయటంలోను, పదనూచ్చి, ఉపయు క్ష్మగంథపట్టిక , సంకేత వివరణం మొ. వి. తయారు చేయించ టంలో నాకు మొదటినుందీ సహకరించిన మి[తుడు రంగనాథాబార్యులకు నా' కృతజ్ఞత. మాకీ అవకాశం ఇచ్చి తెలుగు దేశానికి మొదటిసారిగా [పామాణిక భాషా చరిత అందించటానికి పూనుకొన్న ఆంధధ్యప్రదేశ సాహిత్య అకాడమీవారిని నేను అభినందిస్తున్నాను. మె త్రగాఒ త్రిడిచేస్తూ ఇప్పటికై నా పుస్తకం వెలువడటానికి
Xi
కావలసిన సంపూర్ణసవాకారం ఇచ్చిన ఆకాడమీ కార్యదర్శి థ్రీ దేవులపల్లి రామానుజరావుగారికి మా వినతి,
మా ఆలస్యాన్ని సహించి ముచ్చటగా అచ్చువేసిన శివాజీ |'పెస్సు వారు (పళంసార్హలు.
తెలుగుకాసనభాషలో ఆనన్యమైన కృషిచేసినవాడు కందప్ప చెట్టి. అడిగిన వెంటనే ఈ (గంథానికి రెండు వ్యాసాలు పంపించాడు. పాపం ! అనుకోకుండా అకాలమరణం సంభవించింది. తెలుగుభాషా శాస్తాధ్యయనానికి తెలుగుదేశానికి ఆతని. మృతి తీరని నష్టం, అతని దివ్యస్మృతికి ఈ సంకలనం అంకితం చేస్తున్నాము.
ఈ (గంథంలో వచ్చిన. చిన్నచిన్న పొరపాట్లను, తప్పులను పునర్ము[దణలో దిద్దుకోగలమని పాఠకులకు మనవి చేసుకొంటున్నాను.
— ఖొంర్చ్
9థఠిర
(రెండవ ముద ణ)
అచ్చు వేసిన రెండేళ్ళలో పలే తెలుగు భాషా చరిత్ర కాపీలన్నీ అమ్ముడు పోయాయి. అన్ని విశ్వవిద్యాలయాల్లోను తెలుగు ఎమ్. ఏ. పరీక్షకు, ఓరియంటల్ పరీక్షలకు, కేంద, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలకుకూడా దీన్ని పాఠ్య గంథంగా నిర్ణయించటం ఈ [గంథం అవసరాన్ని, [పాముఖ్యాన్ని తెలుపు తున్నది. ద్వితీయము[దణలో మొదటి పతిలో వచ్చిన అచ్చుతప్పులను చాలా వరకు సరిదిద్దే ప్రయత్నం జరిగింది. 2, 9, 18 [పకరణాల రచయితలు కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. 6వ [ప్రకరణం పూర్తిగా తిరిగి రాయడం జరిగింది.
ఈ [గంథం (పధానంగా పరిశోధకవ్యాస సంకలనం. సామాన్య పాఠ్య [గంథాలకందే ఎక్కువ వివరాలు పరిశోధనగురుత్వం (పతి వ్యాసంలోను శనిపిస్తాయి, అందువల్స |పధానంగా ఇది అధ్యాపకులకు సహాయ గంథంగా ఉపయోగిస్తుంది. ఈ వివరాలన్నీ సాధారణ విద్యార్థులు గుర్తు పెట్టుకోవటానికి [ప్రయత్నించటం ఆనవసరం. నామ విభ కులు, సర్వనామాలు, సంఖ్యావాచకాలు మొదలై నవి రెండువేల యేండ్ల చరిత్రలో ఏయే మార్పులు పొందినది భిన్న (1పకరణాలనుంచి సేకరించి సమన్వయించుకోవలసి ఉంటుంది. నిజానికి ఈ మౌలిక (గంథం ఆధారంగా ఇలాంటి సమన్వయంతో మరొక పుస్తకం రావలసిన అవసరం ఉన్నది.
ఈ పు స్తకం కాపీలు అయిపోయి రెండేళ్ళకు పెచిలుకు ఆయింది. ఇది “ఆంగ్రంలోకూడా రావలసి ఉన్నది. పునర్ము[ దణలో అయిన జాప్యాన్ని మన్నిస్తూ దీన్ని ఇతోధికంగా ఉపకరించటానికి సూచనలుచేస్తే సంతో షిస్తాను.
హైదరాబాదు భదిరాజు కృష్టమూ రి 28.1.-1979 నంపాద వడు
నంశేత వివరణం
ఆప్ప.
ఆం. ప.
ఆం. భా చ ఆ, భా. భూ అం. భా. వి. ఆము.
ఆర. సా. ప, ప, ఉద్యో,
ఊఉ. హరి. కళా.
కాళ,
కు. సం.
తి. తి. దే, శా. తె. కౌ,
నిర్వ. రామా, పం. చ. పాండు;
(పౌ, వ్యా, ఐ. పు,
బా. వ్యా. భార,
మను.
మాం. వృ. క్రో,
(AB BREVIATIONS) [గంథాలూ--ప (తిక లు తెలుగు
అప్పకవీయము
ఆంధ షతిక
ఆం[ధభాషా చరిత్ర
ఆంధ భాషా భూషణము ఆం|ధభాషా వికాసము ఆముక్త మాల్యద
ఆంధ సాహిత్య పరిషత్ప తిక ఉఊద్యోగపర్వము
ఊ తర హరివంశము
క్ర భావూర్ణోదయము
కాళహ స్తీశ్వర శతకము కుమార సంభవము
తిరుమల తిరుపతి దేవస్థానం శాసనాలు తెలంగాణా శాసనాలు నిర్వచనో తర రామాయణము పండితారాధ్య చరిత పాండురంగ మహాత్మ్యము [పౌఢ వ్యాకరణము బసవపురాణము బోలవ్యాకరణము
భారతము
మనుచరి[త
మాండలిక వృ త్తిపదకోశం రాజరా జనరేం[ద పట్టాభిషేక సంచిక
BSOAS
CI CIT
CP DED El
_ ESIP
HGT HTL IA
IP JAHC JAHRS
JVOI
KI Lg
XIV
వ్యాస సం|గహము శాసనపద్య మంజరి శృంగార నై షధము సంస్కృతం సూర్యరాయాంధ్ర నిఘంటువు హరవిలాసము.
English
Bulletin of the School of Oriental (and African) Studies, Corpus Inseriptions Indicorum
~~
A. Corpus of Inscriptions in the Telingana Districts of H. E. H. the Nizam’s Dominion
Copper plates. ౧ ” Dravidian Etymological Dictionary Epigraphia Indica
Elements- of South Indian Te Historical Grammar of Telugu
History of the the Telugu Language Indian Antiquary
Indian Paleography
Journal of Andhra History and Culture Journal of Andhra Historical Research Society
Journal of Sri Venkateshwara Oriental Institute
Kareemnagar Inscriptions. Language Nellore Inscriptions
QMS RPS SI
SIP TTDES
vs
ఊఉ, [ధా.
XV
Quarterly Journal of Mythic Society RajaRaja nareadra Pattabhisheka Sanchika South Indian Inscriptions
South Indian Paleography
Tirumala Tirupati Devasthanam Ephigra- phical Series
Vyasa Sangraham
ఇ
భాషలు
ఉతర [దావిడ భాషలు ఒల్లారీ
కన్నడం
కుడుఖ్
కువి
కూయి
కొండ
కొడగు
కోలామీ
గదబ
గోండి
తమిళం
తుళు
తెలుగు
తొద
దక్షిణ ద్రావిడ భాషలు నాయికీ
ప
'పెంగో
పాక్ళతం
|పాచీన |దావిడ భాషలు
(బా. మం. మ. మ. (దా. మా, మూ. (దా. సం. * = A>B = మార = | [= LJ / = ఈ a
xvi
(బాహుయీ
మండ
మలయాళం
మధ్య దావిడభాషలు
మాల్లో
మూలదావిడ భాష సంస్కృతం
మిగిలిన గుర్తులు
కొన్నిసూతాలు ఆధారంగా నిరూవించిన పునర్నిర్మిత రూపానికి గుర్తు; వ్యాకరణ సిద్ధంకాని కృత క వాక్యానికి గుర్తు. చారి తోక ంగా “జతి, B’ గా మారింది.
వర్ణనాత్మకంగా 4” “3” గా మారింది (సంధివశంగా) వర్ణవిధేయ లిపిని ఈ గుర్తుల మధ్యరాస్తారు,
ధ్వని విధేయలిపిని ఈ గుర్తులమధ్య రాస్తారు.
ఈ గుర్తుకు ఇరువై పులా ఉన్న రూపాలు రెండూ సాధ్యం. ఈ గురుకు ఇరువైపులా ఉన్న రూపాలు సపదాంశాలు; వాటి భేదం పూర్వాపర వర్ణాలను అ[శయించి ఉంటుంది.
ఇరువై పులా ఉన్నరూపాలు సపదాంళాలు; వాటి భేదం పూర్వాపరపదరూపాలను బట్టి ఉంటుంది.
ఆభావం; ఒక రూపం ఊండవలసినచోట దాని లోపాన్ని సూచించే గురు.
నూచన ; శాసనరూపాల కుండలీకరణాలలో ఇచ్చిన వివరాల వరుస: ఆకర గంథం. సంవుట సంఖ్య, శాసన సంఖ్య.కాసనంలో ఆ పదం వచ్చిన పం _క్రి, సంవత్సరం. ఉదా: డేరా. (SI. ర. 1216.6, 1814)
[కరణం 1
ఆంధ్రం, తెనుగు, అలుగం
a BV sw 0డీ డి
1.0. మన భాషకు ఈనాడు ఆంధం, తెనుగు, తెలుగు అని మూడు పేద్ద వ్యవహారంలో ఉన్నాయి. సంస్కృత (గంథాల్లో అంధ్ర శబ్దం ఆంధ్రకు రూపాంతరంగా కన్పిస్తుంది. తెలుగు కావ్యాల్లో తెనుంగు, తెనుగు, తెలుంగు, తెలు(గు, (తిలింగ అనే పదాలు భాషాపరంగా [ప్రయోగంలో ఉన్నాయి. తమిళంలో తెలుగు భాషకు పేర్లుగా వడగు, వడుగ పదాలు (గంథస్థమైనాయి. పోర్చుగీసు వారు తెలుగువారిని “జెంతియె” (Gentio) అనీ, తెలుగు భాషను “జెంతూి” (Gentoo) అనీ, 16, 17 శతాబ్దాలలో వ్యవహరించినారు.? మొత్తం మీద మన భాషను తెలిపే పదాలు; అంధ, ఆంధ, తెనుంగు, తెనుంగు, తెలుంగు, తెలుగు |తిలింగ, వడగు, వడుగ, జెంతూ. ఏకార్థబోధకాలై న ఈ పదాల చరితనూ, రూపనిష్ప త్తినీ, పరస్పర సంబంధాన్నీ పరిశీలిద్దాం.
1.1. అంధ, ఆంధ్ర: ఈ రెండు పదాలు రూపాంతరాలై న సంస్కృత పదాలు. ఇవి సంస్కృతంలో ఆతి [పాచీన కాలంలో జాతిపరంగా (పప్రయోగింపబడి ఉన్నాయి. శునశ్శేపుని తమ జ్యేష్ట భాతగా అంగీకరించడానికి నిరాకరించిన మొదటి యాభ్రమంది పుతులనూ అనార్యజాతులై న ఆంధ, పుం|డ, శబర, పుళింద, మూతిబాది దస్యులలో కలసి పొండని విశ్వామిత్రుడు శపించి బహిష్క-రించినట్లు ఐతరేయ [బాహ్మణంలో (క్రీ, పూ, 600) ఒక ఐతిహ్యం ఉంది. మనకు తెలిసినంతవరకు ఆం[ధ శద్దానికి సంస్కృతంలో మొట్టమొదటి [ప్రయోగం ఇదే. మ్రైచ్చులైన ఈ అయిదుజాతుల వారూ ఆర్యావర్తానికి సరిహద్దు (ప్రాంతాల్లో ఆనాడు నివసిస్తున్న |ద్రావిడులో ముండా [పజలో అయిఉండవచ్చు. భాతరదేశానికి ఆర్యులు ఆగంతకులనీ, ముండా [పజలూ, [దావిడులూ వారికి పూర్వ్యముండిన ఆదిమవాసులనీ చరితకారుల నిర్ణయం. కాబట్టి ఆం|ధులు ఆనార్యు లైన (ద్రావిడులలో ఒక తెగవారని ఆభి పాయపడవచ్చు. ఆం (ధుల [ప్రశంస వ్యాస
2 తెలుగు భాషా చరిత
మహాభారతంలో కూడా కన్పిస్తుంది. మయసభలో అంగ, వంగ, పుం|డక, పాండ్య, ఓఢ, ఆం|ధరాజులు ధర్మరాజును కొలిచినట్టు వర్ణింపబడింది.“ మనుస్మృతిలో కారావరవన్ర్రీకి వె దేహునకు జన్మించిన నిషాదులు ఆంధులని చెప్ప బడింది.” నాట్యశాస్త్రంలో భరతుడు (కీ. శ. పారంభకాలం)) పాత్రోచిత భాషను గురించి చర్చిస్తూ ఐర్బర, కిరాత, ఆంధ, ద౦మిల [పభ్ళతి జాతులకు శౌరసేని మొదల్టైన |ప్రాకృతాలను ఉపయోగించరాదని సూచించి ఉన్నాడు. వాయు పురాణంలో ఆం|ధరాజులై న ఆం(ధభృత్యుల పేర్లూ, వారి పరిపాలనా కాలం వివరించబడి ఉన్నాయి.” ఆం|ధ్రభృత్యులే శాతవాహానరాజులు. వారి పరిపాలనా కాలం కీ హూ. 280 కీ శ. 225 అని చర్మితకారుల నిర్ణయం. సంస్కృత భాగవతంలో శుకుడు హరిస్తుతి గావిస్తూ కిరాతహూణాంధ పుళిందాది జాతులు తమతమ పాపాలనుండి విముక్తి ; పొందడానికి హరిని ఆగ్రోయించినారని వర్ణించి నాడు," చం్యదగు వ్రమౌర్యుని ఆస్థానాన్ని సందర్శించిన |గీకురాయబారి మెగ స్తనీను (కీ. పూ. 400) మౌర్యుల తర్వాత ఆం(ధులు ఎన్నదగిన చతురంగబలం గల వారని [పళంసించి ఉన్నాడు. అశోకుడు వేయించిన కొన్ని కా సనాల్లోకూడా ఆంధ (పజల [పస క్తి కన్పిస్తుంది. ఆకోకుని 18వ ధర్మలిపి శాసనంలో ఆం|ధు లతని సా(మాజ్యంలోని వారనీ, అతని ధర్మటోధలను అనుసరిస్తున్న వారసీ [(పశంసించబడింది.** కువలయమాల అనే పాక్ళత [గంథంలో ఉద్యోతనుడు (కీ. శ, 9వ శతాబ్దం) ఆం[ధులు అందమైనవారనీ, ఆహార విహార (పియలనీ అభివర్ణించి ఉన్నాడు,!! ఈ విధంగా ఆంధకశజ్ఞం ఐతరేయ [బాహ్మణకాలం నుండి జాతివాచకంగా (గంథస్థమె ఉంది.
1.2. సంస్కృత వాజ్మయంలో అంధక ఆం|ధక జాతుల (ప్రశంస కూడా కన్పిస్తుంది. వ్యాస మహాభారతంలో [(దౌపదీ స్వయంవరానికి విచ్చేసిన వారిలో అంధకులుకూడా ఉన్నట్టు వర్ణించ ఐడింది. 12 పాండవులు వనవాసానికి వెళ్ళిన వార్తవిని వారిని దర్శించడానికి భోజులు, వృష్ణులు, అంధకులు వెళ్ళినట్టు తెల్ప బడింది. భాగవతవురాణంలో అంధకులు యాదవజాతికి చెందిన ఒక తెగవారనీ, ద్వారకానగర సంరక్షకులనీ పేర్కొనబడి ఉన్నది. మత్స్యపురాణంలో ఆంధ కానురుని సంతతి అంధకులని ఒక ఐతిహ్యం ఉంది. 15 వ్యాసభారతంలో ఆరణ్యపర్వ కథాభాగంలో శ్రీకృష్ణుడు ధర్మజుని ఓదారుస్తూ, రాజసూయయాగ సమయంలో ధర్మజుని సేవించడానికి వచ్చిన రాజుల్లో పాండ్య, ఓ(థఢ, చోళ, |దావిడులతో
ఆంధ్రం, తెనుగు, తెలుగు లి
పాటు ఆం(ధకులు కూడా ఉన్నట్లు స్మృతికి తెచ్చినాడు.!ీ కురుక్నేత యుద్ధంలో "ఆంధకులు, ' పులిందులు, కిరాతులు మొదలైన మేచ్చజాతులవారు కౌరవపక్షంలో యుద్ధం చేసినట్టూ, వారు పరాకమవంతులై నట్టూ వర్ణించబడింది.!?” శాంతిపర్వంలో శ్రేష్ముడు ధర్మరాజుకు సర్వభూతోత్చ త్రిని గురించి చెబుతూ దక్షిణాపథంలో జన్మించిన పుళింద శబరాది జాతులలో ఆం|ధకులు ఒకరని పేర్కొన్నాడు:
1.3. సంస్కృత (గంథాల్లో జాతి వాచకంగా [పయోగించబడిన అం|ధ, ఆం|ధ, అంధక, ఆంధక పదాలు ఏకజాతి వాచకాలే అని అభి పాయపడవచ్చు. ఈనాడుకూడా 'బీరారు ప్రాంతంలో “అంధ” అనే ఒక అనార్యతెగవారున్నారు. 'అంధ యొక్క పాకృత రూపొంతరమే అంధక అనీ, దాని సంస్కృత రూపమే “"అంధధ' లేదా 'ఆంధ్ర' అనీ బరో (గ. Burrow) అభ్మిపాయం. పి
1.4. ఇంతవరకు పకా న్న (గంథస్థాధారాలను బట్టి ఆం|ధజాతిని గురించి ఈ కింది అభ్మిపాయాన్ని |పతిపాదించవచ్చు: ఆంధ్రులు ఆనార్యులు. 'ఆర్యుల్లో కొందరికి వీరితో సాంక ర్యం ఏర్పడింది. ఆం(ధులు సంకరజాతి వారని చెప్పడానికి మనుస్మృతి కూడా ఒక ఆధారం. శబర, పుం, పుళింద, కిరాతాది మైచృజాతులలో ఆం|ధులను కూడా జమక ట్టి ఉండడం గమనించదగిన విషయం. ఆం(ధశబ్లానికి సంస్కృతంలో వేటకాడు అనే ఒక ఆర్థం ఉంది. సంగం యుగా నికి సంబంధించిన తిమిళ (గంథాల్లో తెలుగువారిని *వడుగర్* అని పేర్కొంటూ వారు వేటకుక్కలతో సంచరించేవారని వర్ణించబడింది. ఆర్యుల [ప్రాబల్యాన్ని ఎదుర్కో_లేని ఆంధులు దక్షిణాపథానికి తరలివచ్చి రాజ్యాన్ని స్థావించుకొని “ఆ [పాంతంలోని [పజలతో కలసి ఉండవచ్చు. పాలకులైన వారిపేరే ఆ దేకానికి, [ప్రజలకూ భాషకూ కాలక్రమంలో సిద్ధించి ఉండవచ్చు.
1.5. ఆం|ధశ'బ్దం జాతివాచకంగానే కాక దేశవాచకంగా కూడా (పాచీన సంస్కృత వాజ్మయంలోనూ, శాసనాల్లోనూ కన్పిస్తుంది. వాల్మీకి రామా 'యణంలో న్నుగీవుడు సీతాన్వేషణకె వానరులను దక్షణ దిశకు పంపుతూ వారు వెదకవలసిన రాజ్యాలలో ఆంధ, పుం|డ, చోళ, పాండ్యాది దేశాలను పేర్కొని ఉన్నాడు.?! దక్షిణదిగ్విజయయాత్రా సందర్భంలో సహదేవుడు జయించిన రాజ్యాల్లో ఆం; ధదేశం కూడా ఉన్నట్టు వ్యాసభారతాన్ని బట్టి తెలుస్తుంది. 2 భాగవతప్రరాణంలో బలికుమారులు ఆరుగురు తమ సేర్ణతో (పత్యేక రాజ్యాలు స్థాపించుకొన్నారని, వారిలో ఆంధుడనేవాడు ఆంధ్ర రాజ్యాన్ని స్థాపించినాడనీ ఒక |పశంస ఉంది.
బౌద్ద వాజ్మ యలలోని ఆంధరట్ట (ఒఆంధరాష్ప్ర ) అనే పదం ఆం|ధదేశ సూచకమె. శివస్కంధవర్మ మైదవోలు శాసనంలో (కి. శ. 284) “అంధా పథీయో గామో విలిపరమ్” అను వాక్య ఖాగాన్నిబట్టి ఆంధపదం దేశవాచకమని తెలుస్తుంది. మల్లి దేవనందివర్మ దానకాసనంలో (కీ. థో 840) “ఆం|ధమండలే ద్వాదళ సవ్మస్మగామ సంపాదిత సపార్థ లక్షవిషయాదధిపతేఃొ అన్న వాక్యంలోని ఆం[ధ శబ్దం కూడా దేళవాచకమే.* వరాహమిహిరుని బృవహత్సంపాతలోని (క్రీశ. 600) “*కాశిక విదర్భ వత్సాం[ధచేదికాళ్చోర్వితండకాః” అనె వాక్యంలో కూడా ఆంధ పదం దేళశవాచిగా వాడబడింది. చార్మితక యుగంలో ఆంధపదం దేశపరంగా అనేక (గంథాల్లోనూ, శాసనాల్లోనూ కన్పిస్తుంది. కాబట్టి, మొదట జాతివాచక మైన. ఆంధ శబ్దం తర్వాత దేశవాచకంగా (పయు క్రమైందనీ, ఆది కీస్తు శకానికి! పూర్వమే దేశవాచకంగా కూడా సంస్కృత |గ్రంథాల్లోకి వ్యాప్తికి వచ్చిందనీ నిస్సంశయంగా చెప్పవచ్చు.
1.6. మనకు తెలిసినంతవరకు సంస్కృత వాజ్మయంలో 11వ శతాబ్లా నికి పూర్వం ఆంధపదానికి భాషావాచిగా (ప్రత్యక్ష [పయోగంలేదు. కాని, భరతుని నాట్యశాస్త్రంలో నాటకంలో ఉపయోగించదగిన “విభాషలు' ఏడు విధాలనీ, అమి శకార, అఫీర, చండాల, శబర, దమిల, ఆంధ్ర, వనచరుల వ్యవహారంలోనివనీ. సూచించ బడింది .2° నన్నయభట్టు రచించిన నందంపూడి శాసనంలో ఆం(ధశబ్దం. భాషావాచిగ మొట్టమొదటి సారిగా [పత్యక్షమవుతుంది. ఈ శాసనంలో నారాయణః భట్టును “యస్సంస్కృత కర్ణాట _పాకృత పైశాచికాం ధభాషాసు కవిరాజశేఖర ఇతి (పథితః సుకవిత్వ విభవేన” అని నన్నయ |పశంసించి ఉనా పడు. ఈ ఆధా రాన్నిబట్టి ఆం|ధపదం 11వ శతాబ్దం నాటికి భాషాపరంగా రూఢి కెక్కిందని. ఖచ్చితంగా చెప్పవచ్చు.*” ఆం(ధశ బ్బచింతామణి కర్త నన్నయభట్టు అని అంగీ. కరిస్తే ఆంధ్ర శబ్ధాన్ని భాషాఫరంగా శాసనంలోనేకాక ,గంథంలో కూడ నన్నయ. (పయోగించినట్టు చెప్పవచ్చు. ఆం[ధభాషాభూషణక ర్త ఆయిన కేతన తెనుంగు, తెలు(గు పదాలతోబాటు ఆం్యధళద్దాన్ని కూడా భాషాపరంగా [ప్రయోగించి ఉన్నాడు. తన లక్షణ (గంథానికి పెట్టిన పేరులోనే కాకుండా [గంథంలో కూడా ఆం ధు శబ్లాన్ని వాడి ఉన్నాడు, తెలుగులో [(గంథరచన [పారంభమైన కాలం నుండీ ఆంధ శబ్దాన్ని భాషాపరంగా కవులూ, పండితులూ వాడినారని నిస్సంశయంగా చెప్పవచ్చు. ఈ విధంగా మొదట జాతివాచక మైన ఆంధశబ్దం తర్వాత దేశబోధ.
ఆం|ధం, తెనుగు, తెలుగు ర్
శంగానూ, అటుపిమ్మట భాషావాచిగానూ వ్యా పిలోనికి వచ్చిందనీ నిర్ణయంచ వచ్చు. ఈనాడు కూడా ఆం(ధ్రశబ్దం జాతి, దేశ, భాషలను సూచించడానికి వాడ బడుతూ ఉంది.
తెనుంగు, తెనుంగు, తెనుగు ; తెలుంగు, తెలుంగు, తెలుగు ;
1.7. తెనుంగు, తెనుంగు - ఈ రెండురూపాలు భాషాపరంగా నన్నయ భారతంలో మొట్టమొదటిసారిగా (గంథస్థమై ఉన్నాయి. తెలుగు ధ్వనిపరిణామంలో (హన్వం మీది పూర్ణబిందువుకు లోవం విభాషగా కావ్యభాషలో కన్పించడం వల్ల శినుంగు, తెనుగు రూపాంతరాలే. నన్నయలో తెనుంగుకు ఒక |పయోగం, -తెను(గుకు ఒక ప్రయోగం మాతమే ఉన్నాయి.
సారమతిం గవీ "దులు (ప్రసన్న కథాకలితార్థయు క్తిలో
నారసి మేలు నా నితరు లక్షరరమ్యత నాదరింప నా నాశుచిరార్థ సూక్రినిధి నన్నయభట్టు తెనుంగథనన్ మహో భారత సంహితా రచన బంధురుండయ్యె జగద్ధితంబుగాన్ . :2) జననుత కృష్ణదె వైపా
యనముని వృషభాభిపాతమహాభారత బ
ద్ధనిరూపితార్థ మేర్పడ(
దౌనుంగున రచియింపు మధిక ధీయు క్రి మెయిన్.2
నన్నెచోడుని కుమారసంభవంలో తెనుంగు పదానికి రెండు (ప్రయోగాలు కన్పిస్తాయి,
మును మార్గకవిత లోకం
బున వెలయంగ దేశి కవిత బుట్టించి తౌనుం
థన నిలిపి రంధ్ర విషయం
బున జనం జాళుక్యరాజు మొదలుగ( బలువుర్.30
సరళముగాగ భావములు జాను దౌనుంథునో నింపు పెంపుతో. బిరిగొన వర్భనల్ ఫణితి పేర్కొన నర్ల్హము లొ త్త గిల్ల ఐం ధురముగ( [వాఇముల్ మధు మృదుత్వ రసంబున( గందళింప న క్షరములు సూక్తు లార్యులకు( గర్జ్హరసాయన లీల గాల(గాన్,3!
నన్నయ, నన్నె చోడులు తెలుంగు తెలుగు రూపాలను [ప్రయోగించలేదు. పాల కురికి సోమన తెనుంగు, తెలుంగు పదాలను భాషాపరంగా [పయోగించి ఉన్నాడు.
6 తెలుగు భాషా చర్విత
ఉరుతర గద్యపద్యోక్తుల కంటె-సరసమై పరగిన జాను దౌనుంథ
ఛర్చింపంగా సర్వసామాన్య మగుటం-గూర్చెద ద్విపదలు గోర్కి. దైవాజం
దౌలు.డు మాటలనంగా వలదు. వేదముల-కొల(దియ కాంజూడు( డిలనెట్టులనిన 32 తిక్కన నిర్వచనో త్రర రామాయణంలో “తెలుగు కవిత్వము, 33 “తెలుగుబడి భారతావతారకలో 'తెనుంగుబాని, 2 “తెనుంగుబాస *క అని |పయోగించి ఉన్నాడు, తెలుంగు, తెలు(గురూపాలు తనక తెను(గులవలె న 18వ శతాబ్దం. నుండి భాషాపరంగా వీని (ప్రయోగం కావ్యాల్లో సర్యసాధారణంగా కన్పిస్తుంది.
1.8. భాషావాచియైన తెనుంగు, కెలుంగు-ఈ రెండురూపాలు భిన్న పదాలా లేక ధ్వనుల మార్పువల్ల ఏర్పడిన రూపాంతరాలా అని పరిశీలించవలసి: ఉంది.
తెనుంగు : తెనుంగు తద్భృవమనీ ఇది [తినగళబ్ది భవమనీ కొందరు. ఊహించినారు. ఇది ఊపహయేకాని నిజముకాదు. (చూ. చిలుకూరి నారాయణరావు, అం, ఖౌ. చ. [పథమభాగం (1986), పు. 82) తెనుంగు దేళ్యపదమనీ, దిగ్వాచి' అనీ సోమయాజైిగారి అభ్మిపాయం (చూ. గంటిజోగి సోమయాజి, అం. థొ. బి, (1947), పు. 29-82). తెనుంగు, తెనుంగు శద్దాలలోని -గు (గు (ప్రత్యయ. భాగం (పోల్చిచూడు : వడగు ఐడగు, DED4267 : కిటక్కు. DED 1848; కుటకు, కొడగు DED 1874), 'తెన్' శబ్దము దిగర్భమున్న ద్రావిడ పదాంశం (చూ. DED 2889). తెలుగుభాషలో తెన్ శబ్దం నేటి వ్యవహారం నుండి తొలగి. పోయింది కాని, తెమ్మెర, తెన్నేరు, చెంకాయ, తీరూ తెన్నూ, దిక్కూ. తెన్నూ ఇత్యాది సమాస రూపాల్లో మాతం నిలచి ఉంది. సాధారణంగా ఒక సమాజంలో" ఒకభాష రూపొందే [పాథమిక దశలో ఆ భాషకు నామకరణం జరగదు. ఈనాడు కూడా కొన్ని అనాగరిక భామలకు ఆ భాషా వ్యవహ ర్తలలో [ప్రత్యేకమైన పేర్షు, లేని స్థితి కన్పిస్తుంది. ఒక భాషా సమాజంలోనే ఓక పాంతంవారు మరొక [పాంతం వారిని సూచించవలసి వచ్చినప్పుడు దిక్కులను బట్టి తూర్పువారనీ, పడమటివారనీ, ఉత్తరాదివారనీ వ్యవహరించడం సాధారణంగా కన్పిస్తుంది. [పాచీన దావిడభాషా సమాజంలోని వారు దక్షిణ[పాంతపువారిని దక్షిణదిగ్యాచి యగు “తెన్; శబ్దముచే “తెనుంగు* అని నిర్దేశించి ఉండవచ్చు. ఆ [ప్రాంతపు మాండలికం (పత్యేక భాషగా పరిణమించినపుడు ఆ [పజలను నిర్దేశించిన తనుంగు వారి భాషకు పేరుగా కూడా ఏర్పడి ఉండవచ్చు. [దావిడ ప్రజలు (ప్రాచీనకాలంలో
ఆం|ధం, తెనుగు, తెలుగు 7
భారతదేశ మంతా వ్యాపించి ఉండిన వారే, కాబట్ట ఆనాడు ఉత్తర (దావిడ పజలు దక్షిణ దిక్కులోని వారిని తెన్” శబ్దంతో నిర్దేశించి ఉండవచ్చు అనడం అసం గతం కాదు. తమిళదేశానికి ఉత్తరాన ఉన్న తెలుగువారిని *వడుగర్' అని, తెలుగు భాషను 'వడుగి అనీ తమిళులు [పాచీనకాలంనుండి వ్యవహరించి ఉండడం పై అభ్మిపాయాన్ని బలపరుస్తుంది. ఇటువంటిదే 'కొడగు' పదం కూడా.
1.9. తెలు(గు : తెలు(గు అనేశబ్దం భాషాపరంగా సంస్కృత |గంథాల్లో కన్పించడం లేదు. వాయుపురాణంలో మాతం “తిలింగా' అనే పదం ఒక జనపదా నికి పేరుగా పేర్కొనబడినది.” కాకతీయ [పతాపర్నుదుని ఆస్థానంలోని విద్యా నాథుడు (కీ. శ, 18 వ శతాబ్దం) శ్రీళ్లె లదాశారామ కాశేశ్యరములలోని శివలింగ ముల వలన తెలుగు దేశానికి (తిలింగ మనేపేరు ఏర్పడిందని “|పతాప రు|దీయంిలో తెల్సి ఉన్నాడు. విన్నకోట పెద్దన (క, 14వ శతాబ్దం) కూడా ఆంధ దేశానికి తిలింగదేశమనే పేరు కావ్యాల్లో ప్రయుక్తమై ఉన్నట్టూ, తెలుంగు త్రిలింగ శబ్దభవమైనట్టూ, కావ్యాలంకార చూడామణిలో తెల్పి ఉన్నాడు :
ధర శ్రీపర్యతకాశే
శ్వరదా జారామసంజ్ఞ వజలు (తిలింగా
కరమగుట నం|ధ్రచేశం
బరుదార( (దిలింగ చేకమన ( జను గృతులన్
త త్రిలింగ పదము తద్భవం బగుటచే( దెలుగుదేశ మనగ దేటపడియె
వెను(క6 దెనుంగుదేశమును నండు కొంద ఆ బ్బాస పంచగతుల( బర(గుచుండు]
(తిలింగపదం దేశవాచకంగా (బహ్మాండ పురాణంలోనూ, స్కాందపురాణంలో నూ, (గగ్రంథస్థమై ఉన్నట్లు చిలుకూరి ఏరభ|దరావుగారు ఆంధ్రుల చరిత [పథమభాగంలో తెల్పి ఉన్నారు. రాజశేఖరుని విద్ధసా లభంజికలో (కీ. శ. 10 వ శతా) “జయతు జయతు |తిలింగాధిపో దేవః! అని ఒక [ప్రయోగం ఉండి. పురాణాల కాలాన్ని ఇదమిత్సంగా నిర్ణయించడం కష్టం. వాటిలో ఆర్వాచీనాలైన (పక్నీప్త భాగాలెక్కువ. “తెలుగు” తిలింగ శబ్ద్బభవం కాదనీ, తెలుగు యొక్క. సంస్కృతీ కృతరూపమే |త్రిలింగమనీ కొమ్మరాజు లక్ష్మణరావుగారు నిరూపించి ఉన్నారు. (లక్టజరాయ న్యాసావళి, పు. 1282.26).
8 తెలుగు భాషా చరిత
“తెలుంగు తికళింగ శబ్దభవమనీ, ధ్వనిపరిణామం వల్ల ఆది తిక శింగ > తి అలింగాతెలింగ ౨ తెలుంగుగా మారిందనీ కొందరి ఊహ. (గం. జో.సోమ యాజి, ఆం, థా. విపు. 21-2). ఈ అభిపాయానికి సహేతుకమైన ఆధారాలు లేవు.
తెనుంగు, తెలుగు రూపాంతరాలే కాని భిన్నధాతుజాలు కావు. దావిడ భాషల్లో శ/ల వినిమయం; -ణ-, -ళ-౫-నీ-, ఎలాం లు గానూ మారిన సందర్భాలున్నాయి (0804524) . ఈ మార్పు మూల (దొవిడంలోనే జరిగినట్టు భద్రిరాజు కృష్ణమూర్తి నిరూపించి ఉన్నారు.** ఈనాడు కూడా కొన్ని _పాంతాల (గామీణుల వ్యవహారంలో తెలుగులో న, ల-ల వినిమయం కన్పిస్తుంది. మునగ- ములగ, చెనగు=చెలగు, మునుకోల_ములుకోల, జన్మం--జలర్మ, లేదు. _నేదు, లాగు_నాగు మొదలై నవి. కాబిట్టి తెలుగు [తిలింగ శబ్ధభవంకాదనీ, దేశ్యమెన తెనులు యొక్క రూపాంతరమే తెలుగు అనీ, ఈరెండు రూపాలూ [పాచీన కాలం నుండీ తెలుగు దేశంలో వ్యవహారంలో ఉన్నాయనీ నిర్ణయించవచ్చు.
1.10. దేశిపదాలను సంస్కృతీకరించడమో, లేదా వాటికి సంస్కృత సంబంధమైన కృతకవ్యుత్ప త్రిని కల్పించడమో పండితుల సంప్రదాయం. ఇందుకు కారణం 'జనని సంస్కృతంబె సకలభావలకును అను నమ్మకమే, సంస్కృత భాషాభిమానం కొద్దీ ఓరుగల్దును ఏకాశిలానగరమనీ, పెనుగొండను ఘనగిరి అనీ, కఠలదుకూరును స్కంధపురి అనీ, చెయ్యేరును బాహుదా నది అనీ-ఈ విధంగా దే? పదాలను పండితులు సంస్కతీక రించి [ప్రయోగించిన సందర్భాలు చాలాఉన్నాయి. తమిళ శబ్దాన్ని [దవిడ లేదా [దమిల ఆనీ, కరినాడు శబ్దాన్ని కర్ణాట అనీ (కర్ణయోః అటతీతి కర్ణాటకః), అత్తిరాల [గామాన్ని హత్యరాల అనీ, నార్త్ సింహాచలాన్ని నారదసింహాచలమనీ దేశ్యపవాలకు సంస్కృత భాషానురూపాలు సృష్టించబడి ఉన్నాయి. ఇటువంటిదే తెలుగు నుండి ఏర్పడిన త్రిలింగ శబ్దం. తెలుగు దేశంలో తెలగలు, తెలగాణ్యులు అనే తెగల వారిపేర్టను [తిలింగ శబ్ద భవాలుగా నిరూపించలేము కదా! అసలు తెలుగు దేశానికి [తిలింగదేశమనే పేరు కొన్ని గంథాల్లోనే కాని లోకంలో వ్యవహారంలో ఉన్నట్లు కన్పించదు. శై వమతం (ప్రాబల్యం వహించిన కాలంలో పండితులు తెలుంగును త్రిలింగగ మార్చి (ప్రయోగించి ఉండవచ్చు.
ఆం ధం, తెనుగు, తెలుగు 9
1.11. ఈ వ్యాసంలో ఇంతవరకు చర్చించిన విషయ సారాంశం ఇది:
(1) ఆం[ధులు ఆర్య అనార్య మ్మిశజాతి. వీరు ఊఉ_్తరార్యావ రం నుండీ దక్షిణాపథానికి వచ్చి గోదావరీ [పాంతంలో రాజ్యాన్ని స్రాపించుగొని అక్కడీ [ప్రజలతో కలిసిపోయివారు.
(2) జాతివాచకమైన ఆం|ధశబ్దం [క్రమంగా దేశవాచకంగానూ, భాషావాచ శంగానూ ఠూడిలోకి మచ్చింది.
(8) తెనుంగు డేళ్ళమైన దిగ్వాచి. (4) తెలు(గు శబ్దిం తెనుంగు శబ్దానికి రూపాంతరమే కాని ;కిలీంగ శబ్ద భవం కాదు.
జూపిేక లు కః
1, తమిళంలో సంగం సాహిత్యములో (కీ. శ, ప్రారంభం) కుజుందొ గె (పద్య సంఖ్య 11), అఆగనానూర్ (పద్యసంఖ్య 107), నజ్జిణె (పద్య సంఖ్య 212". (గ్రంథాల్లో వడుగర్ (ఉత్తర దేశస్తులు) అనగా "తెలుగువారు" అను పదపయోగ ముంది. జయగొండార్ (11వశతాద్దీ! రచించిన కళింగత్తుప్పరణిలో తేలుంగరు (పద్య సంఖ్య 489), వడుగు (పద్య సంఖ్య 48) తెలుగుభాషలో (పయోగింప బడింది.
2. “Gentoo. From Portuguese gentio, a gentile or heathen. The name formerly applied by Europeans to the natives of the country, especially to the Teloogoo people, for when the Portuguese arrived the Teloogoo Raj of Vijayanuggcr was dominant over great part of the peninsula’. Manual of the Administration of the Madras presidency. Vol. IIL. Madras (1898).
లీ. “తస్యవా విశ్వామిత్ర స్త్యెకశతం పుతా ఆసుః ; పంచాళత్ ఏక జ్యాయాంసో మధుచ్చందసః, పంచాశత్ క్రనీయాంసః; త ద్వ్యైజ్యాయాంసో నతే కలమ్ మేనిరే. తాన్ అనువ్యాజహారన్ తాన్ వః (పజా భిశ్నిస్తేతి త వతోం (ధా పుం|డాః శబరాః పుళిందా మూతిదా ఇత్యుదంత్యా బహవో భవంతి వెశ్వామి|తా దన్యూనామ్ భూయిష్టా 8” (విత రేయ(వావ్యాణన్ Asiatic Society of Bengal (1906), 7వ సంచిక, శవ ఆధ్యాయం, 6వ ఖండం).
10 తెలుగు భాషా చరిత్ర
4 టు సఖ
RES
జ ae అ "9౫
తథాంగ వంగౌ సవా పుం డకేణ పాండ|ో|ఢ రాజౌచ సవహాం,ధ కేణ”
(వ్యా నోఖార్తొట్ | గీతా పెన్, గోరఖ్పూర్ [పథమ సంస్కరణం, సభాపర్వం, 4వ అధ్యాయం, శో 24).
ర్, క*రారావరో నిషాదాత్తు చర్మకార: (పసూయతే వై దేహికా దంధమేదౌ బహిర్గామ _పత్నిశయౌ” ( మనున్య శశ, నిర్ణయసాగర్ _పెస్, బొంబాయి (1920), 10 వ అధ్యాయం, జ లీ,
6, ““సబర్భర కిరాతాం[ధ దమిలాద్యాసు జాతిము నాట్య పయోగే కర్తవ్యం పాఠ్యం ఖాషా సమృ్మాశయమ్” ( అప్పారావు, పోజంగి--నావ్యవా(శ్త్రము (ఆనువాదము! నాట్యమాలా _పచురణ 1, హైదరాబాదు (1969), 17 వ ఆధ్యాయం, పుట 486)
7. వాయుభ్రరాజన్ , ఆనందాశమ సంస్కృత |పచురణలు; పూనా (1905) 45.127,
త్. “కిరాత హూశాం/భ పుళింద పుల్కసా ఆభీర కంకా యవనాః కషాదయః యే౬న్యేచ పాపా యదుపా[శయా[ శయా చృధ్యంతి తన్మై [పభవివ్షవే నమః ((శ్రీచద్యాగవళతన్, వావిళ్ళ (పతి. మృదాను (1941), ద్వితీయ. న్మంధం, 14 వ అధ్యాయం, cha 18).
9. “Next come the Andhras, a still more powerful race which: possess numerous villages and thirty towns defended by walls andi towers and which supplies its king with an army oi 100000 మరా try, 2000 cavalry and 1000 elephants”.
(మెగ స్తథీసు : “Maccrindle's Magasthenes’, Indian Antiquary (1877), Vol. VI, pp. 887-889.)
10. “ఏవమేవ ఇహరాజ వివయేష యవన క మ్యోజేషు, నాభకే నాభపం క్రీము, భోజపితి నిక్యేమ అన్ధ్ర పులిన్దేమ - సర్వత్ర దేవానాం |పియస్య ధర్మానుళిష్టి మనువర్హనే”
ఆంధం, తెనుగు, తెలుగు 11:
(Edicts of Asoka. Ed., G. Srinivasa Murthy and A. N. Krishne Aiyanagar, పు 47,)
11. “పియ మహిళా సంగామే సుందర గ త్తేయ భోయణేరోద్దే అటు పుటు రటుం భణంతే ఆంధే కుమారో నలో యేతి” ఉద్యోతనుని కువలయిమాల, (చూ. న్యాననం(గవొం పంచాగ్నుల ఆదినారాయణ. శాన్రీ, [పాక్ఫొతి (గంథక రలు, _్రజాసేవ) 12. “హలాయుధ స్తత జనార్దనశ్చ వ్య స్ట గ్థుంభోకా శ్రై్చెవ యథా |ప్రధానమ్ _పీ శాం స్మిచ కు ర్యదుపుంగవా స్తే సితాశా కృషస్య మతే మహాంతః థ బబ లబ (వ్యానఖారళవ్, గీత్యాపెస్, గోరఖ్పూర్, [పథమ సంస్కరణం, ఆడిపర్యం,. 186 వ అధ్యాయం శో, 6). 18, “"భోజాః |ప వజితాన్ (వశ్వా వృష్టయ బ్బాంభల్లై స్సహ పాండవాన్ దుఃఖ సంతప్తాన్ సమాజగ్యుర్మహావనే”? [వ్యానఖారతట్, గీతా పెన్, గోరఖ్పూర్, పథమ సంస్కరణం, ఆరణ్యపర్వం,. 12వ అధ్యాయం, శ్లో, 1,) 14. ఖ్రాగవత వురాజమ్, ఆనందా[శమ సంస్కృత _పచురణలు: పూనా (1905). 1-11-11. 1€. మళ్ళువురావిణ్, ఆనందా[|ళమ సంస్కృత _పచురణలు, పూనా (1905): 179.7-87. 16. “యత సర్వాన్ మహీపాలాన్ శస్త్రతేజో భయార్డిశాన్ సవంగాంగాన్ సపౌం|డో (ఢౌన్ సచోళ (దాబిడాం [భోకాగ్ో (వ్యానఖాలతట్ , గీతా పెన్, గోరఖ్పూర్, పథమ సంస్కరణజం, అరణ్యపర్వం,, (51వ అధ్యాయం, క్లో, క్ి) 17: “ఆం ధోకాళ్ళ పుళిందాళ్చ కిరాతా శ్చో గవి. కమాః మేచ్చాళ్చ పార్యతీయాశ్చ సాగరానూపవాసీనః” (వ్యానథొారతన్ , గీతా (పెన్, గోరఖ్ పూర్, [ప్రథమ సంస్కరణం, కర్ణపర్వం,, 7లివ అధ్యాయం, క్లో. ౨0). 18... “దక్షిణావథ జన్మానః సర్వే నరవ రాం/ధరాః గుహాః పుళించాః శబరచ్బచుకా మద కై స్సవా'”
12 తెలుగు భాషా చరిత
' (వ్యానలారతత్, గీతా పెన్, గోరఖ్పూర్) ప్రథమ సంన్మరణమ్, శాంతిపర్వం, 907వ అధాక్రియం, క్లో. 42).
19. Burrow, T., Collected papers on Dravidian Lingnistics, Annamalai University, pp. 884_886 (1968)
వ౨0. “ఆంధ్రము. From (andhra, san. hunter)”.
“కవి pooranic times a dynasty of Andhra, Kings reigned in Northern India, probably Dravidian or some kindred race. The Andrae are represented by Pliny, after Megasthenes, 25 a p్ల0wer= ful people, and the Andre Indi have a Place in the peutinger tables amongst the few Indian nations of which the author of those tables had heard. They were however placed by error north of the Ganges. Hwen-thsang makes An-to-lo one of the southern
kingdoms, and this has been held to mean Andhra ft
౨౧9 కలక ఈలలిథి
Manual of the dAdminisiration of ithe Madras Presidency. Vol. III, Glossary, Madras (1898). శ్రీ, “తథా వంగాన్ కశళ్లింగౌంశ్చ కౌళికా ంక్చే నమ న్రతః అన్వీవ్య దజ్జకారణ్యం సపర్వత నదీగు హామ్ నదీం గోదావరీం చెవ సర్వమేవాను పశ్యత త థైవాం| ధాంశ్చ వుణ్చా)ంశ్చ చోళాన్నాణ్లాకింశ్చి కేరళాన్”” వాలి క రామాయణబు, వావిళ్ళరామస్వామి కాస్తు9లు అండ్ సన్స్, మ,దాసు (1954), కిష్కింధా కొండము, 41వ ఆధ్యాయము. శో 11, 12). 2వ. “పాండ్యాంక్చ _దవిడాంశ్చెవ సహితాంశో,ఢ కేర ౫8 ఆం ధాం సాలవనాంశ్రైైవ శళింగా నుష్ట్రకర్ణికాన్ ” (వ్యావథాళళత్ , గీతాపెస్, గోరఖ్పూర్, పథమ సంస్కరణం, సభాపర్వం, శి1వ అధ్యాయం. క్లో 71. లలి “అంగవంగ కళింగాం|ధ సింహ పుండాం ధ సంజ్ఞికాః జజ్జిరే దీర్డ తపసో ఐలేః కేతే మహీక్షితః చకు స్ప్వనాన్నూ విషయాన్ వడిమాన్ [పాచ్యగా ంశ్చలే” ఖాగనోతవ్రురాజమ్ , వావిళ్ల రామస్వామి శాస్తు)లు అండ్ సన్స్, మదాసు: లివ స్కంధం, 28 అధ్యాయం, శ్లో. ర్, 6. 24. ఈ 1 Vol. Vp. 88. 25. Ilodian Astiquary, Vol, XV, p. 176.
ఆంధ్రం, తెనుగు, తెలుగు 18!
26, శకారాథలీర చండాల శబర దమిలాం ధజాః హినా వనేచరాణాంచ విభాషా నాటకే స్మృతాః”
(అప్పారావు, పోణంగి, నాథ్యానొ(్ర్రుము (ఆనువాదము! నాట్యమాలా |పచుకణ 1,. హైదరాబాదు (19591, 17 వ అధ్యాయం, వుట 487 97. రావరొవినరేం/దో నట్టా లి షేళ నంబిక్, రాజమం|డి, పు. 114115. £6, నన్నయ, (జీముదాం [ధో మవోఖొల్ తము, వావిళ్ల వతి, ఆదిపర్వము, పద్యసంఖ్యః 1-26. 29, వె, అది పర్యము, 1-16. 80. నన్నెచోడుడు, వమారనంభవమ, మ।దాసు విశ్వవిద్యాలయ ప్రచురణ, పద్య సంఖ్య 1.28. 81. వై. 1-85. 82, పాల్కురికి సోమన, ఎశనవథురొణము, ఆంధ్రగంథమాల, మ[దాసు, ద్వితీయ. 88. తిక్కన, నిర్దూబనో త్రరరామాయణము, వావిళ్ల (పతి, మ దాసు, 1.7. తీ4. పె. 1.6.
లు.
85. తిక్కన, (శ్రీమదాం(ధ మవోఖారతము, వావిళ్ల (వతి, మద్రాసు, విరాటపర్వము. 1.7,
86. పై. 1-18,
శీ వాయథరాజన్ - ఆనందాశకమసంస్కృత _పచురణలు, పూనా (1905), శీర్ఎ1 11
88. విద్యానాథుడు, (వతానడ్మదీయమ నాటక (ప్రకరణము, క్లో. 44.
89. విన్నకోట పెద్దన, తావ్యాలంకాలో చూడామణి వేదం వేంకటరాయశాన్రీ & (బదొర్్,. మదాను 1 (1968), పు. 192. 40. “శ్రీశైల భీమ కాశేశ మహేందగిరి సంయతం ప్రాకారంతు మహత్ కృత్యా [తీణి ద్వారాజీ చాకరోత్
ఆవసత (త బువ్నిభిః యుతో గోదావరీత టే తత్కాల [ప్రభృతి నేతం (శిలింగో మితి విశుతం'” ((విప్మోండో శ్రురాణబ్ )
14
41,
42,
తెలుగు భాషా చరిత
“కర్ణాటాశ్లైవ త్రై)లింగ ఘూర్డరా రాష్ట్ర వాసినః (దావిడాఃదావిడాః పంచ వింధ్య దక్షిణ వాసినః”.
(స్కంద భ్రురాజమ్)
రాజశేఖరుడు, బిద్ధసాల భొందీతో నాల్గవ పంకం.
ఈస్ట్ 1.98. There ౪29 హి PDr. an alternation between -2-296-1-,
So wherever we have an alternation -n-/-1l1~ in Telugu, we can normally trace it to PDr, altenation x-2-/# -]|- which was
also widely represented in the other South Daauidian languages”
“§ 1.95. “‘The alternation of -1l-f-n- operates dialectally toa great extent in Modern Telugu, but in the early speech it
was very much restricted, However there is evidence to show tbat
there was —-n-/-1l- alternation in PDr. which is seen in many cases
in Ta. Tbe following Te. form with -n- hasan alternant in -l- in the transitive, reflecting a similar alternation in the parent speech, canu ‘to go’. to elapse, tr. calupu “6 pass ng Krishnamurti, Bh. 27759, p. 41.
(పకరణం ని
తెలుగు : మిగిలిన |ద*విడ ఖ*షలు
నీ. ఎన్. ను/వివ్యాణ్యాం
2.0. తెలుగు దావిడభాషా కుటుంబానికి చెందినది. దావిడభాషా కుటుం బంలో 1. తమిళం (త.), 2. మళయాళం (ము), శి. కోత, 4. తొద (తొ, శ. కొడగు(కొఏ. 6. కన్నడం (క), (మాండలికం :బడగ), 7.తుళు (తు. 8. తెలుగు (తె,), 9. గోండీ (గోం) (మాండలికం : కోయ), 10. కొండ (లేక) కూబీ (కొం), 11. పెంగొ (పెం), 12. మండ (మం.) 18. కూయి (కూ.). 14. కువి (కువి), 15. కోలామీ (కో) (మాండలికం : నాయక్టీ,) 19. నాయకీ (నా), 17: పర్ణీ (ప్ర, 18. గదబ (గం) (ఒల్దారీ, సాలూరు మాండలికాలు), 19. కూడుథ్ (కూ), 20. మాలో (మా, 21. [బాహుయీ (బా) అనే ఈ ఇరవై యొక్స_ భాషలు ఉన్నట్టు |పస్తుతం లెక్కల పకారం తేలింది. వీటిలో తమిళం నుంచి తుళుదాకా ఉన్న భాషల్ని ఒక ఉపభాషా కుటుంబంగానూ (దక్షిణ (దావిడం), తెలుగునించి గదబదాకా ఉన్న భాషల్ని మరొక ఉపభాషాకుటుంబం గానూ (మధ్య (చావిడం), కూడుఖ్, మాలో, [బొహుయీ అనే మూడు భాషలూ ఇంకొక ఉపభాషా కుటుంబంగానూ (ఉ త్తర దావిడం) పరిగణించవచ్చు. (నీలగిరులలో ఉన్న ఇరుళ, కురుంబ జాతుల వారి భాషల్నీ, కర్ణాటకంలో దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న కొరగజాతివారి భాషనీ కొందరు పండితులు (పత్యేకభాషలుగా పరిగణిస్తున్నారు. (పస్తుతం వీటిమీదపరిశోధన పూ ర్తి కాలేదు) తెలుగులో ధ్వనులు, వ్యాకరణ నిర్మాణం మిగిలిన |దావిడభావలతో పోల్చిచూస్తే తెలుగు మధ్య |దావిడ భాష అనీ, దానికి మధ్య |దావిడ భావలెన గోండీ, కొండ, పెంగొ, మండ, కూయి, కువి భాషలతో అతి సన్నిహిత సంబంధం ఉందనీ స్పష్టమవుతుంది. (తెలుగు మధ్య (దావిడో పకుటుంబానికి చెందినదని మొదట చెప్పినవారు భ(దిరాజుక్భ వ్ల మూర్తి 1981, అధ్యాయం 4). మూల।దావిడ భాష (మూ. దా.) కాలంనించి తెలుగు ఎల్లా పరిణామం చెందిందో ఈ (కిందస్థూలంగా చర్చిద్దాం. (కుండలీకరణాల్లో ఇచ్చిన సంఖ్యలు DE D లోని ఆరోపాల్ని నూచిస్తాయి.)
16
2.1.
2.2.
శి,తి.
2.4.
నిర్.
తెలుగు భాషా చరిత ధ్వనులు
ఆ.అ.౬*అ
తె. అక్క ; త. అక్కా, మ. క. తు. అక్క (24)
తె. కన్ను ;త. మ. కణ్, కో, గోం. కన్ (978)
తె, పల్లు “త. మ. కోత. క. కో, గోం. పల్ (8288)
తె ఆ 6*ఆ
తె. ఆవు : త. మ. ఆ, ఆన్, క. ఆ, ఆవు. (280)
తె, కాలు ; త. మ, కోత, క. కో. గోం. కాల్ (1288)
తె. పాట త. మ, పొట్టు, కోత పాట్, క. పాట (8848)
3. ఇ కే కఇ
తె. ఇల్లు: త. మ. ఇల్, కొం. ఇలు, కూ. ఇడు (420)
తె. చిన్న ;త. మక. చిన్న (2185)
తె, విల్లు : త. మ. విల్, క. బిల్, కో. ప. గోం. విల్, వా. బిల్ (4449)
తె ఈ << ఈ
త. ఈగ, త. ఈ మ. ఈచ్చ, కోత ఈవ్, కో. నా. నీంగ (458)
త. చీము : త. బీ, చీజ్. క. కిము, కీవు, కూ. సీవెండి,
(బా. కిష్ (1887)
తె, సీరు: త. మ. కోత, తొ. క. నీర్, కో. నా. ఈర్, (బా. దీర్ (8057)
తె. ఉ ౦]*ౌద్స్,
తె. ఉల్లి: త. మ, క, తు. ఉళ్ళి (605)
తె. గుడి: త. మ. కుటి “ఇల్లు”, క. తు. గుడి (1879)
తె.
పురుగు : త, మ. క. పులు, గోం. వుడీ, కో. నా. పు[రై (8587)
తెలుగు : మిగిలిన (దావిడభాష లు 17
2.6. తె. తె. తె,
2.7.
2.8.
(2)
ఉల శ ద్రం
ఊరు : త. మ. కోత్క తొ. క. కో. నా. ఊర్ (648). నూజు :;: త. మ. క. నూజు, తొ. నూట్,
గోం. నూర్ (8090).
. పూవు : త. మ. కోత, క. కొ.తు.ప. గ. పూ (85604).
ఎ ఎఉకఉశివై
ఎలుక : త. మ. ఎలి, క. ఎలి, ఇలి, గోం. ఎల్టీ (710).
తె. చెటువు్కు చెజు : త. చిటై, మ. చిట, కోత కెర్,
తే.
(తె. వశ *ఏ తె.
క. కెటె (1648). వెజ, వెజపు : త. విజప్పు, క. బెర్చు, గోం. వెరే (4519).
న.
ఏడు ; త. మ. క. ఏలు, గోం. ఏడూజ్ (772).
తె. రేలు :త. మ. క. లేళశ్, మా. తేలె, (దా.
తె.
తేల్డ్ (2855 ): వేరు ; త. మ. కోత వేర్, క. బేర్, కో. నా, వేర్, ప. వార్ (4554).
(ii) తెలుగులో పదాది ఏకారం మూ. [దా * యా-నించి కూడా
వస్తుంది.
తె. ఏది : త. మ. యాతు, ఏతు (4228).
. ఏడిక ఏ త. యాటు, ఆట్కు మ. అటు, క. ఆడు, గోం. ఏటీ
(4229).
= ఏడు: త. యాంటు, ఆంటు, మ, ఆంటు, క, ఏడు, గోం.
ఏండ్ (4280).
* ఏటు ; త. యాలు, ఆటు, మ. ఆలు, గోం. ఏర్
నీళ్ళు, కొం. ఏలు 'నీళ్ట', కూ. ఏజు “నీళ్ళు”, (4283).
18 తెలుగు భాషా చరిత
తె. ఏనుగు : త. యానై, ఆనై, మ. అన, క.- అనె, గోం. ఏసీ (4285).
29. 3. ఒషే*జ
తె. ఒండు : త, ఒన్జు, మ. ఒన్ను, క. ఒందు, తు. ఒంటి, గోం. ఉందీ, కొం. ఉస (884).
తె. బొటు : త, మ. పొటు, క. బొట్లు (8676). లబ ల్ ట్
త. దొండ : త, తొంబై, మ. తొంటి. క. తొండె, దొండె (2880).
2.10. 3. ఓ చే *ఓ (| తె. ఓడ :త. మ. ఓటం, క. తు. ఓడ (816). తె. కోడి ; త. మ.క. కోటి, తు. కోరి (1862). తె. తోంట వత. మ తోట్టం, క. తోట, త్రోంట. (29£7).
2.11. దావిడభాషా ధాతువృల్లో దీర్దాచ్చు, ధాతువు తరవాత నిష్పాదక (ప్రత్యయం లేనప్పుడూ, లేక .హల్దుతో మొదలయ్యే నిష్పాదకపత్యయం ఉన్న ప్పుడూ డీర్ణాచ్చుగానే ఉంటుంది. కాని ధాతువు తరపాత. అచ్చుతో మొదలయ్యే నిష్పాదక [ప్రత్యయం వచ్చినప్పుడు మాతం ధాతువులో దీర్జాచ్చు (హస్వంగా మారుతుంది (కృవ్షమూర్డి 1955, 1961, §§ 1.288-94). ఇటువంటి మార్పు కొన్ని పదసముదాయాల్లో చాలా |దావిడభాషల్లో కనపడుతూ ఉండడం వల్ల ఇది మూల[ద్రావిడ భాషలోనే మొదలై ఉండాలి. అందువల్ల [కొన్ని వదసము దాయాల్లో ఒకే భాషలో దీర్హాచ్చుగల ధాతురూపమూ (నిష్పాదక [ప్రత్యయం లేకుండా), |వస్యాచ్చుగల ధాతురూ పమూ (ఆచ్చుతో మొదలయ్యే నిష్పాదక పత్యయంతో) మనకు కనపిస్తూ ఉంటాయి. మిగిలిన భాషల్లో దీర్హాచ్చు ఉండి తెలుగులో అచ్చుతో మొదలయ్యే నిష్పాదక [ప్రత్యయం లేక పోయినా ధాతువులో (హస్వాచ్చు ఉంటే ఈ (హస్వానికి కారణమైన అచ్చు నిష్పాదక (ప్రత్యయం మొదట ఒక కాలంలో (అంటే ముందు తెలుగులో) ఉండేదనీ అది తెలుగులో తరవాత నశించిందనీ మనం ఊహాంచాలి. ( కింద ర, ఈ ఉదాహరణలు చూడండి.)
న!
తెలుగు : మిగిలిన (దావిడభాషలు 19.
(1) తె. అలువది, ఆలు ; త, మ. అజుపతు, ఆటు, క. ఆజువత్తు, ఆతు (2051). (ఆటులో ఉకారం ఉచ్చార ణార్థం.)
(2) తె. కొడుకు: కోడలు వత. కుబంతె “వీల్ల (వాడు)', కూ, కోడు / “లేతకొమ్మ, మొగ్గి కు. ఖోర్ “చిగురు, చిగుర్చు, మా. ఖోరొ 'విల్ల (వాడు) (1787).
(8) తె. చెరుగు, చేట : మ. చేటు; క. కేటు, కో. ప. కేద్=, కు. మా. కేస్-(1679).
(4) తె, పజదు, పాజు త. మ. పజ, పటి, పాజు, క. పాటు (8811).
(క్ర) తె. ప్రొద్దు: త. పొజుతు, పోట్లు మ. పొటుతు, పోతు క. పొట్లు, గోం, పోడ్ ద్ (8724).
(6) తె, [బుంగు : త, మూటలు, మూ౭ఖ్యు., ముటుకు, క. ముటుంగు, ప. బూడ్-(5096). 2.12. తె. ఎ, ఒ*ఇ, ఉ (అకారం ముందు).
సాధారణంగా తెలుగుపదాల్లో రెండో అచ్చు (అంటే నిష్పాదక (ప్రత్యయం మొదటి అచ్చు) అకారమైతే మొదటి అచ్చు స్థానంలో అ, ఎ, ఒ లే గౌని ఇ,ఊలు ఉండవు. కన్నడంలో కూడా ఇంతే. కాని పాచీనతమిళంలోనూ, మలయాళం లోనూ ఆటువంటి అకారం ముందు ఆ, ఇ, ఊఉ లే గాని ఎ, ఒలు ఉండవు. కాబట్టి కొన్ని సమాన పదాల్లో (cognates) అకారంముందు ధాతువులో తమిళ, మలయాశాల్లో ఇ ఉలు ఉంటే తెలుగు, కన్న డాల్లో ఎ, ఒలు ఉంటాయి. ఇటువంటి పదాలు కొన్నింటిలో [పాచీనమైన ఎ. ఒలు తమిళ, మలయాళాల్లో ఇ,ఉ లుగా మారితే మరికొన్నింటిలో |పావీనమైన ఇ, ఉ లు తెలుగు, కన్నడాల్లో ఎ.ఒ లుగా మారేయి. “ఇటువంటి పరిస్థితిలో (ప్రాచీనమైన అచ్చు ఏదో తెలుసు కోడానికి అకారంతో మొదలయ్యే నిష్పాదక [ప్రత్యయం లేకుండా ఉన్న సమాన పదాలు సహాయపడతాయి. ఇటువంటి సమానపదాలు రెండు రకాలుగా ఉండవచ్చు : (1) దీర్హాచ్చుగాని, [హస్వాచ్చుగాని ఉన్న ధాతువుమాతతమే ఉన్నవి; (2) ధాతువు తరవాత ఇ, ఉ లతో గాని, హల్లుతోగాని మొదలయ్యే చిష్పాదక (ప్రత్యయం ఉన్నవి(నరో 1968 లిప్స్, ఇటువంటిచోట్ట మూల దావిడంలో
&0
తెలుగు భాషా చ రితఈ
ఇ/ ఎ, ఉ/ఒలు మూల దక్షిణదావిడంలో ఎ, ఓ లుగా మారి ఆవ తెలుగు, కన్నడాల్లో ఆలాగే నిలిచి ఊండగా పావీన తమిళ, మలయాళాల్లో ఇ, ఉ లుగా మారేయని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. (కృష్ణమూర్తి 1858 9) ఈ కింద. ఇచ్చిన ఉదాహరణల్టో మూలదావిడంలో ఇ, ఉలు తెలుగులో ఎ, ఒ లుగా
మారేయి. 1 2,
10.
Ss అ ఉట యథ మి
తె.
. కెలయకు: త, కిశై, కిళ్ట “తవ్వు' (1821).
. కొజ, కొజ(త (క. కొటి) : త. కులు, “పొట్టి, కున్దు “తగ్గ” * కులు, రుటుచ, కుందు (1687).
. తొజు(గు (క. తొజె) ః కొం. తుల్ల్ -కూ. తువ్-(2765).
. దొరలు .త. చురి, చూర్ “చుట్టూ తిరుగు”, చురుళ్ “చుట్టు.
కొను", చురుట్టు చుట్టి, తె. చుట్ట (2211).
నెజయు, నెరయు (క. నెటె) ; తె. నిండు, గోం. నింద్-, కొం. నిన్-, కు. నీంద్_, నూ = నింద్-(8049).
నెల, నెలవు (క, నెలె) : త. మ. క నిల్, తె. నిలుచు,, నిల్చు, గోం. నిల్- (8048). :
మొదలు (క. మొదల్) : త, ముతల్ “మొదలు, ముతిర్" “ఎక్కువ ఆగు” (4058).
. మొన (క. మొనె) + త. మున్, మును, ముంతి “ముందు”,.
తె. మున్, మునువు, ముందు (4119).
* మొరయు (క. మొరె, మొరళ్) : ప. ముర్-*అరచు”,
కు. మ్యుర్.-'ఉరుము, భయపెట్టు మా. ముర్= “మాట్లాడు” (4076).
వెల (క. బెల ః త, మ. విల్ “అమ్ము”, క, బిల్, బిలి “అమ్ము”, తె. విలుచు, విల్చు, విలువ (4448).
శ.1కి వర్ణవ్యత్యయం. కొన్ని మూలదావిడధాతువు లలో అచ్చూ దాని తర వాత హల్టూ పరస్పరం తెలుగులో స్థానం మార్చుకొంటాయి. అంటే అవి వర్ణ వ్యత్యయం పొందుతాయి (ఈ మార్చుని వర్ణవ్యత్యయమని గు ర్రించి దానిని మొట్ట మొదటి చర్చించినవారు తృవ్దమూర్తి 1955, 68-52 1961, §§ 1.121. క్రి),
లుగు : మిగిలిన |ధావిడభాషలు * ల్లి]
“తెలుగులో ఈ వర్ణ వ్యత్యయం ధాతువు మొదట హల్లు ఉన్న పదాలలోనూ లేని పదాలలోనూ కూడా కనిపిస్తుంది. ధాతువు మొదట హల్లు లేకపోతే వర్ణవ్యత్యయం పొందే హల్లు * టి (శ్ర, * ర, ఇళ, * ల, ర, * అలలో ఒకటి అయి ఉంటుంది / (సర్వనామాల్లో మరికొన్ని హబ్బ లున్నపటికీ కూడా వర్ణ వ్యత్యయం జరిగింది. ). దీనివల్ల పదాదికి వచ్చిన * జ కారం డ కారంగానూ (తరవాత అది ద కారంగానూ), * ళ కారం ల కారంగానూ తెలుగులో మారతాయి. ధాతువు మొదట హల్లు ఉంటే వర్ణ వ్యత్యయం పొందే రెండో హల్డు ట*,*ోఅ, *ర లలో ఒకటిగా ఉంటుంది. "ఈ మూడూ వర్ణ వ్యత్యయం తరవాత “కావ్యభాషలో ఈ స్థానంలో ర గా మారతాయి. ఈ రేఫ వ్యావహారిక భాషలో తరవాత నశించింది. వర్ణవ్యత్య యం జరిగిన పదాల్లో ధాతువు మొదట ఉండే హల్లు క, గంత, దుప, ఐ, మ, వ, స లలో ఒకటి అయి ఉంటుంది. వర్ణవ్యత్యయం జరిగిన తరవాత ధాత్వచ్చూ, నిష్పాదక |పత్యయంలో మొదట ఉన్న ఆచ్చూ మధ్య వ్యవధానం లేకుండా ఉంటాయి కాబట్టి వాటిలో ఈ కింద ఇచ్చిన మార్పులు జరుగుతాయి, నిష్పాదక [పత్యయంలో 'మొదటి అచ్చు ఇ కాని, ఉ కాని అయితే అది పోతుంది, అది అకారం అమితే ధాత్వచ్చూ ఆదీ ఈ విధంగా మారతాయి :
ఆ *” అ"శా ఆ ఎ + ఆలా ఏ ఒ + ఆధార
శ సందర్భంలో మూల దావిడంలోని ఇ, ఉ లు అకారం ముందు తెలుగులో ఎ, జలు గా మారతాయనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ మార్పు జరిగిన తరవా తనే వర్ణ వ్యత్య యం జరిగింది.
వర్ణవ్యత్యయం తెలుగులోనే కాక పెంగొ, మండ, కూయి, కువిలలో కూడా చాలా (ప్రచురంగా కనపడుతుంది. గోండీ, కొండలలో కూడా మొదట్లో అజాదులై కొన్ని పదాల్లో వర్ణవ్యత్యయం జరిగింది. కాబట్టి ఈ మార్పు ఈ-భాషలన్నీ ఏక భాషగా ఉన్న కొలంలో జరిగి ఉండాలి. షే. తెలుగు గోండీ, కొండ, పెంగొ, మండ, కూయి, కువి భాషలతో ఆతి సన్నిహితసంబంధం గలది అని, చెప్పడానికి శక్ర [పబలాధారం. వర్షవ్య త్యయానికి ఉదాహరణలు :
10. 11.
12.
18. 14. కేర్, 16. 17.
య. 19. 20.
3 ఈర ల re 0 DD ™ 3 * జి ఈ ఈ ఇ
టై ల్ క్ష ఛ్
క a!
aug ass జట
GU
తెలుగు భాషా చరిత
(కింద, [కీ= : త. మ. క. కీట్ (1848). (కొవ్వు : త, మ. కొటు, క. కొర్వు (1784). [కోతి : త. కురంకు, మ. కురజ్జు (1878). జ
[గుడి ; త. మ, కురుటు, క. కురుడు (1487).
a (గుద్దు 2 త. కుటు, కుజ్జు 'దంపు, కొట్టు” (1586. (గొచ్చు, [కొచ్చు (శాస, కొచ్చె) “త, కుణి “తవ్వు' (1511). డాంగు, దాంగు ; త. అటంకు, క. ఆడంగు, కూ. డా (శర). డిగు, డిగ్గు, దిగు: త, క, ఇటీ, కూ. డీ. (426). డెబ్బది, డెబ్బయ్ ;త. మ. ఎటు-పతు, క. ఎటుపత్తు, ఎప్పత్తు (772). [తంపి ! త, తబిల్ “మండు, నిప్పు, గోం. తడ్స్మీ, (2542). [తాచు : త. అర, ఆరా, ఆరవం, మ. ఆరవు, గోం. తరాన్, సెం. రాచ్, మం. |తెహె, కూ. [సాసు, కువి. రాచు (1949). దున్ను : త. మ. ఉలు, క. ఉటు, కొం. డూ.-.కూ, డూ-(692). దుప్పి : త. ఉటై, కో. డప్పి, ప. ఉడుప్ (508). పా, [పా(తః త. మ. క. పబ, కూ. పాడి, కువి. పా ? ఇ (8296). | (పేగు : ప. ఫిడ్వ ల్, గ. పుడుగ్, గోం, వీర్ (8445). (ప్రొద్దు 2 త. పొటుతు, పోలు క్, పొట్టు (8724). (పొయ్యి + త. మ ఫొరి *వేగు, ఎండు", కూ. (పొంద్ మ్ల “మండు” (8705) [పోలు (శాస, పోల్ ) క. పొజల్ 'ఊరు. (8721) (బదుకు, నష; ఏ; త. వాటు, క. బాటు, బల్ దుంకు. (4402)
[మాయకు : త్, ము మరమ్, గోం. మరా, మార్క కూ. (మహ్న, కువి మాను (8856)
తెలుగు : మిగిలిన |ద్రావిడభాషలు 28
21. తె, 22. తె, 28. తె. 24. త, 25. తె, 26. తె. 27. తె, 28. తె, 29. 80. 81 త, 2.14. (i)
జజ జజ జ
[మోంగు : త. ముబంకు, మ.ముటిజ్టు, క, మొటుగు (4092) రాలు : కో. నా. రాల్., గోం. కొం. అర్. (197). రేయి, రే. ; త. మ. ఇర, ఇరా, క. ఇరుక్ (2102). రోలు : త. మ. ఉరల్, క. ఒరల్ (560). జెక్క_ : త. చిజై, చిఅకు, ఇటై, ఇటరక్ర్కై-, క, ఎఆఅకె, కొం. జెక (2188). జేడు : త. ఇటై, మ. ఇకాన్, క. ఎటె (448). లే, లేత : త. ఇళ, ఇళం, ఇకై, మ. ఇళ, క. ఎళ, ఎశె, గోం. రై యోల్ /లెయొర్ “యువకుడు” (486). లొంగు, లోయ, లో, లోపల : త. ఉక్, “లోపలి, ఉక్, ఒక్ “లోపలి, గోం. రోన్/లోన్ “ఇల్లు” (600). (వాయు : త, వరై, క. ఐర్కె బరి, కూయి ప్రీస్- (4804) (వేలు ; త. విరల్, మ. విరల్, క. బెరల్, కో. నా. వెందె (4483) (సుక్కు : త. నురుంకు “ముడుచుకొను, తగ్గు, సురుక్కు “తగ్గించు. క. సుర్కు. 'ముడుచుకొను, తగు, ప. చుర్క్-
a ౧ (2218).
తె క_చఇక-(ఇ ఈ ఎ ఏలు కాక మిగిలిన అచ్చుల ముందు) కట్టు ; త. క. కట్టు (961). కాయ ; త, మ. క, కాయ్, గోం. కాయా (1220), కుప్ప : త. కుప్పై, మ. కుప్ప, క. కుప్పె (1440) కూడు “అన్నం” : త. మ. క. కూటు (1592). కొడుకు :; త. కుటింత్రె 'పిల్ల, పిల్లవాడు”, క, కొణసు “విన్న |కూరోజంతువు' (1787). త. కోల :త. మ. క, కోల్ (1862).
94
~
తెలుగు భాషా చరిత
(ii) తె. -క-/-క్యం లీ కుం
(తెలుగులో ద్విత్వాక్షరాలు సాధారణంగా పదాదినున్న [హస్వాచ్చు తరవాతనే ఉంటాయి; మిగిలినచోట్ట మూల భాషలో ఉన్న ద్విత్యాక్షరాలలో ద్విత్వం నశిస్తుంది.) అక్క !: త. అక్కా, మ. క. తు. అక్క. (24). ఉక్కు. : త. మ. ఉరుకు, క. ఉరు, ఉక్కు. (569). కాకి వత, కొకైగా3 మ. కాక్క, క, కాకె, కాకి (1197). పితుకు, పిదుకు : త. మ. పితుక్కు, క. హిదుకు (8426).
తె ముక్కు. :త. మ, మూక్కు, క. మూగు, తు. మూకు (4122).
0 WwW GJ
2.15. (1) 3. చ- ష*క -(ఇఈ ఎవల ముందు
మూల[దావిడంలో ఇ ఈ ఎ ఏల ముందు ఉండే పదాది కకారం తెలుగులో చకారంగా మారుతుంది. దీన్ని తాలవ్యీకరణం (PaAalatalization) అంటారు. తెలుగు పదాల్లో మూ. (దా. *ఆయ్ నించి వచ్చిన ఏ కారానికి ముందు ఉన్న శకారం కూడా తాలవ్యీకరణాన్ని పొందుతుంది. (కింద 10, 12 చూడండి).
1,
అర్య
రారా జా లు ఏ
తి.
wou జ జ జ
al
చిలు, చిజుత: త. మ. చిలు, చిజ్ఞు, కోత కిర్, క. కియ్కి తు. కిరి, కిరు (1826).
చిలుక : త. మ. కీళి. కతు. గిళి, గిణి, ప. కిల్ (1818). చీము : త. మ. చీ, చీణ్కు క. తు. కీవు (1887).
చీలు ; త. కీళ్, కీల్, క. గీళు (1851).
చెడు: త. మ. కెటు, క. కెడు, కిడు (1014)
చెదరు, చిండు , త. చితర్, చింతు, మ. ఛింతు, క. కెదు (1294).
చెలువు : త్మ చిజై, మ. చిజ, కోత కెర్, క. కెజె (1648). చెవి, చెవుడు : త. మ. చెవి, చెవిటు, క. కివి, కివుడు,
కో. నౌ, కెవ్ (16045).
తెలుగు : మిగిలిన దావిడభాషలు 25
9. తె. చేను:త. చెయ్, మ.చెయి, క. కెయ్ కో, ప. కేన్ (16289),
10. తె. చేదుఃత. మ. కయ, కచ “చేదుగా ఉండు", క. కయ్, కయ్సు “చేదు” (1047).
11. తె. చేయ :త. మ. చెయ్, క. కెయ్, గయ్ గోం. కీ.(1628).
12. తె, చేయి:;త.మ. కై, క. కయ్, ప. కెయ్, గోం కయ్ (1688).
తెలుగులో కిట్లు, కినియు, కెడయు, కెంపు, కెలయు మొదలైన కొన్ని “పదాల్లో తాలవ్యాచ్చు ముందున్న కకారం చకారంగా మారలేదు. కాబట్టి ఇటువంటి పదాలు తెలుగులో తాలవ్యీకరణం జరిగి ఆగిపోయిన తరవాత కన్నడం నించి “ఎరువు తెచ్చుకున్నవి అయి ఉండాలి,
పై ఉదాహరణలవల్ల తెలుగులోలాగే తమిళ, మలయాళాల్లో కూడా తాలవ్యీ కరణం జరిగిందని తెలుస్తుంది. కాని తమిళ, మలయాళాల్లో తాలవ్యాచ్చు తరవాత మూర్ధన్యాక్షరం ఉంచే తాలవ్యీకరణం జరగదు. తెలుగులో ఇటువంటి నిబంధన లేకపోవడమే కాకుండా దానిలో *అయ్ నించి వచ్చిన ఏకారం ముందు కూడా 'తాలవ్యీకరణం జరుగుతుంది. ఈ రెండు భేదాలవల్లా తెలుగులో తాలవ్యీకరణం, “తమిళ, మలయాళాల్లో తాలవ్యీకరణం వేరువేరుగా జరిగినవే కాని యీ మూడు భాషలూ ఒక భాషగా ఉన్న కాలంలో జరిగినవికావు అని వరో (1968 క 45) చెప్పేరు. (ii) తె చ- 4 * చ. త. చను :త. మ. చెల్, క.సల్, ప. చెన్, కూ. సల్ (2286). 8. చావు ; త. మ. చావు, క. సావు (2002).
తె. చిక్కు :త. మ. చిక్కు, క, నిక్కు, క, సిలుూ, సిర్కు _ (2060).
తె: చుక్క. త, చుక్కై, క. చుక్క, గోం. సుక్కుం (2176).
తె. చూలు: త, మ..క. చూల్ (2255).
తె చేరు: త. మ. చేర్, క. సేర్ (2812)...
26 తెలుగు భాషా చరిత
(iii) మూలదావిడ పదాది చకారం పై పదాలవంటి వాటిలో తెలుగులో నిలిచి ఉన్న మరికొన్ని పదాల్లో అది లో దిదాపఈపిందించి. చకార లోపం తెలుగులోనేకాక అన్ని దక్షిణ దావిడభాషల్లోనూ కొన్ని కొన్ని పదాల్లో ఏర్పడింది. కాని పదాది చకారం లోపించడానికీ, లోపించకుండా ఉఊండడానికీ కారణం ఏమీ. కనపడదు. తెలుగు తప్ప మిగిలిన మధ్య, దావిడభావల్లోనూ ఉతర [దావిడ భాషల్లోనూ పదాది చకారం లోపించదు కాబట్టి ఈ భాషలు మూలభా షలో పదాది. చకారం ఉండేదని నిర్ణయించడానికి ఉపయోగిస్తాయి. తెలుగులో కొన్ని మాటల్టో పదాది చకొరం ఉన్నరూపం, లేనిరూపం కూడా ఉన్నాయి.
1. తె. అందము, చందము: త. మ. అంతం, చంతం, క. తు. అంద, చంద (1921).
2, తె. అల్జు(డు :క.తు. అళియ, ప. చల్జోద్, కో.నా. సొంజీన్,. గోం. సడే (256, 1970).
$. తె ఆలు ;త. మ. క. ఆటు, గోం. సారూంగ్, కూ. సజ్గి (2051).
4. తె ఇచ్చు :త,క. ఈ, ప. చీ, కోోనా.గోం. కూ. సీ=,. కు, చి ?-. మా. చియ్- (2188).
5. తె. ఉప్పు ;:త.మ. కతు. ఉప్పు, కో నా. గ. సుప్,. ప. చుప్ (2201).
6. తె. వరు ; త. మ. కోత, తొడ ఏర్, క. ఏరు, గోం. చేర్,. కూ. సేరు (2818).
7. తె. ఐదు, ఏను:త. ఐంతు, మ. అంచు, క. అయిదు, ప. చేదు (క్), గోం. సై యూంగ్, కూ. సింగి (2818).
(iv) తె. -చ-/-చ్చ- చ *-చ్చ- తె. ఎజచి: త. ఇజైచ్చి, మ. ఇజ్బచ్చి, కొడం ఎరచి (450). తె. నచ్చు: త. నచ్చు, క. నచ్చు, నర్చు (2951). : తె. పచ్చ: త. పవ్చై, మ. పచ్చ, క. పచ్చ, పచ్చె (8161). తె.
మెచ్చు : త. మెచ్చు. క. మచ్చు, మెచ్చు, మర్చు (3865)
తెలుగు : మిగిలిన [దావిడభాషలు 27
2.16. (1) పదాది టకారం తెలుగులో టెంకాయ (త. తేంకాయ్ 2806). 'పేంకు (త. మ. తేక్కు, 2842), టెక్కియము మొదలై న చాలా కొద్దిమాటల్లోనే ఉంది. పై మాటల్లో మొదటి రెండింటిలోనూ ఈ టకారం తకారం నించి వచ్చినట్టు స్పష్టం. (1) తె. ఎట-/-ట్టంయగ ట్ట త. ఆట :; త. మ, ఆట్టం, క, ఆట, ఆటు (290). తె. తిటు :త,.క,. తిటు (2682). ట్ టబ తె పాట: త. మ. పొట్టు, క. పాట (8840. బట వే త. చాటు (క్రియ త మ. బాబు, క. సొటు (2052). తె. చుట్టము: త, మ. చుజ్జం (2288). 3. పుట:;త.మ జ్జ క, పుత్తు, పుత్త, గోం. పుత్రీ కొం. పుజ్ణి, కు. పుతా మా. పుతె (8556). త, మ
2.17. (1) తె, తా చో త- తె. తప్పు : త. మ. క. తప్పు (2498). తె తల :త. తలై, మ. తల్కక. తల తల, కూ. తృఊ (2529). తిను త, మ. క. తు. గోం. కూ. కో. ప. తిన్ (2670), తేనె; త. మ. తేన్, క. తేను, కో. నా. తేనె (25674).
తెలుగు తాడు (త. మ. చరటు 1947), [తాచు (త. అర, అర్హా. కూ. (సాను, (1949), దురద (త. మ. చొతి, క. తుటి, (2848) మొదలై న. కొద్దిమాటల్లో మూల! దావిడంలో పదాది చకారం తెలుగులో త/దలుగా మారుతుంది. (నలో 1968 : 167).
(1) త. -త-/= త్ర-చళ..త్త- "తె. అత్త": త అత్తె, క, అ్లత్తై ఆర్తీ, గోం. ఆతీ (121).
28 ॥ తెలుగు భాషా చరిత
త. తాత । త. తాతా, క. తాత, తు, తాతె (2680). తె. సనుతై త. మచుత్తి, క. సుత్తిగె, తు. సుత్తి (2197)
2 18. (i) తె. వ చ శప త. పని కత,.మ,. కొ, పణి (8209). త. పొడు త. మ. పాటు, క. పొడు, కో. ప, పాడ్, గోం. పార్= (8848).
తె .వేరు:త.మ,. పెయర్, పేర్ట్, క. పెసర్, కో. నా. పేర్, ప. విదిర్ (8612).
GU
(క) తె. _వ- /[-ప్ప-చకే-ప్ప- త చెప్పు (నా :త. చెరుప్పు, మ. చెరిప్పు, క. కెర్పు, కో.నా. కరి గోం. 'నెర్పూం (1688). తె. తోపు ;త.మ. తోప్పు, క. తు, తోపు (2929). త. [తిప్పు : త. తిరుప్పు, మ. తిరిప్పు, క. తిరుపు (28505), తె. వేంప (చెట్టు : త. వేప్ప (45651). టి
2.19. తెలుగులో నాదస్పర్శాలై న గ, జ, డం దు ఐలు కూడా పదాదిని ఉంటాయి. తమిళం, మలయాళం తప్ప మిగిలిన అన్ని ద్రావిడ భాషల్లోనూ శూడా ఇవి పదాదిని ఉన్నా అవి మూల దావిడభాషలో ఉండేవి కావని పండితుల అభ్మిసాయం. తమిళ, మలయాళాల్లో ఇవి లేకపోవడంవల్లా, ఇవి ఉండే భాషల్లో కూడా ఒకపదంలో కొన్ని భాషలో నాదస్సర్శముంటే మరికొన్నిటిలో కశ్వాసస్పర్శం ఉండి డీనికేమీ నియమం లేక్రపోవడంవల్హా మూల్మదావిడంలో ' శ్వాసస్పర్శాలు కొన్ని కొన్ని థాషల్లో కొన్ని పదాల్లో తరవాతకాలంలో నాదాలుగా మారడంవల్ణ ఇవి ఏర్పడ్డాయని కాల్డ్ వెల్ చేసిన సిద్ధాంతాన్ని బలో (Dravidian studies I 1968 ; 1-17) సోపప త్రికంగా నీరూపించేరు. అదిర కంగా ఉండే స్పర్శాలు అచ్చులమధ్య, అనునానీకం తరవాత అన్ని | దావిడభాష ల్లోనూ . నాదాలుగానే ఉంటాయి కాని క్వాసాలుగా ఉండవు (తెలుగులో ఈ స్థానాల్లో ఉండే శ్వాస స్పర్మాలు మొదట్లో ద్విరు కాలని గమనిళచాలి) ; కాబట్టి అచ్చుల మధ్యా, అను నాసికం తరవాతా వచ్చే అడ్తిరు క్తస్సర్శాలు మూలభాషలోనే నాదాలుగా మారి
తెలుగు : మిగిలిన [దావిడ భాషలు 29%
ఉంటాయనీ, వాటి [పభావంవల్లా, నాదాలై న స్పర్శేతహబ్దుల పథావంవల్లా
పదాది శ్వాస స్పర్శాలు కొన్ని కొన్ని పదాల్లో తమిళం, మలయాళం తప్ప మిగిలిన (ఆ)
దావిడభావల్లో నాదాలుగా మారి ఉంటాయనీ కృవ్షయమూ 5 (1961, §§ 1. 55-78):
నిర్ణయించారు.
2.20. (ఏ) తె. గ_ చ * క తె. గిల్లు వత. మ కిళ్ళు, క. గిండు, తు. కిబ్కు (18252). తె. గీటు ; త. మ. కీజు, తు, కీరు (1858) తె. గూడు వత. ము కూటు, క. తు, గూడు, ప, గూడు,. గోం. గూడా (1508.
(ప్ర తె. గంగ శక్ర.
తె. పగలు ; త. మ. పకల్, క. పగల్, తు. పగెలు, గోం. పియ్యాల్ (815 1). తె పొగడు :; త. మ. పుకట్న్, క. పొగల్ (8478). (ili) తె, ౨౦గ = < సజు 0క - తె కల(గు ఏ: త. కలంకు, మ. కలజ్జు-, కొ, కలంగ్ -(1906). తె. పొంగు త. పొంకు, మ. పొజ్జు, క, పొంగు (8668). (iv) తి. -గ్గ= ఇ *-టు-గ, * -టజ్ -గ- తె. తగ్గ ౩; త. మ, తాణ్, క. తజ్గు, తర్గు, తగ్గు (2597). తె. నుగ్గు: త. మ, నూజు, నుజుక్కు, క. నుజుగు, నుర, మగ్గు te) Ce (8089). 2.21. (i) తె. జడ *చ- తే. జూరు ; త, మ. చాబ్లు, క జాటు (2048). తె. జొన్న :త. మ. చోళం, క.తు, జోళ (2869). (il) త. ఒం౦ంజ. చో శ -౦చ్ త. అంజు భయపడు : త. మ. అంచు, క. తు. అంజు (51).
శ్రీ) తెలుగు భాషా చరిత్ర
2.22, (i) త. డ- < * -ట., శల...
మూలభాషలో మూర్ధన్యాక్షరాలు పదాదిని ఉండవు, తెలుగులో పదాది డకారం మొదట అచ్చులమధ్యనేఊండి తరవాత వర్ణవ్యత్యయంవర్ణి పదాదికి వచ్చినదైై ఉంటుంది (చూ. 2. 18). ఈ స్థానంలో ఇది * టనించిగాని, *లట నించిగాని
వస్తుంది. పదాది డకారం తెలుగు సాహిత్యంలోనే చరవాత కాలంలో ద గా మారు తుంది. |
తె. డాయ, దాంగు : త, అటంక్కు క. ఆడంగు, కూ. డాం (66).
తె. డెబ్బది. డెబ్బయ్ త్మ 'మ. ఎటు-పతు, క. ఏట్ -పత్తు, ఎప్పత్తు (772).
(1) తె. డం “ఉ* _ట- ఆడు : త, మ. ఆట్సు క. తు. ఆడు (290). తె. పడు ;త. మ. పటు, "క పేడు (818):
గ్
(క తే. క స తే ఏడు: త. మ.క. aie “తె కోడి :హ మ. క. కోటి (1862. తె.- సుడి *త. మ. మణీ, క. సుజీ (2229). జ కారం తెలుగు కాసనాల్లో “ప్రత్యేక వర్ణంగా తొమ్మిదో శతాబ్దం మధ్య భాగం దాకా ఉంది. ఆ తరవాత అది ఆచ్చులమధ్యా, వర్ణవ్యత్యయంవల్ల పదాదికి వచ్చినప్పుడూ డకారంగా మారింది (పదాది డకారం తరవాత ద కారంగా
మారింది). వర్జ్ణవ్యత్యయంవల్ప పదాడి హల్లుకి తరవాత వచ్చినప్పుడు ఆది రేఫగా మారింది (కృషమూ ర్తి 1958 2.)
(iv) తె, -౦డ- చ *_న్ల- *-౦-టి-. తె. ఎండ: త. ఎను గోం, వద్ది (788). తె. మూడు : త, మూన్దు, మ. మూన్ను, క. మూటు (4147). తె. బండి ;త. పంటి, వంటి, మ. వంటి, క. తు, బండి(821 9).
తెలుగు : మిగిలిన [దావిడభాషలు $1
(v) తె. తె, తె,
2.28. (1)
తె. తె. తె.
cau
చెడ ; త. మ.క. తు, కెట్ల (1614). a టబ
పడ్డ “పడిని : త, మ. క. పట్ట (8190). a టి
ద-లన*ీథ దిదు ; త. మ. తిరుతు, క. తిరు, తిదు (2659 1. ళు కీ ల్ టి తొండ : త. తొంబె, మ. తొంటి, క. తొండె, దొండె (2880)
తెలుగు దా(గు, దాంచు, దిగు, దున్ను, దుప్పిలలో పదాది దకారం డ కారం (ఈ*ట, * జ) నించి వచ్చినది(చూ. 2.22). దురద (త. చొటి, 2848), దొరలు (త, చురుక్, 8211లలో పదాది దకారం చకారం నించివచ్చినది (చూ. 2.17).
(ఏ), తె. _-ద- షి త్రం
(iii)
(iv)
తె తి. తె తె
a
aus ఖై
ఆది ; త. మ. ఆతు, క. అదు, అతు (1). చెదరు ; త. చితర్, చితె, క. కెదు (1294).
-౦ద- క *-౦త-, *ఎన్ల-
పంది : త పని, మ. పన్ని, క. తు. పంది, కొం, ప్తి (8826).
మందు : త. మరుంతు, మ. మరున్ను, క్ మర్దు, మద్య (8868)
విందు :త. విరుంతు, మ. విరున్ను, క, బిర్దు, బిద్దు (4442) కరన క
అద్దు; త, మ, ఆలుత్తు, క. అట్టు, (244).
ఎద్దు :త, మ. ఎరుతు, క, ఎత్తు, ఎద్దు (696).
దిద్దు ఏత, మ, తిరుత్తు, క్ర, తీర్లు, తిద్దు (2699).
2.24. (i) తెబ._ష*వ._,*ప= తే.
తె,
వీర ; త. మ పీర్, వీరం, క. హీరె, హీరి (8467). బెల్హము ; త, మ, వెల్హం, క, తు. బెల్హ్ల (4528).
82
(1)
(1,
జి.ిక్. (6౧ తె.
తె, తె,
(
(iii)
ల
జజ జ జజ ఏ జ
తెలుగు భాషా చరిత
బొమ్మ : త, పొమ్మై, మ. బొమ్మ, క. బొంబె (8701). [బతుకు ; త. మ. వాజ్, క. వాట్, బఐల్దుంకు (4402)
-ం౦బఐ- చః. ప. చెంబు : త. మ, చెంపు, క. తు. చెంబు (2282).
-బ్బ- చ * -ప్ప-, *-ర్ ప్ప -
ఉబ్బు : త. ఉప్పు, క. ఉరు, ఉర్చు, ఉబ్బు (578 (a) ). (మబ్బు, మబ్బు : ఈ మప్పు, క. మర్వు, మర్చు; మబ్బు, (8848).
న -(య*ఇ-
నరము : త. నరంపు, మ. ఇరంపు, క. నర, నరవు (2864)
నా(గలి : త. ఇాంచిల్, నాంచిల్, మ. కోజోల్, క. నేగల్,
గోం. నాంగేల్ (2868).
నాటు ః త. మ, ఇొటు, కూ. నేడ (2880).
నేల: త. మ. కాలం, గోం. నేలీ (2874).
నిప్పు : త. నెరుప్పు, మం కొరుప్పు, మ* నిర్-“మండు”
(2889).
న- శన -
నక్క :త. మక. తు. నరి (2 981).
నేయి, నెయ్యి : త, మ. క.తు. కో.ప. నేయ్ (8104). కోప
తిను ; త. మక. తు. గోం. +, రూ. తిన్ =
(2670).
ఎవం చ్చ కం ఇం
అన్న : త. అణా, అబ్దన్, మ, ఆబన్, క. అబ్బ, తు, అణై a అణ ణి ణా ళు
4112)
కన్ను త. మ. కోత కణ్, తు. కణ్డు గ, కొం. కణ్ , గోం, కడ్ (878).
పని : త. ము. కొ, కొం. పళణి (8209).
తెలుగు మిగిలిన [దావిడభాషలు 88
తెలుగు ఈదు (త. నీంతు, శిశి04), ఈవు (త. నీ, క. నీను, 6061). ఈరు (త, నీఠు, 8055) మొదలైన కొద్ది మాటల్లో పదాది నకారం లోపిస్తుంది. ఈ మార్పు మిగిలిన భాషల్లో కూడా అక్కడక్కడ కనిపిస్తుంది.
2.26. (ఏ తె మద
మన్ను : త.మ. క. మణ్ (8817). మేయ:త.మ.క.తు, గోం. ప. మేయ్ (4178). (11) మద *ము, *- ౦బ-
ఇనుము : త. మ. ఇరుంపు ($11).
ఎడము : త, మ. ఇటం, క. ఎడ (368).
కొమ్ము, కొమ్మ : త.మ. కొంపు, క. తు. కొంబు (1759). నమ్ము : త. మ. నంపు, క. నంబు (2975).
పాము : త. మ. షాంప్కు క. పావు, తు. వోవు (8861),
జప జ జట జ 2
నిశి,
ర
య లఉశేయ
కోయు :త.మ. క. కొ. కొండ, ప. కొయ్ు-, (1768). మేయు : త. మ.క. తు. గోం. ప. మెయ్- (4179). తెలుగులో పదాదిన యకారం ఉండదు.
cl:
2 28. (స తె. రష శోధ ల తె. రెండు : త, ఇరంటు, మ. రంటు, క ఎరడు, ప. ఇర్జు (401) త. పేరు :త. మ. పెయర్, పేర్, క. పెసర్, కో. నా. పేర్ (8612). తె. వేరు: త. మ, కోత, వేర్, క. బేర్, కో.నా. వేర్ (4554), తెలుగులో పదాది రేఫం ఎప్పుడూ వర్లవ్యత్య్ణయంవల్ల పదాదికి వచ్చినదై య య ఉంటుంది, (ii) తరణి ఈ మార్పు వర వ్యత్యయంవల్ల టి కారం పదాదిహలుకి తరవాత వచ్చి ర్త య నప్పుడే జరుగుతుంది (చూ. 2.18). (3)
84 తెలుగు భాషా చరితి
, తే. (కింద, కీ; త. మ. క. కీట్ (1848). ఎ తె. (ప్రొద్దు: త, పొబుతు, పోట్లు, క. పొటు (8724). 229. తె. అనే*అ తె, తెజచు : త. తిజ, మ. తు, క. తెజ (2678). తె నూజు: త, మ.క. నూలు, గోం. నూర్ (8090). తె,
జెక్క_, ఎఆక : త, చిజై, చిజకు, ఇటై, ఇజకు, క. ఎటకె (2188).
తెలుగులో పదాది అకారం ఎప్పుడూ వర్ణవ్యత్యయం వల్ల పదాదికి వచ్చినదై ఉంటుంది, వ్యావహారికభాషలో ఆకారం రేఫతో కలిసి పోతుంది. 2.80. (i) 3. ల ఇ నోట్ల తె తల :త. తలై, మ. తల, క, తలె, కో, నా. తల్, గోం, తలా (2529). తె. నెల:త, మ. నిలవు, నిల్కా ప. నెలిజ్, గోం. నెల్లేంజ్ (8118). తే. లే, లేదు : త. ఇల్, మ. క, ఇల్ల ప, చిల్, గోం. సిల్, కూయి సిడ్ = (2106). (క) తె లద*ళ ఉల్లము, లో, లోపల : త. మ. ఉక్, ఉళ్ళం, క. ఉక్, ఒక్, గోం. రోన్ (600). త. ఉలి:త.మ.క. ఊఉ (601), తె. పల్చము। త. మ. పళ్ళం, క, తు. పళ్ల (8807).
న.
తెలుగులో పదాది లకారం ఎప్పుడూ వర్ణవ్యత్యయం వల్ల పదాదికి వచ్చినదైై ఉంటుంది. 2.81. 3 వళ*వ
తె. వల :త. వలై, మ. వల, క. బలె (4326). తె వెన్న : త. వెణ్లెయ్, మ, వెళ, కోత, వెజ్, క. బెట్టె (4511) ణ శ మి
శెలుగు : మిగిలిన దావిడభాషలు 85.
... తె. - చెవి, చెవుడు':-త. .మ,...చెవి చెవిటు,: క. కివి, క్త, కో. నా. కెవ్ (1645).
పదమధ్యంలో. మూలభావలో అసంయు' క్షమైెన మూల *కకారం - తెలుగులో శొన్ని పదాల్లో వెకల్పికంగా. వకార మవుతుంది (బా. వ్యా. ఆచ్చిక. 27): తె, పగలు/పవలు (త, మ. పకల్,.. 8151, “తె. నగు, నవ్వు: (త. చమ, నకు, క, నగు, 2944). మరికొన్ని పదాల్లో మూల *వ కారం గకారంగా మారడం కూడా. ఉంది : తె. మూవురు/ముగ్గురు త. మ. .మూవర్, 4147,, నలువ / నలుగురు (త. మ. నాల్ వర్, హా.
సికిని తె సళశేచ త. సుడి: త. మ. చుటి, క, త త్తు, సుఖి (2280)... తె. "సొ, 'చొజ': త మ. చుతా, క. చొ (2284):
వరల. వత్తు (త, మ. పట్టు, క. పత్తు, వత్తు, 8820), "హెచ్చు {క ెర్చు.. పెచ్చు, హెచ్చు, 9618)- ఏటిలో. కన్నడంలోలాగా, * పకారం వకారంగో మారింది కాబట్టి ఇవి కన్నడంనించి ఎరువు తెచ్చుకున్న వి , అయి ఉండాలి. తెలుగు దేశ్యపదాలల్లో హకారం వీటిల్లో తప్ప ఇం కెక డా, లేదు.
నామవాచకాలు
2.84. లింగభేదం. తెలుగులో లింగభేదం ఏకవచనంలో మహత్తు (వా(డు) : అమహాత్తు (అది), బహొవచనంలో . మనుష్యవాచకాలు (వారు) : అమనుష్యవాచ కాలు (అవి)-.-ఇలా _ ఉంటుంది. తెలుగుతో. దగ్గిర సంబంధం లేని కూడుఖ్_మాల్తో, భాషలలో కూడా ఇటువంటి. లింగభేద మే ఉండటంవల్లా, దక్షిణ [దావిడభాషలలో స్తీ వాచక (పత్యం యమైన-ఆశ్ మొదట్లో ప్రత్యేకళబ్దమైనందు. వల్హా (కృప్షమూ ర 86 1961, § 4. రీ2) . తెలుగు, కురభ్-మాలోలలో ఉన్న లింగ భేదమే మూల|దావిడంలో ఉండేదని పండితుల ఆభి ప్రాయం (బమెవో 1955, § 10, 17). కాబట్టి ఈ విషయంలో తెలుగు _మూలదావిడంలో స్థితిని. యథా, తథంగా నిలుపుకుంది అని చెప్పాలి. మిగిలిన మధ్య దావిడభా వలలో బహు వచనంలో కూడా ఏకవచనంలో లాగా. మహదమహద్శేదమే. ఉంది. ఇది ఆ భాష, అలో ఆర్వావీనపరిణామం కావచ్చు. ఈ సంర్లర్భంలి: క [కక అనే శ్రీ వాచక పదాలు ఉర లన్ గమనించాలి.
wT; ౯ తెలుగు భాషో చర్మోత.
ని,కిర. బహువచన పత్యయాలు. |పాచీనాంధ్రంలో కొన్ని మహన్మహత వాచకాలలో రు (అు) బహువచన (పత్యయంగా ఊంది (బా, న్యా, ఆచ్చిక . fats 10-11), ఉదా : షగతురు, అల్లురు, విలుకాం[త /విలుకాలు, కోడండడ్రు, మీరు,. వారు, ఆందజు, . -కొందజఖు ఎవ్వరు. ఇది ఇప్పటి వ్యావహారికభాషలో సర్వ నామాల్లోనూ, ఇద్దరు, : ముగ్గుకు మొదలై న సంఖ్యావాచకాల్లోనూ మాతమే మిగిలి ఉంది, ఇది మూ. దా, లో మనుష్య వాచక శబ్దాలలో బహువచన |ప్రత్యయమైన. *- (అ)ర్ నించి వచ్చినది. మిగిలిన అన్ని నామవాచకాలలోనూ బహువచన. [ప్రత్యయం 'లు” (|పాచీనకాసనాలలో 'సంవత్సరంబుళ్' మొదలై న పదాలవల్ణ ఇది. మొదట్లో మూర్ధన్య ళ కారమని తెలుస్తుంది.) తుళులోనూ, కోలామీ, నాయకీ, పర్డీ, గదబలలోనూ కళ్, *క్ అనే రెండు [పత్యయాల నించి వచ్చిన (పత్యయాలు ఉండడంవల్ల మూ. దా. లో కొన్నింటిలో =*కళ్, మరికొన్నింటిలో' *క్ ఉండేవని మనం చెప్పవచ్చు. తెలుగులో కూడా ఏను(గు-లు (త. యానై =కళ్), [మా/కులు (త. మరం-క శ్ ). చిలుక-లు (త. కిళి.కళ్), ఎలుక ఒలు: (త. ఎలి-కక్) మొదలైన పదాల్లో బహువచన (ప్రత్యయం 'లు' గానే కనిపిస్తున్న ప్పటికీ వీటిని తమిళంలో సమానరూపాలతో పోల్చి చూస్తే వీటితో మొదట్లో బహువచన, పత్యయం కక్రల్ట్* ఏనని తెలుస్తుంది. లు బహువచన పత్యయంగా భాషలో (ప్రచురం కావడంవల్ల వీటిలో "కూడా “లు ఏ బహువచన పత్యయమని భ్రమించి. దీని ముందున్న క, గలు |ప్రాతిపదికతో -- చేర్చబడడమనే అనుచిత వీభాగం జరిగి ఉంటుందని కాల్డ్ వెల్ (1956 : 245 చెప్పేరు.
తెలుగులోనూ మిగిలిన మధ్య |దావీడభాషలలోనూ బహువచన[పత్యయం నిత్యమైనది, అంటే బవొత్వాన్ని ఉద్దేశి ంచినప్పడు' బహువచన పత్య యాన్ని తప్పకుండా వాడాలి. కాని దక్షీణదావిడ భాషల్లోనూ, డ్ తర (దావిడభాషల్భొనూ ఆలా కాదు. “రెండు చెట్టు" అనడానికి తమిళంలో “ఇరంటు' మరం” , కన్న డంలో “ఎరడు మర” అని బహువచన (పత్యయం (త, కళ్, క. గళ్ళు లేకుం డానే అనవచ్చు. కూడుఖ్, మాలోలలో అసలు బహువచన [పత్యయమనేదే లేదు. బాహుయీలో జ్ { జ ఆక్) అనే బహువచన పత్యయం ఉన్నా దీనిని “సందేహం కలిగేచోట్టతప్ప మిగతాచోట్ట వాడరు. కాబట్టి దక్షిణ దావిడభాషల్లోనూ, 'ఉత్తర్మచావిడభాషల్డోనూ బహువచన్మప్రత్యయం ' వైకల్పికం. అందుచేత మూ. (దా. లో వైకల్పికమైన బహువచనపత్యయం తెలుగులొనూ మిగిలిన.
4
తెలుగు. : మిగిలిన (ధావిడభాషలు | 872
మధ్య (ద్రావిడభాషలలోనూ నిత్యమైనదిగా మారిందని " చెప్పవచ్చు. ఈ మార్చు ' తెలుగు. మథ్య, దావిడోపకుటుంబానికి చెందినదని నిర్ణయించడానికి ఒక |పబల ' "హేతువు (చూ. రాల కం 1069 09).
2.36. 'జాపవిభ క్రి క్రికోలు. తెలుగులో! ఎక -టి=, ఒతి_ ఈ మూడూ జాప విభ: 'క్రిక (ప్రత్యయాలు (వా, న్యా, ఆచ్చికో., £8-88). -ఇ మూ. (దా * ఇన్ నించి వచ్చినది : ఊరికి (త. ఈఊరిఎట్కు. ఉఊర్ - ఇన్ - కు), కాలికి (త, కాలిల్కు- ఆ కాల్-ఇన్_కు|. టి లో టకారం కొన్ని మాటల్లో మూ. దా. *ల్డునించీ ; ఏలు. ఏటికి [త. యాయి, యాజ్జిల్కు-),. ,నూయి, నూటికి కి (ఈ నూయి, నూజ్జిల్కుం), మరికొన్ని .మాటల్లో *ట్ట నించీ.: కాడు, కాటికి (త. కాటు. కొట్టిలు)- ), నాడు, నాటన్ (త. నాటు, నాట్టిల్) వచ్చినది (చూ. ర్ర్ 2 10).-తి. దక్షిణదావిడ భాషల్లో మకారాంత పదాలలో ఉండే. _త్రీ= ప్రత్యయానికీ (త. మరం. “బెట్టు” "2 మర-త్త్-),.. గోండీలో - క్, '-ద్=లక్తీ, తె. చే_తి(_లో) : గోం.. కయ్- దే (నుశవర్థజ్యం 1988, $$ 3, Ts 8. 1 సంబంధించినది.
2,87. ద్వితీయాదివిభ కి క్రి (ప్రత్యయాలు. తెలుగులో. ద్వితీయా. విభక్తి. (పత్యయం-ను'-నిి మూ (దా. * న్ నించి వచ్చింది. దీని - “సమానరూపాలు తమిళ” మలయాళాలు తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ ఉన్నాయి. అల్లాగే తెలుగులో షష్టీ (చతుధ్ధ) విభ క్రి పత$ఃయం' కు (- 8) మూ. (దా. *క్కొనించి వచ్చింది. దీని సమాన రూపాలు: అన్ని భాషల్లోనూ ఉన్నాయి. తృతీయా విభ క్రి (పత్యయమైన తోడన్, తోన్, తమిళం తృతీయావిభ కి క్తి టం ఓటు, ఒఉటన్ తో సంబంధించినది కావచ్చు. _ ఇంతకన్నా ఇది తోడు “సహాయం” (మూ. దా. * తోట్- (2989) 'అనే: శబ్దానికి. సంబంధించినది ఆని చెప్పడం " సమంజసమని తోస్తుంది. గోరన్, ws మొదలైన పదాల్లో. అన్ వౌ, వ్యా . ' అచ్చిక. 88) తమిళంలో తృతీయావిభ క్తి పత్యయమైన-అన్ '(ప్రాలీనం)/-ఆల్ Y (ఆర్వారీనం)ః సంబంధించినది. ఇవి.'తప్ప .మిగిలిన పరయా 2 పరిగణించ బడేవి అన్నీ. ప్రత్యేక శబ్దాలు అనడానికి" ఆధారాలు ఊన్నాయి, “చేతన్ చేయి అనే పదం తృతీయా స _ఫ్రమెకవచన . “రూపం. కొకు” “కొత” “పయోజనం” -. అనే దానికి కు" “ప్రత్యయం: 'చేర్చడంవల్స వీర్పడింది.. “కయి”: “కు” _పత్యయానికి = ఆయి: (ఆగుధాతువు క్వార్గకం): చేరిస్తే - ఏర్పడినది. " “కంటె” “కన్ని=-ఇవి కు” | 1ప్రత్యయానికి ఈ రాతను నించి. స్ అంటె, ల క ఏర్పడినవి
88 a తెలుగు భాషా చరి[త
కోవచ్చు. “వలని “వలని “ప్రయోజనం, దిక్కు” సప్తమ్యెకవచన రూపం. 'పొంటె తమిళం '“పొళుట్టు' (పొరుళ్ “వస్తువు, ప్రయోజనం, నిమిత్తం) + తుతో సంబంధించినది. పట్టి (త, తట్టి), కూర్చి, గుటించి (త. కుటిత్తు _ ఈ మూడూ పట్టు (త, పజ్జు), కూర్చు గుజించు (త. కుణి) - ఈ |క్రియల క్యార్భకరూపాలు, త్, లో (త. ఉశ్, క. “ లోపల. (పత్యేక శద్దాలుగా కూడా వ్యాప్తి పిలో' ఉన్నాయి.
2.838. అస్మదర్థక సర్వనామాలు. ఏను, నేను మూ. దా. * యాన్ నించి వచ్చినవి. ఏము, మేము'మూ*. (దా * యామ్నించి వచ్చినవి. (మూ. దా. శయా-దతె. ఏ: చూ. క్రి £.8.), . వీటి జౌొపవిభక్తిక రూపాలు నన్-/నా-, మమ్-/మా-- (వీటిలో మొదటిది ద్వితీయా విభ కి క్తి ఆయిన = ఉన్ముందు, రెండోది. మిగిలిన విభక్తుల ముందు వస్తాయి). వీటి మూ* (దా. రూపాలు వరసగా * యన్-,. శ యమ్-; ఇవి ఈ సర్వనామాల తరవాత అజాది విభ క్రి పత్యయం చేరడం, వల్ల ధాత్వచ్చు హాస్యమవడం వల్ల ఏర్పడినవి (చూ, 2.11 , మూల [దావిడంలో పదాది యకారం తరవాత . “దీర్చ. -ఆకార్యమేగాని. మరి ఏ. “అచ్చోూ "ఉండదు: కాబట్టి కయన్, *యమ్.-లలో యకారం . లోవించి ఇవి మూలమధ్య. దావిడ భాషలో *అన్=, *ఆమ్-లుగా మారేయి.. కోలామీ- పర్టీభావలలో ఈ రూపాలు: నేటికీ ఇలాగే నిలిచి ఉన్నాయి. వీటికి చతుర్ధీ | పత్వయం అక్కు. వష్టీ|పత్యయం. =అ(దు) చేరగా వచ్చిన *ఆనక్కు, *ఆనదు, శ ఆఅమక్కు, *ఆమదు-౪నే రూపాలు. వర్ణ వ్యత్యయం ఫొంది సాకు; నాదు, మాకు, మాదు గా మారేయి. ఈ రెండు విభక్తులలోనూ వర్ణవ్యత్యయం వల్ద సిద్ధించిన .నా-, మా-అనే రూపాలే ద్వితీయ, తప్ప అన్ని విభక్తులలోనూ (పాతిపదికలుగా స్థిరపడ్డాయి. ద్వితీయలో ఆన్ -,. ఆమ్=ల' మొదట నకార మకారాలు చేరి అవి నన్=,' మమ్-లుగా మారడం నా=,. మా-ల (పభావం వల్లనే కావచ్చు., ఇక ఏను, 'ఏము [పాబీన రూపాలనీ, నేను,. మేము అర్వాచీన రూపాలనీ _తులనాత a వ్యాకరణ దృష్ట్యానే కాకుండా నన్నయ. భారతం వల్ల కూడా సృష్ట మవుతుంది. నన్నయభారతంలో ఏను, ఏము ఆతి (పచురంగా ఉండగా నేను. సాలుగుచోట్ట, ' మేము” ఆరుచోట్ట మాతమే కనబడు. తుంది (చూ* నన్మయవద (వయోగతోళముి. ఆలాగే నన్నెచోడుని కుమార సంభవంలో కూడా (చూ. ఎన్నాచోడ: (వయో గనూబిక “ఏను” చాలాచోట్ల ఉండగా “నేను” నాలుగుచోట్ల మా(తమే ఊంది; 'ఇందులో “వము అనే రూపమే
తెలుగు : మిగిలిన [ దావిడభాషలు 89
తప్ప మేము ఆనేరూపం అసలేలేదు. కాబట్టి ఏను, ఏము-వీటి- జౌపవిభ క్రిక రూపా లైన నా మాల |ప్రభావంవల్ణ నకార మకారాలు వీటి "ముందు చేరడంవల్ల: ఇవి నేను, మేముగా తరవాత కాలంలో మారేయని ఊహించ వచ్చు.
2.39. యుష్కదర్థక నర్వనా మాలు. నీవు, ఈవు మూ. (దా. *నీన్ నించి వచ్చినవి. ఈరు, మీరు, ఈరలు, మీరలు. మూ. (దా. * సీమ్. [నీర్ నించి వచ్చినవి. వీటి కౌపవిభ క్తిక రూపాలు నిన్-/నీ-, మిమ్-/మీ- (వీటిలో మొదటిది ద్వితీయా విభ క్రి అయిన -ఉన్, ముందు, రెండోది మిగిలిన విభక్తుల ముందు వస్తాయి). ఏటి మూ. (దా. రూపాలు *నిన్-, శోనిమ్--. వీటిలో పదాది నకారం మూలమధ్య [దావిడంలోనే లోవించి ఇవి *ఇన్ -, *ఇమ్-గా మారేయి.' ఈరూపాలు కో లామీ-పర్డీ భాషలలో నేటికీ ఇలాగే నిలిచి ఉన్నాయి. అస్మదర్థక రూపాలకి మళ్టేనే ఇవి "కూడా చతుర్దీ, షష్టీ విభక్తులలో వర్ణవ్యత్యయం పొందడంవల్ల నీకు, సీదు, మీకు, మీదు.అనే క ఏర్పడ్డాయి. “వీటిలో ఉన్న నీ=, ప్ -_ల [ప్రభావం వల్ల ల ద్వితీయావిభ కీ కి ముందు ఉన్న ఇన్=, ఇమ్-లు నిన్ 'మమ్-లుగా మారేయి.
" శనీన్లో పదాది నకారం అన్ని ,మధ్యదావిడభాషల్లోనూ, ., అంత్య నకారం తమిళం, మళయాళం, కోత్క తొద, తెలుగు, (బాహుయ్రాలలోనూ లోపించాయి. ఈ రెండు నకారాలూ పోగా మిగిలిన “ఈి చివర హళ్లులేని ఏకా చ్కపదం కాబట్టి దీని చివర వు చేరి ఈవుగా మారింది. ఆవు (< *&), పూవు (*పూ) మొదలై. న పదాల్లో కూడా. ఇటువంటి మార్చే జరిగింది. జొపవిభ కిక మైన ని [ప్రభావం వల్ల 'పదాదిని న కారంచేరి ఈవు నీవుగా మారింది.
మూలదావిడంలో యుష్మదర్థక బహువచనరూపం ' నీమ్. దానిలో బహు వచన (పత్యయమైన మకారం స్థానాన్ని దానికన్న విశేషవ్యా వ్రిలో ఉన్న మనుమ్య' వాచక బహువచన [పత్యయమైన రేఫ ఆకమించుకోడంవల్ల వీర్పడిన *నీర్ ఆనే మరొక రూపం మూల్మదావిడభాష కాలంలోనే సృష్టించబడింది. తమిళం పీర్, సీయిర్, తుళు ఈరు, తెలుగు ఈరు, కూయి ఈరు నీర్ అనే రూపంనించి వచ్చినవే. తుళు, తెలుగు, కూయి ఈరు *సీర్లో పదాది నకారం లోపీంచ డంవల్ల ఏర్పడింది. 'తెలుగులో దీనికి బొపవిభ క్రికమైన మీ. (ప్రభావంవల్ల పడాదిని' "మకారం: చేరి మీరు ఏర్పడింది. ఈరలు, మీరలు, ఈరు, మీరులకు మళ్ళీ బహువచన (పత్యయమై “లు” చేరగా ఏర్పడినవి.
40 తెలుగు -ఛాషా చరిత్ర
వర్ణవ్యత్యయం వల్హ ఏర్పడిన నా-, మాం, నీ, మీ- అనే యుష్మదస్మదర్థ కాల జౌపవిభ క్రిక రూపాలు తెలుగు, గోండీ, కొండ, పెంగొ, మండ, కూయి, కువి అనే భాషలు అన్నింటిలోనూ సమానంగా ఉన్నాయి. కాబట్టి వీటిలో ఈ వర్ష వ్యత్యయం ఈ భాషలన్నీ ఒకే భాషగా ఉన్న కాలంలో, జరిగి ఉంటుందని ఊహించవచ్చు. గోండీ. కూయిలలో కొన్ని మాండలిలకాల్లోనూ కొండ, కువిల లోనూ కూడా తెలుగులో లాగా జౌపవిభ కికరూపాల (ప్రభావంవల్ల నామవాచక రూపాల మొదట నకార మకారాలు చేరడమనే మార్పు కనపడుతోంది. (యుష్మ దస్మదర్హకాల పరిణామం సమ[గచర్చకి చూ.(కృవ్షమూ ర్తి 1968 ఇను(అవాంజ్రాం 1969 a). కృష్ణమూర్తి (1961 : 268) *అవన్ట్ ఏ మూల [దావిడ రూపమని చెప్పేరు. బరోకూడా *అవస్డ్ ఏ మూల. [దావిడరూపమనీ *ఆవన్.- దాని జొపవిభ కిక రూపమనీ, ఈ జొపవిభ క్రిక రూపమే దక్షిణ భాషలలో [పథమా విభ కిలో కూడా సామ్యంవల్ల [పవేశించిందనీ వివరించారు. ఈ రెండో అధి పాయమే ఎక్కువ యుక్తి యు క్రగా ఉంది.)
2.40. ఉభయార్థకం. మూల, దావిడంలో ఉభయార్థక సర్వనామం *నామ్. దీని బాపవిభక్రిక రూపం *నమ్-, తెలుగులో మా-, మీ-, అనే మకారాదులై న యువస్మద్మదర్ధకాల జాపవిభ క్రిక రూపాల పభావంవల్ణి దీనిలో కూడా వర్జవ్యత్య యం సంభవించి *నమ, మనగా మారి ఉండవచ్చు. తెలుగు 'మనకు'ని తమిళం “'శేముక్కు.'తో పోలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. దీని చివర బహుత్వ సూచక మైన ము చేరి “మనము” అనే ప్రథమా రూపం సిద్ధించి ఉండవచ్చు.
స 2.41. మహదేకవచన నర్వనామం. తెలుగు వాండు, కో. ఆమ్ట్/ఆవ్న్ట్, ప. ఓద్/ఓడ్, కొండ వాన్దు, కూయి జఆంజు. కువి అఅసి.వీట్కి మూలమధ్య,[దావి డంలో మూలరూపం *అవన్స్, దక్షిణద్రావిడభాషల్లో దానికి. సమానపదం * అవన్. ఇదేమూల[దావిడరూపం కూడా అయి ఉండవచ్చు; మూలమధ్య _ [దావిడభాష కాలంలో మూ. (దా. * వన్ చివర ఒక తకారంచేరి అది *అవన్స్గా మారింది. (దంత్య తకారం దంతమూలీయనకారం తరవాత దంతమూలీయ అకారంగా మారుతుంది.) ఆఅమహదేకవచన సర్వనామమైన *ఆత్ (తె. ఆది) చివర తకార ముండడంవల్ల మధ్య |దావిడంలో *ఆవన్కీ కూడ చివర తకారించేరి ఆటి *ేఆవన్స్స్గా మారి ఉండవచ్చునని ఎమెనో (1955, క్రీ 10.15) ఊహించేరు. ఈ పరిణామం
తెలుగు : మిగిలిన (దావిడ భాషలు 41
తెలుగులోనూ ఇతర మధ్య(దావిడ భాషల్లోనూ కూడా జరిగింది. కాబట్టి ఇది తెలుగు మధ్య |దావిడభాష అని నిర్ణయించడానికి ఒక ముక్యాధారం.
2.42. నంభ్యాపదాలు. [దావిడ భాషలలో ఒకటి నించి పదివరకూ, 100 8. 1000 8 (తెలుగులో మాతం) (పత్యేక సంఖ్యలు ఊన్నాయి. 20,80 మొదలైన దశగుణ సంఖ్యలకి పదాలు 10 రూపానికి 2,9,4 మొదలై నవాటి విశేషణ రూపాలు ముందు చేర్చుడంవల్ల ఏర్పడతాయి. పదిపై న ఉండే ఆంకెలు (సున్న ఉన్నవికాక మిగిలినవి) సున్న ఉన్న అంకె తరవాత 1,2,8 మొదలైన వాటి పదాలు చేర్చడంవల్చ ఏర్పడతాయి. త. మ. ఆయిరం, క. సావిర. సాసిర, తొ. సోఫెర్ సంస్కృతం సహస “1000” నించి వచ్చినవి కాని తెలుగు “వేయి, వెయ్యి మ్మాతం దావిడపదమే. లక్ష, కోటి అనే సంస్కృత పదాలే నాలుగు సాహిత్యవంతమైన భాషలలోనూ ఆ సంఖ్యలని సూచించడానికి ఉపయోగిస్తారు.
తెలుగులో [పొథమిక సంక్యాపడాలూ, వాటి మూలరూపాలూ 1. ఒండు < * ఒన్స్, ఒక్కండు, ఒకండు, ఒకటి * ఒర్, £. రెండు చ * ఇరంట్, శి, మూ(డు చ * మూన్, 6షనాలుగు ఉ*నాల్, 5. ఏను, ఐదు (ఒక) ఉక చయ్- (న్త్), 6. ఆజు దయ * చాజ్, 7. ఏడుష * వజ్, 8. ఎనిమిది (శా. ఎణుంబొది) & * ఎణ్, 9. తొమ్మిది6 * తొణ్ (8, 0లలో మిది ౬ పడి), 10. పది * పత్త్ (* పతిన్త్-దీని బాపవిభ కిక రూపం-ఇదే తెలుగులో _పథమా రూపంగా మారింది. 100. నూబు * నూజ్ (వంద సం, బృందశబ్దభవమని అంటారు) 1000. చేయి, వెయ్యి ఉ * వయ్- (దీనిపై వివరాలకి చూ. సు బహ్మ ణ్యం 1977; 220-981).
తెలుగులోనూ ఇతర భాషలలోనూ మనుష్య వాచక సంఖ్యా పదాలు 'పాథమిక సంఖ్యా పదధాతువుకి (ప్రత్యయం చేర్చడంవల్ల ఏర్పడతాయి. తెలుగులో ఈ (ప్రత్యయ రూపాలు- రు (ఒకరు, ఒక్కరు, ఎనమండు తొమ్మం|[డు, పదుండు- దలు (ఇద్దణులో మాతం), - వురు/గురు (మూవురు, మువ్వురు, ముగ్గురు, నలువురు, నల్వురు, నలుగురు, మొ) =వురు/_గురు త మ, క, = వర్కు సంబంధించినది - త. మ. మూవర్, క. మూవరు, ముగ్గురు, మొ. ఆధునిక భాషలో ఎనిమిది” కీ ఆపై సంఖ్యలకీ మనుష్యార్థంలో “మంది” శక. మంది) చేరుతుంది; ఎనిమిదిమంది/ ఎనమండుగురు, తొమ్మిది మంది/
42 తెలుగు భాషా చరిత
తొమ్మండుగురు దీనిబదులు - గురు కూడా ఉంటుంది. కాని దశగుణ సంఖ్యల. లోనూ, పధ్నాలుగు తరవాతా - గురు ఇప్పటి భాషలో ఉండదు (ప్రాచీన భాష టో “పదుగురు ఉంది). రాయలసీమ మాండలికంలో ఐదు, ఆరు, ఏడులకి: కూడా 'మంది” చేర్చి వ్యవహరిసారు.
పూరణ సంఖ్యలు [పాథమిక సంఖ్యా పదాలకి _ అగున్ /-ఆ వున్/- అవ. (వ్యా -ఓ) చేర్చడంవల్ల ఏర్పడతాయి: రెండగున్/రెండో. ఇది నిజానికి “అగు” ధాతువు తద్ధర్మార్థక ధాతుజవిశేషణ రూపమే. ఇది త. మ. - ఆవతు/- ఆం (ఇరంటాం), క. తు - అనెయ (క. ఎరడనెయ) “రెండో' (పత్యయాలకి' సంబంధించినదే [కి యలు
శి.ఉఓతి. (పేరణ |పత్యయాలు. తెలుగులో '*చుి, “పు, 'ఇందు'-ఈ మూడూ [_పేరణ (ప్రత్యయాలు, '-చు' కన్నడం -చు (-ఇసు)-, గోండీ ఊన్-, కూయి -న్ మొదలై న వాటికి సంబంధించినది. ఈ [ప్రత్యయం తమిళమలయాళాలు తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ ఉంది. _పు ప్రత్యయం కూడా చాలా (దావిడ భాషల్లో ఉంది (తె. (త్రిప్పు : త. తిరుప్ప్ర. - ఇంచు ప్రత్యయం ఇ. చు అనే. రెండు (వేరణార్థకాల సముదాయం కావచ్చు. ఇకారం (వేరణార్థకంగా తమిళం 'వి' (చెయ్వి “చేయించు”), “ప్పి” (నటప్పి “నడపు') లలో వకార పకారాలతో' కలిసి ఉంది,
మూల[దావిడంలో అద్విరు క్రస్పర్శంతో (దాని ముందు అనునా సికం ఉన్నా లేకపోయినా) అంతమయ్యే కొన్ని[కియలలో దాని స్థానంలో ద్విరు క్తస్పర్శాన్ని (దీనిముందు ఆనునాసికం నశిస్తుంది), ఆదేశం చెయ్యడంవల్ల కూడా (పేరణ. [క్రియలు ఏర్పడేవి (త. ఆటు “ఆడు '-అట్టి 'ఆడించు' : కలంకు “కల(గు' : కలకు కలయ”). ఈ (ప్రక్రియ నేటికీ తమిళం, మళయాళం, కోత, తొద, కొడగు, కొండ, కూయి, కువి, పెంగొ, మండ భాషల్లో నిలిచి ఊంది. తెలుగు లోనూ ఇతర భాషల్లోనూ ఇది నశించింది (దీనిపై వివరాలకి చూ. ను(ఐవాం్రత్యాం 1965, 1977,. 800-381).
2.44. భూతకాలిక (సత్యయాలు.మూల|దావిడంలో “ర్=-న్ -,-త్-.. -ఇ-/--ఇన్-” అనే నాలుగు భూతకాలిక [ప్రత్యయాలు ఉన్నట్టు తమిళం కొడగు
తెలుగు : మిగిలిన [దావిడ భాషలు 48
భాషాసముదాయంవల్ల తెలుస్తుంది. వీటిలో-ఇ- |- ఇన్. (హస్వాచ్చు గల ఏకాచ్ము [కియలు కాకుండా ఉండి స్పర్శంతో అంతమయే [కియల తరవాత, మిగిలిన మూడు |పత్యయాలూ మిగిలిన [కియల తరవాతా వచ్చేవి. తెలుగులో ఈ నాలుగు (పత్యయాలూ ఐక్యం పొంది -ఇతి- ఏర్పడింది. దీని సపదాంశమైన -_టి. నకా' రాంత ధాతువుల తరవాత వస్తుంది. తెలుగులో తిం-టి-ని, కొం-టి-ని తమిళంలో తిన్-జ్-ఏన్, కొణ్ -ట్-ఏన్తో పోలిస్తే వీటిలో -౦ట్- *_న్ట్ -, *_జ్ అనే. రెండింటినించి వచ్చిందని తెలుస్తుంది. మూల దావిడంలో
|| Tie
ట్ "aE క pg Ea
|
ట్ |
అనే సంధిన్నూతం కకక 59 ప 3 జ్, ట్లు wa రూపొంతరాలే. జస్ట్ -,. *__శ్హ_తెలుగులో -౦డ్= అవ్వాలి (2.22). కాబట్టి పై వాటిళో ఉండవలసిన డ కారం ట కారంగా -ఇతి-లో శాాసమైన తకారం (ప్రభావం వల్ల మారిందని ఎవెనో (1967 : 888) అభి పాయం.
తెలుగులో _ఇతి-, -టి-ఉ త్తమ 'మధ్యమ పురుష పత్యయాల ముందే' వస్తాయి. (పథమ పురుషలో మహత్ (పత్యయమైన రి ముందు ఇ, మిగిలిన చోట్ట ఎను ఉంటాయి. ఎనుకి కొన్ని క్రియల్లో ఇయెను అనే రూపొంతరం కూడా ఉంది. (వా. .వ్యాా. |క్రియా. 50). కాబట్టి ఇది ఇ, అన్ అనే. రెండు భూతకాలిక ప్రత్య యాల సముదాయమని ఊహించవచ్చు. అనియెను, అనెను మొదలె న వాటిలో “ఇయెను" ఏ [పాచీనమైన మల్రియ 4 మర్ట,: కన్నియ ౬ కన్నెలోలాగా అది. “ఎను గా తరవాత కాలంలో మారి ఉండవచ్చు. మూల దావిడంలో నాలుగు. (పత్యయాలకి బదులు ఒసే (పత్యయం !పచురంగా ఉండడం తెలుగులోనూ, గోండీ' కోలామీ మొదలై న కొన్ని మధ్య [దావిడభాషల్లోనూ తుల్యంగా ఉంది.
2.45." భావికాలిక (ప్రత్యయాలు. తెలుగులో" _-దు-/-ఎద_ ఉత్తమ. మధ్యమ పురుషప్రత్యయాల ముందూ; '' (ప్రథమపురుషలో * మహత్ బహువచన. (ప్రత్యయం ముందూ వస్తుంది. (ప్రాచీన తమిళంలో -త్-ఆనే భావికాలిక.
44. తెలుగు వాషా.చరి త్ర.”
(ప్రత్యయం ఉ త్రమపురుషబహువచనం ముందూ, మధ్యకు పురుష ఏకవచన, బహువచనాల ముందూ మాత మే వస్తుంది. ఉదా, ఆతీతుమ్ (కె. ఎజు(గుదుముం. పోక్షతి (తె. పోవుదు (వ్ర, కాంటిర్ (తె. (మీరు) కందురు). [పాచీనతమిళంలో ఉన్న ఇటువంటి రూపాలు తప్పితే దక్షిణ (దావిడ భాషల్లో పకారవకారాలే-భావి "కాలిక (పత్యయాలుగా [పచురంగా ఊన్నాయి. కాని అన్ని మధ్య[దావిడభాషల లోనూ తకార దకారాలు వ ర్రమాన భావికాలిక |పత్యయాలుగా చాలా వ్యాపిలో ఉన్నాయి. కాబట్టి తెలుగు మధ్య|దావిడభాష అనడానికి దీనిని కూడా ఒక. ముఖ్యాధారంగా [గహించవచ్చు.
(పథమపురుషలో మహదృహువచనం తప్ప మిగిలినచోట్ట భావికాలిక (ప్రత్యయం _ఊను, దీని తరవాత పురుష పత్యయాలు లోవించి ఈ రూపం మహదమహదేకవచన, అమహదృహువచ నాల్లో తుల్యంగా ఉంటుంది. తమిళంలో దీనికి సమమైన [పత్యయం ఉమ్. అది కూడా [పాచీన తమిళంలో మహదృహు వచనం తప్ప మిగిలిన అన్ని లింగవచనాల్లోనూ ఉండేది. ఊదా. త. పాటుమ్ (తె, పాడును), నకుమ్ (తె. నగును, నవ్వును). త. ఉమ్, తె. ఉను మూ. (దా. *-డఊమ్ నించి వచ్చినవి. [మాను (త. మరమ్), కొలను. (త, కుళమ్) వంటి పదాల్లో ఆంత్యమకారం తెలుగులో నకారంగా మారినట్టు ఈ *_ఉమ్ లో మకారం “కూడా నకారంగా మారింది.
2.46. వ్యతిరేక |పత్యయాలు. తెలుగులో _అ_వ్యతిరేక | ప్రత్యయంగా అన్ని పురుష (పత్యయాలముందూ ఉంటుంది. కొని తమిళం, కన్నడం మొదలై న -చక్షిణ దావిడభాషల్లో మాత్రం వ్యతిరేక [పత్యయమైన -ఆ- అమహదేకవచన బహువచనాల ముందే ఉండి, మిగిలిన పురుష[పత్యయాల ముందు దీని లోపరూపం౮ ఉంటుంది. మధ్యదావిడభావల్లోనూ బ్రాహుయీలోనూ _ తెలుగులోలాగా వ్యతిరేక [ప్రత్యయం అన్ని పురుష (పత్యయాల ముందూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా తెలుగు [మధ్య |దావిడభాషలతోనే సన్ని హితంగా ఉన్నట్లు తేలుతుంది. ఈ వ్యతిరేక [పత్యయం మూ, (దొ. రూపం * -ఆ-. ఇది తమిళంలో చీర్భ ఆకారంగానే ఉండగా తెలుగులో ఆవదాద్యక్షరంలో దీర్ణాచ్చు (హస్యమవు తుంది (అరయ : త, ఆరాయ్ : ఏమలు, త. ఎమాజు). కాబట్టి ఇది (హస్వ ఆకారంగా మారింది. ఉదా. చేయదు/ చెయ్యదు (త. చెయ్యాతు). (అవి). చే మవు- చెయ్యవు (త. చెయ్యా) .
"తెలుగు : మిగిలిన [దావిడ భాషలు శీర్ం
2. 47. కార్థకం. తెలుగులో కారక [ప్రత్యయం -ఇ. దీని ముందు. ధాతువులో యకారం సకారంగా మారుతుంది. కాని తెలుగులో కొన్ని క్రార్గక రూపాల్ని మిగిలిన మధ్య|దావిడభాషల్లో క్వార్థకరూ పాలతో పోల్చి చూ సే ఇకారం ముందున్న సకార, చకారాలు కూడా మొదట్లో క్యార్థక _పత్యయానికి చెందినవే అని తెలుస్తుంది. (చూ. తృవ్ళమూ రి 1961, § 4.47), ఉదా,
తౌలుణు గోండీ రొండో వాయి టబీ వర్గీ గదద. 1. వచ్చి వాసీ వాజి వాజ వాహ వెరి వరి 2. తెచ్చి తచ్చీ తసి తస
8. ఇచ్చి సీసీ సీఆ హీహ
4. చూచి సూడ్గసీ సుడ్జి సూడ చూడి సూడ్డి, శ్, చేసి క్రీస్రీ కిటి గిఆ 6. -నిల్చి నిల్సీ నీల్ జ నిల్ చి
. పై ఉదాహరణల్లో గోండీ మొదలై న భాషల్లో సకార చకారాలు స్పష్టంగా' క్వార్ధక (ప్రత్యయానికి సంబంధించినవే. తెలుగులో కూడా మొదట్లో. ఇటువంటి (క్రియల్లో కాార్ధక [ప్రత్యయ -చి/-సి. కాని ఆడి, పాడి, చెప్పీ మొదలైన. అనేక [క్రియలలో ఇకారం మాతమే క్వార్ధక (ప్రత్యయం కాబట్టి వీటిలో కూడా అనుచిత విభాగంవల్ల ఇకారం మాత్రమే క్వార్థక పత్యయంగా [(గహించబడి. చకారం క్రియలో భాగంగా కలిపివేయబడింది.
కోలామీ తప్ప మిగిలిన మధ్య|దావిడ భాషలన్నిటిలోనూ ఇకారంతోపాటు సి/చి కూడా క్ల్వార్థక [పత్యయాలుగా ఉన్నాయి. కోయ తప్ప మిగిలిన గోండీ. మాండలికాల్లోనూ, కొండలోనూ ఇ నళించి సి/చి ఏ అన్ని కియలకీ క్వ్వార్థక (పత్యయంగా వ్యాపించింది. ఇకారం స్పర్శంతో అంతి మయ్యే [క్రియల్లో క్యార్థకంగా మూల, దావిడం గోనే ఉంది. సి/చి మాతం మూలమధ్య [(దావిగభాషకాలంలో మిగిలిన (క్రియల్లో క్వార్ధకంగా సృష్టించబడింది. ఈ నూతనపరిణామం తెలుగు 'లోనూ, కోలామీ తప్ప మిగిలిన మధ్య దావిడభాషలు అన్నిటిలోనూ కనబడు తోంది కాబట్టి తెలుగు మధ్యదావిడోప కుటుంబానికి చెందినది అనడానికి ఇది ఒక (పబలాధారంగా మనం పరిగణించవచ్చు (చూ. ను(ఐవ్యాణ్యం 1968, § 6).
త్త తెలుగు భాషా చరిత
2.48. భూతధాతుజ విశేషణం. తెలుగులో |కియకి - ఇన చేర్చటంవల్ల ఇది ఏర్పడుతుంది, ఇందులో -ఇన్-_ భూత పత్యయం, -అకారం విశేషణ (ప్రత్యయం. తమిళ, మలయాళాల్లో స్పర్శంతో అంతమయ్యే క్రియల్లో భూతధాతుజ విశేషణం -ఇన (ప్రాచీన తమిళం -ఇయ) చేర్చడంవల్ల ఏర్పడుతుంది. త. మ. పాటిన : తె. పాసిన, త. కలంకిన : తె. కలంగిన. ఆభావల్లో మిగిలిన |కియల్లో _త్-, -న్స్ీ= -త్త్- (పత్యయాల తరవాత అకారం చేరడంవల్ల ఈ రూపం ఏర్పడుతుంది ; త. మ చెయేత: తె. చేసిన, త. మ. వంత : తె. వచ్చిన. కాబట్టి తెలుగులో ఈ రూపంలో -ఇన్- ఆనే భూత (ప్రత్యయం అన్ని |క్రియల్లోకి వ్యాపించిం దని తెలుస్తుంది.
పడిన, చెడిన - తగిన అనే వాటికి పర్యాయాల్చె న పడ్డ (త.మ. క. పట్ట) చెడ్డ (త. మ, క. కెట్ట), తగ్గ (త. మ. క. తక్క) అనేరూపాల్లో (శా. వ్యా. క్రియా. $1) _త్- అనే భూతపత్యయం ధాతువు చివరి హల్లుతో సమీకృతమై నేటికీ నిలిచి ఉంది. వీటిలో -ఇన్- లేదు కాబట్టి ఇవే [పాచీన రూపాలనీ, పడిన, చెడిన, తగిన అనేవి .ఇన్. సర్య|తా వ్యాపించడం వల్ల ఏర్పడిన అర్యాచీన రూపాలనీ చెప్పవచ్చు. అన్న, కొన్న, తిన్న, మొదలైన నకారాంతధాతువుల భూతధాతుజ విశేషణ రూపాలు అనిన, కొనిన, తినిన మొదలైన వాటిలో రెండు నకారాలమధ్య ఇకారం లోవించడవల్ల ఏర్పడినవి.
2,49. తద్గ్దర్మధా తుజవిశేషణం. ఇది ధాతువుకి ఎడి, ఎడు చేర్చడం వర్ణిగాని ఏమీ చేర్చక పోవడం వల్టగాని ఏర్పడతుంది ?; వండు, వండెడి, వండెడు. ఎడి, ఎడులకి మిగిలిన భాషల్లో సమానరూపాలు ఇంతవరకూ దొరకలేదు. ఇక చేయ (వాండు) మొదలైన వాటిలో ఊకారం భావికాలిక్కపత్యయమైన *.-ఉమ్ నించి వచ్చినది. వీటి తరవాత అచ్చుతో మొదలయ్యే పదం వ స్తే ఈ ఉకారం తరవాత న కారం వస్తుంది : చేయునత(డు. ఈ నకారం ప్రాచీనమైన మకారం నించి వచ్చినది (చూ. 2.కర్). ఇది తెలుగులో వాల్లుపరమైనప్పుడు నశిస్తుంది. తమిళ, మలయాళాల్లో నా ఉమ్తద్ధర్మధాతుజవి శేషణంగా ఉంది; తె. చేయు (న్); త. మ చెయ్యుమ్, తె. పాడు (న్); త. మ. పాటుమ్.
2.50. వ్యతిరేక కారకం. తెలుగులో ఇది ధాతువుకి - అక చేర్చడం. వల ఏర్పడుతుంది. పర్డీలో కూడా దీనికి (ప్రత్యయం _అక. గోండీలో దీనికి (ప్రత్యయం = వాక్ (న్యువవాంఖ్యాం 1968 § 4. 16).
తెలుగు : మిగిలిన |దావిడ భాషలు §7
తెలుగు వర్డ్ గోండీ చూడక చూఢక సూఢ్ వాక్ రాక వెరక వాయ్వాక్ ఈగ(య)క చియక సియ్వాక్ తినక తినక తిన్వాక్
మూల దావిడంలో వ్యతిరేక క్యార్థకం [కియకి వ్యతిరేక పత్యయమైన బ్ర చేర్చడంవల్టనే ఏర్పడేది. ఈ పద్దతి [ప్రాచీన తమిళంలోనూ, కోతలోనూ నిలిచి ఉంది : ఉదా. త. చెయ్య చెయ్యక”, చొల్తా “చెప్పక”. ఈ వ్యతిరేక క్వార్థకం సాధారణంగా భూతకాలంలో వ్యతిరేకతని సూచిస్తుంది. కాబట్టి అన్ని దక్షిణ |దావిడభాషల్టోనూ దీని చివర భూత పత్యయమైన తకారం చేరింది. ఊదా. త. చెయ్యాతు “చెయ్యక. చొల్హాతు “చెప్పక*, క. ఎన్నడె “అనక, ఈయదె “ఇయ్యక. తెలుగు, పర్ణీ, గోండీ (పత్యయాలలో అకారం మూ. (దా. వ్యతిరేక (పత్యయమైనీ = ఆ నించి వచ్చినదే; దాని తరవాత ఉన్న కకారం దక్షిణ్యదావిడ భాషల్లో తకారంలాగా భూత పత్యయమై ఉండవచ్చు. కకారం భూత (పత్య యంగా మూడు ఉత్తర (దావిడభాషళ్రోనూ [పచురంగా ఉంది, తెలుగు వ్యతిరేక క్యార్థకం పర్ణీ, గోండీ వ్యతిరేక క్వార్థక రూపాలతో సన్నిహితంగా ఉంది కాబట్టి తెలుగు మధ్యదావిడభాష అని చెప్పడానికి ఇది ఒక |పబలాధారం (చూ. కృవ్షయమార్తి 1961, § 4.49., నుభవాళ్రవ్యాం 1969, § 8.)
ి.51. వ్యతిరేకధాతుజవిశేషణం. తెలుగులో ఇది [కియకి-అని చేర్చడంవల్ద ఏర్పడుతుంది. మూలదావిడంలో వ్యతిరేకధాతుజవిశేషణం కూడా వ్యతిరేక క్ష్వార్ధకానికిలాగా వ్యతిరేక _పత్యయమైనీ - ఆ చేర్చడంవల్డనే ఏర్పడేది. ఈ పద్ధతి ప్రాచీన తమిళంలోనూ, గోండీ, కువి, కోలామీ, పర్షీ, గదబల్లో నేటికీ నిలిచి ఉంది. కాని దక్షిణ (దావిడభాషల్లో తరవాత కాలంలో వ్యతిరేక [ప్రత్యయం తరవాత భూతకాలిక (ప్రత్యయమైన తకారమూ దాని తరవాత విశేషణ [ప్రత్యయ మైన అకారమూ చేరేయి. ఉదా :;త. చెయ్యా, చెయ్యాత, మ. చెయ్యాత్త, క. గెయ్యద “చేయని”. ఈ దక్షిణదావిడ రూపాలతో తెలుగు రూపాల్ని పోలిస్తే
వీటిలో అకారం వ్యతిరేక (పత్యయమనీ దాని తరవాత నకారం భూత [పత్యయమని తెలుస్తుంది.
48 | తెలుగు భాషా చరిత్ర
కూయిలో భూతవ్యతి రేకధాతుజవి శేషణ ౨, భవిష్యత్ వ్యతిరేక ధాతుజు విశేషణం అని రెండు వ్యతి రేకధాతుజవి కేషణాలు ఉన్నాయి. వీటిలో మొదటిది కియకి-?ఆతి- చేర్చడం వల్దా, రెండవది -? అని చేర్చడం వల్హా ఏర్పడ తాయి తెలుగు - అని |పత్యయానికి కూయి =? అని (పత్యయానికి కూయిలో' కంఠమూల స్పర్శం తప్ప వేరే భేదం లేదు. ఉదా: కూయి తిన్? అని? తె. తినని, కూయి సూడ్? అని: తె. చూడని, ఈ ధాతుజ విశేషణంలో విశేషణ పత్యయంగా మిగిలిన భాషల్లో ఆకారం ఉండగా తెలుగు, కూయిలలో ఇకారం. ఉండడం కూడా ఈ రెండు భాషలమధ్య సన్నిపాతత్వాన్ని నిరూపిస్తుంది.
డి, రడి. చేదర్థకం. తెలుగులో [క్రియకి - ఇనన్ చేర్చడంవల్ల చేదర్థకం. ఏర్పడుతుంది. ఇందులో _ఇన్- భూత్యప్రత్యయం, -=అన్ చేదర్థక (ప్రత్యయం. _ఇన్- తమిళంలో స్పర్శంతో అంతమయ్యే [కియలలో భూత, పత్యయమైనః _ఇన్- (చూ. 2.468) కి సంబంధించినది. తెలుగులో ఇది *-త్_*_ న్, * _త్త్- అనే మూడు [పత్యయాల్ని తొలగించి వాటిస్థానాలకి కూడా వ్యాపించినట్టు ఇంతకు ముందే చూశాం. చేదర్థక పత్యయమైన -అఆన్ మూ. దా. *-అవ్ (త. మ. *-ఆల్) నించి వచ్చింది. ఉదా. త, పాటినాల్ : తె. పాడినన్, త, నంపినాల్ : నమ్మినన్. వ్యావహారికభాషల్లో ఈ రూపాల్లో ఆంత్యనకారం లోవించి, దాని ముందు అచ్చు దీర్ణమై ఏర్పడిన పాడినా, నమ్మినా మొదలైన రూపాలు (60166= ssive meaning) నేటికి నిలిచిఉన్నాయి. వ్యావహారిక భాషలో -ఇతే/-లే/.'దే ఆనే |పత్యయంలో ఏర్పడే చేదర్థక రూపాలు |పాచీనాంధంలో మధ్యమ పురుషై కవచన భూతకాలరూపంలో ఏని (త. ఏల్ చకఆకిల్ “అయితే” అనే శబ్దం చేరగా ఏర్పడిన రూపాలనించి వచ్చినవి. ఉదా. వ్యా. అందేయప్రా, ఆంటి (వి) + వని,
శి.రలి. 'విధ్యర్గకాలు (మధ్యమపురు షైకవచన, బహువచనాలు), తెలుగులో _ విధ్యర్థకమధ్యమపురుషైకవచన ప్రత్యయం -_ ము. అనేకాచ్క ధాతువులలో అచ్చు పరమైనప్పుడు తప్ప మిగిలినచోట్ల ఇది వై భాషికంగా లోపించవచ్చు. విధ్యర్థక బహువచన (ప్రత్యయం -ఊండు. విధ్యర్థక రూపనిర్మా ణంలో తెలుగుకీ గోండీ, కొండ, కూయి, కువిలకీ ఎంత సన్నిహిత సంబంధ ముందో ఈ కింది పట్టిక నిరూవిస్తుంది.
తెలుగు = మిగిలిన ద్రావిడ భాషలు 49
బీ. బ్. టంట. తెలుగు -(ము) ఉండు గోండీ -ఆ (౫.ఒమ్.-) -ఆ((-౧-మ్ఎ) + ట్ కోయ _అ (“ము -అ(మూ-) + టి(గా=టు కొండ - =? అ _దు (౫-డు ౧ -జు) కూయి _ము(ఐ-అము.= ఉము) -ఆటు ఆ దు(గా-డుగా-డు) కువి _ము( = _అము) ఆదు అదు (-జు)
సె పె భాషలన్ని టిలోనూ మకారం (కొండలో తప్ప) ఏకవచన (ప్రత్యయం గానూ, కోరే దకారాలు బహువచన (పత్యయంగానూ ఉన్నాయి. కాని మిగిలిన [ద్రావిడ భాషల్ని పరిశీలిసే విధ్యర్థకై కవచనరూపంలో _పత్యయమేమీ లేకుండా [jకయమా త్రమే ఉండి, బహువచన రూపంలో మకారం (పత్యయంగా ఉంటుంది, ఉదా. త చెయ్ “చెయ్యి” చెయ్యుమ్ (కక్) “చెయ్యండి” కోత తిన్ తిను”. తిన్మ్ “తినండి”. [ప్రాచీన కన్నడం గెయ్ “చెయ్యి, గెయ్యిమ్ “చెయ్యండి”, తిన్ “తిను, తిన్నిమ్ “తినండి. _వాహుయీలో విధ్యర్థక బహువచన |పత్యియ మైన_బొలో బకారంకూడా ఈ మకారం నించి వచ్చినదే కావచ్చు. దీనివల్ల మొదట్లో మకారం బహువచన (పత్యయమే అని తేలుతుంది. దావిడ భాషల్లో ఆత్మార్థక యువ్మదస్మదర్థక సర్వనామాల్లో (చూ. 2.88- 40) బహువచన ప్రత్యయం మకారమే కావడం కూడా ఈ ఊహని బలపరుస్తుంది. తెలుగు, గోండీ, కూయి మొదల్జైన భాషల్లో మొదట్లో బహువచనప్రత్యయమైన మకారం ఈ భాషల్లో ట/ద అనే ఒక కొత్త బహువచన (ప్రత్యయం వచ్చి చేరడంవల్ల ఏకవచన పత్య యంగా మారిపోయింది. పాచీనాం ధంలోనూ కువిలో కొన్ని మాండలికాల్లో నూ మకారం వై కల్పికం కావడం కూడా ఇది మొదట్లో ఏకవచన [పత్యయంకాదు అనే విషయాన్ని (ధువపరుస్తుంది.
వవ్, వివో, (i) గోండీ సీమ్ సీమ్ట్ కోయ ఈము ఈమూటు
తెలుగు ఇమ్ము ఇండు (4)
ర్0 స తెలుగు భాషా చరి[త
(i) గోండీ క్రీమ్ కీవ్ట్ తెలుగు చేయుము చేయుండు
పై ఉదాహరణలని పరిశీలిస్తే తెలుగులో బహువచన ప్రత్థయమెన _(ఉఊ)ండు *-(4ఉ) మ్-ట్ నించి మకారం పరంగా ఊన్న టకారం వల మూర్గన్యణకారంగా మారి అనునాసికం తరవాత ఉన్న టకారం నాదమైన డకారంగా మారడంవల్ర ఏర్పడిందని స్పష్టమవుతుంది. గోండీలో_మ్ట్ అచ్చుతో ఆంతమయ్యే ఏకాచ్క ధాతువుల తరవాత మ్యాతమే ఉంటుంది; కాని కోయలో-మూటు అచ్చుతోనూ, ఆద్విరు క్ర హల్చుతోనూ ఆంతమయ్యే అన్ని ధాతువుల తరవాతా ఉంటుంది. (ను(వవ్యాబ్బం 1968, §§ 4, 9, 7. 4, 8). దీనివల్ల తెలుగు తమిళం, కోత్త కన్నడంలో లాగా మొదట్లో మకారమే బహువచన (పత్యయంగా ఊండేదనీ తరవాత కాలంలో దానికి టకారం చేరిందనీ మనం ఊహించవచ్చు, మొదట్లో బహువచన [పత్యయమైన మకారం వకవచనపత్యయంగా మారడం, బహువచన రూపంలో ట కారం కొత్తగా చేరడం-ఈ రెండు మార్పులూ తెలుగు, గోండీ, కొండ కూయి, కువిలలో తుల్యంగా ఉండడంవల్ల ఈభాషలన్నీ పూర్వకాలంలో ఓరే! భాషగా ఊండేవని మనం నిర్ణయించవచ్చు.
ఉపన౦హార ౦0
2 54. మూలదద్రావిడ భాషకాలం నించి తెలుగు (పత్యేకభాషగా రూపొందే వరకూఎటువంటి మార్పులు పొందుతూ వచ్చిందో మనం ఇంతవరకూ చూశాం. తెలుగు పొండిన ఈ పరిణామాలు చాలా వరకు మధ్య|దావిడభాషలలో కూడా ఏర్పడి ఉండడంవన్హ తెలుగు మధ్య|దావిడో పకుటుంబానికి చెందినదని తెలుస్తుంది. ఇక మధ్య [దావిడోపకుటుంబంలో కోలామీ, నాయకీ, పర్ణి, గదబ. ఈ నాలుగు
భాషలూ పరస్పర సన్నిహితత్వంలో ఒక చిన్న ఉపకుటుంబం (కోలామీ=పర్టీ) గానూ (చూ. ఖీమెనో 19కక్, ఆధ్యాయం 10), తెలుగు, గోండీ, కొండ, పెంగొక్నే మండ- కూయి, కువిభాషలు ఇంకొక చిన్న ఊ& పకుటుంబం (తెలుగు-కూయి గానూ ఉన్నాయి, తెలుగుకీ ోగోండీ, కూయి మొద లైన భాషలకి 1, వర్ణవ్యత్యయం (2.18). 2, యుష్మదస్మదర్థక సర్వనామాల జాపవిభ క్రిక రూపాల పరిణామం (2.88-89.), 8. విధ్యర్థక రూపాల పరిణామం (2.58) ఆనే మూడు
శైలుగు : మిగిలిన దావిడభా వలు 51
ముఖ్యపరిణామాలు తుల్యంగా ఉండడంవల్ల ఇవి ఏర్పడిన కాలంలో ఈ భాషలన్నీ ఒకేభాషగా ఉండేవని మనం నిర్ణయించాలి. గోండీ, కొండ, పెంగొ, మండ, కూయి. కువిలలో తెలుగులో లేని కొన్ని పరిణామాలు తుల్యంగా ఉండడంవల్ల పె మూడుపరిణామాలూ ఏర్పడిన తరవాత వీటి మూలభాషనీంచి మొట్టమొదట తెలుగు విడిపోయిందనీ, ఆ తరవాత కొంతకాలం పైనపేర్కొన్నభాషలు ఒకేభాషగా ఉండి మరికొన్ని పరిణామాలు పొందిన తరవాత వేరువేరు భాషలుగా విడి పోయాయనీ మనం ఊహిాంచాలి.
ఇక తెలుగు దక్నిణ|దావిడభాషలలో తుల్యంగా పొందిన పరిణామాలు రెండే రెండు ఉన్నాయి. ఆవి 1. ఇ, ఉలు అకారం ముందు ఎ, ఒలుగా మారడం (2.12), 2. పదాదిచకారలోపం (2.15). తెలుగులో ఏర్పడిన మిగిలిన పరిణామాలన్నీ తెలుగు మధ్యదావిడోపకుటుంబానికి చెందినదని నిరూపిస్తూ ఉండడంవల్ల తెలుగు [పత్యేకభాషగా రూపొందిన తరవాత దాని ఇరుగు పొరుగు భాషలైన తమిళం, కన్నడం మొదలైన దక్షిణ దావిడభాషల సాహచర్యంవల్ద అవి పొందిన ఈ రెండుపరిణామాలూ తెలుగుకూడా పొందిందని మనం ఊహించవచ్చు. ఇటువంటి ధ్వనిపరిణామాలు ఒక భాషలో ఇరుగుపొరుగు భాషల (పభావం వల్లి (అవి దానికి సోదరభాషలయినా కాకపోయినా కూడా) ఏర్పడుతూ ఉండడం (పపంచభాషలలో సర్వసామాన్యమే. కాబట్టి ఈ ధ్వనిపరి 'ఇామాలు తెలుగుక్రి దక్షిణ_దావిడభాషలక్షి అతి సన్నిపాత సంబంధాన్ని స్థాపించ డానికి ఆధారాలు కాలేవు,
చె చర్చవల్ల తేలిన సారాంశం : మూల దావిడభాష మొట్టమొదట మూల దక్షిణ దావిడభాష, మూల మధ్య(దావిడభాష, మూలో త్తరదావిడభాష అనే మూడు భాగాలుగా విడిపోయింది. ఆ కాలంలో తెలుగు మూలమధ్య [దావిడ భాషలో 'ఆంతర్జీ నమె ఉండేది. మూలమధ్య[దావిడభాష తరవాత మూలతెలుగు - కూయి, మూల కోలామీ-పర్డి అనే రెండు భాగాలుగా విడిపోయింది. మూలతెలుగు-కూయి నించి మొట్టమొదట తెలుగు |ప్రత్యేకభాషగా విడిపోయింది, తరవాత కొంతకాలం వరకూ గోండీ, కూయి మొదలైన మిగిలినభాషలు ఒకే భాషగా ఉండి తరవాత అవి (పత్యేకభాషలుగా విడిపోయాయి. (దావిడభాషలలో ఉపకుటుంబ విభజన మీద సమగ్రచర్చకి, చూ. ను[వనొ్యణ్యంం 1977, పేజీలు 454-472).
ప్రకరణం త్
[ల చీల జక కతత (క్రీ. పూ. 200-కీ. ₹. 1100) మోద రొదా రాధాళ్ళష
తీ.0. ఆధారాలు : (పాచీనాం[ధ భాషా స్వరూపాన్ని . గుర్తించటానికి శాసనాలు తప్ప వేరే ఆధారాలు లేవు ఈ ఆధ్యాయంలో క్రీ. పూ.200 నుంచి |క్రీ. శ. 1100 వరకూ ఉన్న 269 శిలాత్యామశాసనాలను పరిశీలించి భాషా చరితను నిరూపించటం జరిగింది. వీటిలో 217 శిలా శాసనాలు; 539 తామ శాసనాలు. వీటిలో 255. 'మ్మాతమే [పచురితమైనాయి. (పచురితాల్లో 187 కొద్ది భాగాలు మినహా మొ త్రంమీద తెలుగులోనే ఉన్నాయి; మిగిలిన 68, స్థలనామ. వ్యక్రినామాదులు మాతమే తెలుగులోఉన్న ఆర్నధేతరభాషాకాసనాలు. పూర్తిగా తెలుగు వాక్యాల్లో ఉన్న మొట్టమొదటి శాసనం & శ, రీ75 నాటిది. లిపినిబట్టి,. కాసనక ర్తలను గురించి చరి[త కందిన ఇతరాధారాలనుబట్టి, ఇవన్నీ ఏ కాలానివో నిర్ణయించదగ్గవి. అలాటి. నిర్ణయానికి ఆందని కాసనాలు మరికొన్ని ఉన్నా వాటి. నిక్కడ పరిశీలించటంలేదు. అము[దితపాచీనశాసనాలు రెండు మూడు వందల దాకా ఉన్నప్పటికీ వాటిలో ఉపయుక్త మనిపించిన పధ్నాలుగింటిని మా|తమే పదికీభీతార శ
8.1. లిపి: కీ పూ. 200 నాటి శాసనం 'భల్టి!పోలు / దావిడీ శాఖకు. చెందిన “_బాహ్మీలిపి'లో ఉంది. పరిశీలితళాసనాల్లో కొంతభాగం దేవ నాగరిలోను మిగిలింది తెలుగు _ కన్నడ లిపిలోనూ. ఉన్నదొకటి, వేంగీబాశుక్య - లిపిలో ఉన్నవి నాలుగు, ఉన్నాయి ద, డ-లకు, ళ, డ-లకు, టజ-లకు,. థ్రచణికా, న్డ్ < ర్ > లకు లిపిలో సాన్నిహిత్యం ఉండెది, ఈ, ఊ, లకు తప్ప ఇతరాచ్చులకు సాధారణంగా దీర్ధత గుర్రించబడేదికాదు. ఎ ఏ, ఒ ఓ, లకు
* ఈ అధ్యాయం బూదరాజురాధాక్ళష్ణ అము దిత' పరిశో ధనవ్యాసానికి సం|గవారూపం,
గపౌచీనాంధ్రం' * శాసన భాషాపరిణామం 58:
1హస్వదీర్చభేదం లిపిలోనే లేదు. 'ద్విత్వాక్షరాలకు టదులుగా ఒకే హల్లును ' ఉపయో గించటం, మహా, పాణాలకు ముందున్న ఆల్ప|పాణాలను వదిలివేయటం, అను స్వారచిహ్నంగా ఉన్న చుక్కను కాల కమంలో భిన్నస్థానాలకు మార్చటం . వంటి అనేక (పత్యేకతలు ఆనాటి లిపిలో కనిపించేవి. ఆందువల్ట .ఆనేకభిన్న పాఠాలూ అపపాఠాలూ బయలుదేరి పాఠపరిష్క.రణ కష్టసాధ్యమయింది.
8ి.2. లేఖనపద్ధతులు: రేఫ "తర్వాత, బిందువు తర్వాత, ద్విరు క్ర హల్లులు రాయటం ఆనాటి లేఖనసం|పదాయంగా ఉండేది. రేఫమీది హల్లును . ద్విరు కం చేయటమనే పద్దతి ఆర్యభాషాసం పదాయంనుంచి , ఎరువుగా వచ్చింది. ఉదా. తూప్పు౯ాన (522 6.584.8,641), కాత్రిజయ 5 27, 281_84. 8, 625.57). ఈ ఆలవాటు క్రీ. శ. 11 శతాబ్దినుంచి [క్రమంగా తగ్గుతూ వచ్చింది. అనుస్వారంమీది పరుషాలను ద్విత్వంచేసే ఆచారం క్రీ. శ. 9-10 శతాబ్బులనుంచి మాత్రమే కనిపిస్తుంది. ఉదా. అంక్క్ (తౌ లొ, 1 168-165.59,892- శితిలి), గుంట్ట (18A7- 50 -58, 918-25). ఇది చార్మితకకాలంలోనే ఆరంభ మైన దేశీయాచారం. క్రీ. శ, 11 శతాబ్ధివరకూ ఈ. పద్ధతి విరళప్రచారంలోనే ఉండేది...
' తి.త. లేఖనదోషాలు : కాసనభాషలో అనేకవిధాల లేఖనదోషాలు కనిపిసాయి. శిల్పుల ఆజ్ఞానంవల్ల, ఆశ ద్ధవల్ల వచ్చేవికొన్ని, శాసనక ర్తభాషకూ శిల్పి భాషకూ గల భేదాలను నిరూపించేవి కొన్ని, లిఖిత వాగ్య్యవహారాలమధ్య ఉన్న సంబంధం సూచించేవి కొన్ని, శాసన పాఠకుల అశ్రద్ధవల్ణ కలిగిన దోషాలు కొన్ని ముఖ్యంగా నాలుగురకాల దోషాలు కనిపిస్తున్నాయి. ఉదా. (ఆ) శిల్పి కృత దోషాలు : ఆగి ( = అగ్భ, SII 10.68.98, 9/10); తణిి (= తాజ్కి, వై. 628.8, 9/10): దేగులలంబును ( = దేగులంబును. NL 8ీ.1152.55. 25-26,7); నొంబ్ఞు (= నాండు/నాణ్లు, ఆం. చా. సొం. వ, శీ.16.21.11, 678):. బెయుమృ (= బై దుమ్చ/బయుమృ, ET, 24 188. 198.2, 825); వాజ్టేన వన SII, ర్, 21. 68,1070). (ఆ) భాషా
మ కోవోటు.. ఎడ్డుకు (= ఎడ్లకు, SII15. 77. 17,1018); ఒకాడు టోళచేత (=ఒక-; అం, వ, 1941-42, 14-16. 2,800-25); వకొట్టి మల్దుర ( కొందజు-, S11 10.614.6,9 }; ..వేవుగ్గ౯ావిభాళు (=వేయి శవిళాలు, పై. -5965.17, 25-50). (ఇ) ఉచ్చారణ నూచకాలు :' గోళ్ల
ర్4 తెలుగు భాషా చరిత
(—గోత, పై . 644. 47, 1060); తళ్ళ్చి( =తల్చి, పై. 508.58,925-50)£ ఖట్ల ( == ఖడ్గ, తౌలా 1.1658-65. 11, 892-922). (ఈ) పాఠక కృత: దోషాలు: ఒగోండు (= ఒంగోడు, El 115.249.2652. 17,664); పిదెన (= పిడెన, పె. 9.286-41.29,678; చెజిచిన (= చెటిచిన, SIf 10.598 .58,925-50), తెల్కొ న ( = తెలొ_న్ల, IA 7,185-191.18, 668-69); ఉత్తరయాగన (= ఉ తరాయన, రా, వ. నం. 1867.88. 21-22, 1018). /
5.4. వర్ణమాల ్త అల్బ సంఖ్యాక మెన పెదోషాలను విస్మరించి మిగిలిన. భాషను పరిశీలించినప్పుడు, [పాచీనాంధంలో 2కిహల్దులూ 10 ఆచ్చులూ గల. దేళ్యవర్ణమాల ఉన్నట్టు తెలుస్తుంది. క,గ జ,చ,జ,ట,డ,ణ,త,ద,న, ప,బ,మ,య, ర, (అ),ల,ళ ,వ,స,హ, (టబ), అనేవి హల్లులు. వీటిలో జ, బలు చారితక కాలంలోనే వర్ణత్వాన్ని కోల్పోయి నాయి. ఆ,ఆ,ఇ, ఈ, ఉ,ఊ,ఎ,ఏ,ఓ,ఓ అనేవి. అచ్చులు. “ఆయ్, అవ్” లతో భేదకత్యంలేని “బ్కజౌ' లు (పత్యేకవర్జాలు కావు.. అరసున్న సంధిగ తవర్ణం. పజ్బిన (రా. వ, నం. 71.72.25,847), పన్నిన. (ఖారతి, 5.618.7, 860) శబ్దాలను పోల్చినప్పుడు ఇకారం నకారానికి సవర్ణ మని తెలుస్తుంది. మొడత్స (రా. వ. నం, 187-89, 1018) శబ్దంలోని “త్స చేకారానికి బదులుగా రాసింది కాబట్టి ఆనాటికి ఉచ్చారణలో చేకారం ఉందని చెప్ప, వచ్చు. చేజలు చ జ లకు సవర్ణాలనికూడా ఊహించవచ్చు. నిండుసున్న వర్గాను. నాసికాలకు పర్యాయసంకేతమేగాని |పత్యేకవర్ణం కాదు. సంస్కృత |ప్రాకృతాల (పఖభావంవల్ద తెలుగులోకి వచ్చిన సహవర్ణాలు మరికొన్ని ఉన్నాయి. ఖ,ఘ,ఠ,థ,. ధ, వభ, ళ,ష,లు కలిపించినాా ఠకారం (పత్యేక వర్ణమనదగ్గ కాసనస్థః నిదర్శనం లభించలేదు. బూ, ఇ, ఇా, లకు [ప్రయోగమే లేదు. బుకారానికి “రి'కి. భేదం లేనందువల్ల ఆది ప్రత్యేక వర్ణంకాదు.
రీ.౮. వర్ణవా్యాప్తి : కాసనభావలోని వర్ణవ్యవస్థలో కనిపించే కొన్ని ముఖ్యవి శేషా లివి, డీర్ణాచ్చుమీద ది-రు క్ర హళ్దుగాని, ర్ట” తర్వాత సంయుక్త హల్లుగాని కనిపించవు. జ, ఇ, ట, ణ, హ-కారాలు పదాదిన లేవు. పదాది. శకారం ఎ, ఒ-కారాలకు ముందు, పదాది టకారం అకారానికి ముంచు, మా[త్రమే' కనిపిస్తాయి. _రేఫతో సంయుక్తమైన క, త, దృప్కబ,మవలు మా(త్రమే. పదాదిన కనిపిస్తాయి. ఉదా. (క్రొచ్చె ' ($1110.597.21-224- 925.50),
|ప్రాచీనాం ధం : శాసనభాషాపరిణామం ర్
(తాగిన (పై. 644.106-'7, 1060) [దోవది (ఖాలి, 1948, 270.90; 869-75. 66, 892-922) , (పొలును SII క.1015.12, 1084 ), (బమన (పై 1800.7,10965), [మాను (IA 7185-91 138, 668-69), వచ్చిన (SII 10,599.26, 625.50). టకారంతో సంయు క్తమైన క. ప,లు మాతమే పదాదిన కనివిస్తాయి-ఉదా, క్రొచ్చె(వై- 601.217,700-25), హ్రైాలనాజ్జు (El 18.58-60.14,782). క,గ,చ,జ,ట్క, డ,ణత,ద,న,ప,బ, మయ,ఆఅ,ల,ళ,వ,స లు అజ్మధ్యంలో ద్విరు కంగానూ అద్విరు కంగానూ కని పిస్తాయి. ఇదిగాక ర, హృ జులు అద్విరు క్రంగానే ఉండేవి. రెండేసి హల్డులు కలిసిన సంయు క్రవర్ణాలు అజ్మధ్యంలో ఎక్కువగా ఉండేవి. మూడుహల్లులు కలిసినవి ఎరువు మాటల్లో కూడా చాలా తక్కువగా ఉండేవి.
8.6. తాలవ్యీకరణం : _పదాదివర్ణాల చర్మితలో కొన్ని ముఖ్య పరిణామాలను మా[తమే (పసావిస్తాం. తాలవ్యాచ్చులకు ముందున్న [ప్రాచీన [దొవిడ కకారం తెలుగులో చకారంగా మారటం సాధారణ లక్షణం. ఈ తాలవ్యీ కరణం కీ, పూ. 800 లకూ (కీ, శ మొదటి కొద్ది శతాబ్దులకూ మధ్యకాలలో జరిగి ఉంటుందని బఐిరో (BSOAS, 11.122-.89, ముఖ్యంగా 126), మూల దావిడంలోనే జరిగి ఊంటుందని తోరౌఢ రాయక వయ్యా (1/70 15.76 ff. ), దక్షిణ దావిడంనుంచి తెలుగు విడిపొయ్యేకాలంలోనో డీ. న ర్వ శతాబ్దికి ముందుకాలంలోనో ఆరంభమై తెలుగులో సాహిత్యం ఏర్పడటానికి ముందున్న [ప్రాచీనాం[ధ కాలానికి పూర్తయి ఉంటుందని భఖ దిరాజు తొ వ్షమూ ర్తి (1961, § § 1.11.18) భావించారు. |క్రీ.శ. 895.410 నాటి పెదవేగిశాసనం లోని 'కమ్బురాకళ్ళారువు' (ఖౌరతి 1.11022. 15). 'చెక్నాలువు” (పై 81-14), అనే మాటల్లోని “చెలువు' మూల ద్రావిడ శబ్దం “*కెజయ్ నుంచి ఏర్పడ్డది కాబట్టి, ఆనాటికే తాలవ్యీకరణం భాషలో స్థిరపడ్డదని చెప్పవచ్చు. “కిరాత శబ్ద భవమైన “చిలాతి శబ్దం (మెవాందాళే 1948, పీఠీక - 28, పే. 12(,28, మొ.) క్రీ. శ- 8వ శతాబ్దినాటి ఒక పాకృతశాసనంలో _(నాగార్జునకొండశాసనం FIL, EI. 20. 1-%20.61-71) _లభిసున్నది. పై శాసనాధారాలనుబట్టి ఈ ధ్వనిపరిణామం కీ. ధ్ నాలుగోళతాబ్దంలో మధ్యాం[ధ దేశంలో మొదలైందని చెప్పాలి. ఆయితే డీ. శ= ఎనిమిదో శతాబ్దంవరకూ “చేయు” ధాతువు పూర్యరూప మైన “*కేయి” రూపాలు లేఖనంలో కనిపిస్తున్నాయి. భీమునిపట్నం తాలూకా
ర్ “7 "తెలుగు భాషా చరిత
ముంజేరులోని కీ. శ. 709 నాటి శాసనంలో 'కేచిని (CP 10 of 1908-9. 1). అనే రూపం, ఉదయగిరి తాలూకాలోని భైరవకొండ శాసనాల్లో '“కేనిని (511 10.54. 1-2, 7), *కేసిరి (పై. 41,7) అనే రూపాలు, తాడిపత్రి తాలూకా కొత్తూరులోని ఒక శాసనంలో కేసి” (Er 80.6971.6, 699-700) అనే రూపం, కనిపిస్తాయి. ఆదే కాలపు నెల్లూరుజిల్లా శాసనాల్లో చేయు రూపాలు కూడా ఉన్నాయి. అంటే “కేయిీ రూపాలు (ప్రాచీనలేఖనసం [పదాయంగా మా[తమే నిలిచాయిగాని ధ్వనిపరిణామం అప్పటి కెప్పుడో పూర్తయిందని ఆర్థం.
తీ.7. పదాది నరళాలు : [పాచీనాం[ధంలో జరిగిన (ప్రధానధ్వని పరిణామాల్లో పదాది సరళాల విషయం ఒకటి. అసలు [పపాచీన [దావిడంలోనే పదాదిన సరళాలు లేవని ఆర్. కాల్టాంల్ (191.888-82), రొ, బి, నుద్మ్రయ్యరం (IA 88.199-221). ఖో. ఐరో (BSOAS 9, 711-22), భగదిరావి తృవ్టయూ ర్తి (190%1. కక్ 1.55,1.70-78), వాదిస్తుండగా, ఉన్నవని టూలో వార్ (1A 48. 194-965), గోదోవోరోల (BSGAS 8.562), తోయివర్ (వె, 9.987), ఎ. మాన్దల్ (పై 1008), ఎన్. శె. ఛటర్జీ (Ib 14. 9-15 )లు విశ్వసించారు. కాసనభాషనుబట్టి చూస్తే మొదటివారి వాదాన్ని సవరించనక గ్రారలేదనిపిస్తుంది. అందుకివి [ప్రధాన కారణాలు : (1) (కీ. శ. 7వ శతాబ్దికి ముందున్న వ్యుత్పత్తి స్పష్టంగా తెలిసిన దేశ్య పదాల్లో సరళాదులు కని వించవు. (11) (కీ. శ. 6వ శతాబ్దీనుంచి అల్పాల్పంగా సరళాది తద్భవా లున్నాయి. (iii) పరుషాది సరళాది రూపాలు రెండూడన్న పదాలు ఇంచుమించు ఏకకాలంలో శాసనభాషలోనే కనిపిస్తున్నాయి. ఉదా. ఖణ్జుగ (E71 10. 100-6. 28,674); . గణ్జుగ SII 10,2177, ₹45-801). (iv) పదాది సరళాలున్న కొన్నిమాటలకు స్థిరాది పర్యాయపదాలు కలిపిస్తున్నాయి. ఉదా. బాణ (పై. 28.8, 719-20): వాణ (Er 80.69-72.2, 699-700). (౪) ఎరువు మాటల్లోని పదాదిసరళాలనే పరుషీకరించిన నిదర్శనాలున్నాయి. (71) వ్యుత్న త్రి నిర్ణయం సరిగా సాధ్యపడని “గుజంబు, గెల్చి” వంటి నాలుగైదు మాటలసుబట్టి మూల, దావిడంలో పదాది సరళా లున్నాయనటం సిద్ధాంతంకాదు. (vi) పదాది సరళాలున్నా వ్య క్రినామ స్థలనామాల వ్యుత్ప త్తి సందిగ్ధ మయింది.
[పాచీనాం ధం :- శాసనభాషాపరిణామం ర్
సరళాదిపదాలు రెండు రకాలు. పదాదిపరుషాలను సరశీకరించినందున ఏర్పడ్డవి ఒకరకం; వర్ణవ్యత్యయ కారణంగా నరళాదిపదాలై నవి రెండోరకం. వర్తవ్యత్యయంవల్ల ఏర్పడ్డవి మళ్ళీ రెండురకాలు : అద్విరుక్త సరళాదులు, ఖు రా a సంయుకాక్షరాదులు,. (పస్తుతం వర్ణవ్యత్యయంవల్ల ఏర్పడ్డ అద్విరు క్తసరాళాది పదాల విషయం చూద్దాం.
తి.8. వర్ణవ్యత్యయం : (పథ మాక్షరం మీదనుంచి ద్వితీయాక్షరం మీదికి ఊనిక మారినందువల్ల వర్ణవ్యత్యయం పురాణాంధంలోనే ఏర్పడిందని నా, బి. నుబ్బుయ్యం (IA 209) వాదం. బిల్, బి. రౌమ ఫ్వాంమి అయ్యర్ (RIMS 22 448-80), ఐఎం. భి. ఎవేనో (18. 21. 191-:92)లు కూడా ఈ వాదాన్ని పరిశీలించారు. ఎ. మాస్టర్ ఈ ధ్యని పరిణామానికి “పోఎన్టెసిన్ (Proenthesis) అనే. పేరు (BSOAS 12. 840-64) పెట్టారు. వర్ణ వ్యత్యయంతో బాటు అచ్చంకోచం కూడా జరిగిందని భటిరాజు త్యవ్తమూ ర్తి {1961-§ § 1.121-88) వివరించారు. ఈమార్చు( అ" వొఆఅినావొాఅిఅిరావాఆ) కారణంగానే తెలుగులో పదాదిన గ,డ,ద,వ,ర,జ,ల,ళట, కారాలుగల శబ్దాలు ఏర్పడ్డాయి. ఉదా. గారి (థారతి 5.618.7,850), దగ్గుంబత్తి (IA 12,91-95.55,946-70), దాని (కా, వ, మం. 1.28.41, 898.934), వాన్లు (Sil 10.606, 18-19,600-25), రెణ్జు (Er 27.284-98.11, 626-50), తేని (ఖారతి 5.618.7,897), లెచి (పై. 478-84,846), కోన (వగ 10.628.8,9/10), అచ్చు (వె. 24. 12, 682). వీటిలో గారి” అనేది వారి” (NI 8.1151.4,650) నుంచి ఏర్పడ్డది. కోనికు పూర్యరూపమెన “ఒళని (ఆం. వ, 1941-42. 5-15.1, 600-25) శాసనభాషలోనే లభిస్తున్నది. “బుచ్చు' కు పూర్వరూపమైన *అతటియు ధాతురూపాలు “అటిసిని (SIT 10. ఈ99.25, 6825-50) మొ. శాసనాల్లోనే ఉన్నాయి. ఈ మార్పు కాసనభాషాకాలానికి చాలా ముందుగానే పూర్తయిందని చెప్పవచ్చు.
8.9. పదాదినంయు కొత్షరాలు : వర్ణవ్యత్గయ, అచ్చంకోచాలవల్ల పదాదిన ఏర్పడ్డ సంయుకాక్షరాలు కీ. శ. 4/6 శతాబ్దీనుందీ కాసనభాషలో [క్రమంగా కనిపిస్తాయి. పదాది కష్ట న్ధలు [(కమంగా ,క,|ప,|వ లుగా కీ. శ, 7వ శతాబ్టికే మారినట్టు చెప్పవచ్చు. ఉదా. క్టొచ్చె (E[ 27.288-40, 27,700.25): చి రా అ (కొచ్చె షై. SII 10.597.20-21, 925-60); ష్లాన్గొఆంబు (JAHRS
ర్ి తెలుగు భాషా చరిత
ర్.51-56.21,768)3> (పా.-శన్హా (వచ్చిన (511 10,590.26, 625-50). కీ శ. 4/5 శతాబ్దినాటి-తొటె శబ్దం (భారతి 1.110-22.11, 895-410) డీ. శ. పదో శతాబ్దినాటి త్రోవ (51 5,189-42.27, 946-70) కు పూర్వరూపం. మాధ్యమికరూపం *ట్లోవ ఆని ఉండవచ్చు. అంటే [క్రీ శ. పదో శతాద్దికే సంయు కాక్షరగతమైన శకటరేఫ సాధురేఫగా మారిందని భావించవచ్చు. పదాది సంయుకాక్షరగత మైన సాధురేఫ కీ. శ. పన్నెండో శతాబ్ది మధ్యకాలంలో రాలిపోయి ఉంటుందని పూర్వులు విశ్వసించారు (కృద్చమయూా ర్తి 1961 § 1.146). ఆయితే ఈ మార్పు డీ. శ. ఏడో శతాబ్దంలోనే మొదలయిం దనటానికి కొన్ని నిదర్శనలు లభిస్తున్నాయి. ఊదా. అయ్యవోళు (భారతి 16.618_19.183,69 1- 92), గొచ్చి (S51 10.621.8, 9/10), పోలమ (వై. 620.5,014), పప్పు (పై. 4.1016.9, 16864), మాని (పె. 10.646.29,1062). కొని ఈ
k=
మార్పు బహు విరళంగా ఉండేదని, చారి తకకాలంలో పూ ర్తికా లేదని చెప్పాలి.
తి.10. పదాదియ, వలు: పదడాది యకారవకారాలు (క్రమంగా కీ. శ. 6, 9 శతాబ్బులనుంచే లేఖనంలో కనిపిస్తున్నాయి. ఉదా. (1) యుళ్లలూరు (EI 9.288 8 6.20, 426), యలమ్మ ($11 10.29.16,971). (3) వకొట్టి (పై. 614 6,9), వుద్దిని (Er 80.280-84. 12,972). ఇవి. వర్గాత్మకలేఖనంలో తొలిగిపోతాయి.
ల.11. పదమధ్య గ, వలు: పదమధ్యంలో |పత్యయాత్మక గ, వ కారాలు మారుపాటు పొందటం కాసనభాషలో కనిపిస్తుంది. ఈ మార్పుల్లో ' ఏది ఏ [పాంతంలో ఆరంభమయిందో చెప్పలేముగాని, కీ.శ. పదకొండో శతాబ్దంలో ఇవి పరస్పరం మారిన వనటానికి సాక్ష్యుముంది. ఉదా. (ఫ్ర -గ-కా-వ-: నాలుగు (NI 8.1151.6-7, 650), నాలుగు (57/1 4.1029.10. 1100). (11)-వ_౫-గ-. దణ్జువు (ఖారతి 5.618. 7,891), దణ్జుగు (CIT 26,18, 1079).
తి.12. పదమధ్య న, జలు: మూలదావిడ *ణకారం తెలుగులో నకారంగా మారింది. ఈ మార్పు [కీ శ. ఏడో శతాబ్దిలో మొదలె తొమ్మిదో" శతాబ్దికి పూర్తయినట్టు తెలుస్తుంది. |పొద్దుటూరు తాలూకాలో దొరికిన కీ. శ. 626.50 నాటి ఒక కాసనంలో ణకార యుక్తమైన '“ఆఅణతి” (Er 26.284 86.15, నకారయుక్తమైన “పని” (.82) అనే రెండు రూపాలూ దొరుకు.
క
(ప్రాచీనాం్యధం % శాసన భాషా పరిణామం 59
తున్నాయి. |క్రీ. శ. తొమ్మిదో శతాబ్దీనాటి ఒక శాసనంలో “తని శబ్దానికి ఐదు లుగా “తణి (SII 10.639.11,626) అనే విలోమ లేఖనం కనిపిస్తుంది. [పాచీన ణకారం లేఖనంలో కీ. శ. పదకొండో శతావ్రీదా కౌ అక్కడక్కడ కని పించినా (కొణం, పె. 647.80,1097) ధ్యనిపరిణామం తొమ్మిదో శతాబ్దికే పూ ర్రయిందనాలి.
8.18. పదమధ్య డ, ణ,లు: ఆజ్మ ధ్యడకారం కొన్ని రూపాల్లో ణకారంగా మారటం కీ. శ. ఏడో శతాబ్దిలో పల్నాటిసీమలో ఆరంభ మయిందని: నిరూపించవచ్చు. ఉదా, కొడికిం (£1 16.269-52.17, కర్రీ) : కొజెకి (పై 81.74.80 21,669). ఇది ధ్యనిసూత్రంకాదు. అందువల్చ ఈ మార్పు భాషలో పర్యా పంగా లేదు.
8.14. సాధుశకటరేఫలు : పెదవేగికాసనంలో “అఆబుతొతె, (భారోతో 1.110-22. 10-11, 895-410), “చెక్నాజువి (పై 18-14), “కమ్బురాళ్చారువి (పై.1ళ అనే మాట లున్నాయి. రెండో మాటలో ఉన్న శకటరేఫ ఆదే పదంలో మూడో మాటలో లేదు, అందువల్ల అప్పటికి చాలాముందు కాలంలోనే ఆ రెండు ధ్వనులూ ఒకే వర్గంగా మారాయని చెప్పవచ్చు. క్రీ శ. ఏడో శతాబ్దినాటి “ఇరుకుటూరు” (EI 81. 74-80. 89 - 40, 669), ఎనిమిదో శతాబ్దినాటి “చిరు” (JAHRS 5.51=-56. 19,768). “నూర” (511 10.87.2,8) వంది మాటల్లో శకటరేఫ లేదు. అదే కాలంలోని “పడమజలూణీ' (పె. 605. 1-2 8) అనే పదంలో ఊరు” శబ్దంలో ఉండరాని శకటరేఫ వచ్చి చేరింది. పైవాటిలోని ఏడో శతాబ్దిపదం పల్నాటిది. ఎనిమిదో శతాబ్ది రూపాలు విశాఖనుంచి అనంతపురం వరకున్న భూథాగాలవి. అందువల్ల రేఫ అకారాల భిన్న వర్ణత్వం అజ్మధ్యంలో (క్రీ. శ, ఏడో శతాబ్దికిముందే మధ్యాంధ దేశంలో లోపించటం మొదలుపెట్టి ఎనిమిదో శతాద్దికీ దేశమంతా అల్దుకుపోయిందని చెప్పవచ్చు.
లీ.15. పదమధ్య ల, ళలు : మూల।దావిడ *శకారం [కీ శం ఏడో శతాద్దికే లకారంగా మారటం మొదలుపెట్టి తొమ్మిదో శతాబ్దికి పూర్తిగా మార్పు చెందింది. నరసరావుపేట తాలూకాలోని ఒక శాసనంలో 'కొలచి” (పె. 6.250.7,842-98) అనేరూపం కనిస్తుంది. ఆయితే ఏడో శతాబ్దికే [పావీన దావిడ *లకారం ఉండవలసినచోట్ట శకారం రాయటమనే విలోమలేఖన పద్దతి
40 ఆ తెలుగు భాషా చర్విత
వచ్చినందువల్ల కళకారం లకాధంగా అప్పటి కే మారిందనాలి. ఉదా. .ఆయ్యవోళు (భారతి 16.618-] 9. 18, 691-92), కళర్ (పై. 5.085=48. 18,675), తళవర (El 81.74.80. 22,669).
తీ.16. పదమధ్య అ,డ లు": అజ్మధ్వ టకారం (కీ. శ. ఏడో శతాబ్దికే డకారంగా మారింది. చో (పై. 27. 229.80. 1,600-25), కుడుచు. (S17 6.584.10,641) వంటిది ఇందుకు నిదర్శనాలు,
5.17. వర్షసమీక రణం I : [పాచీనాం[ధంలో వర్హనమీకరణం కారణంగా అజ్మధ్యంలో ద్విరు క్రమైన క,గ,చ,ట్కడ, ణ,త,ద,న,ప,మ,య,అ,ల,ళ, ' వస లు ఏర్పడ్డాయి. ఈమార్పు సాహిత్యం ఏర్పడటానికి ముందు కాలంలో జరిగిందని ఐలో(350/45 11.129),క్ వమా డ్తల(1961, §§ 1.179-80)అ8ి (ప్రాయం. శాసనాధారాలనుబట్టి కీ. శ. నాలుగో శతాబ్దినాటికే ఈ మార్పు వచ్చినట్టు చెప్పవచ్చు. ఈ సమీకరణం రెండు విధాలు: (1) (వా) అవా_వాయా(వా)అ-వావా ఉదా. ఇచ్-చిన(E! 27.22528.4 575-600). (11) (వొ) అవా. అనా(వా) అఈదవొనొ_ ఉదా. కొట్ట్ -ఊరు (నర్కాల్ , 1942, 1.256-67.19, 380-76). ఈ మార్పుచెందని * గా పెర్దల్, (రౌ, వ వ ఈ 71=72.2',84) వంటి రూపాలు (కీ. శ. పదకొండో శతాబ్దీదాకా క్వాచితృ్మంగా లేఖనంలో నిలిచినా, ధ్యనిపరిశామం మటుకు అప్పటికి ఏడెనిమిది శతాబ్దుల కిందనే ఆరంభమయింది.
8.18. అజ్యధ్య ద్వీరు క హల్లులు : ద్విరు క్ర కణకార ళకారాలు కూడా చారి [తక కాలంలోనే ద్విరుక్త నకార లకారాలుగా మారిపోయాయి. డీ. శ ఎనిమిదో శతాబ్దిలోని 'కొజ్జ' (5[210.611.2 అనే శబ్దం 9/10 శతాబ్దికి “కొన్న” (తెల. 1.168- 65. 70.71, 881-922)™ మారింది. శీ క, పదో శతాబ్సీలో కూడా. ‘sg (Er 80.280-84.7,872) వంటి రూపాలు లేఖనంలో నిలిచినా, ఆనాటికే ధ్యని పరిణామం పూర్తయినట్లే. అజ్మధ్య చ్విరు కశకారం డీ. శ ఎనిమిదో శతాబ్దీకే ద్విరుక్త లకారంగా మారింది. ఉదా. పళ్ళి (పై. 81.74.80. 21.669), పలి (CP £, 1914-15. 26, 764-99). :- క
8.19... వర్షనమీక రణం 1: అజ్మధ్యంలోని భిన్న హల్లులు సమీకరణం షౌందినందు వల్ల చారి తకాలంలో ఆజ్మ ధ్యసంయు క్ర హల్టులు
[(ప్రాలీనాం[ధం ౩; శాసనభాషాపరిణామం 6t
(అవా అవా*వాఅ) మరికొన్ని ఏర్పడ్డాయి. అలాంటి మార్పుల్లో “ణి కారం 'న్బ'గా మారటమొకటి. అది కి. శ. తొమ్మిదో శతాబ్దికే పూర్తయింది. ఉదా. పణ్చీన (భారతి 5,478-84.5,848), పన్నిన (వై. 818.7,850. శ” క్రీ. శం ఏడో శతాబ్ది కే “ల్క-'గా మారింది. ఉదా. పల్కిన (EI 280.81.7,. 62550). సంయుక్తాక్షరగతమైన శకటరేఫ ఆకాలలోంనే సాధురేవగా పరిణ మించింది. ఉదా. తూజ్పు (ఖారతి 5.986-48. 11,375), తూప్పులన (520 6.584.8,6411. 'న్లికారం “న, జ్ఞ. భఖ, లుగా మారటంకూడా అప్పుడే జరిగింది. ఉదా. తాస్టీకొన్ల (IA 9.102.8.7,5), కొణ (EI 27.281_84.8,625-60), పణ్లేజ్ఞు (SII 10.699,81, 625-50), వాజ్బ్9 (పై. 4.1015.12,1084); ఇను. (పై. 10.46.2,7), ఇన్ఫుల (పె. 10.599.82,625-50). “ళ్పికారం క్రీ. శ. తొమ్మిదో శతాబ్దిలో “ల్పిగా మారింది. ఉదా. వెచ్చ (ప్రై. 6.585.2,088-88), _వెల్పూరు (57 5 122.26.20, 844.88). సంయుక్తాక్షర గతమైన సాధురేఫ వర్ణసమీకరణంవల్ల మీది హల్దుతో కలిని [కి శ. తొమ్మిదో శతాబ్దినుంచి అజ్మధ్యద్విరు క్రహల్చుగా మారింది. ఉదా. ఉపుకాటూరు (ఏ1! 1,81.86.26, 794-842), ఉప్పు. టూరు (భారతి 1.90110 65,844-88).
తీ.20. ఇయా-య : పదమధ్యాచ్చు లో పించినందువల్ద అజ్నధ్యంలో' సంయు'క్రాక్షరం ఏర్పడటం కీ. శ. పదకొండో ' శతాబ్దిలోనే జరిగింది. దీపశ బ్బ భవమైనేదివియనుంచి ఏర్పడ్డ దివ్య (SII '4.1817.6,1081),. దీవ్య (AR 1988 Ap. B. 66.7,1012) లు ఆనాటి శాసనాల్లో ఉన్నాయి. తిక్కన కవితలో ఈనాటి శద్దాలున్నందువల్ల (కీ. శ, పదమూడో శతాబికి ఈ పరి: ణామం పూ ర్రయిందని భావించ వచ్చు.
తి.21. అచ్చుల. (హాన్వదీర్ణతలు : : (పథమాక్షరంలో (హస్వదీర్హాచ్చు లుండి అర్థభేదంలేని జంటమాటలు కొన్ని కశాసనభాషలో కనిపిస్తాయి. ఇవి రెండు. రకాలు. (1) అక్షరసంఘటనలో ఇందువల్ద _మార్చురానిని. ఊదా. ఎమృది (52 80.69-71.4629-700), ఏమృది (మై. 27.281-84.11,625-50).. (ii) (హస్వాచ్చుమీద ద్విత్వవాల్లుగాని దీర్జాచ్చుమీద అద్విరు క్రహల్లుగాని ఉన్నవి. ఉదా. జూవి (SII 10.217.7 145-801), జువ్వి (El 5.127 = 81-81, 892-922). ద్వితీయాక్షరంలో (వాస్వదీర్హ భేదముండి ఆర్థభేదం లేని.
శ్రీల తెలుగు భాషా చరిత
సుదాలు కొన్ని కనిపిస్తున్నాయి. ఉదా. కళర్ (భారతి 5. 985-456. 18,675), 'కళార్ (Er 80.12.26-27,8). “కలవారు నుంచి అర్యావీనకాలంలో “కలార్”* ఏర్పడ్డదనే మన వ్యాక ర్రల భావం [పామాదికమని రః నిదర్శన నిరూ .పిసుంది.
తి.2శి. అనుసారం : పరుష సరళాలకుముందు ఆనుస్వారం వాడట మనేది ఆర్యభాషా (ప్రభావంవల్ల బాలా పాబీనకాలంలోనే తెలుగులోకి వచ్చిన సం|పదాయం. పదాంకాల్లో, వాటి ఆవధుల దగ్గిరా, పదాంతంలోనూ పరసవర్ణా దేశం చేయటమో అనుస్వారాన్ని దానికి బదులుగా వాడటమో క్రీ. శ. నాలుగో శతాబ్దీనుంచీ కనిపిస్తుంది. ఉదా. (i) పదాంశంలో ; పజ్జూర (వె. 5815-19. 24,284), కంగూర (పై. 17.827-29.8,4). (11) పదాంశావధివద్ద ; చెళ్ళా అవ (ఖారతి 1110-29. 18.14, 395-410). విలెంబలి (పై. 884-87.9, 610), (iii) పదాంతంలో : వళన్ (EI 27.221.25.6, 575-800), [ప్రవర్తమానం (పై. 29.160.64.5,680). వ్యాకరణాలు స్పష్టంగా నిషేధించక పోయినా సం|పదాయపండితులు తప్పుగా భావించే పం క్యాది అనుస్వార లేఖనం కూడా |కీ. శ. వడోళ తాబ్దినుంచి కాసనాల్లో కనిపిస్తుంది. ఉదా. వులొ = ౦బున ( SI 6.584.686 - 1,641 |). అనుస్వార పరస వర్గాల్లో ఏది రాయాలో -తేల్చుకోలేక (1) ఒకే పదంలో రెండూ రాసినవీ (11) ఏదో ఒకటి రాయబోయి “తప్పుగా రాసినవీ కనిపిసాయి. ఉదా. (iy) నాంణ్ఞు (JAHC 8.16-21.11,) 678), (టే సజ్వత్సరంబు (71 80.12-8,8). (కీ. శ. నాలుగో శతాబ్ది నుంచి అనుస్వారం వాడుకలోకి వచ్చినా ఏడెనిమిది శతాబ్దులనాటికిగాని ఈ వాడుక నిలదొక్కు_కోలేదని ఈ స్థితికి ఆర్థం, మొత్తంమీద అనుస్వారంకన్న పర . సవర్జాదేశమే ఆధిక పాచుర్యంతో ఉండేది. కీ. శ. పదకొండో శతాబ్టినుంచి అనుస్వారలేఖనం [పచురతరమయిందికాని పూర్వమర్యాద పూర్తిగా తొలగి పోలేదు. జ, మ లకు బదులుగా బహుళంగాను, కారానికి పపలుగా సమాన వ్యా ప్రితోను, ఆ, న లకు బదులుగా విరళంగానూ, ఆనుస్యారం వాడుకలో ఉండేది. దేశ్యశబ్దాలో పరుష సరళాలకు ముందు, తద్భవాల్లో ణ, వ, లకు ముందు కూడాను, తత్సమాల్లో మహా పాణాలకూ య, స, శ, హూ లకు ముందుకూడాను అనుసారం కనిపిస్తుంది.
తి,శితి, అర్థానుస్వారం క అర్థానుస్వారానికి లిపి సంకేతంలేదు.
(పొచీ నాంధ్రం : కశాసనభాషా పరిణామం 83
మొదట బిందువుగా ఉండి తరవాతి సున్నగా మారిన నంకేతాంశం పూర్ణార్థ బిందువులను రెంటినీ సూచించేది. ఛందస్సునుబట్టి ఆర్ధానుస్వారమూలరూప . నిరూపణం సాధ్య మవుతుంది. కొన్నిసమయూల్లో అనుస్వారానికి బదులు పరసవర్హా దేశమే లేఖనంలో ఉన్నా, ఛందస్సునుబట్టి ఆరసున్న ((అనునాసిక్యం) ఉన్నట్టు నిరూపించవచ్చు. ఊదా* =. పభుం బజ్జరంగుం బణ్చిన, . .పబ్డెబ్తుంగొని. .. వేంగి
నాజ్జిం*.. (ఖారతి “ 5.478-84.4_6,848) అనేభాగాన్ని "ఆ ప్రభుం బండ రంగు బణ్చిన,.. వేంగినాంటిల అనే చదవాలి. “గవజ్వాంట్ +. కొట్టంబుల్ .. పై. 3,8) అనేచోట్ట “* గర్వమ్. +. కొట్టముల్ అనే పఠించాలి, లేదా ఛందో భంగం. బిందువూర్యక బకారాన్ని మకారానికి బదులుగా రాయటం కీ. శ. ఏడో .శతాబ్దంనుంచీ ఆచారంగా ఉండేదని గహించాలి. సంపదాయ పండితులు దీర్భ ం మీద అర్జానుస్వారం లేదంటారు. కాని 'కూంతు సరియ పోల్పం గాంత లెంద్దు' (రౌ. వ. నం. 25.29.11, 1068ళ)వంటివి అందుకు విరుద్ధంగా ఉన్నాయి. నన్నె ! చోడుకి కవిత్యంలోని ఎీండౌ ఖలుండు దక్షుడను వీఆిండి పాటు(డు...ఐహ్మోం డము .,'మొదలైన [ప్రయోగాలను ఇక్కడ అనుసంధించినప్పుడు [పాచీనాం[ధంలో మాండలికంగా నయినా ఆర్థానుస్వారం ఉండేదని తెలుస్తుంది. బిందువు మీది పరుష సరళాలను ద్విత్వంచేసి పూర్ణబిందువును చేయక ఖండబిందువును పూర్వులు నిర్ణశించేవారన్న విశ్వాస మొకటి ఉంది. అయితే ఈ ఆచారం అన్ని సందర్భా ల్లోనూ చారి [తక కాలంలో నియతళతంగా కనిపించదు. ఉదా. (i) పూర్ణబిందువే ఉండవలసినా ద్విత్వహల్టు లేని శబ్హాలు క పణ్జురంగు (ఖారతి 5,792.16, 848-49). బింకమ్ (పై. 618.7,897); (11) ఖండబిందువు లేకపోయినా ద్విత్వహల్లులున్న శబ్దాలు : సామంత్త (పై, 478-84.5, 848). ఎ త్రించ్చె EI 4.814-18.20, 1075-76). అర్థాశుస్వారం పూర్వాచ్చును అను నాసికంగా ఉచ్చరించటాన్ని సూచిస్తుందని కేతన (ఆం. ఖా. తా. 80,56,57) ఛ్ ,మాటలనుబట్టి ఊహించాలి. అంతకు మించిగాని, అందుకు విరుద్ధంగాగాని నిదర్శనాలు “లేవు. పర్యాయోపయోగం కారణంగా అనుస్వారం అనునాసిక వరా లకు (పక్నామ్నాయి సంకేతమేగాని (పత్యేక వర్ణం కాదని చెప్పవచ్చు.
ల కుల.
8.24. అచ్చంధులు * పదాంతంలోని అత్తు సంధిలో లోపించటం డీ. ర్ f 9/10 శతాబ్దినుంని కనిపిస్తుంది. యడాగమంగల రూపాలు డీ. శ్ ఏడోశతాబ్టినుంచి కనిపిస్తుంటే. ఆరో శతాబ్దిలో పదాంతాత్తు నిలిచి ఉన్నట్టు నిదర్శనా లున్నాయి.
64 తెలుగు భాషాచరి[తో
ఉదా. సంధికి-ఇడ్తట్టు (కొ. వ, మం, 1.28.41, 898-984); _విసంధికీ- పన్నస ఇరవది (1 27.2252. 12-18, 576-800). యడాగ మానికి-కలయన్త (527 6.68.11, 688-68); విరళమైన _ వడాగ మానికి. ఎజ్జ వుమ్మయును (పై. 10.29.18, 971).
ఇత్సంధి పాచీనమై డీ. శ 9/10 శతాబ్దివరకు యడాగమం వికల్పంగా' ఉండి తరవాత బహుళమయింది. ఊదా. సంధికి - త్రీ కెల్టన్ (త. ఖా, 1.168-66. 41-42, 892-922); విసంధికి-ఇరుపబయది ఏను (AR 892/1904. 11-18, 575-600); యడాగమానికి-ఇరవది యాదినాల్కు (54 97.225-28.. 18-14, 575-600),
ఉత్సంధి మొదటినుంచీ బహుళంగానే ఉండేది క్రీ. శ. ఏడో శతాన్దినుంచి యడాగమం కనిపిస్తూ పదకొండో శతాబ్దికి బహుళవ్యాప్తికి వచ్చింది. అంటే ఉత్సంధి నిత్యం కాకపోగా వై కల్పికంగానే ఉండేదని అర్థం. ఉదా. సంధికిం ఊడ్డందు (511 6-585.0,888.88); _ విసంధికి. _ రేనాణ్డు _ ఏళన్ (EI 27.291-25.4-5, 575-600) ; యడాగమానికి - వారు యిజ్ఞకాను (SI 6.5684. 10, 641).
పదాంతాచ్చులు హల్దుకు ముందుకూడా లోపించటం విరళంగా ఉండేది. ఉద్దా. ఆన్వారు (ఆం. వ. 1941-42. 5, 625-50), _నల్తుముడ్డు (AR 282] 1949-50.9,8). కాన్రీయంగా చెప్పాలంటే హలంత శబ్దాలమీద అజాగమం రాలేదనాలి. ఏకాక్షరధాతువృల తుదిహల్లుకు అచ్చులముందు కీ. శ. వడో శతాబ్ది నుంచి ద్విరు క్రత కనిపించేది. ఊదా. అన్నేజ్బన్ (ఖ్రారోత్ 28.182-86.5, 641). నన్నయగారి “ఆన్నిష్టసలఖి' ఈలాబ్రిదె:
లీ.శిర్. గనడదవాదేశం : ః గసడదవాదేళం (కీ. శ. 86-11] శతాబ్దుల మధ్య నిత్యంగాను, ఆంతకుముందు వెకల్పికంగానూ ఉండేది. డాదేళానికి శాసనస్థ నిదర్శనాలు దొరకలేదు. ఉదా. సంధికి : ఆణతి-గాను (Er 27.284-896.15 625-50). పణి సేసిన (S5116.584.5,641), స్టీతి-దప్పి (కొ వ. మం. 1.28.89, 898-984), ఏను-వుట్లు (SAI 6.585.10, 688-688). విసంధికి ; రెండు-తోటళు (Er 27.284-86.11, 626-50), ఆడ్డు = పట్టు (శారతి 5.985-968.8-9, 675). ఈ ఆదేశం సంప్రదాయ వ్యాకరణాల్లో చెప్పిన దానికన్నా ఎక్కువ వ్యాప్తిలో ఉండేది.
(పాచీనాం[ధం : శాసనభాషాపరిణామం 65
తత్సమాల్లో, దుతాంతాలమీద, విశేషణాలమీద, క్వార్థకాలమీద, సమాసగత సంవృతాక్షరాల్లో గసడదవాదేళం జరిగేది. ఉదా. తత్సమాల్లో 2 కలయంత.= గాలంబు (S11 6.685.-1, 688-68), విత్తుపట్టు - [వసాదళ్చోసిరి (El 7.177-192.74, 945-70): దుతాంతాలమీద : నాలును = వుట్టు 2/1 1.291-92.2.8, 7). కట్టె-సూరె (SII 6.250.7, 742.98), ఇన్దు-: [(వత్యక్షబ యన్నన్ (బా. వ.మం. 1.9.8. 26-27, 898-984); విశేష ణాలమీద: ఇరు-వుట్టి (S11 6.585.9, 688-068 ); స్థితి - సెత్సి (521 10.645.5.1060); క్వార్థకాలమీద : పొంది-గాని (తౌ, ల 1.168-65.6,. 882-922; సంవృతాక్షరాల్లో : నిడు-గట్ట (Er 18.818. 16.15, 696-709), దమ్మ-వురంబున (బారతి 5,479.84. 10-11, 848). అయితే మొ త్రంమీద శాసనభాషలో ఈ ఆదేశం చాలా విరళంగా ఉండేది.
తి.26. [(దుతం, [(దుతసంధి : [దుతమన్నది (పత్యయాంతంలోని అనునాసిక వర్ణమేగాని మరొకటికాదు. [క్రీ శ. 6-9 శతాబ్దుల మధ్య కాలంలో [దుతసంధి వై కల్పికంగానే ఉండేది. కొల క్రమాన ఆది బహుళంగా పర్యవ సించినా, |క్రీ. శ. పదకొండో శతాబ్దిలో కూడా ఇది నిత్యసంధి కాలేదు, అయితే డీ. శ, తొమ్మిది పది శతాబ్దుల్లోని పద్యశా సనాల్లో మాతం దుతసంధి నిత్యంగా ఉండేది. దుతాంతొలమీది పరుషాలు సరళాలు కావడం పదిరకాలుగా ఉండేది. ఉదా. ద్వితీయాంతాలమీద 2 దీని=గాచినవారు ( NI 8.1151.10, 650); తృతీయాంతాలమీద : వై దుంబుళ చేతం_బట్టం కట్టబడి (Si 10.640.4, 9/10 )i చతుర్ధ్యంతాలమీద: నాకు- బణిసేసిన (పె. 6.584.5, 641); స ప్రమ్యంతాలమీద : నుద్దపక్షబున-బఇ్బుమియు (JAHC 8.16.21. 9.10, (678); సముచ్చయం మీద : పణ్తెణ్డుం_గొణి (ఖారొతి 5.4783-84,40-41, 848);
ఠి
అన్నంత [కియలమీద : కట్టబడిన (| 10.629.5, 826) : భూతి కాలిక సమాపక క్రియలమీద : కట్టించెం-|గమబున (కొ. వ. మం. 1.2-$. 40-41, 898-984) : విధ్యర్థక [కియలమీద * చేయవలయుం-గాన (త, త్రూ, 1.1689.65,29 80, 892-922); అవ్యయాలమీద : నేల యెల్దం-గావంబూని (పై. 12) ; విశేషణాల మీద : నిణ్దు-జెజువున (న 21 10.652.6, 1095). (దుతసంధి జరగని సందర్భాలు లేకపోలేదు. ఉదా. పాజకు-_కుణ్జి కాళ్ళళ ( EI 2,225-=28. 11-12, 675.600 )» పులొంబున = చెేణువు,..
(5)
66 న తెలుగు భాషా చరిత
(511 6.584.6-7, 641), చేరమబ్లలమృ్భున-తొజుకొజ్జన్ (థె. 10.681. 6-8, 9/10), ఏజ్జన్ -పళ్లినాజ్జి (వారతి 28.182-88.5, 641).
తి.శ7. (దుతంమీద యవలు : దుతంమీద యడాగమ వడాగమాలు చేయటంకూడా డీ. శ. ఏడో శతాబ్దంనుంచీ కనిపిస్తుంది. అంటే పదాది యవలు ఆనాటినుంచి వాడుకలో ఉన్నాయని అర్థం. ఉదా. యడాగమం : పజ్బామియ.-యాదిత్యవారంబు (JAHC 8.16.21. 9-11, 641), విషయంబు- యేశు (SII 10.28.64, 719-20 )» పడుమట-యెడు (వై. 6.250.4, 742.08) : వడాగమం : ఇట్లకా-వెటుగు వారు (ఆం, ద, 1941-42, 14.15.23, 600-25), పోటున-వకొట్టి (Sil 10.614.5-6, 8 }, రట్టగుడియు ... వుద్దిని ( E! 80.280-84. 12,972). [పథమాంత శబ్దాలమీద కూడా పదాదియకారాన్ని నిలపటం (పొబచీనకాలంలో ఉండేది. ఉదా. సంవత్సరమ్బు శ్ ఆ యేనగు (దై. 27.284-86.6.7, 625-50).
లీ,2ర. వికూపనంధులు : తత్సమ శణ్లాలకు తెలుగు పద్ధతిలోను, తెలుగు మాటలకు సంస్కృత పద్ధతిలోను సంధిచేయటం ఆక్కడక్కడ కనిపిస్తుంది. ఉదా, నీలీస్వర (SII 10.662.6, 1095), మన్చ్యణ్ణ ( EI 17,884.8837. tL 610), రెండో శబ్దం విషయంలో ఇదొక్కటే (ప్రయోగం నన్నయనాటి- వర కున్నశాసనాల్లో కనివిస్తుంది. కాని తరవాతికాలపు |పయోగాల్లోని 'గొజ్య, గొట్ట; పళ్యాలు, పశ్మెము, పళ్ల మొదలైన శబ్బాల్లో గోచరింబేఏధ్వని ఇందులోనూ ఉందని గుర్తించవచ్చు. 'కళ్యాలు వంటి శ్రీణథ (ప్రయోగాలను ఇక్కడ అను సంధించు కోవాలి. (చూ, ఈ [గంథంలో నే తొందోవృచెల్లో, 5,7),
పదమధ్య నంధులు : |పత్యయం పరమెనప్పుడు (పాతిపదికల్లో వచ్చే మార్పులన్నీ పదమధ్య సంధులే అయినప్పటికీ, అలాటి మార్పులను అయా [పాతిపదికలను వర్ణించేటప్పుడే [పస్తావించటం జరిగింది, సంవృతాక్షరాల్లో (closed syllables) రేఫ ఆకారంగా మారటం ఒక ధ్యని పరిణామం. దీనిని వర్ణభేదక త్యం లేదు. ఉదా. పణ్జెణు (SII 10.5909. 82, 625-50), విట్టజుల ( భాలోతి 5,.985-48 2, 05 Js కొలు, (SI 10.638.4, 8),
వ్యాణ్ణు (వై. 4.1016.12, 1084). వాబ్టు మొ. చోట్ల రేఫకు ముందు డకారా
గపాచీనాంధం : కాసనభాషా పరిణామం 67
గమం జరగటం విట్టజులవంటి చోట్ట రేఫను అకారంగా పల్కటం, ఈ సంధి లోని విశేషాలు. వీటినిబట్టి (కీ. శ. తొమ్మిదో శతాబ్దిలో ఆకారానికి స్పర్శ ధ్వని లక్షణం ఉండేదని, 'శ-అి'లకు (లేదా *న _ద -లకు) స్పృష్హోష్మ లక్షణాలుండేవని ఊహించవచ్చు.
పదాంతొకరనంధి : పదాంత సంవృతాక్షరాల్లోని న, మ లకు క్రీ, శ. శ [5 శతాబ్దిలో ప్రత్యేక వర్ణ త్వం పోయిందని చెప్పవచ్చు. కమ్చురా క్చారువ (భారతి hl110-22,15, 895-410), చెళ్బాలువ (పై. 18-14) వంటి మాటలను బట్టి పదాంతంలో నమలు (పత్మేకవర్ణత్వం కోల్పోయి నవర్ణంలో మేళ వించాయి. కీ. ర్ ఏడో శతాబ్రిలోని ఉదక పూవ్వ౯ జేసి” (Er 80 69.71.65, 699-700) అనే పదబంధం సంవృతాక్షరంలో పదాంతమకారం కంఠ్యస్సర్శంగా మారిందని నిరూవిస్తున్నది.
తి.29. మహదేశవచనం ! (క్రీ. శ. పదకొండో శతాబ్ది వరకుగల శాసన భాషలో 1882 విభిన్న విశేష్య పదాలు లభిస్తున్నాయి. వాటిలో 57 దేశ్యాలు ; 211 తద్భవాలు; 424 తత్సమాలు. మహద్వాచక వి శేష్యాలలో చాలా వరకు లింగబోధక (ప్రత్యయాలు లేనివే. ఉదా*..తలవరి (వై. 20.1-7 3 1.5. 8), మన్ఫ్యణ్ణ (వై. 17.884-87. 11, 610), రాజు - (పై. 27.221.26, 2.8, 575-600, కమ్మరి (వై, 2834.86.21, 625-50.), కొడుకు (౪/01 కేర్. 41=4 9.6, 740). కొన్ని మాటలు [పథ మెకవచన |పత్యయం ఉండీ, లేకుండా కూడా కనిపిస్తున్నాయి. ఉదా. (1) దేళ్యాల్లో ౩ గతి (S171 10.635 5, 825) : గణ్జణ్జు (El 4,814-18.18, 1075-76); (ii) తద్భవాల్లో : రీజు (భారతి 8.88.94.56.57, 1060); ఓజన్లు (Er 27.240-42.19-20, 725); (111) తత్సమాల్లో డుమంతానికి సంప్రదాయ వ్యాకరణాలు చెప్పేచోట్ట (పత్యయరహిత శబ్దాలు కొన్ని కనిపిస్తున్నాయి. ఉదా. పాతకు (సై. 228=29.8, 600.25), పణ రంగు (ఖారోతి ర్,.47/వీఎరి4,.5, 848). (పత్యయయు కంగా ఉన్న మహాద్వికేష్మాలు విభిన్న 'పత్యయాలతో కనిపిస్తున్నాయి, ఉదా. ధనంజయు_బు (Er 27,221 =25.8.4,575.600) , ఉత్త మో త్తము-ను (వె, 281.34. 4, 6250-50), వా-ణ్లు (SII 10.699.83, 625-50 ); సంయు క్తు-జ్ట్ (E 1 30.12.31, 8), కుళ్ళమ్మ -న్ (SII 10.681.6, 9/10 y. ఈ (పత్యయాల్లో -లు లేఖక (ప్రమాదంవల్ల వచ్చింది కావచ్చు. "న్ అనేది
68 తెలుగు భాషా చరిత
అత్యంత [పాచీనమూ, బహుళా తమిళంనుంచి సం కమించిందీ కావచ్చు. ను [ప్రత్యయం |క్రీ. శ, ఏడో శతాబ్దికి -ణ్లుగా మారింది. కాని లేఖన సం|పదాయంలో పదో శతాబ్ది దాకా నిలిచింది. ధ్వని పరిణామం తొమ్మిదో శతాబ్దికే పూర్తయింది. ఇది పద్యశాసనాల్లో వె కల్పికంగా -(డుగా మారింది, “ఎకు పూర్వాచ్చుకు వచ్చిన అనునాసిక్యమని అర్థం. -న్దు చేరిన దేశ్య పదాలసంఖ్య అత్యల్పం, తత్సమా' దుల్లో ఇది చేరినప్పుడు పదాంతంలోని అత్తు వైకల్పికంగా ఉతుగా మారేది.. ఉదా. ఓజంన్దు (52 27.240-42.20, 726), ఊఉ తమోత్తము-న్టు (పై. 281-84.4, 625-560), _ సోమనాథ-6డు (SII 10.4.7, 1008 )- హల్పూర్యానునాసికలో పం సంపదాయంగా ఉన్న క న్నడ|పభావంవల్ల ధనం. జయు-అు ఏర్పడి ఉండవచ్చు. మూల |దావిడంలో మహదేకవచన (ప్రత్యయం. *_న్స్గా ఉండి, దశ్షిణదావిడంలో *అకారలోపం పొందిందని బరోగారి అభిప్రాయం. (కృష్ణమూర్తి గారికి రాసిన లేఖద్వారా తెలిసింది). పాచీన (దావిడంలోని *-న్ ట్ / *-న్త్ అనే ఈ _పత్యయం దంతమూలీయోచ్బార ణలో *న్ _త్ర్ గా ఉండేదని, దీంట్లోని *త్ర్-వర్ణం అమహదేకపచన శబ్ద్బమైన *అతు.-కు సంబంధించిం' దని ఎమెనోగారి ఆశయం (1855, 10.5. బహువచన (ప్రత్యయం చేరినప్పుడు ఏకవచన |పత్యయం సాధారణంగా లోపిస్తుంది. ఈ లక్షణం (ప్రకారం “కున్లుట్”, కున్తుల్ ' శబ్దాలను పోల్చిచూసినప్పుడు = య [ప్రత్యయం ఏకవచన బోధకమని = భావించవచ్చు. ద్రావిడభాషల లింగబోధక (ప్రణాళిక నిర్షుషం కానందువల్ల ఈ విధంగా వ్యాకరించటం సమర్థనీయమే.
తీ.80. అమహదేకవచనం : ఆమవాత్తుల్లో కూడా ప్రథమెకవచన. [ప్రత్యయం చేరనివి, చేరినరూపాలూ చేరనిరూపాలూ రెండూ ఉన్నవి, కనిపిసాయి.. ఉదా. (i) (పత్యయాలు చేరినవి : వేపుర (Er 14.159-55.8, 146-486 ),. పజ్జూర (వె, 6.816-19.28,244), కొట్టూరు (నర్భార్ 1942, 1.258-57.19, 880 75), తాన్గికొన (TA 9.102-8.7,5), అణతి (El 27,284-896.15,. 625.50), మొ. అనేకం. (1) |పత్యయరహితంగా, సహితంగా కనిపించేవి : (ఆ) దేశ్యాల్లో వ ఇల్లు (SII 10.645,48, 1060) : కోయిల-ము: (IA (18.50.57, 918-26), రామడు (థారతి 7297-8168. 46, 715-20): మడు-వు. (CP 18/[1908.9.19, 709) : (౪) తద్భవాల్లో శ దణ్వ- (రా. వ, నం, 71-72. 19,847) : దజ్జు-వ్ (భారతి 5,618.7, 897); (ఇ) తత్సమాల్లో వి
[పావీనాం ధం ; శాసనభాషా పరిణామం 69
దమ్మ (తె, కొ, 1.168-65.67,892.922) : [దమ్మ-ము (JAHRS 1.81-_ $5.8, 10), (iii) (పత్యయాలతో కనిపించేమాటలివి కొన్ని : ఉదా. నాగ_బు ఖొర్తి 5.984.1, 200), కొట్ట_ంబు-న (El 27.22528, 10,575-600), చే_ను (SII 6.536.10, 683-86-), దేశ-ము ( NI 3.1151.6, 650 0, పురస్పరం. (EI! 29.160.864.4, 680 ); (పసాద-భ -చేసిరి ( S11 1'0.609.14, 675-99), సాసన-వు (CP 10/1908-9.1, 709), కిరన -మ్ము-- న (భారతి 5.618.5,850), కొలన్ -ఇ (El 27.46,29, 9165-25), వె నిదర్శనలనుబట్టి వు [ప్రత్యయం ఎరువు మాటలమీదనే వచ్చేదని, ఆది కీ. శ, ఎనిమిదో శతాబ్దం నుంచి మాత్రమే కనిపిస్తుందని చెప్పవచ్చు. కొన్ని మాటలు _ము,-వు లు రెంటితోనూ దొరుకుతున్నాయి. ఉదా. పరిహార-ము (పై. 286.88. 10-11,700-25): పరియారు-వు(రొ.వ.నం, 71-12. 18-50,8470),ప్రాకారంంబు (భారత 5,618.11, 860): పాకారు-వు (51110.6651.11,1090-91 ). వీటినిబట్టి వు చేరినప్పుడు (ప్రాతిపదిక చివరి అత్తు ఉత్తుగా మారేదని చెప్పవచ్చు. =బు (పత్యయం లేఖకదోషమో పాఠక దోషమో కావచ్చు. -౦బు [పత్యయమే అమహదేకవచనంగా ఉండి ఏడో శతాబ్దికి ఎరువు మాటల్లోను, ఎనిమదో శతాబ్దికి చేళ్యపదాల్లోను-మ్/._ముగా మారింది. ఆజహితంగా ను (పత్యయాన్ని వాడటం ఏదో శతాబ్దికే స్థిరపడిరోయినా, పండితు లీనాటికీ దాన్ని దోషంగా పరిగణిస్తు న్నారు. -౦బు వర్ణ సమీకరణం వల్ల తొమ్మిదో శతాబ్దికే - మ్ముగా పరిణమించింది. చేను, కొలను వంటి శబ్దాల్లో ని -ను పాతిపదికలో భాగంకాదు. అది-ము ప్రత్య యానికి రూపాంతరమనవచ్చు. ము |పత్యయాంతాలకు లాగానే వీటికి “ను తో కలిసీ, కలియకా, బహువచనరూపాలుండటం ఒక కారణం. కెయమ్/కెయన్, కుళమ్ /కుళన్ వంటి పర్యాయరూ పాలు తమిళంలో కూడా ఉండటం రెండో కారణం.
తీ.81. మహన్మహతీ బహువచనం : (పాతిపదికమీద-రు (పత్యయంబేరి మహన్మహతీ బహువచన రూపం ఏర్పడుతుంది. అప్పుడు తత్సమ (పాతిపదికల చివరి అత్తుగా సాధారణంగా ఉత్తుగా మారుతుంది. ఉదా. ఎవ్య-ర్ (ఖారతి 28.182. 86.14, 641), వేవు-రు ( EI! 2171.284.86.19, 625-60 J» దేవర (భారతి 9.461-67.1.8), మల్తు-ర (SII 10.614.6,8), మలిను-ర్ (కా. వ, మం, 1.2-8.15, 898-981), సంయుక్తు-ర్ (ఆం, నొ,వ,వ, 24. 158.
70 : తెలుగు భాషా చరిత
62.4, 10). వైవాటేలోని చివరి మూడు మాటలూ గమనార్హాలు. కొన్ని సంద ర్భాల్లో మహదేకవచనంమీద -రు (పత్యయం చేరి (అమహత్తల్లోలాగా) బహ: వచన రూపం ఏర్పడటం కద్దు. ఉదా. వాణ్-ర్ ( SII 4,1015.12, 1084), ఇరువణ్న్-రకు (పై. 7). వీటిని కన్నడంలోని, *'ఆవ._న్” అవ-న్చ్ -ఇర్ మగ-న్ట్_ఇర్, ఆళియ-న్స్_ఇర్ , తాయ్వ్-ఇర్ ’ వంటి మాటల్లో పోల్చినప్పుడు, ఈ విధానం విరళంగా నయినా ఇతర [దావిడ భాషల్లో ఉందని గమనించగలం. ఇదే లక్షణం "చేనులు/చేలు' వంటి చోట్ట కూడా కనిపిస్తుంది.
తీ.తిన. మహదమహద్పహువచనం : మహదమహత్తులకు సాధారణమైన. బహువచన్మప్రత్యయం -లు. (ఇదిగాక అృపాణివాచకాల్లో మాత్రమే కనిపించేది -క్ఫ్కు/-గు. ఇది-లు [పత్యయానిక్రీ [పాతిపదిక కూ మధ్యలో వస్తుంది). ఇందుకు. కొన్ని నిదర్శనాలు; ఉదా. (i) (పాణివాచకాల్లో : అణపోతు-లు (వ్యా. నం, 801.10.2, 600-25), కన్న్య-క్-అను ( N18.1169-55.49, 7) బోంకు ( S1110.28 9719-20 i రాజు-ల్ట్_అ (50 27.225-28.2, 575-600); (il) ఆ పాజివాచకాల్లో : ఆడ్.లు (భారతి ర. 985-48.8,675), గుశ్-క-వు ( N78-1159-కర్.4క్కీ 7 ), [మాం-కు-ల్_అ (SIF 4.1016,1087), రేం-గు-ల్ అ (రా, వ. నం. 187.89.16, ౮018). చివరి రెండు మాటల్లోని_కు, -గు.లు పునరుకంగా వాడినవే. ళు పూర్వరూపం- ;-లు తరవాతి రూపం. ఏడో శతాబ్దికే శకారం లకారంగా మారిందని ఇంతకు ముందే. (2.11) [గహించాం.
తీ.కికి. బహువచనంలో పదమధ్య సంధి: బహువచన (ప్రత్యయం చేరిః నప్పుడు |పాతిపదికాంతంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరిగాయి. అవి అయిదు. విధాలు ; (1) (పాతిపదిక చివరి.ఆ._ఇ-4ఉ&, లు లోపించగా సంయు కాక్షరా- లేర్పటం! ఉదా. (i) -అ లోపించినవి : మణునుజ్టు (EI 27,2265._28,14. 75-600), కళ్చాగార్డు (పై .80.69.71.8, 699-700), పెగ్గడ్డు (AR, 1988, HAP. B, 66.7, 1012); (i) ఇ లోపించినవి: గుడ్డు (SI 6.586.2, 688-68), కోమట్లు (ఫై: 4.1014.7,1088); (1i1)-ఉ లోపించినవి ; ఏజ్జు (EI 481418 17, 1075-76 ). నంజుడ్డు | వ
4.1016.9, 1084). (2) [పాతిపదిక చివరి అచ్చుతో బాటు దానికి ముందున్న
(పాచీనాంధం : శాసనభాషా పరిణామం. 71
జ, అఆ, య, వ, లు కూడా లోపించటం. ఉదా. (1) _ణ లోపానికి ; [బాహ్మా-ల (వె. 10.645.59, 1060); (1i)-అ లో పానికి; కూను-లున్ (పై. 647.41. 1097); (iii) -య లోపానికి; బోంక్ (Er 18.1-4.29, 668). [వా-లు (S17 6-250.7, 742-98 9 ; (iv)-వ లోపానికి : మోదొ-లు (పై. 508.6, 7089-46), గురుంలు (పై. 10.645.52, 1060). (8) [పాతిపదిక చివరి అ, ఇ, కారాలు ఉకారంగా మారటం: ఊదా (1) -అఈ.ఉ; సోము-ళ (NI. 8.1152-55.28, 7: (ii) -ఇ౫-.-ఉ: దేవు -లు ( S1110.596.5, 92950). ఈమార్పు కేవలం ఎరువుమాటల్లోనే నిత్యంగాజరగటం గ మనించ దగ్గది (4) (ప్రాతిపదిక చివరి ము (పత్యయలోపలతోబాటు తత్పూర్య స్వరానికి దీర్ణత రావటం: ఉదా. (1) వకవచనంలో : నరకా=నం పై. 4.14, 1008), రాజ్యా. నయు (భాళోతి 5.796.17, 1028), భోగానకు (511 10.644.78.79. 1060), లింగా-నకుం (NI 8.1072.16,1088), నిమిత్యా-న (5౮ 4.1800.5, 1095); (ii) బహువచనంలో : కుంచా-లు (సె. 1014.5, 1088), వర్షా-లు (పై. 10.60.1, 1091). (త) పాతిపదిక చివరి అచ్చు లోపించి తత్పూర్వ హల్టులు బహువచన పత్యయంతో కలిసినప్పుడు వాటిగుణంలో (Quality) కొన్నిమార్పులు వచ్చాయి. అందులో నాలుగురకాల మార్పులు ఏడో శతాబ్దికి, మరో రెండు ఎనిమిది, పదకొండు శతాబ్దులకు చెందినవని (గహించవచ్చు. (1) రేఫ డకారంగానో శకటరేఫగానో మారటం. ఉదా. (అ) ఊడ్డందు (వై. 6.585.10, 688.68), వడ్డు (AR 238 [1949504, 8); (ఆ) ఆబాట్లు (SI 10 47.2, 7), పుజ్జనూజ్ఞ (వై, 600.68, 8); (di) శకటరేఫ డకారంగా మారటం. ఊదా. ఆడ్డు (భారతి 5.986-48.8, 675), మ జుతుడ్డు (SII 10.694.9-10, 926-50 }; (iii) డకారం 'అ/ళ'గా మారటం. ఉదా. గుళ్ళువు (NI 8.1 152-55.44, 7), రట్టగుళ్ళు (Er 217.284.3614, 626-56): (iv) ద్విరుక్త టకారం అద్విరుక్తం కావటం. ఉదా. పుట్టు (SII 6.685. 10, 688-683), భట్టు (పై. 10.60.19, 1043). ఇది సార్వ్యతికమెనా సంప్రదాయ వ్యాకరణాలు ఈలోపాన్ని గమనించక పోవటం ఆశ్చర్యకరం. (7) లకొరం డకారంగా మారటం. ఉదా. మంగడ్డ (పై . 6.260.7- 742-95); (71)నకారం జకారంగా మారటం. ఊదా. ఇమాంకుల (వె. 4.1016.3, 1087). రేంగుల (రావ, నం, 18-89. 16,1018).
క
72 తెలుగు భాషా చరిత
తీ.తి4ఉ. ద్వితీయావిభ క్యంగ నిర్మాణం : మహద్వాచక శబ్దాల ద్వితీ యాది విభ క్ష్యంగం మూడువిధాలుగా ఊందేది. (1) ధాతువు (బంధుత్యబోధకా లైన _అయ్యవంటి పదాంశాలు), బహువచన లకారం, విభ క్రి పత్యయం క్రమంగా చేరి ఏర్పడ్డవి. ఉదా. పాట-కు (EI 2౭95-28. 10-11, 575-600). కత్తి.శమ్మ౯-కు (వై 281-284.7, 626-50), సోము-థ-కు (NI 8.1151 7-8, 650). (2) ధాతువు, ఏకవచన సూచకమైన '_(న్) ఇ/-న/0, బహు వచన లకారం, విభక్తి (పత్యయం క్రమంగా చేరి ఏర్పడ్డవి. ఉదా. భీము-న-కు తె. లా. 1.168-65.8, 892-922). (8) పెవిధంగానే ఉండి బహువచనంలో రేఫకలవి. ఉదా. వానికి ( EI11.887.47.20, 725 }» ఇరువజ్డ్ -ర-కు (SII 4.1015.7, 1084). అమహత్తుల ద్వితీయాది విభ క్ష్యంగం మూడు విధాలు. (1) ధాతువు, (మీద - పటువంటి స్థలవాచకపదాంశమూ,, దానిమీద ఏకత్వ సూచక '-న!/0% ఆ మీద బహువచన అకారం, ఆ తర్వాత విభక్తి [ప్రత్యయం -కలవి. ఉదా, చిజుంబూర్ -ఇ. (EI 221 -25.6,575=600), చెజువు-ీ-కు (S11 10.87. 88 ), లింగా-న-కుం (Ni 8.1072.16, 1088). (2) ధాతువు, “ము/-వు', 'న/0-ను, బహువచన లకారం, విభ కి పత్యయం వరసలో ఉండేవి. ఉదా. కొట్ట-ంబు-న (52 27.225-28.10, 576-600), ధమ్ము౯-వు-ల (ఆ.లొ. 1168-65.56, 882-828). (8) ధాతువు, ఆదేశాగమాత్మకాలైన “త, ట, జ్ఞ/[ఇగి', బహువచన లకారం, విభ క్తి పత్యయం వరుసగా ఉండేవి. ఉదా. ఏణ్-టన్ (భారతి 28.182-86.5, 641), నూం-ట-థ (S11 10.6-7 1048 ), నూటీ-ంటి-కి (వే. 5.28.10,1094 } విత్సత్-తి (పై. 68.585.10, 688.68). ఈ జౌపవిభ క్తికాలు చేరని నూయి-ని (పై. 10.505.14, 925-50) వంటి రూపాలు కూడా విరళంగా కనిపిస్తాయి. ఈ ఆరు విధాలయిన నిర్మాణకమం గల | పాతిపదికలే షష్టీ విభ క్రిసూచకాలుగా, విశేషణాలుగా, ఉపయోగపడతాయి. పెవాటిలో నపత్యయ రహితమైన సోముకు, చెలువుకు గమనాలు,
తీ.తిఠ. (పథమేతర విభక్తులు : ద్వితీయావిభ క్తికి “థీ, స్, ని,ను, మ్, నింము'ఆనే సపదాంశాలు [పత్యయాలు. ఉదా. దేని-([ (ఖారతి 28,182.86.18, 641, (దీని-న్ (శ్రా. వ. మం. 1.2-8.84, 898-994), కన్న్యళ-ను (N1 8.1152-656.49,7), రడ్డి-ని ( SI 6,250.5,742-98 )» నాణ్జీ=౦
పాచీనాంధ్రం : కాసనభాషా పరిణామం 78
(భారతి 5.47884. 6,848), చోజ-నిం (పై. 618.8, 898), తమ్-ము {EI 80.278-30.4, 825). చివరిది వర్ణసమీకరణంవల్ల నకారం మకార మెన రూపం.
“౬న, ౦", లు తృతీయావిభ క్రిని సూచించే సపదాంళాలు. సప్తమీ ప్రత్య యంతో వీటికి ధ్వనిసంబంధంగా ఆర్థసంబంధంగా హోలిక ఉంది. నకారం తృతీయా (పత్యయంగా డీ. శ. 9/10 శతాబ్దినులచి మాతమే వాడుకలోకి వచ్చింది. కాని పదకొండో శతాబ్ది వరకు దీనికి అంత ప్రాచుర్యం కాని, నియతోపయోగంకాని కని -వించదు. ఉదా. పరాక్రమంబు-నన్ (*.లొ. 1.168-65.9-10,892_922) అంగం ఎబున-ం౦ EZ 80.280-84.18,972). 'చేత్క చేతం, తో, తోన్, తోడ, తోడం, తోటబన్' అనే అనుబంధాల నుపయోగించి తృతీ యావిభ క్యర్ధాన్ని బోధించే వారు. ఉదా. బోళ-_చేత (ఆం. వ, 1941-42. 1415.2, 600-26); చోడుళ- “తోడ (SII 10.626.4, 848-92 ) నలరామనిభు _ తోటున్ ( ఖారోతి -5.618.65, 897), పదువ-తో (వై. 4783 84.5, 848). వై దుంబుళ-చేతం (SII 10.640 4, 98/10), మబ్జ-తోన్ (రా, వ, నం, 25-29, 8-9, 1065), మెచ్చు-తోడం (౫ 4.814-18 28, 1075-76 ). పర్యాయరూపాలై న “తో” తోడి మొ. సహార్థ టోధకాలు; చేత) మొ. క ర్హృబోధకాలు.
చతుర్ధి విభ కిని “కి(న్), కు(న్), కూ,క్” అనే పదాంశంతోను, 'పొణ్జై' అనే అనుబంధంతోను సూచించేవారు. సం|పదాయవ్యాక రణాలు దీన్ని షష్టి ప్రత్యయంగా పరిగణించినా ఆ అర్థంలో దీనికి ప్రయోగమే లేదు. ఉదా. చేనుకు ( NI 811519, 650), సోము-కు (ప్లై. 7-8 ), దీని-కి (511 6.586.12,683_68), జేని-కిన్ (VS 801-810.8: 600-25), రాజులా-కున్ (Slr 6.584.2,641 ), వసన్తీ స్వరంబు-న-క్ (EI 27,284-86. 15-16, 626-50), పరోపకారంబు- పొళ్జె (ఆ. బొ. 1-168-65 .85, 892-922). ఉదంత [ప్రాతిపదిక మీద-కున్, ఇదంత ||పాతిపదిక మీద-కిన్, పరిపూరక (పకృ త్తిలో వచ్చేవి. కావ్యభాషలోలాగా 'చేనికి అనే రూపం లేకపోవటం ఉదంత మహత్తుమీద (పత్యయానికి ముందు నగాగమం రాకపోవటం గమనించదగ్గవి. మూలదదావిడంలో ద్వితీయా-చతుర్ధివిభక్తులు ఒక్కటిగానే ఉండేవని, “కిన్ /కున్ లోని నకారం ద్వితీయా _ప్రత్యయానికి [పతిరూపమని బూల్ బ్లాక్ (1954,20-21)
74 తెలుగు భాషా చరిత
వాదిస్తారు. “పొజ్జ' నన్నయకు తరవాతి కావ్యభాషలో కూడా చాలా విరళంగా ఉండేది.
“మిన, మీన, మీద; కడ; En అనే అనుబంధాలు మామే పంచ మ్యర్థ, సూచకాలుగా .శాసనభాషలో కనివిస్తాయి. ఉదా. మహి-మిన్ట (S511 6 585. 1,6 88-68),గుడి-మీన్టి(పై .4.1014.6,1088),మీద( పై .10.606.8.8); భూపాదిత్యుల-కడాన్ (పె. 604.22,10). భూసతి-పై (El 4.814.1817, 1075-76). ఈ కాసనాల్లోనే “పె' స్వతం్యతళబ్ధంగా కూడా [పయుక్త మయింది. ఉదా. పె-లేచిసేన (భారతి 5.క79-84, 4, 848), పయ్._.వారల (కా. వ, మం, 1.2-8 18, 899-934)
షష్టీసూచక మైన (పత్యేక విభ క్రిపత్యయం కనిపించదు. ద్వితీయాది విభ క్ర్యంగమే షష్టీ విభ క్రిసూచకంగా ఉండేది.
స.వ్హమ్మ్యర్థంలో ‘ఫ, అ (0); అన్, న" అనే పదాంశాలు, 'అందు, ఒళన, లో (0), లోన, లోపలి, కోని అనే అనుబంధాలు శాసనభాషలో ఉన్నాయి. (ప్రత్యయాలకు ఉదాహరణలు : వారనాి.D (SII 10.611.2.9, 8)». తిర్బలూర్ =ఆ (Er 27.231.84.7-8, 625-50), బెజవాడ్ ఆం (క. వ్, యం, 1.2-8.£7, 68౯8-984), అన్వయంబు-న (భారతి 28,182.186.18-14, 641). హలంత (పాతిపదికమీద అజాది (పత్యయాలూ, అజంత పాతిపదికమీద హలాది | పత్యయాలూ పర్యాయ (పవృ త్తిలో ఉన్నాయి. ఆనుబంధాలకివి ఊదా" హరణలు ః ఊడ్జ్-అందు (Sil 6.585 9, 638.68 )y రాజుల్స్-ఒళ న- ఆం. న, 1941-42.1,600-25), ఆజి-లోం (ఖారతి 5.618.7, 897), భూమిలోన (వై. 15.850 ), కయ్యంబు-ళోన (511 10 628.7-8,9/10),. డొంక-లోపలి ((తిలింగ రజతోత్సవ నంఖ్రుటో కిక్2.64.17,991). పైవాటిలో 'ఒళనవళోన సలోని ఉత్తరోత్తరం అర్వాచీనమైనవి. మూల|దావిడం లోని *డిశ్ [ఒక్ ధాతురూపం క్రీ. శ. ఏడో శతాబ్దిదాకా తెలుగులో నిలిచి ఉండటం వికశేషమె, ఈ శాసనాల్లో నే తోపు! స్వతంత శబ్దంగా [కీ శ. పదకొండో శతాబ్ది. శాసనాల్లో కనిపిస్తుంది ఉదా. “పల్టికి లోపైన ఇల్లకు =. (51 10 651. 14, 1000-91), వెలకుంగొని విడిచిన యిల్లు లోపుగా ... (మై 18), పెడరు-
యూ
లోపుగా యిల్దుపట్టు . పై. 4.1161.11, 1082, ... బోయుణ్బును లోపైన-
[పాచీనాం్యధం ౩; శాసనభాషా పరిణామం 75
యావ్యు౯రుబోల ,. (సై. 1008.12,1047 ). “లోపలి శబ్దాన్ని 'డాపల, వలపల, వెలుపల “శబ్దాలతో పోల్చినప్పుడు సల ఆన్న భాగం పత్యయమే మో ననిపిస్తుంది. విడిగా లో" శబ్దం వాడుకలో ఉండటం ఈ అనుమానానికి బలమిసున్నది.
3.836 నిర్మాణ క్రమాన్ని బట్టి సర్వనామాలను విశేష్యాలను ఒక్కటిగనే' భావించాలి. ఇవి ముఖ్యంగా మూడురకాలు. లింగవచనసూచకాలుగల నిర్దేశ సర్వనామాలు ఒకరకం. అట్టు మొదలె న అవ్యయాలూ, అది, ఆమె, వాడు. మొదలై న 'విశేషణాలూ” ఈ రకానికి చెందినవి. లింగబోధలేని ఆత్మార్థక, పురుష వాచక, సర్వనామాలూ రెండుమూడు రకాలవి. (పశ్నవాచక సర్యనామాలు మొదటి. రకానికి చెందినవే. అ, ఇ, అనే [పాతిపదికలనుంచి ఏర్పడ్డ నిర్దేశ సర్వనామాలు కొన్ని మాతమే శాసనభాషలో కనిపిసాయి. ఉదా. మహన్మవాతీవాచకాలు : ఏక వాన్లు (పై. 10.606.18-19,600_265); వాణ్ఞు (పె, 590.88,625-50); వాని ( EI 11.897-29. 726 Ji ఆతణ్శ్ ( భారతి 5 $618.11.897 ); ఆతని (త. శా, 1.168.65.58. 892-922) 5 వీని" (SII 10.59 10.1089);. వీసి (పై. 628.8 8205),
బహు. వారు (వై. 607.10,575-6060); వారల (కా.వమం. 1.9-8.18, 898-984); వీరి (577 10 84,8 ; వీరల “పై, 605.88).
(11) అమహద్యాచకాలు : ఎక. (ఇచ్చిడ్) అది (౪౯ 27.284.86-_ 16. 626-60); దానిక (కా, వ. మం, 1,2-8. 41, 898-984) ; ఇది ( SIT 10.598.82, 925-66); దీని (పై. 606.17,600.25్స; దేని (భారతి 28,182- ర6. 18,641).
(iii) ag ( 52010.4592.7); ఇను (తౌ ఈ, 1.168-65.74, 892.922); ఇనుల ( N17 1,246.8,10 ); ఇన్లోలు (ఆం, వ, 1941.42. 14-15.4, 600-25); ఇన్ఫూలు (S11 10.600.7-8, 8).
నర్వనామాల నిర్మాణకమం : పె వాటిలో ని'వీస్టినేటి' వీడి (౬ *వీజ్డి) పూర్వరూపం. *ఇదనీ అనే పూర్వరూపంనుంచి ఏర్పడ్డ “దిని,దేని ఆనే వాటిలో' “దేని' అనేదే సాధారణ రూపమైనా, *ఎదని నుంచి ఏర్పడ్డ “దేనితో సమానరూపు
76 తెలుగు భాషా చరిత్ర
కత్వాన్ని పరిహరించేటందుకు వాడుకనుంచి తొలగిపోయింది. వాడుకలో ఉన్నంత కాలం దక్షిణాం[ధంలోనే మాండలికంగా ఉండేది. నేటి “ఇందరు శబ్దానికి పూర్వరూపమైన 'ఇన్లోజు/ఇనూలు'లోని = దోలు, వ్యక్తులనే ఆర్థంగల పత్యేక శబ్ద మెమోనని కొండభాషలోని డోలు శబ్దాన్నిబట్టి ఊహించవచ్చు, “వాణు' కన్నా “ఆతణ్జు" అనేది గౌరవాధిక్యసూచికంగా కనిపిస్తుంది. -న్టునా - ఖు అనే ధ్వని పరిణామంగల “వాన్టు' ఏకవచన బోధకమేగాని వేరుకాదు. . అందులోని శకటరేఫ బహువచన [పత్యయమన్న పూర్యాభి పాయం (సోమయాజి 1948) [పొమాది కమే. [క్రియాన్వయాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఉదా. తేని 'అచ్చినవొన్లు పజ్బుమహాపాతకు సకన్ (వ్యా, నం, 801-810.8-4, 600-265), వచ్చినవాచ్లు పజ్బమహాపాతకు SM ( ౨౯ 27.228-29.7-8, 600-25 ) మొదలైన వాక్యాల్లో వాను బహువచనంలోనే ఉంటే [కియాపదం “అగుదురు అని ఉండాలి. “వారు బహువచన రూపంగా అదేకాలంలో ఉండేదనడానికి అచువాడు 'కళరేని (ఖారతి 5.985-48.12-18, 675) వాక్యాలు నిదర్శనాలు.
(పశ్నవాచక సర్వనామాల్లో రెంటికి మాతమే (పయోగాలు దొరికేయి. ఉదా. (i) మహద్వాచకంలో-ఏక. ఎవ్వజ్జ్ ( JAHRS 1 81-85.7, 10 ); -ఎవ్యాండ్ (S11 10-4 12, 1008 ); ఎవ్యర్ (భారతి £ల. 182.86. 14, 641) (ii) అమహదృృహువచనంలో = ఎమ్మి (త, కొ, 1,168.66 54-55, 892.922).
పురుషటోధక సర్వనామాల్లో ఉత్తమ, మధ్యమ, పురుషైక వచనాలకు మ్యాతమే [పయోగాలు దొరుకుతున్నాయి. (1) ఉత్త మపురుష వవ | పై. 48 ); నా (పై. 84; నే (పై. 49); నాకు (511 6.584 5, 6411; (11) మధ్యమ పురుష : నీవు (తె. ల. 1.16865. 26,892.922): నీ (పై 27).
ఆత్మార్థకనామాలు దొరికినవి ఇవి : ఏక. తాన్. (కా.భ,మం. 1.28.40) 898-984); తన ( NI 2817.2. 650 ); తనక (తౌ, ల, 1,168-665.44 ); 892.922), తన్ను ( NI 1 £87,4, 650 ); బహు, తారు. (కా,భ,మం 1.2 8.40, 898.984); తమకు (పె 21); తమ (ఆౌ.లొ. 1.168605 41, 892.922), తమ్ము ( E17 80.278-80.4. 825). y *తమ-ను వర్ణసమీకరణం వర్ణ “తమ్ము”గా తొమ్మిదో శతాబ్దికే మారటం గమనార్హం.
[పాచీనాంధం : శాసనభాషా పరిణామం 7T
తీ.తి7. సార్వనామిక విశేషాలు : నామధాతువుకు పురుషబోధక |ప్రత్య యాలు చేరి విశేష్యాలు ఏర్పడటం తెలుగువంటి దవిడభాషల్లో ఒక విశిష్టత. ఈ శద్దాలకు కొన్ని సమయాల్లో (నామ) విభ క్రి ప్రత్యయాలు చేరుతాయి. పురుష బోధక (పత్యయాలు చేరిన క్రియలు కాలబోధకాలుగా ఉంటాయిగాని ఈ శద్దాల్డో అలాంటి స్ఫురణలేదు. శాసనభాషలో రెండురకాల సార్యనామిక విశేష్యాలు. లభించాయి. (1) నామవాచకంమీద మధ్యమ పురువైకవచన (ప్రత్యయం చేరినవి. ఉదా. (పాణసమానుణ్జ్ -అవ్ -(కౌ.లొ. 1168-65. 26-27, 892-822), చెలి-వి (పై. 27) (1) సర్వనామం మీద నిర్దేశ సర్వనామ ప్రత్యయం చేరినది. ఉదా. వాన్ ఇద్ -అఆ (JAHRS 1.81.85 7, 10).
తి.త8. నంథ్యావాచకాలు : నిర్మాణ క్రమానిబట్టి సంఖ్యావాచకాలు విశేష్యాలవంటివే. ఇవి [ప్రాథమిక సంథ్యావాచ కాలని, సార్వనామిక విశేషణాలని, రెండువిధాలు. [ప్రాథమిక సంఖ్యావాచకాలకు “ఆగు” ధాతురూపాలను చేర్చినప్పుడు ఏర్పడే సార్వనామిక విశేణాలు ఒకరకం. అస్యతంత్రమైన సంఖ్యావాచక విశేషణ (పాతిపదిక లింగవచనబోధక |పత్యయాలను చేరిస్తే ఎర్పడేవి మరోరకం. విశేషణ రూపాలేర్పడేటప్పుడు కొన్ని సమయాల్లో సంక్యావాచక సర్వనామధాతువులోని దీర్ధ స్వరం [హస్వమవుతుంది. [పాథమిక సంఖ్యావాచకాలనూ, సార్వనామిక విశషణాలనూ, పురుషటోధక సంఖ్యావాచకాలనూ [క్రమంగా నిర్దేశిస్తాం.
ఉదా. 1.ఒకొటి ((తిలింగో రజతోత్సవ నంబిత్ళలిక2-64ఉ.9-10, 991), వకొట్టి (Sil 10.614.6,8 ); ఒక (తౌ,ళా, 1.168-65.24, 892-922), ఒజ్జు (కొ,న,చుం, 1.2-కీ.24, 898-984); ఒరుల్ (పై. 10-11), వీటిలో మొదటిది *ఒకణ్డు అనే అర్ధంలో [ప్రయ కమయింది. అంటే జాపవిభ _క్తికరూపం (పథమారూ పంగా వాడుకలోనికి వచ్చిందని.
బి. రెణ్ణు ( EI 27.284.86.11, 625.50 0౩ రెంటికి ( SII 5.28.8, 1094), ఇన్ -మడి (రా.వ,నం,187.89.6, 1018), ఇర-వది E1 27.225-28.18,575-600), ఇరు-పజయది ఏను (AR 892/1904.11-183. 575-600), ఇద్ దటి ( SII 5. 1088.7, 1098 ); ఇరు-వురు (మై. 6.598.8.4, 709-46) ఇరు-వజ్జకు (పై. 4,1015.7, 1084). “రెండు” కు _ విశేషణార్థంలో “ఇన్కు ఇర్క ఇరు” అనే రూపాంతరాలున్నాయి. మీది హల్టుతో
"78 తెలుగు భాషా చరిత
“కలిసీ వర్ణసమీకరణం పొందినప్పుడు దీనికి “ఇద్” ఆనే రూపాతరం కలిగింది. “ఇన్మడి” తరవాతి కాలంలో “ఇమ్మడి” అయింది.
లి, మూన్ (పై. 10. 217.4, 745.801), మూను (E17 208-206.10, 850), మూణ్లు ( SII 10-6. 8.0, 1048 )» మూడ్ (పై. ర.12.0, 1074)" మూటి_ (పై. 6.584.6. 641, మూణ్ణి..కి (పై. 10.6.6, 1048); ము-న్నూటు ( El 27,294-836.!8, 625.50 ఎ), మూ-నూర (|| 10.87.1, 8); ము-మ్మడి (పై. 6.9,1048); ము-వ్వుర (ఆం, ప, 1941-42. 14_15.2,700-265). విశేషణరూపాల్లో మీదిహల్లు ద్విరు కమైతే ధాతుగతదీర్హ ౦ (వాస్వం కావటం, అద్విరు క్తమైతే మారకపోవటం గమనించాలి.
శ. నాలుగ ( కల్ 27 225-28.18-14, 575-600 ), నాలుగు ( NI 8.115] 6-7, 650 ), నాల్.ఉను ( AR 102/ 1988-84. 2.41. 2.8, 7); నల్ -తుముడ్డు (AR 2883|1949-50.9, 6); నల్ _వురు (రౌ.భ,నం, 1817.89.25, 1018).
ర్, ఏను ( S11 6,5685.10.688-68 ) తన్న రూపమొక్క_టే దొరికింది. -
6. ఆటు (ఖారొతి 28.182.6.11, 641), ఆరవాద్యది (త, క 168.65.59-80. 892.922), ఆజు..వది (రౌ.న,నం, 187.89.22. 1018), అర్ ఒభ్ఫ్యంతు (SII 4-1014.2,1138).
7. ఏటు ( El 11,887-47.9, 725 1 ఏడు ( S11 6,250. 4, 142.98). విశేషణరూపాలు దొరకలేదు.
8. ఎణ్బొది (ఖాలొతి 28.182.86.5, 641), ఎణుంబొది (SII 6,584.98, 641), ఎనుబొది ( ఖాల్తి 5.473_84.10, 848), ఎణ్మ (S11 10.29.26,971), ఎన్మిది (పై .6.102.19,1006), ఎనమ్-ఆబ్ఞకును (వె. 10.29.8, 971). ఎనిమిది తొమ్మిది శబ్దాల వుత్పత్తి స్పష్టంకాదు. ఎనిమిది పూర్యరూపాల్లో ణకారయుక్త మైనవి [పాచీనరూపాలు;నకారయుకాలు అర్యాచీ నాలు, మూలదక్షిణ (దావిడంలోశఎణ్ [ఎట్ ( = ర) అనే రూపాలున్నాయని కశిహించ వచ్చు. కాని' _మ, -మిది' వంటి (పత్యయాల పూర్వరూ పాలను పునర్మించటం సాధ్యపడదు. “మిది ఉన్న రూపాను తెలుగు కొలామీ గోండీలలోను, -మ, ఊన్న రూపాలు తుళు తెలుగులోనూ కనిపిస్తాయి (DED 670). “ఎణ్_బొది,
భా న్య
1 పాచీనాం ధం న కాసనభాషా పరిణామం 79
ఎణ్ _ఉం-_బొది” వంటి ఏడో శతాబ్ది రూపాలనుచూసి “ఎణ్” అనే ,పాతిపదికనూ “బొట' అనే పత్యయాన్నీ సముచ్చయమైన “ఉం కలుపుతున్న దని భావించవచ్చు. “మిది” కాల|కమాన'-బొది'నుంచి ఏర్పడ్డదని కూడా ఊహించవచ్చు. “తొమ్మిది” శబ్దంలోని =*మిది' తోటి సామ్యంవల్ణ “ఎనిమిది'లో “మిది” చేరిఉండవచ్చు. ఎనిమిది, తొమ్మిది శబ్దాలురెండూ “రెండు తక్కువపది, ఒకటి తక్కు.వపది” అనే
పద్ధతిలో నిర్మితాలని, “_బొది, మిది అనేవి “పది” రూపాంతరాలని కొందరు
భావించారు (సోమయాజి 1948, 468-541. తొమ్మిది శబ్దం విషయంలో ఇటు వంటి నిర్మాణ క్రమం కొన్ని (ద్రవిడ భాషల్లో కనిపిస్తుంది. ఉదా. కన్న. ఒంభత్తు, ఒంబయ్; కొలామీ ఒంబయ్్ తుళు ఒరుంబ; గోండీ ఉన్మా(క్), ఎడ్ము -(D0E0
462, 2910) మొదలై నవి. అయితే ఎనిమిది విషయంలో ఈ విధమైన నిర్మాణ
క్రమం ఇతర భాషల్లో కనిపించటంలేదు. రి. తొమృ (పై. 6.102.17, 1006). తోంభ (రా.వ.నం, 187-89.8, 1018) అనే రూపాలే దొరికాయి. నేటి వ్యవవోరంలో 'తొంబి అంటే “చాలా
(మంది) అనే అర్థం.
10 పది ( CIT 2.6.11, 1079 ) పదు-నుజ్జ ( SII 10.627,12, 9/10). సమస్తశబ్లాలో దీనికి అనేక రూపాంతరాలుండేవి, ఊదా. ఇరవది { El! 27,225.28.18, 5715-600 )» ఏబది ( షె. 2£8-298.4, 600-265 \, పజ్-జెణ్జు (511 10 599.21, 625-50 ), ఎణ్_బొది (భారతి 29. 182.86,5,64: ); పసద్ఎఐర్ ( పె. 5.785-48.8, 6705 ), ఇరు.భది ( SII 10.24 5, 682); పన్ -దుంబు (AR 182/19£8.84, Pt | 41.8.4,7), ము-ప్పది (571 10.917,4, 746-801 ), ఎజ్-మ (పై. 29.28, 971), నళ్_పాద్-యది ((తిలింగ రజతోత్సవ నంబిక 8562-64.9.991), ఎన్ -మిది (S71 6.102.19, 1008 ), నల్-వొది ( రావ నం, 187-89.4, 1018 ), ఏం-భయ్ ( SII 5.79.1, 1094 ). ఆయా రూపాంతరాలకు కారణమైన పరిసర లక్షణాలు స్పష్టంగా తెలియటంలేదు. పై [పయోగాల్లోని 'పదున్దు' అనేడి *పదుజ్జు) అనే రూపౌనికి తప్పుగా రాసిన లేఖనపమాదం. చివరి రూపం నేటి “యాభై అనే వ్యావహారిక రూపానికి పూర్వరూపం,
100. నూర ( పై. 10.07.2,6 ), నూలు (El 27.284-96.18, 625-50 ), నూట (520 10.6.7, 1048 ), నూజింటికి (పై, 5.28.10,
80 తెలుగు భాషో చరిత
1094), నూర్_వ్యురు (పై. 6.109.16, 1078).
1000. వెయి (౫272 8.1162.66.46, 7); వేయు (Sr 8.585 18, 688-68), వేల్ (ఫై. 10.418, 1008); వేంగ విలాజ (భారతి 5.955 48.14, 675), వేంవురు (పై. 18), వేంవు (S11 6 601. 12, 641), వే-గురు (పై. 10.644.105, 1060).
ఇవిగాక సంఖ్యావాచకాలయిన ఎరువు మాటలు కొన్ని దొరుకుతున్నాయి. వాటిలో ప్రాకృతం నుంచి వచ్చిన దువ (=రెండు, 1 9.47.59, 945-46), తిజ్జి ( = మూడు, 7A 186-91.28,668-69 ), చౌ ( = నాలుగు, భారీతి' 5.618,8,860), బారస ( = పన్నెండు. 571 10.645.10, 1060, సత్తిగ (=ఇరవై ఒకటి, పె. 6.102.5-_6, 1006), పాతిక (= ఇరవై అయిదు, AR 75/1956_57.18, 1080 ), వంద ( =నూరు, ఏ1 5.21.5-రి,. 1078) మొదలై నవీ, సంస్కృతంనుంచి వచ్చిన్మతి( = మూడు. 02 18/1908- 9,19, 709 ), నవ ( = తొమ్మిది, 511 5 1947.4 1098), వష్టి( = అరవై, భారతి, 5.618 8, 850), నవతి ( = తొంభై. S11 6.1847 .4, 1098), సహస (పె. కోటి (NI 2.607.7.8, 1074 ) మొదలై నవీ కని,. పిసాయి. అర (SII 5.21.11, 1076 ) వంటి దేశ్యపదంతోను, అడ్డ (పై. $.1014,4, 1086), ఆద (పై. 10.29.11, $71) వంటి |పాకృతపదాలతోను,. అర్థ (తౌ.శా, 1.16866, 15,892-922) వంటి సంస్కృత పదంతోను సగ భాగాన్ని నిర్రేశించేవారు.
లి. 89. విశేషణాలు : విశేషణాలు ఆనేక విధాలు (1) విశేష్యాలకు. ముందు మామే వచ్చే ఆస్వతం[త [పాథమిక విశేషణాలు ఒకరకం. ఆ. ఈ, వీ అనే తికం ఈరకానిది. |క్రీ. శ : ఏడో శతాబ్దినుంచి పదకొండో శతాబ్దిదాకా తిక సంధి వైకల్పికంగానే ఉండేది. తికంమీది హల్లు ద్విత్వ మెనప్పుడు త్రిక దీర్భ స్వరంః వై కల్పికంగా [హస్వమయ్యేది. ఊదా. ఆ-బసిణ్జీ (౮450 8.16-21. 16.17, 678). ఆ-బ్బారణాసి (కా,వ,చుం 1,28.12.18, 898-984), ఈ-ఊడ్డందు ( SII 6.585. 9, 683-68 1 ఇ-య్యొట్టు (లా. వ, ముం, 128,14, 808-984 ), _ఇంప్పతిమ (511 10.688.8,8 ), ఎ-వ్యర్ (ఖారితి వల, 152-86, 14, 641). ఇక్కడి ఆగమ యకారమూ సంయుక్త హల్లులోని:
[పాచీనాం ధం: కాసనభాషా పరిణామం. 81
మొదటిహల్లూ ద్విరుక్తం కావటం గమనించాలి. (2) విశేషణంగావాడే ద్వితీయాది విభ క్ష్యంగం రెండో రకం: (8) సంఖ్యావాచక విశేషణాలు మూడోరకం. (4) -ఎజ్జు/-ఎడు అనే మానార్గక |పత్యయాలు చేరిన విశేషణాలు నాలుగోరకం. ఉదా. మాన్-ఎజ్లు (SII 10.29.9-10, 971), మాన్ -ఏడు (పై. 5.12. 11, 1074). (5) విశేష్యంమీది ము |పత్యయ స్థానంలో వినిమాయక పదాంశ మైన “పు” వర్ణకం చేరిన విశేషణాలు అయిదోరకం. ఊదా. వేవ్-ఊర్ (Er 14.158-65.8, 145-46), వేం-బళ్ళి (సై. 80.280-34.6, 972). ఈ విశేష కాలు బహువిరళంగా ఉండేవి. (6) ఆజంత విశేష్యంమీద అజాది విశేష్యానికి ముందు టుగాగమం కాగా ఏర్పడ్డ విశేషణం ఆరోరకం. ఉదా. ఇరుకు-ట్_ఊరి (సె, 81.74-80.89-40;669). (7) విశేవ్య విశేషణ లక్షణాలు రెండూ కలవి వడోరకం. ఉదా. ఉరువు-పల్లి (పై 8.277.17, 466). (8) కేవలం విశేషణంగా మాతమే |పయోగింపబడేవి ఎనిమిదోరకం. ఉదా. చెళ్ ౫ చెరువ్ (భారతి 1.110-22.19-14, 815-410); చిట్ట్ ఏరు (JAHRS 5.5 1-56. 19, 768). (9) కియాపదాలుగా కూడా ఉండే ధాతుజ విశేషణాలు తొమ్మి దోరకం. ఉదా; (1) భూతకాలిక విశేషణాలు-ఇచ్చిన (9 27.226.28.4, 575600), ఉపే శ్నేంచిన (కౌొ,.వ, మం. 1.28.20, 898-984), (ii) తద్ధర్మార్థ కవిశేషణాలు 8 మను-వాణ్డు ( SII 10.5699.83,625-50 ): వ|క్రంబు రాదె3చు_వేర (పై. 85.5-6, 10). ఇక్క-డి 'రాదెంచు అనే రూపం గమనార్హం (1) వ్యతిరే కార్థక విశేషణాలు : పెటనిఒ=వారు (వై. 688.2-8, 8), కొలది లేని_కొట్టంబుల్ ఖారొతి. 5.192.11,848.49).
ఇవిగాక నామవాచకం మీద అగుధాతు భూతకాలిక విశేషణరూపం 'అయిని చేర్చి నిర్మించిన విశషణాత్మక పదబంధాలు చాలా విరళంగా కనిపిసాయి. ఉదా. ఉత్తమో త్త మున్ -అయిన (EI 97.281-84.4, 625-50). శాసనస్థ నిదర్శనాలను బట్టి ఈ పదబంధనిర్మాణం క్రీ. శ. ఏడో శతాబ్దిలో కడప మండలంటో ఆరంభమై, 8-10 శతాబ్దులమ ధ్యకొలంలో దక్షిణకోస్తాకు వ్యాపింది, పదకొండో శతాబ్దికి యావదాం|ధదేశంలో వాడుకలోకి వచ్చినట్టు తెలుస్తుంది.
8.40. అవ్యయాలు : మూడురకాల అవ్యయాలు శాసనభాషలో కనిపి సాయి. (1) విశేష్య పొతిపదిక కు “కొ అనే అసంపూర్ణ [కియా రూపాలు చేరి ఏర్పడ్డవి. ఇవి అసంఖథ్యాకం. (2) సర్వనామాలుగా భావించబ డేవి. ఉడా. ఇట్లు
(6)
ప్రి తెలుగు భాషా చరిత్ర
(= ఇట్ట, (ఆ, వ, 1941.42. వ 600-25), ఏమి (తౌ, లొ 1.168. 65.80, 892-922), అట్టు (గా. వ, మం. 1.228.414, 898984), (8 అవ్యయ (ప్రయోగంకల స్వతంత శబ్దాలు ఉదా. మటి (SII 6.585.1, 688-43), పిదప (పై. 4 922 2, 8), అర్థిన్ (కా, న, మం. 1.2.8.7, 898984), నెగి (వై, 10), మిజ్ఞక (51 80.280_84.14 972), పోలె '(థారతి, 5,618.8, 850), తొల్లి (రా, వ. నం. 25-29.5, 1065), పరువడి (పై 7). పీటిలో “మిజ్ఞక అనేది ఒకనాటి శమిణ్లు అనే (కియకు వ్యతి రేకార్థక Rata
8.41. క్రియలు : కియలు మూడువిధాలు : సామాన్య, సంకీర్ణ, సమస్త (క్రియలని,. ఏకధాతుకమైన “ఆగు వంటివి సామాన్య క్రియలు. ఇవన్నీ దేళ్యాలే. నామ్మపాతిపదికమీద (కియాకారక ప్రత్య యంచేరి ఏర్పడ్డ [కియలు సంకీర ర |కియలు. ఇవి దేశ్యాల్లోనూ, ఎరువుమాటల్లోను ఉన్నాయి. ఉదా, (1) దేశ్యాల్లో : కట్ట్- ఇకజఖ్చొ-(ఖారతి 5,478-84.4, 848), ముణజ్చ్-ఇల్-(తౌ, కొ. 1.168-65.58, 892. 922); (ii) ఎరువుమాటల్లో : అనుభవ్ -ఇంచు (ఫై, 22), (పవత్త్౯_ఇల్ట్.. (S11 10-28.2-8, 719- 20). సమ స్పకియలు కేవలం దేళ్యాలే. ఇవి విరళంగా కీ, శ. ఎనిమిదో శతాబ్దినుంచీ కనిపిస్తుండేవి. వీటిలో (కియా పాతిపదిక మీద మరో [కియాపదాంళ ంచేరి ప్రత్యేకార్థాలనిచ్చేవి, అస్వతం[త నామధాతువుమీద అనుబంధ, కియచేరి . 'ఏర్పడ్డవి, అని రెండురకోలున్నాయి. మొదటిరకం సమస్త [క్రియలకు ఆయా అర్థాల్లో కొన్ని ఉదాహరణ లివి: (1) వ ర్తమానార్థకం : ఏళుచ్ ఉన (El 11 387. 47.9, 72 ర్); (ii) భవిష్యదర్థకం: నడపం= గల (SII 4.1015.18, 1084): (iii) ఆత్మార్థకం * అటీసి-కొన్న (త, కొ, 1.168-65,71.72, 892-922) ; (iv) అనుజ్ఞార్థకం: మణం-జనదు (పై- 70. 71); (v) ఆధిక్యార్థకం: రాఒదెంచు (SII 10- రిక 5,10); (vi) కర్మణ్యర్థకం: కట్టబడిన (పై. 629.56, 825), (vii) నిశ్చయార్థకం : రక్షిమ్పను. వలయన్ (తౌ. కొ, 1.168-65.49, 892922), ఇక రెండోరకం సమస్త [క్రియలు చే-కొని (ఖ్రారతి 5.618.8, 897) వంటివి,
8.42. అకర్మక సకర్యకాలు + ఆకర్మక |కియధాతువుమీద “_చు'పత్య యంచేరిగాని, “-ఇంచుి (పత్యయంచేరిగాని సకర్మక। కియలు ఏర్పడతాయి, అకర్మకధాత్యంతంలోని '_చుి వగా మారినప్పుడుకూడా సకర్మక। క్రియ లేర్పడ
పాదీనాంధం : కాసనభాషా పరిణామం 88
తాయి. ఉదా. (i) అ. కి.ధా. + చు; చెతి-చిన (త, ళొ,1.168-66. 75-58), 892-922), ఈ మార్పుజరిగేటప్పుడు ధాతుగత డకారం ఆకారంగా మారేది. ఇది కీ. శ. ఎనిమిదో శతాబ్దినుంచీ కనిపిస్తున్నది. (1) అ. (క్రి. ధా. =చుు-పుః చమ్ -పిన (El 27.284.86.20, 625. 60), ఈ మార్పు జరిగేటప్పుడు ధాతు గతచకారానికి నకారం ఆదేశ మవుతుంది. (11) ఆ.క.ధా. - ఇంచు; రాఎవ్- ఇంచి (తౌ, కొ, 1, 168- -65, 26 892-922).
లీ.4కి. _పేరణార్థకాలు ; (పేర ణార్భక క్రియలు రెండు విధాల ఏర్పడేవి : (1) సకర్మకధాతువుకు -ఇంచు (పత్యయంబేరిగాని_ [ఉదా. కట్ట్ -ఇజ్బీ (భారతి ఛ.478.04.4,848), కావ్ -ఇజ్బి (50 80.89_71.4, 699-700) ], సకర్మక ధాతుగతమైన చకారానికి పకారాదేశంవచ్చిగాని [ ఊదా. కుడి-పిన (పై. 27 220 81.6 685-50). పం-పు (పై. 211-25.7-8, 575-600) ]. ఈమార్పులు జరిగేటప్పుడు పకారానికిముందు నకారం ఆదేశం కావటమో (ఉదా. చొచ్-చుూ చొన్-పు), ధాతుగతచకారానికి ముందున్న నకారం మకారంగా మారటమో (ఉదా. పన్-చు౫ పమ్-పు) జరిగేవి.
8.44. _పొతిపదికల పర్యాయరూపత : పదమధ్యాసంధి : కాలార్థక (ప్రత్యయాలు చేరేటప్పుడు కియా పాతిపదికల స్వరూపాల్లో కొన్ని రకాలమార్పులు వచ్చేవి. ఆవి పదమధ్యసంధులే అయినా |ప్రాతిపదికల పర్యాయరూపత ఒకేచోట నిరూపించటంలో లాఘవ ముంది. కొబిట్టి సంధీ [పకరణంలోకాక వీటిని ఇక్కడే వివరిస్తున్నాం. ఈలాంటి మార్పులు ముఖ్యంగా ఎనిమిదిరకాలు. (1) భూతకాలిక [పత్యయాలై న ఇ,ఎలు గాని చేదర్థక _పత్యయగత మైన ఇకారంగాని చేరినప్పుడు ధాతుగతయకారం సకారంగా మారేది. ఉదా. కేస్.ఇ (పై. 80.69-71.5, ' 699-700), ఆజిస్-ఇన (51 10.699.26, 626-50), కేస్-ఇరి (పై 47.2,7), |వాస్-ఐఏ (పై. 699.22,625._50), విడిన్-ఇన (బా న. ముం, 1 2.8.16, 898-984). (2) ధాతుగతమైన ఊకారం ఇకారంగాను, ఇకారం అకారంగాను (ప్రత్యయాదినున్న ఇ,ఎ,ల ముందు బహుళంగా మారేవి. ఉదా. (ష)-ఉనా౫9 : కుడిప్-ఇన (El 27.280-.31.6, 625-50), ఫొడిచ్ -ఇ ( SII 1028.5, 719-20 ), ఉడిచ్-ఎ ( ఖారతి 5,618.7, 897 ), చెటిచ్ - ఇనను (త, ల. 1.1608.05.5=-58, 892.922). ఈ మార్పుజరగని రూపాలు లేకపోలేదు. ఉదా. పొడుచ్-ఇ (Si 10.682.8, 725-76). (ii)
ఇ>అః కొలచ్-ఇ (ప్రై. 6,250.7, 74298), నడప్-ఇన (పై. 10.605. 15,8), కదప్-ఐనను (EI 80.280.84.14, 972). (8) డ్వితీయాక్షరగత మెన ఊనికలేని అచ్చులు లోపించటమో చ్యుతం కావటమో జరిగేది. ఉదా. నిల్స్-& \ SII 6.585.1, 688-68 ) నిల్ప్-ఎ ( NT 1.287 4: 650), పల్. - ఇన ( క 27280 831.7, 625-60 ), నిల్స్ - ఇరి (SI 10. 800.8=4, 8), నిల్ = ఇనం (£7 11.887-47.29, 725). (4) (పత్య యాది ఇ, ఎ,ల ముందున్న ధాతుగతవకారం యకారంగా మారేది. ఉదా. పో-యె/ పోయ్-ఎ. (పై. 24.188.981.11, 825), పోయ్-ఇన (S11 6.102 28.24, 1006). (5) తుమర్థక (పార్థనాద్యర్థక (ప్రత్యయాలు చేరినపుడు ధాతు గతమైన అద్విరుక్త హల్లుకు ముందున్న అచ్చుదీర్ణ ంగాను, ద్విరుక్త హల్లుకు ముందున్న ఆచ్చు[హస్యంగాను, పర్యాయరూపత పొందేవి. ఉదా కొ-థ-_మ్మ్ (తౌ. బా 1.168-65.82, 892,922 ), పో-P_మ్ (NI 1,245.5. 10), పొయ్య్.అ ( SII 5.71.89. 1099 ), వీటిలోని “పోము” అవ్యాకృత: రూపమై “పొమ్ము” సాధురూపంగా నిలిచింది; “పోయి సాధురూపమై “పొయ్య” అసాధువై పోయింది. (6) తుమర్గక (ప్రత్యయం ముందున్న భాతుగతచకారం: వకారంగా మారేది. ఉదా. కావ్-ఆన్ (తౌ, లా. 1.168.65 78.74, 892-922). (7) “రఈ'ధాతు తుమర్థకరూపం “ఈయ్ అన్ (పై. 44) అని కనిపిస్తుంది. (పత్యయాచ్చుముందు యడాగమం జరిగిందన్నమాట. (8) |పత్యయాద్యచ్చు, లోపించటంవల్ట (పాతిపదిక స్వరూపంలో వర్ణసమీక రణం జరిగి మార్పు వచ్చేది. ఇది రెండురకాలు (i) మన్ _న (పె. 74ీ)వంటి రూపాల్లో పురోగామిసమీకరణమూ: ఇడ్జ్ -ఆ (కా.వ,ముం., 1.28.41, 898-984), ఉన్న్-ఆ (ఖారతి 5.618, 12,. 897), కొణ్ళ్-ఆ (Si 10.611.2.8) వంటి రూపాల్లో తిరోగామిసమీకరణమూ- కనివిస్తాయి.
రి.45. భూతకాలిక నమాప క్రియ : భూతకాలిక సమాపక । క్రియలకు ముఖ్యంగా రెండువర్గాల (ప్రత్యయాలు చేరేవి, వాటిలో మొదటివర్గానికి చెందినవి “ఇ, ఇతి, ఇన్, ఫె’ అనే సపదాంళాలు. అందులో మొదటి రెండూ హలాది పురుష [పత్యయాలకు ముందురాగా, మూడోది ఆజాది పురుష (ప్రత్యయాలకు ముందు" వచ్చేది. నాలుగోది ధాత్యంత యకారానికి పురుష పత్యయానికీ మధ్య మాత్రమే వచ్చేది. ఉదా. ఇచ్ప-ఇ-రి ( పె. 599.80.81, 62-50 ఏ), ఇచ్చ్-ఇతి.రి,
1పాచీనాం ధం ; శాసన భాషా పరిణామం 85
AR 288/1949-5.8, 8), ఇచ్చ్-ఇతి-మి (S11 10-10-129, 1078), ఇచ్చ్-ఇన్-ఆణ్ఞు ( AR77/1956-57 14.15,1098 ), ఐ-P-5 (SI 6.102 85, 1006). పైవాటిలో “ఇ' మధ్యమపురుష మహన్మహతీ బహు వచనాలకు ముందువచ్చేది. _ఇతి- ఉత్తమ మధ్యమ పురుషల ఏకబహువచనాలకు ముందు వచ్చేది రెండోవస్గానకి చెందిన _పత్యయాలు 'ఇయె (న్) ఎ(న్ -ఉ)” అనేవి పథమ పురుషైకవచనంలోను, ప్రథమ పురుషలోని ఆమహదృహువచనానికి ముందూ వచ్చేవి. ఉదా : - ఇయె(న్) : పడ్ -ఇయె (పై. 641.6, 8), పడ్- ఇయెన్ (పై. 682 8,725-75) : ఐ=: నిల్స్=ఎ (NZ 1.287.4,650); ఏన్-:నిల్స్-ఎన్ (ఖారతి 5.818 12,897), కట్స్ -ఎను (పై . 478-84. 7,848). =ఎన్ _ [ప్రత్యయం బహుశా -(అ్ర)న్ అనే పురుషవాచక (పత్యయంతో కలిసీ ఏర్పడ్డ సంస కృ సపదాంశం కావచ్చు.
8.46 క్రవదర్థకం : -ఇన, -న, పత్యయాలు _క్రవదర్థంలో వచ్చే సపదాంశాలు. వాలంతధాతువులమీద సాధారణంగా నిలిచే (పత్యయగత ఇకారం ఛాతుగతయకారం తర్వాత నిత్యంగా లోపించేది. [పత్యయాచ్చు లోపించిన సందర్భాల్లో వర్ణసమీకరణ వల్ల వచ్చేకొన్ని మార్పులను ఇంతకుముందే సూచించాం (§848). ఉదా :- ఇచ్చ్-ఇన (౩2 271.225-29.4, 576-600 ), అయ్-న( పై. 24 188-౪8.5, 8251,ఇడ్-అ(లా.వ,మం.1 2-8 41,898-984).
8.47. క్వార్ధతం : కాార్థకంలో =ఇ పత యంవచ్చేది. ధాతుగతయకారం తర్వాతమాతం దానికి పాక్షికలోపం కిలిగేది. ఉదా. ఆయ్-ఇ (El 29 160-64.8, 680), ఆయ్ - @ (కొ, వ. మం, 1.2-8-27, 898-934). అముతే క్రీ. శ. ఎనిమిది తొమ్మిది శతాబ్దుళో కనిపించే పొడిచ్చి ( 517 10,614. 1,8), పొడుచి (వై. 8ి2.8,725.75), పొడుచ్చి (పై. 626.4, 8482-82) అనే రూపాలు ఆధారంగా మూల;దావిడ భూతకాలిక పత్యయం “*-చి అప్పటికింకా నిలిచిఉందేమోనన్న సందేహం కలుగుతుంది. *పడిమె.* పడె అనే భావితరూపా అకు బదులుగా శాసనాల్లో పడి-చె (మై. 629.9,885) వంటి రూపాలు కనిపించటం ఈ సందేహన్ని దృఢపరున్తున్నది. ఈ గూ పాలన్నీ రాయవలసీమ దక్షిణ పాంతల్లోనే ఉండటం మరో విశేషం. -
8.48 తద్ధర్మార్థ క సమాపక (క్రియ : తద్ధర్మార్థక సమాపక్మకియలు రెండు శకాల నిర్మాణఎతో కనిపిస్తాయి ; పుకుషటోధక (పక్యయాలున్నవీ, లేనివీ.
86 : తెలుగు భాషా చరిత
ణే
(1). పురుష ప్రత్యయాలున్న వాటిలో “-తు. _దు, -డు, -@_' అనేసపదాంళాలు తద్ధర్మార్థక (పత్యయాలు. ధాత్యంతణకారం తర్వాత డాదిసపదాంశమూ, నకారం' తర్వాత తాదిసపదాంశమూ వచ్చేవి. ధాత్వంతాచ్చు తర్వాత దాది సపదాంశం కని పిస్తుంది. 'కలి అనే అసంపూర్ణ [కియమీద కూన్యసపదాంశం వస్తుంది. ఉదా. కొణ్-డు-మ్ (నేటి “కొందుము'కు పర్యాయరూపం) (తౌ. లా. 1 168... 65.84, 892-922), కొణ్-డ్-లు ( SI 10.638.4 8 ), కాన్-తు-రు. (రా. వ, నం. 187-89.20, 1018). ఉణు.-దు-రు (వై. 28), కల= (€-ర్ తొ, లా. 1.168.665.72, 892-922), కళా-[€-త్ (EI 80.12.26.8). కల. వారునుంచి *కలారు అర్వాచీన కాలంలో ఏర్పడ్డదన్న సంప్రదాయవ్యాక ర్రల ఊహ. సరికాదని, కలరు కలారులు అన్యోన్యం పరిమాణాత్మక రూ పాంతరాలని [గహిం: చాలి (2) పురుష |పత్యయాలులేని తద్ధర్మార్థకసమాపక[కియలలో _ఊ(న్) అనే అర్థక _పత్యయం కనిపిస్తుంది. ఉదాః-అగ్ -ఉ (వై, 27,228-229.8. 600-265), వలయ్. ఉం (త. శ. 1.168.65 80-81. 892-922).
8.49. త గ్రర్మార్థక విశేషణం : తద్ధర్మార్థక విశేషణ |పత్యయాలు రెండు, రకాలు: '_ఉ(న్)-,-్ర.'లు ఒకరకం; *ఎడి,-ఎడు, -ఏ, - ఏట్టిలు రెండోగకం. ఉదా. (1) పంవ్-ఊ (EZ 27-221-26.7-8, 575.600), తెచ్చ్-ఉన్ (S11 4.1015.11. 1084), అన్-® (ఆం. ప. 1941-42.5,600-25), కo-P ( SI16.585.11. 68£-638 ), వబ్జ్-ఎడి (వై. 4.1015.11, 1084), ఏక్. ఎడు (గా. వ, మం, 128.80, 895-984). అ-ఏ (అయ్యే అనటానికి బదులు తప్పుగా, వ 4. 1059.16%, 1100 ఆప్-ఏిట్టి (*అనేటి ఆనటానికిబదులు తప్పుగా, పై. 6 586.8, 1074). చివరి రెండు రూపాలనూ* గమనించేది.
తి ర0 విధ్యర్థకం : నడుపునది (సై. 5.1144.7. 1069) అనే. విధ్యర్థకరూపం ఒక్కటే. లభించింది. ఇది ధాతుజవిశేషణంగా, విశేష్యాలకు ముందు వచ్చినప్పుడు విశేషణంగా. గయాపదంగా, కూడా భావించదగ్గ ది, నిర్మాణ. [కమాన్నిబట్టి దీన్ని పురువష|త్రయం చేంన తద్ధర్మార్థక సమాపక | కియగా పరిగణించ వచ్చు. కాని ఆ |క్రియారూపానికి దీనికిలాగా విధ్యర్థంలేదు. -ఆది అనేదాన్ని నిర్దేశ సర్వనామ |పత్యయమని భావించవచ్చుగాని దీనికి పుధుషబోధకత్యంలేదు. పథమ. మధ్యమ పురుషల్లో రెండు వచనాల్లోనూ ఇది ఒకే రూపంలో ఉంటుంది. శానీ
(పాచీనాం| ధం : శాసనభాషాపరిణామం 87
ఉత్తమ పురుష రెండువచనా ల్లోనూ దీనికి |పయోగంలేదు. *“ఉన్-అఆది' అనే [పత్యయాలద్వారా విధ్యర్థ మిచ్చే [కియా పదంగా వర్ణించవచ్చు. అందువల్ల దీని నిర్మాణ సంక్షిష్టతను ఏదో ఒకవిధంగానే వర్ణించటం సరికాదు. దీనికి ఆధునిక రూపం నడిపేది
తీ.51. చేదాద్యర్థకం ' _ఇనన్, నను అనేవి చేదాద్యర్థక (పత్యయాలు, ఎనను లోని చివరి ఉకారం ఆపదాంళ మనవచ్చు. ధాత్యంతయకారం మీది (ప్రత్య యాది ఇకారం లోపిస్తుంది. కొన్ని సమయాల్లో ఈ (పత్యయాద్యచ్చు లోపించి వర్ణసమీక రణం జరిగినందువల్ల పదమధ్యసంధి కలుగుతుంది. ఉదా! కట్ట్-ఇనన్ (వె. 10.599 80, 625-౬౯0), కొణ్ ఆనీ (పై, 631.8, 0/10) ఆయ్..ననుం (తౌ. కొ, 1.16965. 84-85,892-922).
తి.58. |పార్థనాద్యర్థకం : [పాతిపడిక పురుష పత్యయాలమధ్య ఏ ప్రత్య యమూ చేరకుండనే (పార్థనార్థక క్రియరూపమేర్చడుతుంది, ఆలాంటి సమయాల్లో ధాతుగతదీర్దాచ్చుమీద అద్విరుక్త హల్టుగాని, |హస్వ్యాచ్చుమీద ద్విరుక హల్చుగాని నిత్యంగా రావటం కద్దు. ఉదా కోత. మ్మ్ (మె మె .82), మను_థు_ము (పై. 87), ఫో_రు=మ్ (NI 1.246.5, 10).
తి.5లి. తుమర్ధకం : -అ(న్), -అంగ మొదలైన సపదాంశాలు తుమ రంలో ధాతువులమీద న. (0)గ అన్నది “కా "ఆనే ఆసంపూర్ణ క్రియా రూపమే. ఇది ఉన్నా లేకపోయినా అర్జలో పంగాని భేదంకాని, లేదుకాబట్టి దీన్ని అంకాభాసంగానే పరిగణించాలి. ఉదా. ఏక్=అన్ ( EI 27.221-25 5, 575-600), |పవత్తి కాల్డ్ -ఆ ( SI] 10 28.2.8, 719-20 ౧౩ ఓప్ప్-ఆఅంగ (ఖారతి 5,478.94, 8-4 848), నాలు ( రా, వ, నం. 25-.289.7, 1095 ). చివరిపదం *అనం అనే [కియారూపంలో వర్ణవ్యత్యయంవచ్చినందు వల్ల ఏర్పడ్డది. (పాతిపదికాంత దీర్జాచ్చుమీది (పత్యయాది అకారం లోపించింది.
లీ.54. శ తర్గకం ; శ తర్థంలో ధాతువుమీద చు పత్యయం వచ్చేది. ఉదా. ఏళు_చు (Er27.281-84. 5-6, 625.650). శ త్రర్థక [కియారూపా నికి ఉండు ధాతురూపాలను అనుబంధించి వర్త మానకాలిక [కియలను నిర్మించే వారు, వృత్తవర్తి ష్యమాణ (కియకూపాలు తెలుగులో డొంకతిరుగుండు నిర్మాణం వల్లనే ఏర్బడుత్తాయి.
88 తెలుగు భాషా చరిత
తి. ర్ర్. వ్యతిరేకార్థక (కియారూపొలు : తద్ధర్మార్థక సమాపక |కియకు వ్యతిరేకరూపం ధాతువుమీద _(అ)దు అనే [పత్యయాన్ని చేర్చటంవల్ల ఏర్పడేది. [పత్యయాది అకారం హలంతధాతువులమీద నిలిచి అజంతధాతువులమీద నిత్యంగా లోపించేది. ఉదా. చన్-ఆదు (త, ౯. 1.168.66,71, 892-922), లే_దు (EI 80.280-84.18, 972). ధాతువుకు -(అని ప్రత్యయంచేరగా వ్యతి రేకార్థక విశేషణాలు ఏర్ప డేవి, ఉదా. పెట్ ఆని (శపెట్టని-కి బదులు తప్పుగా, వ 10.683 88,8), లేని (ఖారోతి 5.702, 10,848.49). వ్యతిరేకకా్యర్గక క్రియలు ధాతువుకు =(ఆ)క [పత్యయంచేరి ఏర్పడేవి. ఉదా. ఓప్-= అక (త, లా. 1.168 65.74, 892-922). లే-క్ (పై. 8-4). వై మూడురకాల వ్యతిరేక కియల్లోనూ (పత్యయాది అకారం హలంతధాతువుల తరవాత నిలిచి ఆజంతాల మీద నిత్యంగా లోపించేది. ఈ లక్షణం సపదాంశాల పరిపూరకపవృతి కి చిహ్మమేగాని (ప్రత్య యాద్యకారం వ్యతిరేకార్థక ంకాదని సూచించదు. అయితే సం|పదాయ వ్యాకర్తలు (వా.వ్వా, 8.92,87;89:47; ముఖ్యంగా 20) ఈ అకారాన్ని ఎందుచేతనో ఆలా భావించలేదు,
కి.56. వర్మ మాన్మకియ : శ తర్థక [క్రియలకు ఉండు ధాతురూపాలను చేర్చి వర్తమానకియలను డొంకతిరుగుడుగా నిర్మించేవాగు.ఉదా. ఏళుచ్ -ఉన్టి(E! 11.887-47.9,725), చేయచ్ - ఉన్న (ఆ. ళా, 1.168-665.15.16,892_ 922), వాద్దికలుచున్ _ఉణ్ణు (శేవర్ధిలుచుండు -కు బదులు తప్పుగా, (తిలింగ రవి తోత్గావ నంబిత $852=64. వల, 991).
లీ.57. భవిష్య(త్కియ : ధాతువు తుమర్ధక రూపాన్ని ప్రాతిపదికగా తీసుకొని దానిమీద అసంపూర్ణ[కియ అయిన “కలిను చేర్చి భవిష్యత్కాల |కియ అను డొంకతిరుగుడుగా నిర్మించేవారు. ధాతుగత దుతం తరవాత 'కలినిత్యంగా “గలిగా మారేది. ఈరకం [క్రియలు క్రీ.శ. పదకొండో శతాబ్ది శాసనాల్గోమాతమే లభించాయి. ఉదా. ఓయం-గల (SII 4. 1009.8-8,1092), పొయ్య-గల (పె. 5.71 8-9, 1099), |పతిపాలింపం-గల (పై. 6.109.17, 1016). "కలి స్వతం[త |క్రియగాకూడా శాసనాల్లో కనిపిస్తుంది. ఉదా. కల-యంతకును (27 4.814-18,22, 1075-76).
శీ.రర. ఉత్తమ పురుష : ఉత్తమపురుష ఏకవచన [క్రియలు శాసనాల్లో లభ్యపడలేదు. “_మి/-ము ఆనే సపదాంశాలతోటి బహువచనరూపాలు దొరికాయి.
(ప్రొచీనాంధం : శాసన భాషాపరిణామం 89
ఉదా కోణ్-మ్ (తౌ. రొ. 1.168-65.84, 892-922), ఇచ్చితి_మి (511 10.10.12, 1078), పరిహరించ్చితి-మి (పై. 651.15 -16, 1091-92). “_మి/-ముల రూపం [పత్యయాంతాచ్చుతో వ్యవస్థితమై ఉంటుంది; _-ఇతి- తరవాత ఎమి గాను, -డు-/-*దు-ల తరవాత -ము- గాను కనివిస్తుంది.
లీ.59. మధ్యమవురుష : |పార్థనార్థక కియరూపాల్లో మాతమే మధ్యమ పురుష ఏకవచన |పత్యయం లభించింది. ఉదా. కొమ్-మ్ (తౌ.ళా. 1.168.65.82, 892.922), పో-మ్ (N17 1,246.5, 10), బహువచనరూపం ఒక్కటే దొరి కింది, ఉదా. ఇచ్చితింరి (AR 288/1949-50.8,8).
8.60. (పథమపురుష * లింగభేదంమీద ఆధారపడి [పథమపురుషలో “భిన్న ప్రత్యయాలు కనిపిస్తాయి. ఏకవచనంలో మహదమహద్భేదంతోనూ బహు వచనంలో [పాణివాచక అపాణివాచక భేదంతోనూ వురుషభేదక (ప్రత్యయాలు దొరుకుతున్నాయి. విశేష్యాల్లో కనిపించే ఈఅన్వయం క్రియల్లోకూడా కనిపిస్తుంది, మహాదేకవచనంలో _(ఆ)ణ్జు అనే పదాంశం కనిపిస్తుంది. ఉదా. కల-ణ్ఞు ((తలింగో “రజతోత్సవ నంబిక్ కి52.64.831, 991), ఇచ్చిన్ -ఆణ్ఞు (AR 77[1956-57, 14.15, 1096). వీటిలోని రెండోరూపం కావ్యభాషలో క్రీ.శ. పదమూడో శతాబ్ది నుంచి మా|తమే కనిపిస్తుంది. * ఇచ్చినవాణ్లు నుంచి ఈరూపం ఏర్పడటం కీ. న పదకొండో శతాబ్దిలో గోదావరీమండలంలో ఆరంభ మైనట్టు తోస్తుంది. అఆమహదేక వచనంలో “అది, ఏదు దు అనే సపదాంళాలు కనిపిస్తున్నాయి. ఉదా. ఇచ్చిన్ అది a S11 10.599.16 625-650 0౩ చన్-ఆదు (త, కా, 1.168-65.71, 892.922), లేదు (EI ఏ0.230-84. 18, 972), కల- 'యది (SII 10.647.88, 1097). ఇకారయుత సపదాంశం వ్యతిరేక క్రియ ల్లోను, ఉకారయుతం తద్ధర్మవిశేషణాల్లోను పరిపూరక [పవృ త్తిలో ఉన్నాయి. “అజంత [పాతిపదికమీది (పత్యయాద్యచ్చు నిత్యంగా లోవిస్తుంది. [పాతిపదికాంతం లోని అచ్చుతరవాత యడాగమం (కావ్యభాషలో లాగా) రావడంకూడా కద్దు.
మహన్మహతీబహువచనంలోని “_రి/-ర' అనీ సపదాంశాలు పరిపూరక (ప్రవృత్తిలో ఉన్నాయి. |పాతిపదిక చివరి ఇకారం తరవాత రి ఇతర[తా -రు “పురుష ప్రత్యయాలుగా కనిపిస్తాయి. ఉదా. కేసి రి(పై. 47.2,7) కొజ్స్_లు పై. €98.4,8), తాగి=రి (EI 8837.47.19, 725), కలఎర్ (త, కా, 1.163
90 తెలుగు భాషా చరిత్ర
65.71-72, 892 922). పోదురు (AR 890/1982-83.89, 1081), పోవుదురు పై. 18-19). 'కొజ్బు'లోని శకటరేఫ సంధికారణంగా . ఏర్పడ్డది. ఆ
అ పాణివాచక బహువచన రూపం ఒకటి మాత్రమే దొరికింది. ఉదా. ఇచ్చిన-వి (S11 10.12.9, 1087).
8.61. ఏవార్థకం : ఏవార్థకంగా -ఆ[పత్యయం మాతమే కనిపిస్తుంది. ఉదా. పాఅక్-ఆ (AR 892/1904.9..10, 576-600), చిర్చలి-య (Er 27.281-84.56, 626-50 ). అజంత |పాతిపదికమీద యడాగమం. రావటం గమనార్హ ౧. ఈ (ప్రత్యయాన్ని పునరుక్తంగా (పయోగించటం కూడా అత్యంత విరళంగా ఉండేది. ఉదా. తాన్-అ-య (తౌ, కొ, 1.168-65.42,392- 92). ఈ లక్షణం కావ్యభాషలోనే నిలిచింది.
3.62. నందేహాద్యర్థకం : అనిశృయ, సందేహార్థాలను సూచించే (ప్రత్యయం. “(య్ ఏని(య/న్స్'. ఉదా. కలర్ -వనియు (వై.?2.78), ఎవ్వి-యేనిన్ (పై. 54-55), ఎవ్వాండి-ఏని (511 10.4.12,1008). -ఏని దుతమా కళా అనే విషయంమీద సం పదాయపండితులు తీవచర్చలు జరిపారు (వా. వ్యా, 2,9;8.41,119; సోమయాజి 1948, పే. 807, 491, 5528-54. [క్రీ శ. 9/10 శతాద్దినాటి ఒకేశాసనంలో రెండురకాల రూపాలూ కనిపిస్తున్నాయి(చూ.పై.). [దుతరహితరూపమే |ప్రాబీనమైనడి. ఆనుచితవిభాగంవల్ణ దీనికే “నేని అనే రూపాం తరం కలిగిందని (సోమయోజా, 1948, 807), వాస్తవానికి నేని” అనేదే మొదటి. రూపమని పండితులు నిర్ణయించుకొని కొన్ని సమయాల్లో పురాతన కావ్య|పయో గాలను కూడా దిద్దివేశారు. కాని “నేని అని వ్యాకరించదగ్గ సందర్భమేదీ శాసన భాషలో తటస్థ పడలేదు.
తి.63. సముచ్చయం : సముచ్చయార్థక పదాంశం శాసనభాషలో విశే ష్యాలమీద, [కియలమీద, సందెహాద్యర్థక [పత్యయంమీద, సముచ్చయార్థాన్నే ఇచ్చే ఆవ్యయంమీద కూడా బహురూపాలతో వస్తుంది. ఉదా. (i) విశేష్యాలమీద న్డ్ అన్నియు- (వై .8.555.4, 688.68) ,కళాకణ్డుగ్ -ఉమ్( పై .594.9-10.641), గుళ్ళు-వు (NI 8.115265), నాలు-=ను (AR 182/1983-84, pt JI p. 41.2.8, ఇకో టి-యి (ఖారతి 1948, 270-90 869-75.66-66, 892 922). గుడి. యిని (EI 80.250=84. 8, 972), గుడింయింని (SIE
(పాచీనాం్య ధం : కాసనభాషా పరిణామం ర్ట
6.586.7,1074); గావుండా-ను (AR 469/1916.5, 972) _దేవొనొజ్జలక్ -ఊ' JAHRS 1.81-85.4 10), ఎప్పుడ్ - ఊను ( SII 10.4.8, 1008), నవి యునుం (ఫై. 4.1016 5, 1087); (11) |కియలమీద : ఐ-యుము (ఖారోతి 23.182.80.14, 641); (1 సందేహాద్యర్థకం మీద ; కలరేనియ (తౌ, లొ, 1.168-65.72-78, 892-922); (iv) అవ్యయాలమీద : మణి-యు (పై. 54), మటి-యును (37 80.280-84.10,972). వీటిలో-'ఉము' అనే సపదాంశం పాచీనతమం. ఇది -“ఉను'గా మారటం కీ. శ. ఏడోళతాబ్దిలో ఆరంభమయింది. ఏడు, ఎనిమిది, తొమ్మిది శతాబ్దులో మాతమే దీనికి -“'ఉవు” అనే రూపాంతరం మాండలికంగా ఉండేది. హలంత పదాలమీద పత్యయగతమెన “_మ్కు-నుు అనే భాగాలు 7-11 శతాబ్దుల మధ్య వై కల్పికంగా లోవించేవి. ఆదేకాలంలో అజంత. పదాలమీద ఈ|ప్రత్యయానికి ముందు యడాగమం వస్తుండేది. దీర్దాచ్చుగల “ఊఊ, _ఊను' లాంటి సపదాంళాలు నేటి రూపాలకు పూర్వరూపాలు. “యీ అనే సపదాంశం తీరాం[ధంలో 9/[10-11 క తాద్దాలమధ్య మాండలికంగా వాడుక లో ఉండేది. -'యింసి” అనేది డీ. శ పందొమ్మిదో శణాలబ్ది వ్యవవారంలోని ఇన్ని i అనే రూపానికి పూర్ణరూపం.
8,64. తద్దిత ప్రత్యయాలు : నిష్పాదకపత్యయాలు రెండు రకాలు : కృతృత్యయాలు, తద్ధిత (పత్యయాోలు అని, చెరిఏడు_పత్యయాలనుశాసనభాష నుంచి. వ్యాక రించ వచ్చు. “_(అ)క,-ఇక, ఆరక (ము), -కొటు, _గార్,-పల. -ఆు అనే. తద్దిత పత్యయాలను విస్పష్టంగా పేరో వచ్చు. (i) “చేసేవాడు ఆనే అర్థంలో -(ఆ)రి ప్రత్యయం కనిపిస్తుంది. ఉదా, తల-వ్ -అరి (El 20.1-7,21.61-T1 B. 2.4,8,), కమ్మ్-అరి (పై. 27.294_86.21, 625-60), పూజా-రి (AR 283/1949-60.8,8), పురంవ్ అరి (SII 5.1058.4, 1084). (పాతిపదిక చివరి (హన్వాచ్చుమీద అగమాత్మకవకారం రావటం, దీర్హాచ్చుమీద [(పత్యయా' ద్యచ్చు లోపించటం గమనించాలి. (11) “స్వార్ధం"లో ఆ ఇక” [పత్యయంవచ్చేది. ఉదా. మాన (షై. 4.1014.2, 10868): మాన్-ఇక ( AR 400/1982-88- pt. II App. B.P. 66,9,1072), (iii) 'సమూహార్థం'లో “-ఇకము” వచ్చేది. ఉదా. రట్టడి (ఖారతి 6.796 10. 1028); రట్టడ్ -ఇకము (SII 4.1029.10, 1100), (iv) “కలవాడు” అనే అర్థంలో ఎకాజం-కాంరు" వచ్చేది. ఉదా. అంక -కొటజు' (పై 6.102 5-6, 1008),-నిబంధ -కాణు (వై. 10.12.16, 1087), (విత్తి-కాణ్
గిలి తెలుగు భాషా చరి[త
(AR 76/1056-57.10, 1086). ఇప్పటి'కాడు/-_గాడు" లకు ఇది పూర్వ రూపం. దీని [పాచీనరూ పం*కాన్స్ ఆయి వుంటుంది హల్పూర్యానునాసిక లోపాన్ని బట్టి ఇది కన్నడం నుంచి వచ్చిన ఎరువుమాట కావాలి. (౪) “చేసేవాడు” అనే అర్థంలోనే “_గార్' [ప్రత్యయం వచ్చేది. కజ్ళు-గార్-లు (EI. 80.6971 8, 699-700). “కాంస్యకారి శబ్దభవమైన ఈళబ్దింలోని [ప్రత్యయం కూడా ఆర్యభాషా భవమనే చెప్పాలి. “కాజు, కారుల” లోని రేఫభేదం ఇందుకు మంచి ఉపప త్తి. (vi) బహుశా దిగర్భంలో “పలి [ప్రత్యయం వచ్చి వుండవచ్చు, లోపు ఉదా. (SII 10. 651.18, 1090-91). లో-పల్-ఇ ((తిలింగ రజతోత్సవ నంబిక 852-64. 17.991'. డా-పల, వెల-పలవంటి మాటల్లో పోల్సి ఈ (పత్యయాన్ని వ్యాకరిం చటం జరిగింది (౪111) “స్వార్థం'లోనే “_జు* అనే అపదాంశం ఒకటి కనిపిస్తుంది. ఉదా. పొద-జు (52 6.847-61.90, 1011) పొదశబ్దంతో ఈ (పత్యయంవ ల వచ్చిన ఆర్థవిశేష మేమీ లేదు. బహుశా 'కూతు, కూతుటు” శబ్దాలు కూడా ఇలాం టివేనేమో.
తి.65. కృత్పత్యయాలు : కాసనాల్లోదొరికే [క్రియాపదాలతో మతమే పోల్చి చూ సే సె [కియాధాతువునుంచి ఏశేష్యాలను తయారుచేసే కృత్పత్యయాలు స లభిస్తున్నాయి. ఉదా. కూట్-అము-న (AR 75/1956-57.16, 1080), వాడ్ = ఇక-లు (సై. 16-117). డిగ్గ్-ఇలి (S17 5.1058.6, 1084), తో-ట-జ / పై 10.599.11, 625 50). నంజు-డ్-లు (వై. 4,10165.9,1084). తూట్-పు (భారతి 5.985-48.11, 676), కొల్ _-వు-నన్ (పై, 618-6, 897). ఈ పత్యయం వర్ణనాత్మకంగా వినిమాయక సపదాంశం. కాపుళ(N1 2.606-7.7,8) వంటి చోట్ల ధాత్యంత చకారస్థానంలొ వచ్చే పకారం కూడా వర్ణనాత్మకంగా వినిమాయక సపదాంశమే ఆయినా తులనాత్మకంగా కేవలం ఆదేశమే ఈ [పత్య యానికి ముందు మకారం ఆదేశం కావటం బహువిరళమైనా ఒక విశిష్టలక్షణమే.
8.66. న్గలనామ (పత్యయాలు : శాసనాల్లో దోరికిన భిన్న స్థల నామా లను మాగతమే సౌల్సి చూసినప్పుడు [ప్రముఖంగా 44 రకాల స్థల రామ ప్రత్యయాలు అభిస్తున్నాయి. ఆయా (పత్యయాలకున్న స సపదాంకాలను వివరించకుండా (1గంథ వి స్తరభీతి తప్పదు కాబట్టి) [పకృతి [ప్రత్యయ నిర్దేళంచేస్తూ ఒక్కొక్క. ఉదాహరణ మాత్రమే ఇస్తున్నాము: ఉదా. వుద్-అలి (57 27,244-51 ౨,725-75), మ్లావ్ -ఇండి (SII 6 504.4, 641), ఆ త్త్-ఇలి (శారోతి 12.86.96.18,709
|పాచీనాంధం ; కాసనభాషా పరిణామం 98
-46, పజ్బ్-ఊర్ (E16 315-19.24,284), కొడ్-ఇంకి (పై. 15.249-52. ql ర్5్4), కన్ట్-ఏఆు (వె. 81,74.80.29, (౧9), నిడుం-గట్ట (ఖారోతి Ls 189-46.15, 696-709), పులి-కల్లు ( IA 12.218 61, 9984-45 09 నిడు-గాడు (01 2.1914-15.28, 764.99), గారల-గుబ్జ (భారతి 15.97 -115 29, 946), కడా_-కుదురు (Er 15.2408-52. 17 ం5్ర్ఉ), కొల్లి .కుల్డు (వె, 6 3847.61.98, 1011). ఆతు-కూరు (వై. 91,74.80.29, 089), కాస్ట్ -కొన్ల (IA 9.102-8.7,5 ), తామర-కొలన్-ఇ (57 28.57-71.1086. 1022 -66) , ఓంగోడు ( పై. 15.249-52.17,554 ), నన్గి-గామ (1A 7.15. 10.54. ౪45-70). పరు-వి (El 3.277.14, 466), చెజ్ -చెరువ్ (భారతి 1.110_22.18-14, 895410), కారమి-చేడు (భారతి L.90.110.45,844 అరీరీ', నలూ-చేరి (SII 1.81.86.19, 194.842), పరివ-తుర్హ (భారతి 1.297 813.45, 715-20), ఆలు-తొతె (పై.1.110.22,10-11, 896-410), కసుం
ల (5116.250.5, 742-98), పశ్చింనాజ్జ్-ఇ (లారతి 28 182.86.5 641), కొణ్జ-నూర్ ఇ (SII 6.250.5, 742-98), విరి.పర (Er 6.84-49.10,284), పెణుక-పటజ్టు (నె. 15.249 52.17, 554) ఉరువు-పల్లి (పై. 8.277.17,466), గొల్లి -పల్డు (SII 4 1016 2, 1087), దూదు. పాక (£127.46.26,915-25), ఇలు- పాడ్ -ఉనుం ($1 10.85.8,10), మల్క--పోరము (El 5,181-84 38, 918-25", అమ్మల. పూణ్ణి ( భారతి. 15.97-115.47, 945 ) చెటు = వూరు. (TA 20.16-16.18;682 ), ఇన్-పుటోల్-ఇ (వ్యా, నం, 801-]10.1, 600-25), చేర -మజ్జలమ్బు-న (51110.681.6-7, 9/10),.సోర-మడి (టై.8629 825 0 గో _ మడువు ( TA 12.91-95.54, 946-70 09 "పెను = మణ్ణ ( JA RS 20.195-201-_7, 957 }» రావి-రేవు ( EI 4.198-98.20. 506 ). ఏజు=వ (వై +, 29. 160-648, 680), కూడా-వాడ (పై 17.884-37.8, 610), గణ.శాల (వై. 5,189-42.28, 945-70).
8.67. వ్యకి నామ (పత్యయాలు: వ్య క్రినామ |పత్యయాలు (పధానంగా ఆయిదు రకాలు ; పురుష, న్ర్రీ, ఉభయవాచకాలని, ' పునరుక్త, పూజ్యార్థకాలని. పురుషవాచక |పత్యయాలు మళ్ళీ అయిదు రకాలు : (1) మన్స్య్-అజ్ఞ (వె 17.88 4.87.11,810\, వినియ్-అజ్ఞ ( పె. 2.284.86.21.12, 625-500 )9 కామ్మ్-అన (527 6.250.7, 742-98), ఆత్త్-అన్న-య(57 80.280-84.7,
94 తెలుగు భాషా చరిత
972), (1) విజ్ట్-ఆప ( $71 6.250.7, 742-98 ), (11) మార్-అయ్య (NI 8.1162-6క్, 82,7), కొచ్చ్-ఇయ ( 5 827.2£9.0,4,600-28 ), కాజ్జ్- అయం-కు (517 6 150.4, 742-98), ఎత్-ఎయ (E17 18.569..60.12, 7482). వీటిలో ఇకారాది సపదాంశం గల రూపాలు పదకొండో శతాబ్దికిముందు బహు విరళంగాను పదకొండో శతాబ్దిలో ముఖ్యంగా గోదావరీ మండలంలో _ చాలాబహు
శంగాను కనిపిస్తాయి ఎకావాదివి కన్నడసీమకు దగ్గరలో ఉన్న తెలుగు పాంతాల్లో అధికాధికంగా ఉండేవి ; (పత్యయగత ఎకార _పభావంవల్ల [పతయాద్యచ్చుతాలవ్యీ 'కరణంబెంది ఉంటుంది. (iv) మబున్ద-పిడుకు (పై. 27.281_84.8, 625.50), మాట్ పిడుగు ( వై. 284-86.18.14, 62550 ) (v) అణ.=పోతు-లు (వ్యా. నం. 801_10.2, 600-25.)
సంస్కృత సమమైన “ఆంజా' (పత్యయంగల పదం ఒక్కటి మ్మాతమే ద్రీవాచక (పత్యయంతో దొరికింది. ఊదా, మేట్ == ఆంబా (EI 5.1 84 89.17.984-46).
శ్రీపురుషోభయవాచకాలయిన (ప్రత్యయాలు అయిదు మాతం లభించాయి, ఉదా, (1) పు. తాత్-అమ్మ (సై. 10-100-6.29,674y:. త్రీ. కుజ్ట్ _అమ్మ ( 50 10.600.12_18,8 ); వు. వేణ్ _ అబ్ _ ఒజన్గు ( El 27.240. &2.18-20,72ర్స : స్రీ. బిజ్జేక్ అవ్వ (JAHRS 20.195-201.8, 957); (iii) పు. దేవ్-అజ్జి (NI 1.245.4, 10) - స్రీ భూమ్ -అఆజ్జి-యును (S11 5.1083.6, 1098); (1) పు.పడ్-ఆలు (సై. 4.1286.4 1099 : న్ర్రీ.మన్మత్_ ఆజ (వై. 10.56.1,7); (౪) పు. కూచ-పోటి-కి ( EI27-242-44.12,750 )ః స్రీ. వసన్తి -పోతి (వై. 284-86.7,625-50 ). పెవాటిలోని '_ఆణ్లు-ఆప! (ప్రత్యయాలు రెండూ మూలదక్షిణ దావిడశబ్దంోఆశ్ /* ఆణ్ (= వ్య క్రి) నుంచి ఏర్పడ్డవి. శ్రీపురుషనామాలు రెంటిలోనూ పునరు క్ర (ప్రత్యయాలు కొన్ని సమ యాల్లో కనిపిస్తాయి. ఉదా. పు. విద్ద్-ఆమ్-ఆయ్య ( NI 128.4, 650 ) రిక్ _--ఆవ్-ఆయ్య ( SII 10.6 6.1048 J; శ్రీ మీన్ -వ్ఆ-అమ్మ (సై, §.12.6, 1074), షాంప్ -అక్ _అమ్మ-కు (వై. 1115.9, 1034). అయితే ఈ పద్ధతి బహు విరళంగా ఉండేది.
పూజ్యతను నూచించటానికి బహువచన లు (పత్యయాన్ని ఆధికంగా వాడే వారు. అదిగాక మరి నాలుగు (ప్రత్యయాలు శాసనాల్లో కనివిస్తాయి. వాటిలో
(పాచీనాం[ధం : కాసనభాషా పరిణామం ల్ర్ట్
చివరిది (- గారు/-వారు) ఇప్పటికి నిలిచింది. ఉదా. (1) జేయమ్-ఆయ్యరు (పె. 10.598.6, 926-650). ఇది తమిళంనుంచి ఎరువుగా వచ్చింది. (11) కణమ.- ఎయ్ -ఆరు (El 80 69. 71. 8, 699-700), ఇది *అవర్ శబ్దభవం కావచ్చు. (1) శేవణంకాలు (దై. 27.221-25.7,576-600), కుజ్జి-కాళ్డు (ప్రై. 225- 28.8, 575-600). “కుణ్ణిపాదాః' అనే సంస్కృతళ బ్దానికి ఇది ఎరువు అనువాద మనటం సంభావ్యం. (iv) పోతజ్యం-గార్ =ఇ (వె, 5. 1281. 29. 892-922), విట్టపరడ్డి-వార్ -ఇకి (571 6.250 .6.742-98). వీటిలో రెండోది అధిక పూజ్యతను సూచిస్తుంది.
8.68. పదజాలం : సం[పదాయవ్యాకరణాలు భాషలోని పదజాలాన్ని తత్సమ, తద్భవ, దేళ్యాలనే మూడు (పధానభాగాల కింద విభజించాయి. అవి ఇచ్చిన నిర్వ చనాలతో గాని వాటి విభజన |పణాశికతోగాని నిమిత్తం లేకుండా, తెలుగులోకి వచ్చిన ఎరువుమాటలూ వాటి పదాంశాలు తెలుగు వర్ణమాలలో మార్చు లేకుండా ఇమిడిపోతే తద్భవమనీ, లేక పోతే తత్సమమనీ, ఆరెండు రకాల పదాం శాలూ. కలిసీ ఏర్చడ్డపదం మి[శమపదమనీ ఇక్కడ పరిగణిస్తున్నాం. పూర్వ వ్యాకరణాలు (పాతిపదికనేగాని (ప్రత్యయాలను ఈ సందర్భంలో గణించలేదు. ఇక్కడ పదాంళశాలనుబట్టి విభజన జరుగుతుంది. ఆలెక్కున దేశ్యదే శ్యేతర పద జాలాన్ని పోల్చి చూస్తే తెలుగులో ఇమిడిపోయిన ఎరువు మాటలు క్రీ. శ. 6-10 శతాబ్దులమధ్య మొత్తం పదజాలంలో నూటికి 20-25 పాళ్ళు ఉండగా 10, 11 శతాబ్దులో నూటికి 50 పాళ్ళు అయినాయి. కావ్యభాషా (ప్రభావమే ఇందుకు ముఖ్య కారణం. ఎరువు మాటల్లో ఆత్యధికభాగం సంస్కృత (పాకృతాలనుండి వచ్చినవే.
సంస్కృతం నుంచి ఎరువుగా వచ్చిన మాటల్లో ముఖ్యంగా రెండు మార్పులు కనిపిస్తాయి : ఒకటిఆర్థవిపరిణామం, రెండు సంస్కృత వ్యాకరణ విరుద్ధత. ఉదా. (i) అర్థ విపరిణామానికి : వక్రమ్బు ( = అడ్డు, NI 1.287.2,650), కరణమ్ (= (గ్రామాధికారి. 511 10.645.49-50,1060), జీవితంబు (౫ జీతం, తౌ,ళా, 1.168-65.62-68, 892.922), నియోగముల్ ( = జిల్దాలు, SII 10.645. 56,1060) మొదలై నవి. (ii) వ్యాకరణ విరుద్ధతకు 2 ప్రధాని (పె. 4.1010.5, 1055), మనోవల్లభి, వనజనే తీ (EI 4.5814-18. 21,10756.76), ఉరమాల (SII 6.109.29,1076) మొదలై నవి.
06 తెలుగు భాషా చరిత
8.69. మ్మిశపదాలు : (కీ. శ. ఏడో శతాబ్టినుంచి “మిశ్ర సమాసాిలని, “వై రిపదా” లని, చెప్పబడే మి[ళపదాలు లభిసూనే ఉన్నాయి. వ్యాకరణాలు నిషే ధించినా ఈ పరిస్థితిలో మార్పులేదు. తత్సమదేశ్యాలతో ఏర్పడ్డ మ్మిశపదాలు సంఖ్యాధికంగా ఉండేవి, తద్భవదేశ్యాలు కలిసిన పవాటికన్నా సగానికి సగం తక్కువగా ఉండేవి. ఆయితే ఈ పదమి[ళణం కావ్యభాషలోనూ పద్యశాసనల్లోనూ అత్యల్పం; గద్యశాసనాల్లో అత్యధికం ఇది నాలుగు రకాలు. ఉదా. (1) దేశ్యతద్భృవ మి|శ్రణం; కణ్లసామి (EI రీ1.74-80.86, 669) , గొల్లపల్డు (SII 4.1016.2, 1087), మావ్య్వక్లగరుడణు (రా, వ. నం. 187-989. 7-8,1018), మొగమాడువ్ (కొ వ మం, 1.2.42, 888-98క. (11) దేశ్యతత్సమమి[శణం : ఆమృతపడి (NI 8.1072.17,1088), గణ్జ్లభైరవ (Si 10.647. 28-24,1097), జయ, మాడ (పై. 6.109.29,1076), పోర్ముఖరామ (పై. 10.699, 1-2, 625.50), మానవ త్తిజక (భారతి 8.88-94.4£,1060. (iii) తత్సమ తద్భవ మి(శ్రణం : ఉదారబుద్ధి (SII 10.688.8, 9/10), ఘనరాచమణి (NI 8.1162.56.29- 80,7) చౌషప్టి (భారతి 5. 618.8 ,850), లోహ దణ్జు (SII 4.1161.5, 1072), సవ్వ౯బాద పరియారువు (రా. వ. నం. 71.72 19-20,847), (iv) దేశ్య తత్సమ తద్భవ మిశణం : వేణవోజన్లు (El 240-42.18-20, 725), దెవొనొజ్జలకూ (JAHRS 1.81-85.4,10).
8.70. పద విన్యాన్మకమం : ఉచ్చారణపడ్ధతి, విరామం, స్వరం మొదలై నవి శాసనకాలంలో ఏవిధంగా ఉండేవో సరిగా తెలీదు కాబట్టి ఆనాటివాక్య నిర్మాణాన్ని గురించి విపులంగా చెప్పటం సాధ్యం కాదు. అయితే లేఖనంలోని పునరావృత రేఖలను బట్టి వాక్యాల ఆద్యంతాలను గుర్తించి వాటి నిర్మాణంలో కని పించే కొన్ని (ప్రత్యేకలక్షణాలను వివరించవచ్చు. ఉద్దేశ్య విధేయపూర్వక వాక్య రచన సాధారణంగా ఉండేవి. కానీ అక్కడక్కడ ఆకమం మారేది, కర్త సాధా రణంగా [_పథమావిభక్తిలో ఉండేది. కర్మ [ప్రాణివచకమయితే ద్వితీయా చతుర్ధుల్లో ఏదో ఒక దాంట్లోను, జడవాచక మయితే |పథమలోను ఉండేది. విధేయం ఉద్ధేశానికి ముందు, అవ్యయం [క్రియకు మునుపు, విశేషణం విశేష్యానికి పూర్వాన, పరోక్షకర్మ (పత్యక్షకర్మకు వెనకా సాధారణంగా ఉండేవి. నామాథ్యాన క్రియాథ్యాన పద్ధతులు రెండూ ఉండేవి. కొన్ని సమయాల్లో ధాతుజవిశేషణాలను కూడా వాడని నామాఖ్యాన పద్ధతి కనిపిస్తుంది, సంస్కృత. సాహితీ (ప్రభావంవల్ల
(ప్రాచీనాం ధం * కాసన భాషాపరిణామం 97
తెలుగులోకి వచ్చిన యత్తదర్థక కర్మణ్యర్థక పయోగాలు చాలా విరళంగా ఉండేవి. ఈ సాధారణ పదవిన్యాస క్రమానికి విరుద్ధమైన (పయోగాలు కూడా ఆక్కడక్కడ కనివిస్తాయి.
8.71. (కియాఖ్యానం - [పాచీనాంధంలో మొట్టమొదట నామాక్యానమే గాని (క్రియాఖ్యానం లేనేలేదని ఒక నమ్మక ముంది (సోమయాజి 1948;148,144, 150). ఆలాంటి [క్రియాహన్యత లేదని నిరూపించటానికే ఎక్కువ నిదర్శనలు లభిసాయి. నిజానికి ఇందుకు కావలసిన ఉదాహరణ లన్ని టినీ ఇవ్వాలంటే శాసనా లన్నిటినీ ఎత్తి రాయాల్సి వుంటుంది. మచ్చుకు క్రి. శ.ఏడోశతాబ్ది శాసనాలనుంచి కొన్ని మాతం రాస్తాం : బోళచేత శవణ గొతోరి (ఆం, వ. 1941_42.2, 600-25), .విషయబోళ కొజీరి (ప్రై. 5), కమ్మరి వినియణ (వానె (sm 10. 599 21-22, 625-501, కుమారశమ్మాజరికి ఉదకపూవ్వ౯జే,సి ఇబ్బిరి ( El 80.69.71.5, 699-700 ) కల్చాగార్డు తొట్పిరి (పై. 8), గొరవళ్ మెచ్చిచే బిబ్బిరి (NI లె. 1152-55.85.86, 7). [పథమపురుష బహువచనం, మధ్యమ పురుష బహువచనం, [పథమపురువైక వచనం, ఉత్తమ పురుష బహు వచనం, మథ్యమపురుషైెక వచనంఅనే దిగుడు వరసలో సమాపక [క్రియలున్న పూర్ణ వాక్యాలు శాసనాల్లో కనిపిసాయి.
8.72. నామాఖథ్యానం : [కియాథ్యానంకన్న విరళంగా నామాఖథ్యానం కనీ పిస్తుంది. ఇది మూడు విధాలు, (1) కియపదరహితం : ఉదా. ఇన్హోఆు దీనికి సశ్నీ (ఆం, వ, 1941-42.4-5,600-265), పెగ్గడ మేడ [వాలు (SI 6.250.7, 742-98), దీని ఆరి నల్తుముడ్డు (AR 288/1949-50.9, 8 ). (ii) ధాతుజ విశేషణయు క్రం : ఉదా. కుణ్జికాళ్ళుళ ఉబ్బిన పన్నస ఇరవదియది నాల్కు మటున్తుల్లు నేల (Er 27.225-28.11.14,575-600), లోకమ శిల్నిన స్రానంబు (Si 10.56.28, 7 ): (111) సార్వనామిక విశేష్యయుక్తం : ఉదా. నీవు నా (వొదినమాశుణ్ఞన్లై శ చౌలిబి (త, శా. 1.168-65.2627, 792.922).
శ్రీ.73. విలకణవాక్యరచన * ఇంతకు ముందు చెప్పిన సాధారణలక్ష ణాలు పూర్తిగా సరిపడని పదవిన్యాస కమం ౪ రకాలుగా కనిపిస్తుంది. (1) కర్ర లేనివి; ఉదా. వానపోతుల ముచ్చియకు +++ ఇచ్చిరి +++ నేల ( 5/1! 10.599. (7)
శీ
98 తెలుగు భాషా చరి(తి
29-81, 6265.50), శవన బోళకు...మజుపొలము పన్నస ఆడి యిళ్చుతిరి (AR 289/1949_50.4-8 8). (1) కర్మలేనివి : కజ్బగార్డు కొట్టిరి (22 80.69. 71.8, 699-700), (పభురామున్దుక్టోచె ( N1 2.606-7.18-14, త). మంగడ్డ కొమ్మన కొలచి పెన్టై కటై ( 511 6.250.7. 742.99 ). (Gi) వాక్యాంతంలో కర్త : ఉదా. (పసాదచేసిరి తొల్పకామి రట్టగుళ్ళు (6 EI 27 286.88 12-15, 700-25), దీవియ వెట్టెం బద్మావతియును (వై, 4. 814- 18.21,1075_76). రెండోవాక్యం పద్యశాసనంలోది. (1౪) వాక్యాంతంలో కర్మ ఉదా. గణ్జర ముతాజు *** పొడిచిపడియె తోజ్యుళాకు (౫/10. 640. 8-6, 9/10), మల్లణ్ణె త్రించె గుడియు మఠంబునుం గా త్రికాకేయనకు (వ. యం. 1.2-8-27-29, 898-984). రెండోది పద్యశాసనంలోని వాక్యం. (౪) కర్మం కర్ర_[కియ : ఉదా. శ్రీసతికి దత్తి హంగుణువుళ దేవణయిచె (AR 182/1 9 883. 84, pt. II, lc, 41 1-8,7), (70 కర్తృ పద పునరుక్తి ! ఉదా. పెటనివారు . -. ఆటిసినవారు పాపంబు గొణ్జు వెటనివారు ( 571 10.688.2-5, 9 (Vi) విశే ష్యం-విశేషణం వ ఉదా. సిల్చె విద్దమయ్య విపకవచమ్చు (NI 1.287.4, 650), శ్రీయుద్ధమల్లు జ్జైత్తించె నమితతేజుండు (కొ. వ, మం. 1.2.8.4 8-4, 8985-984). వీటిలో రెండో వాక్యం పద్యశాసనంలోనిది. (711) పరోత్నకద్య్మ, (పత్యక్నకర్మ ; ఉదా. గణ్జుదేవరకు నము దునకు దారపోచి యిచ్చి నాణ్ణు (AR 77) 1966-657. 18-16, 1096). (ix) |కియ-అవ్యయం : ఉదా. సితమణి బన మిచ్చె సన్మణియుతముగన్ (RPS 25-29.6,1065). ఇది పద్యశాసనంలో దె.
లీ.74. య త్తదర్థక పయోగం * సంస్కృత మర్యాదానుసారి ఆయిన య త్ర్తదర్ధక [పయోగంగల వాక్యాలు నాలుగే లభిసున్నాయి. ఈరకం వాకా్యాలు కీ. ఈ. 9/10 శతాబ్టినుంచి మ్మాతమే-అందులోనూ విరళాతి విరళంగా-కనిమిస్తు న్నాయి. ఉదా. నీకేమి వలయు దాని వేళ్ణికొమ్మ్ (త, లొ. 1168-65.80- 82, 892-922), ఎవ్వుజ్లోని రక్షిఖ్బ వానిద ధమ్ముకావు (JAHRS 1.81-8 5.7, 10); ఈవృ త్తి ఎవ్వాండోని అపహారించిన వాని పితృపితాంమహులు 60 వేలిండ్తు నయకనరకానం పడుదురు ( 577 10.4.12-14, 1008 ); వేగినాజ్జి తౌవ్నళరు రాజులైరి వాటం భూవకాస్థితిం దప్పక పాలించువారు (సై. 6102.84 838, 1006).
పావీనాం ధం : ళాసనభాషా పరిణామం 99
తీ.75. కర్మణి (పయోగము : సంస్కృత భాషా పభావంవల్ల తెలుగులోకి వచ్చిన కర్మణి పయోగంగల వాక్యాలు మూడుమా తమే (కీ.శ. తొమ్మిది శతాబ్ది నుంచి దొరుకుతున్నాయి. ఉదా. పట్టం కొట్సబిడిన వాన్లు (వె, 10.629.5-6, శ25); ఆతని చోయందబిడీ 5 ధమ్ము౯వుల (తౌ, లొ. 1.168-65,55-56, 892. శ్రీ22); వై మంబుళచేతం బట్టం త్ట్పీదిజీ యేలి (SII 10.640 4 _5,8/10).
8.76. పదబంధాలు ; కావ్యభాషలో . కనిపించేరకం పదబంధాలు శాస నాల్గో కొన్ని కనిసిస్తాయి. ఉదా. బిణీబిన అనీజ్జీ నూలు గద్యాణంబులు (JAHC 8,16.21.14-16, 678); (వసాదోచేనీరి ( ౨|| 27-988-80.12-18, 700-25); నురొలోకంజోజై ( వగ 10.689.10, 825); నుఖింబిడ్డో (తౌ, లా. 1.168-65.28-24, 892.922 ఏ; నుఖంబమనువాడ్ (వై. 68), అళని తొత్నింబిన చెజువులు (పై. 58-54); అత నిచేయంబిడీన ధమ్ముకావులు (వె, 55.56), నీ చేనిన యుపకారంబునకుం (వె, 27.29 ; చలివందారచేనె (SII 6.586.8 9, 1074); చెజువ్రునుం గుడీయింని నేయించె (పై.7); తమ (వతివ్పసే నిన న ఈశ్వ రాలయంబునకు (వెం 10.644.66.70, 1060); తమ వోయింబినో...తటాకంబున (పె. 61.65); విజయదిత్య దోవరయె త్తి ంబినో,.. మజ్ఞపము (పై .11.8-11, 1089); వెలకుం గొనిబిడీబిన యిల్లు (వై. 651,18, 1090-91).
పోలిక : “పోలు ధాతురూపాలతో పోలికను చెప్పేవారు, ఉదా. ఈశ్వరు నకుం గాత్తి౯కేయుణుం బోలె (ఖ్రారతి 5.018.8, 860); _బెజయితదేవని కూంతు సరియ పోల్న్బ)ం గాంతలెందు (RPS 28.29 11,1065), భూమిదేవిం టోల్ రేవలదేవికనిన సోమలదేవి (పై. 4-4). దొరికిన ఈ మూడు ప్రయోగాలూ పద్యశాసనాల్లో వే.
సంవాదం : ఆంగ్లంలోలాగా తెలుగులో పత్యక్ష పరోక్ష సంవాద పద్ధతిలేదు. సంవాదపద్ధతి ఉందిగాని ఇందువల్ణ |క్రియారూపాదుల్లో ఏవిధమైన మార్పురాదు. ఒక్క-కొరవి శాసనంలో మాతమే (తౌ.లా. 1.3 68-65 .... 892-922) నంవాదవాక్యలు లభించాయి. ఉదా, నీవు నా [పాణసమానుణ్జవై న చెలివి (26.217), నీచేసిన యుపకోరంబునకుం (బత్యుపకారంబు చేయవలయుం (27-80), నీకేమి వలయుం దాని వేళ్ణికొమ్మ్ (80-82): సీ శ్రీ నాకెల్లం గలద్ (82288), ఏమి
100 తెలుగు భాషా చరిత
లేకున్న వేణ్ణికొణ్బుమ్ (88.84), పరోపకొరంబుపొణ్ణె నా సీ కొరవి యన్నది. = (85-86).
తి.77. మణ పవాళరైలి సంస్కృతాంధ్ర పదబంధాల్ని మేళవించి: వాక్యరచన చేయటానికి “'మణి[పవాళశై లి అని పేరు. పాల్కుర్కి సోమనాథుడి కాలం నుంచి తెలుగు సాహిత్యంలో ఈపద్ధతి విరళంగానే కనిపిస్తు ండేది. కాసనల్లో కీ. శ ఏడోళతాబ్దినుంచి ఈరకం వాక్యాలు అక్కడక్కడ కనిపిసాయి. ఉదా. క్షేతం ఖణ్బుగవడ్డ సహితమ్ ( EI 10 100-6.23, 674), ».. ఏయివ విష యం బేళన్ తస్య మాతాదత్తం +... శతపంచాళత్ [తమ్ (సై. 29.160-64. 89,680); రేవశమ్మ౯న్య గుడి (SII 10.608.28-8); ... కొడుకు పల్లవా చార్జ్యస్య లికితం ( EI 2.208=6.24-26, 850 i కొల్తటోయు తటాక 9 (పె, 9.47.59,9465 -46).
8.78. పృథక్యంరణం : జాతి (దవ్యాదుల్ని పృథక్కరించి చెప్పటానికి సప్త మీవి భకి, పత్యయాన్నో, అనుబంధాన్నో వాడటం చాలా [పాచీన కాలంనుంచి వాడుకలో ఉంది. ఉదా. శ్రీ సోఆమహోరాజు ల్లొళన ఇన్నుతోలి అణపోతులు. (వ్యాా, నం. 801.10.1-2, 600.25); బాడిరాజుల అన్ను పక్ళయరి కొడుకు (EI 27.208.6.6.8, 850).
8.79. కొల స్థల నిర్దేశం : “ఉండు ధాతువు క్రార్థక రూపంతో అరంథ. దశను, చతుర్థి [ప్రత్యయంతో అంతిమదళనూ నిరూపిస్తూ కాలస్థలని ర్లేళంచేయటం అనాదిసిద్ధంగా ఉంది. ఊదా. ఒంగోడునుండీ టిగదేబుపళ (1)కు పోవు పన్గా (భారతి .159-856.16-17,696-7609); చేబోల నుండీ బెజవాడ జ్యాతకు. వచ్చి (లొ, వ. మం. 1.2-8.82-28, 899.984). ఈక్త్వార్థకరూపం కాల[కమాన. 'నుంచి'గా మారి నేటి వాడుకలోకి వచ్చింది.
8.80 ఉపనంహారం : _ కాసనైకాధారమయిన _ [పాచీనాం ధభాషను. కా స్త్రీయపద్ధతుల్లో పరిశీలించినప్పుడు ఇంతకాలంగా లోకంలో [పామాణిక వాక్యా లుగా చెలామణి అవుతున్న కొన్ని దు[ర్భమలు తొలిగిపోతాయి. నన్నయ్యకు ముందు తెలుగుభాష “దవస్థితి'లో ఉండేదనీ (నోమయాజి 1948; 86, 14ల. 285 284), దాన్ని అతడు సంస్కరించి ''ప్రమాణీకరించా'డనీ ( వె. 98,148-55,. 209_29,285), చాణుక్యులకాలంలో తెలుగు “రాజభాషగా “అధికారభాష'గా
(పాబీనాం[ధ్రం ; శాసన భాషా పరిణామం [01
ఉండేదని, తెలుగుమీద మొదట [పాకృత్మపభావమూ తరవాత సంస్కృత (పభా వమూ అధికంగా ఉండేవసీ అనుకొనేవారు. ఆత్యంత (పాచీన శాసనకాలంనాటికే తెలుగు (పత్యేకభాషగా విలక్షణ నిర్మాణంతో ఉండేదని తెలుస్తుంది. భాష ఎప్పుడూ తనకు స్వతస్పిద్ధమయిన వ్యవస్థతోనే ఉంటుంది. ఆ వ్యవస్థను గుర్తించి వర్ణించ టమే వ్యాకరణాలపని. వ్యవస్రే లేనప్పుడు వర్ణన సాధ్యం కానేకాదు; వర్ణన సాధ్య మైనప్పుడు అవ్యవస్థ, (దవస్థితి అనే మాటలకు అర్ధ మేలేదు. రాజాదుల ఆజ్ఞలు కొన్ని తెలుగులో ఉన్నంతమ్మాతాన తెలుగు రాజభాషగా ఉండేదని చెప్పలేము. పరిపాలన సౌలభ్యంకోనంగాని, తమ దానధర్మాదులను తమను (పన్తుతించుకోటానికి గాని తెలుగులో శాసవాలువేసి ఉంటారు. ఇప్పటి అధికార భాష ఆంగ్ల మైనా సామాన్య [ప్రజలకు తెలియవలసిన విషయాలను [పభుత్వం తెలుగులో [ప్రకటించ టానికీ ఆనాటి పరిస్థితికి భేదంలేదు. అలాగే |ప్రాకృత (ప్రభావం తొలిదళలో ఎక్కువగా ఉన్నదనటానికిగూ డా ఆధారాలు దొరకలేదు.
8.81. |పాగాంధదశ : దొరికిన శాసనాల్లో ఆత్యంత [పాచీనమైన దాని కాలంనాటి కే తెలుగులో కొన్ని [పధాన పరిణామాలు జరిగేయి. ధాతువుకూ [ప్రత్య యాలకూ మధ్య అచ్చులు చేరటం, వర్ణవ్యత్యయ అచ్చ్సంకోచాలవల్స పదాదిని సరళాలూ సంయుకాక్షరాలు ఏర్పడటం, వర్ణసమీకరణంవల్లి పరుషాలు ద్విరుక్తం కావటం, తాలప్యీకరణంవల్ల కకారం చకొారం కావటం వంటివి కొన్ని [పధాన పరిణామాలు, న్
శీ.82. (పాక్సాహిత్యదశ వి చరి[తకాలంలో జరిగిన మార్పులను బట్టి కీ. పూ. 200. (కీ. శ, 1100 మధ్యనున్న తెలుగుభాషాచరి|తను మూడుదశళశ లుగా విభజించవచ్చు మొదటిది. |క్రీ. పూ. 200. |క్రీ. శ. 6 శతాబ్దులమధ్యదశళ; దీని పాక్సాహిత్యదళ ఆనవచ్చు, ఈకాలంలో బకారం దప్రత్యేకవర్ణంగా ఉండేది. చేఫజకారాలు ఒకే వర్షంగా మిళితం కావటం మధ్యాం[ధదేశంలో ఆరంభమయింది, దేశీయమైన పరసవర్ణాదేశానికి బదులు అనుస్వారాన్ని ఉపయోగించి లేఖనపద్ధతిని ములభీకరించటం మొదలయింది. పదాంతసంధి ఉండేదికాదు. పదమధ్యసంధులు మొదలై నాయి, గసడదవాదేశం వె కల్పికంగా ఉండేది. మొత్తంమీద తరవాతి కాలంలోని భాషకు నిరూపకమెన విలక్షణనిర్మాణ క్రమం, ,[పత్యేకభాషా[కమం ఏర్పడ్డాయి, సంస్కృృతసంపర్కం, |పభావం బాగా ఉండేవి.
8.85. సాహిత్యదశ : కీ. శ. 7-9 శతాబ్దుల మధ్యకాలంలో తెలుగు భాషలో సాహిత్యదళ ఆరంభ మయింది. వ్యావ హారిక సాహిత్య మాండలికాలు
102 తెలుగు భాషా చరిత్ర
ఏర్పడటం, పద్యశాసనాలు తలచూపటం, లేఖనం నుంచి నిర్మాణ్మకమం వరకూ అన్నిటిలోనూ కొత పరిణామాలు వచ్చి స్థిరపడటం ఈ ద్వితీయదశలోని [పధాన. లక్షణాలు. సంస్కృత _పభావంవల్ల రేఫమీది హల్దుల్ని ద్విరు క్రంచేసి రాయటమనే సం పదాయం వచ్చింది. అరసున్న కొత ధ్వనిగా స్వతంత్రంగా మొలకే తింది. పద్య శాసనాలవళల్ణనే దాన్ని పునర్నిర్మించటం సాధ్యమయ్యేది. ద్విరుక్తాద్విరు క్రవాల్లు లున్న జంటమాటలు పుట్టుకొచ్చాయి, పదాదిన యవకారాలను వాడటం మొదలైంది. బకారం వర్ణత్యం కోల్పోయి అచ్చులమధ్య డకారంగానూ, సంయుక్రాక్షరా ల్లో రేఫ గానూ పరిణమించింది. అజ్మధ్య డకారం ణకారంగా మారటం ఆరంభమయింది. సంయుకాక్షరాల్లో రేవ వకారపరంగా ఉంచే వకారం లోవించటం, ఇతర హల్టులతో ఉంటే తానే జారిపోవటం మొదలయింది. న అనే సంయు క్రధ్వని జ గా మారింది. వ్యుత్ప త్తులు స్పష్టంగా తిలిసిన దేశ్యపదాల్లో పదాదిసరళాలు కనిపించటం పారంభమయింది. శకటరేవ (పత్యేకవర్షత్వం పోగొట్టుకుని రెఫతో మేళనం పొందింది. ఆత్సంధి వె కల్పికంగా ఉండేది. గసడదవాదేశం బహుళంగా మారింది. [దుత సంధి పద్యరచనల్లో నిత్యంగాను, గద్యంలో వై కల్పింంగాను ఉండేది. అమహదేకవచన (ప్రత్యయం 'బు' అనేది *మువు, మ్ము'లుగా పరిణమించింది. మి|శసమాస కల్పనం జోరుగా సాగింది. కర్మణి [పయోగమూ, య త్త దర్భక|పయో గమూ సంస్కతంనుంచి ఎరువుగా వచ్చిపడ్డాయి. “మణి పవాళశ్రెలి' ఆదారం లోకి వచ్చింది. నాలుగోవంతు మాటలు ఎరువుగా వచ్చాయి.
8.84. కావ్యభాషాదశ : (క్రీ. శ. 10, 11 శతాబ్దులో కావ్యభాషా (ప్రభావంవల్ల వాడుకభాషలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. ఇది భాషాచరి (తలో కావ్యభాషాదళశ, ఈ కాలంలో బయలుదేరిన మార్పులు కీ. శ. 1100 నాటికి భాషలో స్థిరపడలేదు. ఈ దశలో వచ్చిన పెద్దమార్పు పదజాలానికి సంబంధించింది. ఎరువుమూటల సంఖ్య మొ తంలో సగానికి సగంగా ఉంది. తద్ధర్మార్థక విశేషణ [ప్రత్యయం “ఎడి/-ఎడు” అనేది “ఐఏ)/-ఏటి'గా మారటం మొదలయింది. మహద్వాచకాల [పథమపురు వైకవచనంలోని తచ్చబ్దవకారం లోపించటం ఆరంభమయింది. అమహా[త్పత్యయం ము లోపించటం, దానికి ముందున్న స్వరం దీర్హం కావటం మొదలయింది. నామాంతంలోని '.ఇయిలో ఆద్యచ్చు లోపించటం మొదలయింది. వర్ణవ్యత్యయంవల్ల రెండు [హస్వాచ్చులు పక్కాపక్కల చేరినప్పుడు అవి దీర్హాచ్చుగా మారటం ఆరంభమయింది.
ప్రకరణం 4
శాసనభ*ల* పరిణావుం (క్రీ. ₹. 1100-1899)
అక్షి! ల తొంద వ్న లెల్టో
4. 0. తెలుగు కాసనాలు కీ. శ. 6వ శతాబ్దినుండి కనబడ్డా 11వ శతాబ్ది దాక ఆవి చాల పరిమితంగానే ఉన్నాయి. కాని 1100-1899 కాలానికి చెందినవి దాదాపు 2000 తెలుగు శాసనాలు [పచురితమయి ఉన్నాయి. కాబట్టి ఈ యుగంలో తెలుగుభాషాపరిణామాన్ని తెలుసుకోడానికి ఈ శాసనాలు చాల ఉపయోగిస్తాయి. ఆందులోను ఈ కాసనాలు దేశంలో నలు మూలలా వ్యాపించి ఉండడంచేత ఆకాలపు' మాండలికాల్ని తెలుసుకోడానికి కూడా ఇవి చాల ఉపయోగపడతాయి. ఈ వ్యాసంలో పూర్తి వివరాలు ఇవ్వడం కుదరదు. కాబట్టి కొన్ని ముఖ్యాంశాలు మాతం వివరించ బడతాయి.
4.1. ఈ యుగంలోని వర్ణాలు (Phonemes) :
వాల్లులు = న కీ 29 3 లే # 9 9 ల్స్ 3 ౮ ౦ § § ది ww § స్పర్శ పబ తద టర కగ ఫభ థధ ఠఢ ఖఘ స్పర్శోమ్మ చ జ ఊష్మ స ష శ హ అనునాసిక మ న ణ పార్శ్విక ల ఫ్ధ రేఫ | ఈషత్ స్పృష్ట) ర శకటరేఫ కంపితం) వా
అంతనస్థ యు య
104 తెలుగు భాషా చరిత
అచ్చులు : ముందు బెన్ సంవృత ఇ 4 అర్హసంవృత వ ౬ (a వివృత ఇ
అచ్చులలో దీర్భతకూడా ఒకవర్ణమే ఆవతుంది. జ కారము సందిగ్గవర్ణంగా కనబడు తుంది. జ, ఇ ధ్వనులు మవర్ణానికి సవర్థాలుగా పరిగణించ వచ్చు,
4.2. అనుస్వారం : వర్గపంచమాక్షరాలకుబదులు అనుసారం [వాయడం దాదాపు ఈయుగంలో పూర్తయిందనవచ్చు. కాని ఒక్క టవర్ష ముందు మాతం వర్గానుసీకం చాల తరచుగా కనిపిస్తుంది. వర్గపంచమాక్షరాలకు ముందున్న అనుస్వారానికి వర్గానునాసికాల ఉచ్చారణే ఉంటుంది గనక ఈస్థానాల్లో అనుస్వారం లిక (పత్యేక మైన వర్ణం అని చెప్పలేము. ఉదా : పంచాదసి (SI14.996 2,1155) దీన్ని పజ్బాదసి అనియే చదువుతాము కనక ఇందలి అనుస్వారానికి ఇకారో చ్చారణే ఉంటుంది. మణ్జలేశ్వర (SII 4.996.6,1166) మొదలగుచోట్ట అను స్వారంగాక ణ కారమే తరచుగా [వాయబడి ఉంది. సంస్కృ తంనుండి వచ్చిన ఎరువు మాటల్లో వకార, హకారాల ముందు ఈ అనుసారం ఉచ్చారణ ఎట్టిదో తెలిసికోడం చాలా కష్టంగా ఉంది. ఈ పరిసరాల్లో అనుస్వారం ఉన్న పదాలు వివిధదీతులుగా [వాయబడి ఉన్నవి, సంగ్యత్సరంబు (511 10.07.86, 1158), సమంత్సరంబు (వై. 6, 187,8, 1147), సహ్వస్యర (పె. 6.145.1, 1292), సంవత్సర (ఫై. 5.1212 2,1210), సంమ్యత్సరంబు (పె. 5.1214.11, 1809) = సంవత్సరం, సింహ్య (వె. 6.728. 25, 1270), సింవ్యా (వె, ర్, 1166.4, 1276), సింఘ (వె. 10.68.6, 1106), సహ్య (పె. 6.775 4, 1864) సింహం, మొ. వి. బహుకా శిష్టభాషలో ఈ పరిసరాల్లో అనుస్వారానికీ సంస్కృత అనుస్వారోబ్బారణ ఉండేదేమో! ఆ ఉచ్చరణ సామాన్యులకు కొతగా ఉండడంవల్ల పె శబ్దాలకు అనేక లేఖన పద్ధతులు ఏర్పడి ఉండవచ్చు. కాబట్టి పె పరిసరాల్లోని అనుస్వారోచ్చారణ కాసనకర్త వ్యవవోరంలో ఎలాగుండేదో చెప్పలేము. కాని ఈ పరిసరాల్లో మకారోచ్చారణ ఉండేదేమో ! అని సందేహపడవచ్చు, నరసిహ్మ (S51 4.1090.7, 1142), (వాంహ్మణ (Ni 1.25.17, 1274).
శాసన భాషా పరిణామం 105
[బాహ్మణ, వహ్ని మొదలగు శబ్లాల్ని పాకృతభాషలలో పాచీనకాలం లోనే _ామ్హణ, వస్తి అని ఉచ్చరించే వారట. ఈయుగంలో కూడా అలాగే. ఉఊచ్చరించినట్లు కాసనాధారాలు ఉన్నాయి. వన్ని ( 517 4.676.856, 1140)
(అ) టా మొ. వి. నరసింహ శబ్దాన్ని నరసింహ్మ ఆని విలోమపద్ధతిలో (వాసి ఉండటంచేత దీనిని నరసిమ్లు ఆని ఉచ్చరించినట్టు ఊహించవచ్చు.
4.8. బకొరం : ఈ యుగంలో టి కారం కొన్ని సంజ్ఞావాచకాల్లోనే కనబడుతుంది. ఆదీ సాధారణంగా వికాఖ-గ్రీకాకుళం ప్రాంతానికే పరిమితం. ఉదా : నియి జెయ్య (SII 10.684 83,1188 ), తాలాంటి EE 10.674. 10, 1181 y, చోజగంగ (పె. 10.665.7, 1124). పె ఉదాహరణ లన్నీ 12 వ కాతాబ్దిలోనివే. 18వ శతాబ్దిలో టు త్రిక ((వె. 10. 262. 9, 1218) తప్ప వేరే ప్రయోగాలు లేవు. 14వ శతాబ్దిలో అసలు బొత్తుగా కనబడదు. ఈ టికార [ప్రయోగం 12వ శతాద్దిలో విశాఖ -(్రీకాకుళ ప్రాంతంలోనే కనిపించినా 18వ శతాబ్దిలోని యుతిక శబ్దం పశ్చిమ గోదావరిలోని తణుకు తాలూకాలో కనిపిస్తుంది.
ప్రై శబ్దాలకు నిడుం జెటువు. తాలాండ, డు త్రిక అనే రూపాలు తరచుగా కివీ సాయ వె శబ్దాలన్నీ సంజ్ఞావాచకాలే కాబట్టి ఇవన్నీ కేవలం [వాతలోనే నిల్చి ఉన్నాయనీ అవి ఉచ్చారణలో లేవనీ చెప్పవచ్చు. అదీగాక సబపంగలవాండు (వాల్ 5.1088.1, 1108), విహారవాజ (పై. 10.690 68,1189 )మొ రూపాల్లో డకారానికి బదులు టుకారం [వాతలో ఉంది, కాబట్టి పై పె [పాంతంలో [పాచీన లేఖనా పద్ధతి నిల్చి ఉందని చెప్పవచ్చు. కాబట్టి ఆకారాన్ని వర్ణంగా తీసు కోనక్కరలేదు.
4,4. ఛకారం : ఛకారం శాసనాల్లో కనిపిస్తుంది. కాని దాన్ని వర్ణంగా తీసుకోనక్క రలేదు. ఎందుకంటే చకారం ద్విత్వమయ్యే టప్పుడూ, అనుసారం తర్వాత వచ్చేటప్పుడూ సాధారణంగా ఛకారంగా [వ్రాయబడి ఉంది. ఉదా. ఇచ్చిరి/ ఇచ్చిరి, సమర్పించిరి /సమర్పింఛిరి. ఇట్టి [ప్రయోగాలు సాధారణంగా వికాఖ- శ్రీకాకుళం |పాంతంలోనే కనిపిస్తున్నాయి. ఇట్లు ఈ [ప్రాంతంలో రెండు రూపాలు పర్యాయంగా కనబడ్డంచేత ఛకారాన్ని చకారానికి రూపాంతరం అనవచ్చు. కాని
చాన్ని వర్షంగా చెప్పనక్కరలేదు. మ! 4.5. [చ,చ]లు క చవర్గం నేడు తాలవ్యాచ్చుల ముందు తాలవ్యంగాను
106 తెలుగు భాషా చరిత
తక్కిన అచ్చులముందు దంతమూలీయంగాను ఉండటం మనం గమనించవచ్చు. ఇట్టి రెండు రకాలైన ఉచ్చారణలు (ప్రస్తుత యుగంలో కూడా ఉండి ఉండాలి అని. చెప్పడానికీ ఒకే ఒక వాత ఆధారం కనివిస్తుంది. పుత్సుకొని (SI 6. 745 10, 1 898) 6 పుచ్చుకొని. దీన్ని ఈ కింది అచ్చులమార్పు స్పష్టంగా.
బలపరుస్తుంది. ధ్యనుల మార్పు :
4.6. అాఎ;ఎాఅ :ఈ యుగంలోని శాసనభాషలో తాలవ్యహల్దు తర్వాత అకారం ఎకారంగాన్ను ఎకారం అఆకారంగాను మార్పుచెందడం తరచుగా కనిపిస్తుంది. ఇందు అాఎ మార్పు తత్సమాల్లోనూ, ఎనాఆ మార్పు దేశిపదా ల్లోను మా(తమే కనిపించడం గమనార్హం.
(ఆ) ఆ౫ఎ : విజెయవాడ (5171.4.754.6, 11865), యెథోచిత (పై. 6.982.20, 1296), శెంఖు (పై. 6.1052.11.1850) మొ వి.
(ఆ) ఎ౫అ ; యజ్యన (పై. 4.945.29, 1159), యవ్వరు (21. 1.17.18, 1218), యట్లు (ఎట్టు) (పై. 1.23.20,1847) , యణ 0 = యనకచయెనక శ వెనక (౫7.2 100.16.1 195) మొ.వి.
చె ఉదాహరణల్లో ఆ-౫ఎ మార్పు తాలవ్యహల్లు అన్నింటి తర్వాతనూ, ఎగాఅ మార్పు కేవలం యకారం తర్వాత మాతమున్నూ కనిపిసాయి. అంటే దేశిపదాల్లో ఉన్నటువంటి “చి దంతమూలీయంగా పలకబడ్డంచేత పెమార్పు లేవీ దేశ్యచకారం తర్వాత జరగలేదనవచ్చు. తత్సమాల్లో తాలవ్యం తరవాత తాలవ్యే తర అచ్చు పరమైతే తాలవ్య హల్లు దంతమూలీయంగా పలకడమో లేక అచ్చులో మార్పు చెందడమో జరగవశ్చ. వె ఉదాహరణల్లో అచ్చుల మార్పును మనం. గుర్తిస్తున్నాం. దేశిపదాల్లో ఎకారం అకారంగా మారడాన్ని బట్టి ఎ (అనగా యె) కొద్దిగా వివృతంగా ఉచ్చరింపబడేదని ఊహించవచ్చు.
(ఇ) పై ఆహాఎ మార్పు దేశిపదాల్లో ఒక్క-దానిలో మాతం ఈ యుగంలో ఒక (పొంతంలో జరుగుతున్నట్టు కనిపిస్తుంది. చల్లువాచెల్లు, 'ఈమార్పు ఈయు గా
శాసన భాషా పరిణామం 107
నికి ముందే ఒక్క. విశాఖ-(భ్రీకాకుళం |ప్రాంతం తప్ప తక్కిన పదేశాల్లో పూర్తయి ఊండాలి, కనక తక్కిన అన్నిచోట్ల చెల్లు అనే రూపం కనిపిస్తుంది. కాని విశాఖ... శ్రీకాకుళం[ప్రాంతింలో చల్దు ( S511 6.719 81, 1278, 6.1129.12, 1876) మొ-వి; చెల్లు (పై. 6045.19, 1278, 6.911.8, 1349మొ. రూపాలూ.
కనిపిస్తున్నాయి.
4.7. బు 65, బు రు :బు సాధారణంగా కాసనభాషలో రి అవు. తుంది. రిషభ (511. &.990.2, 1158) మొ.వి. కాని ఈ యుగంలో బు: రుగా మారడం కూడా క్వాచిత్మంగా చూడవచ్చు. వితుస్థానము (SII 4. 1248.9,1112), (పుదివి (త, కొ, 1.62.9, 1259, 1258), రుతు (SIT 4.950.8, 1846) మొ.వి.
4.8. దీర్హాచ్చులు : (అ) యకారం పరమవుతుండగా పదాది ఎఏలు. రెండూ పర్యాయంగా ఈయుగంలో కనిపిసాయి. ఉదా. వేయి ( SII 10.671. 12, 1128), వెయి (పై. 5.1018.2, 1148). నేయి (పై. 10.206.11,11965), నెయి (పై. 5.1012.9, 1108 మొ.వి. శాసనాల్లో (ప్రయోగాల సంఖ్యనుబట్టి చూస్తే వేయి రూపం వెయి రూపం కంటే అధికంగానూ, నెబయిరూపం నేయి రూపం కంటే ఆధికంగానూ ఉన్నాయి. దీన్ని బట్టి వేయిరూపానికి దీర్చ పూర్వకమూ, నేయి. రూపానికి (హస్వపూర్యక మూ పాచీనమేమో అనివిస్తుంది. మొత్రంపైన యకార పూర్వక (హస్వదిర్హ సమ్మేళనం (merger) ఈ యుగంలో సమ[గంగా కనిపించ. టంచే ఈ సమ్మేళనం ఈ యుగానికి పూర్వమే ఎప్పుడో జరిగిందని చెప్పవచ్చు.
సమాసాల్లో హల్బి పరమైనప్పుడు యకారం కనిపించదు. పూర్వాచ్చు దీర్చ రూపంతోనే కనిపిస్తుంది. నేమాన (571 4,1061.10, 1149), వేక్రై లలు (పై. 10.716.18, 1251).
(ఆ) 'ఈి అనే విశేషణం ఈ యుగంలో పరహల్లు ద్విత్యం కాకుండనే' తరచుగా [హస్వరూపంతో పయోగింపబడుతుంది. ఇదీపము (518 6.160.16, 1186). ఇతోణ్ణపట్టు (ప్రై. 4.1114.20, 1168) మొ.వి. విశాఖి-శ్రీకాకుళం [పాంతంలో (హస్వదీర్థాలు తరచుగా తారుమారౌతాయి. బహుశా ఇది ఒరియాభామవ (పభావమై ఉంటుంది.
£08 తెలుగు భాషా చరిత
4.9. డ-ాద-: పదాది డకారం దకారంగా మారడం కాసన భాషలో 10వ శతాబ్దిలోనే [ప్రారంభమమైనా, ఈ యుగంలో డకారాది రూపాలు చాలా వరకు నిల్చి ఉన్నాయి. డాయ ( SII §.184.7, 1182 )i డున్ను (EI 5.14.188, 1218), డిగ్గిలి ( SII £11214.26, 1809 )* దకొరంగా మారిన రూపాలు బాల స్వల్పంగా కనిపిస్తున్నాయి. దుత్తిక (చడుత్తిక చలు త్రిక) (511 10.864.1 4, 1259), దున్ను (N1 2.7, 1814).
4.10. త- ట-: -ఎంక్-అనే వర్గాలు పరమవుతుండగా, తకారం టకారంగా మారటం ఈ యుగంలో క్వాచిత్క_ంగా కనిపిస్తుంది.
తకార రూపాలు : తెకాయ (57! క 1286.8, 1277), తెంకణ (పై. 6.628.118, 1224), నూతెక్కి (వై. 10.78.18, 1118). విఠారడూవం ; నూలైంకి (పై. 10 142 4, 1168) మొ వి.
4.11. -౦లు (-న్టు)౫-౦డు(-జ్ఞు) : నకార, శకటరేఫల సంయుక్తం ఖగా మారడం (ప్రాచీనళాసనాల్లో విరివిగా కనిపిస్తుంది. ఈ యుగంలో ఒక నెల్లూరుజిల్లాలో మాతం బ్ఞగా మారనిరూపాలు రెండుసార్లు కనిపిస్తాయి. ఆందులో (వి త్తికాంజు NI 1.24.17, 1187) (పథ మాంతం, వాని పెద్దకొడుకు {NI 8.9.29, 1259) షష్ట్యంతం. ఈ రెండవదానిలో శకటరేఫకు బదులు రేఫ కనిపిస్తుంది.
పె రూపాలు |వాతలో మాతం నిల్చి ఉన్నాయా ? లేక ఉచ్చారణలోనూ నిల్చిఉన్నాయా? మాండలికాల విషయంలో నెల్లూరుజిల్లా అనేక (పాచీనరూపాల్ని నిల్చుకొన్నట్టు చెప్పడానికి మనకు పెక్కు ఆధారాలున్నాయి. చేనిన, చేసిరి, అనడానికి బదులు 7 వ శో తాద్దికి చెందిన భెరవకొండ (ఉదయగిరితాలూకా, నెల్లూరుజిల్లా) కాసనాల్లో కేసిన, కేసిరి అనే రూపాలున్నాయి. ఆంటే తెలుగుభాషలో తాలప్యీకరణ అతి [పాచీనకాలంలోనే జరిగిపోయినా తాలవ్యీకరణం కాని రూపాలీ [పాంతంలో నిల్చి ఉన్నాయి. ఇవి కేవలం |వాతల్లోనే నిల్చి ఉన్నాయేమో అనడానికి వీల్లేదు. ఇటీవలి మాండలిక పరిశీలనలో నెల్లూర్ముపాంతాల్లో కింక, కీలిసెె కీడిసె వంటి తాలవ్యీకరణం కాని రూపాలు కనిపించాయి. కాబట్టి (విత్తికాన్డు వంటి రూపాలు బహుళా నెల్టూరు జిల్లాలో పామరమాండలికాల్లో (Substandard dialects) నిల్చి ఉండవచ్చు. అట్టివి క్యాచిత్క_ంగా శాసనాల్లోకి వచ్చి ఉండవచ్చు.
శాసనభాషా పరిణామం 109
4.12. న్స్ -/-0ట్ -/_౦ట్ -౫-౦|డ్-; తని (Sir 6.917.5,1840), ఈ ఒక్కటి తప్ప తక్కినవన్నీ ఆనుస్వారంతోనే కనిపిసాయి. తంటి (పె. 4.1119.15,1261), పంతెండు (పై. 6.987.7,18659), ఎనుమంలు పె. 6. 1052.10,1850), ఒత్తుకాంజు (పై. 6.855.9, 1849), వాస్యకాంలు (వై. 6.1116.18.1876) మొ.వి. వై వాటిలో రెండు ప్రయోగాలు తప్ప తక్కినవన్నీ విశాఖజిల్లాలోనివే. ఆరెంటిలో ఒకటి గుంటూరికి మరొక్కటి తూర్పుగోదావరికి సంబంధించినవి.
చె |పయోగాలకు మిగిలిన శాసనాల్లోను, సారస్వతభాషలోను తండి, పండెండు, ఎనుమండు మొ. రూపాలే కనిపిసాయి. వీటిలో సాహిత్య|పయోగాలు పాచీనరూపాలా ? లేక పై శాసనరూపాలు [పాచీనమైనవా ? చార్మితకంగా చూస్తే ఎన్ పాచీనస్వరూపమని, ఎన్ గూపానికి ఆర్యాచీనరూపం -౦డ్ = ఆనీ చెప్పవచ్చు. తండి శబ్దానికి [పాచీనదూపం తస్తి అనడానికి ఈకింది ఆధారాలున్నవి. తెలుగు, తండి, కుఇ.తంజి, కువి. తంజి. వీటిని పునర్నిర్మాణం (re-construc-
tion) చేస్తే ఇతని రూపం వస్తుంది.
పం డెండు శద్దానికి (పాచీనరూపం *పన్ - రెండు (పన్ - టెండు౫ా పండెండు) ఆనవచ్చు. పదికి రూపాంతరం పన్ ఆనడానికి అనేక ఆధారాలున్నవి. పన్నిద్దజు [పన్ + ఇద్దలు ] (SI 5.1299.8,1241) మొ.వి. అలాగే ఎనమండు అనడానికి పాచీనరూపం *ఎణ్-పన్-రు (3 ఎజ్ -మన్-జుఫా ఎనుమంలు౫ా ఎనమం|డు) అనవచ్చు. ఒత్తు కాంజు, వాస్యకాం[ఆు శబ్ధాలకూ ఒత్తుకాన్ _రు, వాస్యకాన్-రు రూపాలు |పాచీనరూపాలని చెప్పవచ్చు.
నుప మార్చు తెలుగులో ఎవ్వుడు జరిగిందో చెప్పటానికి ఆధారాలు అంత. స్పష్టంగా కనబడవు. అద్దంకిశాసనంలోనే పణ్ణెండు శబ్దం కనబట్టంచేత ఈమార్పు 8వ శతాబ్దికి పూర్వమే జరిగిఉండాలి. ఈయుగంలో కనిపించే తస్టి మొదలగురూపాలు బహుశా పామరమాండలికంలో (Substandard dialect) వ్యవహారంలో ఉండవచ్చు. దికొల్ల [పాంతంలోని కొండభాషలో నేటికి -న్ట- ఉచ్చారణలో ఉండటం దీనికి (ప్రబల తార్కాణ అవుతుంది.
4.18. -యి- “ా-హి- : ఇకారం పరమొతుండగా అపదాది యకారం: హకారంగా మారడం ఈయుగంలో చాల తరచుగా సంభవిస్తుంది. ఉదా: నాహిండు.
110 తెలుగు భాషా చరిత
ఉనాయిండు ) [517 10.821.9, 1248 ], ఆచందార్కస్తాహిగా (వై. 10.510,8, 18:5) మొ.వి. పయి(డి అనడానికి ఈయుగంలో పహిండి/ “పెండి రూపాలు ఉన్నాయి. పసిండి రూపం బొత్తుగా కనిపించదు, అంధులోను పహిండి రూపమే చాలా తరచుగా కనిపిస్తుంది, (511 4.1142.7,1142, 10.481. 27,1272) మొ. వి
4.14. అపదాది రేఫకు పరమయ్యే హల్లులు సాధారణంగా ద్విత్యాంగా [వాయడం కాసనభాషలో కనిపిస్తుంది. సవ్య (నర్వ), చ[కవత్తి ౯ (చ్మకవర్తి, 'రేచెల్లకా (రేచెర్ల) మొ.వి. ఇట్టి వానిలో రేఫలోపించడం ఈయుగంలో తరచుగా "కనిపిస్తుంది. అభిండవళి (SII 6.౪95.14,1288), సమవ్పీంచు (పై 5.16. 1.10,1805) మొ.వి. రేఫలోవించని రూపమైన ఇద్దకాలు ( వై. 6.941.12, 1299) శబ్దం పె వాటిలో చాలా ముఖ్య మైంది. ఇందలి రేఫలేని రూపం ఈయుగా నికి పూర్వమే కనివించినా ఈ ఒక (పయోగం మాతం ఈయుగంలో రేఫతో "కనిపిస్తుంది. ఇది విశాఖ [ప్రాంతంలోనిది. ఈ [పాంతమందలి అనేక (పాచీన రూపాల్లో ఇదీ ఒకటి అనుకోవచ్చు.
4.15. పై రేఫకు వర్ణవ్యతంయం జరగడం కూడా ఈ యుగంలో సాధా రణంగా కనిపిస్తుంది. ఉదా. (పెగడ (511 10.78.111, 1115), ఉపెగ్గకాడ (పై.8.217.4, 1189), దుగ్గాదేవి (వై. 5-1217.8,1290) (<< దుర్గాదేవి) మొ వి.
4.16. ఆదిహల్లువెన రేఫ సంశ్లిష్టమై ఉంటే అట్టి రేఫకు లోపం కావడం ఈయగంలో క్వాచిత్క్మంగా కనిపిస్తుంది. మాను ( SII 10.241. ₹0, 11865 ), చ మ్రాను, తావు (22 1.25.69, as 1 (తావు, బిందావనం (511 5.4. 12, 1894) 6 (బిందావనం.
_పిగ్గడ శబ్దంలోనూ ఈలోపం తరచుగా కనిపిస్తుంది. కాని ఇది వర్ణవ్యత్య 'యానికి ముందుగాను తర్వాతగాని జరిగి ఉండవచ్చు, పెగ్గక౯ాడ ౫ పెగ్గడ;లేదా పెగ్గకాడఫా పెగ్గడ ఫాపెగ్గడ. వర్ణవ్యత్యయం రేవఫలోపం రెండూ ఈ యుగంలో జరుగుతూ ఉండటంచేతనూ, ఆది సం శ్లిష్టంలో రేఫలోపం చాలా క్యాచిత్క_ం౦గా కనిపించుటంచేతనూ పె రేఫలోపం వర్ణవ్యత్యయానికి ముందే జరిగి ఉంటుందన వచ్చు (చూ. 4 14),
శాసన భాషాపరిణామం 111
4.17. అ : శకటరేఫ, సాధురేఫ కొన్నిసార్దు తారుమారవడం శాసనాల్లో కనిపించినా, శకటరేఫ రూపాలు చాలా వరకు ఈ యుగపుశాసనాల్లో సక్రమం గానే పాటింపబడి ఉన్నాయి. కూఃతురు శబ్బ్దంలోనూ, -రాలు (పత్యయంలోనూ సాధురేఫ ఉన్నట్టు బాలవ్యాకరణంలో చెప్పబడి ఉంది, కాని ఈరెండు రూపాలు ఈ యుగపు శాసనాల్లో చాలా తరచుగా శకటరేఫతోనే ఉన్నాయి, కూంతులజు (SII ర్ర.1025.10,1111), నాయకుజాలు (పె. 5. 1080.5, 1141) మొ వి. కాబట్టి నన్నె చోడుడు వీటిని శకటరేభఫతో [వాసి ఉండాలి. బహుశా [వాత పతు లలో వాయసగాండు వాటిని తమకాలంలోనే అలవాటు |పకారం సాధురేఫగా మార్చారు కాబోలు !
4.18. నగాశ ; తాలవ్యాచ్చు పరమౌతుండగా సకారం శవర్ణంగా మారడం ఈయుగంలోనే చాలా తరచుగా కనిపిసుంది. అందులోను పదమూడో శతాబ్దినుంచి ఇది బలీయంగా వ్యాపిస్తుంది. ఉదా: పడశిన (517 6.845, 12, 1278), చేశిన (పై. 10 466. 109, 1290), ఫీత్రాదేవి (పై. 5. 1225 5,1849) మొవి. ఈ మార్పుకూడా ఈయుగంలో తాలవ్యాచ్చు ముందు దంత్యం కొని దంతమూలీయంగాని నిలవవు అనే సిద్ధాంతాన్ని బలపరుస్తుంది. అంటే తాలవ్యాచ్చు ముందు చవర్ణం తాలవ్యంగాను, తక్కిన పరిసరాల్లో దంత్యం లేక దంతమూలి యంగా పలికేవారనడానికి ఈ మార్పుకూడా ఒక తార్కాణంగా తీసుకోవచ్చు. (చూ. 4,5-6).
4.19. వర్షనమీక రణం : డ్లళ్ళ : ఈ యుగంలో 12వ శతాబ్దిలో డ్డ రూపాలే చాలా తరచుగా ఉన్నాయి, | రూపాలు చాలా క్వాచిత్కంగా కని పిసాయి. ల్ల రూపాలు రానురాను ఎక్కువౌళూ 14వ శతాబ్దిలో దాదాపు డ్రరూపాల స్థానాన్ని ఆక్రమించిందనవచ్చు. ఢ డ _ దాపాలు: మాడ్డు (Sil 10.476.8, 1998), (మాడలు; మూడ్డు (పై. 5.70,12 NT (మూరలు ; కడూవాలు క మూళ్లు (పె. 10.84. 17, 1122, గుళ్ళు (పై . 4.1879.9, 1881 ) మొ.వి,
వర్గాల స్తాన నియమాలు :
4.20. పదాదిలోను. అజ్మధ్యంగానూ, హల్దులు సాధారణంగా ఏ నియమం లేకుండా వస్తాయి. కాని ఒక డకారం తప్ప తక్కిన మూర్భన్య హల్టులు సాధా రణంగా ఆఆల ముందే కనిపిస్తాయి. తక్కిన ఆచ్చులముందు ఈయుగపు శాస నాల్లో అట్టి కనిపించడంలేదు. టంకమాడలు (Sil 6.1188.9, 1221 ):
112 తెలుగు భాషా చరి[త
ఠక్కురు (వై. 6.897.6, 1298), తావు (ఫై. 10.111.8,1142), ఢాకిని (భారతి 15.1. 159.86, 1828) మొ. వి. పదమధ్యంలో అటిక (S11 6.1038. 18,' 896) మొ.వి. ఇతర అచ్చుల ముందూ వస్తాయి.
డకారం పదాదినికూడా అన్ని అచ్చులముందూ కనిపిస్తుంది. డంగుం|బాలు (512 4.1248.12, 1112), డాపల ( వై. 10.1004, 1182), డిగ్గు ( వై. 6.1201. 7, 1219), డున్నవారు (పై .6.1200.14, 1175), డెబ్బదేను (NI 2.28.7, 1258), డేరా (SI 5.1216.6,1814 1 డోలు (పై, 10.451 115, 1280).
4.21. సంయు శ్ర వర్షాల మ ధ్యవచ్చే అచ్చు : సంయుక్త వర్ణాల్లో రెండోవర్ణం యకారంగా ఉంటే ఇకారమున్నూ, తక్కినచోట్ల ఉకారమున్నూ ఈ యుగపు కాసనాల్లో చాలా తరచుగా వస్తాయి. యకారంముందు' : పరియంతము (SII 10 :; 840.]2, 1208) (/ < పర్యంతము 1 సంధియ (వె. 6.192.2, 1228) (< సంధ్య) మొ.వి. తక్కి.నచోట్ట వ్ పరుషంబు ( పై. 5.1008.1, 1127), కలుహార (పె, 5,672.9, 1189), మహాళబుద (త, కా, 2; 128.4, 1298) మొ- వి.
4,2ని. పార్మ్యికాలలో లకారం ఒకటే పదాదిన వస్తుంది, ళకారంరాదు. లక్షణి ( S11 6.647.4, 1148 Js లావ ( N18 47.50, 1211 Js మొ.వి. అజ్మధ్యంగా “బిళసరము, బెళగు మొ. కొద్దిచోట్ట తప్ప తక్కినచోట్ట సర్వతా శ కార రూపాలకు లకారరూపాలు పర్యాయంగా కనిపిసాయి. ఉదా: నీశేశ్వర (SI 10 108.4, 1150). నీలేశ్వర (వై. 10.704 8, 1151), చోడవళనాంటి పి, 6.156.156, 1154), చోడవళనాణి (వై. 6.1895.8, 1144), సళశము (తౌ, కొ. 118.158. 1162): సళకరణాలు (S1110.628.11, 1819) మొవి.
4&.2కి. ఈ యుగంనాటి తెలుగుభాష పూర్తిగా ఆజంతం ఆ మునట్టు తోస్తుంది. పదాంతంలో ఒక్క అనుస్వారం చాలా తరచుగా కనిపిస్తుంది. దత్తం ( SII 5.7.6, 1888 )» మాసం ( సె. 0.84.2, 1292 [| రక్తం (NI 1.24 14, 1187) మొ వి. నకారాంతపదాలు చాలా క్వాచిత్మంగా కనిపిసున్నాయి. చందమౌళికిన్ (SI 310.114, 1144) మొ, పద్యాల్లో నకార పుపొల్లు రావల సినచోట్ట కూడా “ను' కాని “ని గాని వాసేవారు భువిని (పై. 10.151, 1161)
శాసన భాషా పరిణామం 118
భువిన్ ఆని చదవాలి. కాముండును (వై. 10.151, 1161) కాముండున్ అని చదవాలి.
4.24. పదాదిస్థానంలో అచ్చులు, (హస్వదీర్హాలు వసాయి. కాని పదాం తంలో సాధారణంగా అ, ఇ. ఉ,లే తరచుగా వస్తాయి. ఎ, ఒలు క్వాచిత్మంగా వస్తాయి. విజయరాజె (511 5.1070.8, 1188), ఒకకోటి (వై .10.177.29, 1171) మొ. వి.
సంధి :
శ&,25. రెండు పదాల చేరిక వలన రెండు అచ్చులు కలిసినప్పుడు మొదటి అచ్చు లోపించవచ్చు. లోపించక పోవచ్చు ; మధ్యలో 'యడాగమం రావచ్చు. మన వ్యాకరణ నియమాలేవీ ఈ శాసన (ప్రయోగాలకు సరిపడవు.
(అ) నంధివచ్చే డాపొలు : తమన్న ( 571 10.416.128, 1280 ) (తమ - అన్న); మహిదేవైన (పై, 6.1097.9, 1878) (దేవి + ఐన) మొ వి,
(ఆ) నంధీరాని టాపాలు : కొట్టరువు ఎజీయమ (పై. 4.111419, 1168), దేవనెమ్మెళను ఎవ్వండైన (పై. 6.98 24,1181) మొ.వి,
(ఇ) యడాగమం వచ్చే డూపాలు ; కుంభమాసము యమావాస్య (పై. 5.1848.5, 1146), సత్త్యైరాజు యిచ్చిన (వై. 4.1098.8, 1152) మొ.వి,
4.26. ఈశ్యరశబ్దం పరమయ్యేటప్పుడు గుణసంధికి బదులు తెలుగు సంధి జరగడం ఈ యుగపు శాసనాల్లో తరచుగా చూడ వచ్చు
(అ) తౌలుగునంధి డూఫాలు ; భీమీళ్వర ( 511 10.177.42, 1171), సీలీశ్వర (పై. 10.712.3, 1188), మల్టీశ్యర (పై. 6.89.4, 1241) మొ. వి,
(ఆ) థజనంధి డాపాలు : భీమేశ్వర (పై.10 510.8,1815), నీలేశ్వర (పై. 10.704.8, 1151), మల్లేశ్వర (వై. 6 89.2, 1241) మొ. వి,
4.27. అచ్చుకు క చత పలు పరమైతే గ సదవలు కావచ్చు. కాక పోవచ్చు. వీటిలో దేశి తత్స్వమాల నియమాలేవీ లేవు.
(అ) అయిన టాపాలు ; రెండు గుంచములు (వల్ 4.1188.8, 1155), కివ్షనతుర్దని (పై. 5.1070.4, 1188), బోయుండుదోన (ప్రై.4.074.6, 1150), పండెండుభుట్టు (పై. 5.91.16, 1176) మొ వి.
(8)
114 తెలుగు భాషా చరిత
(ఆ) కొని డూవొలు :; కూంతుటు తొమ్మసాని పెట్టిన చేను (పై. 5.172.18,1194), దొమ్మనళన ( టింటెంగి పొలము (వై, 5.1068.8, 1145) ము
(వై. 5.67. 8,1188), వై. 5.1099.8,1181 )
4.28. పదాంతంలో ఒక్క అనుస్వారం తప్ప తక్కిన హల్లులు సాధార ణంగా రావు. |దుతసంబంధి నకారంకూ డా పొల్చుగాగాక ను రూపంలోనే ఉంటుంది (చూ. 4.24 ). కొబిట్టి సారస్వతభాషలో [దుతపకృతికము లనబడే రూపాలు శాసనాల్లో సాధారణమైన అజంతాల లాగానే ప్రవర్తిస్తాయి. ఏకాదశిని ఆది వారమూనూ (07 2.51.8, 1198), వీని చేకొని ($71 4.1000.6, 1166), భోజనార్థములవ వౌట్టింపులకుంగా ( వె. 4.1098,8, 1158 ), పుష్పాలకు యిచ్చిన పై. 10.526.44, 1819) మొ.వి. కొన్ని కొన్ని చోట్ల |దుత|పకృతికాల తర్యాతచపలుజబఐబలుగా కూడా మారి ఉన్నాయి. |కిందను బౌట్టిన (SII 5.1046.12, 1187), పరలోకానికిం ఉని తేని (తౌ,శా. 1.78.2, 1276) మొ.వి,
నంయు శక్త వర్ణాలు
429. పదాదిలో : స్పర్శోష్మాలతోను, మూర్చన్యాక్షరాలతోను, పార్శ్వ రేఫాక్షరాలతోను, యకారంతోను, మహాపా ణాలతోను | ప్రారంభమయ్యే సంయుకాలు అరుదు. _ఘములు (N7 2.84.16) మొ, వి. మహా ప్రాణాక్షరాలతో అరుదుగా కనిపిస్తున్నాయి. మిగిలిన హల్టులు రేఫతో సంయు కమై తరచుగా కనిపిస్తున్నాయి. కొత్త (511 10.72.25, 1292), గొచ్చు' (వై. 10.655.5, 1105 ), (తాను (వై. 10.448.6. 1278), దావిడ (పై. 6.719.28, 1278), (పత్తి (వై. 4.985.271, 1266), (బకుకు (N1 2.727, 1814), నిపాలక ('పై.10. 89.6. 1182), (మొక్కు (వె. 4.18 02.12, 1106), | వయము (పై. 10.840. 11, 1258) మొ.వి రేఫగాక తక్కిన హ ల్పులతో సంయు కాలు క్యాచిత్క_ంగా కని పిస్తాయి. క్నే|తము (వై. 5.120. 58,1275, ద్వార (పై. 6.1186.7,1874), వ్యాపారి (పె. 6.1173.5, 1104) మొ.వి.
4.30. పదమధ్యంలో న తత్సమ పదాలను మినహాయించి స్థూలంగా ఈ కింది విధంగా చెప్పవచ్చు. దేశి వర్ణాలలో ఒక్క-రేఫ, హకారం తప్ప అన్ని ద్విత్వంకాగలవు, సంయుక్తాలలో ప్ర సలు మూర్థన్యాలు, దంతమూలీయ పార్శ్వం, రేఫ శకటరేఫలు (పథ మవర్ణ ంగా సాధారణంగా కనిపిస్తాయి. అందు
శాసన భాషా పరిణామం 115
అనునాసికాలు తమ వర్గాక్షరాలతో కలిసినప్పుడు [వాతలో అనుస్వారాలు అవు తాయి. అవిగాక కాని. (SII 6.689.2, 1147), మన్ని (ఆ. వ్ సలి, 88, 1170). తంటణీ (501 6, 6831.4, 1286) మొ, వి. గమనార్హం. మిగి లిన హల్టులకు ఉదాహరణలు : వడ్డు (వై. 6.169.5, 1167), అట్టు (పై. 671. 18, 1180), కొల్చు (పె.5.1188.64, 1250), పెర్లు ( NI 2.59°24,1167), కొల్లు (SII 5,167.15, 1200) మొ.ది,
నామషపదాలు
&.తీ1. నామ ప్రాతిపదికలు (noun stems) రెండురకాలు ః 1. ఆవి ఛాజ్యం (Simple), £.విభాజ్యం ' (Complex and compound). అవిభాజ్యంణ చేశిపదాలు, ఎరువుమాటలు అని రెండురకాలు. ఊరు (SII 5.70.10, 1177), ఇలు '(_పె. 10.184.8, 1154) మొ. వి. దేశిపదాలు. ఎరువు మాటల్లో సంస్కృతంనుంచి (పాకృతాల నుంచీ వచ్చినవి అని రెండు రకాలున్నాయి. భూమి (పై. 5.1046.10,1187) మొ, వి. సంస్కృతం నుంచి వచ్చినవి. వీటినే మన వె యాకరణులు తత్సమపదా లన్నారు. ఠక్కురు (పై. 6.897.6, 1298, ) డేరా (పై. 5.1216.6, 1814) మొ.వి. [పాక్ళతాల నుంచి వచ్చిన బుణపదాలు, ఇవిగాక పిరాట్టి (తౌ, Ss lel 1258), వశిక (SII 10.565. 12, 1891), మొ. అన్యదే శ్యాలు కూడా ఈ యుగంలో క్వాచిత్క్మంగా కనిపిస్తాయి.
విభాజ్య |పాతిపదికల్ని |పధానంగా రెండురకాలుగా చెప్పవచ్చు. 1. ఏక ధాతుకం (derivatives), 2. బహుధాతుకం (compounds), ఏకధాతుకం. కృత్తులనీ, తద్ధితాలనీ రెండు రకాలు.
ఉ.తిని, కృ త్తులు : మూలధాతువుల పెచేరే (ప్రత్యయాలు. ఇవి దేశిపదాలు గానే ఉంటాయి.
(క) -ఇకి/-ఇక ; వీలికి ( 571 6,649.10, 1160 ), కానిక (పై, 10.465.99, 1290) మొ.వి. ఇకారం లేకకూడా రావచ్చు కాని. (పై. 6.689.2, 1147).
116
తెలుగు భాషా చరిత
(ఖ) _తపు/-ఉపు/-పు : అడపు ( $11 4.1020.10, 1118 )»
కొలువు (పై. 6.766 6,1118), కాంపు (పై. 5.162. 11,1169), -ఇంచు చేరే ధాతువుకు ఇంపు చేరుతుంది. పెట్టించు = పెట్టింపు: (పై. 4.1098, 1158) మొ.వి
(గ) -అవు/-ఉవు/-వు : తొడవు (571 5,162.4, 1169 ), తెరువు.
(పై. 6.1178.7,1198), పూవు (పై. 6.897.7,1298) మొ.వి.
(ఘ) -ఉవ/-వః విలువ (పై. 6.912.8,1276), తోవ (మై. 10.481.
11,1297) మొ.వి.
(చ) -_ఇమి/-మి: కూరిమి (పై.5.1075.7,1128), పేర్మి (హై. 6.182.
81151) మొ.వి.
(ఛ) -అలి/-ఇలి : కూడలి (పై. 10.565.6,1891), డిగ్గిలి (పై 5.
1214.80, 1809) మొ. వి.
(జ) ఒకు | తోజ్జ (పె, 4.1208.9,1168). పూణ్ణ (దై. 4.1020.9,
1118) మొ.వి.
(రు) _ఇజ్జి/-జ్ఞి పహిజ్జి (పై. 4.1190.4,1148), వెణి (మై. 4.1190:
4,1148) మొ వి,
(ట) -$ (శూన్యం) : తప్పు ( పై. 5.1290.8, 1280 ), చెల్లు (NE
5.25.4, 1244) మొ. వి.
4.88. తద్ధితాలు : పై కృత్పత్యయాలలా గాక ఈ తద్ధిత ప్రత్యయాలు
దేశి పదాలపైననూ తత్సమాలపైననూ రావచ్చు. ఇవి మూలధాతువులమైగాక [పాతి పదికలపై వసాయి.
(క) =కొ- ఏ ఈ (పత్యయంపై మహ్మత్ప్సత్యయం-౯ు, మహతీ (ప్రత్యయం
త్య చేరుతాయి. మవాతీ [ప్రత్యయం ముందు + దీర్చం (హస్వమౌ' తుంది. అవజకాండు (Si 10.884.93, 1251 ) (విత్తి కత (పై.10.110.18, 1141) మొ వి,
(ఇ) -అరి/-ఆరి/-_ర /-అజ/-ఆతీ/-అ. మొ; కొట్టరి (చె. 4.1114.12
1168), కోనారి (వ.6.924.8, 1369), భడర (వె. 4,990.8,
శాసన భాషా పరిణామం 117
1158), సుంకణి (వై.-8.617.7, 1145), తలాజు (N17 2.8.6, 1188), తలాణి (N1 2.10.7, 1188) మొ, వి.
తలాజ మొదలగు శద్దాలో సాధురేఫ శకటరేఫ గూడా కనిపిస్తున్నాయి. అంటే సాధురేఫకూ, శకటరేఫకు గల వ్యత్యాసం ఈ పదాల్లో తబ్బిబెందన్నమాట. కొట్టరి, పురవరి మొదలై న మాటలలోని _ఆరి, ఆరి ప్రత్యయాలు బహువచనానికి సంబంధింఛినవని చెప్పవచ్చు కాని ఏదో కారణంచేత ఇవి శకటరేఫలతో కూడా శాసనాలలో కనివిస్తాయి.
(క) లోని-కాబు రూపానికి కన్నడంలో -కాజ్ఞ అనేరూపం ఊంది. ఐహుళా ఠః కన్నడంలోని -కాజ శబం (ప్రభావం వల సె రూపాళో శకట ది MD — రా రేఫ వచ్చి ఉండవచ్చు. (గ) -ఇ; ఉదారి (SII 4.666.8, 1189), భండారి (సై .6.164.7, 1152): ఈ ఇ (పత్యయమే చె తలారి మొ. వానిలోని -ఇ ఆయి ఉంటుంది, (చూ. 4 88 (ఖ) )*
(ఘ)-క- : దీని తర్వాత క్రీబవాచక పత్యయమైన _ము/-౦ (బిందువు) చేరుతుంది, రడ్డిక ము ( SII 4. 87.15, 1115 ) రడ్డికం (పై. 4.762.18, 1181) మొ. వి.
(చ) తన-; దీని తర్వాత కూడా -ము/-౦ వస్తుంది. స్థానాపతి తనము (పె. 10.709.9, 1188), తలారి తనము (పై .6.207.81,1209) మొ. వి.
లింగబోధక (ప్రత్యయాలు (Gender Suffixes) : 4.84. మహత్తు (ఏకవచనం) : -౦లు, -కు, _డు. వీటిలో -౦జు 1పాచీనరూపమైన _న్టుకు రూపాంతరర అనవచ్చు.
వితికాంజు ( 200 1.24.17, 187), అల్లుకు (వైఎ 6-628.9. 1262), తమ్ముడు (తె. 6.1౬0.89, 1275). - ౦౪ (ప్రత్యయం నెల్లూరుళకాస నంలో ఒకచోట మాతం కనిపిస్తుంది. ఇది ఆ [ప్రాంతంలో కనీసం మాండలికంగా నైనా వ్యవహారంలో ఉండేది అనడానిని వ్యాని పెద్దకొడుతు ( N17 8.9.29 ) అనే [ప్రయోగం (పబలమెన ఆధారం.
118 తెలుగు భాషా చరిత
4.లిర్. మహతి (ఏక వచనము : జాలు, ఆలు, -త్య : నాయకుజాలు, ( SII 5.1080.5, 1141 )» బాలవ్యాకరణంలో = రాలు అని ఉంది. కాని. శాసనాలలో బహుసంఖ్యాకంగా - తాలు అనే ఉన్నది. = ఆలు (ప్రత్యయం కొన్ని బంధుత్వపదాల్లోనే ఉంది. కోడలు (511 6.684.2, 1158 ), మజందలు ( చె. 6.684.2, 1158); (విత్తికత్త్య (పె. 10.110.18, 1141), మొ.వి. -త్త్య్య, =కా (ప్రత్యయం మీదనే వస్తుంది. దీనిముందు కాలోని ధీర్షత పోతుంది.
4.86. క్రీబం ౩ =ము, -మ్ము, -౦బు, -౦ ( అనుస్వారం ) కూటము ( SII 4.1102.11, 1150 )9 సుంకమ్ము ( NI 1.26.59, 1284 ): దేశంబు ( S11 6.402. 20, 1264 )s రక్తం (NI 1.24. 14, 1187 } మొ. వి,
ఐబహుధాతుకం (నమానం)
4.87. సమాసాలు నాలుగు రకాలు 1. దేశి. 2. తత్సమం. లీ. మిశ్రం. 4, వర్ణలువం. |
(1y చేశ ; దేశిరూపాలతో అయ్యేది దేశిసమాసం దేశిసమాసాలు ఏర్పడే. విధాన్ని బట్టి ఈ కింది విభజన చేయవచ్చు.
(క) ఇతరత్ర స్వతం[తపయోగం ఉన్న రూపం విశేణంగా ఉన్నాకూడా దానిని విడదీస్తే అర్థము మారిపోయింది. కాబట్టి అట్టివి సమాసంగానే భావించాలి. చలివందిలి (తౌ. శా. 1.87.8, 1215), గుండకుడ్క ( వగ! 5.1172.15, 1298 ) మొ. వి.
(ఖ) మరోచోట స్వతంత్ర పయోగం లేని బంధరూపం (boundform} విశేణంగా ఉండటం. నల్ఫిల్లు (త,ళా, 1.17.27,1115). “నల్*కు | స్వతం త పయోగం లేదు : ఆంబోతు ( S11 10 884.102, 1261), “ఆన్ కు స్వతంత్ర పయోగం లేదు. మొ. విం (గ) బంధరూపంపై- అ చేరినవి. మేనమామ (ఏ1 6,684.1,1168), ఆనపాలు (పై. 6.1118.18, 1281) (ఆవుపాలు ). ఊరతలారి (పై. 10.528.11, 1819).
(ఘ) పై-అ ముందు ము వర్ణకమందలి మకారానికి ప వర్ణమౌతుంది.
శాసన భాషా పరిణామం 119
ఇనుప ఎడ్డు (571 4 1166.11, 1185) (ఇనుము=నల్బని, ఎడ్డు = గృహజంతువులు) ; మొ. వి.
(చ) ద్వంద్యనమానం : తలిదండ్రులు ( SII 6, 1256.82, 1172 ) కూరకాయలు (పై. 10.88 4, 90,1251), మొ.వి. మొదటిరూపంలో తకారం దకారం అయింది. రెండవదానిలో *కి, వర్ణం “గి కాక పోవడం గమనార్హం. ఏ కవచనాంత మైన ద్వంద్వసమాసరూ పాలు కూడా ఉన్నాయి. ఇట్టివి 18 వ శతాబ్దం నుంచి కనిపిస్తాయి. తల్లి తండి ( S11 6.90.8, 1841), కాయకూర (పై. 7.904.28, 1291) మొ. వి.
(2)తత్సమం ॥; సంస్క్యూతసమా సాలు ఆలాగే తీసుకొన్నవి. సహస నామార్చన (SII 5.1212.11 1210), జలధార (వై, 6 948.16, 1102) ముం ఫీ?
(8) మి|్రనమాసనం : ఇవి తెలుగు పదాల స్థానాన్ని బట్టి రెండు రకాలు,
(క) తె?సం: తలరాసి. (51 4,1068.6, 1149), వెంజామర (వై. 4,1190.4, 1148) మొ, వి.
(ఖ) సం- తె : చామరకొలుపు(పై.6.756.10, 1118), దీపమాన్య (పై. 6.1208.7 1226) మొ, వి.
(4) వర్గలుపనమానం * తిరువజాము (తిరువర్థజా ము (SII 6.742, 6, 18/2), మంజుతెర ( మంజిష్ట తెర ) ( పె. 5.1216.4, 18314 ), వావిలి (హవిబలి) (వై . 10.181. 14, 1158) మలి
|. జ
4.88. వచనం
(క) -రు: మానవవాచకాల్లో (human n0un5) కొన్నింటికి బహువచన _పత్యయంగా = రు వస్తుంది. అల్బురు (SII 10.104.0,1168 03 దినురు (వై. 6.626.115, 1224) మొ. వి.
(అ) -లు, ౦|డు, -౦లు, -౦౪ు ః-కా- _పత్యయం మీద మహత్తు లో పె పత్యయాలు వస్తాయి, వాద్యకాలు (S11 10.707.14, 1168), మద్దెల కాండు (వై. 5.1188.85- 1250), ఒత్తుకాంటు (వై. 6.966.9, 1849), వాస్యకార్యలు (ఫై .6.1116.18,1876).
120 తెలుగు భాషా చరిత
పె వానిలో -౦ఆు =౦|6లు విశాఖ పాంతంలో నే కనిపిస్తాయి. పైనాలుగు రూపాల్ని బట్టి పునర్నిర్మాణం (1600930600 చేస్తే న్గు వీటికి పాచీనరూప మని చెప్పవచ్చు (చూ. 6.12%... _కా= [పత్యయంలో దీర ం ఉంది. కాబట్టి ఈ దీర్హం వైన అనునాసికంపోయి ఎటు ఒక మాండలికంలో ఆయి ఉంటుంది. బహుశా ఇది కన్నడ|పాంత మాండలికంలో ఆయి ఉండవచ్చు. -న్లు కాం|డుగా ఇంకో మాండలికంలో ఆయి ఉంటుంది. తర్వాత మాండలికమి శం (dialect mixing) వల్ల -ండు, టు రెండు రూపాలూ తెలుగుభాషలో నిల్చాయి. నన్నయ, నన్నెచోడుల భాషల్లోనూ, 12 వ శతాద్దిదాకా శాసనాల్లోనూ ఒకు. కాలు శబ్దమే కనిపిస్తుంది. =-కాం్యడు శబ్దం 158వ శతాబ్ది ముండే కనిపిస్తుంది. ఈ- కాండ్రు ప్రత్యయం 18వ శతాబ్దినుండి ఎక్కువౌతూ 14వ శతాబ్దిలో దాదాపు-కాజు రచనలో లోపిస్తుంది.
పెక్కండు ( S11 4.974.2, 1182 ), ఎన్మండు ( పై. 5.1806. 11,1107) తొమ్మం౦డు (పై. 6.87.11,1164), పదుండు (పై. 10 180.15, 1168), ఇర్వుండు ( 6.1189.64, 1250 ) మొ, శబ్దాలోను-౦ డు [ప్రత్యయం కనిపిస్తుంది. వీటిలో ఎన్మండు [అనడానికి రూపాంతరం ఎనమంజు (SII 6. 1052.10, 1850) కూడా విశాఖ పాంతంలో కనిపిస్సుంది.
4.89. -లు : సర్వసాధారణంగా బహువచన (పత్యయంగా వచ్చేది -లు, ఇది కొన్ని |ప్రాతిపదికలకు మార్పేమీ లేకే చేరుతుంది. తలియలు (S11 6.1294.9, 1245) మొ. వి. కాని ఈ [ప్రత్యయం ముందు కొన్ని రకాలైన (పాతిపదికలకు మార్పులు వసాయి. అవి ఈ కింది విధంగా జరుగుతాయి.
(క) =లు (ప్రత్యయం ముందు మహ్యత్చ్పత్యయం లోవిస్తుంది. తమ్ములు ( S11.6.192.7, 1167). (ఖ) =ము వర్ణకాంతాలకు-లు అలాగే చేరవచ్చు. కుంచ ములు (వె. 6.
1828.9, 1116). లేదా ము వర్ణకం లోపించి పూర్యాచ్చు దీర్భ ంకా వృచు. కారణాలు (పై. 4.1116.165, 11866).
(గ) =లు పత్యయం ముందు=ఇకారం ఉకారమౌతుంది (మాని)మానులు (పై. 4.992.6.11586), (విత్తి) (విత్తులు పై. 4.667.83,1112)
శాసన భాషా పరిణామం 121
(ఘ) ట, డ, ర, ల వె గల అచ్చులు పోవచ్చు. లేదా ఉండనూవచ్చు. అచ్చులుపోగా రలిలు డకారంగా మారుతాయి. పుట్టు (SI 6.845 11,1278), తాడ్డు (పై 5.126,12,1296), ఊడ్డు( పై.10 199. 108, 1170), కాహడ్డు (పై. 4.675.81,1140).
అచ్చులు పోని హాపాలు:
పుట్టులు (SII 6.845 11, 1278). మడులు (వె, 6.788. 7,188:), మూరలు (వై. 10.509.8, 1814). పెనియమాలు అకా రాంతపూర్వక లకారానికి చెల్పవు. నెల-దీనిక ఒకచోట నెల్లు (తెలా. 1.417.520, 1808)అని ప్రయోగం ఉంది.
(చ) లకారాంతమైన కొన్ని పదాల్లో -లు (ప్రత్యయానికి ముందు డకారానికి బదులు -౦డ్ అవుతుంది. (మడపలి) మడపండ్డు (SI | 1172.9,1298), (ఇల్లు ఇండ్లు(పై,10.840.11,1258) మొ.వి, ఇట్టి సంధికార్యం హ్మఆహ్మ(హ్మ్ర) ఆ రూపాల్లోనే అవుతుంది. ఇందు హ అనేది లకారం. ఇట్టి రూపాలు సమాసాల్లో కూడా ఉండవచ్చు, మడపలి అనేది మడ +- పల్లి అని రెండు రూపాలు చేరిన సమాసం కాబట్టి దీనికి కూడా ఈ సంధికార్యం జరిగింది కాని చివరి అచ్చు అకారమైతే ఇది జరగదు. నెల-నెలలు మొ.వి. ఆపె (ఘ) (చ)ల లోని డ్డ రూపాలకు వర్ణ సమీకరణమై ళు రూపాలు కూడా కావచ్చు (చూ. 4.19).
(ఛ
ల
(హ), వహ ఆహ్మ ఆ రూపాల్లో హృ యకారం గాని నకారం గాని అయితే -ల్కు (ప్రత్యయం ముందు ఆది దాని అచ్చుతోసహ లో పిస్తుంది. వేయి. వేలు (SII 10.177.74,1171 ); చేను-చేలు (పె. 10.
8ీ84, 75, 1251) మొ.వి.
(జ) చేయి శబ్దానికి తులు బహువచన (పత్యయంగా వస్తుంది. దీని ముందు “యి లోపిస్తుంది. చేతులు ( S11 10.488.20, 1276) మొ.వి.
(రు) (మాను మొదలగువానికి -కులు బహువచన [ప్రత్యయంగా వస్తుంది.
122 తలుగు భాషా చరిత్ర
దీనిముందు ను ఆనుస్వార మవుతుంది. [మాంకులు (వగ ఉ.1050.9, 1185) మొ.వి.
(ఇ) ర్యాతి శబ్దానికి -క్ళు కూడా బహువచన |ప్రత్యయంగా వస్తుంది. రాతుళ్ళు (Ni 1.28.28,1847) మొ. వి.
(ట) పూజ్యార్థంలో బహువచన (ప్రత్యయం చేరడం ఈయుగంలో చాలా తరచుగా కనిపిస్తుంది. పై చెప్పిన వాటిలో _రు,=లు గౌరవార్థం చేరినవి. గురులు ( SII 4.778.6,1165 1 గుండమదేవులు. (వె. 4.880. 10,1171) మొ.వి. |బహ్మరాయరు (పై.5.1085, 6, 1108), దేవరు (పై.10.689.2, 1187) మొ.వి. పూజ్యా ర్భంలో_గరు ద్వితీయారూపానికి చేరుస్తారు. నందిగారు (NI2.51.7, 1198), భాను వృడాయనిగారు (SII 6,877.12, 1840) మొ.వి, పూజ్యార్థంలో వారు: జియ్యరువారు (NI 2.51.7. 11565), జక్కిరడ్డివారు (SII 6.98.1, 1241).
విభ_ి [(పత్యయాలు ®
4.40. [పథ మా విభ _క్రికి (పత్యకంగా (ప్రత్యయాలు లేవు. వైన చెప్పిన రూపాలు అలాగే [ప్రథమారూపాలుగా వాడవచ్చు. ద్వితీయాది విభ_క్రి [పత్యయాల్ని పెన చెప్పినకొన్ని నామపదాలకు అలాగే చేర్చవచ్చు. ఉదా: పొలములోన ( SI15.1016.18, 1184 ). కాని కొన్నింటికి పదాంతంలో కొంతమార్పు పొంది (ప్రత్యయాలు చేరుతాయి. అట్టి మార్చును తేచ్చె (పత్యయాల్ని జూపవిభ కిక [పత్యయాలంటారు. అవి ఈ కింది విధంగా వసాయి.
(1) మహత్పత్యయంగల పదాల్లో _డుజ్జు లోవిస్తుంది. అలా లోపించిన దానిమీద -ని పాక్షికంగా రావచ్చు. పరమాత్మునిచేం (నాగ్ 4. 787.82, 1115), రఘునాధునిచేం (పై. 10.89. 18, 1182) మొ. వి. డుజొ లోపించక -ఇ చేరిన రూపాలుకూడా ఈయుగంలో' కనివిస్తాయి. దేవుడికి (NI 8.1889, 1247Ty, వాని పెద్ద కొడుకు (Ni 8.9.29, 1259) మొ.వి,
(2) బహువచన (పత్యయాలైన మె =రు, శారీరు, -౦|డు పెన ఆ చేరు. తుంది. నివేద్యములకు (SII §,90.11, 1177), మునూర్వురకు
శాసన భాషా పరిణామం 128
(3)
(4) (క)
(ఖ)
(గ)
(పై. 10.178.7, 1170), వాద్యకొఅకు (సై .10.707.14,1158), పెక్యాండను (వై. 6.98.2, 1181), వాస్యకాంజ9కు (పె. 6. 1116.15, 1876), మొ. వి.
_ను, -లు, -రు చివరగల కొన్ని నామపదాలకు -ఇ చేరుతుంది. చేనికి (S11 10.488.84, 1199), పాలిలోన (ఫై. 10.425.11, 1270), పోరిలోన (ప్రై. 6.117.47, 1118). నీరు శబ్దం మాతం _ఇ పత్యయాన్ని పాక్షికంగా తీసుకొంటుంది. మున్నీరులోం (పై. 4.1075.8, 1166), నీరువేల (పై 4. 704.15, 1167). 14వ శతాబ్దిలో -ఇ పత్యయం లేని రూపాలే ఉంటాయి. నీరు శబ్దానికి _టి ప్రత్యయం కూడా క్వాచిత్కంగా కనిపిన్తుంది. నీటినేల ( NI 1.89.5, 1141) మొ. వి. చేను శబ్దానికి కూడా ఒకచోట -ఇ [ప్రత్యయం లేకుండా కనివిస్తుంది (571 7.785, 11, 1291).
య, ల, జు డ-లు చివరగల కొన్ని పదాలకు -తి చేరుతుంది. ఇది చేరేటప్పుడు కింది విధంగా సంధిమార్పులు వస్తాయి.
౯ చేరేటప్పుడు యకారం లోపిస్తుంది. నేయి-నేతికి (SII 5.1107. 1l, 1189).
లకారాంత పదాలకు తి చేరినప్పుడు రెండు రకాలైన సంధికార్యా లౌతాయి, (ఏ) ల్ గతి ౨జి, (2) ఠ్ ?తిాటి, ఇందు మొదటిది వాల (నూ న్నా అ రూపాలపైనను (వ్యూ అకారం అ అకారం. తప్ప తక్కిన అచ్చు), రెండోది తక్కిన రూపాల షెననూ అవుతాయి. ఇల్లు = ఇంటను (SII 10.507.17,1814), కుయింగల్లు = కులుం గంటికి (చె. 10.112.8, 1248 ). ఇక్క_డ కల్లు శబ్దం సమాస గతంగా ఉంది(చూ. 2,89 (చ్చ. తక్కినచోట్ట కేవలం-టి మాతం వాకిలి_వాకిటాన (NI 8.78 87, 1868) మొ, వి:
వొ అ వ్నాఅ (రూపాంతరం వాఅవ్నావ్నా అ) రూపంలో ఉన్న శకటరేఫకు _తి [ప్రత్యయం ముందు మార్పేమీ ఉండదు. _మోంపబ్ఞు- [మోంపజుతను ( SII 10,172.10, 1170 ); కయు-క ల
[24 తెలుగు భాషా చరిత్ర
(పె. 6.645.5, 1150) మొ. వి, తి పత్యయం ముందు ద్విత్వం ఉండదు. తక్కినచోట్ట త్ తి౫టి ; పడమర _ పడుమటం (సై. 5.167.154, 1200) మొ వి
(మ) డకారం _తితో కనిసి _టి అవుతుంది, వీడు-వీట (511 10. 690.9, 1189 ) మొ. వి.
(5) ప్రైపత్యయాలు చేరనిపదాలు క్వాచిత్క_ంగా కనిపిస్తాయి. పడుమఆ భాగము ( 511 5.1188.4, 1155 ), చేబోలు నాండం (థె. 5. 1250.1122), వాకిలికి (వై. 4.952.2, 1818) మొ.వి.
(6) వె [ప్రత్యయాలు చేరిన పదాలనుండి అనుచిత విభాగమై -౦టి, _టి (ప్రత్యయాలు చేరడం ఈ యుగంలో బాలా తరచుగా కనిపిస్తుంది. ర్యాతింటి ( 571 6 1118.85;1281 ), _సగమింటిలోను (పై. 6.1008.12, 1889), రాత్రి అనే సంస్కృత పదంలోనూ ఇది రావడం గమనార్హం.
4.41. ద్వితీయావిభక్తి ; =ను ద్వితీయా విభక్తి (ప్రత్యయం. ఫలమును బొందుదురు (NI. 2.18.9, 1155). దీనికి అనుస్వారం కూడా అవుతుంది. కవిలం వధించి (పై. 124.14, 1187) మువర్ణకం గల వాటిపై. క్వాచిత్క్మంగా ఆము లోపించి -న్ని చేరుతుంది. దీనిముందు హ్రస్వం దిరమవుతుంది. ధర్మాన్ని (Ni 1.40.8, 1140).
ఈ ద్వితీయావిభక్రి [ప్రత్యయం కర్మార్థంలో వస్తుంది. సాధారణాంగా క్బ రూపాలకు [పథమరూపాల్నే ద్వితీయలోనూ వాడుతారు. ఈ ధర్మువు (పతి పాలింపనివారు (తౌ, నొ 1.5.29, 1221).
4.42, తృతీయావిభక్తి 3 (క)-న్, -ఆన్, నన్ : (ఖ) తోడన్ తోన్, (గ) వెయిన్,
(క) -న్, -ఆన్, నన్ * ఉఊకారంత పదాలవై -నన్, ఇకారంత జొపవిభక్తికాలపై-అన్ మిగిలినిచోట్ట -న్ వస్తాయి. ఇవి సాధార ణంగా సహార్థంలోనూ వస్తాయి.
శాసన భాషా పరిణామం 125
నహార్థంలో : నుఖంబున ( 511 4.787.4, 1115), వినో దంబులు ( పై. 19.884.56, 1251 ). ఇట్టి రూపాలు సారస్వ తంలోనే నిల్బాయి. కొని వాడుకకు రాలేదు.
కరణార్గంలో : కాలందుడిచెను ( 571 6.628 49, 1224 ), నల్లజాతకట్టి ( పె. 6.1142.15, 1268 ). ఈ పత్యయాల పైన-చేసి హేత్యర్థంలో చేరుతుంది. భ క్తి ంజేసి (వె. 4$.1078.4, 1149), (గొప్పించుటంజేసి (పై. 6.1177.8.1201), ధర్మువునం జేసి (పై. 4 661.78, 1297) మొ వి.
(ఖ) -తోడన్ :-తోన్ : ఇవి సహార్థంలో వస్తాయి. భక్తితోడ (511 5.168.6, 1156), దయతోనిచ్చె (1089.89.19,1182).తోడన్ అనే రూపానికి తోజన్ అనేది [పాచీనరూపం. ట గడ మార్పురాక పూర్వమే టకారం లోపించడం మూలంగా -తోన్ రూపం ఏర్పడి ఉండాలి.
(గ) మెయిన్ : ఇదీ సహార్ధంలోనే వస్తుంది. సచ్చరితమెయిని (517 10.111.14, 1142) మొ. వి. ఈ _పత్యయం ఉన్న రూపాలన్నీ పద్యశాసనాల్లోనే ఉన్నాయి. ఇది 14 వ శతాబ్లిలో బొత్తుగా
య ద అవాలి కనిపించదు.
4.48 చతుర్ధి విభక్తి : తీన్, నవన్, వన్ ; ఇకరాంతాల తర్వాత -కేన్- ఉకారాంతాల తర్వాత -నకున్ వస్తాయి. ఈ (ప్రత్యయాలు సాధార ణంగా సం పదానార్థంలో, నిమితార్థంలో వస్తాయి,
సంపదానార్థంలో * కోలకానికి (SH 10.91 82, 1182 ), రిషి పెద్దికి (పె. 6.207.12, 1209) మొ, వి.
నిమిత్తార్ధంలో వ చమరునకు (పై. 10.427.21, 1270), అరదివియకు: (పై. 6.679, 1188 )మొ. వ. ఈ (పత్యయం ముందు మువర్ణకం పాక్షికంగా లోపిస్తుంది. లోపిసే పూర్యస్వరం దీర్భ మవుంది. దీపానకుం (Sil 6.84,4, 1292) మొ. వి. ఆలా మువర్ణకం లోవించిన తర్వాత నకు |పత్యయానికి బదులు -సికి (ప్రత్యయం క్వాచ్చితర్య్ధంగా కనిపిస్తుంది. దీపానికి (SII 10.298.8, 1241) మొ. వి.
126 తెలుగు భాషా చరిత్ర
ఉకారాంత పదాల్లో కూడా కు (ప్రత్యయం తరచుగా కనిపిస్తుంది. దీపముకు ( 20 5.1048,0, 1128 ) మొ.వి. ఈ చతుర్ధి విభక్తికి తరచుగా అగు క్వార్థక రూపమైన-ఐ అన్నంత రూపమైన కాన్ చేరడం కనిపిస్తుంచి. భోగాలకై (511 10.48019, 1296", పెబ్టింపులకుంగా (పై. 4.1098 8, 1158), మొ. వి. నిమితార్థంలో _కాన్ మాతం రావడం కూడా కనిపిస్తుంది. రాజ్య రొష్ట్ర గామ వర్థనగా....పెట్టిన (పై. 10.710.8, 1178) మొ. వి,
-కొఅకు [ప్రత్యయం 14 వ శతాబ్దిలో రెండుచోట్ల మాతం కనిపిస్తుంది. అభీష్ట సిద్ధికొజకు (5/7. 6789.7, 1881), చేయించి కొణకై (పై. 6.1096. 4, 1888).
4.44. పంచమీ విభక్తి : (క) చేతన్ , బోన్, _-వలనన్, రూపాంతరం : (వల్చిన్ 3 వలన్ ) (ఖ) ముండే. (గ) -రీంనెన్,
(క) చేతన్, చేన్, -వలనన్ : ఇవి (గహ్మర్థంలోనే [ప్రయోగంలో కని పిస్తాయి. వీటిలో - చేతన్,- చేన్ మహన్మహతీ పదాల తర్వాతను, వలనన్ క్రీబ పదాల తర్యాతిను' వస్తాయి. స్తానపతుల చేత విల్చి (Sn 6.600.8, 1166 ), దేవరచే కృపంగొని (పై.6.1142. 28, 1268), జీతాలవలనం.. - (NI! 2౨.48.20, 1840), తన| విత్తి వల్న నిచ్చిన ( SII 10.422.28, 1269 )s సుంఖంవల్సను (పై. 10.480.19, 1296). ఒక్కచోటమ్మాతం చేత [ప్రత్యయం క్రీబ సమంపైన కనిపిస్తుంది. మగతల సమస్తంఐన పరివారము చేతను (తౌ,శా. 2.128.28, 1297), _వలనన్ [ప్రత్యయం క్వాచి త్య-ంగా మవాన్మహాతీ పదాల పైననూ వస్తుంది. వైష్టవు నాయకుల వలను ( 51 6,904.25, 1291 ).
(అ) నుండి ఏ గంగకలుతనుండి (SII 4.1190.2, 1148 )» మొ. వి. దీన్ని ఆంగ్లంలో from అనే అర్థంలో వాడుతారు. ఈ అర్థంలో నేడుపయోగంలో ఉన్న -నుంచి రూపం ఈ యుగంలో
" కనిపించదు, |
(గ) -కంకున్ : ఈ (ప్రత్యయ చాలా క్వావిత్క-ంగా కనిపిస్తుంది.
శాసన భాషా పరిణామం 127
దీన్ని పోల్చే సందర్భంలో వాడుతారు. నాకాదీశపురంబు కంచె నిడి మేలు (SII 6.285.4, 1158 ) మొ.వి,
4.45. షష్టివిభ క్రి * ఉకారాంత పదాలకు అచ్చుపరమెతే షష్టీ పళ్యయంగా నకారం వస్తుంది. మూల స్థానంబు నాదిమూ ర్తిక్ ( SII 4.672.117, 1189 ) మొ. వి. లేనిచో [పాతిపదికే షష్టీరూప మవుతుంది, [పోలెటోయు తమ్ముండు (పై. 4.667.18, 1182) మొ.వి.
4.46. న ప్పమీవిభకి : (క) -న్, అన్, -నన్, (ఇ) -లోన్, లోనన్, _లోవనలన్ 4 (గ) అందు, నందు, నయందు ఇవి ఆదికర ణార్థంలో వస్తాయి.
(క) న్. -అన్, -నన్ : తృతీయావిభ క్తిలో చెప్పిన పరిసరాల్లోనే ఇవీ వస్తాయి. కేటిఫల్సిని (57! 10.702.7,1158), పడుమటం ( పై. 5.167.14, 1200), థ్రీకూర్మమున ( వై. 5.1888. 22, 1188).
(ఖ) -లోన్, -లోనన్, -లోపలన్ : ఉత్తరసీమలో (51! 5.1114. 11,1164 ), చెల్పావలోన ( పై. 4.167.18, 1200), సోరకి నాంటి లోపలం ( వై. 10. 690.17, 1189 0
(గ) -అందు, -నందు, -నయందు : చెలువందు (తౌ, లా. 1.16.7, 1170), భోగమునందు ( 511 5.1081,8, 1182), ఊత్తరా యణమునయందు (పై, 10.177.90, 1171). పె అందు శద్దానికి =ఉల [ప్రత్యయం చేరి విశేషణం అవుతుంది. అందుల గొల్రమంత (వగ 10.2087, 1200 ) మొ.వి. అలాగే “ఇందుల కాయ కూర” (వె, 6.904.28. 1291) మొ.వి. పయోగాలు ఉన్నాయి. ఉల [పత్యయానికి బదులు _ఆలి _పత్యయం క్వాచిత_ంగా కనిపి స్తుంది. అందలి మాడూరి సోమయ ( త,కొ, 10.86.88, 1215 ) ఆల |పయోగం ఒక్క. శాసనంలో రెండుసార్దు కనిపిస్తుంది. ఇందల శ్రీకంఠమ నాయకు ( SII 10.691.16, 1189 ). ఇందల సోమేళ్యరదేవర (పై. 10. 691.21, 1189).
128 తెలుగు భాషా చరిత
4£.47. ఇవిగాక _(కిందన్, -మీందన్ /-మిందన్,-పెన్,- ఒద్దన్ /-వద్దన్, -కడన్ మొ. (ప్రత్యయాలు గూడా స ప్రమ్యర్థంలో కనిపిస్తాయి. చెలువు [కింద ( SI 6 1174 9, 11651 ) ధా|తిమీంద (పై 6.625.65,1158 )» పల్రియల మింద (పై. 4787.1!,1115 ): ఈ ధర్మువుపై (పై. 5. 1 లి4లి. 12, 1146), ఉయ్యూరి ఒద్ద (పై. 4.762.10,1181), తూమువద్ద (త,కొ, 1.1559,1125), తాడేకుంటకడ (ఏ0 6.225.8,1288) మొ.వి. -పోలౌన్, _వలౌన్, మాడా, వంటో మొదలైన పోలిక (ప్రత్యయాలు కనిపిసాయి. గురుంపోలెన్ (పె. 10.675.85,1140), మాజయ వలెన్ (పె. 10.282.11,1280), ఆటిగాంపుల మాడ్మి (వై. క.787 21,1115 ), లెంకవంటి కోకన (ప్రై. 10.887- 68,1251) మొ వి.
4.48. నంఖ్యావాచకొలు :
ఇవి నామపదాల కిందే రావలసీ ఉన్నా, ఇందుకొన్ని విశేషాలుండటం చేత వీటిని గురించి (పత్యేకంగా వాయవలసి వచ్చింది.
(1) ఒకటి : ఈ శబ్దాన్ని ఈ యుగంలో ఈ కిందివిధంగా [వాసేవారు. ఒక్కొణ్ణు ( న్ 4.18005,8, 1107 }s ఓక ్క_ణ్లు (పె. 5.1091. 8.1128), ఒకణు (పె. 5 1848,12.1146 )» ఒక_డు ( వె. 5.2284.20 1285), ఒక్కటి వై, 4.665.101178). ఒకటి (పై. 10.78.115, 1115. ఈ యుగానికి పూర్వపు కాసనాలుచూస్తే ఒకొ్క్కాండువంటి రూపాలే ఎక్కువగా ఉండటంచేత ఈ ఒకొ్క్కాండు శబ్దం ఒక్ ఒణ్లు కలయిక చేత ఏర్పడిందని చెప్పవచ్చు. ఒక శబ్దం కొన్ని మధ్య [దావిడభాషలలో కనిపిస్తుంది. ఒణ్జుకు (పాచీన రూపమైన *ఒన్లు చాలా (ద్రావిడ భాషలలో కనిపిస్తుంది. అది మొదట ఒక్కొాంండు ఆయి తర్వాత ఒక గ్రాండు అయింది. ఇట్టి మార్పు ఈ యుగానికి ముందే ఎప్పుడో జరిగిపోయింది. కాని ఈ యుగంలో ఓక_ండు శబ్దానికి జొపవిభ కిక రూపమైన ఒక... లేక ఒక్కటి. |పథమారూపంగా వాడడం జరిగింది. కౌపవిభక్తిక రూపాన్ని [పథమాంతంగా వాడడం 11వ శతాబ్దిలోనే ఒక్కచోట కనిపిస్తుంది. 12వ శతాబ్ది నుండి కమేణ ఎక్కు_వగుతూ వస్తుంది.
శాసన భాషా పరిణామం 129
ఇట్టి పరిణామాన్ని నన్నయ భాషలోని (పయోగాల్ని ఎజ్జన [పయో గాల్ని బట్టి చూచినా స్పష్టమవుతుంది.ే
(2) రెండు, మూడు రూపాలకు ఈ యుగంలో చెప్పుకోదగ్గ విశేషా లేమీ లేవు.
(లి) నాలుగు : ఈ శబ్దానికి ముఖ్యంగా రెండు రూపాలున్నాయి. (౪) నాలుగు/నాలువు _( ఆ) నాలు-నాలుగు (SII 6.598. 10,1168), నాలువు (పై. 4.1142.6,1148), నాలు (సై.6.846. : 16,1278) మొ, వి. వెవాటిలో నాలు రూపం విశాఖ - (శ్రీకాకుళం [ప్రాంతంలోనే కనిపిస్తుంది.
(శ) ఐదు: దీనికి రెండు రూపాలున్నాయి (అ) వదు, (ఆ) వను ; ఐదు (SII 6.228.68.1197), ఏను (ఫై. 5,1011.7,1108). ఈ రెంటిలో ఏను శబ్దం 12వ శతాబ్దిలో విశేషంగా ఉండి రానురాను ఎక్కువవుతూ. వస్తుంది. అందులోను ఐదు శబ్దం 12వ శతాబ్దిలో తెలంగాణా-గుంటూరు [పాంతంలో మాతం కనిపిస్తుంది. 18, 14 శతాబ్దులలో ఐదు శబ్దం పూర్తి ఆం్యధదేశానికి వ్యాపిస్తుంది. బహుశా ఐదు శబ్దం కన్నడం నుండి తెనుగుకు వచ్చిన ఎరువుమాట అయి ఊ&ఊంటుంది.
(ర) ఆలు, వీడు శబ్దాల్లో విశేషాలేమీ లేవు.
(6) ఎనిమిది : ఎనిమిది (తౌ. లొ. 1.19.42,1195), ఎన్మిది (SII 4.1248.12,1112), ఎనుమిది (వై. 6.1178.6,1104) మొ. వి. ఎనిమిది శజ్లానికి పూర్వరూపం ఎణ్-పది అని చెప్పవచ్చును. ఇది ప్రాచీనశాసనాల్లో అనేక రూపాలతో ఉంది. ఈ యుగానికి ఎనిమిది రూపం స్థిరపడినట్లు పె ఉదాహర ణలవల్లి తెలుస్తుంది.
(7) తొమ్మిది : (511 5.1166.10,1266). దినిని తొణ్-పది నుండి వచ్చినట్టు చెప్పవచ్చు. ఈ రూపంకూడా ఈ యుగంలో మార్పేమీ లేకుండా స్థిరపడిందని చెప్పవచ్చు. పై వివరణలవల్ల ఓకటి, ఎనిమిది, శొమ్మిది రూపాలు చార్మితకంగా రెండు ధాతువుల కలయిక వల్ల ఏర్పాడ్డాయిని తెలిసింది. అంటే ఇవి సమాసరూపా లన్నమాట.
(9)
180
(8)
(2)
(10)
తెలుగు భాషా చరిత
పది, నూయు రూపాల్లో విశేషాలేమీ లేవు. నూటు శబ్దానికి పర్యా యంగా నేడు [ప్రయోగంలో ఉన్న వంద శబ్దం ఈ యుగంలో కని పించదు.
వేయి; ఈ శబ్దానికి కింది రూ పాలున్నాయి. వేయి (SI 5 207.16. 1141), వెయి( పై, 5.1018.2, 11408). వేయు (పె. 4.980.14, 1165), వేయ ( 3. 6,1200.16, 1175 ): వెయ్యి (పె. 5.1202.2,1214). “ఇ/ ఊ” లు పదాంతంలో పర్యాయంగా రావడం నేయి శబ్దంలో కూడా చూడవచ్చు. అంటే ఇట్టిశద్దాలో చివరి అచ్చు ఊతకె వచ్చి చేరినదని చెప్పవచ్చు. ఈ వేయి శ బ్దానికిపూర్యం రూపం వేన్ అని నిరూపించవచ్చు.*
పది పె కూడిక సంఖ్యలు : పం[డెండు, పందొమ్మిది తప్ప మిగి లినవంతా పది శబ్దానికి ఆయాసంఖ్యలను చేర్చడంద్వారా అవుతాయి. ఆ చేర్చేటప్పుడు అవాఅ రూపంలో ఊన్న సంథ్యావాచకాలు తప్ప తక్కినవి చేరేటప్పుడు పది శబ్దానికి -ఉన్ -గాని, -న్- గాని చేరు తుంది. ఇందలి నకారం హల్దుల ముందు కనిపించదు. పదునకొండు (తౌ, కా. 1.41.8,1281). ఇందు నకారంపెన 'అ* వాతపొరబాటయి ఉంటుంది. పదినొకండు ( SII 6.768.8, 1891 )» పదుమూండు (వె. 6.285.562, 1155), పదినాలువు (పె.6.1178.8, 1104) మొ. వి. పెవాటిలో కేవలం -న్- చేరే రూపాలు విశాఖ--(శ్రీకాకుళం [పాంతంలోను, _ఉన్ చేరే రూపాలు మిగిలిన ఆం(ధదేశంలోను కని పిసాయి. అవోఅ రూపాలు చేరేటప్పుడు ఆ శబ్దాలు పది రూపానికి ఆలాగే చేరుతాయి. చేరే టప్పుడు సంధి కావచ్చు కాకపోవచ్చు. పదేను (S11 5.125.12,1286 ), పదియెను (పై. 4.1814,7, 1148), పదాజు (పై. 4.945.29, 1162), పదిఆణు (సై.6.1000 15,1807) మొ.వి. పం(డెండు, పందొమ్మిది రూపాలుపన్ _రూపా నికి రెండు, తొమ్మిది శబ్దాలు చేర్చగా ఏర్పడుతాయి. *పన్ రెండు ౫ పన్టెండుపంతెండు ( SI 6.978.7, 1859 ) సా పం|డెండు ( పై. 5.70.12,1177 ఏ, పన్ --తొమ్మిదినాపందొమ్మిది ( పె.
=
6.865.20, 128 6 ):
శాసన భాషా పరిణామం 131
(11) పదిపై గుణింతపు నంఖ్యలు. ఇరువది మొ.వి. ఇట్టి సంఖ్యావాచ కాలు ఈకింద ఇచ్చిన రూపాలపై పది చేర్చగా ఏర్పడుతాయి. ఇరు. (రెండు), మూ-(మూడ్యు, నలు. (నాలుగు, ఏన్ -/ఎన్- (ఐదు), అజు-(ఆటు), డె-(ఏడు), ఎన-(ఎనిమిదిి, తొన్ -(తొమ్మిద్సి. ఈ రూపాల్లో పది చేరేటప్పుడు ఈ కింది సంధిమార్పులు వస్తాయి.
1. మొదటిరూపంలోని చివరి ఉకారం పాక్షికంగా లోపిస్తుంది. ఇరు_పది
౫ ఇరువది, ఇర్వది.
2. (వ్ర అ (వ్యాఆ ;లో వ్యా రేఫ అయితే తర్వాత ప్రకారం వకార మవుతుంది. ఇర్వది. 'హ్మి లకారమయితే పకారం పాక్షికంగా వకార మవుతుంది. నలుపది, నలువది.
శ. నకారం తర్వాతను, ఉఊకారం కాక తక్కిన అచ్చుల తర్వాతను పకారం బకార మవుతుంది. దీనిముందు నకారం ఆనుస్వారం అవు తుంది. ఏంబది, ఎనబడి, తొంబది.
4. వాఅ లేక వాల తర్వాత పకారం ద్విత్వమయి పూర్వ దీర్గం లోపిస్తుంది. ముప్పది. వీవ సూతం (పకారం-డెబ్బది.
5. ళాసనభాషలో పది శబ్దంలో ని (ప్రథమహల్టు పాక్షికంగా మహాపాణ ' మవుతుంది. ముప్పది మొ. వి.
ణీ. పదిశబ్దంలోని పకారం పాక్షికంగా యకారం ఆవుతుంది. ముప్పయి, ముప్పై మొ. వి. ఉదా. ఇరువది (511 5.1084.6, 1118 ), ఇర్యయి ( చె. 5.1188.64, 1250 ) ముప్పది (పె, 10.654.8, 1152), ముప్పై (వై. 6.986.7, 1280), నలుపది (వె. 6.598.11,1168), నల్వది (పై. 6.597.8,1298) నల్బయి (చె, 5.1188.52, 1250), ఏంబది (పె 6.211.286, 1170), ఎంబై (పె. 6.928.8,1291), అయువది (ై.10.177,78.1171), ఆయువై (పై, 6.812.5,1890), డెబ్బది (పై. 5.1018.2, 1148), ఎనభై (పై. 6,1085.15, 1394), తొంభయి (పె. 5.1 188.16 1250) మొ.వి. పె శబ్దాల్లో ఇరువది మొ. దకారాంతపదాలు 12వ శతాబ్దిలో క్వాచిత్య-ంగా కనిపిస్తూ రానురాను ఎక్కు.వవుతాయి=
182
తెలుగు భాషా చరిత
ఇట్టి సంఖ్యలకు ఏను చేరేటప్పుడు ఒక-వింతసంధి కార్యం 12, 18 వ శతాబ్దుల్లో కనివిస్తుంది. ఇరువదేను ( 511 6,996.6, 1287), డెబ్బదేను (పై. 6.1148. 18.1269) మొ, వి. ఇందు దకారం డకారం కావడం విశేషం. 14 వ శతాబ్దిలో దకారం యకారం కావడం దాదాపు పూర్తి అయిందనవచ్చు. కాబట్టి ఈ శతాబ్దిలో ఇరువదేను వంటి రూపాలు కనిపించటంలేదు. ఇరువై యేను వంటి రూపాలే కనిపిస్తాయి.
(12) నూరపె గుణింతపు సంఖ్యలు ఇన్నూలు మొ. వి. : ఇన్నూలు.
(18)
(SII 10.547.4 1882) , మున్నూలు (పై. 10.804.0, 1245) నన్నూజు ( పె. 6.1167.8. 1220) , ఏనూటు ( పై, 5.1046. 18,1187) మొ. వి. తర్యాతి నూర్హసంఖ్యలు కాసనాల్బో కనిపించటం లేదు.
పె ఇరువది మొ. సంఖ్యా రూపాల్లో లాగానే ఇరు- మొ. రూపాలు.
సమాసాల్లోనూ కనిపిసాయి. 1.ఇరువుట్టి (SI16.1016.18,1184), ముయ్యద్ద (పై* 10.118.25,1146), నలుతుము (పై. 10.408.. 116,1266 )? పందుము (పై. 10.710.19,1178 )» ఎనిమిది: శ బ్లానికి మాతం ఎనుబం లేక ఎనుమల రూపాలు కనిపిస్తాయి. ఎనుబందుము ( SII 10.422.9,1818 1 ఎనమందుము (పె. 6.825.6, 1801 ) మొ. వి. ఇంకా ఈ కిందివి గమనార్హం,
'పందుము (పై 5.1864.18.1121), పనిద్దుము (మై. 10.557.82,
1878), పదేందుము( పై.5.159.6,1877)మొ వి.పై సమాసాల్లో బహు వచన (ప్రత్యయం లోపించి ఉండటం గమనించవచ్చు. బహువచనం తోడి రూపాలూ క్యాచిత్క_ంగా కనిపిస్తాయి, నలుమూడ్డు (నాల్లు మూరలు) (S11 6.1 186.18,1874) మొ. వి,
(14) మహన్మహతీ సంక్యావాచకాలు : (క) ఒకడు (N1 8.14.77,12465), ఒకరు (577 6.889 28,1865),
ఒకరుడు (ఫై. 5,1188.24,1250).
\
(ఇ) ఇద్దణు(511 6.941 941.12,1299), ఇద్దలు; పై. 6.667.16,11832)..
శాసన భాషా. పరిణామం 188,
(గ) మూవురు (వై. 8.825.15. 1158), ముగురు (దె.6.1064.14, 1921).
(మ) నల్వురు (వై. 4.1020 9, 1118), నల్గురు (పై. 4.108700, 1158).
(చ) ఏవురు (చై.4.1191.7,1128). ఐగురు (.3.6.1117.8,1878)
(ఛ) ఆటు, ఏడు [పయోగాలు లేవు.
(జ) ఎన్నండ్రు (వై.4.1805.11,1107), ఎనుమంజు (పై.6.1052, 10 1850).
తొమ్మండు (ఏ.6.87.11,1164), ఇర్వుం[డ్రు (సె. 5.1188.64, 1250) మొ. వి
4.49. నర్వనామాలు : సర్వనామాల్లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ ఈ యుగపు శాసనాల్లో కనిపించవు. కనిపించినవాటిని ఈకింద ఇస్తున్నాను. ఏను (౩,8. 1,150.20, 1170), ఏము (50 4.1186.8, 1158 ), నేను, మేము మొ. (ప్రయోగాలులేవు. మధ్యమపురుష సర్వనామాలు శాసనాల్లో కనిపించవు. తాను శబ్దానికి బహువచనరూపం తారు మాత్రం శాసనాల్లో కనిపిస్తుంది. తారు ( E765.147.189, 1218 ) మొ. కాని తాము కనిపించదు. నన్నయ నన్నె చోడులు కూడా తారు రూపాన్నే (ప్రయోగించి ఉన్నారు. కాన తాము గొ తారు మార్పు ఈయుగానికి పూర్వం ఎప్పుడో జరిగి ఉండాలి.
4.50. (కియావదాలు : క్రియా పాతిపదికలు రెండు రకాలు, 1. అవి భాజ్యం (515910) 2. విభాజ్యం అని. అగు (511 4.672.7, 1189 ), అమ్ము (పె.6.687.2. 1147) మొ. ఆవ క్లాక్యామి విభాజ్యాలు (అ) ఏకధాతుకం (ఆ) బహుధాతుకం అని రెండు రకాలు,
4.51 ఏకధాతుక విభాజ్యాలు : (Complex)
(ఆ) ధాతువుకు ఇంచు చేర్చటంవల్ల ఏర్పడేవి. ఉదయించు (SII 4.1061.2,1149), వర్థించు (NI 2.28 A. 18,1166), సరించు ( S11.10.88.19, 1125 ) మొ. వి సంస్కృత పదాలన్నీ కూడా సాధారణంగా ఇలాగే "ఆవుతాయి, (వోొఖవొ-_తర్వాత ఇంచు
184
తెలుగు భాషా చరిత
నకు -ఇయించు కూడా వస్తుంది. సరియించు (SI1 65.1188, 9, 1140) మొ.వి. వీటి పోలికవలన ఉదయించు రూపానికి ఉదియించు. (పై. 4.1061.2,1149) వంటిరూపాలు తరచుగా కనిపిస్తాయి, =ఇంచు పత్యయం అకర్మక రూపాన్ని సకర్మకం చేయనూ, సకర్మృ
"కాన్ని ఫేరణరూపంచేయనూ కూడా వస్తుంది. చెల్లించు (పై
(అ)
(క)
(అ)
10.61.6,1104), చేయించు(పై.8.1096.4,1888). ఈ |పత్యయం ముందు చకారం పకారం అవుతుంది. (గొచ్చు-(గొప్పించు (పె, 10.991.14, 1189) మొ, వి. మెచ్చించు (స. 10.161, 1161) వంటి రూపాలు ఆరుదుగా కనిపిస్తాయి.
బహుధాతుక విభాజ్యాలు (Compounds) దేశి : చేకొను (SI14.1170.11, 1128 ), పనివడు (పె. 10.89 14, 1189) మొ. వి.
మే(కోం ౩ దయుసేయ (సంచ తె (పై. 4.787.80.1115), నుతి కెక్కు. (పై. €.675.256, 1140) మొ. వి. ప్రత్యయాలు చేరేటప్పుడు [కియ్యాపాతిపదికల్లో చాలామార్పులు వస్తాయి. ఇట్టివి చాలా ఉండటంచేత సారస్యతభాషలో గాక కాననాల్లో మాతం వచ్చేవాటిని కొన్నింటిని ఇక్కడ పేర్కొంటాను.
క్రియా పాతిపదిక అంతమందుగల యకారానికీ ద్వితయుక, చకారా నికి ఉత్త మ మధ్యమ భూతకాలిక (ప్రత్యయం పరమ య్యేటప్పుడు సకారమవృతుంది. చేయు-చేస్పిని ( SII 10.834.66, 1251 )» ఇచ్చు-ఇసి మి ( పై. 6.121.817, 1119 ) మొ. వి. అనుస్వారం తర్వాత చకారం ద్విత్యమౌతుంది. కాబట్టి వాటిక్కూడా సకారమౌ తుంది. మన్నించు-మన్నింస్తిమి (వై. 10.499.15.1811). ఇలాంటి చోట్టలో ఆనుస్వారం లోపించవచ్చు. కటిస్తిమి ( 77 1.7.28, 1244) మొ, వి.
ద్విత్వం కాని చకారం క్వార్థక (పత్యయమైన.ఇ ముందును విశేషణ (పత్యయమైన -ఇన ముందును సకారం కావచ్చు. విలిసి (SIF &.1114. 17,1168), విడిసిన ( పై. 4.1122.5,1189 ) మొ, వి.
శాసన భాషా పరిణామం 136
(గ) =ఏ విశేషణ (పత్యయానికి ముందు యకారం సకారం అవుతుంది. చేసేవాండు ( NI 108.68, 1217 0, ఈ (ప్రత్యయం రాకున్నా కొన్ని చోట్ట ఈ మార్పు వస్తుంది. చేసువాండు (511 10.61.17, 1104) మొ.వి.
(ఘ) అచ్చు (6ఇఆర్చు) ధాతువు అన్నంత [ప్రత్యయం ముందు అరు- అవుతుంది. అరువంగలవాండు (SII $.1200.16, 1268 మొ వి.
4.52. నమాపక|కియలు : సమా పక|క్రియలు రెండు రకాలు. 1. సామాన్య సమాపక |కియలు (Simple) వచ్చెను వచ్చును మొ. వి. 2. సం క్లిష్ట సమాపక (క్రియలు (periphrastic) వచ్చుచున్నాడు, మొ. వి. కింద సామాన్య సమాపక [క్రియలు మాతం వివరిస్తాను. ఈసామాన్య సమాపక క్రియలు రెండు రకాలు. (ఆ) కాలబోధకాలు, (ఆ) కాలబోధకాలు కానివి. కాలబోధక రూపాలకు |క్రియా [పాతిపదిక + కాల [ప్రత్యయం + పురుష వచన (ప్రత్యయము అనే మూడు విభాగాలున్నాయి. వీటిలో పురుషవచన [ప్రత్యయాలు ఈ కింది విధంగా ఉంటాయి.
పురుష వచన (ప్రత్యయాలు :
వీత బన ఉతమ -ను -ము/-మి మధ్యమ జట్ల =ది పథమ ను (క్రీబ బహుత్వం కూడా) _రు/-రి(మహన్మహతిమాతం)
మధ్యమ వురుష ఏకవచన రూపాలు శాసనాల్లో కనిపించవు.
4.ర్లి. భూతకాలిక (పత్యయాలు : -వఏ [పథమపురుష ఏకవచనం, క్రీబం ఐబహువచనంలోను -౯ [పథమ పురుష మహన్మహతీ బహువచనంలోను, _ఇతి/-తి ఉత్తమ మధ్యమ పురుషల్లోను వస్తాయి. జనించెను (511 4ఉ.677.16, 1180), ఇచ్చిరి (పై. 5 1016.17, 1184 ), ఇచ్చితిమి (పై. 5.70.16, 1177), ఇస్తిమి ( పై. 6.121687, 1119 y: వీటిలో చివరి ఉదాహరణ తప్ప మిగిలినవన్నీ సారస్వతభాషలోవలెనే ఉన్నాయి.
186 తెలుగు భాషా చరిత
4.54. వర్తమాన భవిష్య(తత్యయాలు : చిన్నయసూరి తద్ధర్మార్థక (ప్రత్యయాలన్నవి వాస్తవానికి ఆ రోజుల్లోని వ్యవహరాన్ని బట్టి రెండురకాల [పత్యయాలని చెప్పవచ్చు. ఆవిద =ఐడి, | ఎడు. వ ర్రమాన భ విష్యత్పత్యయా లనీ, తక్కిన వాటిని తద్ధర్మ భ విష్యత్పత్యయాలని చెప్పవచ్చు. శాసనాల్లో వర్తమాన భవిష్య [తృత్యయాలు చాలా ఆరుదు. చెరిచెదను ( SI 10.590.54, 1814 ), నడిచెదము (పై. 10 504.22, 1818 )- ఈ రెండు |పయోగాలు మాతం లభించాయి.
తద్ధర్మ భవిష్య తృత్యయాలు ; (పథమైక వురుషంలో [ప్రత్యయం 0 (ఆంటే [పత్యయం ఉండదు ఆని ఆర్థం), మిగతావాటి ముందు _దు/-తు_/-డు- వస్తాయి: ఆవును ( SI 10.465.115, 1290 0; పోదురు (వె, 5.1816.12, 1118), వరియింతురు, ( షై. 4.945.8, 1152 ), విండుము (పె. 6.128.652 1182). వీటిలో చివరి ఉదాహరణ తప్ప మిగిలినవి ఆకాలపు సారస్వత భాషా [పయోగాలకంటె భిన్నమైనవి కావు.
శొలనూచన లేనివి :
4.55 (ఆ) వ్యతిరేకార్థ కొలు : వీటిలో కియా పాతిపదిక - వ్యతిరేక బోధక [ప్రత్యయం + పురుష (ప్రత్యయం అనీ మూడవయవాలుంటాయి. అందు = అజ వ్యతిరేక బోధక (ప్రత్యయం. ఈ కిందివి పురుష వచన ప్రత్యయాలు.
వీత చిన ఉత్తమ నా న ము మధ్యమ me [పథమ మహత్ అమహత్ మహన్మహతి క్రీబ ——_—_ *=దు =రు =వు
శాసనాల్ల్' (ప్రయోగాలు లేనిచోట్ట చూపించలేదు. అడ్డపెట్టము (5171 10.5656. 66,1868), అడుగపడయదు ( పై. 5.1181.17,1841 ), పడయదు (పై. 4,974.5,1182), లే, కా మొ. |పాతిపదికలకు' వ్యతిరేక బోధక (ప్రత్యయం లోపి స్తుంది. లేదు (పై. 10.261.41, 1214) మొ.వి. |
(ఆ) విధ్యర్థకం : పురుషవాచక (ప్రత్యయాలు ఏకవచనంలో- ము,
శాసన భాషా పరిణామం 187
బహుత్వంలో _ండు /-డి వస్తాయి, విధ్యర్థక _పత్యయం ఊఉ; ' జరిగించుము (SII 5,1202.6,1214), ఉండుండు (త. ఖా, 1.78.8,1276), విచ్చేయుడి (పై. 1.69.15,1284).
(ఇ)అశీక్కాపొదులు : ఆయ్యుండును (511 6.781,14,1886 ) ఈవుతము ( హైద. ఆర్కి. సీరీస్. 8.2.8, 1296 ) మొ, వి. శాసనాల్లో కని
పిసాయి.
4.56. అనమాపక [కియలు : క్వార్థక ౦లో సారస్వత శాసనాల రూపా అకు వ్యత్యాసం లేదు. చేసి (SII 90.17,1177y మొ. వి- శ తర్థకంలో కూడా వ్యత్యాసం లేదు. పరగుచును (పై 4.675 45,1140), కాని ఈ రూపానికి సముచ్చయ ప్రత్యయం చేరడం కద్దు. చేయుచున్ను (పై. 8.287.5, 1278). చేస్తుండి అనే ఒక్క రూపం ( N71.7.15.12765 ) _తు- ప్రత్యయంతో కనిపిస్తుంది. కేతన ,గామ్యాలు అన్న కొంటూ మొదలైని రూపాలు శాసనాల్లో శనిపించటంలేదు. వ్యతిరేకార్థకంలోను శాసన సారస్వత భాషల్లో వ్యత్యాసంలేదు. నడపక (500 10 671.11,1128) మొ. వి. అన్నంత రూపాల్టోనూ శాసన సారస్వత భాషలకు వ్యత్యాసం లేదు. కొలువను (పై. 6.758.8, 1118) మొ, వి.
బేదర్ధకం : ఇనన్/-ఇనాన్ చేదర్ధక ప్రత్యయాలు. పేర్కొనినం (52 6.151.60,1161 ) మొ. వి. అమ్మినాను (పై. 110.422.98,1269); కొన్వా దులకు =నన్ /- నాన్, పడ్యాదులకు ఆన్ (ప్రత్యయాలు వస్తాయి, పేర్కాన్నను (వై. 10.89.16,1182), ఉన్నాను ( పై. 10.556,49,1868 ), అఆడ్డపడ్డాను. (3.4.985.89, 1269). 18వ శతాబ్దీనుంచి చేదర్ధకంలో _-ఇతే/-తే ప్రత్యయాలు కనిపిస్తాయి. పోయితేను ( 511 10.882.80,1250 ), చేస్తే ( NI 8.48.50, 1252) మొ. వి.
4.5?. విశేషకాలు : (క) గుణవాచక విశేషణాలు విశేష్యాలకు ముందు వస్తాయి. నల్చరాయి (SIT 6.1142.12,1268), పచ్చిపాలు ( పై. 6.1000 9 1807 ) మొ. వి. నామపదాలు కూడా ఇలా రావచ్చు. కలుగాడి (పై.
. 6.219.8,1286),
188
(అ)
తెలుగు భాషా చరి;తి
హఅహఅహఅ రూపంలో ఉన్న మువర్ణకాంతాలె న తెలుగుపదాలు విశేషణాలయ్యేటప్పుతు మువర్ణకానికి బదులు =ప వస్తుంది. ఇనుప కవదివియ (SI 5.1265.11,1207).
(గ) మిగిలిన మువర్ణకాంతాలు విశేషణా అయ్యేటప్పుడు -ము వర్ణానికి b=) అ
బదులు పు వాడటం ఈయుగంలో తరచుగా కనిపిస్తుంది. దక్షిణపు వలను (తో, లొ, 1.177.9,1190 ) మొ వి. ఇలా -ము, పు కావడం 12వ శతాబ్దిలో క్వాచిత్కీంగాను రానురాను అధికంగాను. కనివిస్తుంది. -౦పు రావడం చాలా అరుదుగా కనిపిస్తుంది. వజంపు. రాకోట ( SII 4.1879.6,1881),
(ఘ) ఉదంతం లేక అదంత మెన పదాలు విశేషణా లయ్యేట ప్పుడు ఆను.
(జ
(త్ర
{(ఛ)
సారం తరచుగా కనిపిస్తుంది. తూర్పుంబొలము ( SII 10.526. 15,1819), చెజకుం గుడ్ములు (బెల్లపు ఊటలు) (చె. 5.1275. 71,1283), తెల్లం_బాలు (పై. 4.1828.9,1115) మొ. మువరకం
oO |™— అ వువర్ణకంగా మారితే ను వస్తుంది. ఉతరపుం బొలము (పె. 5.126. 6, 1296).
పరిమాణార్థక (ప్రత్యయం : పరిమాణార్థక పదాలకు -ఎణ్జు లేక
-అణ్జు _పత్యయాలు చేరుతాయి. పునైైబ్బు (571 5.1114.15,1168), a బడ
మానండు (పై. 6.1166.6,1198) మొ. వి. _-అండు (ప్రత్యయం
వికాఖ-(శ్రీకాకుళం [పాంతంలోన్సు ఎండు తక్కిన చోట్టతోను విరివిగా
కనిపిస్తాయి.
వై భాజిక | పత్యయం (Distributive) చేసి లేక ఏసి [పత్యయాలతో వై భాజిక పదాలు విశేషణంగా వసాయి. మానెండు సేసినేయ (SII 4 667.15, 1182), మూండేసి (పై. 4.677.52,1180), మొ. వి. 12వ శతాబ్దిలో ఎచేసి (పత్యయమే తఠచుగా కనిపిస్తుంది. కాని 14వ శతాబ్దిలో ఇది కనిపించదు. -ఏసి (ప్రత్యయం 18వ శతాబ్ది నుండి ఎక్కువౌతుంది.
నంథ్యావాచక విశేషణాలు : ఒక్క ఒకటి సంఖ్య తప్ప తక్కిన అన్ని సంభఖ్యావాచకాల్ని ఆలాగే విశేషణాలుగో (ప్రయోగించవచ్చు.
శాసనభాషా పరిణామం 189
రెండు దీపంబులు ( SI1 4.667.156, 1182 ) మూడు సంధ్యలు. (పె. 5.90.10.1177) ) మొ. వి. ఒకటి సంఖ్యకు ఒక్క, ఒక అనే రూపాలు వస్తాయి. ఒక్క-పాలు (పై. 4.748.25,1199), ఒక పళ్ళిము (పై. 5.4.5,1994) మొ, వి. ఇవిగాక వక, ఒకొ, ఒఖ, ఓ రూపాలు క్వాచిత్కంగా కనిపిస్తాయి. వకవెలి పొలము (తె, నొ. 1.95 88,1118), ఓక కోటి (SII 10.177.22,1171),. ఒఖకుండ (పై. 5.1191.14,1849,. ఈ ఒఖ శబ్దం 14వ శతాని, శాసనాల్లోనే కనిపిస్తుండి. ఓ విధము(త.కా. 1.69.25, 1294)(ఇరు, మొ. సంశ్లి వ రూపాలకు చూ. 4.48).
(జ) పూరణార్థకం ; అగున్ లేక అవున్ చేరి పూరణార్థకాలై సంఖ్యా: వాచక విశేషణాలు కనిపిస్తాయి. మూణవునడపు (వ! 4.1026, 12,1225), పదియేడగునేణ్జు (సై. 6.128.64,11832) మొ. వి. -కఆవన్ |పత్యయము క్యాచిత్స్క_ంగా కనిపిస్తుంది. రెండవనడపు (వె. 4.1194.8,1128), హల్లుల ముందు పై నకారం లోపిస్తుంది. మూడవ పాలివారు (పై. 10.78.107, 1115). ఓీ|పత్యయం. ఒక్కచోట కనిపిసుంది. మూండోనడపు (వై. &.1155.4,1186). పై శబ్దాన్ని అడపు అనిగాని నడపు అనిగాని చెప్పవచ్చు. ఆడపు ఆని చెప్తె = ఓన్ (పత్యయం ఆని చెప్పాలి.
4.58 (కియావిశేషణాలు ;
(క) భూతకాలం : -ఇన, న, _అ. పెట్టిన (511 5.67.11.1188). కొన్న (వె. 5.1061. 10.1118), పడ్డ (తౌ,కా, 1.47.16,1808). ఈ [కియావిశేషణాల విషయంలో శాసనభాషకు సాహిత్య భాషకు వ్యత్యాసం కనిపించదు, "
(ఇ) వర్శమానకాలం ౯ చున్న [పత్యయంచేరి వర్తమాన [కియావిశేషణ రూపాలేర్పడతాయి. కాని ఈ -చున్న (ప్రత్యయం శాసనభాషలో ఆగు పాతిపదిక కు మాతం చేరుతుంది. తక్కిన పాతిపదికంపె కనిపించదు. ఏలికలగుచున్న (SII $.704.11,1167) మొ. వి.
140
తెలుగు భాషా చరి[త
(గ) తద్దర్యం థి కరక క నాల్హురకాలె న (ప్రత్యయాలు
శ (ఆ) -$/-న్ (ఆ) -ఎడు/-ఎడి (ఇ) -ఏ/-ఎ (ఈ) -ఇ.
(ఆ) -P|-న్ : వడ్డించుచట్టువము (SII 4.1248.20, 1182). విశేషణం తర్వాత ఆచ్చు పరమైలే నకారం రావచ్చు. చేయునవసరము
(పె. 10.690.] 10, 189). నకారంరాని రూపం ఆరగించు అప్పాలు పె.. 5.1188.8,1276).
(ఆ) -ఎడు/-ఎడి ; ఉండెడు ( 511 4.1295.8, 1106), ఒత్తెడి (వై.4.1258.4,1182). ఎడురూపం 12 వ శతాబ్దిలో ఎడిరూపంతో దాదాపు సమానంగా ఊండి రానురాను తగ్గుతూ వస్తుంది. కేతన, పెద్దన వ్యాకరణాల్ని బట్టిచూస్తే ఇది స్పష్టంగా గుర్తించవచ్చు. ఎడి- అనడానికి. ఎటి అనే రూపం 18 వ శతాబ్దినుంచి తరచుగా కనివిన్తుంది. అనెటి ఊరు (పై. 6.1218.18, 1265).
(ఇ) =ఏ/-ఎ : ఇది 12వ శతాబ్దిలో ఆడె ఆయకు (S11 10.102.8, 1187) కుక్క. రూపమే కనిపిస్తుంది. తర్వాత తరచుగా కనిపిస్తుంది. చెల్టేమాడలు (పై. 5.1249.9, 1298) మొ. వి
(ఈ) -ఇ వ నడిపివాండు (EI 5.17.141, 12818), ఆనభవించి వారికి (522 5.1188.82,1250) మొ. వి. ఇట్టి రూపాలు నేటికీ కొన్ని పామర మాండలికాల్లో ఉన్నాయట.
(ఘ) భవిష్యతా్యకాలము : అన్నంత [కియరూపానికి =-కల శబ్దాన్ని చేరిస్తే భవిష్యద్విశేవణ రూపం ఏర్పడుతుంది. ఆరంగింపంగల కుడుములు (SII 4.1099.6, 1166).
4.59. పై విశేషణాలలో భూతభవిష్యతిి యా విశేషణాలపై వాళ్జు,
వారు అనే సర నామాలు చేరేటప్పుడు వకారం లొపించడం తరచుగా కనిపిస్తుంది. (వచ్చినారు (517 10.702-16,1163); నడపంగలాణ్డు (పై.5. 1129.12,1178) మొ.వి.. ఇలాంటి రూపాలు 12 వ శతాబ్దిలో క్వాచిత్మంగాను రానురాను బాలా విరివిగ్తాను కనిపిస్తాయి, . వీటికి ,-జ్లడ్లి, -అవి అనే . సర్వనామాలు. చేరేటప్పుడు
శాసన భాషా పరిణామం 141
“ఆ లోపించడం కూడా చాలా తరచుగా కనిపిస్తుంది. కొన్నది (512 5,181.17, 1296), చెల్లకలది (0/7 2.51.21,1198) మొ. వి.
డ్రీయావిశేణాలపై సర్వనామాలు చేరినరూపాల్ని కర్తస్థానాల్లోనూ ఉప యోగించవచ్చు. విఘ్నుము సేసినారు. ..కపాలమునం గుడిచినారు (571 5.140).
భవిష్యత్కాల [కియావిశేషణాలపైన పురుషవచన ప్రత్యయాలు చేరితే అవి కేవలం సమాపక[కియలే అవుతాయి. నడపంగలరు (S11 10.686.7, 1188), ఇలాంటివి విశాఖ-(్రీకాకుళం [పాంతంతోనే ఉంటాయి. వీటిని నడపంగలారు వంటి రూపాలతో పోల్చడం కుదరదు.
మాండలికాలు :
4.60. ఈ యగంతో దాదాపు 2000 రాతిశాసనాలు ఆం|ధదేశం నలు మూలలా వ్యాపించి ఉండటం చేత మాండలిక సంజంధ మైన అనేక విషయాలు. మనక గోచరిస్తాయి. డా. కృష్ణమూర్తిగారు ఇటీవల కనుగొన్న విళాఖ-(శ్రీకాకుళం మాండలీకం” ఈ యుగానికి పూర్వమే వఏర్పడిందనడాని కిఅనేక మాండలిక విషయాలు పెన చెప్పబడీ ఉన్నాయి. ఆందులో 1. టకారం వాతలో నిల్చి ఉండటం, 2 న సంయాకం నిల్చి ఉండటం, 8. చెల్లుపదానికి చల్లు ఆని వాడటం. 4. నాల్గు అనడానికి నాలు రూపం వాడటం ర. సంఖ్యా వాచకాల్లో పదినొకండు. మొ. వాటికి _ఉన్- (పత్యయంగాక అండు (పత్యయం రావటం మొ. వి. ఈ మాండలికంలోని కొన్ని విశేషాలు. ఇవిగాక అనేక మాండలిక. విషయాలీ. యుగంలో కనిపిస్తాయి. అందులో ఒకటి మాతం కింద వివరించ జడ్డ ది.
నామపదాల్లో- ఇయాంత రూపాలకు 12 వ శతాబ్దీదాకా ఎలాంటి మార్పు లేక నిల్చి ఉన్నాయి. కాని 18 వ శతాబ్దిలో వీటికి రెండు రకాలైన మార్పులు కనివిసాయి. విశాఖ-(భ్రీకాకుళం [పాంతంలో ఇయ లోని -ఇ- గాని -ఇయ్= గాని లోపిస్తుంది. మధ్య ఆం్యధంలో -ఇయకు మారుగా -ఎ వస్తుంది.
విశాఖ ౬ శ్రీకాకుళం_/-ఆ : నూన్య ( 577 8.807.8,1885 ), చెల్యలు (ప్రై. 8.841.6,1864), నూన (పె. 6.864.10,1876) మొ వి,
మధ్యాంధ్రం ఎ : నూనె (511 10,884.88,1261 1), చెల్లెలు
3 4,988.9, 1241). ముప; ఈ|పాంతంలో పెన పేర్కాన్న రూపాలు కని ౦ంచవు.
[బ్ర
te
142 తెలుగు భాషా చరిత
పైన చెప్పిన మార్పులు గొజియలు అనే పదంలో కూడా చూడవచ్చు ఈ శబ్దం శాసనాల్లో కొల్పలుగా కనిపిస్తుంది. ఈ గొతియలు శబ్దానికి శాస నాల్గో 18వ “శతాబ్ది నుండి మూడు రకాలైన మార్పులు కనిపిసాయి. 1. విళాఖ- శ్రీకాకుళం [ప్రాంతంలో గొట్యిలు అని -ఇ-_ లోపించడం. 2. మధ్యాంధంలో గొత్జెలు అని -=కియవా =ఎ కావడం. లి. నెల్లూరు-దక్షీణ గుంటూరులో -ఇయ ౫ -ఉ కావడం లేదా -ఇయ పూ ర్రిగా లోపించడం గొల్టులు/గొర్హ జరుగుతుంది.
దీన్నిబట్టి ఆం ధదేశ ంలోఆనాటికే (1) విశాఖ-శ్రీకాకుళం (2) మధ్యాం|ధ్రం (8) దక్షిణాంధం ( నెల్లూరు-దక్షిణ గుంటూరు) అని మూడు మాండలికాలు ఉన్నట్టు చెప్పవచ్చు. ఈ యుగళాళ నాల్ని బట్టి తూర్పు పశ్చిమాంధధాల్ని (తెలం “గానా-సరాారు) వేరువేరు మాండలికాలు అని చెప్పడానికి చాలినంత అధారం కనిపించటం లేదు.
జాపీకలు ఖా శే. Mehandale M. A., Historical Grammar of Inscriptional Prakrits పేజీలు 86, 184, 196, 287. 2, భూండలిక్ వ్యత్తివదతోళం, పథమ సంపుటం, వేజీ. 88, ‘8. V. Ramachandra, 4 critical study of Errapreggada’s works, thesis submitted to 5. V. University, Tirupathi. 1964. పేజీలు 194.197. 4, ఎం. కందప్ప శెట్టి, వేయి శబ్దవిచార ము. ఖౌరొళశి. మార్చి, 1978 మ।దాసు, నన్నెచోడుని కుమారసంభవంలో వైప్రత్యయాల్ని పరిశీలిస్తే తేలిన సారాంళం ఇది. (చూ, ఎం కందప్పశెట్టి. 11వ శతాబ్టీ వర్త మానార్ధక (క్రియలు భారతి, సెపెంబరు, 1868 మ।డాసు). Cy 6. Lisker, Iniroducion to Spoken Telugu. d&8 248. ఇట్టి [ప్రయోగాలు విశాఖ శ్రీకాకుళం మాండలికంలో నేటికీ ఉన్నట్టు శ్రీ వి, రాధాకృష్ణగారు అన్నారు. 7. మాండలికో వృత్సివదతోళం, [పథమ సంపుటం, పేజీలు 46.52. 5, ఈయుగవు కాననభాషకు, మాండలికాలు విశేషాలకు చూ, M. Kondappa Chetty, Historical Grammar of Inscriptional Telugu. Thesis sub- mitted to 5. V. University, Tirupathi. 1966 పేజీలు 482-446.
ప్రకరణం త్
శాసనభఖ *ల* పరికాముం (క్రీ శ 1400 - 1599)
మకిలి, తొందవ్న) లెట్
“5.0. తెలుగుకాసనాలు గతయుగంలో దాదాపు రెండువేలుండగా, ఈ యుగంలో అవి ఇంచుమించు మూడు వందలే ఉన్నాయి. ఇలా కాసనాలసంఖ్య తగ్గిపోవడమే కాక అనేక శతాబ్దాలుగా తెలుగుభాషను రాజకీయ, మత, సాంఘిక విషయాల్లో చాలా విరివిగా వాడడంచేత కెలుగుభాషాలేఖనపద్ధతిలో కొన్ని కొన్ని సాంపదాయా లేర్పడ్డాయి ఉదా ; పెట్టినవి ఆనడానికి పెట్నవి (SII 5.24.7,1401) అనీ పెట్టిన ఆనడానికి పెట్న (పై.5.26.4, 1412) అనీ సర్ప. వరం శాసనాల్లో చాలా తరచుగా కనిపిస్తాయి. ఇట్టివి పూర్వయుగంలోనూ కాచి త్క-ంగా కనిపిస్తాయి. ఇలా (వాసి ఉండటంచేత ఈవిధంగానే ఆ రోజుల్లో ఉచ్చ రించే వారని చెవ్పలేం. ఎందుకంటే నేడూ (గ్రామాల్లోని కొందరు హాం పదాయక లేఖకులు *తమ' అని ఉచ్చరిస్తూనే 'త్మి ఆని [వాయడం చూస్తూన్నాం. కాబట్టి పెట్నవి మొదలై నవి సాంప్రదాయక రచనలే కాని ఆలా ఆనాడు ఉచ్చరించేవారని చెప్పలేం.
ఇలాంటి సాం్యవదాయాలవల్ల భాషలో ఉచ్చారణలు మారినా లేఖ నాపద్దతి మారక పోవచ్చు. అతిపాచీనళాసనాల్లోనే శకటరేఫకు సాధుకరేఫ [వాయడం [పారంభం అయినా సాధురేవ శకటరేఫల చీహ్నాలు 20 వ శ తాబ్దిదాకా వాడుకలో ఉండటం మనకు తెలిసిందేకదా ! ఇలా కొన్ని సాంప్రదాయక రచనలున్నా ఈయుగపు శాసనాలు కూడా గతయగపు కాసనాల్దాగానే కొన్ని కొన్ని ముఖ్యమైన చార్మితక ఆంశాల్ని తెలుసుకోడానికి ఉపయోగిస్తాయి.
ర్... వర్గాలు : వర్ణాల విషయంగా ఇంతకు వూర్యయుగానికీ, ఈ యుగానికి అవే తేడా కనిపించదు. కాబట్టి దీనికి వేరే [ప్రత్యేకమైన వర్ణాల పట్టిక
144 తెలుగు భాషా చరిత
ఇవ్వనవసరంలేదు. ఆకారం ఇంతకు పూర్వయుగంలో కసీసం కొన్ని కొన్ని సంజ్ఞా వాచకాల్లోనెనా నిల్చిఉన్నట్టు చూశాం. కాని ఈ యుగంలో ఆవిధంగా కూడా కనిపించదు. గతయుగంలో కనిపించని రువర్ణం ఈయుగంలో వర్ణంగాక ననిపిస్తుంది.
ఈ యుగంలోనూ పూర్వయుగంలోలాగానే చకారానికి [చ చే] అని రెండు సవర్ణాలు (ఉచ్చారణలు) ఉండినట్టు సూచన లున్నాయి (చూ. ర్.2). ఇట్లు ఉచ్చారణ విషయంగా సూచనలున్నాయి. కాని వాటిని రెండు వర్ణాలుగా చెప్పడానికి ఆధారాలు లేవు.
ఎఏ లకు ఈ యుగంలో తాలవ్య హల్లుల తర్వాత ఎ ఏ (22 2) అని సవరాలుండినటు కొన్ని స్పష్టమైన సూచనలు క న్పిస్తాయి. ణు ర్త గ న —
ఈ యుగంలో జరరుంపా ( SII 6.1085,8, 1428 ) కొభ కోరు సింగాఓర్లుంగారి (పై. 5.10.5, 1404) మొ. చోట్ట రు వాతలో కనిపిస్తుంది. ఓజు (ఒజ్జ) అనే దాని రూపాంతరం ఓరు అని చెప్పవచ్చు. జర రుంపా అనడానికి అర్థం ఏమో స్పష్టంగా తెలియడంలేదు. ఇలా కొన్ని పదాల్లో రు కన్ వంచటం ఇత దీన్ని ఈ యుగంలో వర్షంగా చెప్పాలి. ధ్వనుల మార్పులు
రన అాఎ; తత్సమపదాల్లో తాలవ్యహల్దుల తర్వాత అకారం వేగా మారినట్టు గతయుగంలోనే చూశాం. ఈ యుగంలోనూ ఇట్టివి చాలా తరచుగా కనిపిస్తాయి. ఆ చెం్యదార్కస్థాయిగాను ( SII 5.1228.9, 1508 }, వొరిక్చెం (ద (పై. 5.166.6,1596), సెనివారానను (శవర్గానికి స (పై.6 850. 2,1418) మొ.వి. ఇట్టివి తెలుగు పదాల్లోనూ యకారంమీద కనిపించడం ఈ యుగంలో విశేషం. డఊరుంగాయెలతోడను ( పె. 4.981.7,15618 + అనగా తాలవ్యహల్దుల తర్వాత ఆకారానికి బదులు ఎకారం ఉచ్చరించటం వ్యవహార ంలో ఉన్నదని దీన్నిబట్టి తెలుస్తుంది. దేశిపదాల్లో ఆకారానికి ముందున్న చజలు దంత మూలీయంగా ఉచ్చరింపబడడంచేత వాటి అరా అకారానికి ఈ మార్పు ఇంత తరచుగా కనిపించటంలేదు.
ర్. తి ఎవ ఎఎ అఆ: దేశిపదాల్లో తాలవ్యహల్దుల తర్వాత ఉన్న ఎ ఏలు [క్రమంగా అ ఆలుగా మారడం తరచుగా కనిపిస్తుంది. యవ్వరు ( SII
6.219 22,1494), యజమనాయనిగారు (పై. 6.87.29,1494), సమర్పించను (పై. ర, 1228.10, 1508 0 ఇందు [కియా (పాతిపదిక సాంస్కృతిక మెనా కూడా దానిపై ఇంచుగాగదుంలోని చకారంపై ఈ మార్పు కనిపిస్తుంది. సమర్పణ చేశను (పై. 6.1078.12,1402, ). ఎకారం ముందు స పౌ శ కావడానికి చూ. (4.18). పండితుల చొత ఇప్పించిన (వె, 4.699.57,1546), వారి చాతను ఇప్పించిన (వె. 4.699. 28,1546) మొ వి, వీటినిబట్టి తాలవ్యహల్టుల తర్వాత ఎ వీలు ఎ నలుగా (ఈషత్సంవృతంగా) ఉచ్చరించే వారని తెలుస్తుంది. ఇంకా తరుగు పదాలు కొన్ని: కుచ్చళ్లు (SII 4.709.75,1558), కుచ్చెళ్టు (పె. 4.709. 1 తీరి 15508) అని రెండు రూపాల్లోనూ ఉండడం గమనార్హం. 5.2 లో ఆాఎగా మారడమూ, ఈ 5.8 లో ఎషఆగా మారడము చూస్తే తాలవ్యహల్దుల తర్వాత ఆ/ఎల భేదం పోయినట్టూ ఆ ఆ/ఎలకు బదులు ఎ వ్యవహారంలో ఉండినట్లూ చెప్పవచ్చు.
ర.ఓ. బు, బూ ారి,రీ/[రురూ : బు బూలు రి, రీలుగా మారి నట్టు పాచీనశాసనకాలం నుంచీ కనిపిస్తుంది. ఇట్టి మార్పుతోడివి ఈయుగంలోనూ కనిపిస్తాయి. |శింగారభోగ అవసరం ( 517 5.5.8, 1404 ), విత్తులు (పై. 5.26.4,1412) మొ. వి. బు, బూలు రు రూలుగా కూడా మారినట్లు 12వ శతాబ్దినుంచి ఆధారాలు కనిపిస్తాయి. పీతుస్తానము ( SII 4.12489, 1112) మొవి. అలా రు, రూలుగా మారినందుకు ఈ యుగంలోనూ ఉదహరణలు చాలా తరచుగా కనివిస్తాయి. (బుందావనం ( SII 5.104 12,1428 09 సు|కుతము (పై. 5.48.24, 1450) మొ. వి. దీనికి విలోమలేఖనం (inverse spelling) లో |వాసినవి కూడా చాలా తరచుగా కనివిస్తాయి. తల్లితండృలకు (పె. ర్ర.47.21,1424)- కాశ్యపగోతృలై (పె. 5.1158.5,1471), సపుతృం డైన (పై, 5.1167. 41414మెొ. వి.
ర.ర. ఇ ఈ|యి యీ, ఊఉ ఊ|వు వూ: ఎ ఏ/[యె యే, ఒ ఓ/వొ వో: వె అచ్చులకూ యకార వకార పూర్వక అచ్చులకూ భేదం లేనట్టు పూర్వపు యుంగలోనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ యుగంలోనూ శాసనాల్లో దీనికి చాలా (పయోగాలు క పిసాయి. నెక (నెయి (Sil ర.56.6,1404 } పినబోఇని- (పినబోయిని) (పై. 5.28.5,1412), ధేనుఉన్ను (ధేనువు) ( పై. 5.89.10,
(10)
146 తెలుగు భాషా చరిత
1402), పోఊవాండు (పోవు) (వె.5. 104.16, 1428), పరచూరన వూరగరణము (పై. 10.586.7,1448), రెండు చేనువూరి దక్షిణ (పై.5.149.10,1402) మొ.వి. పదమధ్యంలో యెయే, వొవోలు ఎక్కువగా రావు కాబట్టి వీటకి ఏఏలు, ఒరీలు [వాయబడి ఉండడం శాసనాల్లో కనిపించదు. కాని పదాదిలో ఎవఏలకు యెయేలు, ఒఓలకు వొవోలు [వాయడం 'పెభేదం లేదనటాన్ని స్పష్టపరుస్తుంది. ఉదా : కోరివల్న యెన్ని దశములకు వచ్చు (వ1[£.10.747.12, 1574), పాలు 'పెరుగులకుంగానై వొక మోదవును (వై. 5.ఉ7,20,1424) మొ.వి,
5.6. ఐ,జొ/అయ్, అవ్ : తెలుగులో ఐ/అయ్లకు,.కౌ/అవ్ లకు వ్యత్యా సం లేదనడం పసిద్ధం కాని తత్సమపదాల్లోని ఐజాలను తెలుభాషలో పూర్వయు గపు శాసనాల్లో ఆనేక విధంగా (వాసినట్టు కనివిస్తుంది. పుతప్యౌత అనడానికి పవుత్ర (511 4.929 10,1068), పైవ్మిత (ఫై. 6.184,7,1149), పవిత్ర (పై. 6.141.10,1148), (పె, 6.154.8,1152) మొ. వి. కనిపిస్తాయి. ఈ యుగంలో అంత (వె విధ్యం లేకపోయినా కొన్ని రూపాంతరాలు మాతం కని పిసాయి. గౌడేశ్వర (S71 5.1165.2, 1460), గవుడేశ్వర -(మై.5.1158.2, 1470), గఊడేశ్వర (పై. 5.1165.2,1460), కడోసిక గోతుండు (పై. 5.1194.10,1455), పై శాఖ (పై. 5.1184.2,1408), వయిశాఖ (పై. 5.1167. 1,1414) మొ. వి.
ర్. 7. ఇయాంత నామపదాలు పూర్వయుగంలో మూడు మాండలికాల్లో మూడు రకాలైన మార్పులు పొందినట్లు చూదాం. (1) ఉత్తర-ఇయ య/ఆ; (2) మధ్య కొ ఇయాఎ (8) దక్షిణం-ఇయూ®@/ఉ, కాని ఈ యుగంలో దీని విషయంలో ఆంత స్పష్టమైన మాండలికాలు కనిపించటంలేదు. ఉత్తరంలో ఇయాఎ కని పిస్తుంది. మధ్య ఆం[రలో నూ-ఇయవాయ/ ఆ వంటి రూపాలు కనిపిస్తాయి.
జయ/య. ఇయరూపాలు * గొతియలు (SII 6.667.22,1422) 6.748. 6,1428) విశాఖ.
-య రూపాలు : గొజట్యిలు (పై. 5. 1180 98,1402); 5.1289.11,1416) శ్రీకాకుళం,
' పల్యంబులు (పై. 4.1844.7, 1470). తూ. గోదావరి.
శాసన భాషా పరిణామం {47
పళ్యాలు (పై. 4.981.6, 15618) గుంటూరు.
పళ్యపన్ను (పె. 6.219.20,1498) గుంటూరు.
యె రూపాలు :
పళ్యెము (వై, 5.47. 17,1424) తూ. గోదావరి.
=అ రూపాలు :
విడం పోంకలు (పై. క.5.7,1404) తూ. గోదావరి.
పళాలు, పళ్ళం (వై. 4.981.6, 1518) గుంటూరు,
=ఎ రూపాలు
గొత్తెలు (గొత్టెలు) (ఫై. 51164. 15.1404) (శ్రీకాకుళం.
గొత్జైలు (పై. 6.656.17,1417) విశాఖ,
గొతెలు (పె. 6.667.10, 6.887, 12,1425) విశాఖ.
తిరుసుట్టు మాలె (పై, 5.94.7, 1492) తూ. గోదావరి. ప్తె. 6.694.8,1516) విశాఖ.
పశిం (పె. 6.694.6, 1516) విశాఖ,
పళము పై. 5.118,12,1488) తూ. గోదావరి.
పశ్లెం, పశ్లెలు (పై. 4.981 6,1518) గుంటూరు. (5) చం ఆజ
పై ప్రయోగాల్నిబట్టిచూస్తే నామపదాల్లోని ఇయాంతపదాలు లేక ఎకారాంత పదాలు ప్ ధ్యనితో ఊఉచ్చేరింపబడినట్టు మనమూహించవచ్చు. ఈ ధ్వనికి [వాత లేకపోవడంచేత కొన్ని సందర్భాల్లో య గాను, కొన్నిచోట్ల యె గాను, మరికొన్ని చోట్ల అ గాను వాయ మొదలుపెట్టారు. -ఇయ/- -ఎ మార్పు తత్సమపదంలో కూడా జరగడం ఈ యుగంలోని విశేషం. వాత్యనాహ త్రై ( SII 10.745.69, 1580), ఒడయలు శబ్దం ఒడెలు అని [వాసి ఉండటమూ గమనించ దగినదే. ఓడెలుంగారు (పై, 10.748.12,1677).
ర్.8. వికాఖ- శ్రీకాకుళం |పాంతంలో ఈయుగంలో కూడా అచ్చుల్లో (హస్వ దీర్దాలు తారుమారౌతాయి. ఆదివరనను (517 6.709.2,1416) విశాఖ, ఆలావటం.
148 తెలుగు భాషా చరిత
( పై. 6.1101.12,1420 ) విశాఖ మొవి. ఇది ఆ(పాంతపు [పాకృతభాషా
(పభావం వల్ల ఆని చెప్పాలి. తికంలో ఉన్న “ఈ” శాసనాల్లో తరచుగా “ఇ” హస్వరూపంలో కనివిసుంది. ఇ నిజోగి ( పై, 6.1076.7, 1416 ), ఇ కొలువు
(పై. 6,777.11,1461) మొ. వి,
pn
ర్.9. క్ గ్: సుకృతం అనేమాట ఈ యుగంలో చాలా తరచుగా గకా* రంతో [వ్రాయబడి ఉంది. సుగృతంగాను (522 5 94.5 ,1482), (పె - 5.104. 12 1428), సుగృతమ గాను (పె . 4 694.7, 1425) మొ. వి. ఆఖండము ఆనడానికి.
అగండం అని శాసనాల్లో క్వాచిత్మంగా కనిపిసుంది. ఆగండదీపానను(పై.6. 667. 10, 1422) మొ.వి
5.10. జటా గ్న: జ య వూర్వకాలంలో గ్నగా ఉచ్చారించే వారని డా. చిలుకూరి నారాయణరావుగారు అన్నారు, శాసనాల్లో “జ్ఞ కు బదులు 'గ్ని వాయబడలేదు, కాని “గ్న" కు బదులు “జి (వాయబడింది. ఆజ్జేయభాగం (SIF 10.749.24,1588) మొ, ఇటువంటి రచన విలో మలేఖనాపద్ధతి (Inverse spelling) ఆని తీసుకొంచే జ్ఞను గ్నగా ఉచ్చరించే వారని చెప్పవచ్చు.
ర్ర్.11. చ వర్ణానికి [చ్ళ చే] అని రెండురకాలైన ఉచ్చారణ ఉన్నట్టు. ముందే చూశాం. ద్విత్వంలో చ్చకు బదులు త్స [వాయడం కూడా దీనికి ప్రబల. తార్కాణం అవుతుంది. పత్సలు (పచ్చలు) (తొ. తి, దో లొ, 8.42,1512) మొ.వి. ఉత్సవ అనడానికి ఉచ్చవ ఆని విలోమలేఖనపద్ధతిలో వాసి ఉండడం కూడ
దీనికి ఉదాహరణగా తీసు కోవచ్చు. ఉచ్చవదేవళున్ను (SII 4 1844.7,1470 | మొ.వి.
5.12. ఈయుగంలో శకటరేవవాతలో ఉండినా, శకటరేఫకు సాధురేఫకు, మధ్యభేదం పోయిన పే చెప్పవచ్చు. శకటరేఫకుబదులు సాధురేఫ వాడటం ఈయు గంలో గతయుగం కన్నా చాలా తరుచుగా సంభవిస్తుంది. కరియముదు ( SIF -5.5.7,1404), విరుగమొ త్తి (పై. 6.26.4,1412), మనుమరాలు (పై.5.1248. 16,1471), తాటిపరు ( పై.4 800.5,1518) మొ. వి. ఒక్క చెజువు శబ్దమే. తీసుకొన్నా కూడా చెర్వుకింద ( పె. 4.686.44, 1580,4.702.104, 1516 0. 'చెరువుగట్టించి (పై. ఉ.702.108,1516), చెరువులు ( పె. 4.709.48,1568 1!
శాసన భాషా పరిణామం 149
"అని పలుసార్దు శకటరేఫకు బదులు సాధురేవ కనిపినుంది. ఆంటే ' చెజువు (పె. 4 702.124,1618) మొ.వి. కేవలం [వాతలో మాత్రం నిల్చిఉందనీ ఉచ్చారణలో రణల భేవం పోయిందనీ చెప్పవచ్చు.
ర్.18. పదాది హల్దుతో రేవఫసంయుక్తమై ఉంటే అట్టి సందర్భంలో రేఫకు లోపంజరగడం కిందటియగంలోనే' చూశాం (4*14).కాని ఈ యుగంలో ఈ లోపం చాల తరచుగా సంభవిస్తుంది. ఉదా. కొత్తయింటికి (517 4,711.81, 1698), పెగ్గడ (ప్రై, 6.1087.8,1415 మొ.వి. ఒక్క [కింద శబ్దమే తీసు కొన్నా అనేక (ప్రయోగాలు కనిపిస్తాయి. చెజువు కింద (పై ఓ.702.121,1518), కిందిమడి (పై. 4.702.128,1518), చెర్వుకింద వరిమడి (పై.4.702.248, 1513), చెర్వుకింద (పై. 4,686.14,1680), నగరి కింది (పై. 5.86.20, 1422), పినచెరువుకిందను (ప్రై, 10.786,18,15624) మొ వి,
భ్.14. దీర్భం తర్వాత యకారానికి ద్విత్వమున్ను దీర్జానికి హస్వ్యమున్ను కావడం శాసనభాషలో తరుచుగా కనిపిస్తుంది. ఇట్టివి ఇంతకుపూర్వపుయుగంలో తరచుగా తత్సమపదాల్లోనే కనిపిస్తాయి. తృతియ్య, రమణియ్య మొ. వి. నేయి, వేయి మొదలగు దేశివవాలు నెయి, వెయి అని (హస్వయుక్తరూపాలు తరచుగా కనిపిస్తాయి. కాని నెయ్యి, వెయ్యి వంటి రూపాలు కాాచిత్కంగా కనిపిస్తాయి “తక్కిన దేశిపదాల్లో ఇట్టి మార్పు అరుదుగా కనిపిస్తుంది. కాని ఈ యుగంలో దేశి 'పదాల్లోనూ పై మార్పు తరచుగా కనిపిస్తుంది. పొయ్యం గలారు (52 6.817.16, 1408), ఇయ్యంగలారు (వై. 6.817.19,1480', చెయ్యంగాను (తలా. 1,166. 8, 1551), చెయ్యక (511 4.659.10,1485) మొ.వి.
5.15. నాయుండు, టోయుండు శ బ్దాల్లోని మభ్య అక్షరానికి లోపం కాసన భాషలో సర్వసహజంగా కనిపిస్తుంది. బోయ శబ్దానికి బహువచన |పత్మ్టియం పరమయేటప్పుడు యకారలోపం ఆతి ప్రాబీన శాసనాల్లోనే కనిపిస్తుంది. ఉఅుటూరి .టోళ రెండుట్టియ, బోళచేత శవణగొణిరి. మొ.వి. బహుత్వం పరమయ్యేటప్పుడు గుంటూరు, గోదావరి మధ్యశాసనాల్లో యకారం తప్పనిసరిగా లోపించి, నెల్లూరు శాసనంలో లోపించని రూపంకూడా కనిపించడంచే (బోయలన్ -ధర్మవరళాసనం) ఈ లోపం గుంటూరు, గోదావరి మధ్యంలో (ప్రారంభ మైనట్లు చెప్పవచ్చును. 11వ శతాబ్దం నుంచి ఏకవచనరూపమైన బోయుడు శబ్దంలోను యకారం లోపించి
150 తెలుగు భాషా..చరితు
బోండు అని శాసన్మ్నపయోగాలు కనివిస్తాయి!. నాయుండు అనే శబ్దం [పాచీన: కాసనభాషలో కనిపించక పోవడంచేత [ప్రాచీనకాలంలో ఇందలి యకార లోప విష యం తెలియదు. కాని 12వ శతాబ్దిలోనే నాయుండు అనడానికి బదులు నేండు/ నీండు అనే రూపాలు కనిపిస్తాయి. కాపినేనికి (511 10.207.4,1198), కొమ్మ నీండు (వై.5.1020 7,1184)మొ,వి. కాబట్టి 12వ శతాబ్దికి పూర్వమే ఇందులోనూ పదమధ్య యకారం లోపించిందని చెప్పవచ్చు. ఇందులో మరోవిశేషం ఏమంళేః నాయండునాండు కాక నాయుండునీండు /నేండు ఆయింది. అనగా యకా రంలోని తాలవ్య పభావం వల్ల నాంనీ/నే అయిందని చెప్పాలి.
నాయుండు, బోయండు శబ్రాల్లోని యకారలోపం 12వ శతాబ్దికి పూర్ణమే. జరిగినా యకారం తోడి రూపాలు కూడా 16వ శతాబ్దిదాకా విరివిగా కనిపిస్తాయి. యకారంపె ఉకొరం ఇకారం కావడం 12వ శతాబ్దం నుంచి 16వ శతాబ్రిదాకా చాలా తరచుగా కనిపిసుంది. సింగన బోఇండు (S11 5.1165.18,1460) , ఎజబోఇండు (పై. 6,748.5,1428), ఘుష్టులు నాఇండు (పై. 6.1094.6,1415), మొ. వి. ఇలా పదమధ్యంలో ని యు ౫2 కావడం పస్తుతయుగం మరీ [పచురంగా ఉండిందు నడానకి ఈ కింది ఉదహరణ |ప్రబలతార్మా-ణ అవుతుంది. (మామకు) సేఇ, మని వారికి యిచ్చి (= చేయుమని (పై. 4.711.15,1598).
ర్.16.యి౫హి : పదమధ్యంలోని యి౫హి కావడం పూర్వయుగంలోనే. చూశాం, అలాంటివి ఈయుగంలో ఆంత తరచుగా కాకపోయినా క్వాచితృ్మంగానై నా కనిపిస్తాయి. అచందార్కస్తాహిగా (51 6.1194.14,1455) మొ. వి. పూర్వ యుగంలో (4.18) బంగారు, బంగారు నాణేలు ఆర్థంలో పహిండి, పెండి, పయిండి అనే రూపాల్ని చూకొం గాని పసిండి అనే రూపం కనివించలెదు. 11వ శతాబ్దికి తర్వాత శాసనాల్లో ఉన్న పసిండి అనే రూపం ఈ యుగంలోనే కని పిస్తుంది. (పై5-184.9, 1415). ఈ యుగంలో కూడా పహిండి, పయిండి, అనే. రూపాలే విరివిగా కనిపిస్తున్నాయి. పపాండి రసన (పై. 5.1167.7, 1414), పహిండి గుడి (పై. 10.577.47,1410), పహిడి (పై. 5.1246.80,1471,), పైండి పటికము (పై. 6.886.10,1421), పైడి (పై. 6.698.6,121%), పఇండి. (పై. 6.709.9,1416), పయిండి కుండలు (పై. 4.702. 104,1518).
శాసనభాషా పరిణామం 1క1
అమృతమణి శబ్దానికి సింహాచలంకాసనాల్లో తరుచుగా హి చేరడం ఈ యుగపు శాసనాల్లో ఓక 'విశేషం. అమృతమణిహి ( 511 6.8217.11,6.779.8, 1427, 1415, 6.066.8, 1421) మొ.వి, హి చేరని రూపం అమృతమణి (మై. 8.1054.8, 1481, 6.727.8, 1466) మొ. వి
హిందువులు అనే పదం ఒకచోట ఇందులు (త లొ. 1..56.1, 1551) అని ఉండటం మరొక్క-_వి శేషం.
5,17. పదమధ్యమందలి వకారం మకారం కావడం ఈయుగపు శాసనాల్లో క్వాచిత ,0గా కనిపిస్తుంది. తిరుమజాము (శ తిరువజాముచ తిరువర్గజాము) (522 6.1085.7, 1428), 'హేమలంబి (పై. 66.69.8,1580), దేముని. (< దేవునికి (N7 8 పొదిలి 14.28,1517)
తాలవ్యాచ్చులు పరమవృతుండగా వకారం యకారం కావడం తెలుగులో పూర్ణ యుగంలోనే కనిపిస్తుంది. కయిలలు (గకవిలలు) (SH 5.1847.10,1098:5. 1848.11,1098). ఈ యుగంలో ఆట్టివి క్యాచిత ,౦గా కనిపిసాయి. ఉదా : ఇదీపం బెలుంగును (ఇవెలుంగను) (పె. 6.1024.8,4416 ), ఇండ్లపొది (6 విండ పొది) (చ 6.770.8,1408), గోఇందు నాఇని కొడు. (6 గోవిందు) య = . పె. 6.1104.19,1420)
5.18. తాలవ్యాచ్చులు పరమైతే సకారం శకారంగా [వాయడం 18వ శతా ద్దినుంచి చాలా తరచుగా కనిపిస్తున్నట్టు ముందే తెలుసుకొన్నాం. ఈ యుగంలోనూ ఆట్టివి చాలా తరచుగా కనిపి సున్నాయి. వల్థిభదాశి లేస్తేచేశి (S115.24.9, 1401) పు'ట్టెండేశి...పందుమేశి (పై. 5.26 7,1412) ; చేశిను (పై. 5.87 40,1494). ఈ యుగంలో మరోవిశేషం ఏమంటే ఈ సళశ మార్పు జరిగాక దానిపైన ఉండే ఎ ఏలు, ఆ ఆలుగా మారుతాయి. శలవు దయచేస్తేను (పై. 10.751.22, 1598), శలవు ఇచ్చి (పై. 10.751.21, 1590), సమర్పణచేశను (పె. 6.10783. 12,1402), శావ సేసిది (వె. 10.7401, 1674), కావకు (చె. 10.747. 190, 1574), దశిమి కొవలకు (వై. 10.747.9, 1674) మొ వి. దీన్నిబట్టిఈ యుగంలో తాలవ్యహల్దుల పి నుండే ఎ ఏలు జ) బీలుగా ఉచ్చరించబడేవని స్పష్టపడు తుంది. (చూ. § 5 8). ఇలాంటి ఉచ్చారణ పూర్శయుగ లోనే [పారంభ మైనట్టు కూడా చూళాం. -
162 తెలుగు భాషా చరిత
5.10. ద్విత్యానునాసికాల ముందు ఈయుగంలో చాలా తరుచుగా అనుస్వారం కనిపిస్తుంది. కాచంన్నందారు ( 502 6.29.8,1402 ). పుచుకొంన్న (గ్రామాలు ("పై.8.695.2,1619), దుంన్ని (ఫై. 10747.10,1574), వొంమ్మెచ్చు (తి. తి, దో. శా. 8.88.4, 1512), తిరుమలంమ్మవారు (పై. 8.59.8,1512) మొ.వి, ద్యిరుక్రాలు అద్విరుక్తాలు కావడం పూర్వశాననాల్లోనూ ఈ యుగవుశాసనాల్టోనూ తరచుగా సంభవిస్తుంది. ఈ యుగంలో మూర్గ్భన్యాక్షరాల్శో ద్విరు క్రం అద్విరు క్రం
కావడం చాలా తరచుగా కనిపిస్తుంది. ద్విరుక్క రూపోలు
సోమారెడ్డి (511 5.10.5.1404), పెరుమాళ్లకు (వై.5.14.8,1408), ఇంత పట్టు (వై 5.5 8,140క), పుద్దెండె? (పై. 5 26.7,1412), _ నంభాళ్ళ (పై. ర.1248.11,14%1) ము.వి.
అద్విరుక్కరూపాలు
సోమారెడి (571 6 6-10,1404), పెరుమాళకు (వై. 5.10.4,1404). ఇంతవటు (పై. 5.26.16,1412), పుటెండున్న (పై. 6.244,1401), సంబాళ (పై. 5,1248.12.1471); పశెమున్న (పై, 5.29.10,1402) మొ. వి.
ఇవిగాక చకారంలోనూ ఇట్టి వరిణామం కనిపిస్తుంది. ఇచి (ఇచ్చి) (511 5.80.16,1 408), పుచుకొన్న (పెం 6.895.2,15 19) మొ.వి. (శ్రీకాకుళ ౦-వికాఖ శాసనాల్లో ద్విరుక్తాలకు బదులు అద్విరుకాలు వాడడం మరీ తరుచుగా కనిపిస్తుంది.
2.20. జ్యేష్టమాస మనడానికి (శ్రేష్రమాసమను సామ్యోత్ప త్తి రూపం (£01k etymology) పూర్వయుగంలోను ఈయుగంలోను క్వాచిత్మంగా కనిపిస్తుంది. (శేష్ట (511 6.109.8,1428) మొ.వి.
ర.2ి1. అనుధాతువుకు ఆకారంతో [ప్రారంభమయ్యే (పత్యయంచేరగా నా-అని వర్ణవ్యత్యయరూపం ఏర్పడ్డ (ఆను + అ. గ నాల) సాహిత్యభాషలో తరుచుగా కనిపిస్తుంది, అనవుడు౫నావుడు, ఆనన్ నాన్ ఈ యుగంలో అనుధాతువు విశేణ రూపమైన అనే అనుళబ్దంలోనూ మొదటి అకారం లోపించడం కనిపిస్తుంది. తిరు
శాసన భాషా పరిణామం 163
పతినే ఊరి (511 6.102.8,1442). ఇక్క_డ జరిగింది వర్ణవ్యత్యయం వల అనిధ' చెప్పటంకన్నా ఆనన్౫నాన్, అనపుడు పౌనావుడు సామ్యంతో అనేానే అని ఏర్పడిందని చెప్పవచ్చు.
ర.22. డ్డ సంయుకృరూపం లగా మారడం పూర్యయుగంలో చాలాతీ వంగా జరిగింది. ఈ యుగంలో డ్డ రూపం దాదాపు ళగా మారిపోయిందనవచ్చు. మామీ 'భంమ్న, మారేశుంన్ను, నేరేళంన్ను (SII 10.787.44,1526), దేవుళు (వె. 6.694.8,1516), నీళు (పై. 6.699.7,15 805), (నంబ్యాళు) పె. 6.709.18, 1416), మాళు (మాడలు) (పై. 6.781.7,1406) మొ.వి. (శ్లనాళ కావడానికి 5. 19. చూడండి). ఇలా డ్త ాళ్ట పూర్వయుగంలోనే దాదాపు పూరి కావడంచేత ఈ యుగంలో కొత్తగా సంధిగత మైన డ్డ రూపాలేర్పడటం లేదు, అంపే ల్ +-ల డ్డ ర్ +లకిడ్డ వంణి మార్పులు జరగటంలేదు. అని చెప్పాలి. తూర్పు పడ మర్దు (S57 4.789. 227, 4518), దేవర్షకున్ను (పై.10 577.48,1410), హరాంభోర్దు (పై 10.761.19,1693) మొ.వి. డ్డ తోడి రూపాలు ఈయుగంలో చాలా క్వాచి తంగా కనిపిస్తున్నాయి. గుడ్డు కట్టించి (పె. 10, 749.16, 1538) మొ వి.
సంధి
ర్.2ితి. సంధివిషయంలో పూర్వయుగంలో లాగానే ఈ యుగంలోనూ ఏ నియమం లేకుండా రెండచ్చుల మధ్య యడాగమం రావచ్చు, రాకపోవచ్చు. లేదా సంధి జరగవచ్చు. ఆముదులు నాలుగు యింతవట్టు (577 5 5.8,1404), విచ్చేశి వుదయగిరి (పై. 6.248.12,1615); పజచూరను వూరగరణము (పై. 10. 586 71448), కొలుపు ఒకటి (పె, 6.710.6,1409) , కాంచనం గారజునుండు (గారిఅనుజుండు), (త,కా, 1.178.5,1452) మొ.వి. గసడదవాదేశ సంధి పూర్వ యుగంలో లాగానే జరిగినా జరగవచ్చు, జరక్క_పోయినా పోవచ్చు. మఘడియారము పెట్టి (611 5.10.5,1404), పందుమేశిసేనున్ను (వై. 5 26.7,1412). |దుతము మీది కచటతపలు గజడదబలు కాసిచోట్టు చాలా ఉన్నాయి. ఉదా : అప్పములకు బియ్యంను తికుటోనములో పవుపెసలును పిండివంటకు (పై.5.5.4,1404) మొ.వి.
154 తెలుగు భాషా' చరిితఈ నామపదాలు
ర్.24. ఈ యుగపు కృ త్తద్ధితాంతాల విషయంలో అట్టే విశేషాలు లేవు. కాని ఎరువుమాటల విషయంలో ఈ యుగంలో ఒక నూత్నదశ ఆవతరించింది. అంటే ముస్టింరాజ్యాలు ఈ యుగంనాటికి స్థిరపట్టంచేత దక్క_నీ ఉర్దూనుంచి అనేక పదాలు ఈయుగంలో తెలుగులోకి వచ్చాయి. వాటిలో కొన్ని ఉదాహరణలు : మహం (మాసం), (572 10.758.5.1580),సులతాని (పై. 10.748. 6,1580), దరివేనులు (సాధువులు) (పై. 10.748.15,.1580), ఠాజేదార్ (పై.10.745.12, 1587), హవాలాదారు (సైన్యాధిపతి (పై. 10.748.2,1577), సహాయబు, (పై. 10.748.28, 1677), హజరతి(గౌరవనీయులు (పై. 10.751 .9,15900, నామజాదు (పై. 10.751.10,1598), ఖబురు (పై. 10.751.28,1598), మక్తొ (హై. 4.711.29,1698), నఫరు (పై. 4.711.28,1598) మొ.వి. ఇవిగోక పాకృత భాషనుండి వచ్చిన దణఇబడలు (దధివడలు) (పై. 6.1040.6,1417) మొ.వి. ఈ యుగంలోని వింత |పయోగాలు. ;
ర.25. నమానం: సమాసాల విషయంలోనూ ఈ యుగంలో చెప్పుకోదగ్గ విశేషాలు లేవు, చాలావరకు పూర్వయుగంలో లాగానే ఉంటాయి. వూర్యయుగంలో కనిపించిన తిరువజాము మొదలయిన రూపాలు ఈయుగంలో క్యాచిత్క_ంగా కని. విస్తాయి. తిరువజాన (571 6,1107.5,1414), తిరుమజామ (వై. 6.1085.7,. 1428) మొ వి. ఇలుపట్టు మొదలై న రూపాలుకనిపిస్తాయి. (పై. 5.14. 89,1410), గతయుగంలో నీరినేల, నీరునేల అని రెండు రూపాలు కనిపిసాయి. కాని ఈ యుగంలో నీరునేల రూపం మాతం కనిపిస్తుంది. అన్నందమ్ములు (పె. 5.1184. 14,1408). ఇది బహుశా ఊరుంగాయెలు (చై, 5.981.7, 1518) మొదలయిన సమాసరూపాల సామ్యంవల్ల ఏర్పడి ఉండవచ్చు. మాతాపితాళ్తు (పై. 6.219.265, 1494), తల్చిదండాదులకు (పె. 5.87.85,1494) వంటి ద్వంద్వసమాసరూపాలు. ఈ యుగంలో క్వాచిత్కంగా కనిపిసాయి. ఇందు సూతా పితాళ్ల రూపం ఎక్కు వసార్జు కనిపిస్తుంది.
ర్.₹6. లింగ ప్రత్యయాలు : మహాత్తులో-న్టు ఈయుగ 6లో బొత్తుగా కనిపించదు. -౦|డు. డు అన్ని మాండలికాల్లోనూ స్టిరపడినథ్రై. ఈ-ంతు '|పత్య యం దఖనీ ఎరువు మాటల్లోనూ చేరుతుంది. ఊద్దండభానుండు (27 "6. 248. బలి
శాసన భాషా పరిణామం 155:
1515, [దోహి ఆనే మాటలో ఒక్కచోట -౦డు కనివిస్తుంది. _దోహిండు (పై. 6. 1054.18,1461). ఇది బహుకా బోహిండు, నాహిండు శబ్దాల సామ్యంవల్ల వచ్చి ఉండవచ్చు. నాయుండు, బోయుండు శబ్దాలకు నాహిండు,టోహిండు అని [వాయడం శాసనాల్లో చాలా కనిపిస్తుంది మహతీవాచక శబ్దాలకు -రాలు ప్రత్య యం కనిపిస్తుంది.
5.27. వచనం ; పూర్వయుగంలో 'డలర'లతో బహుచన లకారం కలిస్తే డ్డ సంయుక్తమయి, ఆ “డ్డి సంయుక్తం “ళ్లిగా మారుతూ వచ్చింది. కాబట్టి ఆ యుగంలో బహుత్వంలో డ్డు, స్ట రెండు రూపాలూ చూచాం. గత యుగంలోనే అంతిమదశలో డ్గుణళ్టు మార్పు దాదాపు పూ రికావడంచేత ఈయుగంలో-ష్ట రూపమే. కనిపిస్తుంది. దేవళ్లు (511 10.749.6,1688) ఆడువాళ్లు (వె. 5.102.4,1442),. కవుళ్ణు (పై. 4 711.14, 598), మామీళుంన్ను మారేళుంన్ను నేరేశుంన్ను (ప్రై. 10.687.44,1526), నంబ్యాశు(పై-6.808.18,1416), దేవుళు (పై. 6.694.838, 1516), నీళు (పె. 6.609.0, 1585) మాళు ( పె.6.781.7,1406) మొ.వి. డ్డు: రూపం చాలాక్వాచిత్క్మంగా కనిపిస్తుంది. గుడ్డు గట్టించి (పె, 10.749.16,1588),. అమృతపడ్డకు N1 8. పొదిలి 14.7,16 th century).
ఇంకొక్క-విశేషం ఏమంటే దీర్జాచ్చు తర్వాత -ండుతో అంతమయ్యేపదం ఉంటే ఆ-ండతో -లు సంయు క్రమవుంది. ఏండు-ఏండ్లు (సంవత్సరాలు) (51F 5.87.46,1494), ఆయినవాండ్డు (పై. 10.751,28,1782), యక్కడివాండ్డు. (పై. 10.761.24.1592) మొ వి
రాతి అనే తత్సమపదానికి ర్యాతిళ్టు అనే బహువచన రూపం పూర్వయుగం లోనే కనిపించింది. ఈ యుగంలో రాతిల్లు అనే ఒక రూపం కనిపిస్తు ది (SLL 5.1165.15,1460), తాయి శబ్దానికి పూర్వయుగంలో జాలు అనేది బహువచన రూపం. కాని ఈ యుగంలో రాళ్లు అనే రూపం కూడా కనిపిస్తుంది (పై. 4.789. 219,1618). కూతురు శబ్దానికి కూతులు, కూతుట్లు అని రెండు రకాలయిన బహువచనరూపాలు కనివిస్తున్నాయి.కూంతులు (పై. 6.668.17,1487), కూతుట్లు. (పై. 6.954.7,1441).
WS
గౌరవార |పత్యయాలు : సాధారణ బహువచన [ప్రత్యయాలు గౌరవారంలో" థి 0
156 తెలుగు భాషా చరిత్ర
చేరుతాయి. చకవర్తలు (511 6.667,17 422), దేవులు (పై. 5.84.11, 1484), నంబ్యాశు (పై. 6.709.18, 1426) మొ.వి.
గతయుగంలో లాగానే గారు, వారు (పత్యయాలు కూడా విరివిగా కని పిస్తాయి. పాతృలంగారు (517 6.219.15,1494), పంచాననవారు (పై. 6.219. 19,1494), పోతినేనింగారు (పె.6.242 10,1427). అమ్మవారు (పె. 6.248. 86,1515) మొ వి. రు ఆంతమందున్న బహువచనరూపాలకు తరచుగా మరో బహువచన |ప్రత్యయమైన -లు చేరుతుంది. అమంగారులు (వై.10 587. 46,1410), అమ్మంగారులు (పై. 10 577.10,1410) మొ.వి.
ర్.28. ఖొపవిభ క్రీకరూపాలు : మహద్యాచక రూపాల్లో డు లోపించి _ని చేరిగాని చేరకగాని విభ క్తి పత్యయాలు చేరడం కావ్యభాషలో సహజం. కాని డు లోపించకుండానే -ఉ చేరిన రూపాలకు విభ క్రి _పత్యయాలు చేరిన రూపాల్ని పూర్వయుగంలోనే కొన్నింటిని చూకాం. అట్టివి ఈ యుగంలో మరికొంత (ప్రచు రంగా కనిపిస్తున్నాయి. శ్రీకార్మనాథుడి సంముఖమందు (51 5.1172.9,1427), ఓభశళబోయడి గోచరానను (వై. 5 1162.11,1427), దేవుడికి (008 పొదిలి 19.10.! 5895), బాంహ్మణి జంపిన దోషానం (| బ్రాహ్మడిని) (Sir 10. '745.61,1680), ద్రింహ్మేశ్యరుంణ్ని (పై. 10.749.10, 1588), పాపవి నాశ రేశ్వరుంణ్ని (పై. 10.749.10,1588), గోపీ నాధుండ్ని (సై. 10.749. 39,1583), చన్నశకేశ్యరరాయన్ని పతిష్టసేయించి (రాయణ్ణినారాయన్ని (NI శీ. రాపూరు 41.18, 1585)
బహువచన పత్యయం తర్వాత -అ అనే బాపవిభ క్రికపత్యయం చేరేట్టు పూర్వయుగంలోనే చూశాం. ఈ యుగంలో తరచుగా కనిపించే -చ రూపం పెన కూడా దీన్నిచూడపచ్చు. తమ్మి నంబ్యాళచేత (571 6.710.8,1409) మొ. వి. మిగిలినవాటి విషయంలో గతయుగానికి ఈ యుగానికీ తేడా అట్టె కనిపించదు. =టితో అంతనుయ్యే కౌపవిభ కిక రూపాలకు ఐదులు -ఇంటి చేరడం పూర్వయు గంలోనే కనిపించింది, ఈ యుగంలోనూ అట్టివి తరచుగా కనిపిస్తాయి. పగలు పగలింటి (వై. 6.717.7,1466) మొ. వి.
క్.29. ద్వితీయావిభ క్రి : నామపరాలు ఆలాగే మార్పులేకుండా [ప్రథమా శూపాలుగా వస్తాయి. ద్వితీయారూపాల విషయంలో అట్టే విశేషాలు లేవు. కాని
శాసన భాషా పరిణామం 157
డు మంతరూపాల్లో డుజువై _ఇ చేరగా వానిపై =ని చేరి ద్వితీయారూపం కావడం ఈ యుగంలో తరచుగా కనిపిస్తుంది. _బహ్మేశ్వరుంణ్ని (511 10.749 24, 1688), (-డి =ని చేరి ణ్ని అవుతుంది ). బాంహ్మ ణి (పె. 10.45.61. 1580) మొ. వి.
ర్.తి0. తృతీయావిభకి పూర్వయుగంలో పద్యశళాసనాల్లో మాతం కని పించిన=*మెయిస్ (ప్రత్యయం ఈయుగంలో కనిపించదు. ఈయుగంలో కనిపించేవి, ఈ కిందివి.
(అ) చేతన్, చేన్, తోడన్, తోన్.
చేతన్, చేన్ ; పూర్వయుగంలో ఈ | పత్యయాలు సాధారణంగా (గహ్వా ర్భంలోనే కనిపించేవి. కాని ఈ యుగంలో ద్వారా ఆనే అర్ధంలోకూడా కనిపిస్తాయి. దేవరలకు నిత్యకృత్యముగాను వొడాడదేవనచేతను యె త్తించి (S11 5.14.4, 1410), చిన్నాదేవమ్మ చేతను రత్ననుహాదానమున్ను తిరుమలదేవి అమ్మవారి చేతను సప్రసాగర మహాదానమున్ను సేయించ నవధరించి (పై. 6.248.88, 1515) చే చా మార్పుచేత (పత్యయానికి చాత అనే రూపం కూడా తరుచుగా కనిపిస్తుంది. తమ దేవుళు చింనాదేవంమంగారి చాతను సమర్పించిన పదకం (దై. 6.694.8,16516), (పతాపరుదగజపతి మహారాయల చాలతను పుచుకొంన్నగామాలు. (వై. 6.696.2, 1519) మొ. వి.
తల్లి సూరాంబచే సమత్ప [0]న్న మగుచుం బరగు(ప్రై.10.582.6,1415), జలక్నేత్రము వీరిచే వృతింగాబెటెను (పై 6.1061.5,1874) మొ.వి.
(ఆ) తోడన్, తోన్ : ఈ (పత్యయాలకు ఈ యుగంలో (పయోగంచాలా తక్కువ. ఇవి సహార్థంలో _పయోగింపబడతాయి. ఊరుంగాయలతోడను ఆరగించి. (SII &.981.7,1518), అన్మతోయుజ 14 గంగుతోయ జ 16 నున్న కాముతో == (పై. 5.26. 5,1412) ఇక్క_డతో కళగా కనివిస్తుంది. అందులోను ఇది. సంపదానంలో [పయోగింపబడి ఉంది. ఈ తోడ శబ్దం సమాస గతమైనప్పుడు: తోడి అనడం సహజం. కల్యాణవేదితోడి శిలామండపం (పై. 5.118.5 58,1416). కాని ఈ యుగంలో తోటి అని ఆధునికరూపం మొదటి సారిగా కనిపిస్తుంది.
158 _ తెలుగు భాషా చరిత
ఖండికలతోటి మరియాదా ( 51[3.1168.82,1484 ), మణికలా తోటి సమస్య (వె. 6.1098.17,1402) మొ. వి.
ర్.81. చతుర్ధీ విభ ర్తి * కొజకు [ప్రత్యయం పూర్వయుగంలో చాలా క్యాచి '.త్కంగా కనిపించింది. కాని ఈ యుగంలో చాలా తరచుగా కనిపిస్తుంది. ఇది ఎప్పుడూ గుణవాచకాలపెనా, (కియావాచకాల వెనా కనిపిస్తుంది, ఆయుష్యాభివృద్ధి 'కొజకుంన్ను (Si 5.1158.8. 1471), అక్షయఫలంకొలకు (పె. 5,1228.10. 1508), గుగ్గిలము వెట్టికొజ క్రై (దె, 5.129.4,1422), వెలింగిడి కొజకె (చె, :5.1184.41,1480) మొ.వి.
ర్.లిీజి. పంచమీవిఖ క్రి ; చేతన్, వలనన్లు పూర్వయుగంలో లాగానే గహ్యార్థంలో వస్తాయి. చేత (ప్రత్యయం సాధారణంగా మానవాచకాల మీదను, వలన (ప్రత్యయం క్రీ బవాచకాలమీదనూ వస్తాయి, సూరాజోస్యులచేతను సదాశివుని "చేతను క్రయలబ్ధమైన (SII ర్.48.12,1450), స్తానమువారి చేతంగొన్న (పై. 6.149.8,1402) మొ, వి. కోరివల్న యెన్ని దశ ములకు వచ్చును (పె. 10. 747. 12,1674) మొ.వి, -నుండి, -దనుక గమనార్భంలో వస్తాయి. వుంపున నుండి -వ్యాయవ్యానకు (NI 8 ఒంగోలు 71.48.1517). కొండవీటి దనకాను విరుగం బొడిచి (తి. తి. దో. శా, ౪8.68.1614), మొ.వి. నుండి శబ్దం వరల్ణకు పరమై కూడా -వస్తుంది. ఏలానది వల్ణనుండి (SII 5.8781, 1491) -లోను నుండి అని కూడా కనిపిస్తుంది. భూమిలోననుండి (పె. &.889.228,1518).
షష్టి, సప్తమీ విభక్తుల విషయంలో విశేషాలేమీ లేవు, నం ఖ్యావాచకొాలు
ర్,తీకి. ఒకటి ౩ గతయుగంలో ఒకండు, ఒకటి రెండు రూపాలూ పర్యా (యంగా కనిపిస్తూ 14వ శతాబ్దిలో ఒకటి శబ్దమే బహుళంగా ఉన్నట్టు చూశాం, ఈ యుగంలో ఒకటి శబ్దం స్థిర మైపోయినట్టు చెప్పవచ్చు. ఒకండు శబ్దం తూ, .గో-విళశాఖ[ ప్రాంతంలో మాతం క్వాచిత్క్మంగా కనిపిస్తుంది. ఒకడు (SII 6.825.9, 1416, 6,1045.5, 1405) సింహాచలం, విశాఖ; ఇరువయ్యొకండు మోదాలు (ప. 4.1878.10, 1416) దాశ్షారామం, తూ. గోదావరి.
శాసనభాషా పరిణామం 159
ర్.తిఓ. నాలుగు : నాలుగు శబ్దానికి నాలు అనే రూపం కూడా వికాఖ- శ్రీకాకుళం [పాంతంలో ఉన్నట్టు గతయుగంలో చూశాం. ఈ యుగంలోను అట్టి రూపం ఆ |పాంతంలో కనిపిస్తుంది. నాలుకుంచాలు (SI 6.1057.9, 1614) సింహాచలం ; నాలుపుట్టు (పై.6.1040.9, 1417) సింహాచలం : విళ్యలు నలు (పై.5.1289.12, 1418) శ్రీకూర్మం.
ర్.తిర. ఐదు : ఐదు శబ్దానికి పూర్వయుగంలో బదు, ఏను అనే రెండు రూపాలూ వ్యాప్తిలో ఉండి రానురాను ఐదు శబ్దం (పచారానికి వచ్చి ఏను శబ్దం తగుతూ వస్తున్నట్లు చూకాం. ఈ యుగంలో ఐదు శబం అన్ని పాంతాల్లో సిరంగా ౧ —_ లు ౧ 6౯ 0 నిల్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఏను శబ్దం విశాఖ-్రీకాకుళం ప్రాంతంలో మాతం క్వాచిత్క్మంగా కనిపిస్తుంది. ఇరువఇ ఏనుపుట్లు (SII 5.,1199.5, 1451) శ్రీకూర్మం ; ఇరవై యేనుట (పె, 6.844.168, 1472) సింహాచలం.
ర్.86. పదికి ఒకటి,మూడు,నాలుగు, ఎనిమిది చేరేటప్పుడు గతయుగంలో =ఉస్ - (పత్యయంగాని లేదా కేవలం -న్= గాని చేరినట్టు చూశాం. -న్- (పత్య యం |దుతింవలె ఉంటే ఉంటుంది. లేకపోతే కనిపించదు. ఉదా: -ఉన్- తోడివి పదునెనిమిది, మొ.వి. -న్- తోడివి -పదినెనిమిది, పదియెనిమిది మొ.వి. ఈ యుగంలో =ఉన్న -(పత్యయం స్థిర పడినట్టు చెప్పవచ్చు. అనగా -న్ మాతం చేర డం ఈ యుగంలో లేదు. పదునాలుగు (వట 6,219.12 1494) మొ.వి. పదు నొకండు శబ్దానికి పదునకొండు ఆని 18వ శతాబ్దిలో ఒక | పయోగం కనిపిస్తుంది. పదునకౌండు (తౌ.కా, 1.41.8, 1281). ఈ యుగంలో ఒక్కచోట ఇలాంటిది కనిపిస్తుంది. పదున[ కొ ]ండు (SII 4.1875.18, 1484) ఇందులో ఉకారం అకారం కావడం విశేషం.
ర్.లీ7?. ఇరువది, ముప్పది మొదలగు సంఖ్యావాచ కాల్లో చివర దినాయి మార్పు గతయుగంలోనే వేగంగా జరుగుతూ ఉండింది. ఈ యుగంలో ఈ మార్పు పూర్తిఅయి సిరపడినట్టు తెలుస్తుంది. అయినా -ది ఆంతంతో కొన్ని రూపాలు ఈ యుగంలోనూ కనిపిస్తున్నాయి. ఏంబది (571 6.865.7, 1403), మూన్నూంట ముప్పది యేడు (వై. 10.582.1, 1415) మొ.వి.
ర్.తిరి. ఇరువది, మొప్పది శబ్దాలకు ఏను శబ్దం చేరగా ది సాడి గా మారడం పూర్వయుగంలో చూశాం. పూర్వయుగంలోనే అంతిమదశలో ఈమార్పు తగ్గి
160 తెలుగు భాషా చరిత
పోవడం చూశాం. ఈ యుగంలో ఈ మార్పుతో ఉన్న రూపం ఒక్కచోట మాతం కనిపిస్తుంది. ఇరువడేను మోదాలు (S11 6.668.11,1132) సింహాచలం-విశాఖ.
5.89. నూలు శబ్దానికి అంతకంటె చిన్న సంఖ్యను చేర్చునపుడు “లు కు బదులు లు కావడం తెలుగుభాషలో సహజం* కాని ఈ యుగంలో 'లు'కు బదులు -ంట సర్వత కనిపిస్తుంది. నూంట యెనుమండకు (51 6.248.42,1515), నూంటపది (పై. 8.748.6,1428), వేయి మున్నూంట ఇరవై యేడు (పె 10. 578.86,1405), మాంట యెనంభది (పై. 6.805.27,1472), మూన్నూంట ముప్పదియేడు (పై. 10 582. 1, 1415), నూంట ఇబ్బరకున్ను (పై, 10.787. 60,1526) మొ.వి. ఇట్టివి గతయుగంలోనూ క్వాచిత్స్క_ంగా కనిపిస్తాయి. కాని 12-14వ శతాబ్దులో -ట తోటి రూపాలే ఎక్కువగా [ప్రచారంలో ఉన్నాయి.
5.40. ఇద్దుము (SI 5.1158.10,1471), ముత్తుము (NI వీకనిగిరి ఉీ.లిరి, 1416), నలుతుము (పై. 8.68. 18-.4, 1584), ఎందుము (పె. వికనిగిరి 4.87,1416). లేక ఎందుము (517 5.1162.14, 1427) వంటి రూపాల్లో గత యుగానికీ ఈ యుగానికి తేడా ఏమీలేదు. వడుతూములు అనుటకు ఏడుదుమం గుంచ్చండు (పై. 6.10%8. 15,1408), ఎద్దుము (పై. 6.1091.8.1421) వంటి రూపాలు కనిపిస్తాయి. ఎనిమిది అనడానికి ఎనమందుము (N72 కనిగిరి 4.88) కనిపిస్తుంది. ' / -
నర్వనామాలు
భ్ర.శ1. ఉ తమ మధ్యమపురువ సర్వనామాల్లో స్వరంతో |పారంభమయ్యే సర్మనామ రూపాలీయు గంలో కనిపించటం లేదు. ఆంతా ఆనునాసీకాలతోనే (పారంభమౌతాయి. ఉదా: మేము (511. 6.122.17,1661), మీరు (పై.4.1875. 22, 1444) మొ.వి. తాము అనడానికి పూర్వయుగంలో తారు అనే రూపమే ఉన్నట్లు గుర్తించాం. ఈ యుగంలో తాము, తారు అను రెండు రూపాలూ కని పిస్తాయి. ఉదా: తారు పాలింపి దేశాలంగల (పై. 6.1168.82,1484), తమ లోందాము (పె. 10.748.4, 1517) మొ.వి. వాండు, వీండు అను సర్వనామాలకు పూర్వయుగంలో వారు, వీరు ఆనురూపాలే ఐహుత్వంలో కనివిస్తాయి. కాని ఈ
శాసన భాషా పరిణామం 161
యుగంలో వాండు అనడానికి వాండ్లు బహుత్వంలో కనిపిస్తుంది. ఆయిన వాండ్లు (SII 10.761. 28, 1692). యక్కుడివాండ్లు (వె, 10.751.25, 1592), పిల్ల వాండ్డు. (78 రాపూరు 11.19 ౩1570)మొ. వః
[కియలు (
గ.42. (కియాప్రాతిపషికలవిషయంలో పూర్వయుగానికీ ఈ యుగానికీ అనై తేడా చెప్పలేము. కాని ఈ [కియా పాతిపదికలతో [ప్రత్యయాలు చేరేటప్పుడు సంధి మార్పుల విషయంలో ఈ యుగంలో స్పష్టమైన కొన్ని విశేషాలు కనిపిస్తాయి, పోవు |పాతిపదికకు అన్నంతమగునప్పుడు. వు లోపించి బిందువు వచ్చుట ఈయు
గంలో సర్వత జరగుతుంది. పోంగలరు, (500 6.709.18, 1490), పోంగల వారు (వె. 6.248.680, 1515), పోంగను (వై. 6.1040.4, 1417) మొ.వి.
= శ.ఓ8ి. ఇంచు ప్రత్యయం।చేరిన ధాతువులకు అచ్చులతో ప్రారంభమయ్యే చేయాల చేరగా ,ఈ యుగంలో ఇంపుగా మారుతాయి. ఇట్టివి తూర్పు గోదా వరి. శ్రీకాకుళం మధ్యలో 15వ శతాట్టిలో విపుల పచారంలో" ఉండినా మిగిలిన ప్రాంతాల్లో కనిపించవు.
సమర్పించిన మూల్యం |517 క5 10, 1410) కాకినాడ తూ. గో.
ఖవ్యరు విరోధింపినాను (పై, 5. 10.12,1404) 93 సమర్పింపెను (పై. 5.8 4.29, 1 ఈలి) క సమర్పింపిరి (వె, 5.47.28,1424 93 ఆరాధింపి (పై. 5.52.6, 1428) 335. * సమర్పింపెను (పై. 5.102.12,1442) పెద్దావురం 93 సమర్పింపి (పె. 5.108.11, 1408) 93! సమర్పిం'పెను (పై. 5. 116.2] ,1488) రాజమం డి ee
నడివి[0]పి ( పె. 6.656.19,1417) సర్వసిద్ధి విశాఖ సమర్పిం పెను (వై. 6.687. 18, 14ఉ£9) 93 సమర్పింపెను (పై. 6.867.22,1462) 33 ఆవధరింపిరి (వై. 676.1 1, 1480) 93
(11)
i82 తేలుగు భాషా చరిత్ర తారు పాలంపిదేశాలి (పై. 6.1168.82,1484) సింపోచలం-విశాఖ సమర్పింపి (పై. 6.1098.9,1402) 99 సమర్పింపెను (ప్రై 6.1071.4,1402) oo సమర్పింపిన మోదాలు (పై. 5.1248.28,1471) శ్రీకూర్మం-శ్రీకాకుళం _ మిగిలిన పాంతాల్లో సమర్పించెను వంటి రూపాలే కనివిస్తాయి. తాలవ్యంకాని ఆచ్చుతో |పారంభ మయ్యే (పత్యయాలు పరమైనప్పుడు చుపు ' మార్పులేకపోవడం ఈ యుగంలో తరచుగా కనివిస్తుంది. |ప్రాతిపాలించక (511 5.87.41,1494), అనుభవింంచుమని (ప్రై. 4.800.22,1518), పాలించ నవ ధరించిన (వె. 4.709 25,1558), పాలించగా (వె. 4.986.18,1 681) మొ.వి.
5 44. పరిమాణార్థక మైన కొలుచు ధాతువు ట్ ర చేరేటప్పుడు చకరానికి యకాగమవడం 16ఏ న శతాబ్దిలో విళాఖ_ (శ్రీకాకుళం . [ప్రాంతంలో మాతం కనిపిస్తుంది. తెచ్చి కంతా (572 5.1184, 1408), శ్రీకూర్మం కొలాయంగలారు (పే. 6.817.117, 1408) సింహాచలం, తెచ్చి కొలయంగలారు _(వై-0:711.17, 409) సింహాచలం, నె2 తు. 7 కౌలాయంగలాండు. (పె
6,850.10, 1418) సేంహాచలం మొ.వి. 4
ర్.శీర్. పూర్వయగంలో కనిపించిన ఇ స్తేమి సమర్చి.స్తీ సిమి, చే స్తిమి వంటి రూపాలు ఈ యుగంలో స్థిరపడ్డాయి. అయినా ఇచ్చితిమి, సమర్పించితిమి వంటి “ రూపాలు చాలా a “కసీవి స్తాయి. పదాలకి ($11 6.825.10, 1416) మొ
5.46. ఈ యుగంలో వెలయు ధాతువృక్ట వైలసును అనే తద్ధర్మార్థక [కియ (SI 10.584.6, 1486; 6.655.6 1436) కనిపిస్తుంది. కొలుచు, చేయ (పాతి పదికలు విశేషణమైనప్పుడు కొలుసు, చేసు 'అవుతుంది. ' కొలునువాండు (పె. 6.887.17 1426), చేసు వాండు (వె. 5. 1162. 18, a చేసువారు. (పె. 5.1250.10, 1451) మొ వి
సమాపక కయలు
ర్.47?. సమాపక క్రియలు. రెండు రకాలు (1) సామాన్య సమాపక క్రియలు ' (2) సం్జిష్టసమాపక క్రియలు. వచ్చినవాడుసావచ్చినాడు వంటివి సంళ్ళిష్ట సమా" పక క్రియలు. సామావ్యసమాపక [క్రియలలో ప్రాతిపదిక కాలబోధక' [ప్రత్యయం --
శాసనభాషహయరచాతం sei!
పురుషవచన్నొపత్యయం తఆసిమూడు పభాగాల్తున్నాయి.' “తద చీచ్- ఇ శ రొహ వచ్చిరి వచ్ ఈ ఎ -7 నూూవచ్చేను..మొ;వి.. :
ర్. 48. సామాన్య సమాపక | కియలు (అ) Suess "; పురుషబోధక పత్యయవిషయంలో పూర్వయుగానికీ ఈ యుగానికీ తేడా లేదు. కాలబోధక (ప్రత్య -యవీషయంలోనూ ఆశే తేడా కనిపించదు. కాని - తాలవ్యహల్దుల తర్వాత ఎా ఆ మారు ఈ యగరలో స్పష్టంగా స మ ఇది తరుచుగా కనిపిస్తుంది.
rg సమర్ప్చించను (చసమర్చి౭చెను) (S11 §.1228. 0 1508), సమర్పణ చేశను (చేసెను) (పై. 6 1078.12,1402), గుడి కట్టించను (కట్టించెను! (మై . 10.584 56,1486) మొ.వి.ఉత్తమ మధ్యపురువల్లో -ఇతి కాలబోధక (ప్రత్యయం.
క. శోసీ' ద్యోత్వ్యచకరర, య్కా a సకారరహమ్తాలే-ఇతేలోని ' “ఇ “లోపిస్తుంది, ఉదాః
శనీతా EW BY isis); “సవేక్వకి సీమ" (జ. 1.401250), శస్తిక్ (పై 10.784.12,1571). షస్తేన (పై. 10; TaT.11, i) 'శస్థిన
apr a
(£548. 1, i) se Mt
అ వ ర్రమానభవిష్యత్తు వ ర్రమానభ విష్య్యత్పత్యయం -.. పశమైక వచనంలో -ఎడి-/-ఎడు-, తక్కినచోట్ట -వద-అని పూర్వయుగంలో చర్చింప బడింది. ఈ .ఎద-(పత్యయం _ఏ-గా మారి నేడు “తమిళనాడులో - నివసిస్తున్న (ప్రవాసాం[ధుల వ్యవహారంలో ఉంది.? ఈ, (ప్రత్యయం. ఈయ్య్మాగఇలో, కౌన్షచిత ,౦గా కనిపిస్తుంది. _ మీరు -భీమేశ్యరుని ఊలిగము సేచేరుగాన {SI 4,1 876.28, 1444),. పాదాలు మా సిరన్సున; ధరించేము (చై.. 6.2క8.58,151%)... ఇస్రేరు (ఇశ్చేరు) (పై, Ware Se lh టి
(ఇ) భవిష్య _త్తద్ధర్మర : ఈ భవిష్య త్రద్ధర్మం సల పార్వాయగ్ నికి ఈయుగానికీ చెప్పుకోదగ్గ మార్పులు లేవు.
5.49. నంశ్లిషరూపాలు : ఈ సంశ్చిష్టరూపాలు (క్రియాజన్యవి శేషణాలక్సు వాడు, వారు, ఆది, ఆవి అను సర్వనామాలు చేర్చగా ఏర్పడతాయి. ఈరూపొలకు ఉతమ మధ్యమపురుషల్లో పురుషవచన (ప్రత్యయాలు చేరుతాయి. వచ్చువారము, _ వచ్చినవాడను మొ.వి, పై సామాన్య సమాపక | కియలకు ఈసంశ్రిష్టసమాపక- శ్రియ
164: . తెలుగు భాషా చరిత.
లకూ- భేదమేమంటే వై వాటిలో [పథ మైకవచనంలో మహదహమద్శేదా లుండవు.. క్రీ బవాచకంలో ఏకత్యబహుత్వభేదమూ ఉండదు, కాని ఇందులో వాడు, వారు,అది,. అవి అనే సర్వనామాలు చేర టంచేత సర ప్రనామాల్లోక నివించే లింగభేదం ఇందులోనూ కనిపిస్తుంది.
(అ) భూతకాలం ': కట్టించినారు (S17 ర్ 86.27,1422), సమర్పించినాడు. (వె.5.1229.9,1495), పెల్టినారము (పై. 6.798.12,1426). ఇట్టేవి , భవిష్య త్కాలంలోనూ [పప్రయోగింపబడుతాయి. యీ ధర్మము యిట్టపాలింపక ముందటికి . యెవ్వరు దప్పినాను పంచమహాపాతకాలుంన్ను చేసిన పాపానం టోఇనారు (వె, 10.586.21,1448) మొ.వి. అయినది అనడానికి 'ఆఇంది' అనీ కనిపిస్తుంది.. (పె, 5,1 175.11.1419) మొ.వి,
(ఆ) వర్తమానం : కాసనాల్లో వర్తమాన |క్రియారూపాలు బాలా అరుదు. కాబట్టి. పూర్యయగందాకొ శాసనభామలో వ _ర్తమాన కియారూపాల్ని గురించి అవే. తెలియటం లేదు, కాని ఈ యుగంలో. సామాన్యసమాపక [కియారూపాలు కొన్ని కని . 'పించాయి (చూర్భీ. 5.ఉ8(ఆ), సంశ్చిష్ట వ ర్రమానార్థక రూపం ఒక్కచోట మాతం కనిపిస్తుంది. సేవచేన్తున్నాండు (౮ 4.986. se) ఈ యుగంలో" థ్ (తరంలో ఒదున్- [పత్యయంతోడి 'రూపాల్తు తగ్గి జ్ఞ తున్స్ ,పత్యయంతోడి రూపాలు. ఎక్కువవటంచేత చేస్తున్నాడు చంటి రూపాలు న ల్లోమానార్డ- లో ప్రచారంలో ఉండే వని. ఖైప్పవచ్చు (క్లూర్ణీ. 5.58). - :
(ఇ) భవిష్యత్తు : ' అన్నంత [క్రియారూపోలకు -కల చేరితే భవిష్యత్కయా పన్యవిళేషణ మేర్పడుతుంది. చేయు-చేయంగల మొ.వి? ఇట్టివాటికి రెండురకాలై ను (ప్రత్యయాలు కేరి సమాపక [క్రియలు అవుతాయి. (1) పై భూత, వ ర్రమాన, కియలి. లాగానే. వాండు?ఆండు, వారుసాఆరు, అది, అవి చేరి సమాపక | క్రియలుకావచ్చు. (2) విశేషణరూపాలకు -౦డు. ఇరు, =వ్వు -న్కు -ము చేరి _సమాప. కియలు కావచ్చు, ఉదా : సద లవుడు {STI 5.129 7 ,1422), చేయంగలారు (హె 5,1180.12, 1402), పెటంగలారు (పై. 611008, 1407), మొవి.. (2) పెటంగలడ (పై. 6.1062.11,1102), కొలువం గలడు (వై. .1072.8,.
410) (స్త్రీ, కొలువంగలడు (పై.6.710.12,1409), వెలువం గలదు (పె.
"5.1166. 15, 1460) (క్రీబం) మొ.వి. ఈ రెండు రకాల _రూపాలూ విశాఖ. శ్రీకారం; [పాంతంలో మాతం కనిపిసాయి.
శాసన థాషా పరిణామం Ks
"పె+సంశ్చిష్టరూపోళ్లో 5.47 ఇ (2) తప్ప. మిగిలినవన్నీ [క్రియాపిశేషణాల "పైన సర్వనామాలుచేరగా ఏర్పడినవే కాబట్టి అవి కర్తృస్థానంలోనూ |క్రియాస్థానం “లోనూ వేసాయి, ఈ శతం ఆరక వాత “పంచమహా పాతకాలున్ను చేసిన వారు (71 6.242.924. 1420) మొ
ర్. 50. కాలబోధకాలు కానటువంటి సమాపక |కియలై న వ్యతి రేకార్థక | కియలు, 'విధ్యర్థక క్రియలు మున్న గువాటివిషయంలో విశేషాలేమీ లేవు, కాని సంశ్జివ్ష విధ్య రక (కియారూపాల విషయంలో కొన్ని విశేషాలున్నాయి. ఈ సంశ్చివ్వ “విధ్యర్థక ,కయలు తద్ధర్మ |క్రియావి శేషణాలకు -అదిచేరగా ఏర్పడుతాయి. తద్దర్మార్థక్ష [కియా విశేషణాలు, నాల్గురకాలు. కాబట్టి నాలుగురకాల [క్రియావిశేవజాలిపై -ఆది చేర్చగా ' విధ్యర్థక కియారూపా శేర్పడుతాయి: వాటిలో (1) పోయినది (SII 10.97.91, “నడుపునథి (పై. 411066 (8)“ళొనికది (పై. 10,481.94), ) పొందిడిది పై. క్, 184 14y; పొందేడిఇపొందిడి' వంటి మార్పు గతయుగంలోనే క్యాచిత_ంగా కనిపిస్తుంది. (3 ) రక్షించేది (NI. లక A, 16), 'ఎతే.ది (SII 10.334. 90,) వంటి రూపాలు పూరర్ణయగంలో బహుళ 1షదారంలో ఉండేవి. ఈ యుగంలో “ఆవధరించిది (SII 4.981.5, 16181, కావ సేసిది (పై. 10.747.17 1614) | వంటి రూపాలు తరచుగా కనిపిసున్నాయి. ఇట్టి రూపం పూర్వయుగంలో ఒక్క చోట మాతం కనిపిస్తుంది. పెపేది (5||. 10.884,92 ). ఇదిగాక ఈ యుగంలో “అవధరించేది (తల్కొా1.156.14, రూపాలు కూడా క్వాచిత్క్మంగా కనిపిస్తాయి,
శ్, ర్ర్1. చేదర్గక క్రియలు ఖై చేదర్ధకరూపాలు పూర్వయుగంలో ప్రాతిపదికకు -ఇనన్, -ఇవాన్ చేరగా అయ్యేవి. వచ్చు -వచ్చినన్, _వచ్చినాను. _=ఇలేను లేక
= లేను కూడా గతయుగంలో క్వాచిత్మంగా కనపీంచాయి. కాని ఈయగంలో -ఇ
తేను, ఎతేను రూపాలే చాలా (పబలంగా కనిపిస్తాయి. వేస్తేను (Sir 5.26.8,
1412), కొటితే (పై. 5,1812.9 11590), అంపిశేను (పె. 10.751.10,1592), ' దయబేస్తేను (పై. 19.761.22,. 1592, థిలమైపోతేను. (స్రై:10.789.7,15883)» విన్నపంచేసేను (పె. 10.745.26 1580), -_ఇనాన్. చేరినవి కూడా కనిపిస్తాయి. శప్పినాను (SI 4.981.656.1618), we చేశినాను (౭, :10.785,17,
4521) మొ.వి. | హ్ సు వల =
చ
~
sl _ తెలుగు భాషా చరిత
లన్ : రతి. డ్రియ పాత్తిపదికకు. ఆఇత్మార్థకబో ధకరగా. _కొను చేరడం సాహిత్య బావతో చూస్తున్నాం. “ఇట్రిచ్చోట్ట ఎక చేరడం నేటి వ్యావహారికభాషలో సహజం. ఇట్టి _క చేరిన రూపాలు ఈ యుగపుఖావలో క్వాచిత్కంగా కనిపిసామి. ఆ చరద్రార్మము చేసుక (511. 5.90.18,14£0). చేసుక (౫౯ 8. పొదిలి 84. 18, 1506ల). చేయు, పోయు మొదలగు యకారాంత [పాతిపదికలకు చేసికొను, పోసికను మొదలగు రూపాలే సారస్వతభాషలో ఉంటాయి. కాని ఈ యుగప్పు శాసనాల్లో చేసుకొని (SII 4.709. 94, 1568). వంటి రూపాలు క్యాచిత ,_౦గా కనిపిస్తాయి.
ర.5కి. “శతర్ధక. రూపాలు : శతర్థక రూపాలకు _చున్ వత్యయంచేరడం తెలుగుభాషలో పూర్వయుగం దాకా కనివించింది. ఈ -చున్ ఈ యుగంలోనూ: క్వాచిత్క్మంగా కనిఫిస్తుటి. చేయుచుం (5/0 10.787.41,1526). కాని =తు లేక _తున్ను ఈ యుగంలో పచురంగా కనిపిసుంది, పృథ్వి రాజ్యం చేస్తుండి (SIF
_ఉ.800,]11,15ళ్ళీ, మళివస్తున్ను (పై. 5.181.11,1599), రాజ్యంపాలిస్తున్ను
(పై. 10.751.17,192), విచ్చేస్తున్ను (తి.తి దే.లా.8.68.1, we) మొ.వి. విశేషణాలు ఓ.
ర్, ర్ఉ. 'తికంలో ఒకటియైన'ఆ ఆ'ర్హూప్టం “దానియొక్క, దానికి సంబంధించిన,. ఆతనియొక క ఆతనికి సంబంధించిన మొదలై న అర్థాలలో కూడా వాడబడుతుంది. మిజుత వెలుగడంవండను ఖ 1న 10ను ఆ పేరటెపటు 3 (55.145. 16,1418). కంచు ఏ శ్యెమున్ను ఆ కుడుకాను (పె. 5.47.17, 1424), అ మీంది:నిలువు మంటపమున్న (పై. 56.86.25, 1422), ఆల్టాడ రెడ్డిగారి ని ఆ కుమారులు. కుమారయ్యం గార్కి-ని... (పై. 5.104.5,1428), వీరభ్యదయ్యంగారుక్ను ఆదే. వులు అనత ల్లెంమంగారున్ను (పె. 5.109.7, 1528), చితవు భీమన్నాను ఆ మల్పన్నాన్ను (పై. 5.47.7,1424) మొ,వి. ఇట్టివి వూర్వయ గంలో కూడా క్వాచి
తంగా కనిపిస్తాయి.
' 5:53. .ము వర్ణానికి షర -ఆప్రులు: రావడం Se చివరిదశ" లోనే విరావినా జరిగింది. ఈ యుగంలోనూ దీని వాడుక విరిషిగా కనిపిస్తుంది. ఉత్తరపు,
చెక్కు: (504. £.189.2£6,1518), .మధ్యావ్నాపు. అవసరానను.( పై. 5.118.
11, 1488), నారికేళపుం గాయలు (పై. 4.702.188, 1488) మొ.
శాసన. భాషా పర్షిణ్గాన్లుం Ler
ర్, ర్ి. ఉధంతన్రీస్టమం పై పెన దుత్స్తం రావడం పూర రియు గంలో లాగా నేజర్నుగ్గు తుంది. కంచుం బిక్యెము (S11 ర. 47.17,1424), కంచుంబతిమ , (పె. 5.1165. 8, 1460), కంచుంబుత్త ఢి (షై. .5.11765.14,1419). వీటి సామ్యంచేత ఊరుంగాయులు (పై. 4.981.7, 1818) వంటి రూపాల్టోనూ అనుస్వారం కని
పీసుంది.
ర.57. వైభాజిక |పత్యయం ': పూర్వయుగంలో -చేసి, -ఏసి రూపాలు _ రెండు కనిపించాయి. కాని చివరిదళలో -ఏసి మాతం కనిపించింది. ఈ యుగంలో -ఏశి మాతం కనిపిస్తుంది. పుక్సైండేశి (511 5.26.7, 1412). మొ.వి. సి పాశ మార్పు చాలా ప్రబలంగా. ఉండటంచేత -ఏకళి అని సాధారణంగా కనిఫిన్తుంది.
రరర: పరిమాణార్థంలో క. _ఎండు |-సడ్డు. శ, _ఆండు/-ఆడు చేరినట్టు పూర్వయ్లుగంలో చూశాం. 'ఆందు 'రెండోడి విశాఖ- శ్రీకాకుళం ప్రాంతంలోనే (ప్రచార$ిల్లో. ఊండేద్క మొదటిది మిగతా ఆంధ్రదేశంలో బహుశ' [పభారంలో ఉండి రానురాను. విశాఖ-శ్రీకాకుళం (పాంతానికి పాకుతూ ఉండేది. ఈ యుగంలో ఈ రెండురకాల్టై న |ప్రత్యయాలూ విశా- శ్రీకాకుళం ప్రాంతంలో [పచాఠంతో ఉన్నాయి. పుటైడు ఈ కత (S11 6.668.44,1487", అడ్డడు (పై. 8.1070.9 1420), రెండూ వీళాఖ జిల్లాలోనివే, జాపవిభకి కరూపాలతోడి సామ్యం వల్ల -డుకు బదులు =టి కొన్నికొన్ని చోట్ట కసిపిస్తుంది. ఆడ్యంటి లెక్కను ( STI 5.1180 10, 1402), తూమింటి సమస్య (NI 2, కందుకూరు 8ల.15. 1526). మొ వి.
ర్. 59. సంఖ్యకు పూరణార్థకంలో పూర్యయుగంలో .ఆగున్, -అవున్, =అవన్ మాతం ఎక్కువ (పబారంలో ఉన్నట్టు చూశాం. -ఓ ఒక్కటి మాతం కనిపి2చింది. కాని ఈ యుగంలో ఓ కూడా చాలా [పచారంలోకి వచ్చింది. నాల్లో ' భాగమున్ను (SII 4. 669.86, 1546), రెండో మేళం (పై. 5.702.149, 1548) మొ.వి. : | on
| _డ్రియావిశేషణాలు :.
5.60. భూతకాల (క్రియావిశేషణాల్లోనూ, భవిష్యతి యాది శేషణాల్లోనూ ఫూర్వ్యయుగానికీ ఈ యుగానికీ తేడా ఏమీలేదు. వర్తమాన క్షియావి శేషణాలు శాస నాల్లో అరుదుగా ఉంటాయి. కాని తద్ధర్మార్థక' క్రియావిశేషణాల్టో. పూర్వయ్యుగంలో
1839 తెలుగు భిషా' చరి (త
నాల్లురకా, లైన వాటిని చూశాం. వచ్చువాండు, వచ్చేడివాండు, వచ్చెవాండు, వచ్చి పంతు ఆ నాల్లూ ఈ యుగంలో కనిపిసున్నాయిగాని ఈ యుగంలో -ఇ, -వఏ ల తోడి రూపాలే "విరివిగా కనిపిస్రాయి. థి.తోడివి చాలా అరుదు, _ఎడి తోడివి క్వాచిత్క్మంగా ఉంటాయి, ఈ ఎడి తరుచుగా ఇడి ఆయిపోయింది.
అ) =ఎడి/_-ఇడి వ సిద్ద ద్ద (సాధ్యంబు) లనియెడి అష్టభోగస్వామ్యాలు (Sir 4.800.22, 1518), యేలెడికాలమందు (వై. 10.578 «73 1418 , దేవరం గొలి చిడిసానులు (పై. 6.668 15, 1487) మొ,వి.
(ఆ) -వ/-ఎ : తోటజేశె తోంటబంటు (౮1 5.84.19, 1884), బొమ్మ. విహళ్లి అనే (గామము (పై. 4.789.150, 1518), వుండే అట్టుగానున్ను (పై. 4.789. 2083, 1618) చెల్లె చతుక్శీమలూను (వై. 4.800.20, 1518, 6.695.2, 1519), నడచే భోగబిహాణం (వై. 6.6£5.8, 1519) మొ.వి. అనుధాతువుకు “నే” అనే విశేషణరూపం కనివిస్తుంది. తిరుపతినే. ఊరి ఉత్తరాన (పై. 5.1024, 1442). gp మ
(ఇ) -ఇ ఇది సంతం తూ. గోదావరి మధ్యలో విరివిగా కనివిస్తుంది. విశాఖలో క్వాబిత్యంగా కనిపిస్తుంది.
. శ్రీబుందావనం సేసి భావనకు (Sri 5.104.18, 1428) " తూ, గోదావరి కల్యాణ మవధరించ్చి య్యప్పటికి (పై. 5.118.50,. 1416) i ఆ తోంట సేసి వల్ణబఐసెటి గుంశాయ (పై. 5.145.11,1418) ప. గోదావరి చెల్రివచ్చి క్షేత్రము (పై. 4.772.8,4487) we కృష్ణా. దేవరకు కట్టించి బ్యద్రం (పై. 4.776.6, 1488) i సింగవరము అని అగహారమున్ను (పై. 4,789.1562,1518)y .,
(పతిష్టచేశి కాలమందు (వె. 4,606.17, 1580) గుంటూరు నగరికి పెట్టి కట్నములు కానికలు (పె. 4.699.24, 1548) ఖే వెల్లిగండ్లు అవ [గామము (వై. 4.702.107, 1518) 39. సీవచేసి ఆందుకై (పై. 6.1088.10, 1459) ""'విక్తాఖ్ర తారు. పాలింపి దేశాలంగల (పె. 6.1168.12, 1429) 19
"ఈ యుగంల్లో పూఖకు దక్షిణంలో కోస్తాజిల్దాలో. ఇ. -వ (ప్రత్యయాలు తప్ప ర 'ఆరుదు, హా ల ల స
శాసన భాషా పరిణామం . 169 వాక్యాలు . ని ఆగ్ లు క
ఫ్, 61. mre వాక్యాల్ని స్థ తో రెండు "రకాలుగా చెప్పవచ్చు. 1s సామాన్యవాక్యం. 2, సం శ్రీష్టవాక్యం. సామాన్యవాక్యాల్ని రెండుగా చేయవచ్చు. 1. |కియాసమాపకం. 2. విశేషణసమాకం.
5.62. కియానమాపక వాక్యం, ఇందులో ఒక సమాపకకియ తప్పని సరిగా ఉంటుంది. దాసికి క ర్హృపదం పథమావిభ క్రి కిలో ఉంటుంది, ద్వితీయాది | విభక్తులతోడి నామపదాలు కూడా అయా సందర్భానికి తగినట్టు రావచ్చు. భావయ (పసాదించిరి (Sil 5.26.7,1412), మల్లసానమ్మ సమర్పిం' పెను (పై. ర్ లి. తా, 1484) మొ.వి. వె వాక్యాల్లో భావయ మల్లసానమ్మ కర్తలు. (పసాదించిరి, .సమర్సింే పెను కియలు- యీ మండపము నరహరి నేసింగారి పంపున ' కిరిలేంక శిరీగిఠ్ నేండు గట్టించెను (పై. క. 108.7 1418). ఈ వాక్యంలో కట్టించెను |క్రియ ఈయెడపము కర, కిరలేదక శిరిగిరి నేండుక ర, నరహరి నేనింగారి. పంపున .తృతీయోవిళ క్తి కితోడి పదబంధం. క ర్తలోపించికూడా వాక్యం “రావచ్చు. ఉని.
చింగబోఇని కొడుక పోలటోఇని గోచరవెటితిమి (వక! 5.6,1445),
పె విషయాల్లో సాహిత్యభా షకూ, కాసనభాషకూ వ్యత్యాసం ఏమీ లేదు. కాని కర్తకు సమాపక క్రియకుగల సంబంధంవీషయంలోకొన్ని వ్యత్యాసాలు కనిపిస్తాయి. సాహిత్యభాషలో కర్త ఏ పురుషలో ఉంటుందో కియకూడా ఆ పురుషలోనే . ఉంటుంది. శాసనాల్లో అలాంటి వాక్యాలు ఉంటాయి. కాని అక్కడక్కడ శాసనాల్లో కర (పథమపురుషలోనూ, క్రియ ఉ.త్రమపురువషలోనూ కనిపిసాయి. కొటికలపూండి గంగయ్యను కాని ఫాపకామినేండున్ను . ..సమర్పణ చేస్తిమి (511 5.48.11. 19, 1450). ఇందు గంగయ్య కామినేండు క రృళబ్దాలు. 'సమర్పణలేస్తి సిమి సమాపక క్రియ. ఇలాంటి వాక్యాలు శాసనాల్లో పను... కాని ఇల్టిని భాషలో య. ఉన్నట్లు చెప్పలేము. శాసనాలు [వా సేటప్పుడు చేరు చెప్పాలి కాబట్టి కర్త రే ఎరు చెప్పి "ఆ కర్తకు సంబంధించిన [క్రియ లలా. వాయబడ్డదేమో !
కర్త గౌరవార్థ రూపంలో కక సమాపక క్రియ ఏకవచనంలో ఉండవచ్చు. .నరహరిం నేనింగారు. ..కల్యాణమండపం గట్టించెను (S11 5.188.12-16,1416), వీరనంగారు. * - ధారవోశి సమర్పించెను (ఫై, 5.ఉ810-17,1458)మొ.వి. .
170 తెలుగు బ్లాషా చ్లర్మిత
5.63. విశేషణనమాపక వాక్యం:ఇందులో సమాపక క్రియకు బదులు నిధ్దేయ విశేషణం ఉంటుంది. ఉదా: ఇయ్యవ సరం ఆచం(దార్కస్తాయి. (Sir. ర్.5. 14, 1404): ఇందు ఇయ్యవసరం కర్త. దీనికి ఆచందార్కస్థాయి విధేయవి శెషణ
మవుతుంది. అలాంటి వాక్యాల్లోనూ ద్యితీయాదివిభ క్రి క్రి (పత్యయాల తోడి నామ. పదాలు సంధ ర్భానుసారం రావచ్చు. క ర్రలోపించవచ్చు. ధర్మం పాలించి వారికి' దాసిదాసిని (502 4.7?9.18 1487). ఈ వాక్యంలో దాసిధాసిని అనేది విధేయ ' విశేషణం, క ర్రయన నేను పదం ష్టండు లోవించింది. =
వి ధేయవి శేషజ్లస్తానంలో సంశ్లిష్టసమాపక కియకూడ రావచ్చు. ఆబ్బన ఆ చం[దార్మమును గుగ్గిలము జరపంగలవాండు (SII 6. 129.7, 1422). చారిత్ర కంగా ఇట్టి సంకిషసమాపక రూపాలు మొదట విధేయవిశేషణంగా ఉండినట్టు చెప్ప వచ్చు. తర్వాత ఇది సామాన్యసమాపక [కియలాగానే [పయోగంలోకి వచ్చినట్టు తెలు స్తుంది. ఈ రూపం ఎప్ప టిదాకా విధేయవిశేషణంగా ఉండి ఎప్పటినుండి సమాపక [కయగా మారింది అని చెప్పడం చాలా కష్టం, కాని ' శాసన బట్టి ఈ కిందివి గమని ౦చవచ్చు.
సాధారణంగా కాసనభాషలో భూతకాలవిషయాల్ని చెప్పవలసి వచ్చినపుడు
మాన్వసమాపక కియనూ, భవిషద్విషయాన్ని చెప్పవలని వచ్చినప్పుడు సంచి ష్ణ సమాపక. 'క్రియనూ వాడటం తరుచుగా కనిపి పిస్తుంది. వ ర్రమానవిషయం శాసనాల్లో అబే కనిపించదు. ఊదా; పొందూరి నాగలాజు. +. క్రయముగొని పె్లెను, ఆకే|తము అనుభవించి వారణాశి మారనంగారి కొడుకు అబ్బన ఆ చం|దార్క-మును ' గుగ్గి లము ఊర వంగలవా(డు (S11 5. 129, 1422). ఇట్టి పద్ధతి పూర్వయు. గంలోనూ ప్రచారంలో ఉన్నట్లు గమనింపవచ్చు. ఇలా భవిష్యత్కాల సూచక. సంశ్లిన్టసమాషక | క్రియలు. సామాన్యసమాప కియలలాగానే వర్తిసాయి. కాని భూత కాల సంక్లిష్టసమాపక[క్రియారూపాలు శాసనాల్లో తరుచుగా విధేయవి కేషణాల్దాగా వ రిసాయి. క్వాచిత్య-ంగా సమాపక క్రియల్లాగ వ రిసాయి.
యా ధర్మము యిట్ట పాలింపక ముందటికి యెవ్యరు. దప్పినాను పంచమహా . పాతకాలుంన్ను. ఛేసిన పాఫానం బోఇవారు, (SII 10 586.21, 1448). ఇందు hes అమ భూతకాల _సంక్టి్టనమా సళ రూష్తం _ ౬ విధేయవిశేషణంగా నాడినట్టు
4
శాసన, భాసా పర్టిణ్ఞాన్లుం iT
గుర్తించవచ్చు. ఈ కేతం అపహరించినవారు పంచమహాపాతకాలున్ను చేసిన వారు (| 6.242.24 1447). ఇందు అపహరించినవారు క్ర రసన చేసిన వారు విధేయవిశేషణస్థానంలోనూ ఉన్నాయి.
%
మాకిసటి...కోహలి సమర్పించినాడు (SI 5.1229.7.9, 1495), ఇందు సమర్పించినాడు రూపం కేవలం సమాప పక కియగానే (పయోగింపబడ్డది. కర్త ఏకవచనంలో ఉన్నా గౌరవార్థం క్రియ బహుత్వంలో [ప్రయోగించడం _ఈయుగపు . శాసనాల్లో క్వాచిత్కంగా కనిపిస్తుంది. ఇకై ంకోర్యం “శృంగారరాయండు ఆచం[దా ర్కముగాను అవడరించువారు (ఏ4! 6.102.182 1442). యికై కైంకర్యం (శీంగార* రాయండు ఆ చం, దార్క-మ గాను ఆవధరించువారు (పై. 6.108. 18-19 91406). పె వాక్యాల్లో శృంగారరాయండు ఒక దేవతపేరు. కర ఏకవచనంలో ఉంది. అవధరించ్చువారు. అనే [క్రియ గౌరవార్థంగ్లా ఐహుత్వంలో వాడబడి ఉంది.
నం ఖ్రవాశ ష్టం
ర్. 64. సామాన్యవాక్యం (ప్రధానంగా ఉండి అది ఆధారంగా ఒకటన్నా ఉపవాక్యం ఉంచే అట్టిదాన్ని సంశ్లివ్హవాక్యం అనవచ్చు. “యీ ధర్మానకు యవ్వురు 'తప్పినాను, గంగలోను గోవు బాహ్మణవధ చేసిన పాపానం బోఉవారు (| 4.981.5.1518). ఇందు 'యీ ధర్మానకు యవ వ్యరు తప్పినాను' ఉపవాక్యం, మిగి లింది [పధానవాక్యం..
టై వాక్యాన్ని య త్తదర్ధక వాక్యం అనవచ్చు .ఈ య త్రదర్శక వాక్యాల్లో సాధా రణంగా ఎవరు,..వారు... అని ఉంటుంది. కాని యా యుగపు శాసనాల్లో ఎవరు అని (పశ్నార్థక శబ్దం కనిపిస్తుంది. కాని వాళు అని తదర్ధక శబ్దం లేక్తే వాక్యం ముగింపళణుడుతుంది: ఎవ్వురేనేమి |పతిపాలించక విళుద్దంగా నాడిరా గోహత్యా, [బహ్మహత్యాదిపాత కాలు చేసిన పాపాలం బొంది ఆరవయి వేలేండ్తుమహారౌర వాది నరకాలం గూలువారు. (Sil ర్,87, 1494), ఘడియారం (బావ్మాల గో[తాలకు (వి త్రిపన్ను పరచుం ఎవ్వరు గొనం దలచిన |బాహ్మనిం జంపిన దోషానం బోవారు ('సె.5.10,1404), ఎవ్వరు విరోధించినా మవిపాతకాల -పడువారు (పై. 5.29, 1402). ఎవ్వరు శబ్దం బహివచనరూపంగాను, [పధానవాక్యంలోని (క్రియ ఏకవచ నంలోనూ ఉండే హై ఈ యుగపుళాసనాల్లో ఒక్కచోట కనిపిస్తుంది. ఎవ్వరు అపహరించినా దోషాన పోవువాండు (511 క. -204,1 ల్స్ 1428) 1
“172 తెలుగు భాషా చరిత. సంకీర్ణం క Lr
ర్.65. క రృవ్షి క్రియావిశేషణాలకు కర్త నేటి వ్యావహారికభావలో (పథమావిభ క్రిలోనే ఉంటుంది. కాని పాచీనకాలంలో ! షష్టీ విభ క్రి వివులా, (ప్రచారంలో ఉండేది.. ఉదా. రాముని చేసినపని మొ.వి. గతయుగం శాసనాల్లో ఇట్టి క_రృృషష్టి 'చాలా 'విరివిగా ప్రయోగంలో కనిఫించింది. కాని ఈ యుగంలో ఇట్టివి ఛాలా అరుదు. [తమ శేశ)న సుకృతాలు (౮/75.10 18,1404) మొ.ని, చాలా స్వల్పంగా కనిపిసాయి. ఇలాంజేచో ట్ర పథమవాడడం ఈయుగంలో తరచుగా కనిపిస్తుంది. జన్యావుల . కసవానాఇనింగారు చేయించిన bes (ై.10.580. 8.1414), మొ.వి. -
ర్.66. ఏవార్థంలో శెలుగుభాషలో-ఆ ప్రత్యయం మాతమే 19వ శతా బ్రీదాకా [పచారంలో ఉండేది. 12వ శతాబ్దినుండి “ఏ” లేక “వ” పారంభమై 14వ శతాబ్దిలోగా ఇవిబాగా [పచారంలోకి వచ్చాయి. ఈ యుగంలో-ఆ ప్రత్యయం దాదాపు వ్యవహాధంలో లేదనవచ్చు. ఎ ఏలు పూర్తి వ్యవహారంల్లోకి వచ్చినట్టు చెప్పవచ్చు. . తమ మాతాపితాళ్లనుతారె వధించిన దోషానపోవువారు (511 6.219.265.1494), సూరనంగారే కట్టించినారు (దై. 5.86.25, 1422). మొ.వి.
సముచ్చయార్థంలో ఈయు గంలో ఆకారాంత శబ్దాలకు దీర్భ 0; దానితర్వాత జను [(పత్యయమూ, ఇకారాంతం తర్వాత న్ని (పత్యయమూ ఉకారాంతం తర్వాత _న్ను _పత్యయమూ బాగా 'పచారంలోకి వచ్చాయి. కొమ్మనాను. .. పొ9లున్ను 5 నందిన్ని... (S15 88-67.10,1414) మొ. వి.
4
జాపికలు
1. M. Kandappa Chetty. A'Study of 11 th century Inscriptiona]
Telugu. SVUOF. Tirupatbi 1964, pp 88-40. '
జ. నాహిండు (511110.821.9, +1248 ),రాయబోహిడి (పై * ర్.54రి 1298) ~ మొ వాటిలో యూయిాహి కావడం గు ర్రించవచ్చ, (చూర్థిర్, 18)
5 ఎం కందప్పళెట్టి, 11 వ ళతాబ్ది.వర్షమాన [క్రియలు ఖారోతి, "సెప్టెంబరు 1968.
. 2 శాసనాలు :.పూర్వయగంలో ఉషయోగించినవన్నీ ఈ యుగంలోనూ ఉపయో |
గించబడ్డాయి. అవిగాక తిరమల-ఠిరుపతి దేవస్థానం శాసనాలు (తి,తి. దే, శా) తూడా ఈ యుగానికి పనికి వచ్చినాయి.
ఇ .
ప ae 6
'శాననథాషా పరిణామం ' * శు 1600 = 1898).
షా . . మ క, శె. 'రంగనాధాచాద్యు లు
6. 0. తెలుగు. | ర వరిణామాన్ని తెలుసుకోవడానికి wre పంటే | శాసనాలు ప్రధానమైనవి. అయితే శాసనాలు, సమకాలీన భాషను సమ గంగా" ప్రతి బింబిస్తాయని -. చెప్పటానికి. వీలులేదు... "గ్రాంథిక. లేక ప్రాచీన, వ్యావహారిక - భాషారూపాలు. సమ్మి[ితమై శాసనాల్లో కనిపిస్తాయి. - అంతేకాదు. శాసనాల్లో ఉపయోగించిన భాష పరిమిత . “ప్రయోజనం, పరిమిత స్వరూపం కలిగిఉంటుంది. KR రోజవంశ క్రమాలు, దేవాలయాలకు, దాహ్మణులకు రాజులు. చేసిన దానవివరాలు,. రాజుల విజయయా[తలు, “రాజులు, రాజుల ప్రతినిధులు, వివిధ. సమస్యల విషయంలో “ఇచ్చిన తీర్పులు-ఇట్టా కొన్నిరకాలై న ' సమాచారాలను అందించ టానికి ' శాసనాలను ఉపయోగించేవారు. ' మొతం మీద “శాసనభాష రాజకీయ. వ్యవ హారాల్లో ఉపయోరించే ఒక ప్రత్యేక కై శె లికి చెందిందిగా పేర్కొ గ్రానవచ్చు. ఇటీవల క కాలం "పరకు' పెద్దలు రాసే దీ త్రరాల్లోను, 'రాతకోతల్లోను. ఇలాంటి భాషను మనం: చూడవచ్చు. ' కాకపోతే. శాసనాల్లో వ్యావహారిక " భాషారూపాలు "ఎక్కువగా" (ప్రవేశించే అవకాశ ం ఉంది, కాబట్టి తెలుగుభాషా గ తరభు - అవి (్రద్దానాదారాంవుతన్నాలు. be
ప్రస్తుత 'యగంలో. శాసనాలు చాలా, తక్కువగా. ' కనిపిస్తున్నాయి. శ . (పకరణ రచనకు పరిశీలించ గలగీనవి రెండు' వందల ముదిత. శాసనాలుమా|త్రమే.. 3
ఈ యుగంలో ముఖ్యవిశేషం కుతుబ్షాహీల పరిపాలనలో . ఆంధదేళం. ఉండటం. - వారికీ, వారి. (పతినిధులకూ సంబంధించిన శాసనాలు ఎక్కువగా. ఉన్నాయి.
i మొఖల్. వంశీయుల (పతినిధుల శాసనాలు. కూడా ఉన్నాయి. అందువల్ల ఈ . కాలపు కాసనభాషలో దక్టనీ ఉరూ డ్రభావం ఎక్కువగా ' కనిపిస్తుంది. అనేక మైన
క్రొ త్త ఆదాన పదాలు 'భాషలో కనిపిస్తాయి. 1808 నుంచి. ఆంగ్ల. భాషా. పదాలు. క్
174 తెలుగు భాషా చరిత్ర మ | శాసనాలలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ కాలపు శాసన భాషకు' చారి [తక [పాధాన్యం ఉండట మే: కాకుండా, తెలుగు భాష తన ఆధునిక స్వరూపాన్ని ఫంళరించుకోవటం ఈ యుగంలోనే [ప్రారంభీమవుతుంది.
లేఖన వద్ధతులు స్ట ఉచ్చారణ
6.1. ఈ కాలంలోని భాషా స్వరూపాన్ని గురించి చెప్పుకొనేముందు శాసనాల్లో గల లేఖన సంపదాయాలను గురించి, వాటికి, ఉచ్చారణకు గల సంబంధాన్ని గురించి కొన్ని విశేషాలు చెప్పుకోవలసీ ఉంటుండి. ఉచ్చారణతో సంబంధంలేని లేఖ్యాక్షర సంకోచం (orthographic abbreviation) ఈ కాలపు శాసనాల్లో ఎక్కువగా కనివిస్తుంద. ఊదా. గన్కు_ (గనుక) (N12 కందు కూరు 48.52 1850), అయ్యి (అయిన) (04 ఒంగోలు 102.11,1762),
యిచ్న (ఇచ్చిన) (S51 6.1221.9 , 1809)
6.2. రేఫమీద హట్టుని ద్విరు క్ర కంగా రాయటం రేఫకు బదులుగా వలపం గిలక రాయటం 16, 17 శతాబ్టుల్లో ఎక్కువగానే, కనిపిస్తున్నా 18, 19 శతాబ్బ ' లకి. పూర్తిగా తగ్గిపోయంధ్రనే ' చెప్పవచ్చు. డీ : _ రాజమాత్తాకాండ (Sd 7.845,2,1682), 'యెర్జకాగడ్డ (SH 6.79. a a = 6.8. మూర్గన్య వాల్చుమీద దంత మ్లూల్నీయాలను రాసినా వాటి ఉచ్చారణ మాత్రం మ్లూరన్య మే Bee 'కీద్దా £ వి. ప్పట్నుంబు . (Ni బి నేల్లూరు 88.68..64,1645), | EE
౨ 6:1. చ్విలిపి [పేయోగం (Use ౮f aigtaph) తోలేవ్యచకారో చార ణను, 'శకారోచ్బారణను నూచించటానికి చ, సలకు యి కారసరికేతాన్ని చేర్చటం క్యాచిత్క-ంగా కనిపిస్టుంది.. ఉదా ; అచ్యందార్క-స్థాయిగా (S11 10,771.14, 1892), స్యూ(దులు (Sir 10.771.14, 1692).
6.5. 9 [10 శతాబ్దులనుంచి కనిపించే ఫూర్ణానుస్వారాన్ని సూచించటానికి ఆనుస్వార చిహ్నంపైన హల్దులను ద్విరుక్తంగా రాసే అలవాటు (గ 8.28), కొన్ని . అపవాదాలున్నా, 17, 18 శతాబ్దులలో ఎక్కువగానే కనిపిస్తుంది. అర్ధాను స్వారానికి (పత్యేక చిహ్నం శాసనాలలో కనిపించదు. పూర్జానుస్వార చిహ్నాన్నే దానికీ. వాడేవారు: ఆయితే దానిపైన హల్లును చ్విరు కంగా రాయకపోతే దాన్ని
శాసన భాషో పరిణామం 175
అర్జోనుస్వారంగా గు ర్రించవలసి ఉంటుంది. ఉదా : ఆంగ్లడి (511 5.874.14, 1620), వుండ్జె. (SH 7.790 5. 1714", వెంక్క_ట (StI 7.658.18,1856). చారితక. దశ లో అర్జానుస్వారం పూర్వాచ్చు ఆనునాసిక్యతకు చిహ్నం అయి ఊంటుండి.' అది ఈ యుగంలో తన విలువను పూరిగా కోల్పోయిందని చెప్ప టానికి చార్మితకంగా అనుస్వారంఉండి అనుస్వార చిహ్నంలేకుండా రాసిన కొన్ని రూపాలే నిదర్శనం. ఉదా : తోపు (ఉతోంపు) (511 10.768.6,1670), నాడు (గనాండు) (SII 5.1821.8,1809).
టి
6.6. ద్విరుక్త స్పర్శాలకు బదులుగా మవోప్రాణస్పర్శ్మాన్ని రాయటం ఈ యుగంలో కనిపిస్తుంది. ఉదా: లెఖ (=లెక్క) (S11 10 757.28, 1660), మఖ (=ముక్కా) (N12 కందుకూరు 44.88,1650). ఇది 15, sh శృతాబ్దుల్లోకూడా, "కనిపిస్తుంది. ఉదా. - కిధరి (ఇ ఇద్దరి) (50% 6 884.9, $408, 3. {SIF 16.257.48; 1668, 'జొభిలి (= బొబ్బిలి): (511 6.798 8, 1425) .. ఇంతకుముందు సంస్కృృతాధానాల్లోకూడా ఈ అలవాటు కనివిస్తుంది. ఉదా వ సుధ (=జద్ద్ర (వ 5.1194.8,1455), పళన్న (=1పచ్చన్న) రా, వా. 1938.107.20.16 వ శ.) దీన్నిబట్టి 'సంస్కృృతొదాసాల్హోని ద్విరు త్త మహ్మాపాణాలు ద్విరుక్త ఆల్పపాణాలుగా ఉచ్చరింపబడేవనీ, కాని అద్విరుక్త మహాప్రాణాలుగా రాయబడేవనీ, ఉచ్చ్బానరణలోమా[తం ఆవి .ద్యిరు క్ర ఆల్బ (పాణాలేననీ, ' తత్ఫలితంగా తెలుగులోని ద్విరు- క అల్బ(పాణ స్పర్మాలను కూడా 'అద్యిరుక మహాప్రాణాలుగా రాసేవారనీ పల.
0 so
6. 7. ద్విరుక్త, సంయుక్త అనునాసికాలకు, అనునానికంఛాయ. సంయు క్రాలకూ ముందు 'తనుస్వార చిహ్నం కనిపి స్తుంది. బహుశా అది వూర్వోచ్చు ఆనునాసిక్యతకు. చిహ్నం కావచ్చు. "ఉదా. తింమ్మాళట్టు (SII 10.775.7, 17 వ.శ. 03 జంన్మాలు (NI లి కందుకూరు 48.88, షు. సోంమ్య, (SIL 10.761.1 , 1669), [
. 6.8. అేఖనఖేదం : లేఖన భేదానికి ఏడు రకాల కారణాలను పేర్కొన వచ్చు. (1) ఉచ్చారణ ఖేదం (Phonemic and sub-Phonemic veriation): (2) పదాదిలో తాలవ్యాచ్చులకు, ఓష్ట్యాచ్చులకు వరుసగా యకార పూర్వక తాల వ్యాచ్చులకు, వకార పూర్వక ఓష్ట్యాచ్చులకు భేదకత్యం లేదు. ఉదా ; (ఇచ్చి /)
ఇ
176. తెలుగు భాషా చర్మిత్త
యిచ్చి (517 10.758.10. 1858), (ఎనుబోతు/) యెనుబోతు (వ 10.758. 57,1600), ఉండేది/వుండేది (51140.781.6, 17 వ.ళ/522 10,769.21, 1691), (ఊరు/) వూర్కి. (077 2 కందుకూరు. 90. 18,1640, (ఒడయలు/) _ వొడయలు (SI | 10.755.2 ;1604). తాలవ్యాచ్చులకు ముందు, ఓష్ట్యాచ్చులకు ముందు క మంగా- య=;-వ_లను లోపింపజేయడం కూడా లేఖనంలో కని పిస్తుంది. ఉదా : అఇదు (1/7 8 రాపూర్ 49.14,1688', చెరు. (5227 7, 57.8, 1686. (0) వ, వా/వ్కొవో : వకారంవైన , నిమ్నాచ్చుకు తుష్టో. బృారణ ఊంది. వర్ణవిధేయణగాను, ఉచ్చారణ విధెయంగాను లేఖన భేదం కాస వాల్లో కనిపిస్తుంది. ఉదా ; వందురు/వొందురు (౫7 1 CP 9.80,1686/18.92, 1541), _వోరు (వారుకు బదులు) (వ£1 16.264.10,1662). పై లేఖన wa ఉబ్బారణార్థం ఓ, ఓ లకు ముందు వకారం చేరిన చోట్టకూడా కని పిస్తుంది. ఒడయలు/వొడయలు/వడయలు ( ౫౮ 10.748, 9.10, 1580/92 10.745.4.1580/02 8 ఒంగోలు 182.0,1448). వారుగంటి (ఓరుగంటికి బదులుగా) (S71 7.872.6.1459). (60) అ/ఒ : 'ఓష్ట్యాలకు ముందు నిమ్మా చ్చుకు ఓష్ణ్యోచ్చారణ ఊఉండటంవల్స- ఈ భేదం కనిపిస్తుంది. ఉదా : తవ్వించి] _తొవ్వించి (517 7.564.6 ,1667/N1 1 గూడూరు 88.4,1791. (dy ఎ/(ఓ :
క్రకు.ముందు ఎాజ మార్పుకారణంగా కావచ్చు ఈ లేఖనభేదం కనిపిస్తుంది. ఉదా: రెండు | రొండు (500 4.280.29,1556 | SH 5.874,8, 1620).
(6) ఎ/వ (42) : పూర్వం .ఇయాంతాలుగా ఊండే. శబ్దాలు. 18/14 శతాబ్దుల కాలానికే ఎకారాంతాలుగా మారాయి. (కందవ్ప చెట్టి §1, 72 4). ఈ-పదాలను శాసనాలలో భిన్న పద్ధతులలో రాయటం జరిగింది. ఆంజే-య,-ఎ, -అ లతో ఈ పదాలను రాయటం కనిపిస్తుంది. ఈ లేఖన భేదం 15. వ శతాబ్దీనించే అన్ని పాంతాలలోను (8 ర్.7), ముఖ్యంగా ఒకేశాసనంలో కూడ కని పిస్తుంది. దీని . వల ఇది ఒకే ఉచ్చారణను అంటే వివృత ఏ (22) - కారాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు. ఉదా : పళ్యాలు/ప శ్రైం/పళ్టం/పళాలు (SII 4.981. 6 91518). ఎ్కవల వివృతో చ్చారణను సూచించటానికి యకార చిహ్నాన్ని. వాడటం ఈ కాలపు కాసనాల్లో కని పిస్తుంది. ఉదా; _ మ్యేరకు (21 8 రాపూరు . 80.8, 1688). (1) మవ : ఇక్కడ వకారం అనునాసిక వకారానికి చిహ్నం, వచ్చు. ఉదా; (మామిడి/) మావిడి (511 5.1228,7,1508/, N12 కందుకూరు 46.87, _1832). . (8) స/శ : తాలవాచ్చులకు ! ముందు సకారానికి శకారోచ్చారణ
శాసన భాషా పరిణామం 177
ఉందనటాన్ని ఇది నూచిస్తుంది. ఉదా: తీసి/తీ& (N1 2 కందుకూరు 48.80, 1650/SI1 10.772.18,1696). (h) మ/[మృ : మరలసంయుక్ర వర్దా లలో ఉచ్చారణలో బకారం చేరటం పాచీనాం|ధంలోను, ఆధునికాం|ధలోను కని పిస్తుంది. ఉదా: (తామ) తామృం (SII 16.77.159,1525|) NI 2 కందుకూరు 48.47,1650). (1) ౦వ/9హ్వూ; ంహ/ంహ్యః; ంస/ంస్య : పూర్ణానుస్వార పూర్ణకాలైన వ, హ, స లను రకరకాలుగా రాయటం ఇంతకు ముందు శాసనాల్లోను ఇప్పటి కాసనాల్లోను కనిపిస్తుంది. ఊదా : సంహ త్సర {N1 2 కందుకూరు 20 4.1640), సంహ్వత్సర (511 4.949.2,1761); సిహ్వాసన (541 7.564.8,1667), సింహాసన (౫! 8 రాపూరు 85.7.8, 1684; మావసానకు (51 10.71.16, 1692). అనుస్వార పూర్వక ఊష్మాల పెన మకాని, వ (ఊష్మీ కృత మకారం) గానీ కనిపించటం "ఉచ్చారణకు సంబం ధించిన రెండు విశేషాలను సూచిస్తుంది. (అ) అనుసారం, అందే ఈ పరిసరంలో మకారం, ఓష్ట్య అనునాసిక ఊష్మంగా ఉచ్చరింపబడేది (ఆ) పై వర్జక్రమం ఆంతా, అంటే ౦వ, ౦హలు, ఓష్ట్యేకృతం అయ్యేది. ంహ వర్ణ[క్రమం వ గా ఉచ్చరింపబడటం ఆధునిక కాలంలో కూడా చూడవచ్చు. ఆ కారణంవల్లే అప్పకవి ౦వ, హ్య లకు [ప్రాస కలపటాన్ని నిషేధించాడు (2-261). ఆయినా ఉచ్చారణ ఆధారంగా కొందరు సమకాలీన కవులు వీటికి పాస కలపటం జరిగింది. అందుకే హ్వా, ౦హ లను ౦హ్వ గా భావించ వద్దన్నాడు అప్పకవి (పై.). సంస్కృత పదాల్లోని హ్మ్ సంయు క్తాన్ని కూడా శాసన లేఖకులు రకరకాలుగా రాశారు. ఉదా: [బాంహణ (S11 7.700.9,1714). (బంహ్మాండ (51! 10.766.8.1678). ంహ(చహ్మ వర్ణ వ్యత్యయఫలితంకావచ్చు.. ంహ్మలెఖనం ంవ,ంహా సంయు క్రాలలాగే మొత్తంవర్ణ క్రమం అంతా ఓష్ట్యికృతం అయిడఉంటుందనటానికి నిదర్శనం కావచ్చు. (i1) వర్ణభదకత్య్వ తటస్టీక రణం (Neutralization of phonemic contrast): ఒక పరిసరంలో రెండు వర్ణాలకు భేదకత్వం లేకపోతే ఆ పరిసరంలో రెండు వర్ణాల లిపి సంకేతాలను పర్యాయంగా రాయటం జరుగుతుంది. య కారం తర్వాత ఆ, ఆ లకు, ఎ, ఏ లకు భేదకత్వం లేక పోవటంవల్ల రెండు వర్ణాలను స్వేచ్చగా రాయటం శాసనాల్లో కని పిస్తుంది. ఎ, ఏ లకు ముందు ఉచ్చారణకోసం యకారం చేరినచోట్ట కూడా ఈ లేఖన భేదం కనిపిస్తుంది. ఉదా ; (ఎవ్వరు/యెవ్వరు/) యవ్వరు (511 5.120. 1640), (ఎల్ల/) యల్ణ (SII 7.790.138, 1714), అపదాది స్థానంలో కూడ ఈ భేదం కనిపినుంది. ఉదా; (ఆయెను) ఆయను (SI 10,762. 15-16,
(12)
178 తెలుగు భాషా చరి!త
1669), ధర్మం యెందు (/యందు) (11 2 కందుకూరు. 48.56,1650). దేశ్య పదాల్లో చకారం తర్వాత కూడా ఆ, ఆ/ ఎ, ఏలు పర్యాయతను పొందు తాయి. ఉదా: చెరువు/చరువు (SII 10.755.18, 1604 /SII 10.766.10, 1678). తెలుగులో తాలవ్య హల్చుల తరువాత ఎ,ఏలు అ ఆలుగా కనిపిస్తుం డగా సంస్కతాదానాల్లో అ,ఆ లను ఎ,ఏ లుగా రాయటం మాతమే కనిపిస్తుంది. ఈ సందర్భంలో సంస్కృతంలో |హస్య ఎకారంలేదన్న విషయాన్ని గుర్తించాలి. ఆ కారణంవల్ల తాలవ్య హల్దులపైన ఆకారం తాలవ్యతను పొందుతుందని చెప్ప వలసి ఉంటుంది. ఉదా : యెశము (S1110.772.21,1696), (iii) వర్ణాల పర్యాయ (ప్రవృత్తి (Phonemic free variation) : లేఖన భేదం రెండు వర్ణాల పర్యాయ (పవృ త్తిని కూడా నూచించవచ్చు. (2) ఉ/అ: ఉదా: కనుక/కనక (522 10.778.11,1697/S11 6.874.10,1620). కనకస్వర సమీకరణంవల్ల ఏర్పడ్డ ఆధునిక రూపం. (0) ఐ/అయ్; జా/ఆవ్: ఐ/ఆయ్; జా/ఆవ్ల లేఖన భేదం ఈ రెండింటి వర్ణాశిత పర్యాయ (పవృ త్తిని సూచిస్తుంది. ఉదా : (ఐదు) అయిదు (51 7.555.10,18586). (c) ఎయ్య/ఏయ్; ఉయ్య/ఊయ్ : ఉదా ౩ వెయ్యి ([/వేయి) (SII 16.825.2_8,1688), (నుయ్యి/) నూయి (572 10.160.9,1668). (iv) పదాంశ విధేయ/వర్ణవిధేయ లేఖనం : రెండు పదాంశాలమధ్య సంధి ఫలితంగా మార్పు వచ్చినా, పదాంశ రూపాన్ని యథా తథంగా రాయటం పదాంశ విధేయ లేఖనం. ఉదా : పడ్డు/పళ్ట(కు) (NI 2 కందుకూరు 18.28,1408/S11 5.874.8,1620). (1) (ప్రాంతీయ, వర్గమాండ లిక భేదాలు ; (a) ట/ష ; ఆధునిక కాలంలో కూడా కొన్ని (బాహ్మణ మాండలి కాలలో అటు, ఇటు మొదలైన పదాలలో ష కారం వినివిస్తుంది. ఊదా; యిషని (511 16.812.81,1658), క లషువంట్టి (SII 6.79.10,1796). (b) డ/ణ ; కాండి/కాణి (S11 10.758.42,1500/S17 10.755.9,17వ శ), (కట్టడము/) కట్టణము (SII 7.846.7,1782). (0) -అ/=-ఎ క దేశ్య, తత్భవ, తత్సమ (త్యక్షర పదాల్లో మధ్యాచ్చు ఇకారం అయినప్పుడు చివరి అకారం ఎకారంగా కొన్ని మాండలికాలలో, ముఖ్యంగా దజిణ మాండలికంలో కనిపిస్తుంది. ఉదా : మాదిగ/మాదిగె (2/2 8 కందుకూరి 48.65,1660/N1 2 నెల్లూరు 115.8-10, 1685), (4) ఏ/ఈ ; ఉదా : పోయీ (/పోయే) యందుకు (577 10.768.51, 1600). (vi) శైలీ మిశణం ; లేఖన భేదం శైలీ భేదాన్ని నూచించవచ్చు. ఇది మూడు రకాలుగా కనివిస్తుంది. (1) (పాచీన /అర్యాచీన వర్గక్రమం శ్
శాసనభాషా పరిణామం 179
{a) గవ: (అగు/) ఆవు (NI 2 కందుకూరు 46.4, 1682). (0) వ/గ ; (మువురకు/) ముగ్గురికి (2/2 1 దర్శి 61.18,1718). ఇంతకుముందు శతాబ్దాల్లో కనిపించే హ/య ల లేఖన భేదంకూడా ఇలాంటిదే ఆని [గహించాలి. ఊదా: పహిండి | పయిండి / పైడి (S11 4.1844.6,1470 | 50 4.702.104,1518] TTDES 8.49.2,1518). (2) సాహిత్య/వ్యావహారిక రూపాల మిశోణం ; (బతికేది (/బతికేది) (SII 10.771.15,16921, ((మాను/) మాను (N11 CP 8.24,1651). కొన్ని సందర్నాలలో ఇది ప్రాచీన వర్ణ కమాన్ని పాటించటం వల కూడా కావచ్చు. (8) [ప్రామాణిక /అ|పామాణిక భేదాలు : ఇంతకు ముందరి శతాబ్దాలలో కనిపించే చ/స, చ/శ, శ/స, ష/స, తాలవ్యాచ్చుకు ముందు వకారం లోపించి, లోపించని రూప భేదాలు (రంగనాథా చార్యులు రి 2.468.89) కాకుండా ఈ కింది భేదాలు ఈ కాలపు శాసనాల్లో కనిపిస్తున్నాయి. (2)/ణ న: (పుణ్యము/) వున్యము (SII 5.120.5,1640). (b త్స్య/[చ్చ : ఉదా. (మత్స్య దేశ /) మభదేశ (SII 10.776:4,1786), (6) (శ/చ్చ : ఉదా : (ఆశద్ధ/) ఆచ్చెద్ద (507 10.765.40,1678). (vii) ఆ దానపదాల్లోని వర్ణాలకు లేఖనచిహ్నం లేనప్పుడు వాటికి తుల్యమైన ఉచ్చారణగల వర్ణాల చిహ్నాలను ఉపయోగించటం కనిపిస్తుంది. ముఖ్యంగా పర్పో-అరబిక్ ఆ దానపదాల్లోని fకు పగాని, వగాని, ౫కు కగాని, ఖగాని రాయటం కనిపిసుంది. ఊదా: ఫరుమానా/పరుమానా SII 10.775.14,1680/N1I 2 కందుకూరు 48. 15,1650).
6.9. విలోమ లేఖనం (Inverse spelling) : వ్యుత్పత్తి గత పరిణా మానికి భిన్నంగా వర్ణ|కమాన్ని వికృతీక రించటం విలోమ లేఖనం. (ay రుకు బదులుగా బు. ఉదా: పెకండృ (NI 2 కందుకూరు 41.17,1688). ఇది సంస్కృతంలోని బు కారానికి తెలుగులో రుకారోచ్చారణ ఊందనటాన్ని సూచి స్తుంది. (0) ధకు బధులుగా థ: ఈ భేదం ఇంతకుముందు శతాబ్దాలనుంచే కనిపిస్తుంది. సంస్కృతాదానాల్లోని థ కార, ధకారాలకు భేదం పోయిందన టాన్ని ఇది సూచిస్తుంది. ఉదా: వథ (వధకు బదులుగా) (వ! 16.282. 22,1572). (౮) గ్నకు బదులుగా జ్జ రాయటం కూడా ఇంతకుముంరు శతాబ్దా ల్లోనే కనివిస్తుంది. ఇది అవిద్యావంతుల భాషలో జ్ఞ బాగ్న మార్పును సూచి స్తుంది. ఉదా: ఆజ్టేయ (అగ్నేయకు బదులుగా) (511 16.290.18-19,1577). గ్నష్యకు బదులుగా అ రాయటం కూడా కనిపిస్తుంది. ఉదా: ఆజ్ఞంమకుండ ( అగ్న్యమ్మకుండకు బదులుగా) (NI 2 ఒంగోలు 82.2021, 1668).
180 తెలుగు భాషా చరిత
6.10. కృతక |పామాణిక రూపాలు (Hyper-correct forms) ;. (2) అల్ప [పాణాలకు బదులుగా మహో!పాణాలు. ఉదా : భావి (బావికి బదులుగా) (NI2 కందుకూరు 48.87,1650). భండ (బండకు బదులుగా) (SII 10.772.15, 1696). (b) తాలవ్యాచ్చులకు ముందు వకారాన్ని చేర్చటం : ఇది తాలవ్యాచ్చు లకు ముందు వకార లోపానికి [పత్నామ్నాయ ఉచ్చారణపవల్ల వచ్చింది. ఉదా :. విటకు (ఇటకు బదులుగా (N11 ఆత్మకూరు 1.11,1616). (0) త్రకు బదులుగా త్య : నిమిత్యం (నిమిత్తంకు బదులుగా) (511 10.771.8,1692).. ఇది త్యంత మార్పుకు (ప్రత్యామ్నాయం కావచ్చు. (6) శ కు బదులుగా చ. ఉదా : షోడచోపచారాలు (షోడళోపచారాలకు బదులుగా) (S11 6.166.10-11,. 1624).
6.11. తత్సమాలలో దేక్యాలలోని లేఖన నం పదాయాలు : (ఇ) ఎ! యె[య: ఉదా. యెజుళ్ళాఖ/ఎజుక్శాఖ (/(యజుళ్శాఖ) (SII 10.777.11, 1740/N1 8 వెంకటగిరి 28 7,1659). (b) ఐ/అయ్; జా/ఆవ్ : ఉదా, (ప్నాతులై న/) పవు[తులయిన (SII 71.564.4,1667), (0) దీర్హాచ్చు + హ/ (హస్వాచ్చు + హహ. ఉదా : ద్వితియ్య (/ద్వితీయ) (817 10.758 7,1600).
పె లేఖన భేదాలే కాకుండా శాసన లేఖకులు తమిళం మొదలైన. ఇతర భాషలకు చెందినవాళ్లు కావటంవల్తా ఎక్కువగా చదువుకున్న వాళ్లు కాక పోవటం వల్లా ఆనేక లేఖన భేదాలు, దోషాలు శాసనాల్టో కనిపిస్తాయి.
ఈ యుగంలో వర్ణాలు.
6.12. ఈ యుగపు శాసన భాషలోని దేశ్య విభాగంలో కింది విధంగా' వర్ణవిభాగం చేయవచ్చు.
హల్లులు ఓన్ట్య దంత్య దంత మూర్ధన్య తాలవ్య కంఠ్య, మూలీయ స్పర్శ ప త ట క బ ద డ్ గ స. నిక చ స్పృష్టోష్మ గ
శాసన భాషా పరిణామం 181
ఓష్ష్య దంత్య దంత మూర్ధన్య తాలవ్య కంఠ్య
మూలీయ ఊష్మ' స అనునాసిక మ న ణ పార్శి్విక ల భ్ కంపిత ర అంతస్థ వ య అచ్చులు పురన్/తాలవ్య కేంద పళ్ళాత్ /కంఠ్య సంవృత ఇ ఈ ఉ ఊ ఈషత్సంవృత ఎ ఏ ఒ ఓ వివృత అ ఆ
సంఖ్యా వాచకాలలో మాతమే దేశ్యాలలో మహా |పాణాలు కనిపిస్తాయి. ఉదా: నలుభయి [511 10.755.8,1604). వెన్క (SII ర్ 8.28,1778) వంటి పద మధ్యాజ్ఞోపంవల్ణ ఏర్పడ్డ రూపాలకు, పెంకు (N11 గూడూరు 8ీ8.18,1731) వంటి రూపాలకు ఉన్న పరిమిత భేదకత్వాన్ని “జిను (ప్రత్యే కంగా నిర్ణయించటానికి ఆధారంగా (గహించలేదు, అర తోను (§ ల.14), ఠి పరిపూరక పరిసరాల్లో డ,రల తోను (కృష్ణమూర్తి 1958:265-68 ప్రాచీ నాంధంలోనే మిళితం అయినాయి. *ళి ద్విరుక్రిలో మా్యతమే 'లితో భేదిస్తుంది. “వి ఆ దాన పదాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఐ/ఆయ్, జౌ/అవ్ ల పర్యాయ లేఖనం ఐ, జాలు భిన్న వర్ణాలు కావనటానికి నిదర్శనం (8 6.8 (111) (b) ) ఎ [a2] ఉచ్చారణ ఈ కాలంలో ఉందనటానికి లేఖనాధారాలున్నా (§ 6.8.(i1) (0) ) ఆది (పత్యేక వర్ణం అని చెప్పటానికి తగిన ఆధారాలులేవు. అనుస్వారం వర్గ వాల్టులకు ముందు వర్గానునాసికానికి, పదాంతంలో మకారానికి చివ్నాం. ఆర్థాను స్వారానికి ఈ యుగంలో ప్రత్యేకమైన విలువలేదు (క్ 6.5).
6.13. ఉచ్చారణ భేదాలు : చ, జ లకు తాలవ్యాచ్చులకుముందు తాల వ్యోచ్చారణ, తాలవ్యేతరాలకు ముందు దంతమూలీయోచ్చ్బారణ ఉండేదన టానికి
1892 తెలుగు భాషా చరిత్ర
లేఖనాధారా లున్నాయి (§్ర6.4.). స్పర్శ్మాలకు ఆధునిక కాలంలో లాగా అచ్చుల మధ్య శిథిలో చ్చారణ (lenis articulation) ఉన్నదని చెప్పటానికి లేఖనా ధారాలు లేవు. “మి కు అచ్చుల మధ్య అనునాసిక వకారోచ్చారణ ఉండేది. (§68.(i) (ఏ). “ని వర్ణానికి దంత్య, కంఠ్య స్పర్శాలకు, తాలవ్య, దంత మూలీయ స్పృషహ్టాషమ్మ్యాలకు ముందు వరుసగా దంత్య, కంఠ, తాలవ్య, దంత మూలీయ ఉచ్చారణలు ఉండేదని చెప్పవచ్చు. “'రికు మూర్భన్య హల్లుల పైన మూర్భన్యోచ్బారణ ఉండి ఉండాలి (క 6.8.). “స'కు తాలవ్యాచ్చులకు ముందు తాలవ్యోచ్చారణ ఉండేది ($6.6 (i) (8) )* తాలవ్యాచ్చులకు ముందు. యకారం, ఓష్ట్యాచ్చులకు ముందు వకారం ఉబ్బారణలో మాతమే ఉండేది. ($6.8. (1) (8) ). నిమ్నాచ్చులకు ముందు ఎ, ఏ లకు వివృతోచ్చారణ: ఊండేది (§6.8. (1) (6).
6.14. వర్ష సంయోజన నియమావళి: జ, ళలు పదాదిన లేవు. ట కూడా పదాదిన చాలా తక్కువగా కనిపిస్తుంది. ఉదా. టెంకాయ (SII 10. 166.15,1678), డి వర్ణం పదాదిలో డెబ్ఫై (0/4 4.698.57,1564. లోనూ, కొన్ని తద్భావాల్లోను కనిపిస్తుంది. ఓ'షే తరాచ్చులకు ముందే వి కని పిస్తుంది. పదాదిలో ద్విరు క్ర హల్టులు లేవు. పదాదిలో ఒకేరకమైన సంయుక్త హల్చులు - మొదటి వర్గం క, త, ప,గ, ద, ఐ, స, మ, వలలో ఒకటి, రెండవ. వర్ణం రి వర్ణం ఆయినవి మాతమే కనివిసాయి. వీటిల్లో రెండవ వర్ణం ర లోపించటం కీ. శ. 7/8 శతాబ్బలలో (ప్రారంభమై (క్రీ శ. 14/15 శతాబ్దుల నాటికే పూర్థి అయిందని చెప్పాలి (క్రీ 8.9. కాబట్టి ప్రస్తుత శాసనాల్లో కనిపించే పదాది సంయు కాక్షరాలతో కూడిన వాటిని (పాచీన రూపాలుగాను, “రీ లోపిం. చిన రూపాలను నమకాలీన రూపాలుగాను [గహించాలి (§ 6.8. (70 (2).
అచ్చుల మధ్య హల్చులన్నీ అద్విరు క్రంగాను, ద్విరుక్తంగానూ కనిపీసాయి;
'ళ' మాతం ద్విరుక్తంగా మాతమే కనిపి స్తుంది. ద్విరుక్త ణకారం డ +-నాజ్ఞ
సంధి కారణంగా అంబరు ఖానుణ్జి (SII 7.845.8, 1682) మొదలైన మహ
ద్వితీ యెకవచన రూపాల్లో 18వ శతాబ్దినుంచీ కనిపిస్తున్నాయి. ద్విత్వ హల్లులు: బా ర ద —_ ర
సాధారణంగా [హస్వాచ్చులపెనే ఉంటాయి, పాళ్ళు (SII 10.758.87,1600)}
వంటి సంధి కారణంగా ఏర్పడ్డ రూపాలో మాతం దీరంపెన కూడా ద్విరుక్త . a యల యి కాజా అణాల
వాల్లులు కనిపిస్తాయి.
శాసన భాషా పరిణామం 188
అచ్చుల మధ్య కనిపించే సంయు క్ర హల్టులలో వర్ణాను నాసికం స్పర్శం [క్రమంలో ఉండేవె తెలుగులో మొదటినుంచీ కనిపిసాయి. (ప్రస్తుత శాసనాల్లో కనిపించే తక్కిన సంయుక్త హల్లులన్నీ పద మధ్యాజ్ఞోపంవల్లి ఏర్పడవో, సంధి న ఇత, సి ర G కారణంగా ఏర్పడ్డవో అయి ఉంటాయి. ఉదా. వేడ్క- (ఇ వేడుక) (SII 5.1808.24, 1778), కోమట్టు (SII 10.770.18,1691).
పదాంతంలో మ,యలు తప్ప ఇతర హల్లులు లేవు. “యి యిరువై (527 5.874.16,1620) వంటి సంఖ్యా వాచకాల్లో మాత్రమే కనిపిస్తుంది.
పదంలో మొదటి ఆక్షరంలో |హస్యం గాని, దీర్భం గానీ ఏ అచ్చైనా ఉంటుంది. ఆద్యేతరాక్షరాలలో ఒక్క 'ఒ' తప్ప తక్కిన [(వాస్వాచ్చులు మా|త్రమే ఉంటాయి, రెండవ అక్షరంలో దీర్దాచ్చు (గామనామాల్లోను, వృక్షనామాల్లోను కనిపిస్తాయి. ఉదా. కొంబాక (SI 16.50.6-12, 1518), నేరేళు (SII 10. 787.44,1526), ద్య్యక్ష్షర పదాలై న గోనె (SII 10.758.52,1600), కోడె (522 10.758.57,1600) వంటి పదాల్లో మో(త్రమే పదాంతంలో “ఎ కని పిస్తుంది. మాదిగె (N1 2 నెల్లూరు 115 8-10,1675) వంటి (త్యక్షర పదాల్లో కనిపించే పదాంత ఎ కారం మాండలికం మామే ( § 6.8. (v) (6).
ఇతర భాషలానుంచి వచ్చిన వర్ణాలు.
6.15. హింద్వార్య భాషా మూలాకాలు : హింద్వార్య భాషా పదాల ద్వారా కింది హల్టులు తెలుగులో చేరాయి.
ఫ థ ధ్ర ఛ ఖ భ్ ధ ఢ రు ఘ వ . హ
సంస్కృతంలోని *“బు" [ప్రాచీన శాసనాల్లో రి' గా కనిపిస్తుండగా కీ. శ. 12 వ శతాబ్ది నుంచి 'రుగా కనిపించటం [పారంభం అయింది (§ 4.7.). (పస్తుత శాసనాల్లో అది ఎక్కువగా “రు గానే కనిపిస్తుంది ( రి 6.9. (a) 09 సంస్కృతాదానాలలోని ఐ, జౌ లను తెలుగులో (పత్యేక వర్ణాలుగా [గహించ టానికి గాని ($6.11. (b) 0౨ సంస్కృతంలోని అనుస్వారాన్ని, అది సంస్కృతంలో (పత్యేక వర్ణ మైనా (ఎమ్, దీ, ఎమెనో 1946:86-98), (పత్యేక
184 తెలుగు భాషా చరిత
వర్ణంగా [గహించటానికి గాని ఆధారాలు శాసనాల్లో లేవు. అనుస్వారం దేశ పదాలలోలాగే వర్గాను నాసికానికి చిహ్నం. సంయు క హబ్బులలో మాత్రమే కని పించే జ, ఇల (ప్రత్యేక వర్ణతకూడా wn మా[తమే. 'మి వర్ణానికి స, హ లకు ముందు అనునాసిక వకారోచ్చారణ ఉంది ($6.8. (i) స. పునః (పతిష్ట (52 6.22. 14,1686) లాంటి సమాసాల్లో మాత్రమే కనిపించే విసర్గ లను హకారానికి శ్వాస సవర్ణంగా (గగహించవచ్చు.
థకారానికి బదులుగా ధకారం రాయటం, ధకారానికి థకారం రాసే విలోమ లేఖనం ($ 6.9. (0) ) _ వీటినిబట్టి చదువుకున్న వారిలో కూడా థ, ధల భేదం పోయిందని చెప్పవచ్చు. చదువుకోని వారి భాషలో మహా [పాణాలు అల్ప [ప్రాణాలు కావటం తెలుగుభాషా చర్మితలో మొదటినుంచీ ఉన్నదే (రాధాకృష్ణ § 1.86; కందప్పచెట్టి § 1.105). ఆల్చ.పాణాలకు బదులుగా మహా |పాణాలు కనిపించే కృతక [పామాణిక రూపాలు ఈ యుగంలో విరివిగా కనిపిస్తాయి ( $ 6.10 (2) ). పాంద్వార్య భాషాపదాలవల్హ పదాదిలోను, పదమధ్యంలోను అనేక రకాల సంయుక్త వర్ణాలు తెలుగులో చేరాయి.
6.16. పర్పో = అరవిక్ మూలకాలు : మహమ్మదీయుల పరి పాలన కారణంగా తెలుగులో (పవేశించిన పర్షి యన్, అరబిక్ పదాలలో f, ౫, 4, ౫, 2 వర్ణాలున్నా అవి ఈ నాటి తెలుగులో (పత్యేక వర్ణాలుగా గుర్తించటానికి స్పష్టమైన ఆధారాలు లేవు. 1 వర్ణమైనా ఆధునిక కాలంలో ఇంగ్రీషు పదాలు తెలు గులో (పవేశించిన తర్వాత మా[తమేె [పత్యేక వర్ణం అయింది (కృష్ణమూర్తి 19590:55). ఆయితే ఈ భాషలను భాగా చదువుకున్న వాళ్ళు పెవాటిల్లో కొన్ని ధ్వనులనై నా వేరుగా ఉచ్చరించే వారని లేఖన భేదాలవల్ట చెప్పవచ్చు. కొన్ని వర్ణాలు అంతకు ముందే హింద్వార్య a తెలుగులో పవేశించిన వర్ణా లతో నమ్మిశితం ఆయి ఉంటాయి. మై వర్గాలు వాటి ఉచ్చారణకు దగ్గరగా ఉండే వర్ణాల లిపి సంకేతాలతో గు ర్రించటం. జరిగింది. f వర్గాన్ని వ తోను, ప తోను గు ర్రించారు ( § 6.8 (vii) ). ఇక్కడ ఫ అసలైన ఉచ్చారణను సూచిస్తూ ఉండవచ్చు. ౫, ఇలను ఖ, క లతో గుర్తించారు. ఉదా. ఖరారు (N72 కందు కూరు 80.28,1642), మొకాసా (577 10 76° 14,1664) ౪ నుగ తోను, ఇను జతోను గుర్రించారు. ఉదా. గులాపు వానికి (NI లీ ఒంగోలు 5.17, 1686), జాగీరు (SII 7.790.1,1774). పరో = ఆరవిక్ పదాలవల్ల తెలుగు
శాసన భాషా పరిణామం 185
వర్ణాల వ్యా ప్రిలో కూడా మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా పదాంతంలో దీర్భం శనిపించ టాన్ని చెప్పవచ్చు. ఉదా. తనఖా (SII 10.759,15,1664).
6.17. ఆంగ్లభాషా మూలకొలు : 1802 నుంచీ ఆగొషమ్ష (NI a2 కందుకూరు 42 1,1802), కలక టరు (NI 2 కందుకూరు 42 8,1802), లేటు (S11 5.1192.6, 1866) మొదలై న ఇంగ్లీషు పదాలు శాసనభాషలో కనిపిస్తున్నా తెలుగు వర్ణమాల పైన ఇంగ్లీషు (ప్రభావాన్ని గురించి చెప్పటానికి కావలసినంత
పదజాలం కాస నాలో కనిపించటంలేదు.
6.18. నంధి! సంది విషయంలో పూర్వ యుగాలకు, (ప్రస్తుత యుగా నికి భేదం లేని వాటిని వదిలేస్తే కింది విశేషాలను పేర్కొనవచ్చు.
తద్ధర్మ విశేషణ |పత్యయమైన - ఏ పైన అట్టు, అందుకు పదాలలోని మొదటి అచ్చు అకారం లోపించటం గాని, టకారం ఆగమంగా రావటంగానీ 16 వ శతాబ్చి నుంచీ విరివిగా కనిపిన్తుంది. అంతకు ముందు ఇట్టాంటిచో ట్ల యడాగమం మాత్రమే కనిపించేది. ఉదా. పెళ్టేట్వలుగా (N12 నెల్ఫూరు 1.28-24,1688), నడచే టట్టుగా (SII 10.768.12,1670), వేంచేసే టందుకు (Si 5.874. 10.1620). పై రెండు రకాల రూపాలు ఆధునిక కాలంలో పూర్తిగా |పచా రంలో ఉన్నాయి. పై రూపాల్లోని ట చార్మితకంగా - ఏటి (6౬ ఏ +- అట్టి) క్రీ సంబంధించిందై. ఉంటుంది.
ఇది కాక ఆధునిక భాషలో -కనిపించే అనేక మైన సంధులు ఈయుగ [పారంభం నుంచే వ్యాప్తిలో కనిపిసాయి.
రెండు హల్టులకు మధ్య ఆజ్ఞోపం, అంచె మొదటి పదం చివరి ఆచ్చు రెండవ పదం మొదటి హల్టుకు ముందు లోపించటం 15వ శతాబ్ది నుంచి కని పిస్తుంది. ఉదా. కోమపెడ్డి (కోమటి +- రెడ్డి (S11 10.576.4,1410), కొం డ్రాజు ("కొండ + రాజు) (SII 4.709 182,16558), లోంతట్టు (లోని + తట్టు) (NI 2 కందుకూరు 48.29,1650-61). అచ్చు లోవించిన తరువాత పరహల్లు శ్యాసం ఆయితే పూర్వ హల్పుకూడ శ్వ్యాసం కావటం 17వ శతాబ్ది నుంచీ కనిపిస్తుంది. ఉదా. అడుక్కొని (౯అడుగు + కొన్ని (NI లి కందుకూరు 41.86,1688-84).
186 తెలుగు భాషా చరిత
అచ్చు లోపించిన తరువాత సమ హల్లుకు ముందు ద్విరుక్త హల్లు సరళీ కృతం, అంటే అద్విరుక్తం అవుతుంది. ఉదా. కొన్నాండ్ల్డు (కొన్ని + నాండ్డు) (SII 10.755.7,1604).
గసడదవా దేశ సంధి [కియాపదాది హల్డుకు మాతమే పరిమితం కావటం: 15వ శతాబ్ది నుంచీ కనిపిస్తుంది. అదైనా వికల్పమే. ఉదా, నుయి- గట్టించి. (S71 10 760.9, 16860), నిర్ణయం + సేసి (522 5.874.18,1620), బరువు + వెట్టించి (527 10 758.82,1600).
(దుత కృతిక సంధి కావ్య భాషలో మాత్రమే కనిపిస్తుంది. సమకాలీన భాషలో [దుతాలు అ స్తిత్యాన్ని కోల్పోవటంవల్ల [దుత [పకృతికాలు కళలలాగే: వర్తిసాయి. ఉదా. సుఖాన -+- వుంటిమి (Sir 10.772.19,1696), పందిని -+- కోసినట్లు (SII 10.765.42,1678).
6.19. నామ [పొతిపదికలు (Noun stems): నామ పాతిపదికలు మూడు రకాలు. (1) సామాన్యం {SiMple), (2) సంశ్లిష్టం (c0mplex), (8) సమాసం (Compound). సామాన్య [పాతిపదికలలో దేళ్యాలు, ఎరువు ప్రాతిపదికలు ఉన్నాయి. ఉదా. పేరు (2/7 8 ఉదయగిరి 27.8,1661), గోనె (52 10.7568 52,1800) మొదలైనవి దేశ్య పదాలు. ఎరువు పాతిపదికలలో తెలుగు భాషా చరిత మొదటిదశనుందీ హింద్వార్య భాషలకు సంబంధించిన వనేకం కనిపిస్తున్నాయి. మహమ్మదీయుల పరిపాలన కారణంగా పర్బో-అరబిక్ పదా లెన్నో తెలుగులో చేరాయి. ఊదా. పరుమానా (NI 2 కందుకూరు 48.15, 1650), ఖరారు (NI 2 కందుకూరు 80.28,1642) మొదలైనవి. ఇవి కాకుండా సోదర |దావిడ భాషలైన తమిళ, కన్నడ భాషలనుంచి వచ్చిన అనేక ఆదానాలు తెలుగులో కనిపిసాయి.
6.20. నంశ్లిష్ట ప్రాతిపదికలు : సంక్లిష్ట ప్రాతిపదికలు కృత్తులనీ, తద్ధి తాలనీ రెండు రకాలు. (1) కృత్తులు. మూలధాతువుపెచేరే ప్రత్యయాలు కృత్తులు, (2) -పు/-౦వు : కాంపు (511 10.758.88,1600), పంప్పు (511 10.756. 8,1604, (b) -త : ఆగడ్త (517 7.84.57,1692), (౯) -(0) ట: తోంట(S11 10.755.11, 1604). చారి తకంగా -(0) ట -త నుంచే వచ్చింది. దాని పరి కామ [కమం ఇది తోంట్ + త్త్తోణ్ట్ట ౫ తోంట. (6) =అటం : తవ్యటం
శాసన భాషా పరిణామం 187
(511 7.845.7,1682). (e) -అ: కాయ (S17 7.557.9,1646). (8) జవ కాలువ (Ni 8 రాపూరు 84.15,16080). (h) =ము (<< షః -మ్బు) ; నోము. (SII 10.787.104,1526), (1) =బడి వ యేలుబడి (SII 10.758.10, 1658). () -అలి : కావలి (౫18 ఒంగోలు 102.18,1762). (1) ధాతువు ఉపధాడ కారం టకారమై పూర్వచ్చు దీర్భం అవుతుంది ; పాటు (NI 2 కందుకూరు 20. 29,1640). (2) తద్ధితాలు : నామాలపైన నామ నిష్ప తికోసం చేరే (ప్రత్య యాలు తచ్ధితాలు. (2) = కొండు : గుత్త-గాండు (NI 2 నెల్లూరు 1.81-82,. 1688). (0) -వారు : అంచుల-వారు (511 10.758.47,1600). (c) -(ఇ)మి: పేర్మి (S11 10,780.5,18 వశ.). (౮) -పాటు : కయిలు=పాటు (N18 ఒంగోలు 102.16, 1762). వీటితోపాటు పర్క్పో-ఆరబిక్ మూలకమైన-దారు అనేది కూడా తద్దిత [ప్రత్యయంగా ఈ కాలంలో కనిపిసుంది. ఉదా ; తరపు-దారు. (SII 10.777.9,1740). ఈ కాలపు శాసనాలలో కనిపించేవి మాత్రమే పెన. ఇవ్వటం జరిగింది.
6.21. సమాసాలు : రెండు గానీ అంతకంపే ఎక్కువగానీ (పాతిపది. కలు ఒకే [పాతిపదిక గా ఏర్పడితే సమాసం అవుతుంది. సమాసాలను ఉత్పత్తిని బట్టీ, అవయవపదాలకు పరస్పరం ఉండే సంబంధాన్ని బట్టి రెండు రకాలుగా విభజన చేయవచ్చు. ఉత్పత్తిని బట్టి సమాసాలను (1) దేశి_కేవల దేశ్య |పాతిపదికలతో' ఏర్పడేవి. (2) తత్సమం-సంస్కృతం నుంచి యథా తథంగా (గహించినవి, (8) మి శం-తత్సమ, దేశ్యాల సమ్మేళనంవల్ణ ఏర్పడేవి - అని మూడు రకాలుగా" విభజించవచ్చు. వీటి విషయంలో గత యుగాలకు, ఈ యుగానికి పెద్ద భేదం ఏమీలేదు. వరుసగా పై మూడింటికి ఉదాహరణలు. (1) వెల్ట-నూలు (S511 10. 758.55,1600). (2) నిత్శ-నై వేద్యాలు (SII 5. 1260.8,1604), (3) పడ. మటి..భాగానను (SII 7.790.165.1714).
6.22. సమాసంలో అవయవ పదాలకుండే - పరస్పర సంబంధాన్ని బట్టి సమాసాలను [ప్రధానంగా మూడు విభాగాలు చేయవచ్చు. (1) అంలో౭ కోం[దోకాలు (Endocentric): కర్మధారయ, ద్విగు, తత్పురుష సమాసాలు ఈ విభాగంలో" చేరుతాయి. ఉదా. వెల్ళినూలు (S11 10.758.55,1600), మూడు తావులు. (Si 10.769.10,1691), దేవుని (ప్రతిష్ట (SII 7.558.18,1856). (2) బిహీః రోం[దోకొలు (Exocentric) ; బహు|పీహి సమాసం. ఉదా, విప్పర్ల
188 తెలుగు భాషా చరిత్ర
చోత్రులు (50 5.1260.9-10,1604). (8) ద్వరంద్భం నమానం (60-014 12tiv౭) ఉదా. మెరక పల్హాలు “512 10.755.12, 1604).
6.28. సమాసా లేర్పడే టప్పుడు మొదటి పదంలో వచ్చే మార్పుల విషయంలో కింది విశేషాలను ఈ యుగంలో గమనించవచ్చు. =ము వర్ణకం స్థానంలో -పు రావటం ఇంతకుముందు చూశాం (§ 4.57 (గ) ). =పు ఆదేశం రాకుండానే సమాసం ఏర్పడటం ఈ యుగంలో చూడవచ్చు. ఉదా. గుజ్జము బండ్లు (SII 10.758.50,1600). ' ము, -పు అనే అమహద్వాచకాలె న రెండు సపదాంశాలలో -పు తొలగిపోయి -ము మాతమే మిగిలిందనటాన్ని ఇది సూచి స్తుంది. అయితే అధునిక భాషలో గుురంబండి, గురబ్బండి ( ఉగ్నురపు-బండి) అని రెండు రకాల రూపాల [పతి రూపాలు కనిపిస్తున్నాయి. రెండవ పద్ధతిలో సమీకరణం పొందిన రూపాలు ఈ యుగంలో కూడా కనిపిస్తున్నాయి. ఉదా. అను ప్పలె (ఉఅనుపు -పల్రై6 అనుము-పల్రె) (SII 10.757.11-12,1660).
624. లింగబోధక (పత్యయాలు : దేళ్య పదాలకు చాలావరకు లింగ టోధక [ప్రత్యయాలు లేవు. నామ వాచకాలకు _అన (య)? -అయ (3) -అప్ప చేర్చుటంవల్ల పురుష వాచకాలు, _అమగ( శ్ర), -ఆవ (3) మొదలైనవి చేర్చటంవల్ల స్రీ వాచకాలు గుర్తింపబడేవి. వీటికి వరుసగా ఉదాహరణలు. చింన్నన్న (SII 10.777.17, 17 వశ), కోనయ SI 6.227.14-15, 1686), నారాయణప్ప (SII 10.750.19,1658). ఆమ్మ), -అవ (s) చేర్చి స్రీ వాచకాలను గు ర్రించే ఉదాహరణలు ఈ యుగంలో లేవుగాని గత (యుగంలో ఉన్నాయి. ఉదా. లచృ్చమ (SII 10 749 88.1688), సోమవ్వ (SI! 10 749.45,1588). ఒడు (జబ్బు € కోను) పురుష టోధక [పత్యయంగా ఎక్కువగా ఆకారాంత తత్సమాలపైన కనిపిస్తుంది. పర్ఫో- అరబిక్ ఆదానాలలో పురుష నామాలపైన కూడా కనిపిస్తుంది. ఉదా. ఆలమశానుండు (SI 10.751. 18,1592). స్రీ బోధక ప్రత్యయాల విషయంలో ఈ యుగానికి గత యుగానికి పెద్దగా భేదం ఏమీ లేదు. ౦బు, -మ్ము, -ము లతో [పాచీన అహమద్వాచక రూపాలు కనిపిస్తున్నా =ం మాతమే అమహవ్వాచకంగా ఈ కాలంలో స్థిరపడిం చని చెప్పవచ్చు. ఉదా. శాసనం (811 10.777.15,1740). _వు కూడా అమహ దేక వచన (పత్యయంగా ఉకారాంత, ఓకారాంత తత్సమాలపెన కనిపిస్తుంది. ఊదా. పస్వు (N1 2 కందుకూరు 48.81,1650).
శాసన భాషా పరిణామం 180.
6.25. వచనం: ఏకవచన సూచక (ప్రత్యయాలు పత్వేకంగా ఏమీ లేవు. లింగబోధక ప్రత్యయాలతో కూడిన పదాలన్నీ ఏకవచనాలే, బహు: వచనంలో మాతం కింది విశేషాలను గమనించవచ్చు. మానవ వాచక బహువచన (పత్యయంగా _ర చాలా కొద్దిగా మా[తమే ఈ కాలంలో కనిపిస్తుంది. - లు(*-€) మానవ, మానవేతర సాధారణ బహువచన (_పత్యయంగా స్థిరపడటాన్ని ఇంతవర కే. గమనించాం (క్రీ 4.89.). కందులు (511 10.758.52,1600) మొదలై నవి నిత్య బహువచనాంతాలు. నామవాచకాలపైన - లు చేరేటప్పుడు కింది మార్పులు వస్తాయి.
(1) దీర్జాంతాలై న అన్యదేళ్యాలకు, ఎకారాంతాలకు, అకారాంతాలక్కు ట, డ, ర, ల పూర్వకంకాని ఉకారాంతాలకు బహువచన | పత్యయం చేకేటప్యడు ఎలాంటి మార్పులు రావు. ఉదా. శాగాలు (577 10.759.85-86, 1665), వొడ్డెలు (NI 2 కందుకూరు 458.84, 1650), దొరలు (522 10.758.89,1600), రోజులు (SII 10.772.8,1696 .
(2) = లుకు ముందు పురుష బోధక | పత్యయం డు లోపిస్తుంది. ఉదా. |బాహ్మణు-లు (SII 10.758.89,1600).
(కి) - లుకు ముందు పాతిపదిక చివరి -వు, -ను, -యు, -రులు లోపిస్తాయి. -వు లోపానికి మాతమే ఈ కాలపు శాసనాల్లో ఉదా వారణ దొరికింది. ఉదా. పూల - (ఏ. వ. పూవు (52 58.11, 1812).
(4) లు కు ముందు -ము వర్ణకం లోపించి పూర్ణ ఆకారం దీర్డం అవుతుంది. ఉదా. కుంచాలు (ఏ. వ కుంచము) (NI 2 కందుకూరు 44. 28.1650).
(5) (పాతిపదిక చివరి . ఇకారం బహువచన పత్యయం -లు కు ముందు ఉగా మారుతుంది. ఉదా. పందులు (ఏ. వ పంది) (NI 2 నెల్లూరు 88.69,1645).
(6) ట, డ, ర, లలు ముందుగల పదాంతంలోని ఇ, ఊలు -లుకు ముందు లోపిస్తాయి, ఉదా. కోమట్టు (SII 10.758. 44,1600),
190
(8)
(9)
తెలుగు భాషా చరి!త
కొన్నాండ్లు (51 10.765.7,1604) మొదలైనవి. చారితకంగా కొన్నాండ్లువంటి రూపాలు దీర్భ ౦వైన పూర్ణబిందువు లోవించకముందు ఏర్పడ్డ రూపాలు అయిఉండాలి.
-లుకు ముందు ద్విరుక్త హల్టులు అద్విరుక్తా లవుతాయి. ఉదా. గటు (ఏ. వ. గట్టు) (STI 10.758.80,1600), రెడ్లు (ఏ, వ, రడి)
ల ట్ న a/ (04 1 కందుకూరు 12.48,1648).
రెండు [హస్వాచ్చులు గల పదాలకంటే భిన్నమైన పదాలలో చివరి అకారం -లుకు ముందు లోపిస్తుంది. ఊదా. కట్టడ్లు (పాకట్టళ్ళు) (ఏ. వ, కట్టడ) (NI బీ కందుకూరు 48.89,1650).
లుకు ముందు డ, ర, లలు శ గా మారుతాయి. ఉదా. అంగళ్ళు
(ఏ. వ. ఆంగడి) (NI 2 కందుకూరు 48.69,16560), మళ్ళు
(ఏ. వ. మడి) (SII 10.758.18, 1658), సీళ్ళు (ఏ. వ, నీరు
(NI 1 CP 9.89,1687), వాకిళ్ళు (ఏ. వ. వాకిలి) (SII
7.564.6,1667), వడ్డు (ఏ. వ. వరి) (NI వ కందుకూరు 44.21,
. వ లో వడ్డ (6 వత్) ని బహువచన (ప్రాతిపదికగా (గ్రహించ గః
-కు అనేది బహుకచనంలో కొన్ని పదాలకు చేరుతుంది. ఉదా. రాళ్ళు (ఏ. వ. రాయి (SII 7.790.15,1714).
-చివరి అచ్చు లోపించిం తర్వాత రళ గా మారని ఆధునిక
రూపాలు గత యుగంనుంచే కనిపిస్తున్నాయి. (§ 5.27). అవి ఈ
యుగంలో ఎక్కువ వ్యాప్తిలో ఉన్నాయి. ఉదా, పేర్లు (ఏ.వ. పేరు) నయ (అ
(NI 2 కందుకూరు 48.6,1650).
గౌరవార్థకాలుగా -లు, ఎరు, వారు, -అయ్యవారు, -గారు, ఒగారలు మొదలై నవి ఈ యుగంలో కనిపిస్తున్నాయి. ఉదా. గురువు -లు (NI వి నెల్లూరు 18.12,1618), దాసరి నాయని =వారు (Si 7.557.4.5, 1686), (శ్రీరంగరాజ యదేవ మహారాజులయ్యవారి (SII 7.564.4,1667), సాహెబుల -గారు (SII 10.760.8,1668) మొదలై నవి.
శాసన భాషా పరిణామం 191
6.26. జాపవిభ కికాలు; నామ (పాతిపదికలను [ప్రధానంగా రెండు విభాగాలుగా చేయవచ్చు. (1) [ప్రథమా విభ కిలో, ద్వితీయాది విభక్తులకు ముందు ఒకే విధమైన రూపం కలిగి ఉండేవి. (2) (ప్రథమా విభ క్రిలోను, ద్వితీయాది విభ క్తులలోను భిన్న రూపాలు కలిగి ఉండేవి. (ప్రభువు -తో (N12 కందు కూరు ఉ1.25-26,1 688), వేడ్క _తో (SII 5.1208.24,1778) మొదలై నవి మొదటి రకానికి చెందినవి. రెండవ రకానికి చెందిన నామ |ప్రాతిపదికలు చ్వితీయాది విభక్తులకు ముందు కొన్ని మార్పులను పౌందుతుంది. (2) పురుష వాచక ఏకవచన (ప్రత్యయం -డు స్థానంలో =ని వస్తుంది. ఉదా. హనుమంతుని (SII 7.564.6-7,1667). చార్మితకంగా = అనేదే దీంట్లో జాప విభ క్తికం. మహాదేకవచనం -డు మీద జాప విభ క్రిక [ప్రత్యయం =ఇ చేరిన ఆధునిక రూపాలు 12 వ శతాబ్ది నుంచీ కనిపిస్తున్నాయి (క 4.40 (1) ): ఉదా వాడి (NI బి కావలి 46.16,1688). (b) -డి + నాాజ్జి : జాప విభక్తికం డి పైన ఇ లోపించి డ,నలు పరస్పరం సమీకరణం చెందటం అంటే డ అనునానికం, న మూర్ధన్యం కావటం 16 వ శతాబ్ది నుంచి కనిపిస్తుంది. ఉదా. ఆంబారుకానుణ్ణే {SII 7.845.8,1682). (౯) జాప విభ క్రికం -నకు ముందు ము లోపించి పూర్వాచ్చు దీర్భం అవుతుంది. ఇలాటి రూపాలు 11వ శతాబ్దినుంచే కనిపిసు న్నాయి. (5 8.88 (8) (1). ఉదా. నీరాటా -న -_కు (SII 5.874.11, 1620). _-న కు బదులుగా -ని 18వ శతాబ్దినుంచీ కనిపిస్తుంది. (§ 4.48.). ఉదా. మొట్టడా -ని _కి (511 10.758.58,1600). (6) ము లోపించి. =న్నీ చేరుతుంది. అంతకుముందు [(హస్వం దీర్చ అవుతుంది. ఉదా. పాపాన్ని (02 2 కందుకూరు 48.19, 1650). ఇలాంటి రూపాలు కూడా 12వ శతాద్దినుంచీ కని పిస్తున్నాయి (క్రీ 4.41). (౭) ల, ర, న పూర్వకాలైన ఉకారాంత పదాలకు -ఇ చేరటం 12 వ శతాబ్ది నుంచీ కనిపిస్తున్నా (క్రీ &.40 (8) ) ఈ యుగంలో అవి [పచురం. ఉదా మొదలి (మొదలు) (S17 10 758.85,1600), కందు కూరి లో (NI 2 కందుకూరు 44.19,1650). (£) ఎయ్ (ఇ), ల్స్ (ఉ), -ల్ (ఇ/ఉ), -ర్ (అ/ఉ) (త్), -డ్ (ఇ/ఉ) చివరగల [పాతిపదికలు కొన్నిటికి _తి (చేత్ (ఇ) ) జాపవిభ క్రిక _పత్యయంగా చేరుతుంది. -తికి ముందు |ప్రాతిపదికలో కొన్ని మార్పులు వస్తాయి. (1) _తి _యి స్థానంలో చేరు తుంది. ఉదా. రాతి- (511 7.846.6,1682), (1) -డ్ (ఇ/ఉ), -ర (మేల్) (౪/2), =ల్ (ఇ/4) చివరగల [పాతిపదికలలో [పా క్తెలుగులోనే తి టి గా
|
192 తెలుగు భాషా చరిత
మార్పు చెంది ఉండాలి. ఉదా. ఏంటి -కీ (6ఏంట్టి లేఏంట్ -త్తి) (ప. వి. ఏండు) (SII 10 758.85, 1600), వాకిట =ను (చవాకిట్టిచ *వాకిల్ తీ) (ప. వి. వాకిలి) (517 7.564.7,1667). నీటి (ప. వి. నీరు) N17 8 రాపూరు 74. 11,1688 సాదృశ్యంవల్బ ఏర్పడ్డదై ఉండాలి. ఇల్ల్బుకు ఇంటి జొప విభ క్తిక రూపంగా కనిపిస్తు ంది. ఇక్కడ ఉండే జాప విభ కిక (పత్యయం కూడా తికి సంబంధించిందే ఆయి ఉండాలి. పుట్టింటి _కీ ( 6 ఇంటి ఇన్ జ్ఞీచ * ఇల్ -న్ - త్రి) (ప. వి. పుట్టిల్లు) (NI లీ రాపూరు 7.8,1688). 15, 16 శతాబ్దుల నుంచే కనిపిస్తున్న పడమట -ను (511 5.108.18,1408), తిరువీడు -లో (517 ర.586.15,15865) వంటి జౌప విభ క్రిక |పత్యయం చేరని రూపాలు ఆధునిక రూపాలు, రెండవ రకం నామ ప్రాతిపదికలు (బాప విభ క్తికాలు) మొదటి రకం నామ పాతిపదికలతో కలిసి పోతున్నాయనటానికి ఇది నిదర్శనం. 11వ శతాబ్ది. నుంచీ సంఖ్యా వాచకాల పైన -ఇ (0) టి చేరటం చూకాం (క్రీ 8,88; రాధాకృష్ణ ర్ 4.ర్లి). సంఖ్యా వాచకాలపైనే కాకుండా ఇతర [పాతిపదికలకు కూడా ఇది చేరటం ల్ వ శతాబ్ది నుంచి చూడవచ్చు (క్రీ క్.28). ఉదా. వేరిటి (ప. వి. వేరు) (511 5 874.11,1620). (8) బహువచన ప్రత్యయం -లు పైన -ఆ జౌప విభ_క్తికంగా చేరుతుంది. ఉదా. _బాహ్మల -కు (511 5.1860.18,1604). (1) మానవ వాచక బహువచనం -రు పైన -_౫ఇ చేరుతుంది. ఉదా. వారి కి (S17 5.874.17, 1620).
627. విభక్తులు: (1) (వభమాబిభ్ శ్రీ: [పథమావిభ కక్రికి [పత్యేక మైన (ప్రత్యయాలు లేవు. సాధారణంగా కర్ర పథమావిభ క్రిలో ఉంటుంది.
(వ) ద్భాతీయాబిల్ శ్రీ: _ను/-ని ద్వితీయావిభ క్రి ప్రత్యయం. -ని ఇకా రాంతాలవైన -ను ఇతర త చేరుతాయి. ద్వితీయావిభ క్రి కర్మార్థాన్ని వ్యక్తం చేస్తుంది. ఉదా. పాపాన్ని చెందుదురు (N12 కందుకూరు ఉ8./9, 1650-51), ఆ;పాణి వాచకాలకు ఈ పత్యయం నిత్యం కాదు. ఉదా. కవులు శిలాశాసనం (వ్రాసిరి (Si 10.769.22-_27,1681).
(క త్య్భాతీయాబిభ్ శ్లో చేత, చే -తో, వల్లి తృతీయావిభ క్రిలో 15, 16 శోతాబ్దులలో కనివిస్తున్నాయి (రంగనాథాబార్యులు రీ 5.68). [పస్తుతం =వల్తకు మాతమే శాసనాల్లో ఉదాహరణలు దొరుకుతున్నాయి. ఉదా..*,యీ
శాసన భాషా పరిణామం 198
కాసులవల్ల అయిన పదార్థం (SII i0.758.61,160). [పాచీన [ప్రయోగంగా =న్ కనిపి సుంది. ఉదా. కుతుబు పాదుషహ వొడయలుంగారి పంపున ..యర జర్జను సాధించి (511 10.756.8,1604 ). తో సవోర్థంలో కనిపిస్తుంది. ఉదా. వీండ్లతో పాటు (NI 2 కందుకూరు 48.92,1650), వగ, రాలతో కూడా (Ni బి కందుకూరు 48.65,1650). తో కు పాటు, కూడా చేరటం 17వ శతాబ్ది నుంచే శాసన భాషలో కనిపిస్తుది.
(4) చతుర్జీ బిభో్తో: _కు/-కి, క్త, -కొఅంకు, _ కొజక్రై చతుర్ధి విభ క్రిలో కనివిసాయి. ఇవి సం|పదానార్థాన్ని సూచిసాయి. ఉదా, ... అచ్చ౯ కులకు. ..ఇచ్చిన ధర్మశాసనం... (517 5.166.4,1624). .కు/-_కి అనేకార్థా అలో కనిపిస్తుంది. వచ్యర్థంలో: ...హుజూరుకు...మాల్ము చేసిరి (SII 10.759. 52,1668). గమ్యార్థంలో వ పేటకు తెచ్చే యందుకున్ను (S17 10.758.51, 16800). కాలార్థంలో : యెల్చప్పట్కిన్ని (SII 10.771.11,1692). దిగర్భంలో ; చేనికి దక్షిణానను (NI ౨ కందుకూరు 20.21,1640;. సంబందార్థంలో 1 ఆరబ్బు లకు మాతృ స్థానంబైన (Si 7.558.9,1856).
(ర) వంచతీ విభక్తి; -చేత(న్ఫు,-వల్ట(ను) నుండి, -నుంచి, =పట్టి పంచమీ విభ క్రిలో కనిపిస్తున్నాయి. _చేత(ను, -వల్ల(ను) (గవ్యార్థంలో రావటం గత శతా బ్దులలోనే చూచాం (§ 4.44; 5.82.). ఎవల్ది, _లోనల పెన నుండి చేరటం 15వ శతాబ్ది నుంచే చూడవచ్చు (క్రీ 5.80). -మీద పైన -నుండి చేరటం కూడా ఈ యుగంలో కనిపిస్తుంది. ఉదా. మోకు మీద నుండి (౫ 8 కందుకూరు 41.298, 1688). _నుంచి, -పట్టి మొదటి సారిగా 17 వ శతాబ్ది నుంచి కాసన భాషలో కనిపిసాయి. ఈ రండూ వరుసగా స్ధల వాచకాలకు, కాల వాచకాలకు చేరు తున్నాయి. ఉదా. 'జుచ్చూర నుంచ్చి. .. (520 6.227.6-7,1636), నలుభయి యేండ్రబట్టి.... (571 10.7565.8-9,:604).
(6) షష్టీ నిభ కిలో, (7) సప్తమీ విభ క్రిలో గత యుగానికి, ఈ యుగా నికీ చెప్పుకోదగ్గ భేదాలేంలేవు (§ 4 46). ఇంతకు ముందునుంచి కనిపిస్తున్న -కింద, మీద, -వద్ద(ను), -దనకా(ను) మొడలైన వాటితోపాటు -ముందట, -కిందట, -వరక్క మొదలై నవి భిన్న విభ క్ష్యర్థాలను సూచించేవిగా ఈ యుగంలో కనిపిస్తున్నాయి. ఊదా. ముఖమంటపం ముంద్దట (| 10.761.5, 1680),
గ్ర)
194 తెలుగు భాషా చరిత
సంవత్సరాల కిందట (Si 7.558.17,1856 ), శుక్రవారం వర్కు (SII 10.762.8,1669).
6.28. నర్వ్యనామాలు : నిర్దశాత్మక సర్వనామాలలో వాండు (NI 8 రావూరు 8.85,1688), ఆతడు (511 7.568 15,1858, ఆయన (S11 845.4, 1682), మహదేక వచనంలోను, వాండ్లు (N12 కందుకూరు 52.11, 1685), వీరు (SI 13.7647, 1680), వీండ్ల -(NI 2% కందుకూరు 48.81, 1650) మహన్మ హతీ బహువచనంలోను, ఇది (SII 7.845.7,1862), యివి (Si 7.845.7,1682) వరుసగా అహమదేక వచన, బహు వచనాల్లో కనివిస్తు న్నాయి. వాండుతో పోల్చినప్పుడు అతడు, ఆయన ఆధునిక భాషలోలాగా గౌర వార్థకొలై ఉంటాయి, ,వాండ్డు, వీండ్హు వంటి బహువచన రూపాలు ఎక్కు_వగా నెల్లూరు జిల్లాలోను, (పకాశం జిల్దాలో కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. వారు, వీరు వంటి [ప్రాచీన బహువచన రూపాలు గౌరవార్థకాలుగా పరిణమించగా, పైవి బహువచన రూపాలుగా స్థిరపడి ఉంటాయి. ఆధునిక బహువచన రూపాలైన వాళ్లు, వీష్ట లకు ఇవి! పూర్వ రూపాలు. ఆమె, ఈమె వంటి శ్రీ వాద కాలు ఈ యుగంలో కనివించక పోయినా 12 వ శతాబ్ది నుంచీ ఇవి శాసన భాషలో ఉన్నాయి (కందప్పచెట్టి (కీ 2.129). అవికి జాప విన్ర క్రికమైన ఆధునిక రూపం '*వాటిని' కూడా 1లివ శతాబ్దీనుంచే కనిపిస్తుంది (కందప్పచెట్టి § 2.181). యెవ్వండు (08 2 నెల్లూరు 11.14,1688), యెవరు (SII 10.768.18, 1670) వరుసగా ఏక వచన, బహు వచనాలలో మహద్యాచ క (పళ్నార్థక సర్వ నామాలుగా |పస్తుత శాసనాలలో క నిపిస్తున్నాయి.
మధ్యమ, ఉత్తమ పురుష సర్వ నామాలలో అచ్చుతో మొదలయ్యే ఈవు, ఈరు, ఏను, ఏము వంటి రూపాలు ఈ యుగంలో కూడా కనివించవు. మధ్యమ పురుష సక్వనామాలుగా నీవు (ఏ.వ.) (£1 58.10,1818), మీరు (బ.వ.) (57 10.769.12,1681); ఉత్తమ పురుష సర్వనామాలుగా నేను (ఏ,వ.) (S11 10.778.8,1697), మేము (ఐ.వ.) (S11 5.874.8,1020) కనిపిస్తున్నాయి. ఉతమ పురుష బహువచనంలో నేము (511 16.42.8,1508; 3522 10.774.8, 1697) తనే రూపం 16వ శతాబ్ది మొదటినుంచీ శాసనాల్లో కనిపిస్తుంది. మూల [దావిడంలో ఉభయార్థక బహువచ నంగా జామను పునర్నిర్మించటానికి గల
శాసన. భాషా పరిణామం 195
(పధానాధారాలలో ఇది ఒకటి (కృష్ణమూర్తి 1968). కాని “నేము? అనేది అస్మ దర్థకంగానే శాసనాల్లో కనిపిస్తుంది.
ఆత్క్మార్థక బహువచనంగా తాము (511 7.56571.0,1687) 16 వ శతాబ్ది నుంచీ కనిపిస్తుంది (§ ర్.41). అంతకు ముందు తారు అనేది మ్మాతమే కనిపి స్తుంది (పైఎ. తులనాత్మకంగా పరిశీలిస్తే *తామ్ అనేదే మొదటి రూపం. (పా క్రెలుగు కాలంలోనే మానవ వాచక బహువచన [పత్యయమైన ర్ అనేది =మ్ ఆనే దాని స్థానంలో మధ్యమ పురుష సర్వనామంలో (శనీమ్౫నీర్ మీరు) లాగా వచ్చి ఉంటుంది (కృష్ణమూర్తి 1968).
6.29 నంభ్యా వాచకాలు : [పధమా విభ కిలో “ఒకటి” అనే రూపం “ఒకండు' అనే రూపాన్ని తొలగించి గత యుగంలోనే పూర్తిగా స్థిరపడింది. {8 5్.88). “ఒక*కు బదులు “ఓ” విశేషణంగా 18వ శతాబ్ది నుంచే కనిపిస్తుంది (కందప్పచెట్టి ర 2.119). “ఏను” అనేది పూర్తిగా వ్యవహార (భష్టమై “ఐదు (N18 రాపూరు 49.14,1688) అనేది మామే కనిపిస్తుంది ( క్రీ4 48(4) ). ఏను విశేషణంగా మా[తమే కనిపిస్తుంది. ఉదా. ఏందుము (SII 10.769.16, 1691). సంధ్యక్షరం -హ తో కూడిన పదహారు ($11 16.2865 .15, 1558) వంటి ఆధునిక సంఖ్యా వాచక రూపాలు 16 వ శతాబ్ది నుంచీ కనిపిస్తున్నాయి- కూడిక సంఖ్యలలో పదిలో చివరి అచ్చు లోవించిన పద్మూడో (S11 16.880. 17,1647), పద్నాలుగు (511 16.172.58,1620) వంటి రూపాలు, సమీకరణం వర్ణ ఏర్పడ్డ పన్నెండు (ఈ పండెండు) (KI ర్లి.9,1812) వంటి రూపాలు ఈ యుగంలో మొదటి సారిగా కనిపిస్తున్నాయి. సమాసాలలో -పది లో -ద -ఫా య మార్పు ఫౌందిన రూపాలు ఇంతకుముందే భాషలో స్టిర పడ్డాయి (ర్ 4.48 (11) 6.). ఈ యుగంలో ఆలాంటి రూపాలు పూర్తిగా వ్యా వ్రలోకి వచ్చాయి. ఉదా. ఇరువె (SII 5.874.15,1620). తక్కిన సంఖ్యా వాచకాల విషయంలో గత యుగాలకు ఈ యుగానికి పెద్దగా భేదం ఏమీ లేదు.
పూరణార్థకంగా -ఓ (ష అవచఅవుచఅగ్సు అనేదే ఈ యుగంలో కని వీస్తుంది. ఉదా: నాల్లో (522 10.768.86,1600). గురు అనేది మహద్వాచక సంథ్యావాచక విశేషణ సూచకంగా = వురు స్థానాన్ని 12వ శతాబ్ది నాటికే ఆక్రమించింది ( శ్రీ 4.48 (15) ). -మంది అనేది 15 వ శతాబ్ది నుంచీ కనిపిస్తుంది.
196 తెలుగు భాషా చరిత్రా
ఉదా. నలుగురు (577 10.758. 16,1668), పదునెనిమిది మంది (27 8 ఒంగోలు 182,11,1448).
6.80. విశేషణాలు : విశేషణాల విషయంలో ఈ యుగంలో కొత్తగా చెప్పుకోదగ్గ విశేషాలేమి లేవు. _లాగు చేర్చిన ఆధునిక సంకీర్ణ విశేషణాలు యిచ్చే (లాగు N1 2 కందుకూరు 4ర8.42,1450), యిలాగు (511 10.751.14,1592), చూచేలాగు (2/2 2 కందుకూరు 49,86,1650) వంటివి 15వ శతాబ్ది నుంచీ. కనిపిస్తున్నాయి. బాగా (6 బాగుగా) (N72 కందుకూరు 45.50,1850) 17వ, శతాబ్దిలో మొదటి సారిగా కనిపిస్తుంది.
6.81. |కియలు :- [కియా |ప్రాతిపడికలు (1) సామాన్య (2) సంకీర్ణ (8) సమస - అని మూడు రకాలు. (1) పడు (NI2 కందుకూరు 41.24, 1688), చెప్పు (SII 5, 1208,84,1772) వంటివి సామాన్యాలు. (2) సామాన్య [కియా పాతిపదికలకు [కియా కారకాలు చేరి ఏర్పడేవి సంకీర్ణాలు, (1) దేశ్యాలు ౬ ఒనర్ చ్ -(51 6.227.16,1686), నడిప్ -ఇంచ్ ( S11 §.166,11,1624 y (2) ఆదానాలు: సృజించ్ (511 5.1208.26,1778). దేశ్యాలలో ఎచ్, -తంద్. సకర్మక, (పేరణార్థకాలయి ఉంటాయి. (8) సమస్త [కియా [పాతిపదికల్ని రెండు రకాలుగా విభజించవచ్చు (i) (ప్రధాన [క్రియలో నే సమాసం ఏర్పడేవి. (11) సామాన్య, సంకీర్ణ లేక సమస్త [కియా [పాతిపదికకు సహాయక [కియచేరి ఏర్పడేవి. (1) (ప్రధాన క్రియా సమాసంలో రెండవ అవయవం ఎప్పుడూ క్రియ అయి ఉంటుంది, మొదటిది నామంగాని, |క్రియగాని కావచ్చు. (2) క్రియ - క్రియ : పడ-_వేస్ (SII .79.14,1796), చని-పోవు (KI 61.8, 19వ శ), నడి పించక-పోవు (N78 రాపూరు 18.21,1622), తెలుపు-కొన్ (S11 10.777. 10,1740). కొన్ అనుబంధం పాబీన భాషలో కార్థకాలమీద చేరేది ($ 8.40, కాని ఈ యుగంలో ఆధునిక యుగంలోలాగా (కియా (పాతిపదికలమీద మ్మాతమే చేరుతుంది. -కొన్ అనుబంధంగా చేరటంవల్ల ఆక్మార్థక (క్రియ లేర్పడతాయి. =కొని సంకుచిత రూపంగా క 15వ శతాబ్ది నుంచి కనిపిస్తుంది (| రీ,ర్2). ఉదా. అనుభవించ్చుక (517 10.769,28,1691). ఈ యుగంలో -కుని అని ఆధునిక రూపం మొదటిసారిగా కనిపిస్తుంది. ఉదా. అనుభవించు -కుని (SI 10; 771,16,1692). (9) నామం కియ :; కాప్-ఆడు (N12 కందుకూరు 48.66,1650). (2) _ఊండు,. -కల, _-వలయు, -కఇచ్చ్ మొదలైన సహాయక
శాసన భాషా పరిణామం 197
కియలు చేరగా ఏర్పడేవి రెండవరకం సమస్త (కియలు. ఉదా. చేస్తు-వుండగా (SII 10.772 4,1696), కావలెను (NI8 రాపూరు 18.42-18, 1662).
6.82. సకర్మక (క్రియలు వ చూచ్ (517 86.79.18, 17/96), తీన్ (04 తి కందుకూరు 48.80,1650) మొదలైనవి సిద్ధ సకర్మకాలు. (2) ఆకర్మకాలకు =చ, _ఇంచు, పులు చేరి ఏర్పడేవి సాధ్య సకర్మకాలు. ఊదా. ఉంచు (ఆ. కి. ఉండు) (577 7.846. 1682), ఈడేర్చు (అ. [క్రి ఈడేరు) (౫77 8 కావలి 48,1715), జరుపు (అ. క్రి. జరుగు) (577 8,608.18, 1485), పండించ్ (అ. |క్రి. పండు) (N17 2 కందుకూరు 48.18,1650).
6.838. _(వేరణార్థకాలు : సకర్మకాలకు -ఇంచ్ చేరటంవల్ల (వీరణార్థకా 'లేర్పడతాయి. [పేరణ -ఇంచ్కు ముందు [కియా [పాతిపదికలతో కింది మార్పులు వస్తాయి. (i) (చ్) చ్ (వ్)వ్ గా మారుతుంది. ఉదా. కొలుచ్ :- కొలిపించ్ {SII 10.758.17, 1858) (ii) ఎన్ -యగా మారుతుంది. ఊదా. [వాన్ - [(వాముంచ్ (SII 7.790.8,1714), (iii) [త్యక్షర [కియా [పాతిపదిక లలోని రెండవ అక్షరంలోని ఉ ఇ గా మారుతుంది. నడుపు : నడిపించ్ (S17 10.759. 31,1663).
6.834. కియా (పాతిపదితలలో మార్పులు : కాలవాచి (పత్యయాలకు ముందు [కియా (పాతిపదికలలో కింది మార్పులు కనిపిస్తున్నాయి. (1) అకారాది (పత్యయాలకు ముందు; పాతిపదిక చివరి స _-యగా మారుతుంది, ఉదా. చేయ-వలదు చ చేస్_అ-వలదు ) (SII 5.1208.86, 1770 ). ఇంతకు ముందు ఈ సూతం భిన్నంగా ఉండేది. తాలవ్యాచ్చులకు ముందు -య -స కావటమే ఆ సూతం (క్రీ 8.48 (1); 4 51 (గగ). ఉదా. చేయ ;- చేసి, చేసెను మొద లై నవి. తరువాత సకారాంత సపదాంళాలు ఇతర పరిసరాల్లోకి కూడా వ్యాపిం చాయి. ఉదా. తకు ముందు: చేస్తూ (పా. చేయు చు), ఆత్మార్థక సహా నుక ్నకియ -కొ ను. ముందు : చేసుకొను (పా. చేసికొని), చేసు-కోండు (పా. చేయు- వాండు) మొదలై నవి. ఇవి యకారాంత ధాతువులు సకారాంతాలుగా పునర్నిర్మితా అయ్యా యనటానికి నిదర్శనం. చేసు_వాండు వంటి రూపాలు 12వ శతాబ్ది నాటికే కని పిస్తున్నాయి. (కందప్పచెట్టి ర్ 8.10, § 5.460). ఈ పునర్నిర్మాణం అప్పటికే పారంభమై ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. (2) -చ్, -చ్చ్, =ంద్ లు తకారంతో మొదలయ్యే (పత్యయాలకు ముందు సగా మారుతాయి.
198 తెలుగు భాషా చరిత
ఊదా, నడుస్తూ (చనడుచ్-తూ) (N78 ఒంగోలు 102.15,1762). (8) ఆ-తో మొదలయ్యే (ప్రత్యయాలకు ముందూ, విద్య ర్థక ప్రత్యయం ఉ- ( అథీ)కు ముందు ఇంచ్ లోని _చ్ ప్ కావటం [ప్రాచీన భాషారూపాలలో కనిపిస్తున్నా, ఆధునిక భాషలోలాగా ఈ మార్పులేని రూపాలే ఎక్కువగా ఈ కాలంలో కనిపి స్తున్నాయి. అంటే ఇంచ్, _ఐంప్ అనే సపదాంకాలలో ఎఇంచ్ అనే సపదాంశమే. అన్ని పరిసరాల్లోకి వ్యాపించటం 18వ శతాబ్ది నుంచీ (పాఠంభమై (క దప్ప బెట్టి. క్ 8.12; § 5.48.) ఈ యుగంలో పూర్తిగా స్థిరపడింది. ఉదా, చేయించ్ -అక (SII 10.765.89,1678), కట్టించు-ము (KI 48.6,1618). (4) త్యత్షర ధాతువుల్లోని రెండవ ఆక్షరంలోని ఊఉ తాలవ్యాచ్చుకు ముందు ఇగాను. అకు, ముందు ఆ గాను మారుతుంది. ఉదా. చదువు : చదివి (SII 5.1208.84,1772), కొలుచు: కొలవగాను (S12 10.748.7,1577). (5) కాలవాచి పత్యయంలోని తకారం [పాతిపదికాంత న కారంపైన ట గా మారుతుంది, 18వ శతాబ్ది నాటికే. ఇలాంటి రూపాలున్న ఆధారాలున్నా ( కేతన : 26 ) శాసనాల్లో ఇలాంటి రూపాలు మొదటి సారిగా కనిపిస్తున్నాయి. ఉదా. వింటిమి (విన్ -తి-మి) (S11 6.50.15,18 వ శ, వుంటిమి (+ఉన్ (/ఉండు)+-తి -t మి) (వ[10. 772.19,1691).
6.85. నమాపక క్రియలు: సమాపక క్రియలు రెండు రకాలు. (1) సామాన్య (నయple), (2) అనేక పదనిర్మాణం కలవి (Peripbrastic)- Cl) సామాన్య సమాపక (క్రియలు [కియా [పాతిపదిక + కాలవాచి [ప్రత్యయం + పురువ వచన (ప్రత్యయం నిర్మాణంలో ఉంటాయి, (పావీన భాషలోని భూతకాల, తద్ధర్మార్థక , వ్యతి రేకార్థక [కియలు, ఆధునిక భాషలోని భ విష్యదర్థక క్రియలు సామాన్య సమాపక (క్రియలు. ఉదా. చేసిరి (N7 2 కందుకూరు 41.80,1698), పోదురు (SII 5.120.8,1640), చేస్తారు (00 2 కందుకూరు 48.82,1650). (2) |క్రియాజన్య విశేషణాలకు సార్యనామిక (ప్రత్యయాన్ని గాని, వురుష |పత్య, యాన్ని గాని చేర్చటంవల్ద ఆనేక పద నిర్మాణంకల సమాపక |కియ లేర్పడతాయి. (ప్రాచీన, ఆధునిక భాషలలోని వర్తమాన కాల్మ|కియలు, [పాచీన భాషలో భవిష (త్కయలు, భూతకాల వ్యతి రేకార్థక [క్రియలు ఈ కోవలోనిక వస్తాయి. ఉదా. చేసు న్నారు (S51 10.759 22,1668), సేయలేదు (SI 10.758 48,1600).
శాసన భాషా పరిణామం 199
6.86. భూతకొలం : -ఎ-, -ఇ-, -ఇతీ-, -తి- [పాదీన భాషలో భూత కాల ప్రత్యయాలు. ఉదా. సాగించెను (517 10.780.7,17 వ శ.,), చేసిరి (NI 2 కందుకూరు 41.80,1688). వెలసి తివి (SII 10.780.24,17 3 శ, చేస్తిమి (517 5.166.౪,1624), చేస్తిమి వంటివి ఈ నాటికీ కొన్ని మాండలికా లలో, ముఖ్యంగా తెలంగాణాలో వ్యవహారంలో ఉన్నాయి.
-ఇనా. /=ఇన-/-ఇన్- ఈ యుగంలో భూతకాల (పత్యయాలు : ఉదా, వచ్చినావు (511 6.79.14, 1796), నడచినవో (౫/8 రాపూరు 8.11,1688), అయింది (STI 5.1175.11,1419). (పొతిపదిక చివరి ఎన్ పెన ఇనా/ఇన్ లోని ఇ లోపిస్తుంది. వుంన్నాము (చూ. వెంకటరావు 1960.549. విజయరంగ చొక్కానాధుని శాసనం. 1708:82'. ఈ రూపం వర్తమాన కాలార్థంలో కూడా కనిపిస్తుంది. దారి తకంగా పె రూపొలు వేయించిన వాడను, వచ్చినవాడు మొద లైన [కియాజన్య విశేషశాలనుంచి వకారం లోపంవల్ల ఏర్పడ్డాయి. ఆధునిక రూపా లైన వచ్చాడు, వచ్చిండు, వచ్చాము మొదలైనవి వై రూపాలనుంచి ఏర్పడ్డవే.
6.37. వర్తమాన కొలం : సమకాలీన భాషలో _తు- వర్తమాన కాల (ప్రత్యయం. ఉదా, చేస్తున్నారు (SI 10.75 9.22,166£). చున్ = [ప్రాచీన భాషకు సంజంధించిన వర్తమానకాల (ప్రత్యయం.
6.38. భవిష్యతొ్యాలం౦ : చేయగలవాడు మొదలైన [కియాజన్య విశేష ణాల నుంచి వకార లోపంవల్ల ఏర్పడ్డ చేయగలడు వంటి రూపాలు పాచీన భాషలోలాగా భవిష్య దర్ధకాలుగా కాకుండా ఆధునిక భాషలో లాగా సామర్థ్యార్థ ద్యోతకాలుగా కనిపిసున్నాయి. -తా- పత్యయంతో కూడిన తద్ధర్మ భవిష్య [దూపాలు చేసారు (NI 8 కందుకూరు 48.82,1650) వంటివి భవిష్యదర్థంలో వాడుకలో ఉన్నాయి.
6.89. తద్దర్మార్థకాలు : [పాచీన భాషలో =౮-=, -దు=, -తు-, సమ కాలీన భాషలో _తా- తద్దర్మార్థక (పత్యయాలు. ఈ ,క్రియలన్నీ శాసనాల్లో భవి ష్యత్తునే సూచిస్తున్నాయి. ఉదా. దెంగు (ఎ ను (Ni 2 నెల్లూరు 4.10, 1688), 'సేయు-దుంరు. (1/2 8 పొదిలి 18 24,1642), చేస్తారు (0 2 కందుకూరు 48.82,1650).
200 తెలుగు భాషా చరిత
6.40. విధ్యాద్యర్థకాలు = తద్ధర్మార్థక విశేషణాలకు ఆడి చేరగా |పాచీన నిశ్చయార్థకా లేర్పడుతున్నాయి, ఉదా. వుండునది (N18 ఒంగోలు 102,28, 1762). శప. ఇది (ఇవడి-ది) చేరటంవల్ణ ఏర్పడే ఆధునిక రూపాలు ఈ కాలంలో విరళంగా కనిపిసాయి. ఉదా, వుండేది (SII 10.769.22,1691). గుంటూరు, కృష్ణా జిల్దాలలో ఏ ఒరు బదులుగా -ఇ.- కూడా కనిపిస్తుంది. ఉదా. ఆనుభ వించిది (SII 5.1221.12,1809). వుండు వారు (NI 2 కందుకూరు 41.44, 1688) వంటి |పాచీన నిశ్నయార్థకాలు కూడా సమకాలీన శాసనాల్లో కనిపిస్తు న్నాయి. అన్నంతాలకు వలయు, వలెను చేరటంవల్ల ఏర్పడే నిశ్చయార్థ కాలు కూడా విరివిగా ఈ కాలపు శాననాల్టో కనిపిస్తాయి. ఊదా కావలెను (NI 8 రాపూరు 18. 18,1622). విధ్యర్థకాలలో కట్టించ్చుము (£7 48.6,1618) వంటి ఏకవచన రూపాలే ఈ కాలపు కాసనాల్డో దొరికాయి. బహువచనంలో అండి సేయండి (N11 ఆత్మకూరు 80,.81,1462) వంటి రూపం 15వ శతాబ్దికి సంబంధించిన శాసనంలో కనిపిస్తుంది.
6.41. ఆశీరర్ణకం ; -గాత చేరిన పాచీన ఆశీరర్థ కరూపం ఈ కాలంలో కనిపిస్తుంది. ఉదా. ఈడేర్చుకో గాత (NI లి రాపూరు 60.88,1612).
6.42: వ్యతిరేకార్గకాలు : -అ= 2, వ్యతిరేకార్థక (పత్యయాలు. దీర్భ ంప్రెన -భీ_, ఇతర్మత -అ- చేరుతుంది. ఉదా. లే -థీ- దు (SI 10.769. 88, 1668), కొ ఒధథీ_ వు (SII 10.768.18,1658).
అన్నంతంపైన లేదు చేరటంవల్ల ఏర్పడే సేయ-లేదు (517 10.758.48, 1600) వంటి భూతకాల వ్యతిరేకార్థ క క్రియలు, మొదటిసారిగా ఈ యుగ [పారంభంలో కనిపిస్తాయి.
సేయ-వలదు (511 6.1208.86,1778 ) వంటి వ్యతిరేక నిశ్చ యార్ధక రూపాలు (ప్రాచీన రూపాలుగా ఈ కాలపు శాసనాల్లో కూడా కనిపిస్తున్నాయి.
6.48. అనమాపక (క్రియలు : (1) క్వార్గకం ఇ. చూచి (511 6.79. 18,1796) (2) శ తర్థకం లు (పా. రూ.) -తు ఉదా: యేలుచు (Si 10.706,1678), చేస్తూ ( K168. 11,1812). తా/త కూడా ఈ కాలంలో విరళంగా కనిపిస్తుంది. ఉదా: యిస్తా (SII 10.770.15,1699). ఈ
శాసన భాషా పరిణామం 201
రూపాలు 16వ శతాబ్ది మొదటి నుంచీ కనిపిస్తున్నాయి. ఊదా: నడసా (SII 16 49.7.1518) (8) జేదర్థకం:- ఇనా (ను) ప్రాచీన [పత్యయం.-ఇతే/తే సమకాలీన (ప్రత్యయాలు. ఉదా; తీసివేసినాను (N18 రాపూర్ 8. 8, 1688), చేస్తేను (571 10.761 22,1592). (4) ఆప్యర్థకం:-ఇన్నీ _ఆప్యర్థకంగా “కనిపిసుంది. ఊదా: అయ్యిన్నె (SII 10.759 24.1668). (5) తుమర్భక ౦: -అ (ను) తుమర్థకం. ఉదా: సాయను (SII 10.759 24,1668). (6) ఆనంత -ర్యార్ధకం: _కొా (ను ఆనంతర్యార్థకం. ఉదా: తెలుపుకోగా (SII 10.758.14, 1658). (7)వ్యతిరే ? క్యార్థకం;- అక. ఉదాః సాగక (511 10.755 89,1604). .-ఆరుండా చేరటంవల్ల ఏర్పడే ఆధునిక వ్యతి రేక క్తార్ధకాలు 1ర్వ శతాబ్ది నుంచీ కనిపిసున్నాయి. ఉదా: చెడకుండాను (NII కందుకూరు 16.40.1480).
6.44. కియాజన్య విశేషణాలు : [1) భూతకాల విశేషణం :-ఇన చేరి ఏర్పడుతుంది. ఊదా: నిలిచిన (511 5.874.17,1020). (2) వర్తమాన కాల వికేషణం:- చేయుచున్న (NI 2 కందుకూరు 7714-15, 1528) (8) తద్ధర్మా శర్థక విశేషణాలు: -ఎడి, -ఎడు. _ ప్రాచీన తద్ధర్మార్థక విశేషణ (ప్రత్యయాలు, --ఏ (ఇ -ఎడు/-ఎడి, ఏటి (ఇ వట్టి 6 ఏ + అట్టి ఆధునిక (ప్రత్యయాలు. ఊదా: పట్టించు కానియెడు (511 10,758.29 1600), సాగే (౧1 10.771.11, 1692), చెల్రైేటి (57 4:802 20,1509). (4) వ్యతి రేకార్థక విశేషణం: అని. కానరాని (512 10:759.85,1668 ).
6.45. సముచ్చయాద్యర్హకాలు : (1) సముచ్చయార్థకం:- ను/ని .సముచ్చయార్థకంలోని నకారం ద్యిరు క్రం కావటం కనిపిస్తుంది. ఊదా: చేనున్ను (571 10.756.9,1619). సముచ్చయార్థకానికి ముండు పదాంతంలోని అచ్చు దీర్చ కావడం కూడా ఇంతకు ముందు కాలం నుంచీ కనిపిస్తుంది. ఉదా: కోటాను (SII 7.568.5577). ఆధునిక భాషలో లాగా పదంచివరి అచ్చు దీర్చ ంకావటం వల్ల సముచ్చయార్థం వ్యక్తం కావటం ఇంతకు ముందు కాసనాల్లోనే కనిపిస్తుంది. ఉదా. కొదవా ఏ1! 8.586.6,1585), ప్రాచీన [పయోగంగా-యు (న్) కూడా సముచ్చయార్థకంగా ఈ కాలంలో కనిపిస్తుంది. ఉదా; గురువులయుం (ల్ 2 నెల్లూరు 46.47 1698). (2) ఏవార్థకం:-ఆ పాదీన (పయోగాల్లోను,- ప సమకాలీన భాషలోను ఏవార్థకాలుగా కనిపిస్తున్నాయి. ఉదా. సముఖమంద్ద {NI 2 కందుకూరు 41.17.8,1688), వీండ్రే (NI2 కందుకూరు 48.86,1650).
202 తెలుగు భాషా చరిత
(8) (పక్నార్థకం:- ఆ (ప్రశ్నార్థకం: ఉదా. వచ్చినావా? (511 6.79.14,1796). ఛి థి
(4) పోలిక; పోలిక చెప్పటానికి ఆధునిక భాషలోలాగా = లాగు(ను) ఉపయో
గించటం కనిపిస్తుంది. ఊదా. యిచ్చేలాగునున్ను (N12 కందుకూరు 48.42,1650).
6.46. వాక్యనిర్మాణం : వాక్యనిర్మాణ పద్ధతుల్లో గతయుగాలకూ, ఈ యుగానికి, ఆధునిక యుగానికి చెప్పుకోదగ్గ భేదా లేమీ లేవు. పైగా శాసనాలు పరిమిత ప్రయోజనం, పరిమిత (పయోగాలు కలిగినవి కాబట్టి సమకాలీన భాషలోని వాక్యనిర్మా ణాన్ని సమ్మ గంగా వి క్రేషించటానికి అవకాశం లేదు. ఆయినా లభించిన. ఆధారలపైననే కొన్ని (పత్యేకవిషయాలను పేర్కొనవచ్చు. [కియాసమాపక వాక్యాలు, నామ సమాపక వాక్యాలు రెండూ ఈ కాలపు శాసన భాషలో కనిపిస్తున్నా (కియాసమాపక వాక్యాల |పయోగమే ఎక్కువ, వాక్యంలో పదబంధాల విన్యాస క్రమంలోకూడా మార్పులు లేవు. [ప్రాబీన శాసనాల్లో సంస్కృత ప్రభావంవల్ల, కావ్యభాషలో (ప్రవేశించిన య త్తదర్ధక వాక్య[పయోగాలు నాలుగు మాతమే కనివిస్తుండగా ($ 8.78) ఈ కాలంలో సుమారుగా శాప (1907602090 వాక్యా లన్నీ య త్తదర్థక వాక్యాలుగా కనిపిసాయి. క ర్మణ్యర్థక వాక్యాలు ఈ యుగంలో అసలు కనిపించవు. వ్యావహారిక భాషకు దగ్గరగా ఉండే శాసన భాషలో కర్మ ణ్యర్థక వాక్యాలు కనిపించక పోవటంవల్రి ఈ వాక్యనిర్మాణం తెలుగుకు సహజం కాదసీ సంస్కృత భాషా | పభావంవల్ల మాతమే కావ్యభాషలో [పవేశించిందని చెప్పవచ్చు. ,పౌబీన శాసనాల్లో మూడు సారు మాతమే ఈ పయోగాలు కని పిస్తాయి | క్రీ 9 74).
శాసన భాషలోని వాక్యాలను (పధానంగా సామాన్య వాక్యాలనీ, సంశ్చిష్ట. వాక్యాలనీ, సంయుక్త వాక్యాలనీ మూడుగా విభజించవచ్చు.
6.47. సామాన్య వాక్యాలు : సామాన్య వాక్యాలు నామ సమాపకాలనీ, [క్రియాసమాపకాలనీ రెండు రకాలు.
నామసమాపక వాక్యాలు : ఆఖ్యాతంలో నామం ఉంటే నామ సమాపక వాక్యం అవుతుంది. నామ సమాపక వాక్యాలుగా సామాన్య వాక్యాలు ఈ యుగంలో తక్కువగా కనిపిస్తున్నా, శాసన భాషలో మొదటినుంచీ ఇలాంటి [పయోగాలు ఎక్కువగానే కనిపిస్తాయి. ఊదా. దామయ్య ముత్తతాత (511 10,782.69-70, 1500, వారు దోషులు (NI లి కందుకూరు 85.20, 1516). ఆఖథ్యాత నామం: మధ్యమ, ఊత్తమపురుష [పత్యయాలనుకూడా స్వీకరిస్తుంది. ఉదా. నీవు దోషా-
శాసన భాషా" పరిణామం 209
కరుండవు (SII 6.79.18.1796). ఆక్యాతనామం సంబంధ బోధక నామంకూడా' కావచ్చు. ఉదా, ... ఆ పొలము తాండికొండది... (SII 10.759.28, 1668). ఆగు ధాతువు వ్యతిరేకార్థక రూపాన్ని చేర్చటంవల్ల పైన చెప్పిన వాక్యాల్హాంటి సమీ కరణీయ వాక్యాలు వ్యతిరేకార్గక వాక్యాలవుతాయి. ఉదా. +... (ఆది)...పరిమి పొలము కాదు (511 10.159.21,16683).
[కియాసమాపక వాక్యాలు : ఆఖ్యాతంలో సమాపక [కియ ఉంటే [కియా సమాపక వాక్యం అవుతుంది. ఇవి అకర్మక వాక్యాల, సకర్మక వాక్యాలని. (పధానంగా రెండు రకాలు. అకర్మకి వాక్యాలలో కర్మ ఉండదు. సకర్మక వాక్యా లలో ఉంటుంది. ఉదా. వర్తకులు *..*..- ఉండిరి ( SII 10.70.90, 1691 ), కవులు శిలాశాసనం (వాసిరి (ఏ1! 10.709.22.27,1697).
క్రియా సమాపక వాక్యాలలో నే విధ్యాద్యర్థక వాక్యాలుంటాయి. విధి: విధి వాక్యాలలో ధాతువుకు వకవచన.లో-ము, బవావచనంలో-అండి చేరుతుంది. కర్త ఎప్పుడూ మధ్యమ పురుషలో ఉంటుంది. ఉదా. =... సంధ్యాదీపానకు ముట్టిం పుము (NI! 2 కావలి 20.4-6, 789-90). బహువచన రూపాలు ఇంతకు ముందు కాలంలోని శాసనాల్లో ఒకసారి మ్మాతమే కనిపించింది. ఊదా, ... ఆది పాలించి పుణ్యం లానను సేయండి (NI 1 ఆత్మకూరు £0-81,° 462). [పశ్న:,పశ్న వాక్యం 'ఒకటి మ్మాతమే ఈ కాలంలో కనివిపిస్తుంద. ఉదా. *.. చం|దుడితో +++... వివాదకు వచ్చినావా? (SII 6.79.:8-14 1796). (పశ్నార్థక పదాలైన ఎవడ, ఎవరు మొదలైన వాటితో (పత్యేకంగా పక్నార్థక సామాన్య వాక్యాలు, శాసనాల్లో కనిపించక పోయినా య త్తదర్థక వాక్యాలను ఇలాంటి వాక్యాలు ఉన్నా యనటానికి గ దర్శనంగా (గ్రహించవచ్చు. వ్యతిరేక: ఉండు [ఉన్ ధాతువు వ్యతిరేక రూపమెన లేదు చేర్చటంవల్ల వ్యతిరేక వాక్యా లేర్పడుతున్నాయి. ఉదా. యిక్కడ సుంకం. .-లేదు (SII 10.758.59,160)). భూతకాల వ్యతిరేక [కియతో ఆంత మయ్యే వ్యతిరేక వాక్యం. బలిమి సేయలేదు (511 10:768.48,1600). నిషేధం: నిషేధార్థక [కియలతో అంతమయ్యే వాక్యాలు నిషేధ వాక్యాలు. ఉదా. నను నిందృ సేయవలదు (511 5.1208.86. 1778).
6.48. నంశ్లిష్ట వాక్యాలు : ఆసమాపక కియతో ఆంతం అయ్యే ఒకటి గాని, కొన్నిగాని ఉపవాక్యాలతో కూడిన సామాన్య వాక్యాలు సంగిష్టవాక్యాలు, య త్రదర్థక వాక్యాల్లో, అను కృతివాక్యాల్లో మాతం ఉఊపవాక్యంలో కూడా నమాపక.
వ04 తెలుగు భాషా చరిత
[కీయ ఉండవచ్చు. ఆసమాపక క్రియతో అంతం అయ్యే ఉపవాక్యాలన్నీ సామాన్య వాక్యాల పరివ ర్తిత రూపాలే.
క్రాంర్ధకం : ఉపవాళ్యం చివర ఉండే క్వార్ధక (క్రియ, [ప్రధాన వాక్యంలోనీ (కియా వ్యాపారానికి ముందు జరిగే వ్యాపారాన్ని సూచిస్తుంది. (ప్రధాన వాక్యం లోను, ఉపవాక్యంలోను సాధారణంగా క _ర్రఒక టేఅయి ఉంటుంది. ఉదా. +. సాహెబులగారు నుయి గట్టించి (పతిష్టిచేసె (SII 10.760.8-10,1668). క్యార్థక [కియలు హేత్యర్థకాలుగా కూడా కనిపిసాయి, ఉదా. 4.4.4, అన్నా రెడ్డి మోకు మీద నుండి సభామధ్యమందు పడి మృతిబొంద్దె (NI 2 కందుకూరు 41.28.25, 1688). కాార్ధక క్రియ రీత్యర్థకంగా కూడా కనిపిస్తుంది. ఉవా. *** యి ధర్మ మాచరించి *.. దనరు (SII 10.772.22,1 606). వ్యతి రేక క్రార్ధకం కూడా హేత్యర్థకం అవుతుంది. ఉదా --. మరహంమతు చేయించక అచ్చెద్ద చేసినాడు SII 10.765.88-40,1678).
శ తర్థకం : ఉపవాక్యంలో శ తర్థంలో ఉండే |కియ |పధాన [క్రియతో పాటు జరిగే వ్యాపారాన్ని సూచిస్తుంది. ఉదా. *..... భక్షిస్తాను యమపురికి యెంగును (NI 2 కావలి 50.16, 1686).
చేదర్థకం : |పధాన వాక్యంలో కీయ టోచించే వ్యాపారం ఉపవాక్యంలోని వ్యాపారంమీద ఆధారపడి ఉన్నప్పుడు ఇలాంటి వాక్య 'ర్కాణం జరుగుతుంది. ఊదా: ఇందుకు తురుకలు తప్పితే పంది మాంసానకు ఆసించ్చిన పాపాన బోదురు (SII 10.769 22_24,1691)... -ఇతే/తే తో పాటుగా-ఆ కూడా చేదర్భాన్ని ఇస్తుంది. ఉదా. ఆది తప్పి నడిపించ్చిరా వాండ్త మానం మ లమాదిగెలకు ఇచ్చిన వాండ్రే (N1 2 నెలూరు 115 8-10,1685).
ఆప్యర్థకం : ఈ వా: [లలో రెండు వ్యాపారాలకు వైరుధ్యం ఉంటుంది. ఉదా. ఆ పొలము తాండి కొండ్డది అయ్యిన్ని...ఆపరిమివారు తాండి కొండ పొలము గరకనా చేసేదియేమి? (51 10.7569.28_25,1668).
6.49. నంబంధబోధక వాక్యాలు : =: యిందుకు యవ్వరు ఆకేపణ సేతురో వారు (్రీవైష్టవ ధర్మంలో వారుగారు (NI 8 పోదిలి 1.289-25, 1642) వంటే సంస్కృత భాషా (ప్రభావంవల్ల కావ్యభావలో (పవేశించిన సంబంధ బోధక యతత్తదార్థక వాక్యాలు (ప్రధానంగా శాసనాల్డోని శాపయుక్ర (iMprecetory) చాక్యాల్లో మాతమే కనిపిసాయి. నామపదాలకు విశేషణాలుగా వర్తించే వాక్యా
శాసన భాషా పరిణామం : £2065
ల్ఫొని (క్రియ నామపదానికి విశేషణంగా మారటంవల్ద ఏర్పడ [కియాజన్య విశేష ణాలతో తెలుగులో సంబంధ బోధక వాక్యాలేర్పడతాయి. ఉదా: యీ (పతిష్ట చేసినవారు గౌతమ గోతృలు (NI కీ ఒంగోలు 18.17-2 1778).
6.50. నామ్నీకరణాలు : ఒక వాక్యం కొన్ని మార్పులు చెందటంవల్ల మరొక వాక్యంలో క ర్హృస్థానాన్ని వహించటాన్నే నామ్నీకరణం అంటారు. :
సంబంధార్థక నామ్నీకరణం : వాక్యంలోని సమాపక [కియ నామపదానికి విశేషణంగా మారటమే సంబంధార్థక నామ్నీకరణం. ఉదా. పాపయ చెక్కిన శాసనం (కా పాపయ కాసనం చెక్కిన్నాడు) (511 5.1262 21,1878). సంబంధ బోధక వాక్యాలలో క ర్హృస్థానం వహించే డ్రయాజన్య విశేషణాలు ఇలాంటివే ($ 6.49).
ఆటం:- ఆటం చేరటంవల్ల కొన్ని వాక్యాలు వ్యాపార బోధక నామాలుగా మారుతున్నాయి. ఉదా. ఈ శిలాశాసనం చెక్కించడం N72 కందుకూరు. 48.45, 1650). అది; అది చేర్చడంవల్ర కూడా కొన్ని వాక్యాలు నామ్నీ కృతా లవుతున్నాయి. ఉదా. *...... ఆపరిమివారు తాండి కొండ పొలము గరకసా: చేసేది యేమిపని (SII 10.759.25-27, 1668).
6.51. అనుకృతి ; |పత్యక్ష, పరోక్ష భేదాలతో అనుకృతి వాక్యాలు, ఈ కాలపు శాసనాల్లో చాలా ఆరుదు ,.. నీవు ... కీ ర్రిచందుడితో +... వివాదకు వచ్చినావా? ఆని కోపంచేసి .౨. (SI 6.18-14,1798) అని (పశ్నవాక్యాన్ని చేర్చుకున్న అనుకృతి వాక్యం ఒకటి కనిపిస్తుంది. ఈ కింది వాక్యంలో “అని” విషయార్థ టోధకం. ఊళవారు ఆపరిమివారు లేనీ గరకసా చేస్తున్నారని మాల్ము చేసిరి (SII 10.759.19-22,1668).
6.52. నంయు క్ర వొకాలు : సమ్మపాధాన్యం గల రెండు గానీ, అంతకంటె ఎక్కువగానీ సామాన్య వాక్యాల కలయికవర్ణ ఏర్పడే సంయుక్త వాక్యాలు +++. మల్లరుసున్ను ....., (శ్రీపతిన్ని యీ శాసనం (వాసిరి (SII 8.495.5,1516) వంటివి ఇంతకు ముందు కాలంలోని కాసనాల్లో దొరుకుతున్నా ఈ కాలపు శాసనాల్లో వాటికి ఉదాహరణలు కనిపించడం లేదు, పై వాక్యంలో సముచ్చయార్థకం-న్ను/-న్ని రెండు వాక్యాలను సంయోజనం చేయటాన్ని, రెండు వాక్యాల్డోను సమాన వ్యాపారాన్ని సూచించే [కియలలో ఒకటి లోవించటాన్ని చూడవచ్చు.
వక రణం 7
కావ్యభాషా పరికాముం (6. * 1000-1599)
—కోరాఢడమహవోదోవోళా (స్త్రీ
పూర్వరంగం
7.0. నన్నయ ఆంధమహా భారత రచనకు ఉప[కమించేసరికి తెలుగులో కావ్య శ లి అన్నది అప్పటికప్పుడే న ఊంది. పాజ్బన్నయ యుగంలోని కొన్ని తెలుగు శాసనాలు పరిశీలించి చూస్తే ఈ విషయం స్పష్ట మౌతుంది.
వచనరూపంలో తెలుగుభాష మనకు శాసనాల్లో ఆరోళతాబ్దం చివరి ప్రాంతం నుంచి లభిస్తున్నది. ఆరు, ఎనిమిది శతాబ్దాల నాటి శొసనాలు, రేనాటిచోళులు, “తూర్పు పళ్చిమ చాళుక్యులు, చాణరాజులు వేయించినవి _ అన్నీ గద్యలోనే ఉన్నాయి. “తొమ్మిదో శతాబ్దంనుంచి గద్యశాసనాలతోపాటు పద్యశాసనాలుకూడా లభిస్తు న్నాయి. పద్యశాసనాల్లో ఎక్కువభాగం తూర్పు చాళుక్యరాజులకు చెందినవి. ఇంతవరకు కనబడిన వాటిలో మొట్టమొదటి పద్యశాసనం గుణగ విజయాదిత్యుని సేనాపతి పండరంగని అద్దంకి '(గుంటూరుజిల్డా) శాసనం (EI 18,2715). తెలుగు మహాభారతం లాగానే ఇదికూడ గద్యపదో్యభయమైన చంపువులోఉంది : , తరువోజ ఛందస్సులో ఒక పద్యం, తరువాత నాలుగు పంక్తుల గద్య. పద్య భాగంలో పండరంగని పరా|క్రమో పేతాలై న విజయాలూ, గద్యభాగంలో పరమ 'మాహేశ్వరుడై న అతడు ఆదిత్యభ టారనికి చేసిన దానాలూ తెలుపుతుంది. ఇతర పద్యశాసనొలు అక్కర, సీసం మొ.న దేశీయ చృందస్సుల్లో రచించబడి ఉన్నాయి, పద్యశాసనాల్లొని | భాష ఆంతా చక్కని కొవ్యశై లిలో ఉంది. యుద్ధమల్టుని బెజవాడ శాసనం (Er 15, 150-9).
కావ్యభాషా పరిణామం వ0"
99 గ్య
స్వస్తి ప యు స వత్సల సత్యత్రిణేత: విస్తర శ్రీయద్ధమల్లు జ నవద్య విఖ్యాత క్రీర్తి। పస్తుత ret దిభువనాభరణుబ్లు సకల వస్తుసమేతుణ్లు రాజసలి_ భూవల్దభుణిత్తికాన్ ,.
ఈ తత్సమ బహుళమైన భాష పద్యళాసనాల్లోనే కాదు, గద్యకాసనాల్లోనూ కనబడుతుంది. తొమ్మిదో శతాబ్దంనాటి విజయాదిత్యుని ధర్మవరం (నెల్లూరుజిల్లా) శాసన (భారతి 5, 618-20) భాష ఎంత సరళగంభీరమైన శైలిలో ఉన్నదో చదివి చూడండి. ఏవో కొన్ని ఆకాలానికి విహితమైన ధ్వనులు రూపాలు మాతం మనకిప్పుడు విలక్షణంగా తోచవచ్చు. కానీ ఇది మొత్తంమీద భారత శై లికి సన్నిహితంగా ఉంది.
“విజయాదిత్య పాదపద్మ [భమరాయిమాన శ్రీమత్ కడెయ రాజు దనకెని ఈశ్వరు నకుం గాత్తి౯ కేయుండుంబోలె చౌషష్టీకల విసార దుణ్ణయ్న అయ్యపయ్యయు సకలశాస్తాద్ధకా పారగులయ్న పెదపబ్ధరంగులు అయమపెగ్గ కడలుంగరనమ్మున పణ్గరంగును ఈధమ్మకా నివ్యక౯ాహనో ద్యోగమ్మువకు బృవాస్పతి సమానులయ్న పెగకాడ కడెయగారి కొడుకు ఇజెయరాజు సమర్థుఖని ఆత్మాన్మతంబునం ఐన్చిన [వసాదంబని సమస్త రాజ్యభిర నిరూపిత మహామం తాధిపతి మహేశ్వర వక్షపా శ్రి దేవబావ్మాణగురుఖ క్షపరుణ్లు న_క్తితయ సంపన్నుఖు మయ బెజయరాజు బెజయేశ్వరంబుగల పని విద్యకాహానంబు సేసి."
. ఇట్టిద్కే ఇంకా రాటుదేరిన శ్రైలి |క్రీ, శ. 862.922 నాటి కొరవి (వరంగల్ జిల్హా) గద్యశాసనం (తీ నేలటూరి వేంక టరమణయ్యగారి పాఠము) లో కని య పిస్తూంది. “శ్రీ వికమాదిత్య నృపాగతనయజణ్ఞయ్న చాపక్య భీమునకు శౌచకందప్పుకానకు వేంగీశ్వరునకు రన మద్ద జన్వయ కులతిలకుణ్ణయ్న గన్నర బల్హహునిక స్తా ప్రంబయ్న రణమద్ధ ౯ కంఠియందన భుజవీయ్య౯ బలపరా|కమంబునందెచ్చి కంఠియంగట్టి పట్టంబె త్తి
ఖణ్లసహాయుం డై నేల యెల్సింగావంబూని మంచికొకణ్గనాణ్తాందిగ వెంగిదేసము విమ్లవద్ధ ౯ నుతో నద్ధ౯ా రాజ్యంబు సేయచున్న కుసుమాయధు పెద్దకొడుకు...”
పద్యశాసన కాలానికి పూర్వం తెలుగుభాషా లేఖనాలు లభించిన [పారంభ దశలోనే పె పై పద్యగద్యశాసనాల్డోని శై శెలిని పోలిన శైలిలో రచింపబడ్డ గద్యశాసనం లభించడం విశేషం. పశ్చిమ చాళుక్య చక్రవర్తి మొదటి విక్రమాదిత్యుని తురిమెళ్ల (కర్నూల్ జిల్టా) శాసనం (Al 29, 160-164) 657 సంవత్సరంలో వేయబడింది. ఈ శాసన పాఠం ఇది.
208 తెలుగు భాషా చరిత్ర
“ఓం: న్వ స్త్రి శ్రీమత్ సత్యా శయ శ్రీ పిథివీ వల్లభ మహారాజాధిరాజ విక్రమాదిత్య: పరమేశ్యరభ టారులాకున్ (శ్రీమదున్నత (ప్రవద్ధజామాన విజయరాజ్య సంవత్సరంబుళక్ _ ఆ చం|దతారపుర స్సరం ద్వితీయవర్షం _పవర్తమానం కొనగొగ్గి భటారళ దశీణ భుజాయ. మానుంజయిన ఆలకుమర [పియతనయింఅయిన ఉజేనీ పిశాచ నామధేయింజు తుజుతటాక సామాభిధాన నగర ధిషస్టానుంజయి పజువ విషయంబేళన్ తస్యమాతా దత్తం గోవృషాణ. భట్టారహో శత సంచాశత్ కేతం.”
ఈ గద్యకూడా కావ్యశై లిలో రచించబడిందని వేరే చెప్పనవసరం లేదు. పెన నిరూపించిన గద్యశాసనాల్లోని భాషకూ, ఇతర గద్యశాసనాల్లోని భాషకూ. స్పష్టమైన భేదం కనబడుతుంది. కావ్యశై లిలో ఉన్నభాష సంధి సూత్రాలకు నియత (పవృతి, తత్సమ పదబాహుళ్యం, అన్వయ సౌష్టవంతో కూడిన వాక్యరచనా విధానం, ఈ లక్షణాలతో కనబడుతుంది. వ్యావహారిక భాషలో సంధి ఐచ్చికం. తత్సమ పదాలు విశేషంగా ఉండవు. వాక క్యరచనకూడా కొంత అసాధారణంగాను,. అసహజంగాను కనబడుతుంది. ఉదా : చోట మహారాజు ఇందుకూరు (కడపజిల్లా) శాసనం (7వ శతాబ్దం ప్రథమపాదం (Al 27,229-280).
“స్వ స్తిఫ్రీ” చోజమహారా జు ల్రేళన్ ఎరిగల్ దుగరాజుల్ ఇచ్చిన పన్నస కొచ్చియ. పాజ రెవ సమ్మాజరికిన్ | తేనిలచ్చిన న్గు పజ్బూ మహాపాతక సంయుకున్లుగ ॥ /
మొదటివాక్యంలో కర్మపదం చివరకు రావడం, రెండవ దానిలో దీనిని” ఆనడానికి బదులు తేని (= దేని(ని) ) అసి = సంస్కృతంలో యత్ _-తత్ వాక్య నిర్మాణ [పభావంచేత కాబోలు = వాడడం విలక్షణం.
మరొక ఉదాహరణం : ఇదీ రేనాటిచోళుల కాసనమే. ఎర్రగుడిపాడు (కడప జిల్లా). 6వ శతాబ్ది చ తుర్ధపాదం. (4/2 7, 2825-06). ఒక వ్యాసవాక్యంలో చెప్ప దగిన భావాన్ని మూడు చిన్న వాక్యాల్లో విరిచి చెప్పడం
'స్వస్తిఫ్రీ'” ఎరికి ల్ము త్తురా జుల్ల కుణ్బీ కాళ్ళు నివబుకాను ఇచ్చిన పన్నస దుజయరాజుల ముత్తురాజులు నవ[పియముత్తురాజులు వల్లవనదుకరజాలు శక్షికాము ఇచ్చిన పన్నస ఇరవది యాదినాల్కు మజన్తుల్లు నేల॥.
చిన్న చిన్న వాక్యాల్లో, పునరు క్తితో ఈ విధంగా చెప్పడం వ్యావ హారిక భాషలోనే కాని కావ్యభాపలో ఒప్పదు. పై శాసనపంక్తులే కావ్యశైల్లో నడుస్తే వాక్యనిర్మాణం ఎలాఉండేదో మార్చిచూపవచ్చును. “ఎజికల్ముత్తు రాజల్టకుణి కాళు నివబుకాను దుజయరాజుల ముత్తురాజులు నవ్యవియ ముత్తురాజులు వల్చవదుకరజులు
కావ్య భాషా పరిణామం 209
శక్షికాను కొట్టంబున పాజకుఇచ్చిన పన్నస ఇరవది యాదినాల్కు మయున్తుల్టునేల”. పండితుని రచనలో ఆలా ఉండేది వాక్యం,
పె చర్చకు సారాంశమేమంటే పాజ్బన్నయ యుగంలోనే కావ్యశైలి ఏర్పడింది. దానికాధారాలు వడో శ తాబ్ధంనుంచి కనబడు తున్నాయి.
చారిత్రక వ్యాకరణం
1.1. కావ్యకైలి రూపొందిందంటే కవితా వ్యవసాయం చాలాకాలంగా జరుగుతూ ఉందన్నమాట. కాని నాటి వాజ్మయ మెలాంటిదో, దాని స్వభావమేమిటో తెలుసుకోవటానికి మన కిప్పుడు ఆధారాలు లేవు. [పాజ్న్బ్వన్నయ యుగం పద్య శాసనాలు ఇంతవరకు దొరికినవన్నీ దేశీయ చృందస్సులోనే ఉన్నాయి, దేశ వాజ్మయం ఆనాడు విశేష [ప్రచారం పొందిఉండినది అనడానికి సందేహంలేదు. పాల్కురికి సోమనాథుని రచనలనుబట్టి, ఆ వాజ్మయం విస్పృతి వైవిధ్యాలను కొంతవరకు ఊహించుకోవచ్చు. శిన్షులెవరూ ఆ దేశిని ఆచరించక పోవటం చేతను, అది శిష్టకవి ప్రయ కం కాకపోవటం చేతను, లాక్షణికులు దాని లక్షణ నిర్దేశంలో గ్రద్ద వహించ లేదు. నన్నయమార్ల కవితా ఫకి(_ ఏర్పడిన తర్వాత దేశిమార్గం క్రమంగా మాసిపోయింది. దేశి కవులు లాక్షణిక కవులుగా పరిగణింపబడలేదు. లేకపోతే నన్నిచోడ, పాల్కురికి సోమనాథులు అంతకాలం అజ్ఞాతంగా ఉండి పోవటం ఎలా సంభవిస్తుంది ?
నన్నయ మూలాన వెనుకటినుంచి వస్తూన్న కాప్య భాషకు పుష్టి చేకూరింది. అతడు (గ్రంథస్థం చేసిన భారతభాష (గాంథికమై తరువాతి వారికి అనుసరణీయ మై రాచబాట ఆయింది. ఆ మాన్యుడు ఆ మూడు కృతులలో “నుడువు తెజగు” లరసి కొనియే తరువాతి మార్గకవులందరూ తమ రచనలను సాగించారు.
7.2. కవితయ యుగానికి సంబంధించిన భాషా చరిత |వాయటానికి అవసరమైన సామ,గి అంతా మన కిప్పటికీ సమకూడిం దనటానికి వీలులేదు. ఇటీ వల బయలు వెడలిన నన్నయ, నన్నిచోడుల పద|పయోగ సూచిక లాధారంగా వారి భాషాస్వరూపాన్ని గురించి పరిశోధన జరిగింది. పాల్కురికి సోనునాథాది శివకవుల భాషా విశేషాలను పండితులు కొందరు పరిశమించి ఆయా [గంథాలకు ఉపోద్ధాతంలో తెలిపి ఉన్నారు. కాని _పధానుడు తిక్కన భాషకు పర్యా ప్రమైన పరిశీలన జరగలేదు. తరువాతి కవుల భాషాస్వరూపాన్ని గురించి కూడా మనకు
(14)
210 తెలుగు భాషా చరిత్ర
సమ్మగంగా తెలియలేదు. నిజానికి ఆ యా కాలపు కవుల రచనలు సూక్ష్మంగా పరిశీలించి సమ్మగమైన వర్ణనాత్మక వ్యాకరణాలు వరస్మకమంలో వస్తేనేగాని శా న్రీయంగా భాషాచరి[త చెప్పలేము. ఉన్నంతలో మనకు లభించే భాషాసామగగిని ఆధారంగా చేసుకొని కవితయయుగం భాషను చార్మితక దృష్టితో అన్వయించ టానికి | పయత్నం చేద్దాం.
7.5. పదకొండు - పధ్నాలుగు శతాబ్దాల కాలం కవితయ యుగం, శ్రీనాథుడు పదిహేనో శతాబ్దానికి చెందినవాడు. కావ్య భాషలో 14-15 శతాబ్దాల మధ్య ఎక్కువ భేదం కనబడదు. కాబట్టి తెలుగుభాషా చరి|తలో 1000 నుండి 1500 వరకు కవితయ (పురాణ) భాషా యుగం అని వ్యవహరించవచ్చు. దీనికి ముందు |పాజ్బన్నయ యుగం, దీని తరువాత [ప్రబంధ (ఆధునిక) యుగం ఉన్నాయి. ఇలా ఆంధభాషా చరితను |పధానంగా మూడు యుగాలుగా విభజించ వచ్చు. వీటిలో మళ్ళీ కొన్ని అవాంతర దశలు ఉన్నాయి (పాజ్న్వన్నయ యుగంలో తొమ్మిదో శతాబ్దంలో కొన్ని [పధానాలైన మార్పులు జరిగాయి. కవ్మితయ యుగంలో పదమూడో శతాబ్ది తిరిగిన కాలం చాల ముఖ్యమైంది. ఎందుకటే పద కొండు, పన్నెండు శతాబ్దాల్లో లేదా అంతకుముందు బయలుదేరిన భాషా సంప దాయాలు ఈ కాలానికి స్థిరపడ్డాయి, ఉదాహారణకు : పదమధ్య/పదాంత వర్ణం లోపించి పూర్వస్వరానికి దీర్ధ్యం కలగడం - (పపాజ్వన్నయ యుగంలో [ప్రారంభ మైంది. ఆ పరిణామం క్రమంగా వ్యాపించి అనేక రూపాల్ని మార్చివేసింది. ఇది ఉచ్చస్థితిని అందుకొన్నది పదమూడో శతాబ్దంలో. మళ్ళీ పదహారో శతాబ్దం భాషా చరి. తలో (ప్రధాన ఘట్టం. ఆధునికాం ధభాషా రూ పేర్పడుతున్న కాలమది.
ఈ కింది శీర్షికల్లో చెప్పబడే చారి తక వ్యాకరణాంశాలు 1000-1500 కాలానికి చెందినవని (గహించాలి. కవిత్రయ యుగంనాటి కావ్యభాషా స్వరూపం
ధ్వనులు : 7.4. 11-15 శతాబ్దాల మధ్యకాలంలో ఈ కింది భాషా ధ్యనులు కనబడు
అచ్చులు: అఆ ఇ ఈ ఉ ఊ బుబూశృఎవజఓ ౦.
కావ్య భాషా పరిణామం 211
వొలులు ; కఖగమఘజి
చభజరు కు
టఠడథఢ ణ
తథదధన
పఫబభమ యరఆలళవశష సహ.
1. అచ్చుల్లో బుబూ గాలు హల్లులలో మహా [పాణవర్జాలు. ఖధరఠ ధఫఘరు ఢథధభశషలు సంస్కృత సమాల ద్వారా తెలుగున (పవే
శించాయి.
2. దేశ్యాల్లో “ఆఇ' లు “అఉ'లు సన్నిహితంగా ఏకవర్ణస్స్ఫూరి కలిగేట్టు ఉచ్చరించబడగా ఏ, జౌలు ఏర్పడ్డాయి. ఉదా: ఆయిదుూఐదు : ఆవును గొ కొను. అంతేకాని ఇవి ఈ భాషకు సహజ ధ్వనులు కావు. సంస్కృతాని కివి సహ జాలు : ఐరావతము; జౌవధ్రము.
ల, జ ఇలు వాని వర్గాక్షరాలకు ముందే వస్తాయి. సంయు క్తంలోనే కాని వ్య స్తంగా వానికి [ప్రయోగం లేదు.
4. వర్గాక్షరానికి ముందు వచ్చే వర్గానునాసికిం అనుస్యారంగా (వాయటం 'సంస్కత భాషా (ప్రభావంవల్ల కలిగింది. కాబట్టే దేశ్యశబ్దాల్లో అనుస్వారానికి వర్గానునాసికం విలువయే ఉన్నది. తద్భిన్నోచ్చారణం సంస్కృత శబ్దాల కాన వస్తుంది. ఉదా: సంయమి; సంహారము.
గ్, (8) విసర్గ అనగా శ్వాసహకారం. తెలుగున పదమధ్యంలోనే వస్తుంది. ఉదా : దుఃఖము, ఆంతఃకరణము, తపఃఫలము. దీనిని వర్జాంతరంగా
కాక హకారానికి సవర్ణంగా చెప్పుకుంటే సరిపోతుంది. హకారం అజ్మ ధ్యస్థంగాను, విసర్గ హల్పూర్యంగాను ఉంటాయి,
వర్షోచ్చారణ విశేషాలు : 7.5. (1) భు, ౪: వీనికి తెలుగున లేఖన చిహ్నా లేర్పడి ఉన్నవి గనుక ఈ ధ్వనులు తత్సమాల ద్వారా ఈ భాషలోనికి [ప్రవేశించాయని తలంచ
212 తెలుగు భాషా చరి!త
వచ్చును. సామాన్య వ్యవహారంలో మా[తం ఇవి (ప్రాచీన కాలంలో రి, లిలు: గొను, ఆధునిక కాలంలో రు, లు లుగాను ఉచ్చరించ బడుతున్నాయి. నన్నయ. భారతంలో బు-రి యతి రికారోచ్చారణాన్ని సూచిస్తుంది. తరువాతి కవులు నన్నయ ననుసరించి బు-రి యతిని పాటించారు. కాని కాసనభాషనుబట్టి కవి. [ప్రయోగాల్లో అపయత్నంగా దొర్జిన బు-రు యతిని బట్టి 1£ వ శతాబ్దంనుండి రుకారోచ్చారణము ఈ ధ్వనికి కలిగిందని ఊహించవచ్చు. ఉదా, పాల్కురికి సోమన : దరు వర్ణదేహంబు ముగ్వేదమునకు (పండితారాధ్య చరిత్రము). తిక్కన: స పబుమలై రి వారు మ డ్ ద్లణంబునకు (భార. శల్య. 2-160).
2, ర_అ: రేఫ శకట రేఫలు నన్నయ భాషలో భిన్న వర్ణాలుగానే ఉండి. నవి. ఆంటే వాటికి భిన్నోచ్చారణము ఉండినదని ఆర్థము. ర కంటే అ అధిక కంపనము కలది. నన్నయ నన్నిచోడుల (గ్రంధాల్లో ఈ ధ్వనులకు సాంకర్యం లేదు. కాని కాల్మకమాన జ కారం తన విలక్షణోచ్చారణమును కోల్పోయి సాధు. రేఫగానే పలుక బడుతూ వచ్చింది, ర.అల కలయిక [కమంగా అధికంగా కనబడు తుంది. 15 వ శతాబ్దానికి అ కారం పూర్తిగా భాషలో లోపించి పోయిందని చెప్పవచ్చు. అప్పటినుంచి లాక్షణికులు రేఫ, అకార నిర్ణయ పట్టికలు [వాయటాని పూనుకోవటమే దీనికి నిదర్శనం. నన్నయాది [పాచీన [గంథాలు పరిశీలించగా పదాల్లో రజ ల ద్వైరూప్యం కానవస్తుంది, ఒకేపదం ఒకప్పుడు సాధురేఫతోను, మరొకప్పుడు శకటరేఫతోను [(వాయబడి ఉండటం. ఉదా: నన్నయ క అరుదు/ఆజుదు; ఊరార్చు/ఊజుర్చు; కురంగలి [కుజింగ లి; కుమ్మ రియెదు/' [కుమ్మజియెదు; చీరు/చీజు; చెదరు/చెదజు; తూరు/తూజు; దరికొను/దటీకొను; నెఅయు/నెరయు; పరగు/పరగు; పెయిగు/ పెరుగు; ముందఅ/ముందర = ఇత్యా. దులు. తరువాతి కాలపు పవాయసకాం[డు తమ కాలంలోని వర్ణ కమాన్ని (పాచీన (గ్రంథాల్లో వ్రాయటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడి ఉంటుంది. కూతురు శబ్దము సాధు. రేఫతోనే నన్నయ నన్నిచోడుల ముదిత |గంథాల్లో కానవస్తూండగా, 11-12 శతాబ్దాల శాసనాల్లో ఈ పదం నియంతగా శకటరేవతోనే |వాయబడి ఉంది.
ల. &: శకారాన్ని నన్నయ భారతంలో కఖగఘలతోనే మెతి కల్పించ. ఐడిందిగాని షకారము, దాని మిత వర్గాలతోకాదు, అంటే ఈ సంయుకాక్షరంలో కకారోచ్చారణానికే |పాముఖ్యం ఉందన్నమాట. నన్నెచోడుని గంథంలో కష లు. రెండింటికీ మైతి కలదు. ఇలాగే తక్కిన [గంథాల్లోనూ ఊంది. నన్నయకూ-
( కావ్యభాషా పరిణామం 918
తరవాత కవులకూ ఈ విషయంలో ఉన్న భేదం కకారోచ్చారణంలో గలిగిన మార్పుకు సూచకం కావచ్చు.
4. జ్ఞా: పై దానిలోలాగ జ్ఞ వర్ణోచ్చారజములోనూ' కాలక్రమాన భేద మేర్చడింది. నన్నయ దీన్ని చఛజరు లతో కలపగా తిక్కన కకారంతో యతి కలిపినాడు. ఆధునిక వ్యవహారంలోను ఈ రెండు భిన్నోద్చారణలు మాండలికంగా ఉన్నాయి,
ర్, దేశ్యళబ్దాల్లో దీర్చంమీద అమస్వారాన్ని తేల్చి పలుకుతూ ఉండేవారు. ఇలా తేల్చి పలకడం సంస్కృత శద్దాల్లో లేదు. ఉదా వాండు; భాండము. కనుకనే నన్నయ దేశ్యాలను సంస్కృతాలను [ప్రాసలో కలపడు. కాని కొన్ని మండలాల్లో దీర్గంమీది అనుస్వారాన్ని పలుకుతూ ఉండేవారు. నన్నిచోడుడు ఈ మాండలికోచ్చారణని అనుసరించి దేశ్య సంస్కృత శబ్దాలకు దీర్చ పూర్వక బిందు ప్రాస కలిపినాడు. (వ. నం. 1-4; 2-82). పూర్ణబిందువు ఉచ్చారణలో (భష్టమైన కౌరణంచేత తిక్కనాదులు సబిందు, నిర్భిందు [పాస నుపయోగించారు. :((వొ. వ్యా. భా. పుట 288). దీర్భ ంమీది అనుస్వారాన్ని తేల్చి పలకడం, ఊది పలకడం అనే ఈ రెండు మాండలిక సంపదాయాలు పాజ్బన్నయయుగం నుండి ఆధునిక యుగం వరకు వస్తూనే ఉంది. ఉదా; ఆండది-ఆడది; తోంకా- తోక; కోంతి.కోతి.
ధ్వనుల మార్పులు:
7.6. లోపదీర్హృత : ఇది [పాజ్న్వన్నయ యుగంలోనే [ప్రారంభమై వ్యవ హారంలో క్రమంగా వ్యాప్తి చెందినట్టు శాసనాలనుబట్టి తెలుసూంది. మొదట్లో ఈ రూపాలు కేవల వ్యావహారికాల్టై శిష్ట భాషలో [ప్రవేశం లేకపోవడంచేత నన్నయ వీటిని వాడలేదు. వ్యవహార [ప్రాచుర్యాన్ని బట్టి తిక్కనాదులు క్వాచిత్కంగా వాడారు. ఉదా ; మరాకుములమరువకుము (భార. ఉద్యో); కళ్యాలన్ చకళ్యము లన్ (విరాట. 1-65); నమ్మీనమ్మక 6 నమ్మియు నమ్మక (శాంతి. &-శిర్). ఛాతుజ విశేషణాలమీడి తచ్చబ్ద వకార లోపంతో కారక।క్రియ లేర్పడ్డంలో ఈ ధ్వని పరిణామమే కనబడుతుంది. నన్నయ కాలంలో 'వండినవాడు' వంటి రూపం తిక్కన కాలానికి 'వండినా(డు' అయి కావ్య భాషలో ఆంగీకరించ బడింది. [దుతలోపం వల్ల కలిగిన దీర్జాంతాలు చాలా (ఇబాలన్ ), కూడా (శ్షకాడన్),
¥1i4 “ | తెలుగు భాషా చరిత్రా
బాగా (చబాగుగన్), దాకా (గతనుకన్) ఇత్యాదులు అప్పటికీ ఇప్పటికీ వ్యావ హారికాలుగానే నిలిచిపోయాయి. లాక్షణికుల దృష్టిలో కేతన [గామ్యాలని నిషే ధించిన రూపాల్లో ఈ విధంగా కలిగినవి ఉన్నాయి : వాటీ. మమ్మూ, గొంటూ,, మో సేటి, పం పేరు-ఇత్యాదులు, దేశినాదరించిన శివకవుల రచనల్లో ఇవి ఎక్కు. వగా కనబడ్డంలో ఆశ్చర్యంలేదు. ఉదా : నన్నిచోడుడు ౩ సాము (గసగము; వ. నం. 4-58), |(గామళష[గహము (పై. 10.17), మోము మొగము. (పై, 6-18). (పత్యయ ము వర్గలోపం * వెరానచవైరమున (కు.సం. 4.61). పాల్కురికి సోమన ; మాజనముశమహోజనము; మరాకు_మరువకు (బసవ వురాణం). మార్గకవుల (గంథాల్లో ఈ రూపాలు [ప్రబంధ యుగం నుంబీ విశేషంగా పవేశించాయి, (చూ. వొలర్బి కొరజ్యూం),
7.7. ఇయలఎ : నన్నయ నన్ని చోడుల (గంథాల్లో ఇయాంతాలు, ఎత్వరూపాలు వాడబడినయి. ఊదా: భార: గద్దియసాగద్దె, పల్టియ సా వల్లె కన్నియ, పక్కియ, లొట్టియ. నన్నిచోడుడు : ఎడక త్రియ, చెలికత్తెలు, తేనియ లేనె, ఉట్టేయ, మల్లియ ఇత్యాదులు, కేతన ఆం| దభాషా భూషణంలో ఇయాంతా లను (ప్రస్తావిస్తూ మల్లియ-మళ్రి, గద్దియ- గద్దె, లంటియ.లంజె ఇత్యాదులలో ఇయాంతాలనే కావ్యాల్లో [ప్రయోగించాలని చెప్పాడు. ఆంటే ఆతని కాలానికి ఇంకా ఎత్వరూపాలకు వ్యావహారిక వాసన వదలలేదని ఆర్థం. తరువాతి కాలంలో ఎత్వరూపాలు శిష్టవ్యవహారంలో బాహాటంగా వాడబడడంచేత పూర్వకవి (గం థాల్లో క్వాచిత్మంగా నైనా (ప్రయోగించబడి ఊండటంచేత ఆర్వాచీన లాక్షణికులై న అవోబలుడు, కూచిమంచి తిమ్మకవి వీటిని అంగీకరించారు.
7.6. డం౫ద- : దేళ్యళద్దాల్లో పదాది డకారం బాల తక్కువ. నిజానికి [దావిడ భాషల్లో ఎక్కుడా పదాదిని మూర్ధన్యాక్షరం ఉండదు. ఉట్టిది తెలుగున వర్ణవ్యత్యయంవల్ల |పాజృ్బన్నయ యుగంలోనే ఏర్పడింది.* ఆబచుూ*బిఅచునా అచ్చు ాడచ్చు, ఇ్రే అడంగు ౫ డాంగు పాడాంగు. ఈ పదాది డకారం నన్నయ కాలంనుండి దకారంగా మారడం సంభవించింది. కావ్యాల్లో డ/ద దె రూప్యం కనబడుతుంది. నన్నయ: డప్పి-దప్పీ, డా(దు_దాచు; నన్ని చో డుడు వ్ డా(గిదాపక, డాయన్-దాయన్ మొ.వి.
7.9. పదమధ్యాజ్లోపము : పదమధ్యాజ్ఞోపంతో కూడిన మార్పులు.
కావ్యభాషా పరిణామం 215
నన్న యనాటినుండి కావ్యభాషలో కనబడుతూనే ఉన్నాయి. ఉదా: నన్నయ : తొడుగు_తొడ్డు, పొలతి-పొ ల్రి, ఉనికి-ఉన్కి- నన్నిచోడుడు : కుడిచి-కుడ్చి, మజిగి-మర్గ్లి. కాని ఇట్టి రూపాలకు దేశికవులల్లోను, శాసన భాషలోను వాడుక హెచ్చుగా కనబడుతుంది. పాల్కురికి సోమన ; పెరుగు. పెర్లు, కసవు-కస్వు ఇత్యాదులు.
వ్యవహారంలో ఊతలేని అక్షరంలో అజ్లోపం సహజమే. వ్యాషహారిక భాషా [ప్రభావం చేతనే ఇలాంటి సం[గహ రూపాలు తరువాతి కవుల గంథాల్లోనూ, ఆనేక విధాలైన శబ్దాల్లో ఏర్పడ్డాయి. తిక,_న : వాలింగీలియు (ఇవాలియును నిర్వ, రామా. 7-98); ఖావనామాలు : అంట (6 అనుట), కొంట (కొనుట. “పాండు నృపాలు పాలు గై కొంటయె చాలు నని తిక్కన |పయోగము (భార, ఉద్యో). పొలతి-పౌ ల్రిలో జరిగినటువంటి మార్పే కొనుట-కొంట లోనూ జరిగిం ఏ. ఆయినా 'కొంటి వంటే భావనామాలు నన్నయలో లేవని కాబోలు పరిహరింప దగినవసి అధర్వణ ఆహోబలులన్నారు. పొ ల్తి, కొంట అనే రూపాలేర్చడిన్రే పదాంత వర్ణంలో ఉత్వలోపం వలన అన్నం, సున్నం, సము[దం వంటి రూపా లేర్పడ్డాయి అయినా ఇవి వ్యావహారికాలుగానే నిలిచి పోయాయి. మహాకవి (పయోగాలనుబట్టి, వాని బాహుళ్యాన్ని బట్టి లాక్షణికులు శబ్దాల సాధుత్యా సాధుత్యా లను నిర్ణయిస్తారు.
పదాంత ము వర్ణంలో ఉత్యలో పానికి ఉదాహరణాలు 1! వ శతాబ్దం ను౭డి లభిస్తున్నాయి. ఆదివారంనాణ్ఞు (SII 10-75), ఆచందతారకం (పై. 4.1864, 1856, 1218), శ కాబ్దం (పై. 10-660), బాణపురం (పై. ర్ _ 1812), 15 వ శతాబ్దానికి వ్యావహారిక భాష సర్వత్రా వ్యాపించింది. కాని పైన చెప్పినట్టు దీన్ వళ కావ్యభాషలో కలిగినరూపాలు చాల తక్కువ.
వ్యావహారిక భాషా రీతులు ; | 7.10. కావ్యభాష వీటివల్ల (ప్రభావితం కాకపోయినా సమకాలంలో జరు గుతూ ఉన్న వ్యావహారిక భాషాపరిణామాలు కొన్ని మనం ఇక్కడ గు ర్తించవలసి ఉంది. పదాంత ఉత్యలోపం ఒకటి పైన చెప్పబడింది. ఇతరాలు. 1. యాదృచ్చిక మహాపాణత్వము : ఆల్ప[పాణ వర్ణాలు కొన్ని మహో పాణవర్ణాలుగా ఉచ్చరించ బడుతూ ఉండినట్టు లేఖనాన్నిబట్టి ఊహించుకోవచ్చు.
216 తెలుగు భాషా చరిత
మహా|పాణత్యం ఎక్కడ కలుగుతున్నదో చెప్పడానికి ఆస్కారం కనబడదు. కనుకనే యాదృచ్చిక మనడం. శాసనాల్లో ఇలాంటి ఉదాహరణలు విశేషంగా ఉన్నాయి. సుఖము, వంచన, సం[కాంథి, పాధిక, అప్పము, భండి, భెల్లముఎ ఇత్యాదులు. బసవ పురాణంలో ఒకచోట భావి” అనే [ప్రయోగం ముదిత (పతు లలో ఉన్నది. ఇది తప్ప ఇటువంటి రూపాలు శివకవులలోనూ కానరావు. సంఖ్యా వాచక సమస్త పదాల్గొ మహాపాణత్వం స్థిరపడి ఆధునిక యుగంలో శిష్టరూపా లైెనవి: ముప్పై, నలభై, ఏభై, డెబ్బై, ఏనభై, తొంభై, ఇరవై, అరవై, రూపాలకు ఇరభ్జే , ఆరభై మాండలికాలు ఇప్పటికీ వ్యవహారంలో ఉన్నాయి. ఆనంతపురం జిల్లాలో ఈ రూపాలు వినబడతాయి.
బి. అది సంధ్యక్షరంగా ఇర, ఎనలు యకారాన్ని, ఉఊ, ఓఓ లు సకా రాన్ని (గహిసాయి. ఉదా. యిందదుండు, యెబుగు, యేగు, వుదధి, వోపిక, కావ్యభాషలో ఈ రూపా లెవరూ వాడకపోయినా లాక్షణికులందరూ ఈ [ప్రమాదం వుందని గుర్తించి కవుల్ని పాచ్చరించారు. ఆధర్వణు డంటాడు : '“ఆద్యవర్ణాస్తు హా లే కన నగృహ్యంతే కదాపిచ” ఆని, “యకారంబును వువూ వొవోలును తెలుగు మాటలకు మొదట లేవు” ఆన్న సూ తంలో సూరి ఈవిషయాన్నే జ్ఞాపకం చేసున్నా డు.
లీ. సంయు క్రమధ్య సంధ్యక్షరాలు : న, మలు రేఫ నంయు కాలె నప్పుడు ఆ సంయుక్తాక్షరంమధ్య వరసగా దకార బకారాలు సంధ్యక్షరాలుగా. బడక శాసనోదా హరణాలనుబట్టి తెలుస్తూంది. బుద్దన్ధి)పాలి సామ బాజ్య, ఏకా[మృనాథ ఇత్యాదులు. HGT. P. ర్ 7). ఇలాంటి రూపాలు కావ్యభాషలో కెక్క_లేదు.
4. శ_నలు: వ్యవహారంలో తాలవ్య, దంతోష్మ ధ్వనులు -శ సలు తారుమారవడం ఆతి |పాబీన కాసనకాలం నుండి కానవస్తూంది. సాధారణంగా తాలవ్యాచ్చుతో కూడినప్పుడు సకారం శక్రారో చ్చారణం పొందుచున్నది. ఉదా: వేంచేసిన, శేయించిస, శేవలు. తద్భవాల్లో శకారం సకారంగా మారడం మరొక ధ్వనిపరిణామం. గ. సిరసు' ౧ సుఖము, సివర్శాతి- రూపాలు పామరజన వ్యవహారంలో ఉన్నవి. వీటి ఫలితంగా భాషలో శ-ఫల ఉచ్చారణలో విశేషమైన వ్యత్యయం కలిగింది. ఇటువంటిరూపాలు కావ్యభాషలో చేరక పోయినా అప్పక వ్యాదులు హెచ్చరిస్తారు. సకలము, సకృత్తు శబ్దాలను శకలము, శకృత్తు అని 1వాయవద్దని.
కావ్యభాషా పరిణామం 217
ర్. వ్యవహారంలో తాలవ్యాచ్చుకు ముందున్న వకారానికి బదులు యకారం పలకడం తరచు కనబడుతుంది. గోయింద (గోవింద) శబ్దము 7 శతాబ్ది శాసనంలో [పయోగింపబడి ఉన్నది. ఈ రూపాలు వ్యావహారికాలని కేతన హెచ్చ రించాడు. గామ్యాలకు ఉదాహరణాలుగా ఇచ్చిన వాటిలో యేగ, యేదాలు, యీడు - రూపాలున్నాయి. తరిచిచూ సే ఇటువంటివి కొవ్యాల్లో కనబడతాయిగాని (వ్. నం. కోయిలలు 8.15; కోవిల 4.107) తక్కువ.
6. అయి౨బఐ, అవుూజాౌ; మార్పులు వ్యవహారంలో పరిపాటి. 'కావ్యభాషలోను ఈరీతి అంగీకరించ బడింది. కయిత (ఉకవిత) ఏకైత్త అవుర౫బజౌర, ఈమార్పు స్థిరపడగానే విపర్యాస రీతిని ఐఎ అయ్, జౌూఅవ్ “మార్పు సంభవించింది. యౌవన యవ్వన. యవ్వన శబ్దం నన్నెచోడడు వాడినాడు. (వమా. 8-157). కవ్మితయం వారిలో ఈ రూపాలు లేవుగాని "తదితరుల్లో కొంత (పవేశించినాయి. అప్పకవ్యాదులు ఈ రూపాలను గూర్చి హెచ్చరిస్తారు.
Ta దేశ్య శద్దాల్లో రేఫ సంయుకాక్షరాలు (పాజ్నన్నయ కాలానికే వర్ణ వ్యత్యయం మూలంగా ఏర్పడ్డాయి. ప్రాచీన (ద్రావిడ భాషలో వర్గానునాసికంతో కూడిన స్పర్శం తప్ప అన్యసంయు క్ర వర్ణాలులేవు. రే? సంయు కాలలో రేఫ డమంగా లోపిస్తుంది. |ప్రాజ్బన్నయ యుగంలో కొన్ని ఉదాహరణా లున్నాయి. 'కాని ఈ ధ్వని సంప్రదాయం వ్యా వ్రిజెంది రూఢమైంది కవిత్రయ యుగంలోనే, 155 శ తాబ్దికి రేఫ సంయుకాలలో రేఫలోపించి పోయిందని చెప్పవచ్చు. కేతన (గామ్యానికి చూపిన ఉదాహరణాలలో బామ్మడు, తవ్వు, గద్ద, గుద్దు-ఇలాంటివే. 'కావ్యభాషలో ఈ రూపాలు |పవేశించలేదు.
8. థ=ధ ; మార్పు పాజ్బన్నయ యుగంలో (పారంభమైంది. కాసనభాషలో మన్మధ - రధ, సమర్ధ, పృధివి, మిధిల వంటి రూపాలు తరుచుగ కనబడుతాయి. ఇవి కావ్యభాష కెక్కలేదు. కాని తిక్కన కృష్ణదేవరాయలు మొదలైన కవులు వాడిన థ-ధ ,పాసకు ఆధారం |ప్రజావ్యవహారంలోని ఈ ర్లూపాలై ఉంటాయి. అప్పక వ్యాదులు ఈ రూపాలను గూర్చి హెచ్చరిస్తారు.
9. అటు-ఇటు-ఏటు ; శబ్దాల్లో టకారానికి షకారోచ్చారణ వైదిక = భాందసుల మాండలికంలో ఉండి ఉంటుంది. కేతన [గొమ్యపదాల కిచ్చిన
2168 తెలుగు భాషా చరి[త్ర'
ఉదాహరణల్లో ఆషువలె, ఇషువల అనేవి ఉన్నాయి. దక్షిణాంధ్ర యుగంలో ఆహల్యా సం[కందనం, మన్నారు దాసవిలాస నాటకంవటి కావ్యాల్లో ఈ రూపాలు వాడబడ్డాయి. కవితయ యుగపు కావ్యాల్లో కానరావు.
కొన్ని. ధ్వని పరిణామ రీతులు :
7.11. 1. వర్షనమీఠకరణం : సంఇరసామ్యం : సంస్కృత అకారాంత [పాతిపదికలకు -డుజ్ |పత్యయం చేరినపుడు సర్వసామ్యంవల్ల ఆత్యం ఉత్వం కావటం సర్వసాధారణం, దీనికి నన్నయ భారతభాగంలో *గరుడ.డు" శబ్దము అపవాదము (1-2-76). తరువాతి కాలంలో *గరుడుడు' అయింది.
వ, వర్ణవ్యత్యయం : తెలుగు మూలభాషనుండి విడివడి పత్యేక భాషగా" ఏర్పడిన కాలంలో వర్ణవ్యత్యయం కొన్ని సన్నివేశాల్లో నియతంగా వ ర్తించినది. తతృలితంగానే దేశ్యాలలో అంతకు ముందులేని లకార రకారాది శబ్దాలు, రేఫ. సంయుక్తాక్షరాలతో కూడినవి బయలుదేరాయి. కొన్ని శబ్దాల విషయంలో రెండు రూపాలూ నిలిచి ఉన్నవి. ఎఆజక_టజెక్క, అనన్-నాన్ , అనవుడు-నావుడు, ఆనకఎనాక, ఎల-లే ఇత్యాదులు.
తాత్కాలికంగా ఉచ్చారణంలో తడబాటువల్ల కలిగినవని చెప్పదగిన రూపాలు కావ్యభాషలో ని కక్కినవి గలవు ఉదా: అలరన్ (-ఆలరన్, త, నం, 11-84, నవుటాల (నవ్వులాట, ఖారో, ఉద్యో, 8-116).
8. వర్లవినిమయం : భాషలో (ప్రత్యేక వర్ణాలుగా వ్యవహరించే వాటిలో కొన్నింటి వినిమయం (free variation) కానవస్తూంది. నన్నయ నన్నె చోడుల.. (గంథోలనుంచి పద|పయోగ సూచిక లాధారంగా (గహించ బడ్డ వి.
క/గ; కొనకొని_ గొనకొని గ/వ: పగలు/పవలు చ/స ; చుమ్ము /సుమ్ము డ/ట : ఆడదాన-ఆటదాన డ/ణ : అడ(గు-ఆణంగు
త/ద న తందడి [దందడి
కావ్యభాషా పరిణామం 919:
తట; తెంకాయ= టెంకాయ ద/డ : ఆరువదేను-ఇరువడేను ద/జ : జాబి=జాదులు
వ/మ : నివురు-నిమురు
అ/ర : బి త్తలించు-బ త్రరించు ల/న, తెలు(గు _-తెను(గు ఆ/2: ఆదరిపడు-అఆదిరిపడు అ/4: మెలపౌరు- మెలుపారు అ/ఎ; తీగ-తీంగె
అ/ఓ, __ అందంబ-అందొలజు ఇ/4 ; ఎఆతింగించు=ఎయుంగించు ఇ/ఎ ; కోరికి.కోరి కె
ఊ/& : డుల్లెన్ -డొల్లెన్
దీర్దాచ్చు/ హస్వాచ్చు : పలుమారు-పలుమరు, శ (4) పదాది హల్లోసం : దీనివల్ల ఒకేరూపం హలాదిగాను, ఆచాదిగాను. కానవస్తుంది. ఉదా , నెగయు వ.నం. 5-110) _ఎగయు (2-49), నీల్లి(11-9) - ఈల్లె (7-112).
నంధి
7 13. కావ్యభాషకు వర్తించే నంధి విధానం వె యాకరుణులచే సవివరంగా చెప్పబడింది. కావ్యభాష సంధి సూ తాలకు నియత [పవృ తి, వ్యవహార భాషలో ఐచ్చికత. కావ్యభాషలో అచ్చులమధ్య (_పకృతిభావం ఉండదు. శాసనాలలో తరచు. [పకృతిభావం కనబడుతుంది. ఇదిగాక తత్సమ అకార సంధి సంస్కృత పద బంధాల్లో పరస్ప రై కాదేళ రూపమైన అచ్చంధి. ఆచ్ సంధిలో వకారాగమం, దుతద్విత్వసంధి ఇత్యాదులకు ఉదాహరణలు విరివిగా కనబడతాయి.
ఆచ్చంధి : కావ్యభాషలో రెండచ్చులు పక్కపక్కన వచ్చినప్పుడు. 1. పూర్వస్వరమైనా లోపించాలి (-పరస్వరై కాదేళం), లేదా...
20 తెలుగు భాషా చరిత
1. పూర్వస్వరం శబ్దానికి ఆవయవికంగా గాని వ్యాకరణ (ప్మకియను .బోధించేదిగాగాని ఉన్నప్పుడు ఆ అచ్చుపై సంధ్యక్షరం ఒక్కటి చేరుతుంది. కావ్యభాషలో యకారం మాతమే సంధ్యక్షరంగా వస్తుంది.
7.158. పూర్ణ పదాంతస్వరం ఉత్వమైకే దానికి నిత్యలోపం. అది ఇత్వ మైనపుడు 1. మధ్యమ పురుష [కియలలోని ఇత్వం నిత్యంగా లోపిస్తుంది. “నిత్యమ నుత్తమ పురుష [కియాస్వితః' అని ఆం (ధళ బ్దచింతామణి సూతము, “అను తమో "పురుష శద్దానికి “మధ్యమపురుషి యని కొందరు; [పథమ మధ్యమ పురుషలని కొందరు భిన్న రీతుల్లో ఆర్థం చెప్పారు. నన్నయలో మధ్యమపురుష కారానికి నిత్యంగా, [పథమో త్తమ పురుషల్లోని ఇకారానికి వై కల్పికంగా లోపం కలుగు తున్నది. తరువాతి (గంథాల్లో మధ్యమపురుషలోను లోపించని [ప్రయోగాలు కనబడుతున్నాయి. మొ తంమీద _ప్రాబీన (గంథాల్లో సర్వనామ (ప్రత్యయ ఇకారం నిత్యంగానూ, వై కల్పికంగానూ లోపిస్తూన్నదనీ, లోపంకలిగిన రూపాలకే [పాచుర్య మనీ [గహాంచాలి. సర్వనామ (పత్యయాలలోని అచ్చు ఉచ్చారణవశాన ఏర్పడ్డది. కాబ'ే ఆది లోవించడం సహజం. ఇకారాంతాల్లో చాల సందర్భాల్లో ఈ అచ్చు 'ఆవయవికం గనుక ఆ సామ్యంచేత, అచ్చు లోపించని రూపాలు [కియాపదాల్లో ఉంటాయి,
ఏమ్యాది గణంలోని ఇకారానికి వైయాకరణులు వై కల్పిక లోపం చెప్పారు. కాని నన్నయలో అచ్చు లొపించడంలేదని ఆంధధభాషా చరి తకారులు నూచించారు (ఆం, ఖా బో, పుట. 1842). వైకల్పిక సంధి తడువాతి కాలంలో కలిగిందన్న మాట.
నామాల్లో ఇకారం లోపించిన రూపాలు విరళంగాఉన్నాయి. కవిత్రయంలో 'కన్నా శివకవుల్లో ఈ రూపాలు అధికం. ఉదా : రాతిరెల్డ (భార్. 1-6-160), కంచేడు వాడల (బస. పురా, వావెళుంగని (పం, చ), చెతొక్క_ (ఖాళ. ఉద్యో 1-219), తెలివెందునున్ గలదె (థార్, ఉద్యో. 2)
కా ర్థక ఇకారం, షష్ట్యర్థ ఇకారం వ్యాకర ణార్భాన్ని బోధింబేవి కాబట్టి ఇవి లోపించకుండడమే సహజం, సామాన్యవిధి. లోపం జరిగిన రూపాలు నన్నయలో లేవుగాని దేశి కివులలోను తిక్క నాదు౯లోను కనబడుతున్నాయి. పొంగెజగెడు (వ, నం 11-72), వెజచుండుము, ఏతెంచారగించె (బర, వురౌ.,, ఆందిమ్ము
కావ్య భాషా పరిణామం 291
(భార. వి. 4-112) (ఇది శబ్దపల్దవమని కొందరు), _వెజచిట్టు (నిరూ. 5-88), ఎటి: గెటింగి (భాగ. 9-516). షష్టీ ఇకొరం లొ పించినదాని కుదాహరణలు : నరు నునికి (ఖార. 1-8-167), జమునిల్చు (భార్. 2-209), కృష్ణునల్దుడు ((బో. 2- 248), దీనం|ఘులు (కం.నై.) ॥
తత్సమ కబ్దగత ఇకొరం కూడా సామాన్యంగా లోపించదుకాని లోపించిన [ప్రయోగాలు లేకపోలేదు. వ్యవహార భాషలో ఇలాంటి సందర్భాల్లో అర్థభంగం నివారించడానికి ఊత మొదలై నవి ఉంటాయి. వ్యవహార బలాన్ని బట్టి కావ్యభాషలో' ఈ |పయోగాలను [గహించారని చెప్పాలి.
7.14. అత్వనంధి : ఆర్యాంబాద్యర్థక శబ్దాల విషయంలో అత్వసంధి కలుగ టానికి కారణం ఇవి కేవలం లింగటోధకాలుగానో, ఆదరార్థకములుగానో శబ్దం వై చేరుతుండటం. ఆపుడు దీనిని అపదాది స్వరసంధికింద పరిగణించాల్సి ఉంటుంది.
ఆత్యలోపంతో కూడిన మరొక సన్ని వేశం : చింతాకు, తనంత, చేయ కుండెను వంటి రూపాలు నన్నయాది [పొచీన (గంథాల్లో యజాగమంతో కూడిన రూపాలే (పచురంగా ఉండగా కాలక్రమాన సంధికలిగిన రూపాలు వ్యవ హారబలంచే. కావ్య భాషలో [పవేశించాయి. స్రీవాచక శబ్దాల్గోను, షష్టీరూపాలలోను అత్వం లోపించకుండటం సామాన్య విధి, లోపించిన ఉదాహరణలు కవ్మితయయుగం నుంచి ఉన్నవి. ముందరిం దు పంచిన (భార్. 1-8-288), అంతవమానము: (భార్. సభా. 8-208), ఉర్వీకులొద్ద (ఫార్, 1-7-221), దేహేం దియంబు లిచ్చలు. (వ, నల. 6-65), భక్తులిండ్డు (బి. శ్ర
సంబోధన అకారం లోపించదు. బసవ వురాణంలో దీనికి అఆపవాదాలైన. పయోగాలు విలక్షణాలు : అమ్మలా రక్కలారని; జై నులారెన్నడు.
7.15. అచ్చు + హల్లు: పథమమీది పరుషం-అనగా పూర్వపదాంత నర్వానికి పరపదాది శ్వాస స్పర్శం పరమైనప్పుడు అది అజ్మధ్యస్థమగుట సంభ వించగా అప్పుడది వర్ణ సమీకరణంవల్ణి నాదస్పర్శం/ళ్వాసోష్మంగా మారుతుంది. కచటతపలు వరసగా గనడదవలుగా మారుతుంటాయి. ఈ సంధికార్యం [ప్రాచీన కాలంలో సర్వసాధారణంగా జరుగుతూ ఉండేది. ఖారత (వయోగాలు ః పమ సీయదు, ఏమిసెప్పుదు, పెద్దవోయె, ధారుణివాలింతె, ధర్మజుండు దపంబు సేసిన,
“వి లి౨ తెలుగు భాషా చరిత
తం నం. : అహావుట్టింపదె. కొని [కమంగా దీనికీ వ్యాప్తితగ్గి సాంస్కృతిక శబ్దాల'పెన [పవ ర్రించడం పోయింది.
తిక్కన కాలంనుంచి చతపలకు సదవలు ఆదేశంగారాని రూపాలు కొన్ని 'కావ్యభాషలో పవేశించాయి. అప్పా ెల్లెండు (నిల్చో. 8-96), రాకపోకలు (భాగ) 'అవ్యయాలమీద, |క్రియాపదాలమీద, ఇతర నామపదాలమీద వస్తూండే గసడదవాదేశం తరవాతి కాలంలో తగ్గిపోయింది.
7.16. హల్లు +- అచ్చు : తెలుగుశబ్దాల్లో ద్రుత నకారం ఒక్క చే చివర ఉండే హల్వర్ణం. ఈదుతానికి గల విశేషమేమంటే ఇది లోపించినా శద్దార్థానికి భంగం కలుగదు. (పుతాంతాలై న పదాలు [దుతపకృతికాలు. ఇతరాలు కళలు.
నన్నయ కళలుగా [ప్రయోగించిన శబ్దాలు కొన్ని తరువాతి కాలంలో [దుత (పకృతికాలై నవి. ఏను, నేను, తాను, ఎల. ఉదా : ఏను విదపడిగియెద = (థార్. “శల్య. 2-888), ఏనువోయెద (విన, వ్రు, ఎల్టయందు (భార, 1-2-157), ఇందు (పత్యక్షంబయన్నన్ -అని యుద్ధ మల్లుని బెజవాడ శాసన[పయోగం, ఇలాగే (పాచీన కాలంలో చుత పకృతికాలుగా ఉన్నవి కొన్ని ఆర్వాచీనభాషలో కళలుగా మారి పోయాయి. కొన్ని ఏక కాలంలోనే (దుత పకృతికంగానూ, కళగను వాడబడ్డవి కలవు. ఉదా ; ఏన్మిపత్యయం : ఎందేనినుండి (థార్. 1-3-181), ఎయ్యేనియు నొక్క (భార, 1-4-128).
పదాంత హల్టుకు అచ్చుపరమైతే హల్లు ద్విత్వంకావటానికి ఉదాహరణాలు (పాచీచ కావ్యాలలో చాలా ఉన్నాయి. (దుతద్విత్వసంధి దీని కిందికే వస్తుంది. "ఉదా : పరిచర్య లొనర్చుచున్న పరిమిత నిష్టా, అన్నిష్టసఖి (భార 1-8-140), -నవ్యులన్న లరులకిచ్చె (వ. నం. 9-108). ఇలాంటి సంధి విధానంచేతనే మన్నాస/ పల్టఆవు, కన్నాకు మొదలై న సమాసాల్లోను, రుమ్మని, (గక్కని మొదలైన ధ్వన్యనుక రణశ బ్దాల్లోను ద్విత్వహల్లేర్పడి ఉంటుంది.
పదాంతంలోని విసర్గ రేఫగా మారడం పాల్కురికి సోమనాథుని రచనల్లో ఓక విశేషం. ఉదా : ధేనురనె, విష్ణరనంగ, వాయురన (వం. బృ,
717. హల్లు + హల్లు : (దుత నకారానికి పరుషం పరమైతే నకారం తన నాదత్వాన్ని ఆ పరుషానికి ఆపాదించి దానిని నాదస్పర్శంగా మార్చివేస్తుంది. కచటతప ఇలా గజడదబలుగా మారుతుంది. కావ్యభాషలో ఇది సర్వసాధారణం,
కావ్య భాషా పరిణామం 298
దుతానికి మకారం పరమైనపుడు డానితో సమీకరించబడ వచ్చును. ఉదా : కమ్మని లతాంతములకున్ ?- మొనని కు మ్మెనసి. ఇలాగే రెన్నాప్ల, మున్నాష్ట ఇత్యాదుల్లో వర్ణసమీక రణం (< రెండ్ + నాళ్టు, మూడ్ + నాళ).
నామం (విశేషం) 7.18. |పాజ్బన్నయయుగం నుంచి నన్నయయుగానికి ప్రవేశించేటప్పుడు నామపదాల్లో కలిగిన స్వరూపపరిణామాలను కొన్ని గు ర్తించవచ్చు.
(1) కొన్ని శద్దాల్లో వెనుకటి యగంలో లేని లింగటోధక్కపత్యయం చేరింది : 1పాజ్నన్నయయుగం : పాజ; నన్నయ : పాలుండు (థార్, 1-5-208).
(2) కొన్ని శబ్దాల్లో ఇ-ఉ ల ఉ-అ ల వినిమయం కన్పిస్తోంది. ఉదా : చేయు (వ. నం, 8.175) చేయి: నేయు (505. 1V-1268 గోదావరి జిల్లా (క్రీ. శ. 1100) నేయి మందలు (ఫ్, నం, 8-12) ముందజుమటంది. (571 11-669 ముందట; వలువు వలువ.
(8) శబ్దస్వరూపంలో కలిగిన మార్పు : పొదరు - (జార, బి. 8-82). ఆర్యాచీనరూపం పొద,
తెలుగులోని శ బ్బజాలమంతా దేశ్యం, ఆఅన్యదేళ్యం అని రెండువిధాలు, అన్యదేళాల్లో తెలుగు భాషాసం[పదాయానుసారంగా మారివచ్చిన పదాలు తద్భవాలు, ఆనాంధ్రవర్ణ సం పదాయాలతో యథాతథంగా (గహించబడ్డవి తత్సమాలు. ఇక దేశ్య శద్దానుగుణంగా కొంతవర కే మారివచ్చిన శక్తాలు కొన్ని వాడుకలో ఉండినవి. ఊదా. అద్దంకి శాసనంలో “ఆస్వమేదంబు” అనేరూపం. వ, నం. లో ఆరుహున్ (2-80), కలుహారగంధి (9-71), హరుషాశుధారలన్ (12-2189), బరిపాకేశ భరంబు (4-102), మొుపీ;. వీనిని ఆర్థతత్సమాలని వ్యవహరించవచ్చు. “కవిత యంలో ఇట్టిరూ పాలు లేవు.
తత్సమాలవిషయంలో నన్నయవాడుకలో వాకు, జగము మిత్రుడు, పాతు(డు అనురూపాలేకాని వాక్కు-, జగత్తు, మ్మితము, పాతమువంటివి లేవు.నన్ని చోడుడు వాక్కు, మితము, పాత్రము రూపాలు వాడినాడు. ఇక ఈతని భాషలో కనిపించే తత్సమ విశేషరూపాలు అనేకం. ఉదా: దాసి (7-184) ( == దాసుడు), వాల్మీకున్ (1-17) (పథమ), వాల్మీకు(డు ( క వాల్మీకి), | దోహు(డు (2-97)
994 తెలుగు భాషా చరిత
( = రోహి), బాలకి (5-17) ( = బాలిక), ఉత్పలల్ (6-167) ( = ఉత్పల. ములు), కరవాలు (5-28) (= కరవాలము), మాధుర్యత (7-94), స్రొభ్రా' గ్యత | 1-162).
7.19. తత్సమరూపాల్లో సంధి నమాన విశేషాలు : నిజోషది (1-126) ( = నిజౌషధి), చ కుమదనేం దియములు (6-68) ( = చక్షుర్మదనేం దియములు)
సంస్కృత శద్దాలోను, సమాసాల్లోను తెలుగు వ్యాక రణకార్యాలు పవేళ పెట్టడం-వ్యావహారిక భాషారీతి, నిజోషధి- (నిజౌషధి బదులు) అనేదానిలో పరస్ప రైకాదేశం. కాసనోదాహరణాలు ఇలాంటివి చాలాఉన్నాయి. రమాస్యరదేవరకు. (చరామేశ్యర.. తమారోనంఖొభం నుంచి మరికొన్ని ఉదాహరణలు (గహిద్దాం : వృద్దశితాంబుజాతున్ 11-56) ( = దళశితహృదయాంబుజాతున్ ), సుఖ పాపుండు (10-98)( = (పా ప్తనుఖుండు), మనఃక్తుభితుండై (2.8) = కుభితమనస్కు-ండై కుసుమకోమలి (4-78) ( = కుసుమకోమల). కవి తయం ఇట్టిరూపాలను వాడ లేదు.
వ్యవహారభాషలో వె రిసమాసాలు అధికంగా ఉన్నాయనటానికి శాసనభాష సాక్ష్యమిస్తుంది. దేశిని పాటించిన నన్నెవోడునిలో ఇవి అధికంగా కనబడ్డం సహ జమే. అమరలేమలు, నీలికుంచి, మం|త్రకాటుక. రాగదీవియలు, వీరమద్దెలలు, సురగజ్జెలు, ఇతరవేల్పులు, భ క కూటువలు, మజ్జనబావి, సర్యాంగకచ్చడము. శాసనోదాహరణాలు : దివసపడి, నిత్యపడి, దీపగంభం, |పసాదతల్యె=, చాతు ర్మాస్య నెలలు, చందనముద్ద, [పసాదకూడు ఇత్యాదులు |HGT. P. 127). కవితయం వారి రచనలో వెరిసమాసాలు ఎక్కడో ఒకటిరెండు కనబడు తున్నాయి- పాణగొడ్డము వండివి,
7.20. తత్సమళబ్దాలకి దేశ్యాలకి |పధానభేదం - తత్సమాలు చాలావరకు లింగబోధక పత్యయాలతో కూడి ఉంటాయి. -డుజ్మహాత్బోధకము, ౦బు| మ్ము/ము అమహత్బోధకము. దేశ్యాల్లో బల్లిదాదులుకొద్దిశబ్దాలు తప్ప ఇతరాలకు డుజ్ పపత్యయంచేరదు. అమహత్ “ము' అనేక శబ్దాలవై చేరుతుంది.
దేళ్యాల్లో “కూతు” శబ్దం విలక్షణం. దీనికి (పథమెకవచనంలో కూ(తురు అని, తదితర విభకుల్లో కూతు-అనే రూపాలున్నాయి. [పథమా బహు. కూతు-లు ద్వి, ఏకవచ. కూతు-ను. ద్వి. బవ. కూతులను, నన్నయనన్నెచోడులలో ఇదే
కావ్య భాషా పరిణామం 225
పరిస్థితి. తిక), నకాలానికి రువర్ణంతో ఉన్న కూతురు రూపం మీదనే బహువచన (ప్రత్యయం, [(పథమేతర విభ క్రి పత్యయం చేర్చటం సంభవించింది. ఇట్టు కూ(తుం;డు, కూ(శురులు, కూతురి=- రూపాలు వాడుకలోకి వచ్చాయి. తిక్కన ఇలాంటి రూపాలు వాడినాడు,
బహువచనరూపాల్లో మువర్ణలోపం, పూర్వస్వరదీర్హం కలిగినవి నన్నయలో లేవని, తిక్కన, గశ్రీనాథులు వాడారని గమనించాలి. కళ్యాలన్ (భార), ముత్యాలు (భార, మీసలు (భాగ. 6-92), ఇక్కడ కావ్యభాషకు కాసనభాషకు ఉన్న భేదం ఒకటి గమనించాల్సి ఉంది. రు, లు ఆంతంలోగల శద్దాలు బహువచ నలు (పత్యయంతో కూడి డు-బహు. వ, రూపాలు సిద్ధిస్తున్నాయి. సీరు [లు నీడ్డు, కాలు లా కాండ్డు, ఎంగిలి లు ౨ ఎంగిడ్డు. కావ్యభాషలో ళ్ళు బహువచనాలే ఉన్నాయి : నీళ్ళు, కాళ్ళు, ఎంగిళ్ళు.
తెలుగులో నామమే (పథ మైకవచనం. డుజ్, ములు మహదమహాత్ పత యాలేకాక, తరుచుగా దేళ్యాల్లో “వు కూడా అంతమందు కనబడుతూ ఉంటుంది. ఆవు, పూ-వు, బెలు-వు ఇత్యాదులు. వీటిలో వువర్ణ విరహితరూపాలే (పాచీ నాలు. కాలకమాన హలంత శబ్దాల సామ్యాన వీటిపైనకూడా ఒక ఉకారము చేరగా సంధ్యక్షరంగా వకారం బయలుదేరి వుకారాం తాలయ్యాయి. పాచీన పూ శబ్దము సమాసంలో మనకు లభిస్తుంది. “కాలకంతుని శిరసు వూ గగనగంగి అని (శ్రీనాథుని పయోగం. తరువు, గోవు వంటితత్సమ శద్దాల్లోను “వు ఉచ్చారణవళాన చేరిందనవచ్చు.
7.21. అఆనౌపవిభ క్రిక శబ్దాల్లో |ప్రథమేతర విభ క్ష్యంగం _పథమారూప తుల్యం. జాపవిభ క్తికళబ్దాల్లో -ఇ, టి, తీప్రత్యయాలు చేరతాయి. ఈ (ప్రత్యయాల వాడుకలో కాలక్రమాన కొన్ని మార్పులువచ్చాయి. జౌపవిభ క్తికశబ్దాలు కొన్ని అనౌప విభ క్రికాలుగాను, అనౌపవిభ క్రిక శద్దాలుకొన్ని జొపవిభ క్రికాలుగాను వ్యవహ రించడం జరిగింది. ఉదా : కన్నీరుధారలు (వ. నం, 5-85 )/ కన్నీటిధారలు, పాతటికిన్ (ఉ. వారి). ఆర్వాచీనరూపం : పాతరకున్. ఏకకాలంలో ఒకే శబ్దం రెండు భిన్న పత్యయాలతో వాడబడవచ్చు,. సీది (భార్, 1.5-196)/ సీటి (ఖార 1-8-201), మొదలి (పై. 2-2-144)/ మొదలింటి.
ఒక్కొక్కప్పుడు కౌపవిభ క్రికాంతం [పథమాలోపంగా వాడుకలోనికి (15) |
296 తెలుగు భాషా చరిత
రావచ్చును. 7వ శతాబ్దంలో చీకుశబ్దం వాడుకలో ఉంది. (తిప్పలూరు శాస. AI XXV1.281). దీని జాపవిభ క్రికలోపం చీకటి. ఇది నన్నయకాలానికి (పథమాంతంగా స్థిరపడపోయింది. నన్నయకాలంలో ఆమహత్సంఖ్యావచన విశేష్యం ఒకండు; దీని జౌపవిఖ క్రిక రూపం ఒకంటి అన్నది 18వ శ తాబ్దానికీ పథమాం తంగా గహింపబడి, ఒకండు కేవలం పుంలింగరూపమైంది. ఒకండు ఉ ఒక + ఒన్జ. దీనిలో *ండు పుంలింగ పత్యయమనే (భాంతిచేత ఈ వాడుక కలిగింది.
7.22. విభ క్రి పత్వయాలు వద్దా కీయ : నన్నయ గుజించి రూపాన్ని వాడేడు. గుటించి, గూర్చి తరు వాతక వుల్లో ఉన్నాయి. తృతీయ * మెయిన్, తృతీయాంతం పై 'చేసి' నన్నయలోగలవు. ఉపయోగార్థంలో 'తోడ' వర్ణకం వాడేడు. బతుర్జి : కె(ష కు + అయి), (ప త్యయం విషయంలో అచ్చుతోనే యతిని పాటించటాన్ని బట్టి ఆతడు దీన్ని సమ సప దంగానే భావించినట్టు స్పష్టం, “కొఅకు’ నన్నయ, నన్నిచోడుల్లో లేదు. పదమూడో శతాబ్దంనుంచి వాడబడింది. “పొం” [పాజ్న్వన్నయ-కొఅవిశాసనంలో వాడబడింది. నన్న యవాడినాడు. వంబబు ; కన్నన్ ఆర్యాచీనరూపం. “ఉండి” పాచీనకావ్యాల్లో సప్తమ్యంత రూపాలపై వాడబడింది. ఆర్వాచీన్నగంథాల్లో [పథ మేతర [ప్రాతిపదిక పై - సామ్యాన - చేరింది. దాన=నుండీ, దాని _నుండి. అనుచిత విభాగంవ ల్ల ఉండి నుండి.
విభ క్రిపత్యయం - కొన్ని ఉదాహరణలు (వీథయ : ఆజడంబు ద్వితీయకు : అనిలజవంబునన్ బజచు నమ్మద నాగమెదిర్చి (ఖ్రాల, 14.207), జడంబు తృతీయకు : విగతరోమ(డ వై నుఖము డు మింక (ఖార, 1-7-129). చత్తుర్థితీ * కాలంబు వేచెదను. జయంబునకున్ (ఖార. ఉ. 1-175). వవ్షీకో : దుష్టోరగ నంవోరోమిప్పుడొడ (బడవలనెన్ (ఖా౮.1-2-187). నత్హతితీ : భూతి నర్చాంగముల్ పూయుచో (బళ్ర.) షష్టీ: ద్వితీయకు : చిరముగ (ివ్యావన్ దపము సేసి (ఖార. 12-188). తృతీయకు : యుద్ధ ముసేసిరి భటులు శార్యదర్నోన్న తి కిన్ (వ, నం, 11-124).
కావ్య భాషా పరిణామం బిల్ల
చతుర్తికి : వీవ్చిళజోగెడు నీగలపెల్లువోలె (వ. నం. 1-180). ® 0
పంచమికి : విలువిద్యనొ రులు నే కగ్గలముగ లేకుండు నట్టు (భార. 1-5-289). ప్రమి: కోమలి నీ కనురక (పై. 8-2-216). ప్తి : తృతీయకు : సుస్త్వాగతాభిమత వాఠ్యములందతఖ్యాా గ తోచిత సపర్యల(దన్సెన్ (వ. నం. 7-5) ~ పంచమికి: జంగమమల్రయ ఎరమునందు6 గనిన వస్తుకవిత (వ్, నం, 1-49). పూర్వాబ్ధిలో వెలువడి (పె. 10-111). షష్టికి : అంతరంగగతి భేదము దెల్సె విదగ్ధముగ్గలన్ (వ, నం, ర్. 151).
స న్
7.28. కారక విశేషాలు : కాలక్రమాన భాషలో కారక విధానంలో గూడా మార్చు కలుగుతుంది అనడానికి కొన్ని ఉదాహరణలు |గహిద్దాం. నన్నయ నన్నిచోడులు అలుగు, కరుణించు, అన్నుగహించు, సైచు మొదలైన [క్రియలతో షష్టీకారకం ఉపయోగించారు. ఉదా : యయాతికి నలిగి (భార్, 1-8-89), ఆరవిందంబుల కలిగి (వ, నం, 1-19), గిరిపతికి నమ్మునిపతి గరు జించి (వ. నం), పౌమ్యనకు ననుగహించి (భార్, 1-5-81), ఇతరోదాహర ణాలు : ఆకేపించు ; తద్గీర్వాణోరునదీ జితాఘముల కాక్నేపించి (పై. 8-107); పరివేష్టించు : దొశఖాయణికిం శివగణికా సవా్శాసంబు పరివేష్టించి (పె. 2.16), తరువాత కాలములో ఇట్టి సందర్భాల్లో ద్వితీయాకారకం వాడబడింది.
ఈ కింది [కియలతో షష్ట, ద్వితీయలు రెండూ నన్నెచోడుడు వాడినాడు. తర్వాతి కాలంలో ద్వితీయకే వాడుక. ఉదా : ర్నుదున కుజిక (4-67). విశ్వ సంహరు నుజక (4-76). ఎయిదు : పర మేశ్వరున కెయిదనేరమికి న్ (6-145), ఉ|గునెయిద( దడవెద్ది (6-88).
అట, ఇటి, ఎట అను (పత్యయాల పె క [ప్రత్యయం చేరకుండటం నన్నయభాషలో విలక్షణంగా కనబడుతుంది. ఉదా: ఇటయేల వచ్చితి (థార్. 1-2-210), ఇచ్చను పయెటవోయెడు (పై. 8-2-107). ఇలాగే అక్కడ, ఇక్కడ, ఎక్కడ శబ్దములును కొన్నిచోట్ల (పయోగించబడ్డాయి : ఎక్కు_డం
'228 ' తెలుగు భాషా చరిత
'గదలనేరకున్నవాడ (భార. 8-8-945).. వష్టి ప్రత్యయానికి పూర్వం నగాగమం: రాని రూపాలు నన్నిచోడుని రచనలో. ఉన్నాయి. "ఉదా : నభముకు (11-169). నన్నయలో ఒకచోట తాకుకు అనురూపం కనబడుతున్నది (భార్. 84-12).
7.24. నర్వనొమాలు : ఉ త్రమ, మధ్యమపురుష సర్వనామాల్లో ఏక బహువచనాలు రెండింటను ' రెండేసి రూపాలు (పాచీన కావ్యాల్లో వాడబడ్డాయి.
ఏను-నేను; వము--మేము; ఈవు-నీవు; ఈరు-మీరు. క్రమంగా అజాది రూపాలకి కావ్యభాషలోనూ వాడుక తగ్గిపోయింది. ఊఉ త్రమపురుష బహువచన. రూపం నేము-(తమిళమున నామ్-అనుదాని సమానపదం) భారతంలో ఒకచోటను (8-5-200), ఆర్వాచీన కావ్యాల్లో ఒకటి రెండుచోట్లా వాడబడింది. కాసనాల్లో, డీనికి ప్రయోగాలు కలవు (267. 2. 179). 1పాచీన కలంలో ఆత్మార్థక ' రూపం మూడుపురుషల్లో నూ వాడబడుతూంది. ఉత్తమపురుషలో వాడుక కదాహరణం : తన్ను బంపుదేవ (వ: నం. ఉ45).
తచ్చబ్ద-వాడు, అది, ఇది రూపాలకు నన్నయ నన్నిచోడుల భాషలో! నేటివలె నీచార్థస్ఫురణ మేమీలేదు, ఉదా : వీడు భీముడు, వా(డు గవ్వడి (భార, _ Btls -198). దమయంతిని గూర్చి చెబుతూ “అది సంతసించి” (బార. లి-2- 202), వీడు సామాన్య పురుమండుగా(డు (వ, నం. 7-16) వరదుండు దాని కోరిన, వరంబు దయసేసి (పై. 7.72)
నన్నయ “వారు! బహువచన రూపాన్ని వాడినాడు, సమకాలీన కాసవాల్లో వాం|డు రూపమ్మంది. వా(డు శద్దాన్నుంచి ఏర్పడ్డవాం|డు నన్నయ అనంతర. కవులు వాడినారు. వాండు రూపంకన్నా ఆర్వాచీనం హాండ్డు బొ వాళ్ళు,
7.25. నంథ్యావాచకాలు : నన్నయ, నన్ని చోడ లు “ఏన్ని రూపాన్నే వాడారు. అయిదు 12, 18 శతాబ్దాల నుండి శాసనాల్లో, కావ్యభాషలో కనబడు తూంది. ఉదా వ తిక్కన :ః ఐదు శరంబులు (_దోణ 8-228).
మొదటి సంభఖ్యావాచకానికి మహత్, మవాతి, అమహత్ రూపాలు మూడూ ఉన్నాయి. అమహ(దూపమే సంఖ్యావాచక విశేేష్యం, ఉదా : అమరత్వ _ మొక్కండు దక్క (జార. 1-8-88), ఉగబాణసమూహ మొక్కండు దప్పక.
కావ్య భాషా పరిణామం 229
(వ, నం. 11-106). దీని జౌపవిభక్రిక రూపం ఒక్కంటి, ఒకటి. ముదిత భారత |పతులలో ఒకటి, ఒక్కటి రూపాలు కనబడుతున్నా తాళప|త్రపతుల్లో పాఠాంతరాలున్నా యనీ, వీటిని (ప్రథమా రూపాలుగా వాడియుండడని ఆంధ భాషా చరితకారు లూహించారు. కుమారసంభవంలో “ఒకటి' అనే దానికి [పథమలో ఓక్క ప్రయోగం కనబడుతోంది. “మానుగ గూర్తు నొక్కటిగ 'మార్గణకౌళల భావమేర్చడన్ ' పదో శతాబ్దంనాటి దొంగలసాని శాసనంలో “నళ్చాద్యది యొకొటియగు నే నెజ్జు' అను (ప్రయోగాన్ని బట్టి ఈవాడుక భాషలో కన్న యుగంలోనే ఏర్పడిందని స్పష్టపడుతోంది.
మహద్వాచకం : నన్నయజకతతు, ముదిత | పతుల్లో కనబడే ఒక )_(డు. ఒక(కు లోపానికి తాళపత (ప్రతుల్లో రేవతోకూడిన వేరుపాఠాలు కన్సిస్తున్నా యని ఆం|ధ భాషాచ రి తకారులు (HTL, pb. 1415).. నన్నెచోడుడు ఒక(డు/ఒక, ండు రూపాన్ని మహద వాదర్థములు రెండింటిలోను వాడిఉన్నాడు. ఒకడ శబ్దం మొదట ఆమహదూపమైనా (ఒక +-ఒన్టు) దానిలోని_డుజ్ వర్ణం మహద్యా చకం అనే (భాంతి క ల్పింపడంవల్ల ఈ అర్థంలో వాడుకలోకి వచ్చి ఉంటుంది. అప్పుడ ఆర్థసందిగ్గతను నివారించడం కోసం దీని జాపవిభ _క్రిక రూపమైన ఒకటి [పథమలో వాడుకలోకి వచ్చి. స్థిరపడి ఉండవచ్చు. 12-18 శతాబ్దాలనుండి శాననాల్లో తరుచు “ఒకటి” పథమలో వాడబడింది.
మహతీ వాచకంగా నన్నయ ఒక్కత ;, ఒక్కటి, ఒక్క-తె, ఒక్కరు అనే శూపాలను వాడినాడు. సూరి మహతిలో “ఒకతి” శబ్దానికి 52 రూపాంతరాలు పేర్కొన్నాడు. చాలావరకివి సామ్యంవల్ల కూర్చబడ్తాయని తోస్తుంది. ఇవి యం a చీ ఎంతవరకు కవిపయుక్సాలో పరిశీలించవలసి ఉంది.
పూరణార్థక సంఖ్యా వాచకంలో వచ్చే ప్రత్యయం అగుూఅవు. అవు నన్నయలో ఉంది. “ఆగు” (పాజ్న్వన్నయ శాసనభాషలో వాడబడింది. “అవు” రూపమేర్చడ్డ తర్వాత దీనిపె విశషణత్వ ' ఆి కారంచేరి “అవి” ఐంది. కావ్య భాషలో తరచుగా కనబడే రూపమిదే. -ఆవ వ్యవహారంలో పన్నెండు శతాబ్దానికే 'ఓ' గా మారినట్టు శాసన పయోగాలవరల్ణ తెలుస్తుంది. (ప్రబంధ యుగంలోని కవులు “టి రూపం వాడిన వాళ్ళున్నారు.'
280 తెలుగు భాషా చరిత
7.26. (కియావిభక్సులు : |పాబీన కావ్యాల్లో కియాధాతువులను గూర్చి ఈ కింది విశేషాలు గమనించ తగ్గవి.
1. ధాత్వనుబంధము చేరని [పాచీన ధాతువుల వాడుక. ఉదా : తొడు. (ఖార. 1-8-174; వ, నం, 5-20), ఎదురు (వ. నం, 4-46), తెప్పిరు: (10-10). తొడుగు, ఎదిరించు, తెప్పిరిల్లు అని తిక్క_నాది అనంతర కవులు వాడారు.
2. చుకారాంత ధాతువులు కొన్ని తరువాతి కాలాన యకారాంతాలై నాయి. నన్నయ నన్ని చోడులు వ వెచు, [తోచు. అనంతర కవులు : వేయు, తోయ, [పాజ్న్వన్నయ యుగంలో బచ్చు ధాతువు ఇలాంటి పరిణామానికి ఉదాహరణం. 7.8 శతాబ్దాల్లో బుచ్చు-చుకారాంతము : టిచ్చిన వాన్లు, బచ్చువాన్గు (రేనాటి. చోళశాసనాలు), 0వ శతాబ్దంనుంచి ఆయు : బిసీ (ఇయ్యొట్టు బిసి) బెజవాడ. శాసనం (HGr. 811, శాసనపంక్రి 14). అటిసీ ; లింగంబజసిన పాపంబు. (పంక్తి 21). కొన్ని ధాతువుల్లో చుకారాంత, యకారాంతాలు రెండూ ఏకకాలంలో వాడుకలో కనబడుతున్నాయి. నన్నెచోడు : పాచు/పాయు, మెఅచు/ మెజయు. రాచు/రాయు.
క, మూలధాతువులుగా వాడబడ్డ వి కొన్ని తరువాతి కాలంలో సహాయక కియలతో శబ్దపల్పవాలుగానే వాడబడ్డాయి. ఉదా : (వేలు, (వ, నం, 11-127) ఉలుకు (2-14), వేలాడు, ఉలికిపడు.
శ, వలయు వంటి క్రియలు కవిత్రయం ప్రధానక్రియగా వాడారు. పపంధయుగానికిది కేవలం సహాయ |క్రియగా వాడబడింది. ఏమివలతు నీవడుగు మనిన (వ. నం. 1.70), పోయిరావలయు మాకు ( = పోయిరాన్ మాకువలయు) (భార్, ఉద్యో. 1-42).
ఇక శబ్బస్యరూపంలో |ప్రాబ్చీనతాలక్షణం ఆ యుగంలోని రూపాల్లో తాపి నన్నయ నన్నిచోడుల (గంథాల్లో కనబడటం ఆకశ్చర్యంకాదు. ఉదా £ తూరు' (వ, నం. 8-94) ౫ దూరు, నచ్చు (వ నం. 10-189), (భార్, ఉద్యో. శీ) నమ్ము, నజకు (నజుకు పా) మొ, వి.
నన్నయాది ప్రాచీన (గంథాల్లో కొన్ని ధాతువులు ఎలాంటి రూపభఖేదమూ. లేకయే అకర్మక, సకర్మకాలుగా కూడా వాడబడ్డాయి. ఉదా : కురియు : ఆంగార
జో
కావ్య భాషా పరిణామం 281
వృష్టిగురియచు (భార్, 1.7107) వాన...గురిసి, ఒలుకు ; కమండలు జలంబు లొలికిన (1-7-126), ర క్తధారలొలక (1-2-100), పూను: హయములు పూనిన రథమెక్కి (8-1-164). ఇద్దరును పూనిరి సర్వము నిర్వహింప(గన్, మెజయు : విభూతి మెజసి (ఏ, నం, 2.8). తరువాత కాలమునకు ఈ ధాతువు లలో సకర్మకాకర్మక భేదాన్ని తెలపడానికి పత్యయాలు చేరాయి. కురియు _ కురియిందు /కురిపించు, పూను-పూన్ను, ఆగు-ఆవు, మెజయు-మెఅయించు,
సంస్కృత ధాతువులు ఒకప్పుడు మూలార్థంలో నన్నయ వాడటంచేత మనకిప్పుడవి విలక్షణంగా తోస్తాయి, విహరించు, సకర్మక [పయోగము : అగ్నులు విహరింపుమని పంచి (ఖార, 1-129). విహరించు = విభాగించు. ఈ అర్థంలో తరువాతి కవులు వాడినట్టు లేదు,
కొన్ని సకర్మక | కియలు రర్మ లేకుండానే కావ్యభాషలో వాడటం కద్దు.
నన్నయ : పొలువుగం బూసి కట్టితొడి, భూరి విభూతి ప్రకాశితంబుగా (భార, 1-8-174.
చు, వు, ఇంచు | పేరణ (ప్రత్యయాల్లో పకార రూపాలకు కాల[కమాన వ్యాప్తి కలిగింది. నిండు-నించు, నింపు, చినుగు -పించు/చింపు, ఉఊడుగు-డఉడి గించు/ఉడివించు, ఉడుపు, మాయు-మాయించు, మాపు. నన్నిచోడుడు మెచ్చించు (వ, నం. 1.21). తరువాతి కాలంలో మెప్పించు.
7.27. క్రియలు సంపూర్ణాలు, ఆసంపూర్ణాలు అని రెండువిధాలు. సంపూర్ణ క్రియల్లో ధాతువు, దాని పె కాలభా వద్యోతక్కపత్యయం, దానిపి సర్యనామ (ప్రత్యయం చేరుతుంది. అసంపూర్ణ [క్రియల్లో సర్వనామ (ప్రత్యయం ఉండదు.
భూత తద్ద్ధర్మార్థక సంపూర్ణ! కియల్లో ఉత్తమ పురువైకవచనంలో సర్వనామ [ప్రత్యయాలు చేరనిరూపాలే నన్నయ, నన్నిచోడులలో తరచుగా కనిపిస్తున్నాయి. భూతార్థక క్రియ 84 [పయోగాల్లో నూ కు, సం. లో వి” పత్యయం కానరాదు. ఉదా : జడు(డ వై తెట్టు [బాహ్మణజాతి( బుట్టి (7-27); తద్ధర్మార్థంలో వైకల్పిక పరిస్థితి : భిక్షకు(దగిలి తపంబు సేసెదటె (7-21).
వ్యవహారంలో భూతకాలిక క్రియల్లో కలిగిన మార్పులు : (1) చేయ - చేసితిమి వంటి వానిలో ఇత్వలోపం కలిగి చేస్తిమి వంటి రూపాలేర్పడ్డాయి.
282 | తెలుగు భాషా చరి[త
శ్రీనాథుని చాటుపద్యాల్లో ఇట్టివి [పయుక్తాలు. యుకారాంతాల్లో లాగానే చుకారాంత ధాతువుల్లోమ ఇలాంటి రూప పరిణామం జరిగింది. ఇచ్చి-ఇచ్చితిమి-ఇ స్తిమి; మన్నించు=-మన్నిం సిమి. ఇలాంటి రూపాలు 11వ శతాబ్దంనుంచి శాసనాల్లో [ప్రయో గించబడ్డాయి. కాని ఇవి వ్యావహారిక రూపాలుగానే పరిగణించ బడ్డాయి.
7.28. తద్ధర్మార్థక|క్రియ వర్తమానం భవిష్యత్కాలాల్లోనేగాక (ప్రాచీన కావ్యాల్లో భూతకాలానికి కూడా వాడబడటానికి ఉదాహరణాలు కలవు. ఉదా : ద్యూత్మకీడకు కొండొకనేతున్ (=నేర్చి యున్నాను); విజితేందియుండనగ నిమ్ముని. బాయకవిందు (భార్. 1-4-80) ( = వింటిని).
అన్వాదులకు దు [పత్యయం చేరినపుడు నన్నయలో ఆండు, కొండు ఇత్యాది మూర్చ న్యయుత రూపాలు క శబడుతున్నాయి. తిక్కనలో ఆందురు, కొందురు రూపాలున్నాయి.
చువర్జాంత ధాతువుపైన వచ్చే తద్ధర్మార్థక దు!పత్యయం తకారంగా మారు తుంది. ఉదా: చూచు-దు-రు చూతురు. ఇలాంటి మార్పురాని రూపాలు వ్యావహారికాలు, పదోశతాబ్దంనాటి గంగాధర శాసనంలో “ఇచ్చుదువ్' రూపంఉంది (AGT. b. 846). ఇలానే ఆడచుదురు, ఆక ర్లించుదురు వీనిలో ధాత్వంత చకారం పకారంగా మారటం వ్యావహారికంలో కనిపించే మరోమార్పు. కవి [తయంలో ఇలాంటి రూపాలులేవు. తరవాతికాలవు కవుల (గంథాల్లో [పవేశించాయి. ఉదా : ఆకర్ణింపుదురు (భాగవతం). నన్నయ భారతంలో 'వూజింపుదుము' అని ము[దిత్మ పతిలోని పాఠం (ఆర. 2-255). తాళహ్మత _పతుల్లో “పూబింతుము" ఆనే ఉందని ఆంధభాషా చరితకారుల సూచన (అం. ఖా, చో. వ్రు, 1494). దుకారాంత ధాతువుల్లోలాగి యుకారాంత ధాతువుల్లోనూ 'ధ'" కు తి ఆదేశమవడం మరొక వ్యావహారిక రీతి, చేయు=చేయుదురు/ చేతురు. ఇట్టి రూపాలు కవితయంలో లేవుగాని నన్నిచోడాది దేశికవుల్లోను, ఆర్యాచీనమార్గ క వుల్లోకు కన్పిస్తుంది ఉదా: చేతున్ (త్. నం 1-5). సూరి 'ఈ కారణంచేతే 'చేతురు, కోతురు” ఇత్యాదులు అసాధువు లన్నాడు.
తద్ధర్మక్రియ “పొందుదురు” ఇత్యాదుల్లో [(పత్యయన్వరూపం మారి “పొందు తారు' వంటి రూపాలు శాసనాల్లో 18వ శతాబ్దంలో లభించాయి. ( N11, కందుకూరు, 8 క్రీ. 1551).
కావ్య భాషా పరిణామం వలీలి
తద్ధర్మ ది పత్యయలోపంతో పూర్వస్వర దీర్చం కలిగిన రూపాలు: పెట్టించెదను .- పేట్టించేను (511 VI 16, కడపజిల్లా 1896), ధరించెదము _ ధరించేము (SII V 52, కర్నూలుజిల్లా, డీ. ్ధ 1515) ఇత్యాదులు. తాళ్ళపాక “అన్నమాచార్యుల కీర్తనల్లో ఇలాంటివి [ప్రధానంగా [పథమపురుషలో వండేని, చేసేని అనేరీతి (పయోగింపబడ్డాయి. ఈ రూపాలన్నీ కవి తయయుగపు కావ్య భాషలో ఎక్కలేదు.
7.29. వ్యతిరేకార్థకకియ : ధాత్వంతమందలి చకారము వ్యతిరేకార్థకం పరమైనప్పుడు పకారం అవుతుంది : ఒనర్చు-ఒనర్పడు కవితయయుగం “తర్వాత ఇలా పకారం కాని రూపాలు వాడుకలోకివచ్చాయి.
వ్యతిరేక క్రియ ఆర్థతయబోధకమవుతుంది. ఉదా, భూతం: నలుగాన మివ్యనమ్మున (థార్. 8-2-107); వర్తమానము ; పలుకదు సఖులతో లలితాంగి (భార, 8-2-26); భవిష్యత్తు : నలునకాని నలిదళనేత్రవరియింప దట్టి (భార్, 'లీ_8ి-52). వ్యతిరేక క్రియల్లో కాలం సూచించదలచినప్పుడు ఆఅగు-సహాయక।|కియ రూపాలను చేర్చి చెప్పడం ఉంది. ఉదా : నన్నయ : ఎయిగనయితిని, నమ్మనేర .నయ్యెదను, లేదవు ఇత్యాది. ఈ అగుధాతువు అన్ముపయుక్తమైన రూపాలు క్రమంగా తరవాత యుగంలో తగ్గిపోయాయి.
7.80. ఉభయ పార్గనార్థంలో కావించు, కావింతము; పుచ్చు-పు త్రము 'అనురీతినిగాక ఈ యుగాంతానికి కావించుదము వంటి రూపాలు వాడుకలోకి వచ్చాయి. వెమకుదము, చెప్పుదము, చూతము అనుటకు పాలుగ్రారికి సోమన (ప్రయో గాలు వెదకుదండు, చెప్పుదండు, చూతండు (వధు. ఉపో. పు 120) వంటివి మాండలికాలు కావచ్చును. విధ్యర్థంలో ఉండకుండునడి [అనటానికి ఉండ కున్న ది అనురూపం నన్నయలో (పయుక్ర మెంది : దుర్జనయోధవరులకడ నుండకున్న దీ (భార్, 1-8-206).
7.81. నిషేధార్థకం , ఏకవచనంలో వండకు-వండికుము అని రెండు రూపాలున్నాయి. అమ్మాదులు చేరినప్పుడు సంధికలుగు సందర్భాల్లో సర్వనామ (పత్యయంతో కూడిన రూపాలే ఉండాలని సర్వనామరహితాలు నిషేధాలనీ అధర్వణకారికావళి ఆనుకాసనం : తలంపకమ్మ -అలాక్షణికము; తఅంపకుమమ్మ- అని ఉండాలి, "
284 తెలుగు భాషా చరిత
7.82. ఆగమచకరానికి “ముత్తు” పరమైనప్పుడు పకారాదేశమవుతుందని బాలవ్యాకరణ సూతం. దీనికి వ్యత్యస్రమైన [ప్రయోగాలు కవ్మతయేతర (గంథాల్లో కానవస్తున్నాయి. కాసనభాషలో వీనికుదాహరణాలు ఎక్కువగా ఉన్నాయి. పకారా దేశం రాదగిన సందర్భాల్లో రాకపోవటమేకాదు. పూర్వకవుల కా వ్యాల్లో కనబడని చోట్ల ఆర్యాచీనకవుల కావ్యాల్లోరావడం వై యాకరణులు గుర్తించారు. ఉదా : శతర్థపరక “చు” వర్ణానికి: మోవి మోవి(జేరుపుచు (|ప్రౌ.వ్యా. క్రియ). ఆశీరర్థకా లైన ఎడున్, తన్ [పత్యయాల్లోని [దుతం అచ్చుపరమైతే మకారం అవుతుంది : నీకు మేలు కలిగెడు మనియె, కావుతమనియె. సంధిలో కనబడు ఈ మకారం నిజానికి చార్మితక చిహ్నమే. ఆం|ధశబ్ద చింతామణిలో ఈ (_పత్యయం “డుమి అని చెప్ప బడింది. ఉదా : శుభము ఘటియింపుడు. భారత |[పయోగాలిలాంటివి కన్సడు తున్నాయి. వివేకమెడలి యుండెడుము కప్పలు (భార్, అను. 8-148); విష్ణుడు ఇష్టదాయి _పసన్ను(డయ్యెడుమనాకు (శాంతి. 1-41). -డుమ అశీరర్థకాలు తర్వాత కవుల్లోలేవు.
7.శీరి. మూల దావిడ భాషనుంచి తెలుగునకు వచ్చిన సంపూర్ణ కోయలు. రెండు : భూతం, తద్ద్ధర్మం. ఇవి త త్తదర్గ బోధక |ప్రత్యయాలలో కూడినవి. తెలుగున చారితక యుగంలో ఏర్పడినవి. భూత, తద్ధర్మ, వర్తమాన భ విష్యతా్యాలాలు, ఆయా క్రియాజన్య విశేషణాలకు తచ్చబ్దఎ చేరిన రూపాలు-. విశేష్యరూపాలే క్రియార్థాన్ని పొందాయి. వానిలో కాలక్రమాన కలిగిన శాబ్బక మైన. మార్పుతో ఈ అర్థ విపరిణామం రూఢ మెంది. వండినవాండు- వి కేష్యము - కియ; రెడోదశలో వండినాడు - క్రియ, ఇలాగే వండుచున్న వా(డు -వండుచున్నాండు, వండ (గలవా('డు -వండగలా(డు, వండ(గలండు, వండెడు/వండెడివా (డు ౫ వండే వా(డు (విశేషార్థంలో). తచ్చబ్దవకారం లోపించిన సం గహరూపాలు తిక్కన. కాలంనుంచి కావ్యభాషలో [పవేశించామి. నన్నయలో ఇవిలేవు.
నన్న యకాలంలో 'కలుగు' ధాతువు సకర్మకంగాను, ఆకర్మకంగాను. వాడబడింది. ఎలుకగలవె అనేది సకర్మక |పయోగం. పధ్నాలుగో శతాబ్దం నుంచి ఈ వాడుక లోపించి సహాయక [కియగానే |పయోగించబడింధి. ఇతర సంయుక్త కియలకంటె భవిష్య దూపం అర్యాచీనం. నన్నయ నన్నిచోడులలో' భవిష్యత్కియ అరుదు. నన్నిచోడునిలో ఒకే ఒక (ప్రయోగము _ కలజ్యను బంధంతో - కానవచ్చింది. మిమ్ము గొల్వ(గల వా(డన్ (వ. నం. 7-184).
కావ్య భాషా పరిణామం 285
అన్నంత క్రియలమీద సహాయకకియలు చేరి భిన్నా ర్థాల్లో సంయుక్త క్రియ లేర్పడుతున్నాయి. ఆత్మార్థక, కర్మణ్యర్థక [క్రియలు ఇలాంటివి. నన్నయ సంస్కృత భారతం అనువదించేటప్పుడు = పడు కర్మణ్యర్థకాలను విశేషంగా వాడాడు. నన్ని చోడునిలో రెండు [ప్రయోగాలు మాృాతమే కలవు. (వ్ నం. 9.67, 10-47). ఇతర కవుల్లోను విరళంగానే వాడబడింది. పడు కర్మణ్యర్థక రూపం. సంస్కృత భాషా |ప్రభావంవల్బ తెలుగున కలిగిందని చెప్పవచ్చు.
[పాచీన (గంథాల్లో = కొను సహాయక కియ లేకుండానే కొన్ని |కియలు. ఆత్మార్థంలో వాడబడ్డాయి. బృభుభార్య దనకు భార్యచేసె (శార్, 2.2.86); పర మేశ్వరు( [బత్యక్షంబు సేసి (వ్ నం, 1-7); పరిధానంబులు సవరించుచు. (10-4).
పదక లాలు
7.84. (1) ఏవార్థకం : 11-12 శతాబ్దాల్లో ఏవార్థక [ప్రత్యయం 'అి. నన్నయలో ఇదే ఉన్నది. నన్నిచోడునిలో 'ఆి తోపాటు కొన్ని _పయోగాల్లో ఏ పత్యయంకూడ కనబడుతోంది. ఉదా : చేనంబండిన వి త్తు చేనికె వెదవెట్టునట్టు (వ.నం. 1-49). సమకాలపు కాసనాల్లోను అ/బలు పక్క పక్కన వాడబడి ఉండటాన్ని బట్టి ఈ రెండూ ఆనాడు వ్యవహారంలో ఉన్నాయని తెలుస్తూంద. క్రమంగా ఏ కారానికి వ్యా ప్రీ హెచ్చి అకారం లోపించింది. ఏ వార్థకం నామాల తోనేగాక కియాపదాలతోనూ వాడబడింది. ఉదా; నీదానగాన (భార్, 1=రీవల 250). తర్వాతికాలంలో ఈ (ప్రత్యయం ఇలా |క్రియాపదాలతో వాడే ఆలవాటు. పోయింది.
(2) సముచ్చయార్థకం : ఉన్ (పత్యయము, ను, ని రూపాంతరాలు.. ఉదా. తనకిష్టుడున్ (భార, ఆది.) ఒకప్పడీ పత్యయంపె మరల |పత్యయం. చేరవచ్చు. ఏమిని. జేయగలేక (భార్, ఉద్యో. 2-108). సముచ్చయనకారం లోపించి పూర్వస్వరానికి దీర్భం రావడం శాసనాల్లో 11వ శ తాబ్బంనుంచి, కావ్య భాషలో 18వ శతాబ్దంనుంచి కన్చిసోంది. తిక్కన (పయోగం: నమ్మీనమ్మని (భార్, కాంతి. 2-851) ; ఢ్రీనాథుడు చాటువుల్లో : చల్తా యంబలి (దావితిన్ .
వ్యవహారంలో (1) ద్విత్యయు క్రాలు న్ను [న్ని (ప్రత్యయాలు. ఉదా. [పతి సంవత్సరమున్నూ (SI VI. 1198, వికాఖజిల్దా, శీ. శ 1242) >
286 తెలుగు భాషా చరిత
తూములు వదిన్ని (SII V 1062, గుంటూరు జిల్లా, కీ. శ. 1188), (2) సముచ్చయ (ప్రత్యయం లోపించి (లోపించక) ప్రాతిపదికలోని చివరి అచ్చు దీర్భం కొవటం. ఉదా. ఆతని పుతాను పొతికమూ ఎల్ల ప్పుడూను ఆరాధించువారు. (5/04 4, గుంటూరుజిల్లా, (కీ, శ 1008) = ఈ రెండు పరిణామాలు జరిగాయి. వీటికి కవితయ యుగం కావ్యభాషలో (ప్రవేశం కలగలేదు.
(8) [పక్నార్గకం : ఎ/ఎ (ప్రత్యయాలు. రాజు సామాన్యునిగా వగచితే (తార. 1-1-176), కాముళ క్తి నోర్వగలరె జనులు (ఏ.నం.). (పశ్నార్థకాలైన ఉండునె, చనునె, కొనునె అనేవి నంయు క్ర [క్రియల్లో ఉన్నె, చన్నె, కొన్నెగా మారతాయి. 18వ శతాబ్దం నుంచి “ఎ తో పొటు “అ [పత్యయం వాడుకలోకి వచ్చింది, [క్రమంగా ఇది వ్యావ్రిచెంది “ఎ' లోపించింది. నన్నయ నన్నిచోడులలో ఎ | పత్యయమూ, తిక్క నలో ఎ/ఏతోపాటు ఆ వాడబడింది.
7.తిర. విశేషణాలు: తెుుసలో ఇతర ద్రావిడభాషల్లోలాగానే, ఓ కే రూపక విశేషణంగాను విశేష్యంగాను పాడే సం పదాయంక లదు. కనుకనే విశేషణ “ఆఅ” (పత్యయంతో, కూడిన 'నల్హి రూపాన్ని నన్నయ 'నల్ణ' విశేష్యంగా వాడాడు. నల లేదయ్యెనేని (భొరో. ఆది). ఇళ్లే చిత్ /చిన్ ధాతువుమీద “అ చేరగా ₹ జ జ్ =అ ౨ చిట్ట, “చిట్ట వెదుళు లని నన్ని చోడుని [పయోగం (వ నం. 12.121); చిన్న; ఇ (పత్యయంతో “చిట్టి, చిన్ని రూపాలు. సామ్యంవల్ల టి ఇతర ళద్దాలవై చేరి పిన్నటి, తక్కటి రూపాలేర్పడ్డాయి. పిన్నటి నవ్వు (వ్. నం, 8.10), తక్కటి పుతులు (ఖారా) వండెశ./వండెడి ఇత్యాది తద్ధర్మక ధాతుజ విశేషణం వ్యవహారంలో టి [పత్యయం చేర్చుకొని *వండేటి* *“చేసేటి' 'రూపాలేర్పడ్డాయి. వండే, చేసే మొ వి. కవితయయుగం తర్వాత కావ్యభాషలోకి ఎకి. నాయి.
పేర్వాదు ౨కు అచ్చు పరమైప్పుడు టుగాగమం విభాషగా అవుతుందని 'బాలవ్యాక రణ సూతం. సేరురము, పేరటురము. పాబీనకావ్యాల్లో టుగామం రాని రూపాలే ఆధికం. -ట్_ సామ్యంవల్ల వీటిలో చేరిందని చెప్పబడిందికదా.
ఊదంత స్రీసమాలకు పరుష సరళాలు పరమయినప్పుడు నకారాగమం రావటం కావ్యభావలో కంచె కాసనభాషలో |పచురంగా కనబడుతున్నది,
కావ్య భాషా పరిణామం 28T
(HGr, 182), ఊదా: పువ్వుంతోంట, పూందోంట, నల్పంజెజ్వు, గొట్టెం గదుపులు.
మహద్వాచకాలపై కూడా ఈ ఆగమం చేరడం కాసనభాషలో కనబడు. తూంది. ఉదా: గంగమారాణి కూతురుం చింగాసెాని (SII 178 7/7, విశాఖజిల్లా, (కీ. శ. 1461).
7.36. (కియావిశేషణాలు : ఆ, ఈ, ఊ ఆనే సర్వనామ |పాతిపదకల. నుంచి ఏర్పడ్డ [కియా విశేషణ రూపాలు ఎన్నో, అక్కడ, ఇక్కడ, ఆప్పుడు ఇప్పుడు ఇత్యాదులు వాడుకలో ఉన్నాయి. ఆ, ఈ, ఏ (,తికం)తోపాటు [ప్రాచీన (దావిడభాషలో మాధ్యస్థాన్ని బోధించే 'ఉఊ ప్రాతిపదిక ఒకటి ఉండేది. దీని నుంచి ఏర్పడ్డ “ఉల్ప' (అల్పదుగో, ఇల్లి దిగో _అనే వాటిలో స్థంవాచకాలై న ఆ ర్ల. ఇల్హ రూపాలవలె) రూపాలకు భారత [పయోగాలున్నాయి.
కావ్యభాషలో |క్రియావిశేషణాలగు అవ్యయాలకు ఉదాహరణాలు : మొగి, ఓయ్య, నెమ్మి, ఓవి, |కచ్చణ, పరువడి. శాసనాల్లో ఇటువంటివి కనబడవు. వస్తు. భేదం కారణం కాచ్చు.
జాపమ్యాన్ని బోధించే అవ్యయాలు : కరణి, భంగి, మాడి, వడువు, పోలె_ఇత్యాదులు. రెండేసి రూపాలు కూర్చి చెప్పడంకూడ కావ్యాల్లో కనిపిస్తూంది. కుమారసంభవంలో ఉదాహరణాలు : అట్టువోలె, కరణిలోలె, బాడ్పునవోలె,. తెలగవోలెె పగిదివోలె, పొలుపువోలె, భంగివోలె, మాడ్కి వోలె, వడువువోలె.
సంస్కృత రూపాలు అనంతర యుగమందలి కావ్యాల్లో అధికంగా (పపేశిం. చాయి; ఉదా: వృధా శపీంతురే (యశుబఎ) శాసన భాషలో _ ఈ యుగాని చెందిన దానిలో . ఉదాహరణాలు కలవు. నివేద్యానకు [తివాదా 4. ఇస్తీమి (SII VI 46, కర్నూలు బిల్హ్రా.
ఈ (కింది రూపాల్లో కనబడే క్తార్ధకాల వాడుకివిధానం తెలుగు జాతీయ మనే చెప్పాలి. నన్నయ : వందురి వగచుచున్న (థార్. 1-5-80), వచ్చివధింతు గాక (పై. 1-6-201), వచ్చి వంతఅలాడు (పై. 12-101), పట్టిపాలా ర్పగనేల్క వగచి వనరుచుండె (వె, 7.209).
288 తెలుగు భాషా చరిత
నామాల నుంచి [క్రియా విశేషణాలను నిష్పన్నం చేయటానికి అగుధాతువు అన్నంత రూపం *“కాన్* చేర్చుబడుతోంది. - కొన్ ౫ - గాన్, కన్, గన్. క్వొచి త్కంగా కావ్యభాషలో నామం ఈ సహాయక కియారూపం లేకుండానే [కియా విశేషణంగా వాడటం కనబడుతోంది. నన్నయ: ఆమరభావంబున సుఖంబు జీవింతుర టె (భార్, 14.1651), అరుంధతి సహితంబు నిరంబరలయి (ఏ. నం, 10-81).
నన్నయాది [పాచీన (గ్రంథాల్లో ధ్వన్యనుకరణ శబ్దాల. కొన్నిటి వాడుక జాతీయం అనాలి. మలమల మజంగుదు (భార్, 1-8-111); వడవడంకుచు (1-2-55); వడవడవడకుంచు (1-2-55). ఇట్టి వాడుక సర్వత ఉంది. కొన్ని కొన్ని వాడుకలు మాతం ఇప్పుడు మారాయి.
(పకరణం రీ
కావ్య్వభాషాపరికకామం (క్రీ ఈ. 1600 - 1899)
జాలీ, రౌయరౌాము
8.0. ఆం|ధభాషా సాహిత్యాల చరిత్రలో క్రీ. ₹. 1600-1800 సంవత్స రాల నడిమికాలం ఒక విధంగా పరిణామాత్మకమైనది. రాజకీయంగా ఒక మహో సామాజ్యం అంతరించి చిన్నచిన్న రాజ్యాలు నంస్థానాలు స్వతంత్రించి తలయెత్తి నథ్రే సాహిత్యంలో అనుస్యూతంగా వస్తున్న మార్గాన్నివదలి ఈ కాలంలో నూతన (ప్రక్రియలు వాటికి తగిన భాషకూడా తలయె త్రినవి. కొందరు సాహిత్య చరిత కారులు ఈ యుగాన్ని శీణయుగం అన్నారు. కాని ఈ యుగాన్ని ఇంత చిన్నచూపు చూడనవసరం లేదు. తెలుగువాడు తెలుగు పొలిమేరలు దాటి బాలా దూరంపోయి. (ప్రకియావై విధ్యంతోను సరికొత్త నడతలతోను నుడులతోను సంగీతమూ నృత్యమూ తోడుగా వివిధ హావభావాలు |పదర్శించినది ఈ యుగంలోనే. ఇరుగుపొరుగు సాహిత్యాలను బాగా ఆక శించుకొన్నది ఈ కాలంలోనే. పూర్వం సాహిత్యవ్యాసంగం ఎక్కువగా ఏదో ఒక వర్షానికి పరిచితమై ఉండేది. కాని శ్రీపుంస వివక్షలేకుండా కులమత వివక్ష లే కుండా (ప్ర క్రియావై విధ్యంతోపాటు భాషాచ్చందో వై విధ్యమూ స్వాతంత్యమూ ప్రకటించిన కవిపండితులు వర్టిల్లినకాలం ఇదే. ఈ కాలపు భాషా విశేషాలు పరిశీలించటానికి తెలుగుదేశంలోని కవుల రచనలేకాక మధుర, తంజా వూరు మొదలై నచోట్ల, తెలుగుదేశం బయట వర్ధిల్లిన తెలుగుకవుల రచనలుకూడ (గ్రహించటం జరిగింది. యక్షగానాలు నాటకాలు, పదకవితలు, వచనకృతులు వేరొక |పకరణంగా విభజించటంవల్ల ఇందులో కేవలం పద్యకృతులను ద్విపదలను మాత్రమే పరిశీలించటం జరిగింది. ఈ ఇన్నూ రేండ్లలో నూర్ణకొలది కవులున్నూ ముఖ్యులైన కొందరిని మ్యాతమే పరిశీలనకోసం ఎంపిక చేసుకొన్నాను. ఆంధ దేశంలోని వివిధ [పాంతాలవారే కాక ఆం (ధేతర [పాంతకవులు కూడ ఇందులో
240 తెలుగు భాషా చరిత
ఉన్నారు. కాబట్టి వారి రచనలలో ఆయా [పాంతాల మాండలికాలు యాసలు చోటు చేసుకొన్నవి. ఈ కాలపు రచయితలు లాక్షణికులుగానీ, కేవలం కవులుగానీ తమ. తమ రచనలలో (గామ్యమనీ ప్యాతోచితభాష అనీ ఆనాటి శిష్టవ్యావహారికాన్ని శిష్టేతర వ్యావహారికాన్ని ప్రయోగించినారు. ఇందువల్చ మనకు ఆనాటి వాడుకభాష ఎట్టాఉండేదో కొంత మచ్చుకైనా తెలుస్తుంది. ఆయా కవులు వాడిన అన్యదేశ్య పదాలలో మన భాషలోలేని వర్ణాలు కొన్ని కనుపడుతవి. ఆయా అన్యదేశ్య వర్ణాలకు సన్నిహితంగా ఊండే మన వర్ణాలనే వాళ్ళు వాడినారు. మరి అనాటి ఉచ్చారణ ఏ విధంగా ఉండేదో మనం ఊహించలేము.
వర్ల్గనమామ్నాయం
8.1. వర్ణాలలో అచ్చులకు సంబంధించినంత వరకు ఆ ఆలకు ఎవ లకు నడిమి ఉచ్బారణం కలిగిన అ ఆ లు ఉన్నట్టు పయోగాలవల్ల తెలుస్తున్నది. ఐతే వీటికి పత్యేక వర్ణాలగుర్తులు మాత్రం మన వర్ణసమామ్నాయంలో కల్పించుకోవటం _ జరుగలేదు. ఇత్తునకు (హస్వ ఆకారంతో సంధిచేసినప్పుడు హ్రస్వ అకారము, దీర్హ ఆకారంతో సంధిచేసినప్పుడు దీర్చ ఆకారము వినబడుతవి. ఉదా : బంతి - అనున్ = బంతోనున్ (చే. వెం. బి. 1.102), అనవలసి ]- అంటి = అనవలనంటి (చే, వెళ... 181%, ఒనంగి + అవి = ఒసంగివి (చిం, ఛా రౌ. Iv. 9), [కుంకి + అడిగ = కుంకొడిగె (పా. క. మ, |, 2లిక్), నాగవల్లి + ఆట = నాగ వల్ల ట (పా, క.వ. 11.1681, ఇన్ని + అని __ ఇన్బాని (కా. మ్స 11.8), సవతి + అని = సవళోని (ఆ. కా. 1.808), సారథికుంటి 4- అని = సారధికుంటని (చి. సిం. బీ.) కన్నతల్లి + అడిగిన = కన్న తరల్ణ డిగిన (ప, రం. శ. 1.40) మొద లైనవి. ఈ _పయోగాలన్నిటిలోను వినపడేది హ్రస్వ అకారం.
ఇక తాబొకువంటి పదాలలో వినబడే దీర్హ ఆకారానికి సంబంధించిన , పయోగాలుకూడ ఈ కావ్యాలలో చాలా లభిస్తున్నవి. ఉదా ; మెంతి +- ఆకు = మెంతౌకు (ఆ.నా.వొం, IV, 188), చెవులుపట్టి ? ఆడించు = చెవులు పజ్టాడించు (జే. వెం. ఎ. 11,106), ఎటి+ ఆవల = వీబొవల (చే, వెం. సా.), ఊడి-- ఆడ = ఊడౌడ (కూ. తి న IV. 47), మోవి + ఆనవలదె = మోపానవలదె (ప. రం. ఉ. 1 56), కిళ్ళి + ఆకు = కిళ్ళాకు (స, వెం. గౌ. 1.67), చనుదెంచి + ఆనాదమాలించి = చనుదెంచానాదమాలించి (కా. ఆ. ఆ. పీఠిక. 5), కలికి?
కావ్యభాషా పరిణామం 241
ఆదిని = కలికౌదిని (కా.ఆ.అ. పీఠిక.90), నీతండడి - ఆన = నీతం (శాన (ఆ.కా.) 11. 1) మొదలెనవి. ముకోల హారములను (చెం. కా. రొ. 1188), కడోలు (కూ. జ. భం, 71.88) వంటి శబ్దాలలోని ఏ కారం ధ్యనికూడ ఇటువంటిదేకావచ్చు.
8.2. బుకారం మనకు తత్సమళబద్దాలలో మా్మాతంరావలె. ఇది, సంస్కృత వర్ణసమామ్నాయంనుండి తెలుగుకువచ్చిన అచ్చు. కాని అహోబలపతివ3టి లాక్ష ణికుడే ఈ వర్ణాన్ని దేశ్యపదంలో వాడినాడు. (బుంగి అని రేఫతో చెప్పవలసిన మాటను యతికోసం కాటోలు “బ్బింగి తపించి త తనువుబీడిన” (ఆ. రొ, 1-291) ఆని పయోగించినాడు. దీనిని విశేష (ప్రయోగంగానే [గహించాలె. లేదా “బి కారానికి ఉండే విశిష్టమైన ఉచ్చారణ జారిపోయి “రి ఉచ్చారణతో సమానమై పోయిందనుకోవాలె.
అన్యదేశ్యాలలో వచ్చే వర్ణాలుతప్ప హల్చులగురించి ఈ యుగంలో చెప్పుకో వలసిందేమీలేదు. సాధురేఫానికి శకటరేపానికి ఉన్న భేదం ఉచ్చారణలో ఎన్నడో నశించిపోయింది కనుక ఈ యుగానికంటె [పాచీనుల రచనలలోనే ఒక రేఫానికి మరొక రేఫం కనుపడుతొబి. ఈ కాలపు కృతులలో కూడ ఇటువంటి తబ్బిబ్బులు చాలా ఉన్నవి.
8.8. తెలుగు పై ఫార్సీ, ఆర వీభాషల [పభావం కాకతీయ సామాజ్య పతనానంతరం |పారంభ మె బహ్మనీ రాజ్యస్థాపనతో బలపడి, ఖుతుద్దాహీ పాలనతో స్థిరపడింది. (శ్రీనాథుని కాలంనుండి మన కావ్యాలలో ఈ భాషలపదాలు దినదినం పెరుగుతున్న వి. ఈ అన్యదేశ్యాలలో వచ్చే f.x, Y, 2X వర్ణాలకు సామ్యంకలిగిన పఫ, కఖ,గ, జ వర్ణాలనే తెలుగుకవులు వాడినారుకాని మన వర్ణమారిల్శో పత్యేకంగా వేరేగు ర్తులు చేర్చలేదు. ఈ ధ్వనుల ఉచ్చారణలో వాటి మౌలికతను మనవాళ్ళు కాపాడినారో లేదో తెలియదు. ఫార్సీ, అరబీ వర్ణమాలాధారం గల ఉర్దూ రాజ భాషగా 1948 నాటి వరకూ తెలంగాణంమీద (ప్రభుత్వం నెరపిందికనుక పెన పేర్కొన్న అన్యదెేశ్య వర్ణాలను ఉచ్చరించేటప్పుడు తెలంగాణంవారు ఇప్పటికీ వాటి మౌలికధ్వనులను కాపాడుతున్నారు కాని తెలంగాణం బయటమా(త్రం ఆ వర్ణాలతో సామ్యంకలిగిన తెలుగువర్ణాలనే వాడుతున్నారు. చాళుక [సీమ రాయలసీమలలో నూరు నూటయాభై యేండ్రుగా ఫార్సీ, అరబీ [ప్రభావం తగ్గినదేకాని అంతకుపూర్వం ఆం(ధదేశం అంతా ఆ ప్రభావానికి లోనై నదే. ఆ |పభావానికి లోనైన తరాలుగడచి
‘16)
242 తెలుగు భాషా చరిత్ర
ఫోగా తరువాతి తరాలవారు మాతమే వాటితో సామ్యంకల మన వర్థాలను ఉచ్చ రించినట్టు పలుకుతున్నా రేకాని ఆయా నిదేశీ భాషలను ఎరిగినవాళ్ళు ఉన్న దినాలలో వాటి మౌలికత ఉచ్చారణలో చెడిపోకుండా ఉండేదని మనం భావింపవచ్చు.
f (దా) వర్ణాన్ని ఈ యుగపు కవులు 'ఫితో గు ర్తించినారు. ఇది దంత్యో ష్ట్యమూ నాదవిరహితమూ ఐన ఊష్మం. తెలుగుకవులు మాతం దీనికి మారుగా ఓష్ట్యమూ నాదవిరహితమూ మహా[పాణమూ ఐన స్పర్శం వాడినారు. ఉదా: జాఫ రాజినుంగు లేపునజెందు (ఆ. నా. వొం. 1. 240), కొల(కు జక్కన ఫొజు లెలసిరే య (కూ. తి. ర. 1. 94, ఫిరంగీలు (స. వెం. అ. 11. 95) మొదలైక్నవి,
x (బ్ర) వర్ణాన్ని మనకవులు క, ఖలతో సూచించినారు. ఇది కంఠ్యమూ నాదవిరహితమూ ఐన ఊష్మం. మనవాళ్ళు మాతం దీనికి మారుగా నాదవి రహితమైన మహాపాణ కంఠ్య స్పర్శాన్ని ఆల్పుపాణ స్పర్శాన్ని ఉపయోగించి నారు. అన్యదేళ్యాలలో ఈ ధ్వనిగలవి |వాతలో (3) (౮) రెండు వర్ణాలున్న వి. అరబీ, ఫార్సీ మాతృభాషగా కలవాళ్ళు ఈ రెంటినీ వేరువేరుగా ఉచ్చరిస్తారేమో కాని మన దేశంలో ఉర్దూ మాతృభాషగా కలిగిన ముస్త్రీంలు మాతం [వాతలో వేరువేరుగా గుర్తించినా ఉచ్చారణలో మాతం ఒకే విధంగా ఉచ్చరిసారు. మన పండితులు శకటరేఫను సాధురేవను వేరువేరుగా వాసి ఉచ్చారణలో భేదం షపాటించనచ్లే పై వర్ణాలగురించి ముస్తింలు ఉర్జూభాషాపండితులు |వాతలో భేదం పాటించి ఉచ్చారణలో భేదం పాటించటంలేదు. ఈ ధ్యనులుగల అన్యదేశ వదాలను ఈ కాలపు కవులు చాలా వాడినారు. ఉదా. జాపృతియును గురాసాని యోమంబు (వి, నా, రో, పుట. 57). ఇందులో [దుతం మూలంగా కు, గుగా మారింది. జమా ఖరుచుల్ గణించి (ఆ. నా. హం, 1 142), కలయ?గ ఖుశాలు వచ్చు (అ. నా. హం. 1/7. 182). ఖుశాలు పదంలోని శవర్జానికి మారుగా షవర్ణం వాడవలసి ఉండె. మౌలికంగా ఆది మూర్గన్యమైన ఊష్మం. ఖరుచుసేయచు (లిం. శ్రీ. న. 1. 104), బందిఖానా (లిం.శ్రీ.న, 1V. 118), ఖబురు (లిం.శ్రీ.న. IV. 14) ఇదే మాటను ఈ కవే మరొకచోట [పాసకోసం తొపురు (IV. 180y గా వాడినాడు. నకసీపని (లిం, తీ.న. 1 80), నకాసిగుడారు (లిం, శ్రీ. న, II 4) అన్నప్పుడు కూడా క వర్గమే వాడినాడు.
X (ఢ) వర్ణాన్ని మన కవులు గ తో సూచించినారు. ఇది నాదాత్మక మైన కంఠ్యోష్మము. కాని మనవాళ్ళు నాదాత్మక మైన కంఠ్య స్పర్శంగా ఉచ్చరిస్తున్నారు.
కావ్యభాషా పరిణామం 948
ఊదా. మొగలీ వ|క్రీడు (లిం. శ్రీ. న. 17 54%. నిత్యవ్యవహారంలో వచ్చే అన్య దెళ్యాలు గరీబు, గలీజు గలీబు మున్నగు పదాలలో వచ్చే వర్ణం ఇదే.
శ ౧) వర్ణాన్ని తెలుగు జతో ముడిపెట్టినారు. ఇది నాదాత్మకమైన దంతమూలీయోమ్మం. కాని మనవాళ్ళు నాదాత్మకమైన తాలవ్య స్పర్శంతోనే సరిపెట్టుకొన్నారు. ఫార్సీ, ఆరవీ భాషలలో ఈ ధ్వని సామ్యం కలవి (3), (5) (౮4); (ఈ) నాలుగు వర్జ్ణాలున్నవి, ఇందులో (3), (by, (అగో) ఈ మూడు వర్ణాల ఉచ్చారణ మరీ సన్నిహితంగా ఉంటది. వాటిలోని సూక్ష్మభేదాన్ని ఆ యా భాషలు మాతృభాషగా కలవాళ్ళు గు ర్రిస్తారేకాని ఉర్లూ మాట్లాడేవారు కూడ వాతలో భేదం పొటించినట్టు ఉచ్చారణలో భేదం పాటించరు. (5) వర్గాన్ని మాతం కొంచెం భేదంగా ఉచ్చరిస్తారు. తెలుగువాళ్ళు మాతం ఈ నాల్గింటిని “జి లోనే కలిపినారు. ఈ యుగం కవులు ఈ వర్ణాలు వచ్చే ఆన్యదేశ్యాలను అధిక సంఖ్యలోనే వాడీనారు. ఉదా. పంచదారను దిను బావో వవీరు (వి. నా. ర్. పుట. 45), కమ్మగేదగి నేజ గైకొని మరుడు (వి. నా. ల. పుట. 68), వాలుగల సశొలు (సు, మా. చం. Ill ర్ి), పంచాంగములు చెప్పి బానారు లోపల (అ. నా. వాం. Il 158), శారుబాబు (చిం, ఛా. రొ. 1V 181), పోలుముల సందడుల్ (స. వెం. రా. 7 110, హుశారు పాటకు (లిం. శ్రీ. న. 1V 60), రాచ వజీరు (లిం. అ. న. 1 8),
నామ (ప్రత్యయాలు
8.4. |పథమైకవచన ప్రత్యయం చేరటంలో ఈ యుగపు సాహిత్య భాషలో కొంత వైవిధ్యం కనుపిస్తున్నది. అవ్యాకృత రూపాలైన వీటికి నాటి మాండలిక వ్యవహారమే ఆధారమై ఉండవచ్చు. ' వ్యాకరణం [(పకారంగా మవాదేక వచన పత్యయం డుజ్ రావలనిన చోట్టకూడ అది రాని సందర్భాలు కొన్ని ఈ కాలపు కావ్యాలలో ఉన్నవి, ఉదా. చందు మున్నగు (గ హోచ్చయములు (కం. నా. వ, 11 ర్0). దీనికి విరుద్ధంగా డుజ్వర్హకం రాగూడని స్థలాలలో వచ్చిన నిదర్శనాలు ఉన్నవి. అందులోను ఇవి ఆన్యదేశ్యాలలో రావటం మరొక విశేషం. ఉదా. వజీరుండు (స.వెం.అ. 7 52), మొగలీ వజీడు (లిం. శ్రీ. న. 111 కశ. నిజంగా ఇక్కడ ఉత్యమేచాలు. డుజ్వర్దకం కా[ప్రత్యయంతో కలిసి ఆనుద్దిష్ట శబ్దాలలో కనుపించటం ఇంకొక (పత్యేకత. ఉదా. క్రై వల్యంబునకుం గాణాచి కొండ్లగు (పా. కాజ్, 1V 1620," తలారి కాండ్డు (కా. అ. అ. 196). ఈ
§44 తెలుగు భాషా చరిఈ
కాలపు కావ్యాలలో అమవాదేక వచన (వత్యయం “ము వెకల్సికంగా వచ్చే, అసాధారణ పదాలు కొన్ని కనుపిస్తవి. ఊదా. కొ తసూరెపుటంపుగుటుచ గద్దిగము (వి. నా, ౮. పుట. 80). చిన్న యసూరిగారిని (ఆచ్చిక. 2) అనుసరించి. దీనిని క్రీబసమంగా ఎంచుకొని “ము” వచ్చిందని సమర్థింపదలచుకొంటే ఈకవే. మరొకచోట కటికవారలు పల్క_ గద్దిగ డిగ్గి (వి. నా.ర్. పుట. 807) అని (పయోగించినాడు. ఒకే పదాన్ని ఒకచోట స్ర్రీసమంగాను మరొకచోట క్రీబసమం. గాను చెప్పుకోవటం బాగుండదు. ఛందో నిర్భంధం మూలంగానో, నాటి వ్యవహార బలం చేతనో కవి ఆవిధంగా [పయోగించినాడనుకోవాలె. ఇదే విధంగా |పాచీన. కావ్యాలలో “సయ్యాటిగా ఉన్న మాటకు [పబంధకాలం నుండి “సయ్యాటము' అనే రూపాంతరం కనుపిస్తున్నది. (ప్రకృత పరిశీలనలో ఉన్న యుగంలో కూడ లాక్ష ణికులైన కవులే ఈ మాటను “ము |పత్యయంతో వాడినారు. ఉదా. సయ్యాటము. లను (ఆ.కా. 1189). “ము ప్రత్యయం లోపించిన పదాలు కూడ కనివి సఎ.. ఉదా. బలిమినై నను దీనిబట్టి భోగింప వలయుంగా కిక డాంప ఎకగాదు మమత (కం.నా.లి, IV పుట. 91). చందాల నంనర్ల సలిపినావు (కామ. వ 1V 98). వశము, సంసర్గము అనవలసినచోట్ట వశ, సంసర్గ అనటం జరిగింది. చిన్నయ. సూరిగారి "చరిత్రాదుల మువర్ణకంబునకు లోపంబు బహుళంబుగానగు” (తత్సమ-59) అనే సూతంతో వీటిని సవరించుక పోవచ్చునుగాని వీటికి అంత గొప్ప “చరిత” లేదేమో. పులకలు అనివలసినచోట పులకములు ఆని మువర్ణం చేరిన ప్రయోగాలుకూడ ఉన్నవి. ఊదా: మురువున రూపుమై పులకముల్ మెజసెన్ ... ద్విరేఫముల్ (ప. రం. శ. III 80). శబ్ద రత్నాకరకారుడు “పులకము" అనే మాటకు వేరే అర్జాలిచ్చినాడు కాని గగుర్పాటు అనే అర్థం: ఇయ్య లేదు. గగుర్పాటు అనే ఆర్థం “పులకలుకు ఇచ్చినాడు. మీదుమిక్కిిలి: “తెనుగున నిది శ్రీసమముగాను బహువచనాంతముగాను [బయోగములం' జూపట్టెడు” అన్నాడు. నాటి సాహిత్యభాషలో ఉదంత అమహచ్చద్దానికి వుగా గమం వచ్చిన విశేషళూపమొకటి దొరుకుతున్నది. ఉదా: కల్లెను బోతువచ్చటన్ (అ.నా. వాం, V 88). “ము ప్రత్యయం స్థానంలో వెకల్పికంగా వుగా గమం వచ్చిన రూపాంతరం మరొకటి లభిసున్నది. ఉదా. -పుట్టువును కాలమును ళ్ ర్యువును (క. వ. రౌ, ౪౦l. 1! పుట. 2లిళి ). ధర్మువు వలె కర్మువుకూడా వ్యాకరణం (కారంగా సాధువేకాని _ప్రయోగబాహుళ్యంలేదు. తత్పమశద్దాలలో నిత్యమైన. వుగాగమం లోపించిన నిదర్శనాలుకూడ ఉన్నవి. ఊదా. అందు (మింగిన తప్త.
కావ్యభాషా పరిణామం 245.
'లోహంబు కరణి (చి. సిం. ఖీ. 7 149), |శమూంజు చెక్కులన్ (ఆ.కా. 17 48). “అంబువు' అనవలసినచోట "పై ఉదాహరణలలో చితకవి సింగరార్యుడు, అపో :బలపతి 'ఆంబు” అన్నారు. తత్సమ పదాంత వుగాగమం బహువచనానికి ముందు లోపించిన ఒక విశేష (పయోగం నాటి కావ్యభాషలో లభిస్తున్నది. ఉదా. వస్తు 'లెవ్వని ఎంట విస్తరిల్దు (బి. తి. అ. 1 78, 117). ఐతే “వువర్ణకేతర విభ క్రి పరమగుచో నుకొరాంతంబులకు బహుళంబుగా గోశబ్ది ంబునకు నిత్యంబుగా వుగాగమంబగు' (తత్సమ-ఓ49) సూత్రంతో దీన్ని కూడ సరిపెట్టుకోవచ్చునేమో.
8.5. సమాసగతమై ఇకారాంతమైన “తోడి పత్యయానికి రూపాంతర మైన “తోడి' క్రి వ్యావహారిక రూపం తోటి” నాటి కావ్యభాషలో స్థానం సంపాదించు కొన్నది. ఉదా: హరియిందును తోటిహాలహలముంబోలెన్' (చిం. ఛా.రౌ, 7V. 157).
8.6. పంచమ్యర్థంలో వాడే 'ఉండి”కి వ్యవహారంలో వినిపించే “నుంచి” నాటి కావ్యభాషలో కనుపిసున్నది. “పూని వదాన్యులంచు( దమ భూముల గుంబి (చిం. ఛా. రొ. 71. 64). చిన్నయ సూరిగారు దీనిని 'సాధుకవి (ప్రయోగా ఈూఢంబు గాదని యెజుంగునది' (కారిక-11. కారిక) ఆన్నారు, పంచమీ విభ క్రి (ప్రత్యయం 'వలనికు వ్యావహారిక రూపాంతరం 'వల్ణ' ఈ యగంలో చాలామంది కవులు వాడినారు. ఉదా. “కల్ప నావల్ల గోరంత గలిగెనేని' (చే, వెం. ఛౌ, 1).
8.7. షష్టీ (ప్రత్యయమైన “కు కు ముందు నగాగమం సం పదాయ వ్యాక రణ విధేయం. 'కువర్ణకంబు పరంబగునవుడు కార బుకారంబులకు నగాగ మంబగు* (తత్సమ-౭ర) “అని చిన్నయసూరిగారు. కాని నాటి కావ్యభాషాలో నగాగమం రాని రూపాలు అనేకం. ఉదా : సీ మననుకే తో(చివచ్చు ననుమానము లేదిక (చిం. చా. రా. 270. 168), “ఆర్రరక్ష్షణ బిరుదుకు హా అవచ్చు" (గో.కూ.నిం. పద్యం. 16), “శెమ,కైని (రె. మ. గిం. lI. 115). షష్ట ప్రత్యయం “లోపలి అనుదానికి 'లో' రూపాంతరం, దీని దీర్హానికి తెలంగాణం వ్యావహారికంలో (హన్వం రావటం హెచ్చు. ఈ [హన్వరూపం కూడి నాటి కావ్యభాషలో కనుపిసున్నది. ఉదా. “వార్ధిలొ' (ర. మ. గం. 1. 166).
8.8. 'ఒద్ద' అనే ఆర్థంలోని 'కడ' అనుబింధానికి వ్యావహారిక రూపమైన కాడ అప్పకవీయంలోనే దొరుకుతున్నది. ఊదా. నా కొడ (పుట 126). ఐతే
246 తెలుగు భాషా చరిత
దీనిని అప్పకవి |గ్రామ్యానికి ఉదాహరణంగా చెప్పినాడు. 'ఒద్ద'కు జౌపవిభ క్రీక రూపం “ఒద్ది" అనే మాటకూడ కావ్యాల కెక్కి-ంది. ఉదా : 'నీరజనాభు(డొద్ది తరుణీతతి” (ప. రం. ఉ. 117, 118).
8.9. మహద్భహువచనంలో అదంత దీర్థ పూర్వలోపధం కాని శబ్దాల మీద కూడ 'రుి [ప్రత్యయం నాటి కావ్యాలలో కనుపిస్తున్నది. ఉడా : 'సూతుర నదలింపుచు (చిం. ఛా. రా. VI, 108). ఇది [పాస స్థానంలో ఉన్నది. “కూతు శబ్దము (పథమైక వచనంబునకు రు వర్ణంబగు’ (అచ్చిక -9) అని చిన్నయ నూరి గారి అనుశాసనం. సూరిగారు కుతురులు, కూతుళ్ళు కూతురి అనేవి [గామ్యా లన్నారు. ఐనా వ్యవహార బలం మూలంగా మహాకవుల కృతులలోనే వాటికి [పయోగాలున్నవని కీ. శే. గిడుగు రామమూర్తి పంతులుగారు తమ బాలకవి శరణ్యంలో నిరూపించినారు. ఈ యుగంలో వర్ణి ల్లిన లాక్షణికకవి అహోబలపతి కూడా 'సొంపుల కూ(తురి' (అ. కౌ, Il, 104) అన్నాడు,
అమహద్భహువచన రూపాలలో నాటి కావ్యభాషలో ఈ కింది సంధిగత. రూపాలు కనిపి స్తవి, ఇవి వ్యవహార భాషకు సన్నిహితంగా ఉంటవి. -
ఎజ్ (అచ్చు +-లు౫ - భృ
“మూడు లక్షల మాళ్ళకు, నల భె యొకవేల మాళ్ళు' (వి. నా. ర. పుట. 27). క్ట “ఒళ్ళలో. గడితంబు లొప్పుగా నునిచి' (వి. నా. ర. పుట. 51), వంక లను. డొంకలను వీళ్ళ, వాళ్ళ, గుప్పలను, దిప్పలను. మళ్ళ, గుళ్ళ, నూళ్ళ (అ. నా.. వాం. 1. 189), గుళ్ళ పంచల పసుల గాళ్ళను (రె. మ. గం. 1], 177).
_ల్ (అచ్చు) + లు ఎఎ ఖ్భ దాసళ్ళు (మ. రె వ, V. 14);
చెళ్ళు (కా. మ. వ. 1. 42). -(బీర్జాచ్చు + అ ౫ _జ్బ జాళ్ళ అ నా, వొం. 1, 189).
. దీర్థాంతమైన అన్యదేశ్యాల తుది ఇకారానికి బహువచంలో ఊకారాదేశం. రాకపోవటిం వ్యవహార భాషాపద్ధతి. దీనికి నాటి కావ్యభాషలో నిదర్శనం దొరుకు. తున్నది. ఉదా. ఫిరంగీలు (స. వె. అ. 71, 95). సూరిగారు 'ఇత్తునకు బహు వచనంబు పరంబగు నపుడుత్వంబగు” (తత్స. 45) అని తపరకరణం చేయటంతో శ్రీలు, స్రీలు, లకోరీలు మున్నగు వాటివలె ఫీరంగీలు కూడ సాధువే.
కావ్యభాషా పరిణామం 247
8.10. సంపదాయ వ్యాకరణం పకారింగా జౌొపవిఖ క్రికా లెన వాటిని ఆనౌపవిభ క్రికాలుగాను, అనౌపవిభ క్రికాలను జొపవిభ క్రికాలుగాను నాటి కవులు (పయోగించినారు. దీనికి కవుల |భమ్మప్రమాదాలే కాక నాటి వ్యవవోరబలం కూడ కారణమై ఉండవచ్చును.
జొపవిభ క్రికాలు అనౌపవిభ క్రికాలుగా :- ఉదా ; చేరంజని మజుననాడు (= మలుసటినాడు) (ఆ,నా,వొం.V.202) నొనల మెల్ఫొగసులీల (= నొసట) (కూ. తి. 6.1. 84) పదములెగయంగ వర్ణముల్మొదలి కేగ (మొదటి (కా.మ §.III.45). అనౌప విభ క్రికాలు జొప విభ-క్తికాలుగా :- అవని చెంగట నామటిమేర (ఆమడ) (క. వ. రొ. Vol. .-పుట. 85) పోలుగ వాతాపి పొప్టేటింేసి (పొదలు) (క. వ రా, Vol, 1 పుట, 8) అడుగిఖో లోనబట్టు (ఆడుగులోన) (కా. మ. వ. 77 66) నేతిడీ నెజ్జగా వేంచిన వేంపుడు (నేయిడి) (కా. మూ. వాం. 1V. 4) వనసపంటోళీ మంచి పసయోడ? గూర్చక (పండుకు) (కూ.తి.న. 117 40)
నంధి
8.11. త్వరిత సంభాషణలో వినిపించే అచ్చంధులూ హల్సంధులూ నాటి కావ్యభాషలో చాలా ఉన్నవి. వీటిలో లాక్షణికులు అంగీకరించని తత్సమా చృంధులూ, శ తర్థ్భకసంధులూ, (దుత|పకృతిక సంధులూ, క్వార్థక సంధులూ ఉన్నవి. ఒక్కొకచోట తత్సమ శబ్దాలకు తెలుగుపద్ధతిలో సంధిచేసిన ఉదాహర ణలు కూడా ఉన్నవి. లాక్షణికులు అంగీకరించని ఈ సంధులు చేసినవాళ్ళంతా సాధారణ కవులుకారు. కొందరు లాక్ష ణికులని వింకుకొన్నవారు మరికొందరు మహో కవులు అనివించుకొన్నవారు కూడ ఇందులో ఉన్నారు.
8.12. అచ్చంధులు (1) =అ +- అ_అ గా= ;.- ఒక + అక్షర జ ఒకక్షర. ఒకక్షరమైనను రాదు (పా. క. జ. 77 488)
248
ల
తెలుగు భాషా చరి [తి
కాక + అపూర్వ = కాకపూర్వ. తబ్బి బోకాకపూర్వతనుబిబ్బోకా (చే, వెం. టి, LZ 191)
తమ -- అమ్మ ఆ తమమ్మ. తమమ్మ తామరమోమందలి (చే.వెం.సొ. 7) కాన -!- అందు = కానందు. (కానయంద్లు) “చే. వెం. సా.) వెన్నెల -- అతివ = వెన్నెలతివ. వెన్నెలతివ కిచ్చినయట్టు (ప,రం,.ఉ..0 405) కథ - అనుసరణ ఇత్ థనునర్ జ, కలితమన్మథ క థాకథనుసరణ (చెం. కా. రా. 1 106).
= = + ఆ-౧ ఆ- ఫ్ ఇంక -- ఆదేవిని = ఇంకాదేవిని (చే. వె. నా, 1) పిదప -- ఆమ్హు = పిదపామ్హు [దవ్యముల్ (చిం. ఛా. రా, 11249) _అ*- ఇ-౫ఇ- :- తన + ఇచ్చ = తనిచ్చ (అ. నా. వూం. IV. 146) కాక + ఇచ్చ = కాకిచ్చ. ఆనెగాకిచ్చవచ్చినది (చే. న 25) ఇక -[ ఇవి = ఇకలి వనభోయాసలికివి (గో, కూ. నీం. ప. 41) ఎ + ఈ ఈం ౩- కాక ?- ఈ = కాకీ, ఇదిగాకీచేయు (కం. పా. 4. 11 14) తప్పక - ఈక్షించి == తప్పకీక్షీంచి (చే, వెం. నొ. 1) ~-అ - ఏ=-౨ఎఏ- = సరసత ఎడలక = సరసతెడలక (ఆ. కా. 178) ఆపద -} ఎడిసి = ఆపదెడనీ (అ. శ్రా I 212) తెల? ఎజి = తెల్లెజ్లిజొన్నలు (ఆ. నా, వాం. 1V 126) య ళం SE)
(8)
నరుల +- ఎల్ల = నరులెల్డ. చూచిన నరులెల్లవేడి (కూ.జ.బోం, 1 60) -ఈ = ఐ-౫ఐ- వి అలా
బితరేఖ + ఐన = చితరేకై ననీవేళ (వప. రం. జ 11 46)
'కావ్యభాషా పరిణామం 849
(7) ఎత టం కుటు వదా
చి తరేఖ - ఒక = చి త్రరేభొకవన్నె (లిం. శ్రీ. న. 1 15) (8) -అ + జొ-౫బజాౌ :--
వ్యాక ర్త + జా = వ్యాక రాముని (అ. శా, Il 182)
(9) -ఇ -- అ-౫ అ. (అ-) :-
వడి + అటు = వడశటునిటు (క. వ. రా. ౪౮౪౦ంl. 11 పుట. 208) ఈవి + అహిమరుక్ = ఎవని యీవహిమరుగ్భవ (అ. నా, వొం, 7 165) దీవించి +- అక్షత = దీవించక్షత పుష్ప (అ. నా. వాం. 748) తెచ్చి + అట = చూచితెచ్నట( గుమార్తె (అ. నా. వం, 11 114) జీవి -- అటకు = జీయుధోపజీవటకు _ (అ. నా. వాం 1V 148) చూపి +- ఆటు = అటుచూపిటు నిటుచూపటు (చే. వెం, బీ. 1] 202) శసంగి + అవి -- ఒసంగవి (చిం. భా. రా. IV 9) కుంకి + అడిగె = కుంకడిగె (పా. క. త. 12కి) విల్పితి +- ఇంతవడి = నిల్పితింతవడి (అ. శా. II 280) 'ఆందితి ₹- అనంత = ఉదయమంది తనంత పదంబుగంటి (ఆ. శ్రా! లీ28ి) 'పోయితి +- అప్పుడు = పోయితప్పుడు (అ. రొ, III 169) లేచి + అటు కా లేచటు (ఆ: వెం. గో 1 20) తరుణి +- అగు = తరుణగు (ఆ. వెం. గో. 1 42) ఆరుచి + అయ్యె = ఆన్న మరుచయ్యె (రె, మ. గం. Il 257)
వచ్చి + అర|వాలి = వెన్మకువచ్చర వాలి (లిం. శ్రీ. న్, m1 102)
నేర్చి + అన్వయము = అన్ని యనేర్చన్యయమునకు (లిం. శ్రీ.న. IV (16) (10) a+ ౪-> ఆ- (ఆ-) :--
మెంతి + ఆకు = మెంతాకు (ఆ. నా, వం, 1V 188)
పట్టి + ఆడించు = చెవులుపట్టాడించు (చే. వెం. ఎ, 17 106)
౨50 తెలుగు భాషా చరిత
ఏటి -- ఆవల = వటావల (చే, వెం. నొ. Il). ఊవీ +- ఆడుచు = ఊపాడుచు (చిం. ఛా. రా. V 185), ఊడి + ఆడ కా షాడాడ (కూ. చి, న. [7 47) తండి + అన = తం డాన (అ. కా. 11 71) చనుదెంచి -- ఆనాదము = చనుదెంచా నాదమాలించి (కా. అ. అ. పీఠిక. 6); కలికి +- ఆదిని = ఈ కలికాదిని (కా. అ. అ, వీఠిక, 90) మనవి - ఆలకించి = మనవాలకించి “కూ. జ. చం, 1 182) మోవి +" ఆనవలదె = మోవానవలదె (ప, రం. త, 1 56). మాయింటి - ఆతడు = మాయింటాతడు (సం. వెం. అ 11! 58) కిళ్ళి + ఆకు = కిళ్ళాకు (స. వెం. రా, 187) (11) ఇగ ఇం సై ఇం :- తెచ్చితి +- ఇంటికి = తోడి తెచ్చితింటికి (అ. నా. వం, V 195), పట్టి +- ఇచ్చి = పట్టిచ్చి (అ. నా. వాం. V 249) అడిగి +- ఇచ్చునొ = ఆడిగిచ్చునొ (చే. వెం. బి. 1 59) ఒనర్చి -- ఇటు = ఒనర్చిటు (చే, వెం. బి. 7 189) బుద్ధి 1- ఇది = బుద్ధిది (పా, క, తు, Il 112) నీలవేణి + ఇదె = సీల వేణిదె (అ, కొ, Il 188) నిల్సితి |. ఇంతవడి = నిల్చితింతవడి (అ. రొ 1] 286) చెప్పి +- ఇడుము = చెప్పిడుము (కూ. జ. బం, 1 28) మోసపోతి +- ఇక = మోసపోతిక (స. వెం. రొ, 178)
'ఒకరి నననేల మోసపోతి(శ్ నదేలి ఇందులో ఉత్తమ పురువైక వచన [క్రియ ఇకార సంధి విలక్షణతతో పాటు నిర్చిందుక సవిందుక [పాస యతి గూడ గమనింప దగినదే.
తెచ్చి + ఇమ్ము = తెచ్చిమ్ము (లిం. థీ న, 1 71) చింతిల్లి -- ఇంత = చింతిల్లి ఎత (లిం. శ్రీ. న. 11 10) చెయ్యి వ్ ఇయ్యదాయోగా = చెయ్యియ్యదాయగా (లిం. శ్రీ. న. IV 151)
కావ్యభాషా పరిణామం £5}
(12) -ఇ--4ఉ_. ౫ ఉం = విడిబడి +- ఉన్న = విడిబడున్న (ఆ. నా. దాం. 1 149) వెండి +- ఉంగరము == వెండుంగరము (ఆ. నా, దం, 1V 26) వెట్టి ఉసిరికాయలు క పెట్టుసిరికాయలు (చిం. ఛా. రా. V1 224) నివసించి +- ఉండెడు = నివసించుండెడు (ఆ. వెం. గో. 124) జాజీ + ఉండంగ = జాలుండంగ (చి. సిం, థి. UI 188)
వి|క్రయించి + ఉదయ రాగంబు = వి కయించుదయరాగంబు (చి. సిం. భి | 198).
(18) అవు =
కోర్కికి + ఎచ్చు = కోర్కి- కెచ్చిచ్చెనే (చే. వెం. శి. 1 25)
పాడి +- ఎంత = పాడెంత (కా మ. వ. 119)
పొంగి + ఎక్కు = పొంగెక్కు (అ. రొ, 11 44)
రాతి - ఎల్ట =రా|తెర్ణి (ప. రం 4. Ill 56)
పెకలించి + ఎలగాడ్పు = పెకలించెలగాడ్పు (చి. సిం, బీ. 17) (14) ఎత్త-- ఏ హావ్ = 3
అది 4 ఏంది (ఏమిటి) = ఆదేంది. (ర. భూ. రా. 17 145),
[గహించి ఏ- ఉన్నారు = గహించేయున్నారు (చిం.ఛా.రా. [17 141). ఆంతరీపమునుండి + ఏతెంచి = అంతరీపమునుండేతెంచి (చి.సిం.బీ. Ir 20)
(15) -ఇ-- ఐ- ౫ ఇ-_ =
కేళికి ఐతేను = కేళికై తేను (అ నా. వొం, 11 166). ఎన్ని + ఐన = ఎన్నైన (పా. క. బ. 1499) ఇది -- ఐనది = ఇదై నది _ (బి. తి, అ. 7 218)
సమ్మతి -- ఐన = సమ్మతైన (స. వెం. అ. 111 106)
2652 తెలుగు భాషా చరిత
(16) -ఇచాజం > జ - వ
తాల్చి + ఒగిన్ ఆ తాల్భొగిన్ (ఆ. నా. దాం. V 88) [పణుతి ? ఒనర్చి = |పణుతొనర్చి (ఆ. వెం. గో. 1 12) గణుతి +- ఒనర్ప = గణుతొనర్చ (ఆ. వెం. గో. 788)
(17) =ఉ-+-అ-ా అ :--
మిన్నుముట్టుచు -+- అహంకరించు రా మిన్ను ముట్టు చహంకరించు (చే, వెం, బి. 11 64)
అగుచు + ఆర్ధ శేణి = ఆగుచర్థ శేణి (ఎ. బా. మ, పద్యం. 86) పిల్చుచు .- అహల్యా = పిల్చుచవాల్యా (స, వె. అ. 11 184) అతిశయిల్లుచు ఆఫ్ అవని = ఆతీశయిల్ల చవని (చి. సిం, బీ. 7 46) ఇందులో యడాగమం చేసిన ఉదాహరణం కూడ ఒకటి లభించినది.
'మదిరాశ్ని బదులుకు బదులు యనుచు (స. వెం. రా. 113)
(18) -6 + ఆ_ > ఆ. ౩ మించు [ ఆగు = మించాగు (చే. వెం. బీ. 7 18)
(19) -ఉ -- జ. > బ్ర- pan దువ్వుచు + ఇట్టను = దువ్వుచిట్లను (ఆ. కొ. 7 286) పగలు + ఇనుండు = పగలినుండు (కా. మ, వ. 1 62)
(20) -ఉ- 7 ఈ ౫ ఈ- = పలు మంచు -- ఈ సమాచారంబు ఇ పల్కుమంచీ సమాచారంబు (స వెం. ఆ. 50)
(81) =ఉ ఎఎం ౫ ఏం = పైయెత్తు +- ఎన్నకే = పెయె త్తెన్నకే (చే. వెం ఎ. 117 160) కల్లు +- ఎనుబోతువు = కల్లినుబోతువు (ఆ. నా. వాం. V 88)
కావ్యభాషా పరిణామం £5లి'
(22) -ఉ- ఓం ఓం :- పాడుచు + ఓడ = పాడుచోడగడపే (స. వెం. అ. 7 95), (28) -ఎ + అ- ౫ అ- :-_ నూనె -- అందె = నూనంటె (ప రం. మ V 18)
8.13. హల్సంధులు : అచ్చంధులకంటె హల్సంధులు వ్యవహారానికి మరీ దగ్గరగా ఉండేవి ఈ కాలపు కవులు చేసినారు. ఉదా :-
(1) -గ్ క్- ౫ క్క వా
ఆడుగు + కొని = అడుక్కొని (అ. నా. వాం. 20 142)
ఆడుగు +- కోలు = అడుక్కోలు సుంకము (౪, నా. వాం. 1V 84) (2) -ట్ ల్. ౫ ట్. :-
ఇంటి -- లోకి = రెడ్డినింట్రోకి బిలిచి (ఆ. నా. వాం. 11 91) (8) -డ +5. > (డ్ - 3
రెండు + రాగములు = ముప్పది రెం డాగములు (కా. మ. వ, ౯౯ 181) (4) కాట్ న్న్న్- వలా
--రెండు - నెల్లు (నెలలు) = రెన్నెల్లు, మూన్నెల్టు, రెన్నాళ్ళు (క. వ, రౌ. వ vol. I పుట. 83 & 84) (5) -డ్ +న్- ౫ ల్ల్- :- |
రెండు +- నెల్లకు (నెలలకు) = నెలరెణ్జెల్దకు (బు. వెం. బం. 17 14)
మెడ + నూలు = మెణ్జూలు (అ. నా. వాం. 0 91). (8) -డ్ ₹న్ంనాక్ష్నోం 2
ఏడు + నూరు = ఏళ్నూరును (చెం. కా, రౌ, 1 26) (7) -ల-+న-౫ జ్ల- :-
నెల +- నాళ్ళలో = నెల్ఫాళ్ళలో (కూ, జ. బం, 7 58),
వర్రీ తెలుగు భాషా చరిత్ర
8.14. యడాగమాలు : లాక్షణికులు అంగికరించనివీ,' వ్యవహారంలో ఎక్కువగా వాడే వీ ఐన యడాగమాలు కూడ నాటి కావ్యభాషలో కనువిస్తున్నవి. ఉదా. మదిరాక్షి ఐదులుకు బదులు యనుచు (స, వెం. రా. 7 18), ఆనతియియ్యగ (కం. పాడ. 1 189). 3
“కర్మధారయంబులందు మువర్ణకంబునకుం బుంపులగు” (సంధి. 82) అని చిన్న యసూరిగారి ఆనుశాసనం. దీనికి విరుద్ధంగా కర్మధారయంలో మువర్ణకానికి పుంప్వాదేశం జరుగని (పయోగాలు నాటి కావ్యభాషలో లభిసున్నవి. ఉదా. “బొక్క-సమిండ్లు' (క. వ. రా. Vol. 77 పుట. 151), “బాదం పలుకులు” {ఆ. నా. వొం. 7 105).
“కర్మధారయంబులం దుత్తున కచ్చు పరంబగునపుడు టుగాగమంబగు” (సంధి. 28) ఆని సూరిగారి మతం. దీనికి భిన్నంగా టుగాగమం జరుగవలసిన చోట జరుగని రూపాలు కూడ నాటి కవులు వాడినారు. ఉదా :; 'పసపాకుపందిరి" (ఆ. నా. వొం. 1161), “కాపురవింటి లోపలికి, (కూ. జ, చం. 17 127), “పసరం పెమ్ము” (ఎ. బా. మ. పద్యం 22).
'నమాసాలు :
8.15. వ్యహారంలో బహుళంగా ఉండి కావ్యభాషలో నిషిద్ధమెన వైరి సమాసాలు కూడ స కావ్యాలలో కొన్ని కనువిస్తున్నవి* జు. “భాద బిడ్డ (ఆ. నా. వాం. V. 124, వీగముదలు’ (ప. రం, 4. 1197), “మూల బొక్కసంబు” (స. వెం. ఆ. 17 52), “వీటీ సంబళులు' (చిం. ఛా. రౌ, 1 249), 'చిక్కణ బాగముల్” (చిం. ఛా. రా. 177 285).
(కియాపధాలు :
8.16. వ్యవహారబలం వలన కావ్యభాషలో చేరిన [క్రియారూపాలు రెండు విధాలు. (1) శిష్టవ్యవహార సాధారణరూపాలు (2) మాండలిక వ్యవహారసిద్ధాలు. ఇందులోనే లాక్షణికులు (గామ్యాలసీ కవులు పామరభాష అనీ పాత్రోచిత భాష ఆనీ [పయోగించినవి చేరుతవి.
8.17. వర్తమాన [క్రియలు : “మిసమిస మెజచుచు లోపలి (ర. భూ. Pm. 1 101). ఇందులోని 'మెజయుి ధాతుపర్యాయ రూపం 'మెజచు” దక్షి
కొవ్యభాషా పరిణామం 255
ణాం[ధ వ్యవహారంలోను రాయలసీమ పలుకుబడిలోను ఉన్న టువంటిదే కాని సాధారణ వ్యవహారంలోనిడి కాదు. అప్పకవి “మెలుపులు మెజుసుటి (కా. ఆ. అ. 17 196) అన్నాడు. “వెళ్ళుగొట్టుచు' (కూ. జ. చం. 164) అన్మేపయోగం లోని ధాతువు అంతస్స్ఫంధి వలన ‘వెడలు అనే (ప్రాచీన ధాతురూపంనుంచి వర్ణ సమీకరణం ద్వారా ఏర్పడిన రూపమే. ఇది శిష్టవ్యవహోర సాధారణమేకాని కావ్య భాషా సాధువుకాదు. 'వెళ్ళ గొట్టింప దలచి” (ఆ. నా. వాం. 17 100), “రెండు దుక్కులు వెళ్ళదున్ని” (ఆ. నా. వాం. V శీర్స్, 'వెళ్ళగనె' (కా. మ. వష, V7 84), “వెళ్ళదోలిని (ర. మ. 7౦. 1 164), “తలగడ నంచులవలె వెళ్ళి (పా. క. ఇ. 1 80), “వెళ్ళి (కా. మూ, వౌం. V 47) మొదలెన వివిధ రూపాలన్నీ ఈ కాలవు కవులు వాడినవె.
సమాపక |కియలు : తెలియు, విడుచు, చంపు అనే కావ్యభాషా రూపాలకు తెలుసు, విరును, సంపు అనేవి వ్యవహార రూపాలు. వీటిలో మొదటిది శిష్టవ్యవ హారంలోను తక్కినవి పామరవ్యవహారంలోను ఉన్నవి. ఈ రెండు తీరుల రూపాలను ఈ యుగంలోని కవులు వాడినారు. ఉదా. తెలుసు (చిం. ఛా. రా. 17 22). విరుసు, సంపు (కా. మ. వ. 1160) అనే మాటలు సూసివచ్చినారు, కజస్కి విడుసు మొద లెన మాటలు ఇందులోనే కవి బోయలనోట ఎరుకులనోట పలికించినాడు.
'ద్విరుక్త అద్విరుక్త చకారాంత ధాతువులకు సవర్ణాంతరూపాలు వ్యావ హారిక భాషలో బహుళ [పదారంలో ఉన్నవి. కావ్యభాషలో ఇవి నిషిద్ధాలు. కాని ఈ యుగపు కవులు వీటినికూడా [పయోగించినారు. వసాడా, తెస్తాడా, చూస్తుడా, ఇస్తాడా అనేవి అప్పకవి (7 125) (గ్రామ్యోక్తులన్నాడు. కాని కూచి మంచి జగ్గకవి (కూ. జ, చం. 11 రిల) నీల్మ్నాది రాజంతవాడు వసాడనీ, ధనం తెస్తాడనీ, చం[దరేఖకు ఇస్తాడనీ లేకపోతే విరహంతో చసాడా అనీ అన్నాము.
8.18. భవిష్య తింయలు : “లాట్టురుక్టా పరంబగునపుడెదగాగ - మంబును, [బథమ సువర్ణకంబు పరంబగునపుడెడు గెడిగాగమంబులును జహుళం బుగా నగు" ((కియా.వి8) అని సూరిగారి సూూతము. ఈ ఆగమాలకు మారుగా వ్యవహారంలో _విను/ _ఈని ; ఏరు; _ఏవు; -ఏము అనే రూపాలున్న వి. వీటిలో ఈకారఘటిత రూపాలు దక్షిణాం[ధ వ్యవవహారంలోనే బహుళంగా
256 తెలుగు భాషా చరిత
ఉన్నవి. -ఎదను ౫ - ఏఆన్ పరిణామం కూడా ఆ పొంత వ్యవహారంలోనే వచ్చింది. ఆయా రూపాలస్నీ వ్యవహారబలంవలన నాటి కావ్యభావలో (పవేశించినవి, ఉదా. వినిపించేరు, [పళంసించీని (వి. నా. ౮. పుట. 4), పెట్టేము తెచ్చేము, ఇచ్చేము, చేసేము (కా. మ. వ. 11 98), చచ్చేవే, చెడేవు (కూ. జ. చం. 17 70, 141), ఇచ్చేను, ఎంగిలయ్యోని (స. వెం. అ. 168, II 104), వెలకు. గొనేరా, మొక్కేను, (ప. రం. మ. 11716, [7 12), గుండె యదరీని (లిం. శ్రీ. న. 117 42), విషమాస్తుడేబీని వెణ్టిపడుచ, ఇంద్రుడే మిచ్చీని (స, వెం. అ. 1 69).
8 19. తద్ధర్మార్థక విశేషణాలు : -ఎడి/-ఎడు అనే తద్ధర్మార్థక (ప్రత్య యాలకు వ్యవహారంలో ౫ (టి) అనే రూపాలున్నవి. ఇవికూడ ఆనాటి కావ్య, భాషలో కనుపిస్తున్సవి. ఉదా: ఎజీగేటట్టయితే (అ. నా. వాం. 1 128), వచ్చుచు(బొయ్యేటి (ఆ. నా. వాం. 1 162), విటకోటి నెనసే సెటి (అ. నా. వొం.. III 74), వారిజాడల మెలగే (చెం. కా రౌ, 19y, కృశియించేదెంచ (కా. మ.వ, HI 140), ఆచ్చటనడ చే వింతలు (స. వెం. రొ, 1 8), వేళలుగాచే (లిం.శ్రీ. ను IV 180), తిరిపెంబె తేవానికి (స. వెం..రౌ. 7 65), మెలతలుచేసే (లిం.శ్రీ: న. IV 95).
8.20. ఉభయ ప్రార్ధనం : కావ్యభాషలో ఉభయ ప్రార్గనంలో వచ్చే దుగాగమానికి ((కియా-80) మారుగా -(4) దము, -(ఊ)దాము, -=తము, -తాము. మొదలైన (పత్యయరూపాలు గల (పార్థనాద్యర్థక క్రియలు భిన్న మండలాలలో భిన్చరూపా: తరాలలో ప్రచారంలో ఉన్నవి. వీటిలో, కొన్ని నాటి వ స్థానం సంపాదించుకొన్నవి ఉదా : 'చూతాముగా” (1 మ. వ. 17 107), చూతామా, కందమా, చందమా (చనుదమా). (కా, మ, వ, 1/7 115, వెదకు దాము (ప. రం. ఉ, 111 107).
8.21. చేదాద్యర్థకాలు ఏ _ఇన(న్) ఆనే కావ్యభాషా చేదర్థక [పత్యయానికి -(ఇతే (ను అనేది వ్యావహారిక రూపాంతరం. ఈ యుగపు కావ్యాలలో (ఇటు వంటి వ్యావహరిక రూపాలు కొల్టలుగా కనుపి స్తవి, ఉదా : “గట్టిగ సీమగడెటిగె. టట్టయితే (ఆ నా. వాం. 1 128), కేశికై లేను (అ. నా. వాం, 11166), ఆంపిం చితే (గో. కూ. నీం. పద్యం. 10), చూచితే, నొక్కితే, మీటితే, కూడితే, (ప.రం..
కావ్యభాషా పరిణామం 257
4. II! 15). ఇందులో చూచితే అనేది నేటిచూస్తే అనే రూపానికి మధ్యరూపం, మగవాడెతే (స. వెం. అ. 7 104), అకర్ణింపగలిగితే (స. వెం. అ. ౯ 84), బాళినిజేరితే (చి.సిం. బీ. 1 128), వదరితే (లిం. (తీ.న. III 97), క్రోలగల్లితే, కదియింపగల్లితే, నజుమంగగల్లితే (స. వెం. అ. 11 84), అల్రితేనేసరా, పాడితేనే సరా, మీటితేనేసరా, ఆడితేనేసరా (న. వెం. రా. 50), కన్నులై తేసరే, వదనమైతే సరే, రూపమెతేసరే (స. వెం. అ. I 8), మిమ్మంపితే (వి. నా. ర. పుట. 48).
8.22 విధ్యర్థకాలు : విధ్యర్థక కియారూపాలలో వ్యవహార స్యరూపం నిరూపించే కొన్ని |పయోగాలు నాటి కావ్యాలలో కనుపిస్తవి. ఇవి సంప్రదాయ వ్యాకరణ నియమాలకు విరుద్ధమైనవి. ఉదా: వాకిలిదీయని పిల్చెవల్టభన్ (అ,నా. వం, 1156) గడియదీయ్యని (ఆ. నా. వాం. 111 98) ఇందులోని తీయి + ఆని సంధిగమనార్హ ము. నా కియ్యమనిన - నాకు -- ఈయుము +? అనిన (అ. నా. హం. V 78), ఇటువంటి [ప్రయోగాలు ఈనాడు సాగరసీమలో బహుళం. కాని తెలంగొణంలో ఇది అభి_పేతార్థానికి విరుద్ధం. తేలంగాణంవారు దీన్ని నాకు + ఈయము + అనిన ఆని ఆర్థం చేసుకొంటారు. ఇటువంటిదే చూడమటన్న = చూడుము +- ఆటన్న రూపం (కం. నా. బి. పుట. 21).
8.28. అక్యపత్యయాంతాలు : ఆత్మనే పదార్థంలో భూతకాలిక ఆస మాపక |కియారూపాలలో వచ్చే '-కొనికి -క/-కు/కొ అనే పరిణతరూపాలు చాలా కాలంగా (పచారంలో ఉన్నవి. ఇందులో “కు” మరీ ఆధునిక రూపం. ఈ మూడు రూపాలకూ ఈ యుగపుకావ్యాలలో [ప్రయోగాలు లభిస్తవి. ఉదా: (1) ఎత్తుకపోయి, చేత(బుచ్చుక, సంతరించుక, నిలుపుక, పట్టుక, చూచుక, అలముక, అందుక (క. వ. రా. ౪01. 1 పుటలు. 6,19,26,27,28,208,72), తోడుక (ర. భూ. రా. 11 174), తప్పించుక, తప్పుక (సు. మా. భం, 1 159, IV 86), పూనుక, పజచుక, కజచుక, కట్టుక (అ, నా. వాం. 1 45,182, 198,260), కా పెట్టుక (ఆఅ. నా. వాం. 71 111), తెచ్చుక, ఎత్తుక (కం, పొ, 4. HI 102, IV 200), ఊదుకపోవు, చూచుక, తప్పించుక, పట్టుక (చే. వెం. ౧౨. 1 84, 11 81, 195, 198), ఉంచుక, కాచుక (పా. క. త, 150, 128,, తన పాదము బట్టుక (కా. అ. అ. పీఠిక. 21), వంచుక, ఎక్కుక, తాల్చుక (కా. అ. అ. 1 107, ౯7 818), అందుక (బి. తి. అ. 1V 11), కప్పుక, ఉంచుక
(17)
258 తెలుగు భాషా చరిత
(లిం. శ్రీ. న. 117 67, 68), తోడుక (చి. సిం, బీ. 117 169), ఆనుక (ప,రం. జ II 92), 2) చూరుబట్టుకు, బుద్ధితెచ్చుకు (గో. కూ. నీం, పద్యాలు 41, 4ర్). -కుతో వచ్చే ఈ రెండోతీరు రూపాలు ఒక్క. గోగులపాటి కూర్మ నాధుడే (పయోగించినాడు. తక్కినవాళ్ళివరూ పయోగించలేదు, (8) కాముడు కోపించి యిటకు గదుముకొ రాగా (కా. మ. శ. 1V 117), _కొ'తో వచ్చే ఈ మూడోతీరు ప్రయోగంకూడ ఒక్క కామినేని మల్చారెడ్డి మాత్రమే వాడినాడు.
8.24. సందేహార్థక, నిశ్చయార్థక, సంభావనార్థక [ప్రత్యయాలు చేరి నప్పుడు ఆజంతళ బ్దాలమీద నిత్యసంధి చేయటంకూడా ఈ యుగపు కావ్యాలలో కనుపిస్తుంది. ఊదా: పొంగలో పొంగలి (చే, వెం. వీ. Ill 41), అటో యిటో యెటో (చే.వెం.బి. [11 64). ఎన్నగ పండోకాయో (ప. రం. మ, 111 77),
“బంతే చన్లవ నిగ్గుమేను రుచి పోల్పన్ జాళువా మేలుడాల్
దొంతే కన్నుల ధాళధళ్యరుచులెంతో కల్వకున్ జూడమేల్
బంతే కంతుని దంతినేలు నడలున్ బాగైన యీ భామకున్
ఎంతేలేదు సమానమెంచుటకుగా నీ రేడు లోకంబులన్”
(స. వెం. అ. Il 29) [గహించేయున్నారు (చి. ఛా.రా. IV 141), ఎంతోకరముప్పతిల్హ (చి. సిం. బీ. Il 77), కరికిన్ దొడ్డా (ఎ. బా. ను. పద్యం. 18), విజయరాఘవమేదినీవిభుని చెయ్యి మీదటంచును (ప. రం.య. V 69), శశిరేఖ యందాన సకలకళా (పౌఢొ (స. వెం. అ. 111 85), అతనిమీదిదె బాశియగుచు నుండు (బెం. కా. రా. 111 69), [పాకృతమునె ఆయినట్టాయెనా (కా. అ. అ. పుట. 80), నిదురామరి కంటికి రాదు, (కా. మ. న, 1V 103).
8.25. సముచ్చయార్థక (ప్రత్యయస్థానంలో నేటివ్యవహారంలోవలె దీర్జాచ్చు రావటంకూడ నాటి కావ్యాలలో ఉన్నది. ఉదా: మణీమింజే (చిం. ఛా. రా 1 67), తోచియుండినా లేదనేటి (చిం. ఛా. రౌ. Il 65), ఎగోదిగ నరసిచూచి (అ. నా. వొం, V 8), లక్షౌయాభైవేలు (వి. నా, రో. పుట, 27), నోరునోరే తెజచున్ (పా. క. భ, 11 162), పదివేలయినా (స. వెం. అ. 1 114), తగిలి నానుతగులు తప్పిన తప్పును (స. వెం. రా. 160), బాపనికేమయినాను తెల్సునా
(లిం. శ్రీ. న. 11 90), పనియెడగల్లినా (లిం. శ్రీ. న. 111 18ిర్), వనితలనిట్లొ తలచుకొని (లిం. థ్రీ నే. II 62).
కావ్యభాషా పరిణామం 259
8.26. అతిశయమూ ఆధిక్యమూ చెప్పే సందర్భంలో కూడా ఇటువంటి జీర్ణ మే వస్తుంది. ఉదా; మిగులా నుప్పొంగెడిన్ (లిం. శ్రీ. స. I 55), చాలొ నచ్చరల్ మెచ్చగన్ (లిం. శ్రీ. స. 126), చాలా వంచకుడు (లిం. శ్రీ. స. IV
174), పొగరుచూపులతో(బడౌపగల (జూచె, కప్పుగొప్ప బడాపగలజూడనిఘనుండు (అ, నా. హం. 11381, 146).
,. పూరణార్థకమైన_'అవికు మారుగా “ఓ'అనే వ్యవహార నిద్ధరూపం కూడ నాటి [గంథాలలో (ప్రవేశించినది. ఉదా. పందొమ్మిదో ఛందమునను (కా. ఆ ఆ పుట, 287).
8.27, స్రీజనవ్యవహారంలో వినిపించే వినే( = వినవే) అనే కియారూపం కూడ (స. వెం రా! 69) కావ్యభాషలో చేరిపోయినది. ఆదేవిధంగా సంభా షణలో జరిగే పురుష, వచన, కాలవ్యత్యయాలు కూడ అనాటి కావ్యాలలో ఉన్నవి, పురుషవ్యత్యయ. “మీరవ్వరు మేమెవ్వరు" (ర. భూ. వా. | 122). మేమెవ్యరము అనవలసినచోట మేమెవ్యరు అన్నాడు. వచనవ్యత్యయం. “ఈరసమే దోషల్” (ఎ. బా. మ. పద్యం. 17). ఇందులో ఈరసము వకవచనం. దాని విశేషణమైన దోషుల్ బహువచనంలో ఉన్నది. కాలవ్యత్యయం. “*చూచెదనని వచ్చినాను సుదతీ నిన్నున్” (పా. క. జ. 7 88). ఇందులో భూతానికి వర్తమాన రూపం వాడినాడు.
8.28. *యకారంబును వువూ వొవోలును దెలుంగగుమాటలకు మొదట లేవ” (సంజ్ఞా-17) అని చిన్నయనూరిగారన్నా ప్రాచీన తాళప|త గంథాలలో ఇవి కొల్చలుగా కనుపిస్తున్నవి. వ్యవహారంలోను వినుపిస్తున్న వి, ఈయుగపు కావ్యా లలో కూడ ఇవి ఉన్నవి. ఉదా. తొట్టవూచి (పా. క. వ 1V 266) “ఉపరతి సేయనా బోరి జాణి (ప. రం. ఊఉ. 11 44).
8.29. ఎకార విశిష్టంగా ఉండవలసినమాటలు అకార విశిష్టంగా ఉండటం వ్యావహారిక భాషాలక్షణం. ఇవి లాక్షణిక సమ్మృతాలు కావు. కాని ఈ యుగపు కవులు వీటిని బాహాటంగా [ప్రయోగించినారు. ఇందులో నామవాచకాలు క్రియలు ఉన్నవి. ఉదా: “చబకగు వింటి బల్మి” (అ. కా 11 86), చన్నయాచార్యు డాబార్య చక్రవర్తి (ఆ. వెం. గో. 1 27), చాటంతమబ్బుదో(చె (పా. క.ణ. IV 124), చాయన్వలే (చిం. చా. రా. / 260), తటవాయ (ప. రం. శ. 11 87),
960 తెలుగు భాషా చరిత
మరచినకార్యమియ్యడను (ప. రం. 4. 1 షీర్), ఎక్కుడబోయనో, ఎంత సేపాయ' (కం, నా, బీ, పుటలు 44,46), చాతకంబుల దయచాతళ్ (గంబులొసంగి (చి. సిం.బి. Ill 67). దీనికి విపరీతంగా అకార విశిష్టంగా ఉండవలసిన మాటలు ఎకార విశిష్టంగా ఉండటం కూడ వ్యవహారభాషాలక్షణమే. ఇటువంటి మాటలు కూడ నాటే కావ్యాలలో ఉన్న వి. ఉదా. బెరించేవిధము (ఆ. నా. నాం V 1905).
రెండుపదాలకు సంధి జరిగేటప్పుడు ఉత్సరపదం వకారాది ఐతే వ లోపించి సంధి జరుగటం కూడా వ్యవహార భాషాలక్షణమే. ఇటువంటి [ప్రయోగాలు లక్షణ విరుద్ధమైనా నాటి కవులు వాడినారు. ఉదా. ముసుగు + వేసికొని = ముసుగేసు కొని (కం, పా. ఉ. 199), చేతి- వెంట = చేతెంట (బి. తి. అ. 1V 17).
8.80. లక్షణం అంగీకరించకపోయినా మహాకవులు [ప్రాచీనకాలం నుండి. కొన్ని | పయోగాలు చేస్తున్నారు. వీటికి వ్యవహారబలమో లేక ఛందో నిర్భంధ మో. కారణం కొవచ్చు. ఆటువంటి వాటిని సాపిత్యపియులు నిరంకుశ _పయోగా లంటారు. ఈయుగకవులు కూడ కొన్ని [ప్రయోగాలు ఇటువంటివి చేసినారు. ఉదా. ఉశిరమ్ములు = ఉశీరమ్ములు (చిం. ఛా. రా. V1 80), డఉడింగి = ఉడిగి. (చిం. ఛా. రౌ. V7 296), పూటమ్ము =పూవుటమ్ము (కూ. తి, ౮, V కీ), కడానీబె తెము = కడానిబెత్తెము (బు, వేం. చం Il 97), మొగజాతక్కు = మగతాతళ్కు (బు. వేం. చం. Il1 71), మద్దెలవాచియు = మద్దెల వాయించియు. (బు. వెం. భం. 1 98), ఆకంటం జందకయుండ = ఆ(కటం జెందక యుండ (చెం. కా. రా, IV 17, తన పత్ని సావితి తానంబు సేసి = స్నా నంబు సిసి. (కం. నా. వి. 177 పుట, 61), యవ్వనాఢ్య = యౌవనాఢ్య (అ. రా [| 115). : తమ్మి చే = తమిచే (చిం. ఛా. రా, V7880), మజుసనాడు = మలుసటినాడు (ఆ. నా, దం, V 202), |పాణనాయకి (లిం. (శ్రీ న. 1V 152), వలిపెపు. దుప్పటి చెజగ (చెం కా, రా. Ill 4), దుప్పటిచెజగున (లిం. శ్రీ. న Nl 85),
8.81. మాండలిక శబ్ద (పయోగాలు : ఆం|ధదేశం సువిశాల మైనది, ఈనాడు తెలంగాణం, రాయలసీమ, బాళుక్యసీమ అనే మూడు [ప్రధాన మండలా: లున్నవి. ఈ |పధాన మండలాలను భాషాదృమ్షిలో మరికొన్ని ఉపమండలాలుగా విభజించవచ్చును. ఇదిగాక ఆయా మండలాలు పరభాషామండలాలతో కలిసే. పొలిహారలలో పరభాషల యాసల (పథావంకూడ మన భాషపైన గోచరిస్తున్నది..
కావ్యభాషా పరిణామం 961
తెబుగుదే శం బయట అంటే తంజావూరు మధుర మొదలై నచోట్ట తెలుగుల వలసలు వర్పడినప్పుడు ఆక్కుడి మాండలికాలు ఆ [పాంతపుకవుల రచనలలో చోటు చేసుకోవటం సహజమే. ఈ మండలికాలను [పాంతీయ మాండలికాలనీ (Regional dialect words), వర్గమాండలి కాలనీ (Class dialect words) విభజించుకో వచ్చు. ఇవి ఆనాటి భాషా స్వరూపంతోపాటు వ్యవహారబలాన్ని కూడ నిరూవిస్తవి. ఈ యుగపు కవుల కావ్యాలలో కనబడే తీరుతీరుల మాండలికాలను ఈ దిగువన . 'ఉదాహరిస్తున్నాను. ॥
8.32 విశేషాలు ; సర్వనామాలు | విశేషణాలు : గడె (పా, క.ఖు 1247), పికుక కుంపటులు (పై. 1 2ర్4, ఎల్లుండి (ప. I 188), ఆశగానికి (పై. 11 190), పదిమాళ్ళకు (పై. 11 187), చేయప్పు = Hand loan (వై. III 241), గరికె వేళ్ళు (క, వ. రా. 1701. 17 పుట. 18), రేతిరి (కా. మ.ష. 2 56), తొట్ట (వై. Vi! కీ7), ఆసలు = బురద (కా. మూ. వాం. 1178), కొమాళ్ళు (పై. I 25), కుమార్తె (అ. నా. వాం. 17 114), పోరి = (నింద్యార్థ మున) బాలిక (రె. మ. లం, Ir 220), మంగళార్తులు (పై. 11 విఠల్, వెళుపు = వెడల్పు (కూ. జ. చం. 190), కడేలు (పైది. 11 88), ఊసుపోవక (పై. iI 9), ఆఘాత్యము (బు. వెం. బం. 8ళ, ఫలహారము (కం, పా. డీ. IV 198), చెల్లెలికట్ట ( పై జలజ వ. బైట (పె. £ 20), తునెలు (ప. రం. మ, 164). చౌలు = a (లిం. (క్రీ. న. IV ot గద్దిగ (వి నా. రో, పుట. 80 ఖం టోతు (అ. నా. వాం. IV 84, 168), ఆడకు = అక్కడికి, (వి. నా. ల. వుట. 42), ఏడకు = ఎక్కడికి (అ. నా. వాం. V 248), ఈడ= ఇక్కడ, ఆడాడ = అక్కడక్కడ (కం పా, డీ. IV 115, 116), దూర మేడదె = దూరమెక్కడిది (ర. భూ. రా. 1 174), ఆ(టది=ాన్రీ (పా, క. బభ, శ 279), కుండలు వెళ్ళవేయించే ననగ = వెల్డ (అ. నా. హం, II 100), ఓనమాలు = ఓనమాలు (పె. III 141), ముత్తేలు = ముత్యాలు (చెం. కొ. రౌ. 1 లీకి, విడిద విడిది (పా. క, శు. 1 425), నాకాడ =నాకడ (కా. ఆ, ఈ. 1 124), 'సోద్యవడి (ప, రం. 4 1, 86), బంగారు పావాలు (పై. Il 8) అచ్చుతునకు (పైది. శ[0 102), కళావతెమ్మ (ప.రం. మ,]1 46), అచ్చుతునితోడి తెమ్మని (స, వెం. రా.1 8), మేదించినట్టి -ఈబూదియేంది = ఏమిటి (ర.భూ-రా, 11 145), లకాయాభై వేలు, ఎనబై వేలు, నలభై యొక వేలమాళ్ళు (వ. నా. ర. పుట. 27), ఈనచే
262 తెలుగు భాషా చరి!త
జ ఈతనిచే (చిం, ఛా. రా. V 94), ఆతగానికి (పా.క.త. 71 180), ముసలామె (పై. III 48), వాటి వాని (చెం.కొ.రా. IV 64), మతి నెంచి నీబిడ మహిమ. లెట్టివియొ (కం. నా. బీ. 17 49, పనిలేంది (అ. నా. వం. 17-78), ఈ వేల్పు వెలదిమంది (కం. పా. డీ. IV 50), పెళ్ళికొడుకు (గో. కూ, నిం, పద్యం, 90), విళ్ళు = విండు (కా. మ, వ. 1 102), ఒళ్ళు = ఒడలు (క. వ. రౌ. Vol. I పుట. 146), ఇంట్లోకి (ఆ.నా. వొం, 117 91), పనిలేంది = పనిలేనిది (పై.ది. 17 78), ఆదేమే = ఆది - ఏమే (చిం. ఛా రౌ. IV 88), ఏందెలె = ఏమి బే లే. (వై. 1V 95), మళ్ళిరాదొ (వి. నా. రో, పుట. 42), వరస (అ. నా, హం.. II 162). |
8.తితి. అవ్యయాలు : వెనక (క.వ.రా. 1701. 1 పుట. 16), తరవాత (పై. పుట, 84), కనక (ప. రం. శ. 7 21), పె మూడుమాటలు ఉత్య మధ్యాలుకాని. ఉచ్చారణ విధేయంగా ఆత్వమధ్యాలై నవి. ఒకసారి, ఈ పారి (కం. పా. ఈ, 711 64; VI 89), ఇంగితం బెరుగక యీలాగుబల్క_ (వి. నౌ. ర. పుట. 48)» ఈలాగు మంతమారుత (ఆ నా, హం. 77 65), చిలుకలు సీలాగు పలుకనేర్చె (కం. పా, శ, IV 198), చాలా వేలాగుల బతిమాలిన (కూ. తి. ర, [0 81)), అలాగె (పా. క, త. 457), (పొద్దుగూ(కుదా(క (కా. మ. వ. 17 125), ఆతల = ఆవల (వె. 170 45, కొండ యెక్కెడు (బతిమాలు కొద్ది సీవు (గో. కూ. దీం, పద్యం. 17), వెళ్ళిగననై న బుద్ధి దిగసన వచ్చు (పె. పద్యం. 19), ఆనిక - అవెనక (బు. వేం. బం. 11 86), కలిగె సూరికొ నాకు కామాతురునకు = ఊరక (క. వ. రా. 701. 1 పుట, ర్), అమ ఇమ బోవకే = అటుఇటు (స.వెం. అ. | 69), వాజపేయ ఫలంబు వలదే = వలదటే (పైది. 7 89), నగరికి బోవకే నడుమ నౌనులొ = ఎటులొ (పై. 169) అవునషే (పా. క. భ. 17 ఉఠ5ళ్సి కాదషే (పై. Ir 477). పైన పేర్కొన్న ఐదు [(పయోగాలు ఛాందసులైన వెదికుల మాటలు. ఇవి వర్గమాండలికాలకు (class dialects) ఉదాహరణాలు.
8.84. |కియలు, భావార్థకాలు : చేసుట (క. వ, రా. Vol. 7 పుట, 80), మెజుపులు మెజటుసుట (కా, అ. అ. 17 196%, దున్నకము = దున్నుట (బి. తి. అ. 790). పైవానిలో చివరి పయోగం పాలమూరు మండలం మాండలికం.
కావ్యభాషా పరిణామం 268
ఆ మండలంలో వచ్చుక ము, ఇచ్చుకము, పెట్టుకము, తినుకము వంటి మాటలు శిష్ణజనవ్యవహారంలో ఉన్నవి. ఉండా = ఉండుమురా (స, నా, అ. 100).
8.85. కావ్యభాషలో సరళాదిగా సరళమధ్యంగా ఉండవలసిన కొన్ని మాటలు పరుషాదిగాను పరుషమధ్యంగాను ఈయుగపు కావ్యాలలో కనుపడుతున్న వి. ఇవికూడ నాటి ఆయా మండళాల పత్యేక తలు కావచ్చును.
పరుషాడి : పొడ బింక తోలు కచ్చడమదేంది = జింక (ర. భూ. రౌ, 48 145). మన నిఘంటువులలో జింకళబ్దమే కనుపడుతది. [ద్రావిడభాషాపరమైన దీని మూలర్దూపం పరుషాదిగానే ఉండేదేమో. ఇంత [పాచీనరూపం కావ్యాలలో (ప్రవే శించిందంటే మాండలికంగా ఉన్న పావీనరూ పానికి అప్పటికీ చాలినంత వ్యవహార
బలం ఉండాలి.
పరుషమధ్యమం : ముసు క్ర = ముసుగు (పా, క.కు. IV 188). తెలంగా ణంలోకూడ ఈనాడు దీనిని పరుషంతోనే వ్యవహరిస్తారు. తెకోటార్చెను శౌరి యనుచు = తెగటార్చెను (లిం. శ్రీ. న. 1V 126, వెళటున్ గరగరిక పుట్టు = వెగటున్ (పై. 1V 170). పై రెండుదాహరణాలు [పాసభఘటితంగాకూడ ఉన్నవి. ఆ, కాంతళరీరుడై యెదురుకల్లకు వచ్చినరెడ్డి (అ, నా, నాం. 1V 172), అధుకులు దిన్న "పనా (స. నా. రా. 789).
8.86. ఇతర వ్యవహార భాషాలక్షణాలుగల [ప్రయోగాలు కొన్ని ఈ యుగపు కావ్యాలలో ఉన్నవి.
(క) న్వరభ క్తి (02200213) : సంయు కాక్షరాలనడుమ ఒక అచ్చును చేర్చి ఉచ్చారణం సులభంచేసుకోవటం. ఉదా : సమరత డా సమర్త (పా. కణ 1 462), గాఢముగా వరుషించె = వర్షించె. (ప. రం. డ. 11 20).
(చ) దిర్జాచ్చుకు (హస్వాచ్చు * వీనులు ముయవచ్చి = మూయవచ్చి (ఆ.కా, Il 104), కొప్పున నున్నగా నియదు = ఈయదు (అ. కౌ. Ir 220).
(ట) “వర్ణనాళశ ము (Syncope) : రెండు హల్లుల నడిమిఅచ్చు ఉచ్చారణ త్వరలో నించి రెండు హల్దులుకలిసి వర్ణసమీక రణం ఏర్పడటం. ఉదా: ఊర్ల = ఉరల (కం. పా. డ. ll 8), తెప్పిర్టి = తిప్పరిల్టి (పె, II లలత), ఎర్కు- =
264 తెలుగు భాషా చరి!త
ఎరుకు, సర్కు ఆ సరుకు, గురు=గురుక్కు ఉర్కు = ఉరుకు (కొ. మవ, Il 108), పొర్దు = పొరలు (పై. V 102), పర్వుతేరి = పరువు (సు. మా. బం, IV 86), ఉం|డి ణా ఉండిరి. ముచ్చటలాడుచుం డొ Cay కూ, నీం. పద్యం. 22), కొల్ను = కొలను, తామరకొల్ను రీతి (రె. మ. fo. ll 146),
(త) లోపదీ కత : (Compensatory lengthening) : ఉచ్చారణంలో ఒక అక్షరం లోపించి ఆ విధంగా లోపించినందున కలిగే [హస్వత పోవటానికి పక్క అచ్చు దీ ర్థంకావటం. ఉదా : బెట = బయట (కం. పాడ. 1 20).
(ప) ద్విరు క్రహల్లుకు మారుగా అద్విరు క్ష హల్లు : ఎట్టయిన గానిము = కానిమ్ము (ఆ. రొ, 1288), బంగరుగినాలై = గిన్నెలై (రె. మ. గం. IV 28).
(గ) అద్విరు కృహబ్లకుమారుగాద్విరు క్రహల్లు : ఆనతియియ్యగ నూర కుండరాదే (కం. పా. 4. 17 189), _చెయ్యియ్యదాయెగా (లిం, శ్రీ. న. 1V 151), ఇయ్యగవల నెన్ (కా. మ. వ. 17 79), చెంతకు( దియ్యంగ(జే విదుల్బు (ప.రం.మ. 17 105), వచ్చుచుంబొయ్యేటి వరసవారికి (ఆ. నా, వం. 71 162), పెనుతలపు గడియదీయ్యని (ఫ్రెది. 711 98), నా కియ్యమనిన (పైది. ౪ 79), చూపియ్యడు (కూ, జ, బం. 7 69).
8.37. అన్యదేళ్యాలు : (పాణవంత మైన (పతిభాషా ఆవసరం కొలది ఆన్యదేశ్యాలను ఎరవు తెచ్చుకొంటద్ది. వాణిజ్య వ్యాపారాల మూలంగా, సాంఘిక మైన అవసరాల మూలంగా, సంస్కృతీ (ప్రభావం మూలంగా, పరిపాలనమూలంగా భాషలలో ఇటువంటి ఆదాన (పదానాలు జరుగుతవి. ఒకప్పుడు ఈ యెరువు మాటలు, తెచ్చుకొన్నావాళ్ల భాషకు అలంకారాలై తుష్టీనీ పుష్టిసీ కూర్చుతవి. మరొకప్పుడు ఈ ఎరువు సొమ్ములు బరువు చేటులై. ఫోతవి. సంస్కృత (పాకృత శబ్దాలెన్నో తెలుగుభాషలో చేరిపోయి తెలుగుల పోయినవి. ముస్టింల (పభావంతో తెలుగులో అరవీ, ఫార్సీ పదాలు చాలా చేరిపోయినవి, ఈ విదేశీ భాషాపదాలు శ్రీనాథుని కాలంనుండే ఎక్కువసంఖ్యలో తెలుగులోనికి రావటం మొదలు పెట్టినవి, ఈ యుగంలో వర్ధిల్లిన కవులు కూడా ఇటువంటి ఆన్యదేశ్యాలను చాలా వాడినారు.
ఉదా,
సంచదారనుదిను ఖౌఖొవజీరు (వి. నా, ల. పుట. 45) వవ్శాాయివై 6-బాగ కుదురుగాజుట్లి -” (పై. పుట. 51)
కావ్యభాషా పరిణామం లరి5్
జాప్మతియును గురానాని యోమంబు (పై. పుట. ర్1) కమ్మగేద(గి నోఖు( గైకొని మరుండు (పై. పుట. 68) వాలుగల నకాలు వాలు(గనులు (సు. మా. చం. || 58) జయా ఖరుచుల్లణించి (ఆ. నా. వాం. 1 142! We లేపునజెందు వలంగథుపోద్సు | (వ. 1 240) పంచాంగములుచెప్పి వాడాడు లోపల (పై. 11 158) జగతీజ్యోతులు కాగడాలు బలు అండొయీలువూందిత్తులున్ (పై. II 27) కలయు(గ ఖుకొలు వచ్చు నాక్షణమె (వై. Vv 182) సెబాను ఖూబు మేలను (పై. V 201) లేజమౌ గేదంగి నోజం బూని (చిం. ఛా. రౌ, IV 15) కులుకు సోయగపు రాచిలుక తేదీ నెక్కి (పై. IV 15) కేరి విరహుల మీ6ద కాడ వెడలె (పై. IV 165) మెలిచి దువాళిదోలు చలిమేళము భావు యొనర్చ (వై. IV 16) చిలుక వఠాణికోజి రవళింపుచు (పై. IV 10) చిలుక వఠాణ్ గుజ్దపు వజీదుడు (పై. 1IV 18) మద్ద తిక నెవ్వరనుచు మాధవు(డపుడే (పై. IV 29)
కప్పిన జిన్లు మేలీమి జగాసొగసొ జదువాచు దుప్పటిన్ (పై. IV 181)
కొలకు జక్కువ పొ(జా లెలసిరేయ (కూ. తి. ౮. 11 94) బురుసొ పొడొడ మీదను (ప. రం. ము. V 17) బలిమి జులుముల సందడుల్ (స. నా. రా. 1 110) నును సరిగె నతనీవని (లిం. శ్రీ. న. 1 80) * ఖరుచు సేయుచు (పై. 1104) నోకానీగుడారు (వై. 11 4 మొ గలీ వ (జీఢు (పై. I 54)
బ్ళొదారు పాటకు (పై. IV 60)
266
తెలుగు భాషా చరి!త
ఐందిఖానా (మై IV 116): ఖబుడు (వై. IV 147 తవ్రరోంత నీవెటుంగబొ (వె. IV 180):
8. 38. స్థూలంగా ఇది నాటి కావ్యభాషా స్వరూపం, సజీవమైన భాష
[ప్రవహించే నదివంటిది. నదీ|పవాహం ఒకచోట వెడల్పుగా, మరొకచోట సన్నగా, ఒకచోట లోతుగా, మరొకచోట లోతు తక్కువగా, ఒకచోట సమానంగా, మరొక చోట ఎగుడుదిగుడుగా, ఒకచోట స్వచ్చంగా, మరోకచోట మకిలెగా ఉన్నట్టే, భాషకూడ నానావిధాలుగా ఉంటది. |పాతనీటిలో [కొత్తనీరు చేరిన క్లే [పాతతరాల భాషలో |కొతృతరాల భాష కలిసి పోతది ముక్కూ మొగమూ సరిగాలేనిరాళ్ళు, [పవాహవేగంతో ఆరిగి కరిగి సాల[గామాల స్వరూపం సంతరించుకొన్న క్రై. ఒకప్పుడు అసాధువులు [గామ్యాలు ఐన పదాలు కాలక్రమాన జనవ్యవహారంలో నలిగి శిష్ణజన పరిగాహ్యము లౌతవి. ఆందుకొర'కే “పవాపహినీ దేశ్యా' అన్నారు.
పెద్దలు. ఉదాహృతకృతులు 1. కట్టా వరదరాజు, రామాయజం Vol. II (క. వ. రా) 2, రఘునాథ భూపాలుడు, వాలీల్థకి బర్మితమయ (ర. భూ. వా). ల. రఘునాథ భూపాలుడు, రామాయణము (ర. భూ. రా; 4. విజయరాఘవ నాయుడు, రఘునాథ నాయకాఖ్యందోయము (వి. నా. ల). 5. సురభి మాధవరాయలు, బం దికా వరిణయము (సు. మా. చం), 6, అయ్యలరాజు నారాయణామాత్యుడు, వొంన బింళతి (ఆ, నా, వం.) 7. కంకంటి పాపరాజు, ఉత్తర రామాయణము (కం. పా. త) 8. చేమకూర వేంకటరాజు, బిజయజిలానము (చే. వెం. బి). 9. చేమకూర వేంకటరాజు, నారంగొధర చరితము (చే, వెం. సా 10. చింతలపల్లి భాయవతి, రాష్రవాభ్యుదయము (చిం. భాం రా), 11. కూచిమంచి తిమ్మకవి రోనీకవన మనోభిరాముము (కూ. తి. రొ) 12, చెంగల్వ కాళకవి, రాజగోపాల వబిలానము (చెం. కొ. రౌ.)
కావ్యభాషా పరిణామం 267
18. 14. 15. 16. 17. 18. 19. 20.
21,
దవ, 28,
24.
25.
26. aT 28.
కంకంటి నారసింహకవి, ఎిన్హు మాయావిలానము (కం. నా. బీ.) పాలవేకరి కదిరీపతిరాజు, ణం నవతి (పా. క. ఖు.) కామినేని మల్హారెడ్డి, వట్బ(ళవర్ని చరి [తోము కామ. షం) గోగులపాటి కూర్మనాథుడు, నింవో(దినారో నింవాళతతము (గో. కూ. నీం): కాకమాని మూర్తి, పొంచాల్ వంిజయము (కా. మూ, వం.) రె డెడ్డి మల్చారెడ్డి, గంగాఖ్రర్ మావోత్య్యూము (రె. మ. గం.) తహోబలపతి, కాళిందీ తన్కా వరిజయము (ఆ. కా.) ఆసూరి మరింగంటి వేంకటనృసింహాచార్యులు,
గోదావధూఖో వరిజయము (ఆ. వెం. గో, కాకునూరి అప్పకవి, అవ్బుక్బీయము శ (కా. అ. అ) కూచిమంచి జగ్గక వి, చంద్ లేఖ బిలావము (కూ. జ. బం). ఎలకూచి బాలసరస్వతి, ముల్హ జూపాలీయము (ఎ. బా, మ.) బిజ్జుల తిమ్మారెడ్డి, అనోల్లరాభువోయు (బి. తి. అ), బుగ్వేది వెంకటాచలపతి, చంవూ రామాయణము (బు. వెం.భంం) పసుపులేటి రంగాజమ్మ, జవొవరిణయము (ప. రం. డీ). పసుపులేటి రంగాజమ్మ, మున్నా డుడానవిలానము (ప. రం. మ) నముఖం వెంకటకృష్ణప్పనాయకుడు,
అవోల్యా నం/తంద నము (స. వెం. అ.)
29. సముఖం వెంక టకృష్ణప్పనాయకుడు, రాధికాసాంల6 నము (స వెం. రౌ.)
80. లే,
లింగనమఖి శ్రీకామేశ్వరక వి, నత్యా కామా నొంత్సానము (లిం. థ్రీ. న) చితకవి సింగరార్యుడు, బిల్ల శీయము (చి. సీం. బీ) య్
1పకరణం $
ఆధునికయుగం :
గ్రాంథిక వ్యావహారిక వాదాలు (కీ శ 1900 నుంచి నేటివరకు)
ఎ మబోదొరాజొ రాధాత్య)స్ణ
9. 0. నన్నయకు పూర్వంనుంచీ దేనికదిగా మారుతూ వచ్చిన కావ్య వ్యవహార భాషాభేదాలు రెండూ ఇరవయ్యో శతాబ్దం ఆరంభంలో తీవ వాదోప _ వాదాలకు దారితీశాయి. పూర్వ కావ్యభాష మారదనీ దాన్ని మార్చగూడదనీ ఒక
వర్గమూ, శిష్టవ్యవహారంలో ఉన్న భాషారూపాన్నే [గంథరచనలో ఉపయోగించా లని మరో వర్గమూ వాదించటంతో కవిపండితలోకం రెండుగా చీలిపోయింది. ఈ వాదోపవాదాలకు |పధానకారణం ఇరవయ్యో కాన (పత్యేక పరిస్థితే,
క నన్నయ కాలానికీ నాయకరాజుల కాలానికీ మధ్య కావ్యరచన వినా మరో. సాహితీ పకియకు పండిత లోకంలో గౌరవం ఉండేదికాదు. అవి పురాణాలయినా |పబంధాలయినా శతకాలయినా వాటి [ప్రయోజన నం కావ్యానందం కలిగించటమే. తర్కవ్యాకారణాది కాస్తా9లను రచించేటప్పుడు కూడా పద్యరచన కే మన కవులు [పాముఖ్య మిచ్చారు. సంస్కృత నాటకాలనుకూడా పద్యకావ్యాలు గానే అనువదించారు. కవులమీద లాక్షణికుల - [ప్రభావం విపరీతంగా ఉండేది. వచనరచ నలు, యక్షగానాదులు నాయకరాజుల కాలంలో పెద్దయెత్తున రావటంతో _ లాక్షణికపభావం తగ్గుతూ వచ్చింది. ఫలితంగా నన్నయనాటి భాషలోనే రాయాలన్న పట్టుదల సడలిపోయింది, ఆ కాలంలోనే ఆంగ్లేయ పరిపాలన దేశంలో మొదలై. క్రమక్రమంగా వేరుదన్ని నిలదొక్కు కోవటంతో, ఆంగ్లభాషద్వారా విశ్వసాహితీ స్వరూపం తెలుగు వారికి తెలియరావటంతో, విద్యాధికుల దృక్ప థాల్గో రాజకీయ - సామాజిక జీవిత విధానాల్లో శ వచ్చింది. ఇరవయ్యో
ఆధునికయుగం : (గాంథిక వ్యావహారిక వాదాలు 269
శతాబ్దానికి ముందుగానే ముదణ సౌలభ్యం, సామాన్యులకు కూడా విద్యాసౌకర్యాలు ఆధునాతన విద్యాబోధనపద్ధతులు తెలుగువారికి సమకూడేయి. ఇన్ని కారణాల. వల్ల కొందరు విద్వాంసుల్లో వచ్చిన భావపరిణామమో విప్టవమో ఈ వాదోప వాదాలకు (పధానహేతువై ఆంధధసాపితీస్వరూపంలో భాషాచరి,తలో పరమా ద్భుతమైన విజయాలు సాధించింది. వాటికి వీకాలు భాషాసాహిత్యచరితలో శతాబ్దాలకు ముందే పడి ఉన్నందువర్ణి జరిగిన మార్పులన్నీ క్రమపరిణామంలో వచ్చినవేనని చెప్పవచ్చు, ఆయితే ఈ పరిణామాలు త్వరత్వరగా రావటానికి మాతం ఆంగ్ల భాషా సాహిత్యాదుల పరిచయం చాలా తోడ్పడింది. సూలంగా చర్మితగతమైన ఆ మార్పులను ఇక్కడ పరిశీలిద్దాం.
0. శి. సనాతనలాక్షణికు లెన్ని కళోరనియమాలు పెట్టినా, కవిపండితు లెంతగట్టిగా (ప్రయత్నించి ఆ నియమాల ననుసరించినా, కావ్యభాషలో అన్యదేశ్య, పదాలూ, మాండలికాలూ వ్యాకరణవిరుద్ధ పయోగాలు చాలా [పాచీనకాలంనుంచే అక్కడక్కడ (పవేశించటం మొదలు పెన్రేయి. మొదట ఆన్యదేశ్యాలను పరిశీలిద్దాం, కీ. శ పధ్నాలుగో శతాబ్దంనుంచి అన్యదేశ్యశబ్దాలు కావ్యభాషలో _పవేశిస్తూ' వచ్చాయి ( గోపాలకృష్టా రావు, 1968, ప 19 )- మచ్చుకు, తిక్కన |పయో' గించిన “త్రాసు” శబ్దం “తరాజు' నుంచి ఏర్పడ్డ ది (ఆదే పే, 15). ఖుసి, సురధాణ (హర, 1.22), మురాయించు (హర. 8-89), దివాణము (హర, 4.9), సామాను. (హర, 1-27) మొదలె న పదాలను (శ్రీనాథుడు (పయోగించాడు. ఆప్పక విలాంటి. సనాతన లాక్షణీకుడు “వ్యవహారహాని' కలుగుతుందన్న కారణంతో ఆన్యదేశ్య (ప్రయోగాన్ని ఆమోదించి ఉదాహరించాడేగాని (అప్ప. 1-64 నుంచి 70). సంస్కృత పాకృతసమాలకులాగా వీటినికూడా రూపనిష్పాదన కియను ఏర్పరచనూ లేదు ;ఆర్వాచీనులు అదేవిధంగా ప మోగించవచ్చునని అనుమోదించనూ లేదు. తరువాతి లాక్షణికులు సరేసరి. ఈ విధానం కాలక్రమాన పండితమండలికి అధికామోదకరమై (క్రీ. శ. పందొమ్మిదో శతాబ్దినాటి శిష్ణు కృష్ణమూర్తిశాన్ర్రి, బాటువులవంటి వాటిలో వెర్రితలలు వేసింది. ఉదావారణకు, “వీరు తెలుంగు సాము లరబీ తరవీయతు నొప్పు గొప్ప సర్కారు వలే జమీలు స నేలిన. రా జమాన్య హంవీరుల” +.వేగెరా (పిచ్చయ్యశాన్ర్రి, 1961, పే. 65). అలాగే ఆ శతాబ్ది తుది రోజుల్లో అచ్చైన “కన్యాశుల్కం లో (1896) గురజాడ. అప్పారావుగారు ఆంగ్లభాషాపదాలను విశృంఖలంగా వాడేరు.
70 తెలుగు భాషా చరిత
9. తి. ఇక మాండలికపదాల సంగతి. కావ్యవ్యవ హారంలో మాండలిక పద రూపాలుండవని ఈనాటికీ కొందరు పండితులు విశ్వసిస్తున్నా, నన్నయనాటినుంచీ అవి కనిపిస్తూనే ఉన్నాయి. నన్నయభాషలో 'దారుణంి, “నీతదర్థం' లాంటి గోదావరిమాండలికాలు కనిపిస్తున్నాయి. “చల్లా యంబలి( ద్రావితిన్...' అనే (శ్రీనాథ చాటువులోని (వీధి: వీకిక, వేటూరి, పుటి ల్) “చర్చ” మాండలికం ; ఇతర (పాంతాల్లో వాడుకలో ఉన్న మాట “మజ్జిగ”. అలాగే ధూర్జటి (శ్రీకాళహస్తి మాహాత్మ్యంలోని *బిజమాడు దేవర నిజకృపామహిమ( జెన్నారు నాయిల్లు బిడారు నీకు (అప్ప. 1-70) మొ వీరశైవ గృహభాషాపదాలు. వీటిని వర్గమాండలికాలు (Class dialects) అనవచ్చు. ఇలాంటివి వేనవేలు.
9. 4. వ్యాక రణవిరుద్ధపయోగా లన్ని టినీ మన లాక్షణికులూ సనాతన పండితులూ “గామ్య"*మని కావ్య పయోగానికి అనర్హమని నిరాదరించినా, వాటికి [పాచీనకావ్యాలలో సైతం (ప్రయోగాలు లభిస్తున్నాయి. “వస్తూచూస్తీమి రోస్తిమిన్', చేస్తి మి లేస్తిమామె కుడిచేతికి దండము" లాంటి వ్యావహారికరూపాలు శ్రీనాథుడి చాటువుల్లో ఉన్నాయి. “ఇరవై” (కాశీ. 1-52), “వినీవినని భంగి” (నైష.6-88), “ముట్టడము” (కాశీ, 5-801), “బీకిలించుక” (కాశీ. 8-195), “బావడము'” (భార. ఉద్యో. 8-61), “ఆయినా” (ఉ. హరి. 5-198), “ఏమీ” (ఉ. వారి. 5-195) “ముళ్ళు (భాగ. 6-81), 'నాటుకి (భాగ. ర్_2, 146), 'చేతురు' (నైవ. ర్-68) “ఎగాదిగ” (ఆము. 2-50), “పట్టుకి (ఆము. 6-85), “చూచినారు, డొసినారు” (మను. 1-68), “చలపకారము” (మను. ర5్-5్5), “వేంటకరుల్” (మను. 4-50) “ఆల్పదనము”. (పాండు. 8-62), 'దాంటేవానికిన్ (పాండు. 4. 275), 'రోసింది, పూసింది, మూసింది, చేసింది” (కాళ. 71), “అంటే” (కాళ, 52), “పోతే” (కాళ 69) మొదలైన “గామ్య'శద్దాలు [ప్రామాణిక గంథాల్లోనే లభిస్తున్నాయి. సామాన్య రచనల సంగతి చెప్పనక్కరలేదు. గేయసా హిత్యం (పదక విత) లో “గామి పదాలు బాగా చోటుచేసుకొన్నాయి. తాళ్లపాక కృష్ణమాచార్యుల “సంకీర్తన లక్ష్షణం'*లో నాటకాదుల్లో పదకవితలో “గామ్య'పదాలు పనికి వస్తాయన్నారు '(పభాకర కాస్త్రి, 1948, పే. 44).
9.8. (క్రీ.శ. పదహారో శతాబ్దంనుంచి కేవలం వచనరచనలు కొద్దికొద్దిగా ఖయలుదే రేయి. విశ్వనాథ సానాపతి “రాయవాచకంి (1520 (ప్రాంతం) ఆలాంటి
ఆధునిక యుగం : (గాంధికవ్యావహారిక వాదాలు 271
వాటిలో మొదటిది. నాయకరాజుల కాలంలోనూ ఆ తరవాతా ఈ రకం గ్రంథాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. వీటిలో లక్షణవిరుద్ధ భాషకు స్థానం, దొరికింది. మ హాకావ్యాలకు, లక్షణ గంథాలకు, పండితులు రాసిన టీకావ్యాఖ్యానాల్లో శాస్త్రరచ నల్లో _(కమంగా వ్యావహారికానికి తావు లభిస్తూ వచ్చింది. కాసనాల్లోను, తాటేకు పు స్తకాల్గోను మొదటినుంచీ వ్యావ హారిక రూపాలు పూరిగాను, కొంతకు కొంతగాను ఉంటుండేవి. కావ్యరచన చాలావరకు గతానుగతిక మైన [ప్రబంధ ధోరణిలోను, కొరవకు ద్వ్యర్థిత్యర్థి కావ్యాలవంటి చిత్రవి స్తరాది కవితావక్కిక ల్లోను సాగుతుండేది. తెలుగుభాషా సాహిత్యాలు శః స్థితిలో ఉండగా ఆంగ్ల (పభుత్వం ఏర్పడిన తరవాత కొంత భావపరివ ర్రనం వచ్చింది,
9.6. ఆంగ్ల [పభుత్వం ధర్మమో అని తెలుగువారికి లభించిన ముఖ్య సహాయం ముదణ సౌకర్యం. కీ. శ, 1720 నుంచి వ్యావహారికంలో ఉన్న క్రైస్తవ వాజ్మయం తెలుగులో రావటం మొదలయింది (ని, వెంకటరావు, 1954, పే. 68). 1746 నుంచి అలాటి [గంథాలు సంఖ్యాధికంగా వస్తూండేవి (అదే. యు! 69). 1806 లో మదాసులో తెలుగు ముదణాలయం నెలకొన్నప్పటినుంచీ దేళభాషా (గంథ్యపచురణ మూడుపూలు ఆరుకాయలుగా వర్ధిల్లింది (రమణారెడ్డి, 1969, పే. 28). 1802 నుంచి ప్రభుత్య (ప్రకటనలు తెలుగులో వస్తుండేవి (రామమూర్తి, 1968, పే. 18). 1818లో (బిటిష్ పార్లమెంటు “చర్చి మిషనరీ సాఫైటీని స్థాపించాలని, దేశభాషల్లో విద్యాబోధన జరపాలని, సంకల్పించి “ఛార్జర్ ఆక్ట్” పాన్చేసింది (రమణారెడ్డి 1960, పే. 21). తత్ఫలితంగా మదాసులోని సెయింట్ జార్డ్కోటలో ఆయేడే ఒక కళాశాల స్థాపించారు. ఆందులో పట్టాభి రామళాన్త్ర గారు సంస్కృతాం[ధళాఖలకు [పధానులుగానూ, రావిపాటి గురుమూర్తి శాన్రీగారు ఉదయగిరి వెంకట ,నారాయణయ్యగారు అధ్యాపకులుగాను' ఉండేవారు. దీంతో కులమత విచక్షణ లేకుండా కోరిన వారందరికీ విద్యాసౌకర్యాలు ఏర్పట్టమే కాకుండా ఆంగ్లభాషా, తద్ద్వారా విశ్వసాహితీ విశేషాలూ తెలుగు విద్యార్థులకు అందు బాటులోకి వచ్చాయి... 1889 లో మదాసు మచిలీపట్టణాల్లో ఇంగ్రీషు (బోధన మాధ్యంగా) పాఠశాలలు ఏర్పడ్డాయి. 1841 లో మ|దాసులో ఉన్నత పాఠశాల నెలకొన్నది. మదాసులోనే 1855 లో రాజధాని కళాశాల, 1857 లో విశ్వవిద్యా లయమూ ఏర్పడ్డాయి. ఆధునిక విద్యార్థుల ఉపయోగార్థం [పాచీన్మగంథాలను ముదించవలసివచ్చింది. దాంతో “పరిష్క ర్తి లేర్పడి పూర్వక విిపయోగాలను దిద్దటం మొదలుపెస్టేరు. ముద్రణ సౌకర్యాలవల్ది వచ్చిపడ్డ దౌర్భాగ్యం ఇదొకటి.
872 తెలుగు భాషా చరిత్ర
9.7, పొళ్చాత్యవిద్వాంసుల్లో పరిపాలకుల్లో కొందరు సంస్తతాం| ధాలను, దవిడభాషలనూ నేర్చి [గంథరచన సాగించటంతో నూతనసాహితీ !ప|క్రియలతో బాటు నూతనరచనాధోరణులు గూడా తెలుగువారికి పట్టపడ్డాయి. కర్నల్ కాలిన్ మెకంజీ (17658-1821) ఆనే పభుత్వోద్యోగి కావలి వెంకటబొరయ్య (1776-. 1808) గారనే విద్వాంనుడి సహాయంతో బహువ్యయ్మప్రయాసలు పడి సేకరించిన “కై ఫీయతులు” మనవాళ్ళకు తొలిసారిగా చారి తకదృకృథం |పసాదించాయి. వీటన్నిటినీ పునారచింపజేసి ఛార్లెస్ ఫిలిప్ బౌన్ (2 సంపుటాల స్థానికచరిత్రలను సిద్ధపరిచాడు. 1816లో కాంబెల్, 1817లో |బౌన్ తెలుగుభాషకు నవీనపద్ధతిలో వ్యాకరణాలు రాశాడు. 1820 లో 'ఉపయుక్ర [గంథకరణ దేశ భాషాసభ “ఏర్పడి తెలుగులో అప్పటికి పెద్దలోటుగాఉన్న వచనరచనకు పాఠ్య[గంథనిర్మాణానికి నడుంకట్టింది. 1840 లో (బౌన్ తెలుగువచనంలో రాసిన తెలుగువ్యాకరణం వెలువడింది. ఆతని తెలుగు-ఇంగ్రీష, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులు 1852లోను, (బౌణ్య మ్మిశభాషానిఘంటువు 1854 లోను వెలుగుచూశాయి. 1855-56 లో రాబర్ట్ కాళ్ట్ వెల్ రాసిన (దవిడభాషా తులనాత్మక వ్యాకరణం శతాబ్దాలుగా భాషావిషయంలో తెలుగు విద్వాంసులకున్న దురభ్మిపాయాలను కొంతవరకయినా పోగొట్టింది. భాషలు మారతాయని, మార్చు చెడిపోవటం కాదని, “సకల భాషల కును సంస్కృతం జనని' కాదని ఈ వ్యాకరణం (పతిపాదించింది.
9.8. పాఠ్య(పణాళికలో వచ్చిన మార్పులవల్ల విద్యావిధానంలో కూడా మార్పు వచ్చింది. ఆంతవరకూ పంచకావ్యాలకూ తర్క-వ్యాకర ణాదులకూ పరిమిత మైన విజ్ఞానబోధలో చరిత్ర, భూగోళం, (పకృతి భౌతిక శాస్త్రాలు, విభిన్న సారస్వత (పక్రియలూ చోటుచేసుకున్నాయి. గురుమూ ర్తికాన్ర్రిగారి “విక్రమార్కుని కథలు" (1819), “పంచతం[త కథలు” (1984), ఏనుగుల వీరాస్వామయ్యగారి “రాలీ యా(తాచరి తి (1888), మామిడి వెంకయ్యగారి “ఆంధ దీపిక” (రచన 1816, ప్రచురణ 1848), [బౌన్ బె బిల్ అనువాదము (1827), ఆర్డెన్ తెలుగు వ్యాక రణము (1878), జార్జి బీర్ “పపంచభూగోళము' (1852), గురుమూ ర్తికాన్త్రి గారి తెలుగువ్యాకరణము (1880) మొదలైనవి పాఠ్యగంథాలుగా ఉండేవి. 1848 లో పరవస్తు చిన్నయనూరిగారు “ఉపయు క ([గంథకరణ దేశభాషాసభ'కు అధ్యక్షలయ్యేటంతవరకు బాఠ్య గం థాల్లో వ్యాక రణ రచనల్లో ఆనాటి శిష్టవ్యావ హారికమే వాడుకలో ఉండేది. ఆయన 1858 లో 'నీతీచం దికను'ను, 1855 లో
ఆధునికయుగం : (గ్రాంథిక వ్యావహారికవాదాలు 278
“బాలవ్యాక రణము” రచించి రాజధానికళాశాలలో [పధానాం (ధాధ్యాపకులయిన తరవాత పరిస్థితులు తల కిందుగా మారేయి. ఆంగ్లభాషాసం్యసదాయాలతో పరిచయ మేర్పడ్డ కారణంగా తెలిగువారికి కలిగిన మరోలాభం పత్రిక్నాసచురణ. మొదట తెలుగు పిక “వర్తమాన తరంగిణి లోనూ, రెండోద్ “సుజన రంజని” (సూరి సంపాదకుడుగా 1845 లో వెలిసింది) లోనూ, తరవాతతరవాత [గాంథిక భాషకే స్థానం కలిగినా తొలిరోజుల్లో వ్యావహారికమే ఉండేది. సామినేని ముద్దు నరసింహంనాయుడుగారు 1840 లో రాయగా ఆయన మరణానంతరం 1862 (ప్రచురితమైన “హితసూచని' పీఠికలో ఆనాటి అభ్యుదయగామి పండితుల దృక్పథం తెలియవస్తుంది. సిద్ధాంతచర్చ చేసి ఆర్జానుస్వార శకటరేఫలను వర్ణించాలని చెప్పిన వారిలో ఆయనే [పథముడు. 1897 లో వెలుగుచూసిన గురజాడ అప్పారావుగారి 'కన్యాశుల్క_ము' ఆ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టిన మొట్ట మొదటి మహ్మాగంథం.
9.9. ఆటు సాహిత్యంలోనూ పెద్దమార్పువచ్చింది. సంఘ సంస్కరణతో బాటు భాషా సాహిత్య సంస్కారాన్ని తలపెట్టిన కందుకూరి వీరేశలింగంగారు (1848-1919) విభిన్న సాహాతీశాస్త్ర |పక్రియలను “సరళ గాంథిక' భాషలో (1880) వెలువరించటం ఆరంభించారు. క్షీణయుగ సాహితీప్ర క్రియల్లో భాషలోనూ రచనలోనూ కనిపించే సాము గరిడీలకు ఆయన స్వస్తి చెప్పేరు. ఇటు కన్యా శుల్క* మార్గం అతినూతన మైన భాషాభావవిషప్టవం రేకెత్తించింది. కావ్యభాష వ్యవహారభాష కెప్పుడూ దూరంగా ఉంటుండేదని, సం్యపదాయ పండితులు తమనాటి వ్యవహార భాషను మరచిపోతుండేవారని, పాళ్చాత్యవిద్వాంసులు చేసినవాదం కొందరినై నా ఆక ర్షించటం మొదలయింది - ఇరవయ్యో శతాబ్దానికి ముందుగానే", ఇందుకు |పత్యక్ష నిదర్శనం గిడుగు వెంకటరామమూర్తిగారు సవర భాషకు 1892 లో రచించిన నిఘంటు వ్యాకరణాలు. ఆయేడే టి. ఎమ్. శేషగిరి శాస్త్రిగారి “ఆర్థానుస్వారత త్త్వము' కొంతకు కొంత భాషాళాస్త్రధోరణిలో వెలువడింది? ఆనాటికి ఆంగ్లదేశంలోనే అధునాతన మనిపించిన “ప్రత్యక్షపద్ధతి” (Direct Method) లో విద్యాబోధన చేయటాన్ని తెలుగుదేశంలో (పవేశ పెట్టిన గిడుగు రామమూర్తిగారు విజ్ఞాన సముపార్ణనకు పురాతనకావ్యభాషకాక అధునాతన శిష్టవ్యావ హారిక మే చాలా మంచిదని [గహించి (ప్రచార మారంభించారు,
(16)
274 తెలుగు భాషా చరిత్ర
9. 10. పె పరిస్థితులకు తోడు సాహితీరంగంలో అన్యోన్యస్పర్థలవల పండితకవులు రెండు వివాదాలు తెచ్చిపెట్టుకొన్నారు. వాటిలో మొదటిది పాతోచిత భాషావివాదం ; రెండోది ఎవరు [గాంథీకభాషావేత్త లనేది. ఈ రెండూ ఇంచుమించు ఒకే కాలంలో వచ్చాయి. సంస్కృృతనాటకాలను అనుసరిస్తున్న కొందరిని వాటిలో ఉత, మప్మాతలకు సంస్కృతాన్ని, నీచపాతలకు (పాకృత భేదాలనూ వాడటం ఆకర్షించింది. వేదం వేంకటరాయశా న్రీగారి 'నాగానంది మనే తెలుగు నాటకంలో (18965) తొలిసారిగా నీచపా(తలకు వ్యావహారికభాష ఉప యుక మైంది. దాంతో సనాతనవాదులకూ సంస్కరణవాదులకూ జగడం మొదలయింది. ఈ విషయాన్ని పరిష్కరించటానికి 1898 డిసెంబరులో మదా సులో పండితపరిషత్తు చర్చలు చేసింది. నాటకరచనలో “(గామ్యి పదాలను వాడరాదని వడ్డాది సుబ్బాఠాయుడు (రాజమం డి), ధర్మవరం కృష్ణమాచార్యులు (బళ్ళారి, నాగపూడి కుప్పుసామయ్య (చిత్తూరు). గారలు వాదించారు. పూండ్హ రామకృష్ణయ్యగారు నెల్దూరునుంచి నడుపుతున్న “అము దిత [గంథ చింతామణి” పత్రికలో ఎరగుడిపాటి వేంకటచలముగారు రసపోషణ (ప్రధానమైన నాటకాల్లో 'పాతోచిత భాష" అవశ్యం |ప్రయోగించదగిందని వాదించారు ( “నాటకాదుల) యందు (గ్రామ్యభాష యుపయోగింప(దగునా' ? తగదా ? _ఆ, (గం. చిం. 1899 ఎపిల్, సం. 12, సం. 4). ఆనాటికే కందుకూరి వీరేశలింగం, కోలాచలం శ్రీనివాసరావు, వేదం వేంకటరాయశాన్తిగారలు రాసిన నాటకాలు పదకొండింటిలో ఈ విధానం ఆచరణకు వచ్చింది. ఈ వాదాన్ని పూండ్త వారు సమర్థించారు. కొద్ది కాలంలోనే వ్యతిరేక భావం సన్నగిల్లింది. (గాంథిక వాదనికి గండి పడ్డది. ఇక రెండో రంగం. కందుకూరివారు ఆపండితులని నిందించిన కొక్కాండ వేంకట రత్నంపంతులుగారి “పసన్నరాఘవినాటకం [గ్రామ్యతాభూయిష్టమని 1898 లో వేదంవారు తమ “ప్రసన్న రాఘవవిమర్శనము' లో దూషించారు. వేదంవారికి కూడా |గాంథికభాష సరిగారాదని గిడుగువారు 1897 లో తొలిసారిగా పకటించిన '“ఆం|[ధపండిత భిషకు-ల భాషా భేషజము" ఆనే ఖండన [గంథంలో స|పమాణంగా నిరూపించారు. సరిగా ఆ కార ణంవల్ణనే శిష్టవ్యావహారికాన్ని సర్వాం ధో పయోగార్థం వాడాలని గిడుగువారనటంతో ' సంకుచితవిద్యాస్పర్థ ఒక మహోద్యమానికి దారితీసింది. అంతవరకూ చర్చారూపంలో ఉన్న వాదోపవాదాలు గిడుగువారి రాకతో ఊద్యమరూపం ధరించాయి. సామినేనివారి కాలంలో (1840 )
“ఆధునికయుగం .; [గాంథీక వ్యావహారిక వాదాలు 275
బీజ పాయంగా ఉన్న అఖి పాయం ఇరవయ్యో శతాబ్దంతొలిరోజులనాటికి ఉద్యమ రూపం ధరించగానే సనాతనవాదులూ సంస్కరణవాదులూ, తమలోఉన్న స్పర్ధలశు విస్మరించి గిడుగువారిమీద ఒక్క మ మోహరించారు.
% % క *
9.11. ఇరవయ్యోశ తాబ్దపు భాషాచరి తకూ వ్యావహారికోద్యమచరి| తకూ
ఆవి నాభావసంబంధ ముంది. ఉద్యమారంభం 1910లో అయిందనవచ్చు. నూతన జోధనపద్ధతిని వివరించటానికి అయేడు మే నెలలో విశాఖలో సమావేశపరిచిన
ఉపాధ్యాయులను పనిలోపనిగా గిడుగువారు వ్యావహారిక రచనలను [పోత్సహించ మని, వాటిని పాఠ్య్యగంధాలుగా అనుమతించమని అభ్యర్థించారు. భావంలో భాషలో ఛందస్సులో నూతనమార్గాలు తొక్కిన గురజాడ అప్పారావుగారి “నీలగిరి పాటలు, ముత్యాల సరాలు’ ఆయేడే (పచురితమయినాయి. గురజాడవారు గిడుగు వారి వాదాన్ని సమర్థిస్తూ నవంబరు 24 న “(గామ్యశళబ్దవి చారణ' మనే వ్యాసం, సంవత్సరాంతంలోగా “వాడుక భాష-గామ్యముి అనే వ్యాసం రాశారు. వీటితో (గాంథికవ్యావవోరాల్లో ఏది ఉపాధేయమన్న వాదన శ్రా స్రచర్చగా పరిణమించింది.
9.12. గిడుగువారివాదంలో ప్రధానమైన సిద్ధాంతాలు నాలుగు : (1) సామూహిక విద్యాసౌకర్యాలకు కావ్యభాష చాలదు. (2) శాస్త్ర[గంథాలను, వచన రచనలను శిష్టవ్యవహారభాషలో రాయటమనే సంప్రదాయం మనకుంది. దాన్ని పరిహరించరాదు. (8) ఆధునిక విద్యాబోధన పద్ధతికి శిష్టవ్యవహారభాషే తగింది. {4) [గాంధికభాష పండితులకే రాదు; దాన్ని ఆభ్యసించటం కష్టసాధ్యం. అందరు విద్యార్థులకూ ఆ భాషాజ్ఞానం అక్కరలేదు. సూరిగారి వ్యాకరణం కావ్యభాషను కూడా పూర్తిగా వర్ణించలేదు. కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని మన పూర్యకవి [ప్రయోగాలను దిద్ది పచురించటం నేరమని గిడుగువారు వాదించారు. మ(దాసు విశ్వవిద్యాలయం సెనేట్లో తమకున్న పలుకుబడిని ఉపయోగించి గిడుగు గురజాడలు వ్యావహారికరచనలు పాఠ్య|గంధాలుగా ఉండవచ్చునన్న ప్రభుత్య నిర్ణయం సంపాదించారు (20-9-1912 నాటి ౮. 0. Ms, No. 3098). వారి వాదాన్ని అంగీకరించిన మొదటితరం అనుయాయుల్లో ఒకరైన సెట్టి లక్ష్మినర సింహంగాద రాసిన “గీక్పురాణకథ' లనే పుస్తకాన్ని న్కూల్ ఫైనల్ విద్యార్థు లకు ఉపవాచకంగా నియమించటంతో పెద్ద సంచలనం బయలుదేరింది. ఈ గంథం అర్థగ్రాంథికంలో కృత్రిమ వ్యావహారికంలో ఉండి నిశితవిమర్శల పాలై
276 తెలుగు భాషా చరిత
ఆశ క్రసహాయం శేసింది. విశాఖ కళాశాలాధ్యతులు పి. టి. శ్రీనివాసయ్యంగారి ‘Indian Practical Arithmetic’ (1911), వీరి పీఠికతో ఆయేడే వెలువ డ్డ వేదం వేంకటాచలమయ్యగారి “విధి లేక వైద్యుడు" అనే పుస్తకమూ అలాంటి రచనలే. ్రీనివిసయ్యంగారి ‘Life or Death-A Plea for Vernaculars” అనే కరప[తం |గాంథి కాన్ని తీ వంగా నిరసించి సనాతన పండితులను బాగా రెచ్చ కొట్టింది. పై సిద్దాంతాలను (ప్రచారం చేయటానికి విజయనగరంలో “ఆంధ సారస్వత సంఘాన్ని ' నెలకొల్సేరు. విజయనగర క శాశాలాధ్యతలు కిళాంబి. రామానుజాచార్యులుగారు దీనికి అధ్యక్షులు, బు|రా శేషగిరిరావుగారు కార్యదర్శులు. కొన్ని సంవత్సరాలుగా వాడుకలో ఉన్న భాషలోనే [గంథరచన చేయాలని, శిష్టవ్యవహారభాషే నేటి [ప్రామాణికభాష కాబట్టి పఠన పాఠనాలు అందులోనే. _ జరగాలని పై సంఘంవారు తీర్మానించారు.
వై సిద్ధాంతాలవల భాషాసాహిత్యాలు ఆవ్యవస్థలో పడిపోతాయని, వ్యావ' హారికమనేది (గౌమ్య మేనని, నమ్మినవారు జయంతి రామయ్యగారి ఆధ్వర్యాన కాకినాడలో “ఆంధసాహిత్యపరిషత్తు. (గ్రం10388 Academy) స్థాపించారు. ఆనాటి పెద్దపండితులు వేదం వేంకటరాయశాస్త్రి, కాశీభట్ట బద్రహ్మయ్యశాన్ర్రీ, వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారలూ తదితరులూ ఈ సంఘంలో" సభ్యులు. ఆశయ[పచారానికి '“ఆం[ధసాహిత్య పరిషత్ప|తిక' ను |పచురించాకు. (వాసుదానుగారు “ఆధునిక వచనరచనావిమర్శన' మనే పుస్తకంలో వ్యాకరణరీత్యా. వ్యావహారిక ం [గామ్య మేనని తీర్మానించారు). ఈ సంఘంలో గిడుగు, గురజాడలు కూడా సభ్యులై నారు. మృదాసు పచ్చయప్ప కళాశాలలో వీరు జరిపిన [పథమ సాంవత్సరికసభలో శతఘంటము వేంకొటరంగకళా స్రీ గారు (గామ్యాన్ని సమర్థిస్తూ (పసంగిస్తే, గిడుగువారు ఆం[ ధభాషాచరి[తి అనే వ్యాసం చదివి శిష్టవ్యావవోరికాన్ని సమర్థించారు. ఈ వివాదంమీద అనేకులను ఆహ్వానించి గోష్టి ఏర్పాటు చెయ్యాలనే నిర్ణయం జరిగింది. ఆ తరవాత పరిషత్తువారు నవంబర్ లిన కందుకూరి వీరేశ లింగంగారి అధ్యక్షతన “గామ్మాదేశనిరసనసభ' జరిపేరు. ఆధ్యతులవారు భావ “నాగరభాష, (గ్రామ్య' మని రెండువిధాలని, మొదటిది సంస్థృతంలాగా పరిష్ట్రతం కాబట్టి కావ్యరచనకు పూర్ణంగా పనికివ సుందని, రెండోది పామరవినొ దార్థం పా|తో చితభాషగా అక్కడక్కడ వాడదగిందని సెలవిచ్చారు. పూర్వకాలపు. భెలుగువ్యాక రణాలు ముఖ్యంగా కావ్యాలకోసం ఉ ద్దేశింపబడ్డాయని, గద్యానికి
ఆఅఆధునికయుగం : (గాంథిక వ్యావహారిక వాదాలు 277
భాలవ్యాకరణమే శరణ్యమని వారి భావం. వ్యావహారికరచనల్లో మాండలిక .పదజాలంచేరి భాషా'పరిశుభత' చెడిపోతుందని వారి విశ్వాసం. జయంతి రామయ్యగారు వ్యావహారిక రచనల్లో 'సులభతి లేదని నన్న నాటికే “స్థిరపడ్డ 'తెలుగుకూ, షేక్సిపియర్ కాలంవరకూ మారుతూవచ్చి అప్పుడే స్థిరపడ్డ ఇఎగ్రీషుకూ పరిణామక్రమంలో భేదంలేదని, మాండలికమయమైన నిస్సారకవితతో నిండిన (గా మ్య్యగంథాలు' పాఠ్య్యగంథాలుగా పనికిరావని వాదించారు. అన్యభాషాపదాలతో నిండిన వ్యావహారికం సుటోధకంకాదని, ఉన్నపదజాలం [గంథరచనకు చాలదని, వ్యాకరణ విరుద్ధమైన వ్యావహారిక పదాలు నిషిద్ధాఐని వేమూరి విశ్వనాథశర్మగారు 'అభ్మిపాయపడ్డారు. విసంధి పాటించటం, అర్జానుస్వార, శకటరేఫలు వదిలి వేయటం, అన్యదేళ్యాలు వాడటం తప్పని వారి మతం. వ్యావహారికరచనలు పాఠ్యగంథాలు కారాదని శాసించగోరుతూ పరిషత్తువారు [ప్రభుత్వానికి ఒక వినతి పతం సమర్పించ నిర్ణయించినారు. ఆందులోని ముక్యాంశాలివ : (1) “పన్నెండో శాతాబ్ది నాటి” (?) నన్నయనుంచి నేటి కందుకూరివారివరకూ |గాంథికభాషమారనే లేదు. (2) పూర్వకవులందరూ ఏనాటి భేదమూలేని ఒకేభాషారీతిలో రాశారు కాబట్టి [గాంథికంలో ఏకరూపత (Unifంrmity), దానికి ప్రామాణికత ఉన్నాయి. (8) ఆధునికాం ధభాషకు [పత్యేక స్థానం లేదు. (4) భ విష్యత్తులో దుర్గా .హ్యమూ దుర్చోధమూ అయ్యే ఈ వ్యావహారికానికి వ్యాక రణసూ తాలు లేవుకాబట్టి అది పాఠ్య్యగంథరచనకు పనికిరాదు.
9.13. పె సిద్ధాంతాలతో ఆం(ధదేశంలోని కవిపండిత మేధావులందరిసీ ఈ రెండు సంఘాలవారూ ముగ్గులోకి దింపేకు. కాలకమాన చర్చలవేడి పెరిగింది. 1912 మే 15, 16 తేదేలలో పరిషత్తు ఆధ్యర్యంలో మదాసులో ఒక పండితసభ జంగింది, దానికి కొమర్రాజు అక్ష్మణరావుగారు అధ్యక్షులు. పేరి కాశీనాథశా స్రిగారు లౌకిక వై దికసంస్ఫృతాల మధ్య ఉన్న శ్రే [గాంథీకవ్యావహారికాల మధ్య “వ్యాక రణసిద్ధ' మైన భేదముందని వాదించారు. వాద [పతివాదాల తర్వాత, పిల్లల పుస్తకాల్లోమాతం విసంధి పాటించాలని, అన్య!తా [గాంథికమే శరణ్యమని తీర్మానించారు. ఆ తరవాతి నెలలో వేదంవారి “గామ్యాదేశ నిరసన మనే పుస్తకం ఈవాదానికి మంచి సమర్థనగంథంగా వెలువడింది. (గామ్య|గాంధథిక వివాదంలో తమ విశ్వాసాలను వివరిసూ పరిషత్తువారు తయారుచేసిన వినతిపషతాన్నీ ఆగస్టు 7న పర్ బయ్యా నరసిం హేశ్వరశర్మగారు గవర్నరుకు సమర్పించారు.
278 తెలుగు భాషా చరిత
స్కూ ల్ ఫైనల్ విద్యార్షి 'పాచిన నవీన పాఠ్య గంథాల్లో వేటినయినా చదివే: అవకాశ మిమ్మని అభ్యర్థించగా [పభుత్వానుమతి సెప్టెంబర్ 20న (జి. ఒ. 8098) లభించింది. ఇది (గాంథికవాదానికీ తొలివిజయం. ఆ తరవాత మరింత ఒత్తిడి చేసి, ఒకొ్క్క-క్క విద్యార్థికాక ఒకొ్కాక్క- పాఠకాల ఈ రెండు రకాల్లో ఏరకం. [గంథాలను నిర్ణయిస్తే ఆదే ఆ ఐడి మొతానికి ఆన్వయించాలనే 4 తరువును. సెపైంబర్ 29 న (జి. ౬. 8479) సంపాదించారు. ఇది మలి విజయం. దీంతో మరింత పుంజుకొని వ్యావహారిక వాదాన్ని అవహేళనచేస్తూ పానుగంటి లక్ష్మీ నరసింహారావుగారు “(గామ్యవాదుల భాషాపవాది మనే పు పుస్తకం [పచురింబారు.
ఇది ఇలాఉండగా తమకు ఆంగ్ల భాషాజ్ఞాన మేకాని ఆం[ధభాషాపరి చయం: లేదన్న అపప్రథను పోగొట్టుకోడానికి గిడుగువారు. 'ప్రాందెనుంగుంగమ్మ [పకటించారు. ఆనాటి వై యాకరణుల్లో సర్యోత్తము లనిపించుకున్న తాతా: సుబ్బరాయశా శ్ర్రీగారు “ఆం[ధభాషాసంస్క రణ” మనే వ్యాసంలో (ఆం. సా. ప.. ప, సం. 2 (1912), సం, 8) వ్ భాషనై నా పూర్ణంగా సంస్క రించటం మానవా సాధ్యమని, సంస్కృతానికి పాణిన్యాదుల వ్యాకరణాలే చాలవని, మన పూర్వులు కూడా శిష్టా ప్రయోగానుగుణంగా ఆయాకాలాల్లో వ్యాకరణ సంస్కరణం చేసేవారని, ఇప్పటి శిష్టాచారం [ప్రకారం తెలుగు వ్యాకరణాన్ని సంస్కరించాలని, అన్యదేళ్యాలు: స్వీకరించకపోతే వ్యవహార హాని సంభవిస్తుందని, అక్షరసమామ్నాయంనుంచి. అర్ధానుస్వార శకటరేఫలను తొలగించాలని శాస్త్రనిదర్శనాలను ఉదాహరిస్తూ వ్యావహారికవాదాన్ని సమర్థించారు, వ జ్ఞల చిన సీతారామశాన్ర్రీగారు “ఆం ధభాష” అనె వ్యాసంలో (ఆం, సా, ప, ప.సం. 2(1912), సం, 4) మనపూర్యవ్యాక రణ. సూ(తాలనే పాటించదలి స్తే కొన న్యో|పపంచమంతా (గామ్యతా భూయిష్ట మవుతుందని, ఒకనాటి (గ్రామ్య మిప్పుడు కాదని వాదించారు. మ|దాసు రాజధాని కళాశాలలో వాసుదాసుగారి ఆధ్యక్షత్మకింద 1912 డిసెంబరు 11, 12 తేదీలలో ఆం| ధభాషాధి. వర్ధనీ సమాజమువారు బరా శేషగిరిరావుగారిచేత “ఆంధాంగ్ల భాషల్లో వ్యావవారికభాషా పయోజనాల మీద ఉపన్యాసా లివ్పించారు. ఆ సమయంలో సభాధ్యక్షులు ఖండనో పన్యాసం చేస్తూ, అక్షర సంఖ్యను బట్టి చూసివా తెలుగే ఇంగ్రీమక న్న అభివృద్ధిచెందిన భాషఅని [గాంథిక భాషలో అన్యదేళాలు కొద్దిగా" ఉండగా మాండలికాలు మొదలేలేవని, వ్యావహారికమనే భాషకు ఒక వ్యాకరణంగాని నిఘంటువుగాని లేనందున అ|పామాణిక మైన ఆ భాషలో రచించరాదని ఆక్షేపించారు.
ఆధునికయుగం : [గాంథిక వ్యావవోరిక వాదాలు 270
“గామ్యవాదులు' వాడే “internal 529601, liaision” అనే మాటలకు వారు చెప్పిన ఆర్థం, చేసిన వివరణాత్మకవిమర్శన చదివి ఆనందించదగ్గవి.
9.14 (గాంథికవాదుల్లో చాలామంది జయంతి రామయ్యగారి లాగానే చాలావరకు ఉన్నతోద్యోగాల్లో ఉన్నవాళ్ళే, వాళ్ల ఒత్తిడి ఎక్కువై మదాసు (పభుత్వం వ్యావహారికోపయోగాన్ని £ మరింత సంకుచితపరుస్తూ 1918 జనవరి 10 న (జి. ఓ. 2() మరో ఉత్తరువు జారీచేసింది. ఒక పాఠశాలలోని విద్యార్థులు (గాంథికవ్యావ వోరికాల్లో దేని వైపు మొగ్గచూపితే ఆ శైలినే మొత్తం పాఠశాల అంగీకరించినట్టు భావించి నమాధానపతాల మీద గుర్తు పెట్టాలని ఆ ఉత్తరువు నిర్ణయించింది. ఆంటే |పధానోపాధ్యాయుల అభిప్రాయాలు చెల్పుబడికి వస్తాయన్న మాట. చివరకు సంన్కరణ నెేతివీరకాయగా పరిణమించింది. [గాంధథిక వాదులకు ఇది ఘనవిజయం. ఇందుకు (పత్యుత్తరంగా గిడుగు వేంకట రామమూర్తిగారు "ఇంగ్రీషలోొ ‘A Memorandum on Modern Telugu’ అనే కరపతతాన్ని (ప్రచురించారు. దానికి పతిగా జయంతి రామయ్యగారు ‘A Defence of Literary Telugu’ అనే కరప్యతాన్ని |పకటించాంరు. గిడుగు వేంకటసీతాపతిగారి 'సొడ్డు”, గురజాడ అప్పారావుగారు మ(దాను విశ్వవిద్యాలయానికి ఇచ్చిన “ఆధునికాం[ధ వచన రచన' అనే నివేదిక వ్యావహారికవాదానికి సహాయకారులు కాగా, పాను గంటివారి “(గామ్యవాద విమర్శనము”, పురాణపండ మల్పయ్యళాన్త్రి గారి “ఆంధ భాషా సంస్కరణ విమర్శనము", మల్దాది నూర్యనారాణళాన్త్రిగారి “గామ్యమా ? (గౌంథకమా * అనే వ్యాసము, పి. సూరిశాన్రిగారు సంకలనం చేసిన ‘The Grahmya Controversy’ అనేవి (గాంథికవాదానికి తోడ్పడేవి. ఆం|ధసాహిత్య పరిషత్తు తృతీయ వార్షికోత్సవ సందర్భంలో [గాంథిక వ్యావహారిక వివాదంలో పరిషదభిపాయాన్ని నిరూపించవలసివచ్చింది. ఆంతకుముందు నియమించిన ఊప సంఘ నివేదిక అప్పటికి అందలేదు. కాబట్టి నిర్ణయం వాయిదా వేయమని గిడుగు గురజాడలు వాదించినా సంభథ్యాబల | పౌతిపదిక మీద 1012 మే నాటి పండిత గోష్టి అభ్నిపాయమేపరిషదభ్మిపాయమనే నిర్ణయం జరిగింది. దీంతో ఈ వివాదాన్ని సభాముఖంగా పతికాముఖంగా పరిష్కరించుకో వాలన్న అభిలాష ఉభయపశ్షాలకూ కలిగింది. కాని అప్పటికే కొందరు గ్రాంథిక వాదంలో శథిలత [ప తేశించింది. నండూరి మూర్తిరాజుగారు “(గామ్యవాద విమర్శని మనే వ్యాసంలో వ్యావహారి క వాదుల “ ధ్వనిళాస్త్రమూ” [గొంథకవాదుల “వ్యాకరణమూ”
280 తెలుగు భాషా చరి[తి
భిన్నమైన వంటూనే' ఉభయపక్షాాలవారూ రాజీవడి నవీనవ్యాకరణం రాయటం మంచిదని ఉద్చోధించారు. “ఆంధభాషాసంస్కారి మనే వ్యాసంలో పప్పు మల్లి కార్జునుడుగారు 'కొందరుి పద్యానికి [గాంథికమూ గద్యానికి వ్యావహారికమూ మంచిదంటున్నారని, తమ వాదాన్ని సమర్థించుకోడానికి గిడుగువారు చూపిన కావ్య (పయోగాలన్ని టికీ పాఠాంతరాలున్నాయని అటూఇటూ కాకుండా వాదించారు. ఆయితే వాదశిథిలత వచ్చినా త్మీవత తగ్గలేదనటానికి 1814 లో జరిగిన చర్యలే తార్కాణం,
9. 15. మ్మడాన్ యూనివర్శిటీ 1914 లో '“కాంపోజిషన్ కమిటి" అనే సంఘాన్ని నియమించింది. ఆందులో |గాంథిక వ్యావహారిక వాదులకు మొట్ట మొదట సమప్రాధాన్యం ఉండేది ; తటస్థులు కొందరుండేవాళ్సు. ఇంటర్మీడియట్ పాఠ్య [గంథాలు కాదగిన పుస్తకాల పట్టిక నొకదాన్ని జి. వెంకటరావుగారు సమర్పించారు, వాటిలోని పదజాల న్ని (పాచీనార్వాచీనాలుగా విభజించి అర్వాచీనా లనే ఆమోదించాలని మొదట నిర్ణయించారు. అయితే ఆ శద్దాల నిర్ణయం దగ్గర పేచీవచ్చింది. ఇంతలో [పాంతీయ ప్రాతినిధ్యం సరిగాలేదని ఆందోళనచేసి గాంథిక వాదులు మరియిద్దరు తమ వారిని చేర్చగలగటంతో సంఖ్యాబలం వారివై పు మొగ్గింది. కొమ్మరాజు లక్ష్మణరావుగారు A Memorandum on Telugu Prose అనే వ్యాసంలో (గాంధథిక వాదం చేశారు. గురజాడవారు తమ వ్యతిరేకతను సోపపత్తి కంగా సుదీర్చ వ్యాసరూపంలో (‘The Minute of Dissent to the Report of the Telugu Composition Sub-Committee ; MD) ఆంగ్ల భాషలో చర్చించగా మరి ముగ్గురుసభ్యులు సంతకాలు చేశారు. వ్యావహారిక రచనా సం పదాయం మనకు శతాబ్దాలుగా ఉన్నదని రుజువుచేస్తూ గిడుగువారు "నిజమైన సంపదాయం” మనే చిన్నపుస్తకం రాశారు. వ్యావహారికవాదులు ఎలమంచిలిలో జరిపిన విద్యత్సభలో కిషవ్యావహారికం [గామ్యం కాదనే వరుల చినసీతారామ స్వామిగారి తీర్మానం నెగ్గింది. పర్దాకిమిడి కళాశాలలో ఆగష్టు 8న బి. మల్హయ్య శాస్ర్రీగారి అధ్యక్షతన జరిగిన ఆంధ సారస్వతపరిషత్తు వార్షికోత్సవసమా వేశం లోనూ వ్యావహారిక వాదాన్ని సమర్థించటం జరిగింది. చార్మితకదృక్పథంతో భాషాపరిశీలన జరగాలని, పఠనపాఠనాలు ఆధునికభాషలోనే జరగాలని నారాయణ మూర్తిగారు ఉపన్యసించారు. .
ఆధునిక యుగం : గాంధథిక వ్యావహారిక వాదాలు 281
9. 16. కాకినాడలో జూలై 1 న “ఆంధ్రభాషా సంరక్షక' సమాజాన్ని పురాణపండ మల్హయ్యశా స్ర్రిగారు, కా శీభట్ట [బహ్మయ్యకాన్ర్రీగారు మొదలై నవారు స్థాపించారు. 'గాంథి “వాదాన్ని బలపరున్తూ “కొత్త తెలుగు.మంచి తెలుంగు ; పులుల దండులు-పూలదండలు' మొదలైన కరపషతాలు [పచురించారు 28-6-1914 నాబీ కాకిశాడ నమా కేశంనుంచి 28-8-1914 నాటి అన్నవరం సమావేశంవరకూ 24 బఐహిరంగసభల్లో న్యాయవాదులు, ప్రభుత్వోద్యోగులు, కొందరు రచయితలు [| గాంథికవాదాన్ని సమర్థిస్తూ (ప్రసంగాలు చేశారు. ఇందులో గమనించవలసిన విశేషాలు రెండు : గంజాం పర్హాకిమిడి జిల్లాలల్లో వ్యావహారికవాదానికి బలం చేకూరగా, కృష్ణాగోదావరి జిల్టాలల్లో ,గాంథికానికి మద్దతు లభించింది. (2) [గాంథీక వాదానికి అండగా నిలిచిన వారిలో ఎక్కువ మంది వలువవిణీ “కలవారే” గాని “తెలిసినవారు కారు. ఈ వివాదవ్యవహారం పష్మతికలకు కూడా ఎక్కింది. జూలై, ఆగష్టు నెలల ఆం|ధప|తిక, హిందూలలో అనేకులు మారుపేర్లతో వాదోసవాదాలు చేశారు. (చూ. ‘Arguments for and against Modern Telugu-Scape and Co., Cocoanada). వీటిలో ఎక్కువభాగం గ్రాంథిక వాదాన్ని సమర్థించేవి, ఆ వాదవిధానం త్రీ వంగా విచితంగా ఉండేది. అందులోని ముఖ్యాంళాలివి : (1) వ్యావహారిక మనేది నింద్య [గామ్యం అందులో కులవృత్తి |పాంత భేదాలవల్ట ఏకరూపతలేదు. ఈ మాండలి కాలవల్ల ఆది సులభంగా ఆర్థంకాదు. (2) జరిగిన వెయ్యేళ్ళుగా (గాంథికం మార లేదు. (8) వ్యావహారికం వ్యాక ర ణవిరుద్ధం కాబట్టి (పామాణికం కాదు, (4) వ్యావహారిక ంవల్ల (పాంతీ యభేదాలేర్చడి ఆం ధోద్యమం దెబ్బతింటుంది కాబట్టి అది పనికిరాదు. (5) ఆధునికభాషకు (పత్యేకంగా వ్యాకరణంగాని సాహిత్యంగాని నిఘంటువుగాని లేవు కాబట్టి ఆది పఠనపాఠనాలకు తగదు. (6) ఆంగ్రభాషాపరిణామంతో ఆంధభాషాపరిణామాన్ని పోల్చరాదు. లిఖిత వా[గూపాలో తెలుగులో ఉన్న భేదాలు ఇంగ్రీషులో ఉన్నవాటికన్నా తక్కువ. (7 వెయ్యేళ్ళ |క్రితమే స్థిరపడ్డ తెలుగును 'కోయ, “సవర, చచ్చటి భాషలున్న కేవల వ్యవహారదశకు “ఆటవిక స్థితికీ దించరాడు. (4) [గ్రాంథికాన్ని నీచస్థితికి దించేకన్నా వ్యావహారికాన్ని ఉచ్చస్థితికి తేవటం మంచిది. (9) వ్యావహాగికాన్ని అంగీకరిస్తే |పాచీనసాహిత్యం ఆర్థం కాకుండా పోయి కాలక్రమాన నశించి పోతుంది. (10) ఆధునికభాషలో ఉన్న ఒకటి రెండు పుస్త కాలకన్నా నన్నయ భాషే సులభంగా అర్థమవుతుంది. కాబట్టి గాంథికమే మంచిది. ఇంత దూకుడుగా
విరివి తెలుగు భాషా చరిత
ఉదృుతంగా వచ్చిపడ _గాంథిక వాద పవాహం ఒక్క సారిగా ఎండిపోయింది = ధ్ i డె [గాంథిక పాఠ్య గంథాలు రాగానే.
9.17. కందుకూరి వీ రేళలింగంగారు,దివాకర్ష తిరుపతిళాన్త్రిగారు, చిలుకూరి వీరభ్యదవావుగారు మొదలైన విద్వాంసులు పాల్గొన్న కొవ్వూరు సారన్వత మహో సభలో (1916 నవంబరు 19) నూరేళ్ళుగా పెద్దల వాడుకలో ఊన్న పదాలన్నీ నిర్దమ్షాలన్ని, దేశవ్యాప్తంగా ఉన్న రూపాలు పూకర్వ[పయోగం లేకపోయినా: సాధువులేనని తీర్మానించారు. 1919 లో గిడుగువారు “తెలుగు” పత్రికను (ఆంగ్ల భాషలో) స్థాపించి ఉద్యమం సాగిస్తూనే వచ్చారు, ఆంతవరకూ [గాంథిక వాదానికి మూలవిరాట్టుగా ఉన్న కందుకూరివారు వ్యావహారికవాదాన్ని ఆంగీకరించి “వర్శమానవ్యావహారికాం ధ్రభాషా పవర క సమాజము’ (1919 ఫ్మిఐవరి 28) స్తాపించి. దానికి ఆధ్యక్షులయినారు. [గాంథికవాదుల కిది గొడ్డలిపెట్టు. ఇది భరించలేని. (గాంథికవాదులు చివరకు వ్య క్రిదూషణకు దిగేరు (ఆం[ధసాహిత్యపరిష దష్టమ సమావేశం-జూన్ 7: వేదంవారి ప్రసంగం). కాని పరిషతువారు కూడా కొండదిగి. 1924 అక్టోబర్ 19 న వ్యావహారిక భాషాబపిష్కారం రద్దుచేయక తప్పలేదు. వ్యావహారిక వాదం క్రమంగా బలపడుతూ వచ్చింది. పంచాగ్నుల ఆదినారాయణ. కాన్రిగారు సూత్రధారులుగా 1£88 మార్చి 10-12 తేదీల్లో జరిగిన “అభినవాం[ధ . కవి పండితసభ' బోధనభాషగా వ్యావహారికాన్ని స్వీకరించాలని తీర్మానించింది. ఆయేడు గిడుగువారు (ప్రచురించిన “గద్యచింతామణి' (పథమభాగం) వచనరచనా' సంప్రదాయాన్ని ససాక్షికంగా నిరూపించి సనాతన పండితవర్గాలకు గండికొట్టింది. 1986 లో “నవ్యసాహిత్యపరిష త్తు" వెలిసింది. అభినవాం ధరచయి తల్లో వ్యావహారి. కానికి అనుకూలంగా ఉన్న వాళ్లందరూ ఇందులో చేరేరు. పరిషత్తువారు “పతిభ” అనే పత్రికను నడిపేరు. శరపరంపరంగా సమర్దకవ్యాసాలూ వ్యావవోరిక రచనలూ రావటం మొదలయింది. 1987లో “జనవాణి” అనే దినప,తికకు సంపాద కత్వంవపించి తావీ ధర్మారావుగారు మొట్టమొదటిసారిగా వ్యావహారికాన్ని ప|త్రికా' భాష చేశారు. (గాంథికభాష చివరకు విశ్వవిద్యాలయాల్లో పాఠ్య[గంథాల్లో తల దాచుకోవలసి వచ్చింది. విభిన్న సాహిత్య, ప కియల్లో-పద్యకావ్యాల్డో తప్ప-వ్యావ. హారికమె నిలిచింది. (గాంథికంకూడా “సులభ [గాంథిక” “సరళ [గాంథికాద” బహురూపాలతో మునపటి సలక్షణతను పోగొట్టుకొని గతానుగతిక మైన ఆ పతిభ. రచనల్లో జీవచ్చవంగా ఉండవలసిన కాలం వచ్చిండి.
ఆధునికయుగం : (గాంథధీక వ్యావహారిక వాదాలు 288
9. 18 (గాంధథీక వాదులు చాలాకాలం నిశ్శబ్దంగా ఉండి 1968.60 లలో ఒకసారి, తిరుగా 1965-70 లలో ఒక తూర్కి అప్పుడప్పుడు అక్కడక్కడ అనుకూలవాతావరణాల్లో తలఎత్తుతూ దించుతూ దోబూచులాడటం మొదలు పె చేరు. వాళ్లు కా స్ర్రవిచారణవర్ణి సాధించలేని విజయాలను రాజకీయ సాంఘిక సమస్యలేవై నా ఆనుకూలంగా సమకూడినప్పుడు నెర వేర్చుకోదలచినట్టు నిదర్శనాలున్నాయి. “జయంతి' పత్రికను స్థాపించిన తొలిరోజుల్లో ఈలాంటి [పయత్న మొకటి జరిగింది. సంపాదకులు ఒకవంక శిష్టవ్యావ హారికానికి “'పజామోదంి లభించిందని చెవూనే రెండోవైపు దుష్ట్రపయోగాలతో నిండిన సారస్వతానికి ఒక “వ్యవస్థ కల్పించటమే తమ లక్ష్యమని (పకటించారు. కేవలం ఆధునిక సమస్యలను చర్చించటంవల్ల ఈ శై లికి ఈ గౌరవం వచ్చిందన్నారు. (జయంతి, 19568 నవంబరు, సంపాదకీయం). 1959-60 సంవత్సరాల “జయంతి” సంచికల్లో జువ్వాడి గౌతమరావుగారు (“వ్యవవారభాష - వ్యాకారణమ. 59:మే; "ప తికారచన-సాహిత్యము” 60:ఫిఐవర్సి కుల|పాతిపదికను తెచ్చిపె'దేరు. వ్యావహారిక మనేది “కృష్ణాజిల్దా (బాహ్మణభాష' ఆనీ,తాముకూడా తమ (ప్రాంతీయభాష ఉండగా దానికి “దాస్యం” చేయవలసి వచ్చిందనీ వాపోయారు : వారి ఇతరవాదాలు సరికొత్త పాతవి మరికొన్ని లేకపో లేదు. కావ్యభాషకు వ్యాకరణం రాయటమే అసాధ్యమైనవ్వుడు [పాంతీయపద బంధురమైన వ్యావహారికం విషయం చెప్పనక్కరలేదని ఇప్పటి వ్యావహారిక రచనలన్నీ విజాతీయాలసీ, వీటికి |పచారగౌరవా లిస్తున్న పృతికలు బాధ్యతా రహితాలన్నీ, వ్యావ హారిక వాదం (పాచీనకావ్యాలమీద నిరాదరణ కలిగిస్తూంది కాబట్టి ఆమోదయోగ్యం కాదనీ వారు సెలవిచ్చారు. వీరికి కొండముది శ్రీరామచం|ద మూ ర్రిగారూ, జలాంతశ్చం|దచపలగారూ సవివరంగా సమాధానాలిచ్చారు. “ఆంధ భాష-ఆవ్యవస్థ అనే వ్యాసంలో (జయంతి, 1960 ఏపిల్) “గాండీవి' గారు ఆకు కందని పోకకు పొందని భావాలు వెలిబుచ్చారు. శిష్టవ్యావహారికం [ప్రాచీనకవి సమ్మతంకాదని, దానికి వ్యాకరణరచన చేయనక్కరలేదని, |గాంధథికానికే ఒక వ్యవస్థలేదని, అందువల ఏవో కొన్ని సామాన్యసూతాలు రాసి అందరూ ఒకేరీతి వ్యావహారికం రాయటమే మేలని వారి అభిపాయం, “వవోకొన్ని సూూతాల'కోసమే ఈ ఆరాటమెతే ఆనాటికే పారనంది రామస్వామిళా న్రీగారు, మల్దాది సూర్యనారా యణశాన్త్రిగారు, వడ్డమూడి గోపాలకృష్ణయ్యగారు రాసిన వ్యాకరణసూతాలున్న వన్న సంగతి వారు స్మరించవలసింది. ఇంకా పూర్వకాలంలో రావిపాటి గురుమూర్తి
:284 తెలుగు భాషా చరిత
శాన్రీగారిలాంటి కొందరు ఇదేపని చేశారని గు ర్తుకు తెచ్చుకోవలసింది. అయితే ఈ చర్చలు ఏకొద్దిమందినో ఆకర్షించినందువల్ద కోలహల మేమి జరగలేదు.
9.19. 196రనుంచి వచ్చిన వాదోపవాదాలు పాఠ్యవు స్తళాల శైలి విషయంలో వచ్చాయి. అంతవరకూ పాఠ్య గంథాలన్నీ అర్థ (గాంథిక మో సరళ | గాంధథిక మో ఆలాంటి ఏదోఒక రీతిలో ఉంటుండేవి. ఆంధ(పదేశావతరణవల్ల తెలుగు నేర్చుకోవాల్సిన వారు రెండురకాలవారై నారు. తెలుగు మాతృభాషగా కలవారు ఒకరకం, ఆం|ధేతరులు మరోరకం. ఆం(ధేతరులు తెలుగు నేర్చుకోవటం నిత్యవ్యవహారంలో ఇబ్బంది లేకుండా జరుపుకోవటానికి కాబట్టి వాళ్ళకోసం రాసిన పాఠ్యగంథాల్లో వ్యావహారిక మే ఉండాలని భ|దిరాజు కృష్ణమూర్తిగారు వాదించి [గాంథీకంలో ఉన్న పుస్తకం తమ చేతిమీదుగా అచ్చుకారాదని అభ్యంతరం లేవ దీళారు, (పభుత్వం ఈ విషయంలో ఏకాభి పాయాన్ని సాధించాలన్న భావంతో అన్ని రంగాల్లోను విద్వాంసులను (పతినిధులను తిరుపతిలో సమావేళ పరిచింది. అనేక తర్జనభర్షనలయిన తర్వాత పింగళి లక్ష్మీకాంతంగారి అధ్యక్షతన ఆ సమావేశంవారు ఒకరాజీకి వచ్చారు. మొదటి భాషగా తెలుగు నేర్చుకొనేవాళ్ళ పాఠ్య గంథాల్లోని తెలుగువాచకాలు మాతం సరళ గాంథికంలో ఉండాలని, రెండో భాషగా తెఎగు నేర్చే వాళ్ళుగాని, శాస్త్రవిషయాలను తెలుగులో నేర్చుకొనే అంధ విద్యార్థుల గాని చదివే పాఠ్య గంథాల్లో వ్యావహారిక మే ఉండాలని సూత పాయంగా నిర్ణయించారు, |పభుత్యంవారు ఈ నిర్ణయాన్ని ఆమోదించి వివరణాత్మకంగా 'ఆయా శై లీభేదాలను (గాంథకవ్యావహారికాలను శైలీ భేదాలుగా గుర్తించి వీటిని వివరించే సంఘాన్ని శైలీ సంఘం = Style Committee - అని (ప్రభుత్వం వ్యవహరించింది) నిరూపించటానికి పింగళి లశ్ష్మీ కాంతంగారినే అధ్యక్షు లుచేసి ఒక సంఘం నియమించారు. ఆ సంఘంవారు 1966 నాటికి తమ పని నెరవేర్చారు. తెలుగును రాజభాష చేయదలచిన (పభుత్వానికి ఈ సిర్ణయాలు చాలా ఆవసరం. తెలుగును అధికారభాషగా గురిస్లూ 1966లో ఆం(ధపదేశ్ ఆధికారభా షా చట్టం (9వ చట్టం) శాసించింది. తెలుగును అధికారభాష చేయటంలోని కష్టసుఖాలు పరిశీలించి సలహా ఇమ్మని [ప్రభుత్వంవారు ఆప్పటి విద్యాశాఖాకార్యదర్శి జె,పీ, ఎల్ గన్ ఆధ్యక్షతన మరో సంఘం నియమించారు. (జి, ఓ. 8051, 1966
సెం. 26). గ్విన్ సంఘంవారు ముఖ్యంగా అం[ధేతరులకు తెలుగు నేర్చటానికి, భాషను ఆధునికీకరించటానికి, విశ్వవిద్యాలయాల్లో తెలుగును బోధనభాష చేయ
ఆధునిక యుగం : [గాంథీక వ్యావహారిక వాదాలు 285:
టానికి, పరిపా:న వ్యవహారాలకు కావలసిన సాంకేతిక సహాయం ఆందివ్వటానికి- ఒక స్వతం,తసంస్థను నెలకొల్పవలసిందని సూచించారు. వారే భ|దిరాజు కృష్ణ. మూ రిగారి సూచనల మేరకు ఆసంస్థ |పచురణ లన్ని౭టిలోను (పాఠ్య, గంథాలతో సహా) లక్ష్మీకాంతం కమిటీ నిర్దేశించిన ఆధునిక పమాణభాషనే (వ్యావవారికాన్నే ఉపయోగించాలని నిర్దేశించారు (5,27, పే. 19). రాష్ట్ర ,పభుత్వంవారు ఈ. నూచనలను ఆమోవంచి వాటినీ ఆమలుపరచటానికి “తెలుగు అకాడమి" అనే సంస్థను 1968 ఆగష్టు 6న స్టాపించారు. ఆ సంస్థవారు ఇంటర్మీడియట్ పాఠ్య [(గంథాలను తెలుగులో రాయిస్తున్నప్పుడు తీరగా భాషావివాదం తలయెతింది. సంఘాలూ ఉపసంఘాలూ చర్చోపచర్చలు చేసిన తరవాత శిష్టవ్యావహారికాన్నే కొన్ని మార్పులతో వాడుకచేయాలని అంగీకరించి ఆమలుజరిపేరు. ఆ తరవాత మళ్ళీ (గ్రాంథికాన్ని పునః పతిషించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి నెరవేరవనే ఆశాభావం ఉన్నా, భాషా శ్రా స్త్రసంబంధి చర్చలవల్ల కాక కులవిద్వేష రాజకీయవై మనస్యాలను ఆధారంచేసుకొని జయం సంపాదించవలసిన దుస్థితికి గాంథికవాదులు దిగజారినందుకు మాతం విచారపడక తప్పదు. ఈనాటి రేడియోల్లో, పత్రికల్లో, సాపితీరచనల్లో, సినిమాల్లో అనుక్షణం వాడుకలో ఉండి (పజాసామాన్యానికి అందుబాటులో ఉన్న వ్యావహారికాన్ని ఏ శ్రీ ఎక్కు_వకాలం బహిష్కూరించలేదు. పరంపరగా సనానత్వానికి కంచుకోటలుగా ఉన్న విశ్వ విద్యాలయాల్లో (ముఖ్యంగా అందులోని తెలుగు కాఖల్లో) కూడా వ్యావహారిక రచనలే చేస్తున్న వారున్నారు. శ్రీ వేంక చేశ్యర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పిహెచ్.డి. పట్టానికి రాసే పరిశోధనవ్యాసాల్లోకూడా శిష్టవ్యావవోరికాన్ని 1969లో అంగీకరించింది. 27-4-1978లో రాష్ట్ర ప్రభుత్వంవారు తెలుగును ద్వితీయభాషగా బోధించేటప్పుడు పాఠ్య[గంథాల్లో వ్యావహారిక మే ఉండాలని నిర్దేశించినా (౮౦ MS No. 884) వాటిని తిరగరాసే అవకాశం ఈ నాటికి కలగలేదు. 1971 లో ఆంధవిశ్వవిద్యాలయంవారు తాము నియమించిన ఉప సంఘంవారు 1978 లో అన్ని స్థాయిల్లోను వ్యావహారిక మే ఉండాలని చేసిన సిఫారసు అంగీకరించి, తమ నిర్ణయాలను ఆచరణలో పెట్టడానికి 2-11-74న మరో ఉపసంఘాన్ని నియ మించారు. అది 2-4ఉ-75న తొలి సమావేశం జరిపీన తరవాత మళ్ళీ కలుసుకో లేదు. ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకున్న తెలుగు పాఠ్య [గంథాలు ఇప్పటికీ [గాంథీకంలోనే ఉన్నాయి. మరో మహోద్యమం |ప్రళయంలాగా వచ్చి
286 తెలుగు భాషా చరి [త
ముంచెత్తితే తప్ప ఈ స్వార్ధసంకుచిత (పతీప శకులను మొదలంటా పెకలించటం సాధ్యపడకపోవచ్చు. ఆ సమయం ఎంతో దూరానలేదు (చూ. 9.21, జ్ఞాపిక 9a).
9.20. ఇక [గాంథిక వ్యావహారిక వివాదాలను సంక్షిప్తంగా విమర్శించి ఆధునిక పామాణిక భాషాస్యరూపాన్ని స్థూలంగా నిర్ధేశించవలసివుంది. [భమ (పమాదాత్మకమైన కొన్ని భావాలే ఈ వివాదానికి |పథమకారణ మనవచ్చు. శొన్ని సాంకేతికపదాలనూ, వాటి అర్జాలనూ సరిగా అర్థం చేసుకోనందున వచ్చిన భమపమ లవి. మచ్చుకు “వ్యాకరణం, [గామ్యం, అన్యదేళ్యాలు, [పామాణికత, భాషా స్థిరత్వం, ధ్యనిశాస్త్రం' మొదలై నవి. సాధ్యాసాధ్యాలను గు ర్రించకపోవటం, [పాచీనత మీగ అపారగౌరవం, నవీనతమీద అగౌరవానుమానాలు, భాషాస్యభావ జ్జానం లోవించటం, (పపంచ పరిస్థితులను గమనించక పోవటం ఇందుకు ఉఊద్దీవ కాలు. ఈ విషయాలను క్లుప్తంగా పరిశీలించినా [గాంథికవాదంలోని అస హజత్వాన్నీ అనుపాదేయతనూ గు ర్రించ వచ్చు.
9.21. మొదట *వ్యాకరణి శబ్దం పరిశీలిద్దాం. భాషలో అంతర్గతంగా ఉన్న లక్షణాలను సూ|త్రీకరించి రాసిన |గంథాన్ని “వ్యాకరణ[గంథి మంటారు. ఆ లక్షణాలే ఆభాషకు వ్యాకరణంగాని, రాసిన పున్తకమొక్క_చే వ్యాక రణంకాదు, అందువల్ల కేవలం వాగ్య వ హారంలో ఉన్న భాషకుకూడా వ్యాక రణం ఉంటుంది, దేశకాలపా!తాలను బట్టి వ్యవహారంలో వచ్చిన మార్పులు ఒక్కొక్క భాషలోని వ్యాకరణంలో కూడా మార్పులు తెస్తాయి. వాటిని గుర్తించి వ్యాకరణ “సూతా'లను మార్చుకోవాలేగాని నిరాధారంగా సూతాలను మార్చినంత మాతాన వ్యాక రణం మారదు-సూతాలను మార్చనందువల్ల భాషలో వచ్చిన మార్పులు ఆగిపోవు. (గాంథీకవాదులు ఈ చిన్న రహస్యాన్ని గు ర్రించక వ్యావహారికానికి “వ్యాకరణం లేదు కాబట్టి ఉపాదేయం కాదన్నారు. మచ్చుకు కొమ్మరాజు లక్ష్మణరావుగారు వ్యాకరణమంటే సం పదాయ వ్యాకరణ గంథమని, లేదా ఆది అంగీకరించిన భాషా రూపాలని, వాటికి విరుద్దమెనరూపాలు అనంగీకార్యాలని, వ్యావహారికానికి | పత్యేక వ్యాక రణంలేనందున అది | గామ్యిమని వాదించగా గురజాడవారు అధి కే పించారు. వ్యాక రణంవల్ణి భాష స్థిరపడుతుందనీ స్థిరీకరించడంకోనమైనా ముందు వ్యాక రణం రాసి ఆ తర్వాత వ్యావహారికాన్ని ఉపయోగించమసీ [గాంథికవాదులంటే, మొదటి భావం దుర్భమ ఆని, రెండోపని అర్థర హితమని, వ్యావ హారికవాదు లాశ్నేపించి పామాణికపాక్సాత్య విద్వాంసుల వాక్యాలను ఉద్ధరించి చూ వేరు.” భాషను
అధునికయుగం : (గ్రాంథిక వ్యావహారిక వాదాలు దర
శాశ్వతంగా స్థిరీకరించే (ప్రయత్నం మన పూర్వులుకూడా చెయ్యలేదనీ, ఆయా కాలాల్లోని శిష్టవ్యవహారాన్ని ఆధారంచేసుకొని వ్యాకరణ సూత్రాలను సరిదిద్దటం ఏ భాషా సాహిత్యంలోనై నా అనూచానంగా వస్తున్న సంపదాయమనీ, అమంగళా శ్చీలాదులే [గ్రామ్యంకాని శిష్టవ్యవహారం ఎప్పుడూ [గామ్ముంకాదనీ అనేకోపపత్తులలో గిడుగువారు, తాతా సుబ్బారాయుడుళానస్త్రిగారు మొదలైన విద్వాంసులు నిరూపిస్తూ వచ్చారు. ఆయితే సంపదాయవాదులు వ్యావహారికరూపాలను ఆన్యదేళ్యాలను నిఘంటు బద్ధం చేయటానికి మాతం అంగీకరించి ఆ పదాలను రచనల్లో వాడటం నిషేధించదలిచారు.' వ్యాకరణ [పయోజనంమాట అటుంచి భాషలో మార్పేరాదని, లిఖతభా షకు ఉచ్చరిత భాషకూ ఖేదమేలేదని కొందరు వాదించారు.” మండపాక పార్యతీశ్వరశాన్ర్రీగారు “భారతభాషకును నేటి గాంథిక భాషకును భేదము (సారస్వతవ్యాసములు, రెండవ సంపుటము, పే. 64.75) ఆనే వ్యాసంలో “ఎవ్వనియేని ముఖామృతాంజబింబమ్మున నుద్భవంబయిన భారతవాగమృతంబు', *పరాశరసుతుం (బణమిల్లి', “ఈ(గాందితి', “పంచత్యము “సనియెడుమని”, “ఇది వడిగలదు', 'నాకుం గరుణింపుండని”, ‘తనకు నురగభోజనంబు సురపతిచేతం బడసి”, “|బహ్మకుం దపముసేసి,'ఆక్కన్యను [మొక్కి-ంచి' మొదలైన నన్నయ [ప్రయోగాలను తరవాతి కాలంలోని | గాంథికరూపాలతో పోల్చిచూచి మరి మాట్లాడ మన్నారు. దృష్షిభేదం ఉండవచ్చుగాని దృష్టిలోపం ఉంటే చేయగలిగింది లేదు. 1912 మే లో మదానులో జరిగిన పండిత సభలో పాల్గొన్న పెద్దలు మాటలో రాతలో తెలుగులో భేదమేలేదు కాబట్టి ఏలాటి సంస్క_రణమూ అక్కరలేదని వాదించారట ! అదేనిజమయితే, శిష్టులు మాట్టాడేవిధంగా రాయటానికి ఆభ్యంతరం ఎందుకో అర్థంకాదు,* పాబీనవ్యాకరణనూ తాలు వేదపమాణాలని భావించి మార్పును వ్యతిరేకించినా కాల పవాహమూ భాషా|ప్రవాహమూ ఆగేవికావు; వాటిని ఆపటం ఎవరితరమూ కాదు. “శిష్పానా ముక్తౌ సూత్రాణా మభావే అనుశాసనకారిణ ఏవ దండనీయాః” అన్న దండిసూ క్రిని స్మరించటం మంచిది. ఏవో తాతలనాటి సూత్రాలనే వల్రించటంకన్నా “కేవలం కాస్త్రమా[శిత్యనక ర్తవ్యో వినిర్ణయః, యు క్రి హీన విచారేతు ధర్మ హోనిః [ప్రజాయతే అన్న అభియుకో క్రిని అర్థంచేసుకోవటం మంచిది. తొలి రోజుల్లో గాంథిక వాదు లా షేపించినట్టు ఇప్పుడు వ్యావహారిక సాహిత్యలోపం లేదు.! ఆధునిక పరిస్థితుల్లో వ్యావహారికంవినా మరో మార్గాంత రమూ లేదు. పూర్వకవులు మాతమే భాషాస్వరూపనిర్దేతలనే దురభి పాయం ఎంత త్వరలో పోతే అంత మంచిది.12
288 తెలుగు భాషా చరిత
త్
9. 22. ఇక వ్యావహారికభాషలో అన్యభాషాపదాలూ మాండలికపదాలూ' ఉన్నందువల్ల భాషా “పరిశుభతి” లోపిస్తుందని, సులభంగా బోధపడదని, ఏక రూవత నశిస్తుందని వాదించటంలోని మంచిచెడ్డలను గమనించవలసి వుంది. తెలుగు (పత్యేక భాష కాబట్టి సంస్కృత (పాకృతపదాలుగాని తమిళ కర్ణాటాది భాషాపదాలుగాని మనకు అన్యభాషాపదాలే. వాటిని వాడటంలో లేఏ అభ్యంతరం రాజకీయ సాంఘిక సాంస్కృతిక కారణాలవల్ల తెలుగులోకి వచ్చిచేరిన ఉర్దూ: ఇంగ్లీషు పదాలను వాడటంలో ఎందుకు రావాలి ? అన్యభాషాపదాల చేరిక [ప్రపంచ భాషలన్నిటిలోనూ ఉంది 13. వాటిని పరిహరిస్తే “వ్యవహారహోని” వస్తుందని. అప్పకవిలాంటి ఛాందసలాక్షణికుడు కూడా అంగీకరించాడు . '* అందుకు మహాకవి [ప్రయోగాలను కూడా అతడే అందిచ్చాడు, 15 కాకపోతే సంస్కృత [పాక్ళృతాల' విషయంలో చేసినట్టు రూపనిష్పాదనాదులను ఇతర భాషాపదాలను విషయంలో మన లాక్షణికు లెవ్వరూ చేయలేదు. అన్యదేళ్యాలను పరిహరించాలని |పయత్నించిన జొనాథన్ స్విప్ట్లాంట్ పండితులందరూ విఫల పయత్నులే అయ్యారు. 16 మొదట్లో ఇతరభాషావదాలైనా ఎరువు తెచ్చుకున్న తరవాత అవి తెలుగుమాటలే. వాటిని వాడటంలో తప్పులేదు. వాడినవాళ్ళు స్వభాష సరిగా రానివాళ్ళూ కాదు.! ఎరువు మాటలుగా తమకు నచ్చిన లేదా తమరు ఆరాధించే పవితమైన భాషలోని పదాలనే వాడాలనే “ద్విభాషాపరికద్ధతావాదం' (bilingual purism) పతి దేశంలోనూ ఉంది. అయితే ఆ వాదాదర్శం అసాధ్యంగా అగమ్యంగా మాతమే ఉంటున్నది. నిరక్షరాస్యుల నిత్యవ్యవ హారంలో నే ఎన్ని ఆన్యభాషాపదాలు దొర్దుతున్నాయో గమనిస్తే ఈ ఆదర్శం ఎంత అర్ధరహితమో తెలుస్తుంది. ఇలాంటిదే మాండలికాల విషయంకూడా. నన్నయనాటినుంచి చిన్నయనాటివరకూ ఉన్న“ ప్రామాణిక మవి కవుల ప్రయోగాల్లోనే ఎన్నెన్ని మాండరికపదాలు కనిపిస్తున్నాయా చిలుకూరి నారాయణరావుగారు, గిడుగు రామమూరి గారూ ఎత్తిరాశారు. 19 కవి సంఘజీవి. ఆతడు తనకు స్ఫురణకు వచ్చిన పదజాలంలో తన ఆభిపాయాన్ని స్పష్టంగా, విన్నష్టంగా ఆందించగల మాటలను ఎన్నుకొంటాడు. ఆవి మాండలికాలయినా వచ్చే ఇబ్బందిలేదు. ఒక మాటకున్న అర్ధాన్ని ప్రకరణాన్నిబట్టి (గహించటం ఎప్పుడూ సాధ్యమే. అంతే కాదు. మాండలికపదాలన్నీ భాష అప్మభష్టమైనందువల్ల ఏర్పడ్డవనుకోవటం పొరపాటు. ఒకొ-_క,_ప్పుడు, సాహిత్యపదజాలంలో లేని (పత్యేకార్థస్ఫూర్తిని అవి మ్మాతమే కలిగించగలవు. ** మాండలికాలను వాడినంత మాతాన కవితాశిల్పానికిగాని గౌరవానికిగాని లోపం రాదనటానికి వాటిని వాడిన
ఆధు*కయుగం : [గాంథిక వ్యావహారిక వాదాలు 289
మన పూర్వకవులే నిదర్శనం. షేక్స్పియర్ కవితకు అందువల్ల లోపంలేదని కౌటర్ అంటాడు. * సజీవ మాండలికాలను వాడటానికి ఆభ్యంతర మున్న ప్పుడు గతానుగతిక సంకేతమయమైన నిస్స్బార [గాంథికరచనలు చేయటానికి అనంగికారం అక్కరలేదా ? ఏ రచయితా పరప్రాంతీయలకు దురవబోధకమైెన మాండలిక భూయిష్ట [గంథాలను రాయడు. నిజానికి [ప్రపంచంలోని అనేకభాషలు ఏదో ఒక మాండలికంనుంచి ఏర్పడ్డ వే. డాంటె టస్కన్ మాండలికంలో కవిత్వం చెప్పాడు. షేక్స్పియర్ లండన్ మాండలికంలో నాటకాలు రాశాడు. లాంకషెర్ మాండలి కంలో వౌ, డా ర్సెట్ మాండలికంలో బార్నెన్, ఇంకా [పముఖంగా స్కాచ్ మాండలికంలో బర్న్స్ రచించారు (వ్యాసావళి, పే. 85) ఇలా ఆనేకం, అయితే తొలిదశలో మాండలికాలుగా ఉన్న భాషాభేవాలు కాలక్రమాన అనుకూలపరిస్థితుల్లో (పామాణికత్యాన్ని సంపాదించుకొంటాయి. అలాంటి పరిస్థితుల్లో గొప్ప రచయితల (గంథాల్లో నిఘంటువుల్లో | పవేశించటమే [ప్రామాణికత . ఇష్టంలేనివారు మాండలిక రహితంగా రాయవచ్చునని ఆసలు రాయటమే మానతామనటంకాని, (ప్రాచీన భాషలోనే రాస్తామనటంగాని అర్ధరహితం. 22
9. 28. గ్రాంథికవాదులు వ్యావహారికరచ నలు సుబోధంగాలేవని ఆశే పించటాన్ని పరిశీలించాలి. పూర్వకవుల (గ్రంథాలన్నీ ఒకే విధంగా అర్థమయ్యే స్థితిలోగాని, ఆర్థంకాని స్థితిలోగాని లేవు. ఆయా వ్యక్తుల ఆభిరుచులనుబట్టి, విషయాలనుబట్టి, రా సేతీరునుబట్టి, పాఠకుల అధికారాన్నిబట్టి అర్థంకావటమో కాకపోవటమో జరుగుతుంది. వ్యక్తి నిష్టమెన చః లక్షణాన్ని ఒక వాదం మొతానికి ఆరోపించటం సబబుగాదు. వెయ్యి సంవత్సరాల నాటి భాషలో రాసిన కావ్యాదుల కన్నా నేటి వచనరచనలు ఎన్నోరెట్టు [ప్రజాసామాన్యానికి కూడా అందుబాటులో ఉన్నాయన్నది వాస్తవం. ఆధునికభాషలో పఠనపాఠనాలు జరిగినా, రచనలున్నా [పాచీనసాహిత్యం క్రమంగా ఆర్థంకావటం మానివేసి సుదూరభ విష్యత్తులో నశిస్తుందనే భయమొకటుంది. అర్థంకాక పోవటమనేది ఇప్పుడూఉన్నది సాహిత్యం మీద అభిరుచి ఉన్న వాళ్ళు ఎన్ని కష్టాలయినాపడి ఆదికాలంనుంచి సమకాలంవరకూ ఉన్న అన్ని రకాల రచనలూ చదువుతారు. అందరూ చదవక పోవచ్చు. ఆందుకు చింతించి [పయోజనం లేదు. ఎందుకంటే, ఒకనాడు చదువంతా సాహిత్యంతర్కాది కాస్తా9లూ [మాతమే. ఇప్పుడో అశేషశాస్తా9లు నేర్చుకోవలసివచ్చింది. కాస్త్ర విద్యాభిమానం ఉన్నవాళ్ళు తమకు (పళ్యేకాభిరుచి ఉన్న ఏ ఒక కాస్త్రభాగాన్నో
(19)
290 తెలుగు భాషా చరిత
అందులోని విభాగాన్నో |పత్యేకకృషి చేసి నేర్చుకొంటున్నట్రే, సాహిత్యాభి మానం కలవాళ్ళు తమకు నచ్చిన వాటిని చదువుకుంటారు. నిర్భంధంవల్ల చదువు రాదు. నిర్భంధంలేదని చదివేవాళ్ళు తగ్గరు. వూర్వికావ్యాలకు ఈ కాలపుభాషలో ఆర్థాలు చెప్పుకొని ఇప్పటిభాషలో ఆర్థంచేనుకొని వ్యాఖ్యానాలు రాస్తుంటారు, [పపంచ సాహిత్యం అంతటా ఇదే స్థితి.
9. 24. (గాంథీకవ్యావహా రిక వాదాలవల్ర ఇరవయ్యో శతాబ్దంలోని తెలుగు భాషకు మేలే చేకూరింది. తొలి రోజుల్లో మంచి పుస్తకాలు ఆధునికభాషలో లేక పోయినా రాకపోయినా రచయితలు ఈ వివాదాలను పండితులకు వదిలివేసి తమకు నచ్చిన విధంలో ఆనేక నూతనసాహితీపకియలను తెలుగుకు _పసాదించారు. కొద్దిమంది సనాతనవాదులు [ప్రాచీన కావ్యాభాషలో ఇప్పటికీ సాధన చేస్తున్నారు. మరికొంతమంది అరసున్నాలు, విస ౨ధులు, బండిరాలు విసర్జించి అర్భగాంథికంలో పాఠ్య గంథకరృత్వం కోసం పాకులాడుతున్నారు. అయితే నూటికి తొంటె మందికి పైగా ఆధునికభాషలోనే రాస్తున్నారు. మొదటమొదట కసిగా అన్యభాషా పదాలను విశ్ళంఖలంగా వాడి [గాంథీకవాదులను వినిగించాలని కొందరు [పయ త్నించినా 1925 [పొంతాలనుంచి సరళసుందరరచన అనేకం వచ్చాయి. : వస్తు న్నాయి. అయితే ఆధునికభాషాస్య రూప మేమిటని (ప్రశ్నించవచ్చు. కృష్ణా గోదా వరీ నదులకు ఆనకట్టలు కట్టగానే వ్యవసాయమూ, దానివల్ల ఆర్థిక పరిస్థితులూ సాగరతీరంలో బాగుపడ్డాయి. రాజ కీయ।| పాబల్యం చేకూరింది. పతికలు అ శేషంగా బయలుదేరేయి. ఆధునిక పయాణసౌకర్యాలు, రేడియో వంటి వార్తాసొకర్యాలూ ఏర్పడ్డాయి, పాఠశాలలూ కళాకాలలూ సంఖ్యాధికంగా పెరిగి [పజాసామాన్యానికి చదువు ఆళమంగా లభించటం మొదలయింది, ఆంధ _ విశ్వవిద్యాలయం ఏర్పడగానే ఉన్నతవిద్య అందుబాటులోకి వచ్చింది. కందుకూరి వీరేశలింగంగారు తమకు తెలిసి సంఘసంస్కారాన్ని, తెలియకుండా భాషా సంస్కారాన్నిజె తీసుకరావటం తరువాతి వారికి ఆదర్శమయింది. వేదం వేంకటరాయళాన్తిగారు “పాతోచితభాషి పేరిట అవ్యక్తంగానే ఆధునికభాషకు స్థానం కల్పించారు. గిడుగు వేంకటరామమూరి, గారి పచారధోరణి, గురజాడ అప్పారావుగారి రచనా
ధోరణి ఎందరికో ఆదర్శమై శాయి, రచయితలు భావక విత్వం నుంచి ఆభ్యుదయ కవిత్యంవై పు మొగ్గుచూ పేసరికి ఆనాటి రాజకీయ వాతవరణం కూడా వ్యావహారికోద్యమానికి సహాయపడ్డది. రవీం[దనాథఠాకూర్ వంగదేశంలో
ఆధునికయుగం :; [గాంథిక వ్యావహారిక వాదాలు 291
జయ్మపవంగా సాగించిన 'చలిత్ భాషా' ఉద్యమం, తరవాత తెలుగు దేశంలోకి ఆడ్డు లేకుండా (పవేశించిన వంగ |గంథానువాదాలూ ఆంతో ఇంతో ఇందుకు సహాయపడ్డాయి. ఆర్థిక రాజకీయ సాంఘిక సాంస్కృతిక వికాసాలకు మొదట చీజావాపనం జరిగిన తీరాంధంలోనే భాషాభ్యుదయవాదంకూడా వచ్చినందువర్ణి మొదటితరం రచయితల్లో రాజకీయనాయకుల్లో సంఘసేవకుల్లో ఆత్యధిక సంఖ్యాకులు అకూడివారే అయినందువల్ల, ఆధునికపచారసాధనాలూ వార్తా 'సౌకర్యా చా అక గ్రాడే ఎక్కువగా ఉన్నందువల్ల, ఆ |పాంతపు భాషభేదమే ఆధునిక (ప్రామాణిక భాషగా పరిణమించింది. ఈ శతాబ్దంలోనే తీరాంధభాషే నేటి [పామాణికభాష అని గుర్తించటం జరిగింది.?* ఇతర [పాంతాలనుంచి వెలువడే పుస్తకాల్లో పృతికల్లో రేడియోలో సినిమాలలో ఇదే భాషాభేవం కొద్దిపాటి మార్పులతో కనిపిస్తున ది-వినిపిస్తున్న ది. గిడుగువారి ధర్మమా అని తెలుగు సాహిత్యానికి నూతనో తేజం, భాషకు నూతనవికాసు కలిగ్లేయి. శాస్త్రవిజ్ఞానాన్ని ఆందించ టానికి, అధికారభాషగా ఆధునిక పభుత్యయం| తాంగాన్ని నడపటానికీ ఈ [పామా ఇికభా షే ఇప్పుడు ఉపయోగపడుతున్నది.
జాపిక లు ల
1. (a) “Eachofthe southern languages has a poetical and a vernacular dialect which vary as widely as Saxon varies from English’ -C. P Brown, Preface to Tel. - Eng. Dictionary, p. iv.
(b) ‘Itisaremarkable peculiarity of the Indian Languages that, as they begin tobe cultivated, the literary style evinces a tendency become a literary dialect distinct from the dialect of common life with a grammar and vocabulary of its own” -Robert Caldwell, p. 4, as quoted by Gurajada, Minute of Dissent, p 54.
{c) “Hindu Grammarians, like those of China, neglect the colloquial dialect, which they suppose is already known to the student, and teach only the poetical peculiarities’ -C P. Brown, Preface toa Grammar of the Telugu Language, p. Il.
(d) “In Telugu the dialect used in ordinary conversation differs so much from that used in grammatically written
292 తలుగు భాషా చరిత
books .... For the same reason a foreigner may be able toread and understand a Telugu book, but at the: same time may be unable to converse with the Indians, or understand what they say to him. Owing to this great difference between the colloquial and the grammaticab dialect, in the present work the former has been kept distant from the latter.— Ardep in Preface toa Progre= ssive Grammar of the Telugu Language. P- iv.
2. భాషాశాస్త్ర పయోజనాన్ని వేదం వేంకటరాయశాన్రిగారిలాంటి ననాతన పండితులుగూడా 1915 నాటికి గుర్తించారు. “ఇటీవల మహా పాజ్ఞులు పాశ్చాత్య విద్వాం: సులు కల్పించిన వైలాలజీ (౨3110108) పేరి సర్వభాషాళబ్దవ్యుత్స త్తి సంబంధాది విమర్శన. శాస్త్రముచేత, దివ్యదృష్టి చేతనుంబలె, అద్భుత విషయము ౬ నేకములు గోచరము లై నవి” (పు, 18) ఏ “కావున, ఈ నూతన శాస్త్రమందు నిష్టాతత్వము వ్యుత్ప తి సిద్ధికి మహోప కారకము ; ఈ శాస్త్రము ళబ్దవ్యుత్పత్తులకు నికషోవలస్టానీయము” (పు. 19) = ఆంధు భాషాసర్వస్వార్హ నియమకతిపయములు.
లి, అయితే ఉపయుక్త[గంథకరణసభథివారు వి. శఠగోపాచార్యులు మొదల్సెను వారిచేత పరివ్క్మరింపించి పునర్ము(దించిన 1856 నాటి భూగోళంలోనే విసంధి పాటించి నందున, ఈ సభవా రామోదించిన నూత ననంస్కాారం వమీ లేదని చెప్పాలి, (చూ. M. D. p. 18).
4. ‘When I say grammar and grammatical forms, 1 meam the traditional grammar of the Telugu Language and the forms sanctioned by it and employed by modern popular prose writers. like Viresalingam and Lakshminarasimbam’ ... K. పే. Rao in his *Memorandum on Modern Prose’, as quoted by Gurajada, M. D. p. 1 “In para 11 he (KLR) says that the new school of linguistic reform has no grammar ofits own. Here be probably means 2 a trealise on grammar” - G. V. Appa Rao, M. D., p.52.
“The new School pointed out that grammar is not a fixed unchanging scheme but a body of rules deduced from usage ; as. usage changes, 50 must grammar change; and when you have the perfect, perpectual, immutable grammar, the language is dead.” టు Galletti in “Gramyam and Grammar in Italy’, వ్యాస సంగహం, ప
5. “In considering the use of grammer asa corrective of what are called ungrammatical expressions, it must be tcine im
ఆధునికయుగం : _గాంధిక వ్యావహారిక వాదాలు 298
wnind that the rules of grammar have no value except as statements of facts; whatever isin general use in alanguage is for that wery reason grammatically correct. A vulgarism and the corres- @onding standard or polite expression are equally grammatical each in its own sphere if only they are in general use. But when- ever usage is not fixed whenever we hesitate between different ways of expression or have to find a new way of expression then grammar 009339 in and helps us to decide which expression is most inaaccordance with the genius of the language, least ambi- guous, most concise’ orin any other way better fitted to express what is required’ -—Henry Sweet’s ‘New English Grammar, part 1, p. 5, as quoted by Gurajada, MD’ p. 47.
“We do not study grammar in order to get mastery over our own language, because in the pature of things we must have that
mastery before we begin to study grammar at all, nor is grammar of much use in correcting vulgarisms, priovincialisms and other
dinguistic defects, for these are more dependent on social influ- ences at homes and at school than grammatical training’ - I bid., p.4 & 5.
“Dr. ౮౦008308 in the plan of his dictionary issued in 1747, declared that one end of ' his undertaking was; ‘to fix the English language’. But a man could not compile a vocabulary of the tongus without learning something ofthe nature of speech, By the time he finished his work, 16 had been cured of this particular error. Itseemed impossible for most men of the past-the impossibility continues for most men of the present to-comprehend the elementary principle that in order to have language become fixed, itis first necessary that those who speak it should become dead, at least intellectually, if not physically. Then indeed it can undergo no change for there is no one to change 1 — Louns- bury in ‘The Standard of Usage’, p. 143, as quoted by ‘G. V. Ramamurti, Vyasavali, p. 98-102
“To change the rules of grammar first, and to seek to changc usagein accordance with such change is an impossible process inrespect of a living language and wanton vandalism in respect of a language that is dead’ —Gurajada. M. D, p. 51-52,
6. (a) “Itwill perhaps be desirable to fix a time-limit and rule that no book written after that limit should be
294 తెలుగు భాషా చరిత
quoted from. This will shut out almost the whole of Telugu liteurature which is quite recent and can not lay much claim to authority’ —J. Ramayya in
Defence of Literary Telugu p. 3
(b) “|గామ్యములని తలుపుటకేనియ విచ్చితి విశేషముంబట్టియేనియ, కొన్ని (గామ్యములను, వాక్యములంగూడ, |గహింపవలయిను” (పే. 4'...“ఆంధ్ర దేశ్యమ లవలెనే అన్యదేశ్యములును పయోగవ్యవహారరూఢ్రములు నిఘంటు. వున నుండవలసినవే” (పే. 8).... “సంస్కృతమందును అన్యభాషాపద ములు కలవు” (పే. 11),
(6) “వాత(లోను అచ్చులోను ఉన్నమాతాన క్రంఠోక్తలక్షణవిరుద్ధమును [ప్రమాణీకరించుట సాధుమతముగాదు. “శాస్త్ర _పయోగవచసోః శాస్త్రం బలవ దుచ్యళే, అనివృన్నపదే తేన ' పయోగా శయణం హితిమ్”” (సే26 )_ వేదం వేం౩టరాయకశాన్ర్రీ, “ఆంధభాషాసర్వ స్వార్హ నియమకి తిపయములు”
(4) “అనుకంజం హి శిష్టస్య సాధుభవతి. ఆశిష్టా పతిషిద్ధన్యవా. నైవ తద్దోషా య వా నాభ్యుదయాయ, యథాలౌకికవైదికేమొ (పతంజలి) - పంచాగ్నుల ఆదినారాయజకాన్త్రి, 'ప్రాకృత గంథకర్శలూ. పజాసేవానూ', వ్యాస సం|గవాం, OE (7.
(6) “లోకేతు సర్యభాషాభి రర్భా వ్యాకరణాద్భతే, సిద్ధ్యంతి వ్యవహారేణ కొవ్యా దివ్య హ్యసంశయం-నచ లక్షణ మ స్తీతి (పయోక్ష్తవ్య మలౌకికం” కూ మారిలభట్టు, “తం(తవా ర్హికం'- అందే పే. 179.
7. See Madras Times, May 17, 1912 : “..there is no need for the reform as there is, strictly speaking, no such thing as
spoken as different from written Telugu”—as quoted by G. Appa- Rao, M.D., 9. 53.
8. (2) "బట్టే మార్పులన్నీ టికి (పవాహరూపముననుండు వ్యవహారమే కారణము. ఈ (ప్రవాహమును నివారింప శక్యము గాదు. నివారింప యత్ని ంచుట సమంజనము గాదు. ఇట్టు మాజుచున్న శబ్దములను వాని యర్థములను (గహించుచు దీనినిబట్టి వ్యవహారబలమన నెట్టిదో వాని పరి గావ్యాతను. లోకమునకు బోధించుచు నానందించుట మామే భాషాతత్త జిజ్ఞాసువులకు. గరవ్యము” ఎ=దువ్వూరి వేంకటరనుణ శా స్రీ, ఆం: ధపతిక సంనత్సారాది: సంచిక, 1925 (నవ్యాం|ధ సాహిత్యవీధులు, 2.192),
ఆధునిక యుగం ; (గౌంథిక వ్యావహారిక వాదాలు 295
(b)
“అన్ని వ్యాకరణములకంటె విపుల మగు పాణిని వ్యాక రణముగూడ 6 బూర్డ ముగను నసందిగ్గ ముగను, భాషను సంస్కరింప సమర్థము కాశ పోయెను. ఈవిషయ మాకృతిగణములు చెప్పుటవల నను, “పృషోదరాదీని యథోపదిష్టి మ్మనెడి సూూతముశలనను, దత్స్యూతి భాష్యమువలనను స్పష్టమగుచున్నది. (ప, 217).. = (పకృతము బంగాళాభాషను సంస్కరించి యందు నూతన [గంథములను (వాయుట యెల్లరకుం దెలిసిన దే. ఇటే [పాచీన కర్ణాట మనియు నూతన కర్జాటమనియ విభాగము గలిగనది. (పకృతమగు నాం|ధ భాషలోను “దేశ్యము" “ గామ్యము అని విభాగించిరి. ఈ విభాగమునకు. దాత్ప్సర్య మాలోచింప(గా నాం,ధదేశ మునం దంతటను వాడుకలోనుండు పదములు దేశ్యములనియు. గొన్నికొన్ని (గామములలో మాతము వాడుక చేయబడు పదములు (గామ్యము లనియు, [గామ్యపదములను గంథములలో న్యవహరించినచో నా [గంథమునందతి టను విదితములు కావుగనుక వానిని విడిచి దేశమంతటను దెలిసికొన(దగు దేళ్యపదములను వ్యవహిరించుట సకలాం ధదేశోపకారమనియ( [వాచీనుల యభ్నిపాయమని నిశ్చయింప నవకాశము కలదు. నగరములందును, నగర పాంత[గామములందును, వాడుకచేయబ(డు భావ దేశ్యమనునట్టి కేతన కిదియే యభి|ప్రాయమని చెప్ప వచ్చును. ఎట్టనంగా బట్టణములలో నుండు జనులకు( బరన్పర సంబంధ ముండి నట్టు పల్లెలలో నుండువారి కుండదు. పరస్పర సంబంధమున్న పుడు బాష యేకీభవించుట కవకాళము గలదుగాన నట్టి భాష దేశవిదితమని కేతన యూహించినట్టు చెప్పవచ్చు. అట్టు ఆస్ దేశ్య శబ్దసారస్యమునకు భంగముకలుగును. (పే. 878)... హాలీన కవులకట్టి స్వాతం త్యప. ండు టను, (టకృత కవులకు లేకుండుటకును, గారణమ౦డునా ? (గంథకర్తలు కాకున్నను బాజ్ఞాలగు నాగరకు లార్యులు కాకుందురా ? చారి వ్యవవారము గూడ నేల గాహ్యము కాంగూడదు ? (పే. 280 )-భావయన (గా స్యాథి| పే తార్థవ ను నితరులకు వ్యక్తపజచుట కె యుచ్చారితవర్ణసమూవాను కాని వర్ణానుమాపక రేఖాసముదయము కాదు. ఈ నిర్వచనమును, మహాభావ్యము నందు(బతింజలి “యే నోచ్చారితేన సాన్నాదిమానర్థః_పతీయతే స శబ్దః" అను [గంథముచే స్పస్టపజచెను. “ఉచ్చారిత ఏవ శబ్దః (ప్రత్యాయకో నానుచ్చా రితశి అను భావ్య (గంథముగూడ నీ నిర్యచనమునే సూచించుచున్నది, ఉచ్చారణభేదము లేనిచో లిపిభేదము శబ్దభేద పయోజకము కానేరదు. [వకృతకాలమున నర్భానుస్వారరేఖ యుచ్చారణభేదజ్ఞాపకము కొకుండుటచే నిది యనావశ్యకము (పే, 282)....ఇష్టే శకటరేఫ మనావళ్యకమని యూహించునది” (పే. 288)-_తాకా సుబ్బరాయశాన్తు. “ఆంధ భాషా సంస్క రణము”, ఆం. సాపు ప. సం. 2, సం, లి (1912).
298 తెలుగు భాషా చ రత
(౧ “పూర్వ వ్యాకరణము అనుటచే.... మహాభారతమే (గ్రామ్యపద భూయిష్టము గావలసివచ్చును. (పే.886)....సద్వ్యవవారమున నున్న ఖాషానియమము నెత్తి |వాసిన నదియె వ్యాకర ణము. కాబట్టీ తత్తత్యా_ల వ్యవహార భాషకు( దత్సత్యాలిక వ్యాకరణములు పప్రమాజమయి యుండును (పే. 889)... పురాతనాం|ధవ్యవహార కాలమున న లగుటచే నవి (గామ్య్మములే యైనను వానిలో “పంపేరు' తెంపేరు, చూసేరు, ఇన్నిని' మొదలగు పదము లిప్పటి టా సరా [బవేళించినవి గనుక నవి యీ భాషలో (గామ్యములు కొవు, తక్కిన “యినుతి, యిందాము, సూపేరు మొదలగు పదము లిప్పటికిని గామ్యజన వ్యవహారమా[తస్థలములే యగుటచే నవి యీ భావయందును [గామ్యములే యనుట నిర్వివాదాంశంము (పే, 891)--వజ్ఞ్యల చిన సీతారామస్యామిశాన్ర్రీ, “ఆంధ్రభామ', ఆం. సా, ప.ప. సం. కీ, సం. 4 (1912),
9. (a) “Inthefirst Christian centuries the influence of Latin was s0 overpowering in official life and in the schools that it obstructed a natural development. But soon after the 3rd century, the educational level rapidly sank, and political powers broke the power of not only of Rome, but also of its language. The speech of the masses, which has been held in fetters so long, now asserted itself in full freedom and with elemental voilence, the result being those far-reachaing changes by which Romantie languages are marked off from Latin. Language and nation or race must not be confoun- ded’ — Pucariu as quoted in Language, its Nature, Origin and Development Otto Jesperson, p. 206.
(b) “ఏ రూపమున భాషయుండవలయును-చేయచు అని [వాయవలెనా, చేస్తూ అనియా యనునది యల్పవిషయము,. ఏ రూపమున (వాసినను అభ్యంతి రము కలుగదు. భాషకు ఏక విధమయిన |పామాణికత్యము వెలయ వలయును. ఆ (పామాణికభాషకే ఒక్కతీరుననే [వాతయు, మాటయు (శేవులలోనై న నుండవలయును. అప్పుడు వారినే సామాన్యు లనుకరించుటచే భాషకు ఉన్న తికలుగును,. మార్పువిషయము న భాషాచ కము వెనుకకు తిరుగ దనియు, ముందునకే పోవుననియును భాషావిదుల యనుభవము” --గం. జో. సోమయాజి, ఆం. భా. వి. (1969). సే 597.
10. “పేరున్నవో లేనివో యుండ(దగినవో కొనివో, యేవో కొన్ని [గంథములను [గ్రాంథికవాదులే (వాసిరిగాని |గామ్యవాదులు వ్యావహారిక భాషాళ భార్య విషయకపూర్వపక్ష
ఆధునికయుగం : |గాంథికవ్యావహోరిక వాదాలు 297
సిద్ధాంతిములతోడనే కాలము వృథసేయచున్నారు.” పానుగంటి, “,పకీర్ణోపన్యాసములు”
సే, 255.
11. (2)
{b)
(c)
12. (a)
{b)
“గాంధథిక, వ్యావహారిక ములను పేర 1913 సంవత్సరమున నుండిన వెమత్యము 1948రో బాలవజకు నశించిపోయినది. 1968లో ఆ భేదమే చెప్పుకొనవంసిన యవసరములేదు. అయినను కొంద మృతసర్పములను మోదువారు ఎప్పుడైనను ఆ భేదమును స్యలాభముకొజకు పేర్కొను , చున్నారు. [పకారంజనముకొజకు బయలుదేరిన సినిమాలు, రేడియో [పసారములు, వారపృతికలు, దైనికప్మతీకలు భాషకొక నూత నస్థితిని తెచ్చి పెట్టినవి.... చక్కని నుడికారము సిద్ధమగుచున్నది. అది మనము మాటాడుభాషకు విశేషము దూరముకాక, మాండలిక భేదములను తొలగించి, మధురమై విశిష్టముగా నున్నది.“ _గం. జో. సోమయాజి, ఆంధభాషా వికాసము (1868), పే. 598. ఇ
“A natural National Language, spoken and written, means that the whole people can join in the work of developing national civilization and reap its fruits, as homely and intelligible” -Sten Konow, వ్యాససంగవాం, పే. 29.
“Clevage between the spoken and the literary lan- guage can not but have the most disastrous effects on all higher education’ —Otto Jesperson, LNOD, pp: 300, 301.
“A common nation holds that great writers, such as Shakespeare and Milton, are the architects of the English language ; that is that individuals of special literary ability jare those primarily responsible for the shape a language takes in the mouths of subsequent generations of ordinary speakers. This theory... ఓ held with amazing tenacity by some scholars. Yet there is not a shred of evidencein its support... —Charles F. Hockett: ACoursein Modern Linguistics (1953), p. 563.
“The architects of our language are not literary artists, but the masses of people who use the language for every day purposes. The greatness of a literary artist is not measured in terms of his stylistic novelty... but by the extent to which be can develop freedom and
298 తెలుగు భాషా చరిత.
variety of expression within the constraints imposed by the language. So far as language is concerned, the “greatest of literary artists is infinitely more a receipient than a donor” —lIbid: p. 564. Iss “ous mass importation from another dialect or language is very comman” --1016, p. 403. 14, ఆప్పకవీయము, 1-64 నుంచి 1-6? వరకు.
15. అదే, 1-68 నుంఏ 1.67 వరకు, 16, గిడుగు వ్యాసావళి, పుట, 906,
17. “కాలము(బ్టీ దేశమును గాంచి పభుత్వము నెంచి దేశభా ! షాలలితాంగి మాజుటది సత్కవి సమ్మతమౌబ, నన్యదే . శ్యాలను నాం[ధభాష. గలవౌటను, నౌచితి(బట్టి మేము క। బ్బాలను వాడుదుంటిమవి పండితులేగతి నొప్పకొందురోి'.తిరువతి వేంకటకవులు, వ్యాసావళి, పే. 75 ; అన్యదేశ్యాలకోసం, చిలుకూరివారి *'ఆంధభాషా చరితము” 1. 575-62!.
18. “..... Itshould be recognized that the bilingual purist pursues an unattainable ideal’* —Hockett, ఇ. 419.
19, ఆం ధభాషాచరి;తము, ఉత్త రాంధము, 2౨.1681.1746 ; బాలకవి శరణ్యము, 972.74.
20. (a) "Ithas been one of the fatal mistakes in the Science: of Language to imagine that dialects are everywhere corruption of the literary language. Everywhere there has been a literary language, dialects are by no means mere modifications of it’ —Max Muller, Science of Language ,1.58.
(b) “When literary languages have stereotyped one general. term, their dialects will supply fifty, though each with a special shade of 'meaning'—Ibid.
(c) ‘‘Popular dialects, in spite of many archaic details, are on the whole further developed than the various standard languages with their stronger tradition and: literary reminiscences”~— O. Jesperson, LNOD p. 68.
21. ”.....that it is not fatal to poetry is seen inthe language of Shakespere” —Kranter as quoted, lbid., p. 322.
వీ2ి“మాండలిక భేదము లుంచే నిభంటుకులు వాసి వాటిని చూపండి ''-తాతా' సుబ్బరాయకశాస్రి “ళిష్టభాషి, (పతిభ, నవంబరు 1986, పే, 178,
ఆధునికయుగం : గ్రాంథిక వ్యావహారిక వాదాలు 299
గిడుగు వేంకటరామమూర్తి; వ్యాసావళి, సీ. 156.157 ; బాలకవిశరణ్యము, చ్చీ 271.274. ఇపుడిపుడే “మాండలిక వృత్తి పదకోళి సంపుటాలు ఒకచానివెంట ఒకటి వెలువడుతున్నాయి. మాండలికపదాలను సాధ్యమైనంత త్వరలో వీలయినంత ఎక్కు వగా పోగుచేసి నిఘంటుబద్ధం చేయా ల్సి ఉంది.
23. See MD., p.65;G.V. Appa Rao in MD,p. 85. says about him ; "The author was hardly conscious that he led a reform in the world of letters, nor seemed to realise the magnitude of the problems which were raised by that reform.” |
24. (a) “The Telugu spoken in the Krishna and Godavasi Districts, which is the purest and most largely used, has been taken as the standard’ —Arden in his grammar, as quoted by ఆ. V. Appa Rao, MD, p. 4.
(by) “The dialect spokenin the Northetn Circars is usually considered, the purest form of the language’— Grierson, LSI, 4. 577.
(c) “Itis'spoken and written in its purity along the coast strip between Nellore and Vizagapatanam and in the four districts of Madras Presidency included within these limits” -K. Veeresalingam on p. ivto his intro- to Brown’s Tel. -Eng. Dictionary, second revised edition,. as quoted by G. V. Appa Rao, MD. p. 43.
పకరణం 10
తెలుగులోని ఎకృత పది *లు
ఎ తూమాటో దొజవ్న)
10.0. భాషా విషయంగా ఏ మానవ సమాజానికి కూడా స్వయం సమృ ద్ధతా; స్వయం సంపూర్ణతా ఆసంభవం. [పపంచంలోని అన్ని భాషలూ అన్యోన్యా[శయాలుగా 'పెంపొందుతాయన్నది చారి[తక సత్యం. స్వచ్చమైన జాతి అన్నది ఎలా ఆరుదో, ఆలాగే పరభాషాస్పర్శకు లోనుగాని స్వచ్చమైన భాష ఆన్నది కూడా బాలా ఆరుదు. కొద్దో గొప్పో (పతిభాషమీద పరభాషల [ప్రభావం తప్పని సరిగా ఉంటుంది. అందువల్ల ఏభాషలోనయినా పదజాలము(vocabulary ) దేశ్య (indigenous) మనీ, దే శ్యేతర (non-indigenous) మనీ రెండు రకాలుగా (పవ ర్తితమవుతూ ఉంటుంది. మూల మాతృకనించి నిసర్గంగా-అం టే పైతృకంగా 'సం|కమించిన పదజాలం దేశ గ్ భాగమని (Basic core vocabulary or inheri- ted vocabulary) నిర్ధారించవచ్చు. ఆయా భాషల చారితక వికాసదళ లలో సమీపవ ర్తి సజాతీయ భాషలనించిగాని, పరిసరస్థ విజాతీయ భాషలనించిగాని, మత సాంఘిక ; వాణిజ్య రాజకీయ సాంస్కృృతికాది సంబంధాల మూలంగా దూరవ ర్రిభాషల నించిగాని ప్రత్యక్షంగానో పకోకంగానో వచ్చిచేరిన పదసముదాయాన్ని (aquired vocabulary) దేశ్ళే తర భాగమని నిర్దేశించవచ్చు. ఈ రెండు విధాలయిన పద .జాలంవల్ణి భాష సుసంపన్న మై త త్తత్కాలోచితంగా వ్యవహర్రల భావ (ప్రకట నావళ్యకాలను నిర్వహించ సమర్ధమవుతూ ఉంటుంది. అన్ని భాషలకూ వర్తించే 'సర్వవ్యాపక సూతమిది. తత భాషగాని మరొక భాషగాని దీనికి అపవాదం కాదు. విశ్వవిజ్ఞానాన్ని తమ సంస్కృతిలో ఇముడ్చుకోవాలనే తెలుగు వాళ్ళ జ్ఞాన పిపాసకు నిదర్శనంగా ఎన్నెన్నో భాషలనించి భిన్నభిన్నయుగాలలో వేలాడే పదాలు తెలుగులోకి ఎరువు తీసుకోబిడ్డాయి.
తెలుగులోని వై కృతపదాలు 801
ఆయితే కొన్ని భాషలు ఇతర భాషాపదాలను అతివేలంగా ఎరవు తెచ్చు, కుంటాయి; కొవ్ని పరిమితంగా ఎరువు తెచ్చుకుంటాయి: కొన్ని అనూదితాదానాలు. (loan translations) గా స్వీకరిస్తారు. పరభాషలపట్ట దేశీయులు చి త్తవృత్తులు. పరిపరి విధాలుగా [పవ రితమవుతుంటాయి. పరభావ సహిష్టుత, పరభాషా సంస్క. తుల యెడలగల ఆసక్తి, పరభాషాధ్యయన నిరతి, స్వీయ భాషలలోని భావ [పక టనళ క్రి, నూతనభావ | పకటనావశ్యకం-ఇత్యాద్యనేక హేతువులపై ఎరవుపదాల. రాకడ, వాటి నిలకడ ఆధారపడి ఉంటాయి. ఎరవు మాటలను స్వీకరించడం భాషాసాంకర్యమని భావించే “స్వస్థాన వేషభాషా' [ప్రియులు దీనికొప్పకోక నిరో ధించినప్పటికీ, పరభాషాపదాల రాకడనుగాన్నీ వాటి [పచుర (పవృత్తినిగానీ సంవూ ర్గంగా నివారించడం సులభసాధ్యమై న పని కాదు.
10.1. ద్విభాషా న్యవహారానికిగాని, బహుభాషా వ్యవహారానికిగా విభిన్న భాషల సంసర్గమే మూ-కారణం. రెండు సమాజాల సమ్మేళనంలో సంస్కృతి (పసారణం (Cultural diff1810n) (ప్రవర్తితమవుతూ ఉంటుంది. భాషా సంసర్గం ఈ సాంస్కృతిక సంబంధాలలో ఒకటి. దీని ఫలితాలలో (పముఖమయినవి భాషల, లోని పరస్పర [పభావ వినిమయాలు. సం పదాయ సిద్ధ నిర్మాణానికి విరుద్ధ లక్ ణాలుకన్నిస్తే దాన్ని ఆదానం అనవచ్చు (Bloomfield, 1988). ఒక భాషలోని ఏ నిర్మాణ భాగమైనా ఇతర భాషలవల్హ్ల |పభావితమయితే దాన్ని సైతం ఎరవు తెచ్చిందనవచ్చు (R.A. Hall, 1964). ఒకటో రెండో కొత్త అంకాలు ఆద నంగా చేరడమేకాక అనాదిగా వస్తున్న కొన్నింటికి ఉద్వాసన చెప్పడమో, లేక కొద్ది మార్పులతో వ్యవహరించడ మో సంస్కృతి పరిణామ కమంలో సహజంగా జరిగే విషయాలు. భాషలలోని ఈ ఆదాన |పదానానికి ద్విభాషా వ్యవహ ర్రలను. మూలంగా పేర్కోవచ్చు. ద్విభాషా వ్యవహారాన్నే ద్విభాషాస్థితి (bilingualism) అని ఆనవచ్చు. సమీపవంర్హిభాష౭కు సంసర్గం అతిసహజం. రాజకీయంగా సాంస్కృతికంగా ఉన్నతస్థానంలో ఉన్న భాష దూరవ ర్తిగా ఉన్నప్పటికీ ఆ భాషా [ప్రభావం ఇతర భాషలమీద పడితీరుతుంది. సంసర్గంలోని [_పకృష్టభాష (29901 or dominant 1anguage)సామాన్యంగా విజేతలదో విశిష్టులదో అయిఉంటుంది. కొన్ని కొన్ని వేళలలో విజితులభాష సాంస్కృతికంగా పెచేయిగా ఉంటే అది విజే తల భాషనుకూడా కొంతలో కొంత [పభావితంచేస్తుంది.
802 తెలుగు భాషా చరిత
10.2. ఒక మాండలికంగాని, భాషగాని, మరొక మాండలికం, లేక త దంతర్గతమయిన వైయక్తిక వ్యవహారం (16101600) నించిగాని మరొక భాష నించిగాని పవాలను ఎరవు తెచ్చుకోవడం, మామూలుపాతను పునరుద్ధరించడానికో, లేక హేళన చేయడానికో, పాతకాలపు నన్ని వేళాలను పా తోచితంగా, రసోచితంగా చితించడానికో ఒక భాషలో వ్యవహార విదూరమైన పూర్వయుగాలలోని పాతవడ్డ మాటల (archaisms) ను కొందరు కవులూ, పండితులూ ఎరవు తెచ్చుకోవడం కద్దు. ఆలాగే ఒక భాష మరొక భాషనుంచి ఎరవు తెచ్చుకోవచ్చు. ఒకే భాషలోని రొండు మాండ లికాలమధ్య, లేక ఒకే మాండలికంలోని విభిన్న వై య క్రిక రూపాల మధ్య ఆదాన్నపదానాలు అసాధారణం కావని శాస్ర్రవేత్తలు స్పష్టపరిచారు {Hockett1958-403: Sturtevant Introduction to Linguistic Science, 1947: 148). ఒకే భాషలోని వేర్వేరు మాండలికాలనుంచి గాని(6121664 borrow. 128), ఆనే భాషయొక్క- పూర్వదశలనించిగాని మాటలనుఎరవు తేవడాన్ని బహిర దానం (external borrowing) అని పరిభాషిస్తున్నారు. (Robert A. Hall Jr. Introluctory Linguistics, 1964:819). రూపసామ్యం కారణంగా క భాషయందలి ఒక దశలో పదాలను సృష్టించడం అంతరాదానం (internal borrowing) అని అంటున్నారు (Ibid : 828-827). భాషల సంసర్గ స్యరూప స్వభావాల స్థాయీభేదం ఎలాంటిదయిన్తా ఈ (ప్రభావం భాషాంగాలన్నింటా ఏక రూపంగా |పసరించదు. సాధారణంగా భాషలలోని పదజాలం ఈ [ప్రభావానికి లోనివుతూంటుంది. అందులోనూ మూ ర్తపదార్థబోధకాలు విరివిగా వినిమయ మవుతూ ఉంటాయి. వర్ణనిర్మాణంలో కూడా ఈ |పభావం ఉండక తప్పదు. రూప నిర్మాణంలోను, వాక్యరచనలోను సంసర్గపభావం ఉత్తరోత్తరా విరళంగా కన్ని స్తుంది. సంసర్గంలోని రెండు భాషల నిర్మాణరీతుల యందలి వైషమ్యం ఎంత ఆధికంగా ఉంటే పరిణామస్థాయి అంత అధికంగా ఉంటుంది. సజాతీయభాషలూ, విజాతీయభాషలూ అనే విచక్షణతో నిమి త్రంలేకుండా అన్ని వాగూపాలకీ ఈ పరి ణామ ప్రక్రియ (పవ ర్రిసుంది.
10.8. ఆయితే ఒకవ్య క్రి మొక్క వాగ్వ్యాపారంమీద అనేక భాషా వ్యవ హారంవలని (ప్రభావం, అనేకానేక ఇతర కారణాలవల్ల మారుతూ ఉంటుంది. వీటిలో కొన్ని భాషాతీత విషయాలుకూడా లేకపోలేదు. భాషాతీతాం శాలనుకూడా పరిగణన లోకి తీసుకున్నప్పుడు సాంస్కృతిక పసారణం, పర భాషానికోధ ౦-ఇత్యాద్యంశాల
తెలుగులోని వైకృతపదాలు 808
సమ్మగ కథనం సాధ్యపడుతుంది. ఒక వ్య క్రికి పరభాషాసంస్కృతుల యెడగల దృష్టి, పరభాషాధ్యయనంపట్టగల శక్యాసకులూ, బహుభాషా వ్యవహ ర్తల సంఖ్యా, సమాజంలో వీరికిగల స్థానం, వీరి సాంఘిక నియమాలు- మొదలై న అనేకాంశాలను భాషాతీత విషయాలుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి వి సృృత మైన |పాతిపదికగల ఆర్థిక మానసిక సామాజిక సాంస్కృతిక నేపథ్యంతో భాషల సంసర్గాన్నీ దాని వభా వాన్నీ ససిగా అవగాహన చేసుకోవలసి ఉంటుంది. కేవలం భాషావిజ్ఞానం తోడ్పాటు వల్చనేగాక | అన్యోన్యా(శితాలై న ఇతర అకుబంధ శాస్తా9ల (related disciplines) అదనపు సాయంవల్లనే సంపూర్ణమయిన ఈ అవగాహన సాధ్యమవుతుంది. పరిమిత పయోజనాలదృష్ట్యా ఈ శాస్రాలువేర్వేరై నప్పటికీ, ఆనేక _పమాణాలతో కూడిన ఈ 'సదవగాహ నను ససిగా (పవర్తింవజేయాలంటే ఇతర శాస్తా9లన్నింటినీ పరిపూరకాలు (Supplementary,m ఉపయోగించుకున్నప్పుడే వీలవుతుంది. ఈ అన్ని రీతులకి చకగాని సమన్వయం సమకూర్చి పరిశీలిస్తేనే (ప్రకృత సమస్యయొక్క. సమ్యక్స్య రూపం బోధపడుతుంది.
10.4. భాషలసంసర్గపభావం చాల మట్టుకు ఏక పక్షవ ర్డిగానే ఉంటుం దనడానికి పపంచ భాషల చర్మితలనించి అనేకోదాహరణాలు ఉట్టంకించ వచ్చు. అరబ్బీ, (గీక్, చీనీ, లాటిన్, సంస్కృతం-ఈ అయిదు భాషలే [పపంచ సంస్కృతి వాహక సాధనాలుగా అ[గ(శేణి భావలని శాస్త్రవేత్తల ఆభిపాయము. హీ|బూ, (ఫెంచి భాషలు ఈ విషయంలో ద్వితీయ స్మానానీ ఆ కమిస్తాయి.. (Edward Sapir, 1921 :194). ఇస్టాం సంస్కృతి వాహకమైన ఆరబ్బీభాష మధ్యప్రాచ్యం లోని తుర్కీ పారశీకాది భాషలపై నెరపిన పభావం అంతాఇంతా కాదు. కాని, దీనికి మారుగా అరబ్బీభాష పూర్వోక్తభాషలనించి ఎరవు తెచ్చుకున్నది ఇంచుమించుగా వీమీ లేదనే చెప్పాలి. నూతన వై జ్ఞానిక పరికరాలకూ, నూతనొషధాలకూ. వాటి నిర్మాణ |ప్రకియలకూ నామకల్పన చెయ్యడంలో (గీకు లాటిన్ భాషల [ప్రాధాన్యం నానాటికీ పెరుగుతూనే ఉండడం మనం [ప్రత్యక్షంగా గమనిస్తూనే ఉన్నాం (Sapir, 1921:194; Earnst Klein EtymoloEical Dictionary of English Language, Vol. I. Introduction, pp. X-XID. చీనాభాష శతాబ్దుల తరబడిగా జపానీ, కొరియన్, అన్నామైట్ భాషలను తన పదజాలంతో ముంచె త్రింది. చీనీ భాషాపదం లేకుండా జపానీ భాషలో ఒక్క వాక్యమైనా రచించడం చుస్సాధం అని పరిశీలకులంటారు, అయితే దీనికి బదులుగా ఈ భాషలనించి చీనీ
804 తెలుగు భాషా చరిత
భావ స్వీకరించింది దాదాపు శూన్యమనే చెప్పాలి (Sapir : 192). అలాగే సంస్క్భతభాష [దావిడ భాషల పై _పదర్శించిన [పభావం అనన్యమయింది. సంస్కృతాది హింద్వార్య ([ndం_Aryan) భాషలనించి |దావిడ భాషలలోనికి (పవేళించిన అపారమైన పదజాలంతో పోల్చి చూస్తే, [దావిడ కుటుంబభాషలనించి: హింద్వార్య భాషలలోకి వెళ్ళిన పదజాలం అత్యల్పమని అంగీకరించి క తప్పదు. (Kittel. Kannada-Enk. Di:tionary, Preface; T. Burrow, Sanskrit Language, 1955 : 887, 888). భారతీయభాషలలో శాస్త్ర గంథాలు తయారవుతున్న ఈ ఆధునికయుగంలో సైతం మన రచయితలు, ఆనువాదకులు, పరికోధకులు, పరిభాషా కల్పనకి “అన్యథా శరణం నాసీ' ఆని సంస్కృతాన్ని ఆ శయించక తప్పడంలేదు. ఈ విధంగానే మ ధ్యయుగాలనాటి _థెంచిభావ ఆంగ్లాది భాషలపై చూపిన [పభావంకూడా పరిగణించదగ్గదేగాని, (ఫెంచిభాష పై ఆంగ్ల పభావం ఆస్తి నాస్తి విచికిత్స (Sapir : 198). (పాచీనాంగ్రభాష మత సంబంధి పదజాలాన్ని ఎక్కువగా లాటిన్ భాషనించి ఎరవు తెచ్చుకున్న ది. ఆకే, పాలీ సంస్కృత భాషల వాసనలేని బర్మీ సయామీ భాషలలోని రచనా వ్యాసంగం. దురూవాం (Sapir : 194).
ఆయితే కొన్ని భాషలు అన్ని విధాల తమకంటే అత్యున్నతమైన భాషలతో సంసర్గం కలిగి ఉన్నప్పటికీ పదాలను ఎరవు తెచ్చుకోవడంలో ఎంతో వైము. ఖ్యాన్ని పదర్శించినట్టుకూడా గమనించవచ్చు. ఉం హరణకి టిబెటిన్, కంబోడి యన్ భాషలను సంస్కృతభాషా సాహచర్యం చాలా అధికం. కంబోడియన్ భాషలో వేలకొలది సంస్కృతపదాలు చోటు చేసుకున్న వి. టిబెటన్ భాషలోని (పాచీనసాహితం భారతీయ సాహిత్యానికి, ముఖ్యంగా బౌద్ధమత ధార్మిక (గంథ నంచయాని కి అనువాద పాయమయినప్పటికీ టిబెటన్ భాషలో నంస్క్ట్ట్రాతపదాలు గాని, పాలీ (పాకృతపదాలుగాని అత్యల్పంగా వాడుక చేయబడ్డాయి సంస్కృత పాలీ |పాకృతపదాలన్నీ టిబెటన్ భాషలోని దేశ్యపదాలలోనికి అనువదించే ఒక నిర్దిష్ట కఠోర వైఖరి దీనికి హేతువుగా నిరూపించబడ్డది (5201౯, 1921: 196& 1971; Weinreich 1958; 61. ఈ వే ముఖ్యానికిమరికొన్ని ఉదాహరణలనుకూడ చూడవచ్చు. మధ్యయుగాలలో ఇంగ్రీషు, జర్మన్ భాషలు మాతృభాషలుగా వ్యవహా రంలో ఉన్న దేశాలమీద ఛెంచి, లాటిన్ భాషల [ప్రభావం దాదాపు తుల్యంగానే ఉన్నప్పటికీ ఈ భాష నించి ఇంగ్లీషభాష స్వీకరించిన పదజాలంలో పదోవంతు.
తెలుగులోని వెక్సతపదాలు . 805
కూడా జర్మన్ భాష స్వీకరించలేదు, నూత నావశ్యకాలేర్పడ్డప్పుడుకూడా జర్మన్ భాషా వ్యవహ ర్తలు సాధ్యమయినంతవరకు దేశీయ పదాలతో టే నామకల్పన చేసు కోవడం సులువయినదిగా భావించడం దీనికే హేతువుగా చెప్పుకోవచ్చు (Sapir, 1921: 195 & 196). దావిడభాషలలో తెలుగు, కన్నడం, మళయాళంవంటి సాహిత్య వ్యావసాయిక భాషలవలెగాక, తమిళం సంస్కృత భాషా పభావాన్ని పదే పదే నిరోధిస్తూ వచ్చినట్టు కన్పిస్తుంది. మరీ మించివసే తప్ప, వీలైనంతవరకు నూతనభావ వ్యక్తీకరణంపట్ట తమిళం దేశీయ పదాలతో టే సరిపుచ్చుకుంది. ఒక ప్పుడు తత్సమభూయిస్టర చనని నిరోధించడానికి జాను తెనుగు, అచ్చ తెనుగు అనే పేర తలెత్తిన కావ్యరచనోద్యమాలు తెలుగువారికి కొత్తవి కావు. కన్నడం లోని అచ్చగన్నడ సంపదాయం సయితం ఈ కోవకు చెందిందే. ఆధునిక యుగంలో దేశీయకరణం పేరిట హిందీభాషలోని అరబ్బీ, తుర్కీ, పారసీ మాతృ కాలగు పదాలను పరిహరించి వాటి స్థానంలో సంస్కృతాన్ని చొవ్పించడానికిసాగు తున్న ఉద్యమాన్ని దీనికి మరో నిదర్శనంగా పేర్కోవచ్చు.
10.5. నూతన వస్తుదఠ్శన స్పఠ్శన సాహచర్యాదులవల్హనూ, నూత నాదార విచారాలవల్లనూ, ఆహారవిహారాలవల్లనూ నూత నవస్తుద్యోతకాలుగా నూతనభావస్ఫోరకాలుగా కొత్తపదాల ఆవశ్యకం తప్పనిసరిగా పెరిగి తీరుతుంది. ఈ సందర ంలో మాతృక (Model language) లోఉన్న రూపాన్ని యథా తథంగా ఎరవు తెచ్చుకోవచ్చు; లేక పతి గహీత భాషా (recepient language) నిర్మాణాన్ని అనుసరించిన ధ్యని పరిణామాలతో స్వీకరించవచ్చు. మరి కొన్నింటిని బోధించడానికి దేశ్యపదాలతో టే నామకల్పన చేయవచ్చు. అమెరిక నిండియన్ భాషలలో దేశీయపద భూయిష్టమైన వర్ణనాత్మక రీతి దీనికొక నిదర్శనంగా నిరూ పించవచ్చు (Bloomfield, 1988 : 55). అనేక సందర్భాలలో నూతనభావవ్య క్తి కరణంపట్ట జర్మ నులుకూడా దేశ్య పదాలనే విరివిగా వాడుకున్నట్లు మనం ఇంతకు ముందే గమనించాం. తమిళభాషా వ్యవస్థనుకూడా దీనికి తార్కాణంగా పేర్కోవచ్చు. కొన్నింటిని వ్య క్రంచెయ్యడానికి దేశ్యపదా లున్నప్పటికి, దేశ్యపదాలతో నామకల్పన చెయ్యడానికి ఏలున్నప్పటికీ కొ తపదం మీది మోజువల్దనో, _రుటితిస్ఫూర్తిని ఆకించడంవల్లనో, ప్రకరణోచితశథయ్యా వై యాత్యాన్ని పాటించాలనే నిశ్చయ క్షానం కల్గడంవల్దనో (పదాతృభాషనించి సరి కొత్త పదాలను ఎరవు తీసుకురాక తప్పదు. సమాజవ్యవస్థలో ఆయా వస్తువుల
20)
800 తెలుగు భాషా చరిత్ర
ఆవళ్యకాన్నిబట్టే, ఆయా భావాల (ప్రాబల్యాన్నిబట్టీ తత్తద్పోధకాలై న వదాల వ్యవ హోర యోగ్యత ఏర్పడి ఉంటుంది. పరిణామ శీలమైన సమాజంలో వీటి అవసరం లేకపోతేనో, లేక సన్నగిలిపోతేనో ఇవి తదనురూపంగా చెలామణినించి తప్ప కుంటాయి. ఒక భాషలో ఒక భావాన్ని, లేక వసువుని సమర్థంగా [ప్రకటించే పదం ఉన్నప్పటికీ, ఒక్కోకాలంలోని వ్యవహ ర్రలు దేశ్యపదాల స్థానంలో ఇతర భాషాపదాలను వాడడంకూడాకద్దు. నూతన పదాల వాడకం సంస్క-ర లక్షణమనే భావన దేశీయలలో [పస్ఫుట మవడం దీనికి ముఖ కారణం, ఆర్థిక సాంఘీక రాజ కీయాదుల పరంగా ఉన్నత స్థానంలోడన్న వారి వేషభాషాదికాలను తక్కిన వారు ఆనుకరించ యత్నించడం అన్ని దేశకాలాలలోను ఆతి సాధారణ విషయం.
భాషలలోని ఈ ఆదాన (పదానాలకి రెండు ముఖ్య పేరకాలను భాషావిజ్ఞాన కోవిదులు పేర్కొంటున్నారు. మొదటిది ఆవశ్యక పూరకం (need filling motive); రెండోది [ప్రతిష్టా హేతుక o (Prestige motive). పైన ఉట్టంకించిన అన్ని ఆంశాలూ ఈ రెంటిండిలో ఇమిడిపోతాయి. కొన్ని కొన్ని సందర్భాలలో ఏకార్థబోధకాలై న ఎరవు మాటలూ, దేళ్యపదాలూ పక్క పక్కన వాడుకలో ఉండ వచ్చు. ఉదాహరణకి ఇంగ్రీమలోని ఈ కింది జంటపదాలను పరిశీలించవచ్చు. ఈ జంటలలోని తొలిపదాలు వ్యుత్పత్తి పరంగా ఇంగ్రీషుభాషకు నిసర్గాలుగా వాడుక పడ్డవి; రెండోవి (ఫెంచి భాషనించి ఎరవులేబడి ఇంగ్రీషులో (ప్రవృత్తి పరంగా స్థిర పడవి.
a
Answer-reply, body-corpse, ghost-spirit, hearty-cordial, room-chamber, ship-vessel, Spring-fountain, Yearly-annual. (Surtevant, Introduction to Linguistic Science 1947 :; 145).
10.6. [ప్రాచీనకాలంనించీ తెలుగుభాష అన్య భాషాసంసర్గం కలిగి ఉన్న ట్టుగా నిర్ద్వంద్వంగా నిర్ధారించవచ్చు. తలుగుపైగల అన్యభాషల (ప్రభావాన్ని చారి [తికకాలంనించీ మనం (పదర్శించవచ్చు. అనేక భాషలతో తెలుగుకు (ప్రత్యక్షం గానో పరోక్షంగానో చాల ఆంతరువులలో సంబంధాలు ఉంటూనే వచ్చాయి. జాగ రితమైన జాతిగా విశ్వవిజ్ఞానాన్ని తన పరిధిలోకి తెచ్చుకోవాలనే జిజ్ఞాసగల సమా జంగా తెలుగుభాషా సమాజం నాటికీ నేటికీ వ్యవహరిస్తూనే ఉంది. జాతి ఆశలు
శ “3 ఇ Ss ' ఆశయాలు, ఆవశ్యకాలు పెరిగే కొద్దీ, సంకిల్పవావాక మైన భాష సైతం పెరిగి
తెలుగులోని వై కృతపదాలు 807
తీరుతుంది. తెలుగుభాష (వపకృత రూపం ధరించడానికి అనేక భాషలు దోహదం చేశాయి. తెలుగుతో సంసర్గం పొందిన మొదటి భాషలు సంస్కృత | పాకృతాద్యార్య భాషలూ, తమిళాదీతర సజాతీయభాషలూ; ఇటీవలిది ఇంగ్లీమభాష.
ఐతిహాసిక కాలంలో విజేతలయిన ఆర్యభాషావ్యవహ రల రాజకీయాధి కారమూ, వైదికజైన బౌద్ధమతాల సంసర్గమూ, ఆర్యభాషా, సంస్కృతులూ కారణాలుగా సంన్కృత |పాకృత భాషల ప్రభావం తెలుగుపై చాలా ఎక్కువగా పడింది. ఈ ముద అనాటితోటే ఆగిపోలేదు. నాటినించీ నేటిదాకా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక పాటి స్థాయిలో ఆ భాషల అధికారం తెలుగుమీద అవిచ్చి న్నంగా చెల్లుబడి అవుతూనే ఉంది. అనుస్యూతమైన ఈ |పభావం కారణంగా కొన్ని వేల ఎరవుపదాలు-కొ బ్దిక మైన మార్పులనుపొంది కొన్నీ, పొందక కొన్నీ-తెలుగులో 1పవేశించాయి. శా బిక పరిణామం పొందని పదాలను తత్సమాలనీ, పొందిన వాటిని తద్భవాలనీ శాస్త్రకారులు పరిభాషించారు. అలాగే తెలుగుకు సోదరభాష లైన తమిళం కన్నడంవంటి పరిసరస్థభాషల |పభావంస్రైతం అన్నియుగాలలోను, అంతో ఇంతో తెలుగుమీద లేకఫోలేదు. మధ్యయుగాలలో అరబ్బీ, తుర్కీీ, ఫారసీవంటి మధ్య(ప్రాచ్యభాషల (పభావం (పత్యక్షంగానో, నవీనౌ త్తరాహ భాషలయిన ఉర్దూ (దక్టిసీ), మరాటీ మున్నగు భాషల ముఖంగానో తెలుగుపై (పసరించింది. ఇంచు మించుగా ఇదేకాలంనించి ఉర్దూ ఒరియా మరాటీ భాషల స్వీయ (పభావంకూడా యౌగపద్యంగా తెలుగుమీద పడుతూనే వచ్చింది. ఇక ఇంగ్లీమ కుంఫిణీ యుగంలో పడమటి సీమల భాషలయిన పోర్చుగీసు, డచ్చి, (ఫెంచి భాషల (ప్రభావం ఓక మోస్తరుగానూ, నాటినించి నేటిదాకా ఇం గ్లీమభాషా (పభావం అతివేలంగానూపడి నూతనావళ్యకాల కనుగుణంగా తలుగుభాష పరిపుష్టం కావడానికి దోహదంచేసింది (Galletti, Introduction, p. X1). అవిచ్చినంగా [పసరిస్టూ, వస్తున్న ఈ పర భాషా (ప్రభావం తెలుగుపై పరిగణించదగ్గ పరిణామాలను కల్పించింది.
10.7. పదజాలవిభాగంలోనూ వాటి నిర్వచననిరూపణాలపట్టనూ తెలుగు లాక్షణికులలో 'ఏకవాక్యత కనిపించదు. విశేషించి వీరి ఈ విభాగం తక్కిన భాషలమాట అటుంచి తెలుగుకుకూడ పూర్తిగా వర్తించదు. తత్సమ, తద్భవ, దేళ్యాలని వీరి విభాగ (ప కియను స్థూలంగా నిర్దేశించవచ్చు. ఈ పరిభాషాకల్పన కూడ ఆంధలాక్షణికుల సొంతంకాదు; ప్రాకృత లతణ [గంథాలనించి ఎరవు తెచ్చిన పరిభాష (R. Pischel). ఆయితే (పాక్సుతలాక్షణికులు ఉపయోగించిన
808 తెలుగు భాషా చరిత
తచ్చ్భబ్దం సంస్కృతాన్ని మాత్రమే సూచిస్తుంది. పాకృతభాషా తత్త్వానికి ఈ పరి: భాష నూటికినూరుపాళ్ళు నప్పుతుంది, కొగా తెలుగు లాక్షణికులు వాడిన తత్సమ. . తద్భవాలన్న పరిభాషలోని తచ్చబ్దం సంస్కృత [పాకృతాలకు మాతమే పరిమి. తార్థంలో (పవ ర్తిస్తుంది. అనంతర యుగాలలో తెలుగుతో సంసర్గ సంబంధం. కల్గిన ఆరబ్బీ, తుర్కీ, పారసీ, మరాటి, ఉర్జూ, పోర్చుగీసు, ఇంగ్రిమ మొదలైన సంస్కృత పాకృతేతర భాషలనించి తెలుగుకు సజాతీయాలయిన తమిళం: కన్నడంవంటి భాషలనించీ తెలుగులో |పవేశించిన పదజాలంపట్ల ఈ పరిభాష [పవ ర్తితం కొకపోవడమేకాక అవ్యా ప్తిదోషంకూడ సం|క్రమిస్తున్న ది, కాబట్టి ఇంతకు ముందు సూచించినట్టుగా తెలుగులోని పదజాలాన్ని దేశ్యమనీ, దేశ్యేతరమనీ వర్గీకరించడం శాన్రీయమనీ సహేతుకమనీ నిర్ణయించవచ్చు.
భాషల సంసర్గంవల్ల రెండు పక్షాలలో [ప్రవ ర్రితమయ్యే పరిమాణాలను. వర్ణనాత్మక పద్ధతిలో నిరూపేంచవచ్చు. ఈ నిర్దిష్ట పరిమాణాలకు మూలమైన కార ణాలనుకూడా చాలావరకు భాషావెజ్ఞానిక రితలదాకో నిర్ధారణ చేయవచ్చు. సంసర్గం. లోని రెండు భాషలలో |పధానాంళాలయిన వర్ణసమామ్నా యాన్ని వ్యాకరణాన్ని పోల్చి వాటిలోని వైషమ్యాలను లజ్షీకరించినట్టయితే సంసర్గంలోని ఒక నిర్జీత సన్నివేశంలో కన్పించే |పచురమైన పరిమాణాలను లెక్కించవచ్చు. సంసర్ష స్వభావానుగుణమైన సాంస్కృతిక సన్నివేశాలలో కొరవడ్డపదజాలాన్ని గూర్చి విమే చించి నై ఘంటుకాదానాల (1631021 borrowings) ను కూడ నిరూపించవచ్చు.
సాధారణంగా తెలుగులోని తద్భవాలను నిరూపించే సందర్భంలో మాతృక లనుగూర్చి తెలుగు వ్యాక ర్రలలో రెండు మఠాలున్నట్టు గోచరిస్తున్నది. కేతన, విన్నకోట పెద్దన, కూచిమంచి తిమ్మన మొదలైన వారు త్తద్భృవాలకు మాతృక గా" సంస్కృతాన్ని మాతమే పేర్కొని, సమీపమాతృక {immediate sources}. లయిన |పాకృతాల్ని పూర్తిగా విస్మరింవారు. చింతామణి కర, బాల సరస్వతి, చిన్నయసూరి మొదలైన వారు సమీపమాతృకగా |పాకృతాన్ని కూడ పేర్కొ. న్నారు. తద్భవాలలో ఆయిదింట నాలుగువంతులు [పాకృతభవాలు; అయిదింట ఒకపాలు మ్మాతమే సంస్కృతభవాలు కన్పిస్తున్నాయి. చిన్నయసూరినిరూపించి. నట్టుగా తద్భవాలను సంస్కృతభవాలనీ, (పాక్కతభవాలనీ వేర్వేరుగా వివక్షించడం. చాలా శాస్త్రీయమైన దృష్టి.
తెలుగులోని వై కృతపదాలు
809
10.8. మొదట సంస్క్యృతభవాలలోని ముఖ్యధ్వని పరిణామాలను పరిశీ
అిదాం. అ]
(1) స్వరవిభ క్రి లేక వ్యిపకర్ష (49200313) :
తెలుగు నంన్భ్మృతొం అలుపము అల్ప్బ- కసుమాలము కశ్మ్శలం- చందురు(డు చం ద- నిద్దుర నిదా మరియాద మర్యాదా రాతిరి రాతి. లగనము లగ్న- (2) సంయు క్రత నిలిచిన రూపాలు కొన్ని : కసురి కస్తూరీ కర్ణూరము ఖర్జూర -
(వాళ్ళ లం అప్ప- కమల.
జి చందో. నిదా
(oo మజాయా
U3 రితి - లగ.
a
కతూరీ థి
ఖజూర = డొ
(8) సంస్కృతంలోని పదాదిరేఫ నంస్కృతభవాలలో లోపించలేదు. శసంయుక్తతలోని ద్వితీయవర్ణమైన రేఫ (పాకృతాలలో సర్వేసర్వ[త లోపిస్తుంది.
తలుగు నంన్య్యృత 0 [కోసు కోశః దోవది [దౌపదీ (ప్రతిన (పతిజ్ఞా (పోడ (పొఢః, (పౌఢా
(ఉ అజాదిత్వాని (Prothesis) కి ఉదాహరణ : అరదము రథః
(5) పదాది యకార లోపం : ఆమడలు ॥ యమల- అసము యన్
_ ఉవిద యువతీ
(వెత్కుతం
కోసో దోవఈ
ఇఖా, పడిణా లా ణు
పోఢ్క పోఢా
రహో
జమల “ జసో జువ ఈ
810 తెలుగు భాషా చరి ఈ
ఉత్తు(డు యు క్రః జాతో ఏకు. (లి) యక్షః జక్టో (6) పదాదిహకారలోపం : ఇతవు హితమ్ హిఅ, హియ
(7) ఆపదాది దీర్చస్వరం (హస్వమైన రూపాలు కొన్ని :
' కస్తురి కనూరీ కతూరీ పనదనము [పసాధనమ్ పసాహణం విరటు(డు విరాటః విరాడో సోపనము సోపానం సోవాణ=
(8) మహా [పాణాలు ఆల్పపాణాలై న రూపాలు కొన్ని : గోదుమ గోధూమ గోహుమ బొజు(గు భుజంగ: భుయంగో వదిన వధూనీ వహూణి.
(9) వర్ణసమీకరణం (Assimilation) :
నిత్తెము నిత్య ణీచ్చ, నిచ్చ. పత్తెచ్చము (ప్రత్యక్ష కరం సత్తెము సత్య సచ్చ సోద్దెము చో ద్య చో జ్జం
(10) కేవలం పదాలేకాక సంస్కృతంలో |ప్రసిద్ధంగా వాడుకలో ఉన్న కొన్ని ప్రత్యయాలు సైతం తెలుగులోనికి రావడం ఒక విశిష్ట పరిణామం.
10.9. ఇక (పాకృత భవాల సంగతి పరిశీలిద్దాం : ముఖ్యధ్వని పరిణామాలు : (1) పదాద్యచ్చులలో (పాయికంగా మార్పు కనిపించదు.
తెలుగు ప్రళ్ళతం నంన్య్క్టృ్రళతం,. ఆక్కరము అక్థర- అమవర =
తెలుగులోని వై కృతపదాలు 811 అచ్చర అచ్చరా అప్పరాః ఆకసము ఆకాసం- ఆకాశ. ఇచ్చ ఇచ్చా ఇచ్భా ఈసు ఈసా ఈర్ష్యా ఉగ్గడన ఉస్ణాడ న. ఉద్దాటన- ఊసర ఊసర- ఊషర - ఏకతము ఏక్కంత.._ ఏకాంత- ఓలగము ఓలగ్గం ఆవలగ్న-
(2) కింది ఉదాహరణాల్లో మార్పు కనిపిస్తున్నది వ్వ జవ్వనము జోవ్వణం యౌొవనమ్ ఉంగరము అంగురీయ అంగులీయ ఉంగుటము ఆంగుట్ట అంగుస్థ
(8) ఉభయోష్ట్య వ్యంజనాలమీది ఆకారం ఓష్ట్యమైన ఒ కారంగా మారిన రూపాలు.
పొత్తరము, పొ|తము పత్హర- (పస్తర-- బొందు బంధో బంధః బొబ్బర బబ్బరో బర్బరః బొమ్మ బంభ= (బహ్మన్ టొమ్మరము (బొంగరము) భమ్మర- [భమర-
(4) సమీప మాతృక లోకి పదాది హల్దులమీది సంవృత స్వరమైన ఉత్వం తెలుగులో అర్థ సంవృతమైన (half 01056) ఒకారంగా మారిన రూపాలు.
కొంతము కుంత= కుంత కొలము కుల. కుల. గొనము గుణ గుణం మొల్లిము ముల్ల మ్ మూల్యమ్
(ల్ సమీప మాతృకలోని అవ-అవు-లు తెలుగులో వికల్పంగా జొకారంగా పరిణమించాయి.
తెలుగు భాషా చరిత
812 చవు,' చడఉ-,' చతుః చం చవు, కవుడు,' కవడ- కపట- కౌడు
(6) సమీప మాతృకలోని అఆయ-తెలుగున వికల్పంగా ఐకారంగా కన్పిస్తున్నది
యమ్మ పయాణం (పయాణమ్ పెనము
మయనము, . మైనము . మయణం మదన.
(7) కింది ఉదాహరణాలను పరిశీలిస్తే తాలవ్యహల్దుతో కూడిన అకారము తాలవ్యస్వరమైన ఎకారంగా మారినట్టు గు ర్రించవచ్చు.
చెక్కెము (ఎముక | చక్కియ చ క్రికా లోని చమురు) (తెలం)
చెత్త చత్త- . త్యక్త -
చెమురు (మాలకాకి) చమ్మార.- చర్యకార
జెలగ జలూగ. జలూక =
(8) కింది ఉదాహరణలో తాలవ్యవ్యంజనం లేకపోయినా అకారం ఏ కారంగా మారింది. - దెస (ఆవస్థ) . దసా దశా (9) సమీపమాతృకలోని |ప్రధమస్వరంగా ఉంటున్న ఇత్వం తెలుగులో ఎత్వంగా మారిన రూపాలు : (ఇక్కడకూడా సంవృతమైన స్వరం అర్థ సంవృ తంగా మారింది.)
దెస (దిక్కు) - దిసా దిశా మెగము, మెకము ' * మిగ మృగం షస క విజ్ఞు-. ..- విష్ణుః
నెక సిఖా శిఖా
తెలుగులోని వైక ఎతపదాలు 818
(10) ఆజాదిత్వానికి ఉదాహరణాలుగా కొన్ని రూపాలు : ఆరంగు (వేదిక) రంగ. రంగ = ఊరువు రూవ-- రూప.
(11) పదాది సకారలోపంవల ఏర్పడ్త కొన్ని అజాది రూపాలు : ర్త a
ఆమని సావణ- శ్రావణ. ఆవ సాసవ- సర్ష పః ఉంకువ సుంక_ శుల్కం
(12) పదాది హకారలోపంవల్ప తెలుగున ఏర్పడ్డ కొన్ని ఆజాది రూపాలు: 0 ౮
ఆనుమ.డు వహణుమ= హనుమత్ ఆరిదళము హరిదల.- హరితాల. ఆరణము హరణం హరణమ్ ఆరుసము " హరుస- హర్ష ఇంగువ హింగు- హింగు ఇవము హిమ- హమ.
(18) (i) [దావిడ భాషలలో పదమధ్యదీర్చ స్వరాలు చాలా అరుదు. (ప్రాకృత భవాల్లోని పదమధ్య దీర్చ స్వరం తెలుగులో [హస్వ మవడానికి కొన్ని ఉదొహరణాలు (వీటిని (పాచీన తద్భవాలుగా చెప్పవచ్చు.) ;
ఆకసము ఆకాస. ఆకాశ--
అమవస ఆమావస్సా ఆమావాస్యా 4 ఇంగలము ఇంగాల-= అఆంగార -
కుప్పసము అ కుప్పాస- కూర్చాస.
(య పదమధ్యదీర్చస్వరాలై న &ఊ ఏ ఓ లు కూడ తెలుగున (హస్వ ఆ కారాలుగా మారాయి.
జలగ జలూగ ఎ జలూన్ = మందన, మందసము మంజూసా . మంజుషా అచ్చ(చ్చె)రువ్న అచ్చేరం -.. ఆశ్చర్యమ్
814
తెలుగు భాషా చరి[త ఆక్కసము అకౌౌ స ఆ కోళ-_ ఆందలము ఆందోల. అందోల సంత సము సంతోస- సంతోష.
(iii) పె ధ్వని పరిణామరీతికి విపరీతంగా, అపదాది దీర్భ స్వరాలు నిలిచి. పోయిన కింది రూపాలను అర్వాచీన తద్భవాలుగా పరిగణించవచ్చు.
(14 పద
(i)
(11) (జ)
(iv)
(7)
అమాస అమావస్సా అమావాస్యా బండారము భండా ఆర- భాండాగార = పటారము పట్టార ;, పట్టాఆర- పట్టాగార- లొటారము లోట్టాఆర వ్ లోష్టాగార= సింగారము సింగార-= శృంగార.
మధ్య ఆచ్చులలోని కొన్ని విశేష పరిణామాలు ; పదమధ్య అత్యం ఇత్వంగా మారిన రూపాలు :
జమిలి జమల- యమల- , సాహిణి సాహణీ సాధనీ కడియము కడయం కటకమ్.
పదమధ్య ఆత్యం ఊత్యంగా మారిన రూపాలు :
జనుము సణ.= శరా సణుగు సణ.= స్వన- పదమధ్య ఇత్వం అత్వంగా మారిన రూపాలు ;
పున్నమ ప పుణ్ణిమా పూర్ణిమా సడలు సఢిలో శిధిల= పదమధ్య ఉత్వం అత్యంగా మారింది.
దేవళము దేవులమ్ దేవకులమ్. పదమధ్య ఉత్యం ఇత్వంగా మారిన రూపాలు :
అందియ వ అందుయ. ఆందుకా
చక్కి లము క సక్కులీ శమ్మలీ
తెలుగులోని వై కృతపదాలు
Ww
(15) (1)
(il)
పదమధ్య అత్వం ఎత్వంగా మారిన రూపాలు :
ఆమెత క తెర చక్కర బచ్చెన మద్దెల
ఆమంతణ.= కత్తరి సక్క-రా పచ్చణ్ణ- మద్దలిఆ
బిందులోపానికి కొన్ని ఉదాహరణాలు :
ఆమెత
ఏకతము గరిడియ (బుట్ట) గుమ్మడి
పల్లకి
వాసము
బింద్వాగమానికి కొన్ని ఉదాహరణాలు ;
ఒంటె కుంటెన గంబూర
815
ఆమం తణ.= కర్తరీ
శర్క్లరా (పచ్చన్న -
మర్ధ లః, మర్ష లికా
(iii) కింది బింద్వాగమరూపాలు (పత్యేకంగా గమనించదగ్గవి.
(16)
గోసంగి
జోనంగి (ఒక తెగకుక్క-)
మండెంగ
ములంగి య
వ|డంగి
సంపెంగ
అపదాది హకారలోపానికి కొన్ని ఉదాహరణాలు :
కొళియ కాళి పార
ఆమంతణ.- ఆమం [తణ- ఏక్కంత- ఏకాంతం కరండియా కరండికా కుమాండ- కూష్మాండ- బొ పలంకి ఆ పల్యంకికా (se) వంసో వంళః ఓట్టియా కౌష్టి కా కుటణీ కుటసీ అ టబ కప్పూర - కర్పూర గోసగ- ఘోషకం- సుణగ. శునక. మండగ- మండక - మూలగ. మూలక - వడగ. వరక- డె ధ చంపగ. చంపక. కాహలిఆ కొహలికా
816 మేన_మేనతికాదుల ' మేహుణ. లోని పూర్వభాగం రాటము రహట్ట సాని (కొన్ని గృహనామాల ' సాహణీ
లోని ఉత్తరభాగం, ఉదా. _ అల్హాసాని, చలసాని, సమ్మ సాని, లకంసాని, మొ.)
తెలుగు భాషా చరిత
మెధున అరఘట టి
సాధనీ
(17) సమీప మాత్సృ్సకలోని నాదవత్స్పర్నాలు (701664 stops) శ్వాన
వత్స్పర్శాలవడం [పాచీన తద్భవాల లక్షణం.
కంతి గని కసవు ఘాస కోన (ఆలకాపరి, కోనారి) గోణ తోరము ((వతసూ తం) దోరో పాలసుండు వాలిసో (18) సమీపమాతృకలోని . శ్వాసవత్స్పర్మాలు మారడం అర్వాక్కాలిక లక్షణం. గుమ్మడి కుమ్షాండ గొంతి కొతీ జక్కవ చక్క వాఈ జల్రిడ చాలణీ “దొండ తుండ జ ,చొాన (అంబులపొది) తూణ బచ్చెన పచ్చజ్ఞ బంతి (వరుస) పన్ని
(19) మూలదావిడభాషలో లేని సకారం' తెలుగు. భాషలలో నూతనరీలి (innovation) గా ఏర్పడింది. సకారం శసిపించదు. దాని స్థానంలో చకారం కనిపిసుంది.
(గంధి ఘాస._ గౌ దోరః బాలిశః
నాదవత ఎఎర్మాలుగా
కూష్మా ండమ్ కుంతీ
చక్ర వాకీ చాలనీ
తుండ
తూణ (ప్రచ్చన్న
జో హో పంక్తి
కన్నడం మొదలై న [(పాచీన తద్భవాలలో
తెలుగులోని వైకృతపదాలు | 817
(2)
(b)
(6
(4)
(ల,
(ఓ)
సమీప మాతృకలోని పదాడి సకారం తెలుగులో చకారంగా మారిన. రూపాలు :
చకి లము సక్కుల (లీ) శష్కులం, శష్కులీ చక్కర సక్కరా శర్కారా
చామన సామణ శ్యామల
చిక, ము సిక్కా శిక్య
అజ్మాధ్యంగా కూడా కింది రూపంలో చకారం కనిపిస్తుంది.
పాచిక పాసగ పాశక అనునాసికానికిపరంగా కూడా ఈధ్వని పరిణామం [పవర్తితమయింది. అంచ హంసో హంసః
అంచు అంసుయ_ అంసుక.
కంచము కంచం కాంస్యమ్
కంచు కంసో కాంస్యః
ద్విరుక్తతలో సెతం సకారం చకాదంగా మారింది.
నిచ్చెన నిస్పేణి నికేణి
బచ్చు వేస్సో | వెళ్యః
కాని, సకార పభావం |పగాఢంగా పడ్డ అర్వాచీనదళ లో సకారద్విత్వ ఘటిత కూపాలస్లే నిలిచినందుకు కొన్ని ఉదాహరణాలు :
దిస్స (మొల) దిన్స దిశా
దుస్స సేనుండు క దుస్సాసనో దుళ్ళాసనః లెస్స లేస్సా _ లేశ్యా శ విస్స (న్న విస్స- విశ్వ (నాథ)- సస్సెము సస్సం సస్య
సకారాదులు చకారాదులుగా మారి నాదతను పొందిన రూపాలు కొన్ని కనిపిస్తున్నాయి. వీటి చకారాది రూపాలు (గ్రంథస్థం కొలేదు.
జుట్టి (అమ్మకం) నట్ట- సార్ధం
జన (ను) ము సణ కణ
818
జమ్మి సమీ జావ సావ- జడ(సింహాదుల కేసరం) సడా
తెలుగు థాషా చరి [త
శమీ [సావ- సటా, కటా
8) సమీప మాతృకలోని సకారం చాలా వరకు సకారంగానే నిల్చింది.
వీటిని ఆర్యాచీ న రూపాలనవచ్చు.
(i) పదాది రూపాలకు కొన్ని ఉదాహరణాలు :
సన్నము సళ
సిరి సిరీ
సున్న సుణ్జ- సీస సేస._ సొన్నము సొజ్జాం
(ii) పదమధ్య సకార ఘటిత రూపాలు :
ఆస ఆసా దోసము దోష. రోసము రోస- వేసము వేస-
ఆశా దోస- రోష. వేష
(h) (1 సమీపమాతృకలోని చకారం సకారంగా మారడం ఆర్వాచీనం, ఈ ధ్వని పరిణామం కన్నడాం[ధాలతో దేశ్యపదాలలో సైతం కనిపిస్తున్నది. తెలుగు
లోని సలుపు, చకారాదులకు
సాలు, నెలవు, సొక్కు, - పరిణతరూపాలు.
సొలము వంటి సకారాది రూపాలు శ్యాసవత్స్పర్శమైన చకారం, శ్వాసవద్ధంత
మూలీయ 'విస్తారితోష్మం (unvoiced alveolar slit fricative)m మారడాన్ని
తెలుగు వ్యాకర్తలు గనడదవాదేళ విధిగా పేర్కొన్నారు.
సనగ, సెనగ చణగో
సమ్మెట చ మ్మెట్టి
సపరము చమర.,చామర. సున్నము చుణ్ణ-
చణకః చర్మయపష్టి చమరఎ, చామర. చూర్ణ-
తెలుగులోని వైకృతపదాలు 819
(ii) సమీప మాతృకలోని పదాది. ఛకార రూపాలు సకారంగా మారిన రూపాలు కొన్ని. మొదట సమీప మాతృకలోని పదాది మహా పాణత తొలగిపోయి, సకారాదిత ఏర్పడ్డట్లు భావించవచ్చు.
సురియ ' ఛురీఆ, ' ఛురికా, (ఉచురియ ఛురియా " కురికా సేనము శప | (గ*ిచేనము : చేయణ. - చేదనమ్ (చిన్న ఉరి) /
(20) సమీప మాతృక లోని మాహా [పాణ వర్ణాలు అల్చ్పవర్ణాలుగా మారాయి,
(i) పదాది పరిణామానికి కొన్ని ఉదాహరణాలు :
క జము ఖద్ది-- భాద్య... గడియ ఘడియా ఘటికా చురియ ఛురిఆ ఛురికా జగడము రుగడ- రుకట. డీలు ఢిల్ల- శిథిల. తిరము థిర- స్థిర. దిట్టము ధిట్ట- ధ నిష్ట పరుసము(స్పర్శమణి) రుస. స్పర్శ- బాస బాసా భాషా (1) _ అఖ్మధ్యంలోని పరిణామానికి కొన్ని ఉదాహరణాలు : లేక లేఖా లేఖా మేగము మేఘ. మేఘః పుడమి పుఢవీ పృథివీ కద కధా (కౌరసేని) కథా సోబనము సోభణం శోభనమ్ (iii) ద్విరు క స్థితికి కొన్ని ఉదాహరణాలు : రక్కసు (డు రక్ట సో రాక్షసః
ఉగడన ఉగాటన. ఉదాటన. ౧ యు యు
820 తెలుగు భాషా చరిత్ర
రచ్చ ర బ్బా ర థ్యా ఒజ్జి ఉవజ్ఞాయ. ఉపాధ్యాయ. ఇటిక . ఇటికా ఇషికా
టి త వ! ఆసడ ఆసడా ఆశదా
థి 9
హత్తి హత్ధి హ స్తిః ఉదరువు ఉదారో ఉదారః
o 0 > అప్పళించు అప్ప్ఫాళ- ఆసా లా నిబ్బర ము నిబ్బర నిర ఖర్
(iv) అనునాసిక వర్ణాలకు పరంగా వచ్చిన మవా (పాణాలు తెలుగున ఆల్పపాణాలుగా మారడానికి నిదర్శనాలు :
సంకలియ సంఖలి ఆ శృంఖలికా సింగము సింఘో సింహః వెంచము పింఛం పింఛమ్ సంజ సంరూ సంధ్యా కంటియ కంఠిఆ కంఠికా మెంతి మేంథీ మేంధథీ గందము గంధ- గంధం కంబము కంభో సంభ కః
(7) కొన్ని పదాలలో మహా|పాణత యథా తథంగా నిలిచి పోయింది. ఇట్టి వాటిని పాక్సుత సమాలుగా పరిగణించడం [శేయం, కాస్త్రీయం.
అ జి ము ఆజ్ష్రాయ- అధ్యాయః
ఒజ్జ(లు) ఉవజ్ఞాయో ఉపోధ్యాయః
ఆట్టము ఆట్ట= అష్ట-
వెరాణము (ఒక నగరం పేరు పఇట్టాణం ప్రతిష్టాన- థాణము (గుజ్జ్బపుదాణా థాణమ్, ఖాయజమ్ _ ఖాదనమ్ ఠవర (నేర ఎరి) ఈఠవిరో (శ క్రిమంతుడు) న్గవిరః (వృద్ధు(డు)
తెలుగులోని వై కృతపదాలు 821
(vi) తెలుగులో ఠకార ఘటిత రూపాలు ఆన్య దేశాలని తెలుగు లాకణీకుల తీర్పు. కాని వీటిని పాకృత సమాలుగా పరిగణించడం శా న్రీయం. ఇలాంటి రూపాలు కొన్ని :
ఠవణి (స్వరస్థాయి' ఠావణి స్థాపనీ ఠాణము ఠాణం స్థానమ్ ఠాయము ఠాయం స్థాయ
థాయి థాయి స్థాయిన్ ఠావు ఠావ స్టాప
(21) (1) సమీప మాతృకలోని అపదాది ణ కారం తెలుగులో నకారంతో వర్ణసంయోగం (Phonemic merger) ఫొందిన రూపాలను కొన్ని ఉదాహరణాలు (మూల|దావిడంలోని ణ కారం తెలుగులో న కారంతో కలిసిపోయిన ధ్యని పరిణా మానికి దీన్ని ఆను పాసంగా చెప్పవచ్చు,
ఆనతి ఆణ త్రి ఆజ వీ ః ఘాణో, '” గానుగు ఘాణగ, _ ఘాతనక ఘాయణగ చాన (వి,(కలయంపి)చాణం, | ఛాగణమ్ ఛాఆణం టోనము భోణం, భోయణం టోజనమ్ మావిళము మాణిక్కం మాణిక్యమ్ సాన సాణ కొల కి (1) ద్విరుక్త ఇకారం కూడ తెలుగులో ద్విరుక్త నకారంగా మారింది. జన్నము . జణ్లో యజ్ఞః పున్నమ పుణ్ణిమా పూర్ణిమా వన్నియ వణి ఆ, వణీయా వరికా ణు ణు ఖు సన్న సణా సంజా అ జో
సొన్నము సొల్జం స్వర్ణమ్ (21)
§29 తెలుగు భాషా చరిత్ర
(tii) హకారం ద్వితీయ. వర్ణంగా ఏర్పడిన సంయు క్తతలోని ఇ కారం తెలుగులో ద్విరుక్త న కారంగా పరిణమించింది.
కన్నయ్య) తక కృష్ణః- చిన్నె చిజ్హ - చిహ్న- పన్నము పబ్హ - ప్రళ్న- వెన్ను (డు విణ్లు- విష్ణుః- సన్నము సబ్బం క్షం
(1౪) ఈ పరిణామం (పవర్తితంకాని రూపాలు కొన్ని తెలుగులో నిలిచి పోయాయి.
ఖాణము థొణం కూదనమ్ గాణ గాణ=, గాయణ గాయన. దుగుణము( రెండురెట్టుకలది) దుగుణం ద్విగుణమ్ రాణి రాణీ రాజీ వక్క_ణము వక్థాణం వ్యాఖ్యానమ్
(17) సమీప మాతృకలోకి అజ్బుధ్య (intervocalic) ణకారం తెలుగులో డకారంగా మారింది. (మూర్భన్యాను నాసికం (Ietroflex nasal) అనునాసిక తను కోల్పోయి తద్యర్గీయమగు నాదవత్ప్పర్శం (retroflex vocied stop) గా మారిందని చెప్పొచ్చు.)
ఆగడి ఆగణీ ఆ|గణీ ౧ a గడన గణణా గణనా గామిడి గామిణీ [గామణీ చలడము చలణం, ' చలనక (0) య చల్లణగ. జల్లెడ చాలణీ | చాలనీ
(22) సమీప మాతృకలోని జ కారం తెలుగులో ఆరుదుగా ద కారంగా మారింది.
(1) పదాడి ధ్వని పరిణామానికి కొన్ని ఉదాహరణలు : దంట (జంట) జమల- యమల-
తెలుగులోని వై కృతపదాలు 828
దవనము(థాన్యం) జవసం (గోధుమలు మొ. ధాన్యం) యవసమ్
దొత్తిగ (చజొతిగ) జోత్తం, జోత్తగం, ' యో క్రి9క జోత్సయం మా | జోఇసియం జ్యోతిషమ్ (ii) అపదాది ధ్వని పరిణామానికి ఉదాహరణం : అ ణా (< మంజస) మంజూసా మంజూషా
(28) మీది ధ్యని పరిణామానికి వ్యతిరేక మెన జ ఉద ధ్వని పరిణామం కింది ఉదాహరణాల్లో కనిపిస్తుంది.
జూజము జూదం | ద్యూత. (జూదము) (శారసేనీ)
జాజు " ధాదు "ధాతు (షజాదు) " (శౌరసేన్సీ " (రైడాది)
(24) (i) సమీప మాతృకలోకి ఆజ్ముధ్య మకారం తెలుగులో వ కారంగా కన్పిస్తున్నది. (దావిడభాషల్లో వ, మలు పరస్పరం వినిమయ వర్ణాలు.)
ఇవము హమ- హిమ. కవము కమ. [కమం తలివము (వరుపు) తలిమ.. తలిమ- తవలము తమరం తమరమ్ దవనము దమణ- దమనక.
(1) సమీప మాతృకలోని పదమధ్యలకారం తెలుగులో న కారంగా మారిన రూపాలు :
ఆనబ (ఆనప ఆనప) ఆలాబూ అలాబూ చామన సామల- శ్యామల. పనపు పలావ= [పలాప-
(iii) సమీప మాతృకలోకి అపదాది లకారం తెలుగులో ళకారంగామారిన రూపాలకు కొన్ని ఉదాహరణలు (మూల (దావిడం, కొన్ని [దావిడ భాషలు ళ కొర (ప్రాచుర్యం కలవి* ఆ లక్షణానికి పరిశిష్టాలు కాబోలు) :
తెలుగు భాషా చరిత
§్ర్ర24 ఆప్పళించు అప్పాల. ఆస్సాల దవళము ధవల= ధవల- దేవశము దేవఉలం దేవకులమ్ (దేవాలయం) వక్కళము ' అ 2 పకల. పసల (చలించేవి) అధి న
(25) సమీప మాతృకలోని అపదాది వ, మలు కొన్నిచోట్ట తెలుగులో గ కారంగా కనిపిస్తున్నాయి. వీటి వకార ఘటితరూపాలుకూడా తెలుగులో లేక పోలేదు. మొదట వ కారంగానే నిలిచి, ఆ పిమ్మట గృ్యవల వినిమయంవల్ల గ కారంగా మారి ఉండవచ్చు.
ఈ ధ్వని పరిణామానికి కొన్ని ఉదాహరణాలు :
ఇగము ( ఇ ఇవము హేమ హిమ. తగరము( ఉతవరము) తమరం తమరమ్ పగడము, చపవడము) పవాళో [పవాళః
(౨6) సమీప మాతృకలోవి మూడక్షరాల పరిమితిగల పదాలలోని అంత్య ద్విరుక్తత తెలుగులో ఆద్విరు క్త మవుతున్నది. ఇది తెలుగు నిర్మాణరీతి కనుగుణ మైన ధ్వని పరిణామంగా నిర్ణయించవచ్చు. తెలుగునందలి పదపరిమాణాన్ని కుడించడమే దీని లక్ష్యంగా తోస్తుంది.
ఓలగము ఓలగ్గ క అవలగ సా బాసట పొసల్టి- పార్శ పస్ట్ ఓపహట (ఇరు) కీహట. ఆవఘట్ట- ఆరతి ఆర త్రిఆం ఆర్మాతికమ్ ఆలతి ఆల త్రి ఆల పి సవతి సప త్రీ సపత్నీ చవ్పతి, చవితి చడత్థీ చతుర్ధి హళది హలర్ది హర్క దా బచ్చెన పచ్చజ్ఞ-_ (పచ్చన్న
(27) కృతక పామాణిక రూపాల (Hyper forms)కు కొన్ని ఉదాహరణాలు :
తెలుగులోని వై కృతపదాలు తిక
పక్క (చపక్క) పక్ట- పనన హారతి (ఇఆరత్రి ఆరత్తి అం ఆరా[తికమ్
(28) తెలుగు దాని ఉపషగహ భాషలైన కుఇ, కువి, కొండదొర భాషలలో తప్ప మూల [దావిడంలోను, ఇతర [దావిడ భాషలలోను పదాది సంయు కత కన్పించదు. పైన పేర్కొన్న తెలుగు మొదలై న భాషలలోమ్మాతం రేఫ ద్వితీయ వర్ణంగా కల్లిన పదాది సంయు క్షత విశిష్టలక్షణంగా గోచరిస్తున్నది. ఇట్టి పదాది సంయు క్రత ఈ భాషలలో ఆర్యాచీన దశలో ఏర్పడ్డ దిగా భావించవచ్చు. తెలుగు లోని (కింద, (తాగు, (పాత, (ఐదుకు; మింగు, (వాయు, సుక్కు. మొదలైన దేశ్యపదాలలో రేఫ ఘటిత పదాది సంయుక్తత కన్పిస్తున్నది, వీటి మూలరూపాల (Protoforms) లో సంయు క్రత లేనే లేదు, వర్ణవ్యత్యయం వల్థి ఈ సంయుక్తత ఏర్పడింది. చాల అరుదుగా ఈలాంటి నంయు కత పవాదిషుండు పాక్ళృత భవాలలో పసన
క్రీడ కిరీడి కిరీటిన్ [కోవి కురవయ కురవక
(29) తెలుగులోని తద్భవఐ లు సాధారణంగా తెలుగు నిర్మాణరీతికి అను గుణంగా వచ్చిచేరాయి. కొన్ని తద్భవాలు కవిపండితుల కల్పితాలుగా సిద్ధరూపాల సామ్యం మీద రూపొందించిన సాధ్యరూపాలుగా కన్పిస్తాయి.
ఉదుబటు(డు ఉబ్బ్భడ- ఉద్భట-
చక్కరవతి చక్రవత్తి చ కవర్తి
తిరసకరించు తిరక్క_ర- తిరస్కార-, తరస్క దోగి [దోహి [దోహి
మిత్తురు(డు మిత్తం మి[తమ్
ముగుదు(డు ముద్ధో ముగ్గః
లకు. ము(డు లజ్ఞ ణో లక్ష్మణః
వాలుమీకి వమ్మీఅ వాల్మీకి
వెంగము వంగ- వ్యంగ ఫా
వేసుండు వాసో వ్యాసః
[ప్రకరణం 1i
తెలుగులో అన్య దేశ్యాలు
డౌర్త ర్ విన సూరావ్యాలక్ళ్రే
11.0. ఏ భాషలోనైనా పదాలు దేళ్యాలు (Indigenous), అన్యదేళ్యాలు (Foreign) ఆని రెండు రకాలుగా ఉంటాయి. మూలభాషలనుంచి సం[కమించినవి దేశ్యాలు; తదితరాలు అన్యదేళ్యాలు. భాషలో కొ త్రపదాలు చేరడానికి ముఖ్యమైన కారణం ఆదానం (Borrowing). సాధారణంగా ఒక భాషను మాట్లాడే [ప్రజలు భౌగోళికంగా సమీపవ ర్తి భాషలనుంచిగాని, సాంఘిక, రాజకీయ, మత, సాంస్కృ తిక, వాణిజ్య సంబంధాలవల్ల దూరవ ర్రి భాషలనుంచిగాని కొత్తపదజాలాన్ని (గహ సారు. ఓక భాషావ్యవహ ర్త ఒక వస్తువునుగాని, ఒక భావాన్నిగాని సూచించ డానికి తగిన పదం తన భాషలో లేనప్పుడు తనకు సన్నిపాత సంబంధంగల వ్యవ వ_ర్తభాషలో అ పదం ఉంటే దాన్ని స్వీకరిస్తాడు. పరిపాలనావ్యవస్థలో పరిపాల కుల భాషలోని పదజాలం పరిపాలితుల భాషలో చేరే అవకాళం ఎక్కువగా ఉంటుంది. వాణిజ్య సంబంధాలవల్ల భాషలు పదాలను పరస్పరం ఇచ్చిపుచ్చు కుంటాయి, ఇలాటి పదాలనుబట్టి భాషావ్యవహ రల సంబంధస్వభావాన్ని ఊహించవచ్చు.
దావిడభా షాకుటుంబానికి చెందిన తెలుగును చార్మితక ంగా పరిశీలిస్తే ప్రాచీన దశలో తత్సమతద్భవ పదజాలం ఎక్కువగా చేరినట్టు చెప్పవచ్చు. మహమ్మ దీయుల పరిపాలనా కాలంలో ఆరవిక్, పర్షియన్ భాషాపదాలు తెలుగువారి రాజ కీయ సాంఘికరంగాలలో వ్యవహారంలోకి వచ్చాయి. ఆ తరువాత వరుసగా పోర్చుగీసు, ఇంగ్లీమ మొదలైన యూరోపియన్ భాషల (ప్రభావం తెలుగుపైన ఎక్సు. వగా కనిపిస్తుంది. తెలుగులోని తత్సమ, తద్భవేతర భాషాపదాలను గురించి ఈ ప్రకరణంలో వివరిస్తాను.
11.1. మహమ్మదీయులు 18ివ శ తాబ్దంలో ఆంధ్రదేశం పె దండయా తలు జరపకముందే ఆం ధులకి మహమ్మవీయులకి వాణిజ్య సంబంధం ఉన్నట్లు తెలు లు
తెలుగులో అన్యదేశ్యాలు 827
స్తున్నది. ఎందుకంటే తిక్కన సోమయాజి భారతభాగంలో (తాసు (ఉతరాజూ) ఆనే పదాన్ని రెండుసార్లు వాడాడు. (చ|క్రధరరావు 1965: ర). అంటే ఈ పదం ఆయన కాలంనాటికే బాగా వాడుకలో ఉండి ఉండాలి. ముసల్మాను పాదుషాలలో ఆల్ఫావుద్దీన్ ఖిల్లీ నైన్యం మొట్టమొదట దక్షిణానికి వచ్చి ఓీరుగల్లుని ముట్టడించింది (1284). ఆల్ఫావుద్దీన్ సైనికులలో కొందరు తిరిగి ఢిల్టీవెళ్ళక దక్షిణం లోనే స్థిరపడిపోయారు. ఆ సంఘటనే ఆంధుల, ముసల్మానుల కలయికకి నాంది అయింది. తరువాత ఢిల్లీ సులానయిన ఘయాసుద్దీన్ తుగ్గకు కాలంలో కాకతీయులు ఢిల్లీ సుల్తాన్టకి సామంతులయ్యారు. మహమ్మద్ బిన్తుగ్లక్ తన రాజధానిని ఢిల్టీనించి దేవగిరికి మార్చటంతో మరికొంతమంది ముస్తిముల రాకకు కారణమయింది. ముసల్మానుల దాడిని ఆపటంకోసం, ఆం|ధసంస్కతిని కాపాడటానికి 1886 లో విజయనగర సామాజ్యం స్థాపించబడింది. ఆదే కాలంలో 1847లో హసన్ గంగూ బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు విజయనగరరాజులకి బహమనీరాజులకి యుద్ధాలు తరచు జరుగుతుండేవి. విజయనగరరాజులు గుళ్జాలని ఆరబ్బు లవద్ద, పారశీకులవద్ద కొంటూండేవారు. తుపాకివాడకం కూడా తురకలవద్దనే నేర్చుకొన్నారు. మహమ్మదీయసైనికులు మంచి శిక్షణ కలవారని తమ సెన్యంలో చేర్చుకొంటూండేవారు. వారి సెనికులు హైందవులతో కలియటంవల్ల కొన్ని కొత్తమాటలు సైనిక వ్యవస్థలోకి రావటం జరిగింది. మహమ్మదీయ సైని కులు దక్షిణవాసులతో మాట్లాడటానికి తమతోతెచ్చిన మిశ్రమ భాషని ఉపయో గించేవారు, వారు మాట్లాడే భాషలో పంజాబీ, హర్యానీ, ఖడీబోలీపదాలూ, అరబిక్, పర్షియన్ పదాలూ ఉండేవి. ఈ భాషే రానురాను సాహిత్యభాషగా మార్పు చెందింది, సాహిత్యవేత్తలు దీన్నే “హిందీ” అని, “దక్టనీ' ఆని పిలిచేవారు. ఇది 18వ శతాబ్దంవరకు రాజభాష కాలేకపోయినప్ప టికీ, స్థానికి' పజలు విరవిగా వాడటంవల్ల తెలుగు పై ప్రభావం చూవింది.
తెలుగుభాషా పరివర్తనకి ఒక సెనికోద్యోగులే కారకులుకారు. దజ్నిణభారతం లోని అప్పటి రాజకీయ పరిస్థి తులుకూడా కారణమయ్యాయి. అప్పుడు వేరు వేరు (పాంతాల్ని పాలించే హిందూరాజులలో ఐక్యంలెదు రాచకొండవెలమలు, కొండ వీటిరెడ్డు దేవరాయలకి శ్మతువులయ్యారు. వీరు బహమనీ రాజులతో కలిసి విజయ నగరంతో యుద్ధం చేసేవారు. ఆ మహమ్మదీయపాలకులతో మంచి సంబంధంకలిగి ఉండటానికి కనీసం కొందరు ముఖ్యోద్యోగులై నా వారి రాజభాష ఆయిన పర్షి
828 తెలుగు భాషా చరిత
యన్ని నేర్చుకోవలసివచ్చింది. వీరభదాకెడ్డిమంతి అయిన బెండపూడి అన్నయా మాత్యుడు (కీ. శ. 1420) పర్షియన్, అరబిక్, టర్కిష్ భాషలను నేర్చుకొన్నా డని శ్రీనాథుడు భీముఖండంలో చెప్పాడు. (కీ. శ. 1580 లో బహమనీరాజ్యం చీలిన తరువాత గోలకొండను కుతుబ్షాహీలు పాలించారు. సుల్తాను కులీకుతుబ్షా ఆంధ [ప్రాంతమంతా ఒకేరాజు అధికారంలో ఉండటం అవసరమని అనుకొని విజయనగర రాజులతో యుద్ధంచేసి కొండవీడు, బెల్లింకొండల్ని వశ పర చుకొన్నాడు. కీ. శ, 1566లో ఇం|బహీం కుతుబ్షా కాలంలో జరిగిన తల్లికోట యుద్ధంలో రెండు శతాబ్దాలపాటు ఆంధ సంస్కృతిని కాపాడుతూ వచ్చినటువంటి విజయనగర స్మామాజ్యం నాశనమయింది. మహ్మాదు కులీకుతుబ్షా కాలంనాటికి(|కీ. శ 1580) వారి రాజ్యానికి ఉ త్రరాన గోదావరి, దక్షిణాన తుంగభ దానది సరిహద్దులుగా ఉండేవి. అందే ఆంధ భూభాగంలో చాలాభాగం మహమ్మదీయుల పాలనలోకి వచ్చిందన్నమాట. వీరికాలంలో తెలుగు వాళ్ళ సంస్కృతి కొ త్రపంథాలో నడిచిం దని చెప్పొచ్చు. ఆంధ దేశ ంలో అంతకుముందున్న టువంటి పరిపాలనా వ్యవస్థని కొంతవరకు మార్చారు. అప్పటిరాజభాష పర్షియన్. అందుకని పరిపాలనావ్యవస్థ లోని కొన్ని మాటలు పర్షియన్నుంచి తీసికొనబడ్డాయి. ఉదా: దీవాను, కొత్వాలు మొ॥వి. చాలామంది తెలుగువారు ఉన్నత పదవుల్లో ఉండటంతో పరిపాలనా సౌలభ్యంకోసం తమ మాతృభాష అయిన తెలుగునేకాక అరబిక్, పర్షియన్ లను కూడ నేర్చుకుంటూండేవారు. వారేకాక సామాన్య [పజలుకూడ కొన్నికొన్ని మైన పర్షియన్, ఉర్దూ మాటల్ని వాడే ఆవసరం ఉండేది.
ఒక పరిపాలనా విషయంలోనేకాక వ్యాపార, వాణిజ్యరంగాలలో కూడ పర్షియనులు, మహమ్మదీయులు అధిక్యత కలిగి ఉండేవారు. ఆ పరిస్థితులలో వాణిజ్య సంబంధమయిన మాటలుకూడ తెలుగుభావలోకి వచ్చాయి. ఉదా : గస గసాలు, ఖరీదు, కిస్మిస్ మొ॥వి. డీ. శ. 1807 లో బొరంగజేబు గోలకొండను పూర్తిగా వశం చేసుకొన్నాడు. కీ. శ, 1707 లో బారంగజేబు మరణించిన తరు వాత ఢిల్టీరాజ్యం బలహీనం అయిన నమయంలో (క్రీ. శ. 1728 లో నిజాముల్ ముల్కు- 'ఆసఫ్జా' అనే వీరుదంతో స్వతం(త్రరాజ్యాన్ని స్థాపించాడు. క్రీ. శ్ర, 1766 వ సంకలో నిశాముకు ఆంగ్లేయలకి జరిగిన ఒడంబడిక |పకారం ఉ త్త సర్కారులు ఆంగ్లేయులు తీసుకొన్నప్పటికి తెలంగాణా పాంతం మాతం ముస్తింల ఆధికారం కింద ఉండేది. తెలంగాణ్యాపాంతంలో మాట్టాడే తెలుగు, ఉర్దూ (ప్రభావం
తెలుగులో అన్యదేశ్యాలు ' 829
వల్ల ఎక్కువ మార్పు చెందటానికి ఇదే కారణం. నిజాం పరిపాలనాకాలం నాటి జనాభాలెక్కల్ని పరిశీలిస్తే కొత్త వృత్తి కులాలు (O౯CUpational classes) కనిపిస్తాయి. కస్సాబులు లేక క టీకవాళ్ళు, క లాలువాళ్ళు (సారా మొదలైన మత్తు పదార్థాలు తయారుచే సేవాళ్ళు) కొత్త పరిశ్రమలు స్థాపించారు. చిమ్టా, కటార్ మొదలైన పరికరాల్ని వాడటం జరిగేది. కొంతమంది పర్షియనులు తివాసీ పరిశ్రమ మొదలుపెట్టారు. ఐట్టలమీద ఆద్దకంకూడా మహమ్మదీయులు మొదలుపెట్టిన పరి శ్రమే. మొదటినుంచి నవాబులు ఆడంబరంగా ఉండేవాళ్ళు కన! జరీవస్తా9లనేత, కలంకారీ అద్దకాలకి ఎక్కువ |పోత్సాహం లభించి విదేశాలలోకూడ పథ్యాతి పొందాయి. ఈ విధంగా (పజల సాంస్కృతిక జీవనం కొంతమారింది. ఇంకొ రెండు సంస్కృతుల 'సంసర్గం ఫలితంగా కొ త్తమాటలు తెలుగులోకి వచ్చాయి. అప్పటి ఆధికారభాష పర్షియన్ ఆయి ఉండటంతో పర్షియన్, అరబిక్, ఉర్లూలను నేర్చుకొన్న వారికి ఉన్న తోద్యోగాలు, విదేశాలకు పోవటానికి అవకాశం ఇచ్చేవారు, ఇంగ్లీషవాళ్ళుకూడ 1885 వ సంకలో ఉర్దూను రాజబాషగా (ప్రకటించారు. ఇట్టా అన్నివిధాల వె స్థాయిలో ఉండి పర్షియన్, అరబిక్ , ఉర్దూ భాషలు తెలుగుపై (ప్రభావం చూపాయి.
11.2. పర్షియన్, అరబిక్ భాషలనుంచి తెలుగులో ప్రవేశించిన పదాలలో కొన్ని చాలా సహజ ధ్వనిపరిణామ పద్ధతులకు భిన్నంగా మార్పులు పొందినట్టు కనిపిస్తుంది. ఉదా :
తెలుగు వర్గియన్ అర్థం ఎకిమీడు హకీమ్ “యజమాని హ సీభారము ఉస్తు వార్ “పునాది” సిరినామా నర్నామా “చిరునామా”
పై మాటల్నిచూస్తే సాధారణంగా తెలుగులో జరిగే ధ్వని పరిణామాలకు భిన్నమైన పరిణామాలు కనిపిస్తాయి. తెలుగులో సాధారణంగా పదాది హకార లోపం కనిపిస్తుంది. ఉదా : ఉషారు (చహుషార్) కాన దానిపైన అచ్చులో మార్పురాదు. కాని ఎకిమీడు (చహాకిమ్) లో “ఆ “ఎ” కావడం కనిపిస్తుంది. ఆలాగే తక్కిన ఉదాహరణలుకూడా సాధారణజనంలో ఉన్న పద్ధతిలోకాక ఛందస్సుకోసమో, రచనానుకూలంగా నో మార్పులుచేసి కవులు కావ్యాలలో [ప్రయోగించి ఉంటారు.
880 తెలుగు భాషా చరిత
11.8. 15వ శతాబ్ది ఉ త్రరభాగంనుంచి శాసనాల్లో పరిపాలనా వ్యవస్థకు సంబంధించినవి, సామాన్య|పజలు ఉపయోగించేవి, సెనిక వ్యవస్థలో ఉపయో గించేవి, న్యాయశాస్తానికి సంబంధించినవి సుమారు 200 పదాలు పర్షేయన్, ఆరబిక్ భాషలకు సంబంధించినవి కనబడ్డాయి (మోడేకు రి సత్యనారాయణ, బారతి, అక్టోబర్, 1959.) అయితే సహజ ధ్వని విపరిణామ పద్ధతులకి భిన్నంగా పదాలు కొన్ని శాసనాలలో కనిపిస్తున్నాయి. ఉదా: ప. ఖర్చ్, తె. కురుచ; ప, కాగజ్ తె. కొకితం; మొ. కురుచలో ఆరా ఉ సవాజధ్యని విపరిణామానికి విరుద్ధం, అజ్మధ్యస్థంగా నాదధ్వనులే సాధారణంగా కనిపించవలసి ఉండగా *కాకీతంిలో శ్వాసస్పర్శ్మాలు కనిపిస్తున్నాయి. అంటే నాదోష్మ మైన 'గజిలు 'గ్క,జ/ద'లగా మారవలసి ఉండగా ఆ స్థానంలో 'క్కతిలు కనిపిస్తున్నాయి. ఈ పదం ఇలాగే కావ్యాల్లో కూడా కనిపిస్తుంది. బహుశా కవుల, కాశనలేఖకుల [పయో గాలలో ఆలాంటిరూపం ఉండి ఉంటుంది. 'మరహమ్మతు' ఆనే మాట మరమ్మ తుకు సమానంగా బాగుచేయటం అనే అర్థంలో కనిపిస్తుంది. ఇలా పదంమధ్య హ కారంచేరే ఆవకాళాలేమీలేవు. పర్షియన్లో 'దయకలిగిఉండు” అనే ఆర్థంలో మరహ్ మత్ /మర్హ మత్ అనే పదం కనిపిస్తుంది. బహుశా శాసన లేఖకులు రెండు పదా లను సమానార్థకాలుగా భావించి “మరమ్మతుకు మూలరూపం “మరహ్మత్' , ఆని అనుకొని ఉంటారు.
11.4. |పాబీన కావ్యాలలో సుమారు 900 ల అఆన్యదేశ్యాలు ముఖ్యంగా పర్షియన్ , అరబిక్ , భాషలకు సంబంధించినవి కనిపిస్తాయి. రాజకీయ సంబంధ మైన సుల్తాను, పాదుషా, ఫ్లర్మానా, హుజూరు, కితాబు మొ. వి., సైనిక పరమైన సిపాయీ, తుపాకీ, బందుకు, ఫిరాయించు, పొజు. బందోబస్తు, మొ. న్ వ్యాపార సంబంధమైన దుకాణం, (తాసు, మొ. వి., రెవిన్యూ పదాలై న కౌలు, కుకీ, దుంబాలా మొ. వి., న్యాయశాఖకు సంబంధించిన దివాను, నకలు, నకాఖత్త్తు మొ. వి., సామాన్యజనులు ఉవయోగించే వస్తుసామ[గికి సంబంధించిన కుర్చీ, ఖాౌబు, మొ. వి., వస్ర్రవిశేషాలై న కలంకారీ, జంబుఖానా, కుల్హాయ, జరతారు మొ. వి., ఆటలకు సంబంధించిన గంజిఫా మొ, వి.., పెన పేర్కొన్న ఆన్య దేశ్యాలలో కనిపిసాయి (చ్మృశధరరావు ; 1965). వీటిలో చాలామాటలు కొన్ని దేశ్యాలను వాడకంలో లేకుండాచేశాయి. ఉదా : దుకాణం, కౌలు, సిపాలు, ఖూనీ మొ. వి.
తెలుగులో అన్యదేళ్యాలు 881
11. 5. ఒక భాష వేరొక భాషనుంచి పదాల్ని ఎరువు తెచ్చుకున్న ప్పుడు స్యభాషావర్ణ నిర్మాణానికి అనుకూలమెన పద్ధతిలో పదాలను మార్చుకుని తనలో ఇముడ్చుకుంటుంది. పర్షియన్ “సుల్తాను! పదానికి రూపాంతరాలైన సురతాణ, సురతాణి, సురతాణ, సురథాణి, సురథాణు, సురదాణి, సురధాణి, సురధాణ, సురధానిలాంటి కావ్య [ప్రయోగాలకు సరియైన వివరణలు ఇవ్వటం కష్టమే ఆయినా తెలుగులో లేని ధ్వనులుగల అన్యదేళ్యాలలోని ధ్వనులు ఎటాంటిమార్పులు చెందాయో సంగహంగా ఇక్కడ వివరిస్తాను.
1. తెలుగులో దంత్యస్పర్శోష్మాని [చే] కి సమానమైనధ్వని ఉర్దూలోలేదు. కాబట్టి తాల వ్యేతర స్వరం పరమైనా ఊర్దూనుంచి అరువు తెచ్చుకున్న పదాలలో తాలవ్య స్పర్శోష్మమే కనిపిస్తుంది.
ఉదా : చాక్, బార్,
2 ఉర్దూలో ఉన్న (2) కు పరంగా తాలవ్యాచ్చు సై దాన్ని తెలుగులో జ గానే ఉచ్చరిసాం. ఉదా : అ జిలా, తె. జిల్లా; అ.జిద్, తె. జిద్దు.
8. ఉరూ (2) కు పరంగా తాలవ్యేతరస్వరంవస్తే తెలుగులోదాన్ని జే(2) గా ఉచ్చరిసాం. ఉదా : వ. జమీందార్, తె జేమీందారు; ప. జమానా, తె జేమానా; ప. జరీ, తె. జేరీ; ప. జప్, తె. జేప్పు.
థీ తాలమ్యేతర స్వరం పరమైన ఆన్యదేశ్యాలలోని [J] ను [కే | గా కూడా ఉచ్చరిసాం. ఉదా; ఊ. జోడ్, తె జోడు; ప. జాగీర్టార్, తె, జోగీర్దారు/ జే గీర్జారు.
గ్, సమీపమాతృకలోని పరహనుమూలీయ స్పర్శవర్హం వే [6 తెలు గులో [అ వర్ణంగా మారుతుంది. ఉదా : ఉ. క్రరార్, తె. ఖరారు ' ఒడంబడిక”; 4, కస్సాబ్, తె. ఖసాబు ఒక వృత్తికులంో; ఉ. కాబు, తె. ఖాబు “పెద్దపాత."
మెకంజీ రాత (పతుల్లో వై పదాలకు రూపాంతరాలు కనబడ్డాయి. ఉదా : కరారు, కసాబు మొ నేటి తెలుగులో *ఖాబు అనే మాటకు బదులు 'గాబు అనే మాట వాడకంలో ఉంది.
6. [క్ష] [క] గా మా[తమే మార్పుచెందటంకూడా కనిపిస్తుంది. ఉదా : 4, కద్దా, తె. కదా.
882 తెలుగు భాషా చరిత
7. పదమధ్యంలోకూడా క్షహాఖ లేక క్ల్షపాక మార్పులు కనిపిసాయి. ఉదా. అ. మకాం, తె. మకాంీఆగటంి; ఆ, తన్కీ, తె. తనఖా “నిర్ణయం ; అ. ముక్త్రర్ ; తె, మొక రరు, మొఖరరు, “నియనించు”.
పదమధ్యంలో క్క ఖలతో రూపాంతరాలు క నబెడ టాన్ని బట్టి క్ర సాక్రతో కూడిన పదాలే సరియైనవని, పైన (115.5) చూపిన ఉదాహరణలలో *ఖి లేఖక దోషం అయి ఉంటుందని ఊహించవచ్చు.
రి ఉర్టూలోని సాప్తపథీనోష్మం [x] తెలుగులో మహాపాణ హను మూలీయ శ్వాసస్పర్శం [ఇ] గా మారుతుంది. ఉదా: ప ఖరీద్, తె, ఖరీదు; ప. ఖర్చ్, తె, ఖర్చు; ఆ. ఖరాబ్, తె. ఖరాబు; అ. ఖాలీ, తె. ఖాళీ. పదమధ్యంలో కూడా ఈ మార్పు కనిపిస్తుంది. ఉదా: ప, దాఖిలా, తె. దాఖలా; అ ఆఖ్సీర్, తె. ఆఖరు
9. ఖ్తఎక మార్పులుకూడా కొన్ని పదాల్లో కనిపిస్తుంరి. ఉదా : అ ఖబర్, తె. కబురు; అతారీఖ్, తా. తారీకు.
10. ఉర్దూలోని మహ్మాపాణ హనుమూలీయం [ఖ] ఆల్ప[పాణం అవుతుంది. ఉదా. ఉ. ఖండియా, తె. కండువా.
11. సాప్తపధీననాదోష్మధ్వని [గ] తెలుగులో హనుమూలీయ నాద స్పర్శ్గం[గ] గా మారుతుంది. ఉదా : ఉ. గరీబ్, తె, గరీద్ ; ఊఉ. గులామ్, తె. గులాము.
12. ఊఉర్జూలోని వానుమూలీయ నాదమహాపాణస్పర్శం . ఘ ] తెలుగులో కొన్ని పదాలలో ఆదే విధంగా ఉంటుంది; కొన్ని పదాలలో ఆల్ప|ప్రాణంగా మార్పు చెందుతుంది. అంటే వ్యవ హారంలో [ప్రయోగం (functional load) తక్కువగా ఉండే పదాలలో మార్పులేకపోవటం, (ప్రయోగం ఎక్కువగా ఉండే పదాలలో మార్పు కలగటం జరిగి ఉండవచ్చు. ఉదా; ఊఉ. ఘరానా; తె. మరానా; ఊ. ఘా బా, తె. గాబరా.
18. ఉర్దూలోని దంతోన్ట్యశ్వాసోష్మం ఫ [2] తెలుగులో కొన్నిచోట్ల ఆలాగే కనిపిన్తుంది. ఉదా : ఊఉ, ఫర్మానా, తె, ఫర్మానా; ఉ ఫసల్, తె, ఫసల్; 4. ఖీర్యాద్, ఫీర్యాదు.
తెలుగులో అన్యదేశ్యాలు 888
14. ఫ్ కొన్నిచోట్ల పగామారుతుంది. ఉదా; ఊఉ ఫకీర్, తె. పకీరు ప. ఫర్డ్, తె. పద్దు. మెకంజీ రాత పతుల్లో “పకీరుకు ‘ఫకీర్! ఆనే రూపాంతంరం కూడా కనిపిస్తుంది. బహుశా మామూలుతెలుగులో “నీ లేని కారణంగా అది సమీపధ్యని ఆయిన ఫగా మారిఉంటుంది. తరువాత అది అల్పపాణం అయి ఉంటుంది. ఉ ర్దూభాషాజ్ఞానం బాగా ఉన్నవారి ఉచ్చరణలో ఫ అలాగే నిలిచి ఉంది.
15. పదాది హకారం కొన్ని పదాల్లో అలాగే నిలిచి ఉండగా, కొన్ని పదాల్లో లోపిస్తుంది. ఉదా: ఉ హజారామ్, తె. హజారము; ఊఉ హవల్దార్, తె. హవాల్దారు; ఉ. హవేలీ; తె. హవేలి ఉ. హుషారు; తె. ఉషారు; ఉ హమామ్ ఖానా, తె. అమామ్ఖానా. పదమధ్యంలోని హకారంలో కింద చెప్పిన ధ్వని పరిణా మాలు కనబడతాయి.
అ. సంయుక్తాక్షరంలో మొదటివాల్దు “హి” అయినట్లయితే, అది దానికి పరంగా వచ్చిన హల్దులతో సమీకరణం చెందుతుంది. లేదా లోవించి దాని పూర్ణ స్వరం దీర్చ మౌతుంది. ఉదా: ఊఉ. షహ్నాయి, తె. సన్నాయి; ఉ. (పహో, తె. పారా, పహరా,
ఆ. హకారం సంయుకాక్షరంలో రెండవహల్లు ఆయినట్టయితే లోపిస్తుంది. ఉదా; ఊఉ, సర్హ్యంగ్ , తె. సరంగు.
ఇ. హాకారానికి “ఇ' పరంగా వస్తే, “హి లో పిస్తుంది. ఉదా: ఉ. సిపాహి, తె. సీపొయి; ఉ. కాహిలా, తె, కాయిలా,
11. 6. పర్షియన్, ఉర్జూభాషలనుంచి తెలులోకి వచ్చిన పదాలవల్ల తెలుగు వర్ణాలవ్యావ్తి (4130100601) లో కూడా మార్చువచ్చింది. తెలుగు ఆను నాసికాలై న [మ] [న] [ఇ] లు స్పర్శాలకు పూర్వం పరిపూరక పవృతిలో ఉంటాయి. అంటే ఓష్ట్యాలకు ముందు ఓష్ట్యంగాను, మూర్ధన్యాలకు ముందు మూర్థన్యం గాను ఆనునాసికం వినిపిస్తుంది ఉర్దూలో “మ, ని అనేవి రెండే అనునాసికా లున్నాయి. అవి అన్ని పరిసరాలలోనూ వస్తాయి. అంటే మ,న్క లు స్పర్శాలకు ముందు కూడా భేదిస్తాయి. ఊఉర్దూమాటలైన చమ్మీ , చిమూ, చమూ మొదలైన పదాలు తెలుగులోకి రావడంతో [మ] వ్యాప్తిలో మార్పువచ్చింది. కాని తెలుగులోని వర్ణ నిర్మా ణానికి అనుగుణంగా స్వరభక్షి వల్ల “'చమడా, చిమట, చమికి' మొదలై న రూపాలుకూడా కొన్ని మాండలికాలలో కనిపిస్తున్నాయి.
884 తెలుగు భాషా చరి[త
11. 7. రెండుభాషలమధ్య సంబంధం ఎక్కువగా ఉన్నప్పుడు స్వతంత పదాలే కాకుండా అనబంధరూపాలుకూడా ఎరువుగారావచ్చు. ఎరువుమాటలలో కనిపించే కొన్ని అనుబంధరూపాలు దేశ్య రూపాలకుకూడా చేర్చడం జరుగవచ్చు. ఉదాహరణకు "పౌజుదారు" మొదలై న ఆదానపదాల్లో కనిపించే “దారు' అనే అను బంధరూపం కొన్ని కొన్ని తెలుగు పదాల పైనకూడా కనిపిస్తుంది. ఉదా : కొను గోలుదారు, అమ్మకందారు, మొ. అలాగే -కరారునామా, కౌలునామా మొదలైన చోట్ల కనిపించే “ప|త్రంి ఆనే అర్థం ఇచ్చే నామా రూపం ఇంగ్లీషునుంచి ఎరువు తెచ్చుకున్న వీలు (will) తో చేరి “వీలునామా అనే రూపం తెలుగులో ఏర్పడింది. ఈ. విధంగా ధాతువును ఒక భాషనుంచి, అనుబంధరూపాన్ని మరొక భాషనుంచి ఎరువు తెచ్చుకొని పదాన్ని సృష్టించడాన్ని (loanblend) ఆని అంటారు. ఇటు వంటివి నామవాచకాల్లోనేకాక |క్రియలలోకూడా కనపడతాయి. ఉర్దూ పేర ణార్థక రూపాలపైన తెలుగు ప్రత్యయాలు చేరటంవల [కొత క్రియారూపాలేర్పడుతాయి. ఉదా : బనాయించు, చలాయించు, దవుడాయించు మొదలై నవి.
11.8. లోకనిరుక్తి (Folk-etymology : అన్యదేళ్యాల (ప్రభావంవల్ల నిస్తగ్గపదాలలో మార్పురావచ్చు. విశ్వాసఘాతకుడు అనే అర్థం ఇచ్చే “నమ్మక్ హరామ్' , మెకంజీ వాత[పతి 185, పు. 101) అనే పదంలో “హరామ్” అనేది అన్యదేశ్యం, నమ్మకం అనేది తెలుగుపదం. ఉర్దూలో నమ్మక్ హరామ్ ఈ అర్థంలో కనిపిస్తుంది నమక్ అంటే ఉర్దూలో ఉప్పు అని అర్థం, కాని తెలుగులో నమక్ అనే పదం లేదు. కాబట్టి ఎక్కువగా వాడకంలో ఉన్న నమ్మకం అనే పదం 'నమక్' అనే పదం సమాసంలో వాడబడింది. ఈ విధంగా ఎరువు తెచ్చు కున్న పదాన్ని నిసర్గమైన పదంలాగా మార్చటమే లోకనిరుకి,.
11.9. ఉర్గూలోని _గార్ ఆనే ప్రత్యయం ౭869676 suffix లాగా వాడబడుతుంది. ఉదా: మదద్ 'సహాయం,' మదద్గార్ 'సవహాయకుడు'. తెలుగులో అదే వర్ణరూపం (phonemic shape) కలిగిఉన్న _“గారు' గౌరవర్థసూచక |పత్య యంగా వాడబడుతుంది. ఊదా: మాస్టర్ గారు, ఆయ్యగారు మొ. వి. ఆన్యదేశ్య మయిన 'మదద్గారుి ఎరువుతెచ్చుకోవడంతో తెలుగు |పత్యయం ఆయిన గారు” అర్థంలో మార్పు వచ్చింది. అంపే ఈ (ప్రత్యయం వాడబడే పరిసరాలు ( environments) ఎక్కువయ్యాయి. ఈ విధంగా ఎరువుతెచ్చుకున్న భావాన్ని
తెలుగులో అన్యదేశ్యాలు 885
చెప్పటంకోసం ఆన్యదేశాన్ని ఎరువుతెచ్చుకొనేబదులు నిసర్గమె అంతకుముందే భాషలో ఉన్న పదాంకాల పరిసరాల్లో మార్పుతేవడాన్ని (loan shift) అంటారు.
11. 10. ఉరూభాషా పభావం ఎక్కు వగా కనిపించే తెలంగాణా పాంతపు భాషలో వాక్య నిర్మాణంలోకూడా కొంతమార్పు కనిపిస్తుంది ఉర్దూలో గమ్యార్థ పదానికి చతుర్ధి విభక్తి [ప్రత్యయం వాడనవసరంలేదు కనుక తెలుగులోకూడా ఆలాంటి (పత్యయలోపమే కనిపిస్తుంది. ఉదా: తె నేను బయటపోయిన, ఉఊ. మై( బాహర్ గయా.
11.11. తెలుగులో ఎక్కువగా వాడుకలో ఉన్న కొన్ని ఉర్లూ
a పదాలు, కింద ఇవ్వబడ్డాయి.
ఉర్దూ తలుగు అర్థం పాప
పహా వహరా, పారా “కావలి”
దర్యాప్త్ దర్యాప్తు “పరిశోధన?” (investigation) ఫాప
$రానా పీరాయించు 'తిప్పు' (t0 turn) తసాత
తుక్ డా తుకుడా “ముక్క”
తాకీద్ తాకీదు “ఆజ్ఞ
తకరార్ తకరారు “వివాదం
మత్తవ్ మతలబు 'ఉద్దేశం'
మెహనత్ మెహనత్తు “శ్రమ థాత |
థోడా తోడెం “కొంచెం”
థాల్ తల్ల “పళ్ళెం
నక్స్ల్
తెలుగు
టలాయించు అటకాయించు
లూటీ
టక్ గారు చిట్టీ, చీటీ
చాలాను గచ్చు చాకరీ
చ [తీ చపొయించు
కొర్యాయి చాకరీ షికారు
క్ర్షబా
ల] కలం కసీ బకాయి నకలు
తెలుగు భాషా చరిత
అరం @
'కాలయాపనబేయటంి ' ఆపటం”
“కొలగొటటంి టా ట్
“ఒకదాని నొకటి తగులుకోటం” “ఉత్తరం
“డబ్బుచెల్లించే పతం' 'గచ్చునేలి
“సేవ
“గొడుగు “'ముదించటంి
“పని “చేవ!
“వాహ్యోళి' “లెక్క, లెక్క పు సకము”
'ఆ;కమించటంి నా. శీ
పెన్ను “వాయిదా” 'బుణం ప
“తిరిగిరాసినది (copy)
తెలుగులో అన్యదేశ్యాలు
ఉద్దా ఐ ాబ
బర్తరఫ్ ఐందోబస్, బేజోర్
బద్ నాం జేబర్ దస్ మజ్' బూత్
భసాబ
దసాద
తుక్ డా గడ్బడ్
ఢకొడ డీలా
జజ జగహ్
(22,
తెలుగు
బర్తరపు బందో బస్తు బేశారు బదనాం
జబరుదస్తు
మజుబూతు బటీ అ
దగా దఫా దురుస్తు బంధు ఆదాలతు
దబ్బా
డబ్బా తుకుడా గడవిడ
జగా
887
అరం థి
“ఉద్యోగంనుంచి తీసి వేయటం?” “ఏర్పాటు” “విసుగు “అపవాదు” “బలవంతం
గటి” ద “ఐట్టలుడక బెట్టే పెద్ద పొయ్యి” బి బి టి కన్నెర్ర) “బాగు (చేయటం) “మూయటంి “న్యాయస్థానం “మరక “డబ్బా” “ముక్క
“అలరి” x)
“బలహీనం”
888
ఢడూ a జమానా హర్రాజ్ రువాజ
రుగ్డా
గాగ గ్ గుత జగహ్. హంగామా
తౌాలుగు జమచేయు
హ|రాజు
జాడు జగడం
గుత్తా
తగా హంగామా
గాభరా/గాబరా
పురునతు తారీపు లిపాప
సవారీ
సవుదా (చ వుదాలు)
సిపొయి
హిసాబు
"పసందు
షికారు తమాషా
- షరతు
తెలుగు భాషా చరిత్ర అరం ఢి “కూడ బెట్టటం' “ వేలంపాట" (తెలం. మాండలికం)
(న్నీ పురుకట్టి 'పోటాటీ య
“గస్తీ (wath)
గత (contract) వూ
“స్థలం”
కలోలరి” య “భయం”
“తీరిక “మెచ్చుకోలు” “కవరు
“వాహనం “వస్తువులు” “సెనికుడు' “లెక”
“ఇష్టం
క్స్
“వాహ్యా?' “వేడుక” “ఒడంబడిక”
తెలుగులో అన్యదేశ్యాలు
శయోూ అః
షస
_ తెలుగు
జరూరు
౧. 2B frog రొ
జ [ఓ
గాయెబు దగా
వగైరా
గలతు
హైరాను హాజరు మహలు
889
అరం థి
‘recommendation’ ‘watch’
“అవసరం, తొందర
“దినం” 'కొది” (a) “ఉండుట” “'బలతాార ంగా తీసుకొటంి
'“గౌరవంి “నిశ్శబ్దంి “స్వయంగా '
“సంతకం
' కనబడక పోవటం” “మోసరి “మొదలై నవి”
"ఏమీతోచనిస్థితి' “ఉండటం “పెద్ద భవనం
లిక్ష0
ద్ద హా (లోపం) హుషార్ సీపాహి జగహ్ పహ్రా
షహ్నాయ్
మామ మతవ్ నో, మదద్ అమల్ తమాషా బదనాం
నైన నక్ల్ విషాన్ ఇనాం మునీ
చ
లసిల లూటీ లిఫ్రఫ్రా అదాలత్
రహైర రోటీ తర్జమా ఫక్
తౌలుగు
ఉషారు సిపాయి జగా/జాగా పారా
సన్నాయి
మతలబు మదతు చి అమలు తమాషా బదనాం
నకలు నిషానీ ఇనాం మస
లూటీ లిపాపా
ఆదాలతు
రొట్ట
తరుమా &
వికరు
తెలుగు భాషా చ రత
అరం ®
'ఉత్సాహంి “సైనికుడు” “సలం”
$ “కాపుదలి “ఒకరకం మేళం”
“ఉద్దేశ ంీ
“అండ, సహాయం”' ‘to execute’ “వేడుక”
“అపవాదు
“తిరిగి |వాసినది (copy)” 'సర్త'
“బహుమానం”
“రాసేవాడు (scribe)”
'కొలగొటటంి అ దె
"కవరు"
'న్యాయస్థానం'
'రతీనుబండారం” “అనువాదం” “ఆలోచన”
తెలుగులో అన్యదేశ్యాలు 841 తెలుగులో యూరోపియన్భాషావదాలు
11. 12. తెలుగుపై [పభావంచూపిన యూరోపియన్భాషలలో. పోర్చు శీను మొదటిది. 1498లో పోర్చుగీసులు భారతదేశపు పళ్చిమతీరంలోకి (వే శించడంతో పోర్చుగీసు తెలుగుభాషలకు సంబంధాలేర్పడ్డాయి. పోర్చుగీసులకి, విజయనగర రాజులకి వాణిజ్య సంబంధాలుండేవి. విజయనగరసా మాజ్యంలోని శాంతోం, మైలాపూరం, నాగపట్టణం మొదలై నచోట్ట పోర్చుగీసులకి స్థావరా లుండేవి. 16వ శతాబ్దిలో పోర్చుగీసులు దక్షిణభారతరాజకీయాలలో జోక్యంచేసు కోవటంవల్ణి, వాళ్ళతో రాజకీయ సంబంధం ఉంచుకోవడంకోసం పరిసర [పాంతాల 'రాజకీయోద్యోగులు పోర్చుగీసుభాషను నేర్చుకొవలసి వచ్చింది. 1571లో పొర్తు గాలు చక్రవర్తి ఆజ్ఞాపత్రాన్ననుసరించి చాలామంది భారతీయ క్రైస్తవులను దుబా 'సేలుగా నియమించడం జరిగింది. ఆందువల్ల దేశీయులు చాలామంది పోర్చుగీసు భాషను నేర్చుకోవడం [పారంభించారు. అంతేగాక చెన్నపట్టంలో ఇంగ్లీషు కుంఫిణి 'దొరలు వచ్చిన కొత్తలో వారు స్థాపించిన న్యాయస్థానాలలో పోర్చుగీసు భాషనే వాడే వారు. దానప(త్రాలు, భూవ్మికయపతాలు, మొ. వి. పోర్చుగీసు తెలుగుభాష ల్లోనే ఊండేవి,
11.183. పోర్చుగీసువారు తమతోటి మనదేశానికి కొన్ని పళ్ళని, కాయ అని తీసుకొనిరావటం వాటిని సూచించేపదాలుకూడా తెలుగులోచేరాయి. అనాస, గొయ్యా (జామ), గోబి (క్యాబేజి), బొప్పాయి, టమాటో ఇలా వచ్చిన పదాలే, (తూమాటిదొణప్ప, 1962), తెలుగులో తాళ పుచేవిలో -చెవి *శావి ఆనే పదంనుంచి వచ్చిన రూపం. వస్ర్రసంబధమైన కమీజు, బొతాం; వస్తుసంబంధమైన ఆల్మార, బాల్చీ, మేన్రి మొదలై న' పదాలు పోర్చుగీసు భాషనుంచి తెలుగులో చేరిన. శల స్త్ర” అనేదికూడా పోర్చుగీసుమాచే.
11.14. 'కిస్తాను ఆనే పోర్చుగిసుమాట స్వరభక్తితో 'కిరస్తాను' "అయింది. పోర్చుగీసు 'తోవాల్య” ఆనే పదంనుంచి చివరి 'యి లోపించి తువ్వాల, తువ్వాలు ఆనే పదాలు ఏర్పడ్డాయి, పోర్చుగీసుభాషనుంచి తెలుగులో కివచ్చిన ఇతర పదాలు కొన్ని : (2 సైనిక సంబంధాలు : కపితాను, కమాను, పటాలము, సార్జంతు, మొ. (9) వస్త్రసంబంధాలు, మే (జోడు, ఇన్ర్రీ, కమీజు, కాజా, టొత్తము, మొ, (0) వర్తకసంబంధాలు : కుంపిణి, కోసా, గిడ్డంగి, గోదాము, బంకు,
మొ. (ర) గృహపరికరాలు : బాల్చీ, పీపా, మేజా, సబ్బు, మొ. (6) ఇతరాలు : బిస్కతు, బాతు మొదలైనవి.
11.15 పొర్చుగీసుల తర్వాత భారతదేళానికివచ్చి సుస్థిర పభుత్వాన్ని నెలకొల్పి ఇక్కడ భాషల పై పె పభావం చూపిన యారోవీయనులు ఆంగ్లేయులు. ఈస్టిండియా కంపెనీవారు శ్రి, శ, 1600లో ఎలిజబెత్తురాణినుంచి భారతదేశంలో వ్యాపారంచేయటానికి అనుమతి సంపాదించి వచ్చి 18వ శ తాబ్దీనాటికి తమ ఆధి. కారాన్ని ఇక్కడ నెలకొల్పారు. ఆంగ్లేయలు వైజ్ఞానిక సాంస్కృతిక సాంఘిక రంగాలలో ఆనేక మెన మార్పులు తెచ్చారు. దాని ఫలితంగా ఇంగ్లీషపదాలనేకం తెలుగులో |పవేశించాయి. నిత్యావసరాలకు సంబింధించినలై టు, స్విచ్చి, కాఫీ, రోడ్డు బస్సు, కారు, పెన్ను మొదలై నవి; పరిపాలనా సంబంధ మైన కోర్టు, ఆఫీసు ఆర్డరు, పైలు మొదలైనవి ; సొంస) ఢాఎ్రాతిక సంబంధ మైన ఫ్యావను, డాన్సు, సినిమా, ఫ్యాను రేడియో, క్షబ్బు మొ. పదాలు తెలుగులోకి నచ్చాయి.
11.16. ఇంగ్లీషు పదాలు తెలుగులోకి వచ్చేప్పుడు పద స్వరూపాలలో, ధ్వనులలో కొన్ని మార్పులు కనిపిస్తాయి.
i. తెలుగు స్వరాంత భా షకావడంవల్ల వ్యజనాంతాలై న ఇంగ్లీషు పదాలవెన ఆచ్చుబేరి, చివరివ్యంజనం స్పర్శం అయితే ద్విరుక్త మవుతుంది. ఉదా : రోడ్ 3 > రోడ్డు ;
స్పర్శేతర వ్యంజనం పదాంతలో ఆంటే ఆది (హస్వాచ్చూర్వక మెతేనే ద్విరుక్తమవుతుంది. ఉదా: పెన్ ౫ పెన్ను;బన్ గాబన్;ఫ్మా న్ సాఫ్యానా;రై ల్ ఎరై లు.
11. అవిద్యావంతులభాషలో పదాది సంయుకాక్షరాలు స్వరభక్రితో విడివడి ఉచ్చారణలో కనిపిస్తాయి. ఉదా : క్టాసుూకిలాసు; గ్గానుసాగిలాసు.
iii. పదమధ్యంలో కూడా స్యరఖభకి కనివిస్తుంది. ఉదా : డాక్టర్ సాడాకటరు;. కలక్టర్ నాకలకటరు,
iv. స్వరఖభకి సాధ్యంకానిచోట సంయుకాక్షరంలోని మొదటివర్ణం లోపి స్తుంది. ఉదా : స్టేషన్ ౫ దేవన్. స్ట ఆనే సంయు శ్రవర్ణ ౦ ష్టగా మారుతుంది. ఊదా: ఫస్టు ఎపష్టు,
vi, Ny [క] తెలుగులో గా మారుతుంది. ఉదా ; కాఫీసకాప్రీ ఫస్ట్రూవష్టు.
(పకరణము 12
తెలుగులిపి పరిణావుం ఎ తిరుమల రొమదబచ (25
12.0. యరలవ మదనస యనుచును _ బరువడి పీ యక్షరముల భయనయతతులన్ నిరతమును [వాయనేర్చిన వరకరుణా వాని వాలు వ[టువలమరున్ (వేటూరి [పభాకరళాన్రి, చామీవద్యూ మజీమంజరి
మన దస్తూరీ గుం|డంగాను, అందంగాను ఆమరడానికి మనపూర్వులెవరో పైన పేర్కొన్న పదాన్ని గోసాయిచిట్కాగౌా చెప్పారు. ఇప్పటి అక్షర సమా మ్నాయం స్వరూపం చూచి ఇది మొదటినుంచి ఆణిముత్యాలకోవ అని ఎవరూ ఆనుకోరాదు. ఎన్నో వంకరటింకరగీతలు రాతిబండలమీద, రాగిరేకులమీద, తాటాకులమీద, కడితాలమిద రాపాడిరాపాడి ఇప్పటి స్వరూపం తీర్చుకొన్నాయి. ఈ పరిణామానికి దాదాపు రెండువేల యేండ్లు పట్టింది.
భాష ధ్వనిరూపంలో వ్యక్తమవుతుంది. ఈ ధ్వనులు ఇవి, ఇన్ని వీటికి ఇవి గుర్తులు అనే నిర్ణయమే ఆక్షర సమామ్నాయం. అక్షరమంటే క్షరంకానిది, నశించనది. కై, పలుకు గాలిలో కలిసిపోతాయి; కాని వాటి సంకేతమైన అక్షరం మాతం ఎన్నేండ్డయినా ఉంటుంది.
12.1. (పాచీన పారశీకులు బాణాలవంటి - గుర్తులతో ఒక లిపిని వాడుక చేశారు. దీనిని పాశ్చాత్యవిద్యాంసులు “క్యూనీఫారం” లిపి అన్నారు. ఈజిప్టు దేళంలో ఒకప్పుడు చితలిపిగా ఉన్నది [కమంగా 'వంకరగీతల లిపిగా మారి [పపంచ మంతా వ్యాషించి eyes మాతృక అయిందని పాళ్చాత్యవిద్వాం సుల వాదం.
844 తెలుగులివి పరిణామం
12.2. మన భారతీయలివికూడ చాల [పాచీనమైనదని, చి తలిపినుంచే స్వతం తంగా పరిణమించినదని పలువురు [పాచ్యపాళ్చాత్య విద్వాంసుల విశ్వాసం మనకు [పాచీనతమ సాహిత్యమైన బుగ్వేదంలోను (ముగ్నదోం 1-164-24), యజుర్వేదభాగమైన తై త్రిరీయసంహితలోను ఉన్న అక్షరచర్చను, శతపథ (చావ్మణంలోఉన్న అక్షరవర్ణచర్చనుబట్టి, పంచవింశ బాహ్మణంలోఉన్న గణన విధానాన్ని బట్టి, శతపథ (బాహ్మణంలోని సమయచర్చనుబట్టి మనకు లేఖన పద్ధతి ఉండి ఉంటుందని ఊహించడానికి ఆవకాళముంది. ,కీస్తుకు పూర్వం రివ శతాబ్రి వాడైన పాణిన్యాచార్యుడు లిపి, లిపికరళ బ్రాలను, యవనానీ అనేలివి విశేషాన్ని తెలుపడంవల్డ (అష్టాధ్యాయి 4-1-49, 1-89.75, 1-89.87, 4-8.116, 1-8-4), క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్ది వాడని పండితులు విశ్వసించే కౌటిల్యుని అర్థశాస్త్రం రాజకుమారులు చౌలవిధి తర్వాత లిపి, సంథ్యాగణనం నేర్చుకోవాలని చెప్పడాన్ని ఒట్టి, లిపి మనకు (ప్రాచీన కాలంనుంచి ఉన్న ట్రై స్పష్టమవుతున్నది. వై దికసాహిత్యంలోనే కాక జై నబౌద్ధసాపిత్యాలలో లిపి [పసావన కోకొల్లలు. (కీస్తుకు పూర్వం 800 ఏండ్రనాటి జై నుల సమవాయాంగణ సుత్తంలో 18 లిపులు, మహాయానబౌద్ధుల (పప్రథమ్మపమాణ[గంథమైన లలితవిస్తరంలో 64 లింపులు (లిపిశాలా సందర్శన పరివ ర్రం) ఉదాహృతాలు. బుద్దునికిముందునుంచే తమిళ సంగం సాహిత్యంలో లేఖనసం| పదాయం ఉన్నట్టు థ్రీ టి. వి, మహాలింగం తెలిపారు ; (ESIP 110-128).
12.8. ఇటీవల పురాతత్యశాస్త్రజ్ఞాలు (శ్రీ ఐ. కార్తికేయళర్మ అమరా వతీలో జరిపిన (తవ్వకాలలో వెలువడిన [పాచీన శాసనాన్ని బట్టి తెలుగుదేశంలో లివి ఆశోకుని ముందునుంచే ఉన్నట్టు స్పష్టమవుతున్నది. (తెలుగు భాషాసమితి, బిడ్ధానో నర్చూన్దూం, లలిత తళ నంఛ్రఖో_అమరావతీ). ఈ శాసనలిపి అశోకళాసనాలలీవికి సన్ని హితంగా ఉన్నది. ఈ లిపిని [బాహ్మీలివి అని వ్యవహరించారు.
ఈ (బాహ్మీలిపి మనదేశంలో చితలిపితో రూపు దాల్చిందని సర్ కనింగ్ హామ్ వాదం (Ci 1;52). కాని డేవిడ్ డిరింజర్, జార్డ్ బ్యూలర్. మొదలయిన వారు (బాహ్మీలివి ఈజిప్పుచిత్రలిపినుంచి ఆవిర్భవించిన ఫోనీషియన్ లివినుంచి పుట్టిందని భావించారు. శ్రీ ఆర్. బీ. దేశ్పాండే ఈ వాదాలను ఖండించారు. (IP 1. 85; 88, ఉర). [1 బోహ్మీలిపి పుట్టుక సంగతి ఎలా ఉన్నా దీనినుంచే భారతదేశం లోని లిపులన్నీ పుట్టాయి. ఇంతకుముందు చెప్పిన ఆమరావతి శాసనాలు కాక,
తెలుగులిపి పరిణామం లిక్తర్
ఆం, ధదేశళంలో అశోకుడు వేయించిన శాసనాలు గుంటూరుజిల్లా భట్టి పోలులో ఓక స్తూపంలో న్రూపస్థాపకుల పేద్దన్న మూడు కరండకాలు-రాతిబరిణలు దొరికాయి. ఈ కరండకాల మీదిలిపికి అశోకలిపికి పోలికలు చాలా ఉన్న ఘ, చ,ద, ధ,మ, ల, శ, ష అక్షరాలు భిన్నంగా కనిపించడంవల్ల దీనిని |దావిడ ద్రాహ్మి అని, ఇది క్రీస్తుకు మూడు శతాబ్దాలకు పూర్వమే విడిపోయి ఉంటుందని బ్యూలర్ (Er ల్ 825) అభ్మిపాయపడ్డారు.
12.4. దక్షిణ |బాహ్మినుంచే తెలుగులిపి ఆవిర్భవించింది. మనదేశాన్ని ెక్కు_రాజవంశాలవారు పాలించారు. వీరు తమ శాసనాలను తమ మాతృభాష లోను, |పాంతీయభాషలలోను వేయించారు. ఆయా కాననాలలిపులు ఆయారాజుల పేరుతో సాతవాహనలిపి లేక ఆం[ధ్రలిపి, ఇశ్వాకులిపి. పల్పవలివి, వేంగీలిపి, బాళుక్యలివి, కాకతీయలిపి అని ప్రచారం పొందాయి. (తెలుగుభాషాసమితి : తెలుగు నంన్భ్యుతి 8. 1057-58) దీనికి కారణం ఆయారాజుల కాలంలో జరిగిన మార్పులు, ఈ మార్పులలో ఆందమైన ఘట్టం ఇశ్యాకులకాలం. ఈ ఇక్ష్వాకుల కాలం తెలుగునాడులో యాభై సంవత్సలరాకన్నా హెచ్చుకాలం నిలవలేదు. తర్వాత శాలంకాయనులు వేంగినగరం రాజధానిగా కొంత తెలుగు [పాంతాన్ని ఏలారు. వీరికి వైంగేయులు అనిపేరు వచ్చింది. వీరికాలంలో (బాహ్మీలిపీలో మరికొన్ని మార్పులు వచ్చాయి. శాలంకాయనుల తర్వాత విష్ణుకుండినులు తెలుగుదేశం పాలిం చారు. ఇది లిపి పరిణామంలో మరొక ఘట్టం. ఈ కాలపులిపిని వేంగీలిపిఅన్నారు. ఇది తెలుగు కన్నడ దేశాలలో నేకాక దక్షిణాపథమంతటా వ్యాప్తి చెందింది. ఇది తెలుగు క న్నడలిపికి పూర్వరూపం, ఇదే ఇండో చైనా, మలేషియా, జావా, ఇండో సిషియాలలోని హిందూవలస రాజ్యాలలోను మొట్టమొదట వాడబడింది.
12.5. విష్ణుకుండినుల కాలంలో లిపిలో చెప్పుకోదగిన మార్పువచ్చింది. శా లంకాయ నుల కాలంలో: కొన్ని 'ఆక్షరాలనె కనిపించిన చిన్న అడ్డుగీత విష్ణు కుండినుల కాలంలో దాదాపు అన్ని ఆక్షరాలపై నా కనిపించింది. ఆప్పటి తెలుగు భాషలో ఉండి, తర్వాత మరుగయిపోయి, నేడు తమిళభాషలో మిగిలిన “జు' అనే వింత ఆక్షరం విష్ణు కుండినుల కాలంలో కనిపించడం మరొక విశేషం. ఈ వింత ఆశ్షరం నన్నయకాలందాకా వాడుకలో ఉంది (అహదనకర శాసనం, ఖౌల్తి 14. 825:47). దీని ఉచ్చరణ తెలుగులో క్రమంగా డ, రలుగా మారింది. వర్ణమాల
846 తెలుగు భాషా చరిత
నుంచి అంతరించిపోయింది. విముకుండినుల కాసనాలలోని "ఆక్షరాల అడ్డుగీత క్రమంగా పొడవై, వంకర్రై నేటి తలకట్టుగా స్థిరపడింది.
12.6. విష్ణుకుండినుల తర్వాత తెలుగుదేశాన్ని |క్రీ, శ. వడవ శతాబ్దంలో చాభళ్యులు ఆకమించుకొన్నారు. వీరు దేశభాషాభిమానులు. వీరి కాలంలో తెలుగు, భాషకు ఆదరం లభించింది; కాసనాలు తెలుగుభాషలో వెలువడినాయి. ఈ చాళుక్య రాజులు వేయించిన శాసనాలలో [పాచీనతమమయినది కుబ్దవిష్ణువర్ధనునిది. దీని, కాలం డీ. శ. 622. ఈ కాలవులిపిని వేంగీ చా ఫక్యలిపి అని వ్యవహరించారు.
ఈ వేంగీచాళుక్యలిపిని మనం తెలుగు-కన్నడలిపిఅని అనవచ్చు. ఇదిచాలా. వ్యాప్తి చెందింది. బాదామీ చాళుక్యులను కూలదోసిన రాష్త్రకూటులుకూడ ఈలిపినే' వాడారు. ఈ లిపి మార్పులు చెందుతూ 10వ శతాబ్దికి సంపూర్ణంగా వికసించి ఆధునిక తెలుగు-కన్నడ లిపిగా పరిణమించింది.
12.7. చాళుక్యులు వేంగీదేశాన్ని అ(కమించుకొన్న కాలంలోనే, పశ్చి, మాం|ధ [పాంతాన్ని తెలుగుచోళులు పాలించేవారు.వీరు మొదట పల్లపుల సామంతు లైనా, తర్వాత స్వతం[తులయ్యారు. వీరు తమ శాసనాలు వేంగీ చాభక్యలిపిలో వేయించారు. వీరిలో, రేనాటి చోళరాజయిన ఎరికల్ ముత రాజు కాసనమొకటి కడపజిల్లా కమలాపురం తాలూకా ఎరగుడిపాడకీ (గ్రామంలో చెన్న కేళవస్వామి. దేవాలయం పక్క- రాతిపై చెక్కబడి ఉంది. దీనికాలం |క్రీ. శ. 575. |పసుతం మనకు లభించిన మొట్టమొదటి తెలుగుశాసనం ఇదే. (M. Venkata Rangayya, History of Telutu chodas;తిరుమల రామచంద, మునలీినీ శట్టువూర్నోో త్త రాలు 1957) సత్యాాశయుడనే రేనాటి చోడరాజు శాసనమొకటి కడ పజిల్లా పొట్ట. దు ర్రి-మాలెపాడు |గామంలో ఊంది. ఇది మనకు దొరికిన (పొబచీన శాసనాలలో రెండవది,
ఈవేంగీ చాళుక్యలిపికి (క్రీశ. 10, 11, 12 శతాబ్దాలనుంచి పరివ ర్త నకాలం, దీనిని బర్నెల్ సంధికాలం అన్నాడు. ఈ మార్పు 14వ శతాబ్దంనుంచి మరింతస్పష్ట, మయింది. ఇదే ఇప్పటి తెలుగు కన్న డలిపుల ప్రాచినరూపం.
నన్నయ ఈ వేంగీ-చాళుక్యలిపిలోనే తన భారతం (వాసి ఉంటారు. అతని భారత (పతులు మనకు లభించకపోయినా, ఆయన రచించిన నందంపూడి శాసనం లభించింది. ఆ కాలపు మరికొన్ని శాసనాలు దొరికోయి. - వానినిబట్టి అప్పటిలివి
తెలుగులిపి పరిణామం 847
ముందుకన్నా ఎంతగా మారిందో [గహించగలం, నన్నయకాలానికి మనలిపి బాగా . తలకట్టు దిద్దుకొవి చదికిలబడీంది.
12.8. నన్నయకాలంనుంచి వేంగీ-చాళక్యలివిలో మార్పులు [పారంభ మై తర్వాత రెండు వందల సంవత్సరాలకు కన్నడ-తెలుగులిపులను రెండుగా విడ దీశాయి. అంతవరకు ఈ లిపి రాజమహేం దవరంనుంచి పశ్చిమ సము[దతీరంవరకు వ్యా పిలో ఉండేది. దీనిని కచ్చితంగా తెలుగులిపీ అనిగాని, కన్నడలిపి అనిగానీ ఆనలేము. [కమంగా తెలుగు మరీ గుండనైైంది; కన్నడలిపి కోణాకారమెనది. కాక తీయుల కాలానికి ఈ మార్పు స్థిరపడింది. మంచన, జక్కన తెలుగులివిని (పత్యే కంగా తెలుపడం దీనికి ఉదాహరణం. ఈ లిపి పరిణామవృక్షం కింద సూచించిన రీతిగా భావించవచ్చు.
దశ్షీణ బాహా గుహాలిపి | చాళుక్య వేంగీ : mm | పశ్చిమచాళుక్య తూర్పుచాశుక్య పాతజావాకలి J | | పరిణామదశ _సంధికాలం కొత జావా హళగన్నడలిపి పాతతెలుగులిపి
|
కన్నడలిపి - తెలుగులివి
శ48 తెలుగు భాషా చరిత
12. 9. సంధి కాలంలోలిపి 'పెక్కుమార్చులు చెందింది. చకారానికి తల కట్టు వచ్చింది. ఛ కారం ఎడమభాగం గుం|డనైంది. ఠఈ, థ, ధ, లకు తలకట్టు వచ్చాయి. ఫ, భలు చాలా మారాయి. అనుస్వారం చక్కగా చూపినా, బిందు రూపంలో చూపినా, అక్షరం పై భాగంలోనో, అక్షరానికి ఎగువ కుడిభాగంలోనో సె్టె ఆలవాటు మారి అక్షరం పక్కన సపం క్రిలో పెట్టడం అలవాటయింది. మహా [ప్రాణాలకు ఒత్తులు - పొల్లులు ఏర్పడ్డాయి. ఒత్తుమొదట్లో బోరగిలవేసిన ఆర్థ చం దాకారంగా ఉండి [క్రమంగా పొకిలిలో నిలువుగీతగా నిలిచింది.
12. 10. రెడ్డిరాజులకాలానికి-్రీనాథుని కాలానికి-ఒకటి రెండక్షరాలు మినహాగా అన్నీమారాయి. అప్పటికి తెలుగులిపి [పపంచంలో పడ్డామనిపిస్తుంది. ఇప్పటి తెలుగులిపి సన్నిపితదళ ఏర్పడింది. కి పూర్తిగా మారి ఇప్పటి రూపానికి వచ్చింది. “షి స్పష్టంగా నేటి రూపం తాల్చింది.
చ, జ లకు [ts], [62] అనే దంత్యోచ్చారణఉంది. దీనిని తెలపడానికి చ, చలపైత ఓత్తు---- వంటి, తెలుగు రెండుఅంలెవంటి గుర్తుపాత తెలుగు అచ్చు పుస్తకాలలో కనివిస్తుంది. వాతలో ఆలాటి గుర్తువాడడం అరుదు. ఈ ఉచ్చారణ గల వర్ణాలను మన వె యాకరణులు దంత్య చ, జలు అని అన్నారు. వీటి ఉచ్చా రణ తెలుపడానికి పీటిపెన చుకగాలు పెట్టాలని అప్పకవి సూచించాడు తృ,దృ,జ,ళ లు తెలుపడానికి చజరలలపై చుక్కలు పెట్టాలని అతని నూచన. 16వ శతాబ్దికి పూర్వపు తాటాకు పుస్త కాలలోగాని, కడితాల[వాత (ప్రతులలోగాని ఇలాటి గుర్తు 'లున్నాయే మో చూడవలెనం చే, మనకు అప్పటి [వాత [పతులు దొరకరేదు. కాసనా లలో ఇలాటిగుర్తులులేవు. అ, శ లకు (పత్యేకస్వరూపాలే ఉన్నాయి. దంత్య చ, జలను పేర్కొనడానికి ఈ-'_.' గుర్తును ఏర్పాటుచేసినవారు 19వ శతాబ్దిలో సి, పి. బౌను. చ వర్గంలో మొదటి చ పెన తెలుగు “౫ గుర్తు, దంత్య చకారం పెన తెలుగు ి గుర్తువేయించాడు ఈయన, దీనిని రావిపాటి గురుమూర్తి శాస్త్రి తన వ్యాక రణంలోను పొందుపరిచారు. (తలుగున్యోకౌర్ోణము, అక్షర లక్షణ (ప్రకరణము).
12. 11. తెలుగులో అరసున్న మరొక వింతలిపి. ఇదికూడ [వాతలో 16వ శతాబ్దికి ముందు కనిపించదు. 12వ శతాబ్రినాటిదనిచెప్పే అధర్వణకారికావ?
తెలుగులిపి పరిణామం 849
“పూర్ణేందు సధృళశః పూర్ణః అర్ధ _న్వర్ధేందు సన్నిభః” ఆని పూర్ణార్థ బిందువులను. సూ, తీకరించినా, దాని సమకాలపు కాసనాలలోగాని, అంతకుముందున్న శాసనాలలో గాని అరసున్న కనివించదు. ఆప్పటివారు పదమధ్యానునాసికాలను అవసరమైతే. ఊది పలకడం, అవసరంకాక పొతే తేల్చి పలకడం అలవాటు; [వాయడం మాతం అనునాసిక మధ్యమైన దానిని ద్విత్వాక్షరంగానే (వా సేవారు-'నేబ్ది”, 'రూనుజు లాగా (522 4.286). అనునాసికాలకు అనుస్వారం [వాయడం |ప్రాకృతభాషా [ప్రభావాన్ని బట్టి అలవాటయిన తర్వాత అనునాసికయుత సంస్కృత పదోచ్చార ణలో చిక్కు. కలుగలేదు గాని, తెలుగు పదాల ఉచ్చారణలో చిక్కు. వచ్చింది; ఏది తేల్చిపలకాలో, ఏది ఊది పలకాలోనని, దానికొకపద్ధతి అనుసరించినట్టు శాసనాలలో కనిపిస్తుంది ; '“రాముండ్డు” అనే దానిని ఒత్తిపలకాలి; “రాముండు' అనే దానిని తేల్చి పలకాలి. దీర్భం మీది “నేంటి”, 'మూండు వంటి పదాలలోని అనునాసి కాన్ని తేల్చిపలకసాగారు; ఏ కారణంగానో. కాని, వీటినిగూడ ఒ త్రిపలుకడం లేక పోలేదు-మూండ్డు, కూంత్తురు లాగ (SI 4.476). ఇది నేడు తమిళనాడులో పూర్వం స్థిరపడిన తెలుగువారి ఉచ్చారణలో నేటికీ మిగిలింది.వేండ, వాండు ఇత్యాది. అనునాసికాలకు అనుస్వారం ఆలవాటయిన తర్వాత కొన్ని మాటలను తేల్చి పలకడంకోసం ఖండ బిందువును వైయాకరణులు తర్వాత సృష్టించారు. ఇది ఒక ప్పుడు వ్యవహారంలో ఉండి, కాలక్రమాన లోపించిన ఉచ్బారణల జ్ఞాపక చిహ్నంగా కొందరి వాడుకలోఉండి, తర్వాత వై యాకరణుల దృష్టికి వచ్చి ఉంటుందని భావించవచ్చు.
12.12. ముఖ్యాక్షరాలు ఎంతమారుతూవచ్చాయో గుణింతాలు ఆంతకు రెండింతలు మారోయి. ద్విత్యాతరాలను సూచించే ఒత్తులు చాలావరకు పూర్య్ణు స్యరూపంలోనే ఉన్నాయి.
12.18. తలకట్టు అక్షరం మారుతూవచ్చినప్పుడు ఏర్పడిన ఆకారమే గాని విడిగాచేరిందికాదని ఇదివరకే తెలుసుకొన్నాము. కాని, తలకట్టు ఆకారానికి చి హ్న మనేభావం తర్వాత స్థిరపడింది.
12.14. ఆకారం, ఆకారం దీర్చ ౦ సూచించడానికి చిన్న అడ్డుగీత వెట్టడం అశోకభట్టి పోలు శాసనకాలంనుంచి ఉంది. ఈ అడ్డుగీత అక్షరం కుడి పెచివర
850 తెలుగు భాషా చరిత
పేక్లేవారు. తర్వాత ఇది అక్షరం పైన ఆడ్డుగీతగామారి, _ శ్రీనాథునికాలాని తే కుడి కొసవంగి సుడిదేరింది. విజయనగరకాలంలో ఇది మరింత చిన్నదై స్థిరపడింది.
12.15. ఇ గుణింతానికి ఆకారం సూచించే ఆడ్డగీతమీద చిన్ని నిలువు గీత పెట్టడం అశోకళాసవాలలో కనిపిస్తుంది. ఇది సాతవాహనులకా లానికి తురాయి లాగ లేచి, చాజక్యలివిలో తురాయికొస కుడివై పుకువంగి, నున్నగా మారింది. (శ్రీనాథుని కాలానికి పెద్ద కమానులాగ అయి, విజయనగరకాలానికి కమాను కుడి కొనలోపలికి నుడితిరిగి నేటిగుడికి మూలమయింది.
1216. ఈ గుణింతం సూచించడానికి పెన రెండు నిలువుగీతలు వెచే వారు. ఈ రెండు నిలువుగీతలు |కమకగా వర్తులాకృతిదాల్చి ఎడమవె పునకు సుడి తిరిగి విజయనగర కాలానికి నేటి రూపానికి సమీపమయింది,
12.17. ఉ గుణింతం సూచించడానికి ఆళోకభట్టి పోలు శాసనాలలో అక్షరంకింద ఆడ్డుగీతకాని, నిలువుగీతగాని కనిపిస్తుంది. ఈ అడ్డుగీత నన్నయ కాలానికి అక్షరం కుడి[ పక్కన అంటుకొని ఉండటం కనివిస్తుంది. ఇది శ్రీనాథుని కాలానికి కొనపైకివంగి పొడవయింది. విజయనగర కాలానికి ఇప్పటిలాగ తీర్చి నట్టయింది.
12.18. ఈ గుణింతం తెలుపడానికి అక్షరం ఆడుగున రెండు నిలువు గీతలు కనిపిసాయి, ఇవి భట్టి పోలు శాసనంలో హంసపాదుగా మారాయి ; ఇవ్వా కుల కాలంలో కుడివై పునకువాలాయి, ఇద్మికమంగా పక్కకు జరిగినప్పుడు ఇంగ్లీమ “$ అక్షరంలాగమారి, విజయనగరకాలానికి కొమ్ముదీర్హంగా ఇప్పటి స్వరూ పానికి సన్నిహితమయింది. కాక తీయులకాలంవరకు పృ ఫ, వ లకు ఉకార ఊకార సూచకాలై న కొమ్ము, కొమ్ముదీర్చం ఆక్షరం [పక్కనే [వాసేవారు. ఇలా[వాయడం వల్ల ఘకార, మకార [భాంతి కలుగుతుందని కాటోలు రెడ్డిరాజుల కాలంనుంచి ఈ ము-డకరాలకు పొక్కిలిలో కొమ్ము [వాయటం అలవా మైంది,
12.19. బు గుణింతం [పావీన సంస్కృత శాసనాలలో sie కుడి వెస్తన బమూలగా ఒక వంపుతో సూవించేవారు. బుకారో చ్చారణ | పాకృతభానలో లేకపోవడంవల్లి ఇది. జశోకసాతవాహనేఇ్ష్వాకులకాలంలో కానరాదు. సంస్కృత
తెలు గులిపి పరిణామం లీక1
శాసనాలు వేయడం [పారంభమైన తర్వాత కనిపిస్తుంది. చాళుక్యుల కాలానికే ఇది వటువసుడిగా మారింది. రెడ్డిరాజులకాలంవరకు ఇది అక్షరాన్ని ఆంటి పెట్టుకొని ఉండేది. విజయనగరకాలానికి ఆక్షరాన్ని ఆంటీ పెట్టుకోవడం మానింది. సంస్కృత శాసనాలలో బుకొరాన్ని, బు గుణింతాన్ని నిర్ద్వషంగా [వాయడం పాటించే వారు. గాని, తెలుగు పద్య వచన శాసనాలలో దీనిని రి, రు, |కారావడిగాను చెక్కే_వారు. దీనికి కారణం బుకారోచ్చరణ విశిష్టంగా ఉండటం. కౌత్తరాహులు దీనిని రిగా పలుకుతారు: మనం రుగా పలుకుతాము. అశోకుని శాసనాలలో ఇది అ, ఇ ఉ, ఎ లుగా మారింది. మృగ అనే పదం 'మగ, మిగ, మగ, మెగ లుగా కనిపిస్తుంది. మనం (మిగ, (ముగలుగా [వాయడం కనిపిస్తుంది. ఉదా: “*పిథ్వీవల్లభచోళ కుల శేఖర” (SII 4.488), కులోత్తుంగచోడగొంకరాజునకీష్ట[బిత్యుండై న (SII 4.211). బుకార రేఫాల ఉచ్చారణ సామీప్యాన్ని బట్టి కలిగిన [భాంతితో రేఫానికి వటువసుడి పెట్టడమూ విరివిగా కనిపిస్తుంది. ఉదా : ““సంతేశ్యరకొమార గురువు మహి పొతృల కొమారుడు తిరుమలదాసు మహాపాతృండు” SII 4.197).
12.20. ఏ కారం గుణింతం సూచించడానికి ఆళోక, భట్టిప్రోలు లిపు లలో అక్షరం ఎడమవైపు ఎగువన అడ్డుగీత కనిపిస్తుంది. వేంగీ-చాళక్యలిపిలో ఈ గీత కొన ఎడమకువాలింది. కాకతీయులకాలంలో కొక్కెంలాగ మారింది. విజయ నగరకాలానికి ఇప్పటీరూపం దగ్గరికివచ్చింది. సంస్కృత [పాకృతాలలో హస్వ ఎ కారం లేదు గనుక తెలుగు పదాలు (వాసినప్పుడు సందర్భానుగుణంగా [హాస్య దీర్హాలతో చదవవలసి వచ్చేది. తర్వాత ఈ దీర్చ ఏ కారాన్నే [హస్వంగా భావించి దీర్ణాక్షరం చూపడానికి ఆ అక్షరం కుడివై పునమీద చెక్కారు. ఆది క్రమంగా కొసవంగి నేటిరూపం పొందింది. ఎ, ఏల ఉచ్చారణ తమిళ [ప్రథమ వ్యాకరణమైన
తొల్కాప్పి యంలో తెలుపబడిందని, (తికోణాకారంలోఉన్న ఏకారం [(హస్వంగా భావించబ డి, దానిమధ్యన ఒక చుక్క పెట్టి (హస్వ ఎకారంగా చూపబడిందని మదాసు మ్యూజియం క్యూరేటర్ శ్రీ పి. ఎన్. మోహన్దాస్ తెలిపారు (ళంకల నొర్బళీ ఎండోమెంట్ అెత్చర్ 1968 : 15, 16).
12.21. ఐ గుణింతాన్ని అక్షరానికి ఏ గుణింతం ఇచ్చిన మీదట, అక్షరం కుడిపక్క న. కిందుగా అంటిపెట్టుకొన్న ఆరసున్నవంటి గుర్తు పెపేవారు. ఇది కాక తీయు౨కా లానికి అక్షరాన్ని అంటిపెట్టుకొనడంమాని, శ్రీనాథుని కాలానికి మొదటి కొనలో నుడి తిరిగింది.
లిర5లి తెలుగు భాషా చరిత
12.22. ఓ గుణింతం అశోకుని కాసనాలలో అక్షరం పెన రెండు చిన్న అడ్డుగీతలు పెట్టి నూచించేవారు. ఇవి నన్నయకాలానికీ రెక్కలువిచ్చిన పక్షిలాగ మారాయి. కాని, ఓ గుణితంఇచ్చి, అక్షరం (పక్కన కొమ్ముకు దీర్భ మిచ్చే పద్ధతి కూడ మొదటినుంచీ ఉంది. మ, య, హలలో మాతం తప్పని సరిగా మిగిలింది. ఏమైనా వ్య వ, ఓ ఓల (హస్యదీర్థాలభేదం 16వ శతాబ్టివరకు ఆంతటా పాటించి నట్టు కనిపించదు.
12.28. బా గుణింతం |ప్రాబీన [పాక్సృతశాసనాలలో లేదు. నన్నయకాలా నికి నేటి ల ఒత్తును ఏటవాలుగా పెట్టినట్టున్న గుర్తు కనిపిన్తుంది. (శ్రీనాథునికాలానికి ముఖ్యాక్షరానికిమించి, నేటి ణి వర్ణం తలమీద మోపీనట్టు ఉంటుంది. మయ వంటి అక్షరాల కొమ్ములకు జౌత్యమిచ్చే పద్ధతి ఏర్పడింది.
12.24. సున్నను (అనుస్వారాన్ని) మనమిప్పుడు అక్షరం పక్కన వరుసలో [వాస్తున్నాము. కాని మొదట ఆక్షరంపైనగాని, కుడివైపు పె పక్కన గాని పెష్టేవారు. అనుస్వారాన్ని మకారానునాసికాలకు మారుగావాడే పద్ధతి వచ్చిన తర్వాత బిందువు ఆనునాసికాలన్నిటికీ సమానమని భావించారు. ఉదా : ఆమ్బుజు -ాఅంబుజ, మకారానికి బిందువు వాడడం ఆకశోకుని కాసనాలలోనే ఉంది. కాని హకారానికి ముందు మాతం మకారం వాడడం గిర్నార్ కాసనంలో కనిపిస్తుందని శ్రీ ఎ. సి ఐర్నెల్ తెలిపారు (SIP 229). ఈ అనుస్వార బిందువును పం కిలో [వాయడం తెలుగులో నన్నయనాటికి ఆలవాటయింది. అక్షరం పక్కన చుక్క కనిపించకపోవచ్చుననే ఉద్దేశంతో ఈ చుక్కను నిండుగా; చం|దమండలంలాగ గుం|డంగా చెక్కే అలవాటైంది.
12.25. మనం ద్విత్వాక్షరాలను ఒత్తులుఅంటున్నాము. ఆశోక భట్టిపోలు: లిపులలో ద్విత్వాక్షరాలను నూచించడానికి ఒక అక్షరం కింద మరొక అక్షరం: చెక్కడం చూడవచ్చు. ద్విత్వావరాలలో పైఅక్షరం అ(పధానం; కిందిచి పధానం. గుణింతాలు (ప్రధానమైన కింది అక్షరానికే చెక్కవలసింది; కాని పై అక్షరానికే చెక్కేవారు. కొంత కాలానికి ఈ పొరపాటును లేఖకులు, లివికరులు [(గహించికింది అక్షరానికి గుణింతాలు, ఒత్తులు ఇవ్వసాగారు. కాని తలకట్టు స్థిరపడిన తర్వాతి
తలుగులిపి పరిణామం 858
పె అషిరానికే గుణింతాలు ఇవ్వడం అలవాటయింది. ఇది నన్నయ కాలపు శాస _ నాలలో కనిపిస్తుంది. ఇది (శ్రీనాథుని కాలానికి స్థిరపడింది.
12.26. ఈ ఒత్తులు ఇవ్వడంలోని విచితం మరొకటుంది. తలకట్టు అకారానికి చిహ్నామనేభావం బలపడిన తర్వాత తలకట్టులేనివ అర్థాక్షరాలనేభావం కలిగింది. తలకట్టుకల వాటిని తలకట్టు తొలగించి, తలకట్టులేని వాటిని ఉన్నవి ఉన్నట్టు పంక్తికి దిగువ చిన్నవిగా (వాయడం, చెక్క_డం మొదలయింది. క, త, న, య, ర, ల, వ ల ఒత్తులు ఇప్పుడు కొత్పవిగా, మూలాక్షరాలకు భిన్నంగాకనిపి స్తున్నా, నిజానికి పాత అక్షరాల స్వరూపాలే, య ఒత్తును కియ్యవడి, క్యావడి అనీ అంటారు. య ఒత్తుకు, పూర్వపు క ఒత్తుకు భేదం తెలియడానికి క వంటి యవడి అనే వ్యవహారం ఏర్పడి ఉంటుంది. వడి అందే అక్షరం. ఇలాగే ర ఒత్తును [కారా వడి అంటారు. దీనికి కారణం ఏమిటో తెలియదు. తెలుగు-కన్న డలిపుల సంధి కాలంలో క వర్ణపు పళ్చార్థభాగం (అడుగుభాగం) వంటి ఆకారంగల ర ఒత్తు అని కొటోలు : ఇది అక్షరం కిందగాక, ఆక్షరం పక్కన పెస్టేవారు. నేడిది మరు గయింది. ఈ [కారావడి మరొకరూపం వలపలగిలక, “కర్మ” అనీ [వాయడానికి “కమజకజో అని (వాసేవారు. ర ఒత్తును అశోకళాసనాలనుంచి అక్షరం పై చివరన ఏటవాలుగా వాసే పద్ధతి ఉన్నది. దీనినే క్రమంగా కుడివె పున గిలకలాగ (వాయడంవల్ల వలపలిగిలకి అయింది. వలపల అంటే కుడి పక్కన (చూ. తిరు మల రామచం[ద, మనోలీవీ వుట్టువూర్మ్నోో త్తరాలు 1967).
12.27. ఇప్పుడు మనం విరామ, సమాప్రుల సూచకంగా కామా, ఫుల్ స్టాపులను వాడుతున్నాము. కాని, పూర్వం ఒంటి నిలువుగీతను విరామ చిహ్నం గాను, జంటనిలువుగీతను సమా ప్రీ చిహ్నంగాను వాడడం కనివీస్తుంది.
12.28. విదేళ పరిపాలనలవల్ల అచ్చుయం[తాలు రావడంతో మనలిపి మరింత గుం[డనై స్థిరరూపం పొందింది. పాళ్చాత్యులు అనుసరిస్తున్న విరామాది చిహ్నాలు అలవాటయ్యాయి. పాళ్చాత్యదేళాలలో ముదణ పరిశ్రమ అభివృద్ధిఆయిన కొద్దీ, దాని _పభావలితాలు మనలిపిమీదనూ |పసరించి, టైపు యంత్రాలు, మోనో దైవ్, లై నోబచైెపువంటి నూతన (ప్యకియలూ రావడంతో అక్షర స్వరూపం చెడకుండా ఎన్నో మార్పులు, సౌకర్యాలు కలిగాయి.
(23)
తెలుగు భాషాచర్మిత
స్ IS 1 ' geigaeashe |
కా (జజ? నానా Ge ౧1౧02 (౧ఉ2(0ల౪|క్ట్ల |
anna
A ea Fiat Cal -aEengm SIP RY cee qe Pirssge|
BRE
asus
eyes బ్లైరింయల (0౧౪౪ | ౧6౮౯41 be rag mere
FE mgs ఇలా గింత నన. Troe heyy ara oy APRIL RE MET FP - gee
A WTA TY Geng టంత 40008 Rand (8 yg - ౧1006. గ్ 106 ufo ౪104004 |
462270 జా. వా. (ఆతి Pry డక | (066 Beggs athe E
“© heer EF వ.
wn po RE
కక క
య టం...
పరిణామం
తెలుగులిపి
MOET
besa
arya fi న Fp Fe NOR Gaspari జ Gren, IFELE FHP Tle Ros facrg Msn eaten యా ఖు శ్ | Z| zeymehos 3 రుల age 29077 FEO - aFEEp ౮9/4 ఫ్రై శత 762-252 GOES NEE
(| శ్ర Odes PT TAGE | ళా mg వంకర ఎ
[౩ కన ౧
Aeg Fol GEIR YOR Gy RI DAE
PER FL RF
EEE EL EE MRE Bee HOT ReERడగేర్ణ
méaprs: PF -ige ppg ౧8 YEAR ERE EAE MYER REY ge hoa!
PER EERE ఢక తా (గంటి గయిటి
(5972720076 Leu
Méee HAE * FE genie 42209022 — Fe BE Cg EMEA eR MERE FP SURE
: Ww జ్ర
856 తెలుగు భాషా చర్మిత
12.29. ముగింపు ; మనలివి ఆతి పాచీనమైనదనడంలో సందేవాం లేదు. ఇదీ చి[తలిపినుంచే పరిణమించిది. దీనికి మొదట [బహ్మీలిపి అనేపేరు. వచ్చింది. ఇది ఉత్తరదక్షిణ [(బాహ్మీలని రెండుశాఖలై ది. దశ్నీణ బాహ్మీలిపే- తెలుగు దేశాన్ని పాలించిన ఆయా రాజుల పేరుతో (ప్రచలితమై నేటి తెలుగులిపిగా పరిణమించింది.
జాపేరక్లు శః
1. “వాచకత్వము లేఖనోచితత్యము నాం|ధ్రలిపిరీతిగా సర్వలిపులయందు” =. కేయూర బహుచరి!త, అవతారిక, 46- 2, “దంత్య చు జ, గురుర, లలకుందనరుబొట్టు” =అప్పకవీయముః
(ఉపకరణం కతి ఆధునికభ “షః సంగ్రహవర్గనం —చేతారి రామారాన్ర
18.0. భాషలో అనుసూత్యంగావచ్చే మార్పులను [గిహించాలంటే సాధ్యమై నంతవరకు ఇతరభాషలనుంచివచ్చిచేరిన శబ్ద్బజాలాన్ని వేరుచేసి పరిశీలించడం ఎవసరం. తెలుగులో ఇట్టా భిన్న కాలాల శో తెరలుతెరలుగా కొత్స పదాలు వచ్చి చేరాయి. కొన్ని భాషలో అంతకుముందే ఉన్న మాటలతో వేరుచేసి చూపించ లేనంతగా కలిసిపోయినా మరికొన్ని వేరుగానే ఉండిపోయినాయి. సంస్కృతం నుంచి వచ్చిచేరిన మాటల్లో అట్టా కలిసిపోయిన వాటిని తద్భవాలనీ, కలవకుండా ఉన్నవాటిని తత్సమాలనీ అనటం సంప్రదాయం. కలిసిపోవటమంటే భాషలోలేని ధ్యనుల సంయోజనంతో ఉన్న మాటలు ఉన్న ధ్వనుల సంయోజనంగా మారి పోవటం. తెలుగు వ్యవహర్త ల్లో చారి. తకంగా అధిక విద్యావంతులై నవారు అన్య భాషాపదాలను, సాధ్యమెనంతవరకు ఆ భాషోచ్చారణకు సన్నిహితమైన ఉచ్చార ణను అనుసరించే అలవాటున్న వారుకావటంవల్ల ఇట్టా కలవని మాటలు తెలుగులో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అందువల్లనే తెలుగులో తత్సమళద్ద బాహుళ్యం, నేటి తెలుగులో ధ్వనుల నిర్మాణాన్ని సమ(గంగా పరికీలించాలం టే దేశ్యశబ్దాల్ని ఆన్యభాషాళబ్దాల్నుంచి వేరుచేసిచూడాలి. అప్పుడే ఏ ధ్వనులు తెలుగుకు సహజ పరిణామనిద్ధాలో, ఏవి ఆన్య తావచ్చిచేరిన వో తెలుసుకొవచ్చు.
తెలుగులో తత్సమ, తద్భవ విభాగం వ్యవవార లందరికీ ఒకే రకంగా ఉండదు. తెలుగు, సంస్కృృతాది సాహత్యాలతో కొద్దో గొప్పో పరిచయం ఉన్న వారి భాషలో తత్సమాలయినవి ఇతరుల వ్యవహారంలో తద్భవాలుకావచ్చు. ఇతర భాషాశబ్దాల భిన్నత్వాన్నినిలబె ట్రే అవసరంలేని వారి వ్యవహారంలో తత్సమాలు తద్భవాలయిపోతాయి.
855 తెలుగు భాషా చరిత్ర 135. 1. ఇప్పటి తెలుగులో దేశ్యభాగాన్ని, తద్భవభాగాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని పరిశీలిస్తే ఈ కింది విధంగా వర్ణవిభాగం నిర్దేశించవచ్చు.
హాలులు ఠా.
ఓష్థ్య దంత్య దంత మూర్భన్య తాలవ్య హనుమూలీయ.
మూలీయ శ్వాస ప త ట్ క్ర స్పర్శ నాద ట ద డ్ గ శ్వాస చ స్పృష్టోవ్మ | నాద జ ఊవ్మ స అనునాసిక మ న పార్శ్విక ల ల కంపిత ర ఆంతస వ య cE అచ్చులు పురన్ కేంద పశ్చాత్ అగ ఇ ఈ . . ఉ ఊ మధ్య | వర జ: ఓ ఓ
13. 2. ఇతరభాషలనుంచి వచ్చిన వ్యతిజనాలు : అవ. ధ్ర ర. ఛభ్ర టై. స
రో
ఇ లల ళి
ఆధునికభావ : సం|గహవర్ణనం 859
వీటిలో ఒక్క. “f'ను మినహాయిస్తే తక్కిన వర్ణాలన్నీ సంస్కృత, |పాకృత, హిందీవంటి ఇండో-ఆర్యన్ భాషలనుంచి వచ్చిన మాటలద్వారా తెలుగులో చేరినాయి. అవి ఆ మాటలకే పరిమితమయి ఉన్నాయికూడా. హి వర్ణం కొన్ని కన్నడంనుంచి వచ్చిన మాటల్లోకూడా ఉన్నది. ఉదా హత్తు, హెచ్చు, హొన్ను మొ. మవ్శపాణవర్జాలుకొన్ని తెలుగుమాటల్లో అరుదుగా కనిపిస్తున్నాయి, పది, ముప్పై, నలభై, యాభి, డెభ్ఫైః ఎనభై, తొంభై వంటి మాటల్లో వినిపించే మహా పాణోచ్చారణకు మూలం చెప్పటం కష్టం. ఇతర భాషా|పభావం కారణమనటానికి ఆధారాల్లేవు.
భారం, ఘాలి, ధారం, భావి అనే తెలుగు మాటల్లో మహా ప్రాణోచ్చారణకు కృతక (పామాణికత్వం కారణంగా కనిపిస్తుంది.
నేటి తెలుగువారి ఉచ్చారణలో చదువుకున్న వారిలోనై నా మహా ప్రాజోచ్చా రణ తక్కువే. ఓష్ట్య వర్ణాల్లో వినిపించినంతగా నిరోష్ట్యవర్ణాల్సో వినిపించదు, ఠ, అ ణ 0౧ అ అ 0 ఢ, ఛ, రులు, కంఠం, శుంఠవంటి కొన్నిమాటలు మినహాయి స్తే ఎక్కువగా కావ్య భాషకే పరిమితమైనట్టు కనిపిస్తుంది. ఉదా : ఠావు, రేవ, పరిఢవిల్లు, ఛ|తము, ఛాతుడ్కు రుషము, రుంకారము, మొ॥.
తెలుగులో మహా పాణోచ్చారణకు _ అర్థభేదకసామర్థ్యంలేదు. మహి [పాణోచ్చారణ నిర్దిష్టమెనశ బాలను అల్ప(పాణంతో ఉఊచ్చరించినా ఆర్థావగా హనకు ఆటంకంలేదు. వ్యవహర్తల (పాచ్య, (పాచీనవిద్యాగంధాన్ని గాని, సాంస్కృతి కంగా వారి జొన్నత్యాన్నిగాని సూచించటానికి మహా[పాణోచ్చారణ (ప్రవర్తిస్తుంది. ఏదైనా విషయాన్ని నొక్కి చెప్పాల్సినప్పుడుకూడా దుహా పాణజోచ్చారణ ఉపయుక్తమవుతున్నది. ఉదా : వెంఠనే, ఒట్టి, ఖర్మ, సరిగ్గా, ఏమిలేదు. స్పర్శేత రాలో కూడా కనిపించటంవల దీన్ని హవరోబాారణగా | గహించవచు,. య (oe) ణు న 1 by
13.83. తెలుగు లిపిలో కనిపించే శ,ష,స వర్ణాల్లో చివరిదేప్రాచీన భాషనుంచి వచ్చింది. శ,షలు సంస్కృతం, హిందీ మాటలనుంచి [పవేశించాయి. “శి వర్ణానికి నిర్దిష్టమైన ఉచ్చారణ తెలుగులో వినిపించటం అరుదు. నిరోష్యాచ్చుల ముందు (ఇ, ఈ, ఎ, ఏ, అ, ఆశ, స లకు భేదం వినిపించదు. కొందరి ఉచ్చారణలోమా[తం, ఓష్ట్యాచ్చులముందు వినిపిస్తుంది. ఉదా : శుభం, (తిహలం, శోభనం.
$60 తెలుగు భాషా చరిత
‘f’ ముఖ్యంగా ఉరూ నుంచి, ఇంగ్రీషనుంచి, వచ్చిన మాటల్లో ఉంది. ఉదా: ఫసలీ, ెసలు, కాఫీ. ఈ వర్లోచ్చారణ కొందరి వ్యవహారంలో
నా 0 0 నంస్కృత “ఫి వర్ణోచ్చారణకు ఐదులుగానూ, సంఖ్యావాచకాల్లో నూ ఉంది, ఉదా ; కఫం, ఫలితం, నలవె, యాఛైె, ఎనఫె. 0
0 0 ౦0 0
ఇతర భాషలనుంచి తెలుగులోవచ్చి స్థిరపడిన అచ్చులు లేవు. ఆధునిక భాషలో వివృతమైన ఎ, వలు, ఓ, ఓలు ఇంగ్లీషు మాటల్లో వినివించినా అవి స్థిరపడ్డట్టు కనివించదు. ఒక్క ఏ మాతం గుర్తించదగినంతగా చాలామంది వ్యవహారంలో వినివిస్తుంది. ఉదా : bank, 023%, 81285 మొ-; తెలుగులో భూత కాల సమాపక |కియల ఉచ్చారణలో కొన్ని మండలాల్లో ఉంది. ఉడా: వచ్చాడు, ఆగాడు మొ.
183.4. తెలుగువర్గాల ఉచ్చారణ : హల్టులు : నర్మాలు : స్పర్శా లన్నిటికి పదాదిన, సంయోగంలో అధికస్ప ఎ్రహ్లోచ్చారణ (fortis articulation), అచ్చులమధ్య అల్పస్ప ఎ్రష్షో చ్చారణ (lenis articulation) ఊంది. నోటిలో కండరాలను కుంచించి ఎక్కువ వ తిడితో ఉచ్చరించే వాటిని ఆధిక స్పర్శాలంటారు. కండరాలను వదులగా ఉంచి ఉచ్చరించిన వాటిని అల్పస్పర్శాలంటారు. ఈ అల్పస్ప ఎ ప్రోచ్చారణ నాదవర్దాళ్లో ఎక్కువగా గుర్తించవచ్చు. ఉదా : గడ, పగలు దారి, పొద్ద, ర్ట
అచ్చులమధ్య “డి వర్ణం హిందీ భాషలో వినిపించే శిథిల స్పర్శంతో తుల్యోచ్చారణ కలిగి ఉంటుంది. ఉదా ; గడ, పడవ.
స్ప ల హప్రోష్మాల్లో జి వర్గానికి అచ్చులమధ్య ఉషోచ్చారణ ఉంది. ఉదా: గాజు [sazu], బూజు [bizu |. స్పష్టో ష్మాలకు తాలవ్యాచ్చుల ముందు తాలవ్యోచ్చారణ, తాల వ్యేతరాచ్చులముందు దంతమూలీయోచ్చారణ ఉంది, ఉదా: చిన్న, చీమ, చెల్లెలు, చేదు, చేట; చేక్కు, మోపు, చెక్కా, చేటు చేల, చోప,. ఈ ఉచ్చరణభేదం అన్ని మండలాల్లోనూ లేదు. తాలవ్యోచ్చారణ మాతమే ఉంది.
అయనానీకాలు ; *మ' వర్ణానికి ఆచ్చులమధ్య, పదాంతంలోను అనునాసిక పు! కారోచ్చారణ ఉంది. సంస్కుతాది భాషలనుంచి వచ్చిన శబ్దాలోమా[త్రం
ఆధునికభాష : సం|గవావర్ణనం 8681
ఈ ఉచ్చారణం విద్యావంతుల భాషలో లేదు. సంస్కృత శబ్దాలయినా, సంవత్సరం వంశం. మాంసం, సింవాంవంటి మాటల్లో పదాంతంలోను, సంయోగంలోను వ శ, స. హల ముందు ఉచ్చారణఉంది. ఈ అనువాసిక వకారోచ్చారణ కోస్తాజిల్లాలో ఎక్కువగా ఉంది. తెలంగాణ, రాయలసీమ వ్యవహ ర్త లందరిలో ఈ ఉచ్చారణలేదు. పరోక్ష విధిలో ఆగమంగావచ్చే మ వర్ణానికి మాత్రం అచ్చుల మధ్య ఆయినా స్ప ఎ్రష్టో చ్చోరణే ఉంది. ఉదా : చెప్పమన్నాడు.
క్ట వర్ణానికి పదాదిన్క ద్విరు క్రిలో, అచ్చులమధ్య దంతమూలీయో చ్చారణ ఉంది; దంత్యవర్జాలముందు దంతోచ్చారణ ఉంది. ఉదా : నాన్న, కొంత,
తెలుగులో “జి, “ఇ ఆనే గు ర్తులతో సూదించే ఉచ్చారణ |కమంగా క్ర వర్గ, చ వర్ష వర్దాలముందే ఉంది కాబట్టి వీటిని (పత్యేక వర్ణాలుగా గుర్తించ 'నక్క-ర్లేదు. భాషా పరిశోధకులు వీటిని “ని వర్ణోబ్బారణ భేదాలుగానే గుర్తిస్తు న్నారు. మవర్ణ భేవాలుగా గుర్తించినా ఇబ్బందిలేదు.
ణి వర్ణం అచ్చులమధ్య, ట వర్గ స్పర్శాలముందు వస్తుంది. దీనికి ద్విరు క్రి సంధిలోమాతమేఉంది. గుర్తించదగిన ఉచ్చారణ భేదాలు లేవు. “అచ్చుల మధ్య మాతం కొద్దిగా శిథ్రిలోచ్చారణ ఉంది.
ద్విరు క “ణ' కార ఘటితమైన “దజ్దెంో అనే రూపం కొన్నిచోట్ల విని 'పించినా దానికి పూర్వరూపమైన “దండెం” కూడా వ్యవహారంలో వినిపిస్తుంది. 'గొజ్టెం” అనే శబ్దానికి గొశ్లెం, గొండెం ఆనేరూపాంతరాలున్నాయి. దీనికి “గొండ్లైము' అనేది పూర్యరూపం.
మ, న వర్ణాలకున్న పరిసర బాహుళ్యంగాని , బహుళ బ్ద ఘటితత్వంగాని క్క వర్ణానికి లేవు. [గామీణుల వ్యవహారంలోగాని, [కామికుల వ్యవహారంలోగాని ,ట వర్గ వర్ణాలముందు తప్ప దీని [పయోగం కనిపించదు.
పార్మి కాలు : పార్మి క వర్ణాల్లో దంతమూలీ య, మూర్ధన్యభేదం ఉంది.
“లి దంతమూలీయం, "ళి మూర్గన్యం; వీటికి గుర్తించదగిన ఉచ్చారణ భేదాలు లేవు.
కళ్ల! వర్ణం పదాదిన రాదు. అద్విరు క్రిలో EH వర్ణ ఘటితశబ్దాలు దొరకటం
కష్టం. ద్విరు క్రిలో సమీకరణంవల్ల ఏర్పడ్డ ఒళ్లు, క శ్లెం, పశ్టెం, గొశ్లెం (ఏటిలో
862 తెలుగు భాషా చరిత
కొన్ని ఆన్యభాషా పదాలు కావచ్చు):వంటి నామాల్లోను, కుళ్లు, తుష్ట్ర్య మ్బ, వెళ్ళు వంటి కొన్ని |కియల్లోను, మళ్ళీ వంటి ఆవ్యయంలోను కనిపిస్తున్నది. ఇవి పది పన్నెండు శబ్దాలకన్నా మించి లేవు. వ్యాకరణ కార్యాలవల్లి కళ్లు, పళ్లు, ముళ్లు, కాళ్లు, కోకు, తాళ్లు, తేళ్లు వంటి మాటలోనూ, అవ్యవహితో చ్చారణలో డ.ల వరా" య (ల) రా వు, రా ణు
సంయోగంవల్ట ఈ 'ళి వర్ణోచ్చారణ వినిపిస్తుంది. చాలామంది [శ్రామికుల ఉచ్చా రణలో ఈ "శ వర్ణోచ్చారణ వినిపించదు.
రేవం; రేఫవర్ణం దంతమూలీయకంపితం. సంయోగంలో ట వర్గ వర్ణాల తరవాత వచ్చినప్పుడు మూర్గన్యోచ్చారణ ఉంది. ఉదా : కుట, కొండడ,.
జ ధి తండి. మిగతాచో ట్ల దంతమూలీయోచ్చార ణ ఉంది. ద్విరు క్రిలో ఇది అధిక కంపిత మౌతుంది. ఉదా : కర, కరు. తవర్ల వర్షాల తరవాత దంత్యోచ్చారణ. ౧ ణ
ఉంది. ఉదా: పాత, పొతం, ఆతం.
అంతన్ధాలు : కొంత స్వరధర్మం, కొంత వ్యంజన ధర్మం ఉన్న వర్ణాలు అంతసాలు. య వరం ఉచ్చారణలో “ఇ వర్ణతుల్యం. వత వర తుల్యం.
థి ణు బ ఖు
ఉచ్చారణలో సర్వతుల్యత్వం ఉన్నా అక్షర (Syllable) నిర్మాణంలో వ్యంజనా' లాగే (ప్రవ రిసాయి. య ఆలీ క ॥
య, వలు ద్విరు క్రిలో ఎక్కువ ఒరపిడితో ఉచ్చరిత మవుతాయి. ఉదా: ఆయ్య, అవ్య,
పదాదిన తాలవ్యాచ్చులముందు “యి కారోచ్చారణ; ఓష్ట్యాచ్చుల ముందు. వ కారోబ్చారణ ఆదనంగా వినిపించినా అక్కడ వీటికి వర్ణత్వ్యంలేదు. అదైనా నియతంకాదు. ఇవి లేని ఉచ్చారణ కూడా తరచుగా వినిపిస్తుంది. ఉదా : ఇది=- యిది ఎవరు-యెవరు; ఊరు-వూరు; ఒకడు-వొకడు.
అచ్చులు : నాలుక మూర్భం వైపుగా లేచే ఎత్తునుబట్టి, ఉచ్చారణలో నాలుక ముందు, మధ్య, వెనక భాగాల పాధాన్యాన్ని బట్టి, పెదవుల ఆకారాన్ని బట్టి అచ్చుల విభాగం ఉంటుంది, తెలుగులో ఇ, ఈ, ఎావలు నిరోష్టుతాలవ్యా చ్చులు. ఊఉ, ఊ, ఓ ఓ లు ఓష్ట్య పళ్చాదచ్చులు, ఆ, ఆలు కేంద నిసాలవ్య' నిరోష్ట్యాచ్చులు, ఇ, ఈ, ఊఉ ఊలు అగ్రాచ్చులు; ఎ, ఏ, ఓలు మధ్యాచ్చులు; ఆ ఆలు నిమ్నాచ్చులు. తెలుగు అచ్చులకు పరంలో ఆ, ఆలు వచ్చినప్పుడు. వివృతో చ్చారణ ఉంది. ఉదా : పిల్లి-పి ల్ల: వీకు_వీక, మెట్టు=మెట్ట, మేకు_మేక,. గుడ్డు-గుడ్డ, గూడు-గూడ, గోడు-గోడ, కంపు-కంప్క కాడు=కాడ. ఈ ఈచ్చా,
ఆధునికభాష - సంగవహవర్ణనం $68
రణ భేదం కోస్తా జిల్హాలో అధికంగా ఉండి. ఈ స్వరవివృతి కొందరి ఉచ్చా రణతో సంస్కృత శబ్దాలో కూడా వినిపిస్తుంది. ఉదా కే తయ్య, సేకరణ. ఇది ఇతర మండలాల్లో అరుదు,
ఈ ఉచ్చారణ భేదం ఉన్న చోట్ల వివృతిని కలిగించిన “ఆ కారం సంధిలో గాని, వా్యాశరణ కార్యంలోగాని లోపించినా ఈ వివృతోచ్చారణ నిల్చి ఉంటుంది. ఉదా: మేకు--ఆ?, మేక+ ఆ?
ఈ వివృతిని అక్షరం కింద గీత ద్వారా నూచిస్తే [క్రియల్లో ఈ విధంగా నిష్పత్తి చూవించొచ్చు. లే-- అకూలైేక, పో అక ప ప్తోక,
ఇదికాక వివృశమైన ఏ ఉచ్చారణ (క్రియల్లో ఇ-- ఆ ఆచ్చుల సంయోగం వల్ల కూడా ఏర్పడుతుంది. ఉదా : ఆగి - ఆడు సాఆగేడు, చెప్పి - ఆడు ౫ చెప్పేడు, వెళ్ళి + ఆతు సావెశ్లైడు.
పదాంతంలోనూ, మకారాంత పదాల్లో చివరి “మి కరానికి పూర్వం వచ్చి నప్పుడు 'ఎ' వర్ణానికి వినృతోచ్చారణ ఉంది. ఉదా ; గిన్నె, పళ్లెం.
ఈ విధంగా వీవృతో చ్బారణను సూతబద్ధం చేసి చెప్పవచ్చు గాబట్టి వివృతాచ్చులమ (ప్రత్యేక వర్ణాలుగా కొక ఉచ్చారణ భేదాలుగా గు ర్రిస్తేచాలు,
తెలుగు సంధిలో అచ్చులు లోపించినప్పుడు ఇంకా చాలా ఉచ్చారణ భేదాలు వినిపిసాయి. ఆవి సంధిలో (పసావించబడతాయి.
18.5. వర్షనంయోజన నియమాపళి : ఏ భాషలోనయినా ఆన్ని వర్ణాలు ఆన్ని పరిసరాల్లో నూ రావు. కొన్నిరకాల వర్ణ సంయోజనాలు మా[తమే సాధ్యమవు తాయి. శేవల ఏకళ బ్దపరిమితిలో తెలుగు మాటలనే తీసుకొంటే ఈ కింది నియమాలను గమనించవమ్బ.
1. యణ, ళ అనే వ్యంజనాలు పదాదినరావు. - 'యాభఖై' “యాసి లలో ఆదివర్ణం “యి కారంగా గురిస్తే ఈ శబ్దాలు ఇందుకపవాదాలవుతాయి,
బి ట వర్ణం పదాదిన ఆరుదు. డ వర్ణం మాతం కొన్ని మాటల్లో కనబడుతున్నది. తెలంగాణంలో తొంభైకి టొంబిె ఆనేరూపం ఉంది. ఉదా : టక్కరి, టెంకె, చెంకాయ, డేకు, డోకు, డబ్బు, డెక్క, డెబ్ఫై, డేగ.
8. పదాది “వి వర్ణం తరవాత ఓ స్ట్యేతరాచ్చులే - రాగలవు. ఉదా ; వలు వాడు, విల్లు, వీలు, వెన్న, వేట,
#64 తెలుగు భాషా చరిత
4. పదాదిన ద్విరుక్త, సంయుక్త, వ్యంజనాలుండవు. [ప్రాచీనథాషలో వర్ణ వ్యత్యయంవ ల్ల ఏర్పడ్డ కంత, (గడ్డ, తిప్పు, [పాత, (బతుకు వంటి మాటల్లో రెండోవ్యంజనమైన రేఫం ఆధునిక భాషలో జారిపోయింది. కొంతమంది వ్యవహా రంలో అరుదుగా ఉంది. వాత, (వాలు అనే మాటలు [కమంగా రాత వాలు అని మారాయి.
ర్. ధాతువుల్లో మొదటి అక్షరంలో మా(తమే దీర్తాచ్చు ఉంటుంది.
6. నామాల్లో జంతు, పక్షి, వృక్ష, నగర, వాచక, శబ్దాలో మామే ఏ, ఓ లు మధ్యాచ్చుగా కనిపిస్తున్నాయి. అబ్బాయి, అమ్మాయి అనే మాట ల్లోనూ, తల్దాడవంటి [గామనామాల్లోనూ “ఆ మధ్య స్వరంగా క నపిస్తున్నది. తాబేలు, కుందేలు, పొటేలు, పూరేడు, గన్నేరు, పల్లేరు, తంగేడు, నేరేడు, మారేడు, చెంబేడు. ఒంగోలు-వీటిలో ఓలు [ప్రోలుకు రూపాంతరంగా భావించ వచ్చు. కాని ఏలును జంతువాచకళబ్దంగా ఇప్పటి భాషలో నిరూపించటం కష్టం అట్టాగే ఏడు, ఏరు వృక్షవాచకళబాలుగా నిరూపించటం [ప్రయాసతో కూడుకొన్న పని. ఒకప్పుడు ఇవన్నీ భిన్నళబ్దాలు కావచ్చు. నేటి వ్యవహర్తలకు ఇట్టాంటి పరిజ్ఞానం ఉందని తేల్చటం కష్టం.
7 “జి వర్ణం మొదటి అక్షరంలో మా[తమే ఉంటుండి. ఆంతంలో చీర్ణాచ్చురాదు. ఇట్టా, అట్టా అనే శబ్దాలు ఇందు కపవాదాలు.
8. దీర్ణాచ్చు తరవాత ద్విరుక్త వ్యంజనం ఉండదు. కొన్ని బంధువాచక శబ్దాలో మామే ఉంది. ఉదా : అమ్మ, నాన్న, బామ్మ, మామ.
9. స్పర్శాలముందు, స్పృష్టోష్యాలముందు ఆకునాసికవర్ణం ఆ వర్గజమై ఉంటుంది. కొని ఒకటి రెండు మాటలు మాతం ఇందుకపవాదాలుగా నిల్చినాయి. ఉదా : కాన్పు, "పాన్పు వీటికి కానుపు, పాన పు అని రూపాంతరా లున్నాయి,
10. ఈ కింది వ్యంజన సంమోగాలు నేటి తెలుగులో కనిపిస్తున్నాయి.
[త = పొ్యతం. దీనిరూపాంతరం పొత్తరం, ం|డ=తం|డి, కొండ. వీటిని “(౬ అనే సంయోగంగా గ్రహిస్తే మూడు వ్యంజనాల సంయోజనం తెలుగులో లేదనవచ్చు. ణ_-ర మధ్యవచ్చే డి ధ్వని సూతం ద్వారా సాధ్యం అంటే డి వర్జానికిక్కడ స్వతం్యత పతిప త్తిలేదని, ణఐ-రల సళయోగ వలితమేనని .దీనిభావం. తెలంగాణంలో చెల్క, అర్హ, ఎన్క్ల, గట్యా వంటి మాటల్లో చాలా వ్యంజన సంయోజనాలు సాధ్యమైనా వాటిని మధ్య-న్వరలోప సూతం ద్వారా సాధించవచ్చు.
ఆధునికభొష : సం|గ హవర్ణనం 885.
11. శబ్దాంతంలో మ్మ య వర్షతర వ్యంజనాలు రావు “యి వర్ణమెనా' చాలా కొద్ది మాటల్లోనేఉంది. ఉదా: సంఖ్యా వాచకాలు : ఇరవై, ముప్ఫై, నలభై, యాభై, ఆరవై, డెబ్బై, ఎనభై, తొంభై, ఇక్కడ ఐకా ఆయ్,
12. మవర్థోపధ శబ్లాల్లో పూర్యాచ్చులు ఇ, ఊఉ ఉంటే పరాచ్చులు కూడా. అవే ఉంటాయి. 'అి ఉంటే, ఉ-అలు, ఎ ఉంటే ఊఉ మ్మాతమే ఉంటాము. ఊదా : నడిమి, కుడుము,మడమ, ఎడము, పెదెము, పశ్రైము, కొక్కెము. పదాంతంలో ఉన్న 'ఉ” వర్ణాన్ని గుర్తించకపోతే ఈ నియమాన్ని ఇంతకన్న నిన్నంగా చెప్పాల్సి ఉంటుంది.
18. మూడచ్చుల మాటల్లో చివరిఆచ్చు నిరోష్ట్య మైతే మధ్యాచ్చు. నిర్యోష్ట్యం, చివరి అచ్చు తాలవ్యేతర మైతే మధ్యాచ్చు తాల వ్యేతరమూ అవుతుంది. ఆఅ” వర్ణం తాలవ్యేతరమూ, నిరోష్టుమూ. ఈ నియమం పె నియమం (12) వ రిం: చగా మిగిలిన శబ్దాలకే వ రిస్తుంది. మిగతా శద్దాలో నడిమి అచ్చు ఆ, ఇ, చ లలో ఒకటి ఆయి ఉంటుంది. అంటే ఎ, ఒ లు ఉండవు. చివరి అచ్చు అ, త్ ఈ లలో ఒకటి మా[తమే కాక ఎ వర్ణం కూడా ఉంటుంది. జి వర్ణం మాతండఉండదు.
అచ్చు. | అచ్చు | అచ్చు ఇ అ ఇ,ఎ,ఆఅ
ఉ, అ ఊ, అ
ఉదా : పొడుగు, కుడితి, ములికి, గాడిద, ఎలికె.
14. ధాతువుల్లో దీర్జాచ్చు మొదటి అక్షరంలోనే ఉంటుంది. చివరి అచ్చు, ద్య వర్థేతరముండదు. మధ్యాచ్చులు ఇ, అ, ఊలు మాతమేఉంటాయి. యోపధ, ధాతువులు మాతతమే ఇన్మధ్యం కాగలవు. ఉదా : తెలియు (తెలియదు), కదలు (కదలిక), ఆడుగు, అన్మధ్య ధాతువులనై నా కదలిక (చకదలు), బడలిక (ఇబడలు) వంటి నామ నిష్పాదన (పక్రియ కోసం గుర్తించాల్సి వచ్చింది. ఆధునిక భాషలో “తెలియు తప్ప ఇన్మధ్య ధాతువుగా గు ర్లించాల్సినవి లేవు,
15. ఏక శబ్దంలో స, ణ వర్ణాలకు ద్విత్వంలేదు. కస్సు, బుస్సు అనే ధ్యన్యనకరణాలకు శబ్ద్బపరిగహణం జరగలేదు. తెలంగాణలో కొన్నిచోట్ల 'లెస్సి అనే మాట వాడుకలో ఉంది. ణ వర్ణానికి ద్వితం అరుదుగా గొబ్జెం, దజ్జం
$66 తెలుగు భాషా చర్చిత
దజ్జెవంటి కొన్ని మాటల్లో మాత్రమే కనిపిస్తున్నది. కళ్లం, కళ్లె. కశ్తెం, గొళ్లెం, పశ్లెం వంటి నామాలు కుళ్లు, తుళు, మస, వెళ్లు వంటి [కియలూ లేకపోతే *ళ” వర్ణ ద్విత్వంకూ డాలేన ప్రే, ఇవి ఆధునిక కాలంలో ఏర్పడ్డ రూపాలు కావచ్చు.
16. ద్విరుక్తవర్జాలు మొదటి [(హస్వాచ్చు తరవాతనే ఉంటాయి...
ఈ పై నియమావళి ఏకశబ్దపరిమితికి మా తమేవ ర్లిస్తాయి. | పకృతి [ప్రత్యయ సమ్మేళనంలోగాని, భిన్న శబ్దయోగంలోగాని చాలారకాల వర్ణసంయోజనాలుసాధ్యం కావచ్చు. ఉదా : వస్తాడు, చెప్తాడు, వెళ్తుంది, కొడ్తుంది, చేద్దాం, తిట్టుద్ది.
183.6. సంధి : త్వరితోచ్చారణలో అవ్యవహితంగావచ్చిన శద్దాలో జరిగే -ధ్వనుల మార్పిడి సంధి. 'వ్యవపితోచ్చారణలో పదాలమధ్య సంధి |పవర్తించదు. స్వరలోపమూ, దానిఫలితంగా దగ్గరగావచ్చిన వ్యంజనాల్లో సమీకరణాడిమార్చులు తెలుగుసంధిలో జరుగుతాయి.
“ih దగ్గరగావచ్చిన రెండచ్చుల్లో పూర్వ|పా స్వాచ్చు లోవసుంది. ఉదా : "ఆయన -- ఎవరు ఆయనెవరు ; వారు - ఉన్నారు ౨ వారున్నారు.
౨. లోపించిన (హస్వాచ్చు తాలవ్యమైతే పరంలోఉన్న నిస్తాలవ్యాచ్చుకు తాలవ్యత వస్తుంది. ఉదా : బండి +=- ఆంతా, కోడి? ఆదిగో, చెప్పి + ఉంటాడు, ఆది? ఒక టే. [| లీ. స్వరాది [ప్రత్యయం పరమైనప్పుడు సంధికి వికల్పతలేదు. ఉదా : .మూర- ఎడు మూరెడు, వచ్చింది ఆగ వచ్చిందా? పాట + ఏ౫ పావై.
4. దీర్చ స్వరాంతరూపాలకు తాలవ్యాచ్చులు పరమైతే “యి. ఆగమం, ఓష్ట్యాచ్చులు పరమైతే “వి ఆగమం వస్తాయి, ఉదా : మా ఇల్లు > మాయిల్లు, మా ఊరుమావూరు. ఆకారం పరమైనపుడుకూడా “యి ఆగమం కొందరి భాషలో కనిపిస్తుంది. ఉదా : మా + అమ్మ ఫ్రా మాయమ్మ, మా + అన్న ౨ మాయన్న. ఆకార పరమైనపుడు వచ్చే “యి కారాగమంమా,మ్కీ నా నీ శబ్దాల తరవాతనే వస్తున్నట్టు కనిపిస్తున్నది.
ర (2) రెండు సమవ్యంజనాలమధ్య,
(0) పూర్వువ్యంజన్యం “లని లలో ఒకటయి పరవ్యంజనం దంత్య దంతమూలీయ, తాలవ్య, మూర్థన్య వర్ణాల్లో ఒకటయినప్పుడు;
ఆధునీకభాష : సంగహవర్ణనం 867 (c) పూర్వవ్యంజనం మూర్థన్యమయి, పరవ్యంజనం దంతమూలీయ మయినప్పుడు, (6) పూర్వువ్యంజనం దంత్యమై పరవ్యంజనం స్పృష్టోష్మమైనప్పుడు, (చ, జ) మధ్యనున్న [హస్వాచ్చు లోపిస్తుంది. ఉదా : (2) చేప + పిల్ల ఫా చేప్పిల్ల, వీరికి - గుండెఎాపిరిగ్గుండె. (b) కాలి +- తో ాకాల్లో, నూనె +- తోపునూన్తో, తల + నూనెనాతల్నూనె,
మన --లో పౌ మన్లో, పాల + డబ్బు << పాల్టబ్బు, మన +- చోటు >మన్ఫోటు, పాల ?- చెంబుకాపార్పెంబు.
(6) మూట-- లో కామూట్లో, వాడిని సావాణ్ని.
(6) పాత +- చింతకాయ హౌ పాచ్చింతకాయ.
6. (2) స్వరలోపానంతరం — పరంలో చ జ అన్నప్పుడు పూర్వంలో త, ద, లు కూడా చ, జ లుగా మారతాయి;
(0 ) పరవ్యంజనం శ్వాస మైతే పూర్వువ్యంజనం శ్యాసంగానూ, నాదమైతే నాదంగానూ మారుతుంది; |
(6) “న, లలు మూర్ధన్య వర్ణసంయోగంలో ( పూర్యంకాని, పరంకాని) మూర్ధ న్యవరాలుగా మారుతాయి.
ఉదా : పాత -- జల్రెడ బొ పాజ్జల్టెడ, ఇరుకు -[ గది ౫ ఇరుగ్గది, పాదు-- తవ్వి ఫొ పొత్తవ్వి, నీడ -[-లో బొ నీళ్ళో, పాల - డబ్బా సొ పాళ్లబ్బా.
సంధి జరగటానికి వీలున్న రెండు పరిసరాలు వెంటవెంటనే ఉండి సంధి జరిగితే కొన్నిచోట్ల మూడు హల్లుల సంయోగం ఏర్పడుతుంది. అట్టాంటిచోట్ట పర సంధి ముందుగా జరిగి పూర్వసంధిని నిరవకాళం చేస్తుంది.ఉదా:మాటలు రావురా మాట|లావు, గుడ్డంలు-లేవు ౫ గుడ్డల్లేవు, కొన్నిచోట్ల పూర్వపరసంధుల్లో ఏదైనా జరగొచ్చు. దారి ఇ-లు + లేవు పొ చార్జులేవు, దారుల్లేవు, కారు +-లు + లో కాకా +? ల 2 లోసాకార్లలో, కారులో. సంధికి [ప్రమేయంఉన్న వ్యంజనాలు ఏకస్థానికాలయినప్పుడు ఇట్టా పూర్వపర సంధులమధ్య వికల్పత్వం కనిపిస్తున్నది.
868 తెలుగుభాషా చరిత
కాని గూడు_లు-లేవు గా గూళ్ళులేవు, కోటు-లు-లేవు పొ కోట్టులేవు. ఇక్కడ పూర్వపరిసరంలోనే ఆచ్చుపోయింది. మొదటిది సంధి పరిసరం కాదు; పదనిర్మాణ పరిసరం. 7. ద్విరుక్త వ్యంజనం ఇంకోవ్యజంనం ముందు ఆద్విరుక్త మవుతుంది. బహు. వచనాది (ప కియలో స్వరలోపంవల్ర ఈ రకం పరిసరం ఏర్పడుతుంది. చెట్టు న లుసొచెట్ట్ -- లు౫చెట్టు గుడ్డు స లుూగుట్ట్ + లుసాగుడ్డు తొట్టి - లోగాతొట్ట్ + లో పాతొట్లో
183.7. నామపదనిష్పత్సి : దివువోబోనోం; ఏకవచన నామానికి లు” ఆనే [పత్యయం చేరిసే బహువచననామం అవుతుంది. [పకృతి [ప్రత్యయ విభాగం లేకుండానే కొన్ని నామాలు బహువచన బోధకాలు. ఉదా: పాలు, నీళ్ళు, పెసలు, ఉసిళ్ళు, పేలాలు, బియ్యం. వీటికి వ్యస్తంగా ఏకవచన |పయోగంలేదు. ఇట్లాంటి వాటిని నిత్యబహువచనాలంటారు. బహువచన పత్యయయోగంలో ఏకవచన నామంలో కొన్ని మార్కులు జరుగుతాయి.
1. దీర్హ స్వరాంత శబ్బాల్లో మార్పులుండవు, ఉదా : లుంగీలు, లంగాలు. (పాయికంగా ఇవి అన్యదేళ్యాలు.
బి ఆ|గేతర (ఇ, ఊ లుకాకు స్వ్యరాంతశబ్దాల్లో అంత్యస్యరలోపం త్యరితో చ్చారణలోనే ఏర్పడుతుంది. ఉదా : గోడలు, కోడెలు.
8. కొన్ని ళబ్దాల్లో తుది అశరం (114010 లోపిస్తుంది. ఉదా: పేను +-లునాపేలు, చేనుచాలు =చేలు, పూవుచ-లుజపూలు, వేయి+లు = వేలు.
కొందరి వాడుకలో పేండ్లు, చేండ్డు అని ఉన్నాయి. కొందరి వ్యవహారంలో “పువ్వులు” ఆనేరూపం ఉంది.
4. ఇదంత శబాల్లో అకారేతర దీర్చస్వర పూర్వకమైన “యి కారానికి “తి కారం ఆదేశం అవుతుంది. ఉదా : చేయి -లుూబచేతి =లు, గోయి--లుూా గోతి లు, నూయి-లుకూనూతి-లు,
పొయ్యి, వాయి; రాయి అనే శబ్దాలకు ర్రమంగా “పొయ్యిలు, వాయిలు, రాళ్ళు అనే రూపాలు బహువచననాలు.
ఆధునికభాష : సం్యగహవర్జనం 869
ర్, ల్లు, న్ను" అంతంలో వచ్చే జొపవిభకిక నామాలకు 'ండు" ఆదేశమవు తుంది. ఉదా : కన్ను -లుూకండు + లు౫కండ్లు, కల్లు +- లు౫కండు “లు కండ్డు, పల్పు, పన్ను +- లుపొపండు + లుసాపండ్లు, పట్ల (= పల్లం), కలు (= మద్యం) లు ఆనౌపవిభకి కాలు,
6. *లి అంతలో వచ్చే చతుర్మా|తాక శద్దాల్లో ండి ఆదేశం జరుగుతుంది. ఉదా : రోకలి ? లుూరోకండి చాలు పారోకండ్డు, తిరగలి + లుూతిరగండి, “లు పాతిరగండ్డు, కౌగిలి * లు ౫ కౌగిండి +- లు ౨కౌగిండ్లు,
7. ఎండి -ండు అంతగా ఉన్న కద్దాల్లో అనునాసిక వర్ణానికి కొందరి భాషలో లోపం జరుగుతుంది. ఉదా: బండిచా లు సౌబండ్లు, బళ్లు, పుండు లు p> పుండ్లు, పుళ్ళు, తిరగండ్రు, తిర గళ్ళు, | చూ. సంధి సూత్రాలు |,
8. రెండక్షరాల కన్నా ఎక్కు వున్న, ఇదంత శద్దాల్లో చివరి వ్యంజనమైన “ల” కారం మూర్ధన్య మవుతుంది, ఉదా : మొసలి+-లు ా మొసళ్ళు, నెమలి +-లు క నెమళ్ళు. మొసండ్డు ఆనే రూపొలుకూడా ఉన్నాయి. అప్పుడు వీటిని 6వ స్యూతంలో చేర్చుకొని “చతుర్మాతాక' బదులు “ద్విమా, తాధిక శద్దాల్లో అనాల్సి ఉంటుంది. ఉలి, పులి, పిల్లి రెండక్షరాల మాటలు.
9, ఉదంత శద్దాల్లో చివరి స్వరానికి ముందున్న “లి కారం మూర్థన్యమవు తుంది. ఉదా; కాలు -?లు ౫ కాళ్ళు, కుందేలు లు ౫ కుందేళ్లు.
10. కొన్నిచోట్ల చివరి అచ్చుకు ముందున్న రేఫం కూడా మూర్భన్యలకారం అవుతుంది. ఉదా : వేరు - లు౫వేళ్ళు, ఊరు -- లుూడఊోళ్ళు, గోరు +- లు ఫాగోట్ట, వెదురు +-లు సౌ వెదుళ్టు, పందిరి +- లుూపందిళ్లు, ఇట్టాంటి శబ్దాలు [పొయికంగా [తిమాత్రాకాలు. చతుర్మా[త్రాకాలు అరుదు,
11. ఏకవచనంలో లెని అనునాసికవర్ణం బహుకచనయోగంలో కొన్ని శద్దాల్గోచేరుతుంది. ఉదా :కొడి-లు, కాండి +-లు, ఏడు +- లూఏండు లు. (ఈ శబాలోని ఆనునాసికవరం [పాచీనం ; బహువచన రూపాలో మాతం
ద 0 ణు లు మిగిలింది,
'కాండి” ని వ్యాకరణమూలరూపం (Underlying form) గా (గహిస్తే దీర్జాచ్చుమీది అనునాసిక వర్ణానికి ఇంకో వాల్లు ముందులోపం చెప్పి ఏకవచన (24)
870 తెలుగు భాషా చరిత్ర
రూపాన్ని సాధించుకోవాలి. తెలంగాణంలో ణి” ఆనే వకవచనరూపం ఉంది. దీని నుంచి ఐహువచనం సాధించాలంటే స్వరలోపం తర్వాత డ కారంగమం చెప్పుకోవాలి. కాణి + లుాకాణ్ సలు కాణ్ +-డ్ +-లు బొ కాండ్డు. (18.5 వర్ణసంయోజననియమావళిలో 10వ నియమంలో డి కారాగమంతో సామ్యం గమనించండి).
12. యకారేతర వ్యంజన పూర్వకమైన నామాంత ఇ వర్ణం ఊవర్ణంగా మారుతుంది. ఉదా: గది-+-లుూగదులు, కాకి ? లుసాకాకులు. కాని పొయ్యి శ లు పొయ్యిలు.
18. దంతమూలీయ ముర్ధ న్యేతరపరకమైన నడిమి *ఇ' (చివరి అచ్చుకు ముందటి అచ్చు) మూడక్షరాలమాటల్లో 'ఉ' గా మారుతుంది. చతుర్మాతాక శద్దాల్లో ఈ మార్పు జరగదు. ఉదా : ములికి+-లుూ ములుకులు, అడివి లు శ్రఆడువులు. కాని ఆవిరులు, ఊపిరులు, కావిళ్ళు, వేవిళ్ళు, పిడికిళ్ళు.
మాతాసంఖ్య బదులు ఇక గ్రాడ్ కూడా దంతమూలీయ మూర్ధన్య వ్యంజనాలే ఈ మార్పును నిరోధిన్తున్నాయనవచ్చు.
ఈ మార్పు తత్సమళద్ధాల్లో జరగదు. ఉదా : అతిథి+-లు ౫ అతిథులు, సమితి +-లు గా సమితులు, సముతులు అని వ్యవహరించేవారికి “సమితి” తద్భవం.
14. నామాంతంలోని 'ఉి మూర్ధన్యవర్ణ పూర్వకమైతే లోపిస్తుంది. ఉదా : చెట్టు+-లు ౨ బెట్టు, కోటు+- లు సా కోట్టు, పండు లు సాపండ్దు. ఈ స్వర లోపం జరిగిన తరవాత ఇంకో వ్యంజనం ముందటి ద్యిరు క్ర వ్యంజనం అద్విరుక్త మవుతుంది,
ఇదంత నామాల్లో వూర్వ సూతంవల్ణ చివరి 'ఇ' 'ఉీ గా మారుతుంది. అది కూడా ఈ సూత్రం వల్ల లోపిస్తుంది. దోడీ-దల్ల, బిణీ_బిట్ల్, వండే బండ్లు, కొడీ_కోబ్ల మొ॥, ఇబిండులు, ఇకోఢులు అనే రూపాలు కోవండులు' *కోఖులు అనే రూపాల్తాగే అసాధువులు. బడులు, దోడులు అనే రూపాలు కూడా అసాధు వులే అనుకుంటాను. కాని గుడులు, మడులు అనే బహువచన రూపాలు పూర్తిగా ఆసాధువులని నిర్ణయించటం సులభంకాదు. ఈ రకమైన అపవాదాలు (ఇవి నీజంగా ఆపవాదాలయితే)' ద్విమా|తాక శద్దాల్లోనే కనిపించటం విశేషం. వచన ఖేదం
ఆధునికభాష : సం గహవర్ణ నం 871i
చూపించదగిన ఉదంతమైన రెండు మాతల (రెండు (హస్వాచ్చుల) నామాలే కనపడటంలేదు. అంటే “ఊఉ” లోపం సందేహాస్పదమైన పై శబ్దాలతో పోల్చి చూడటానికి న్వతస్సిద్ధంగా ఉదంతమైన రెండు మా[తల శబ్దాలు కనిపించటం లేదని.
15. తత్సమ శద్దాల్గోమహద్వాచక 'డు'వర్ణకం లోపిస్తుంది. ఉదా, స్నేహి తుడు లు పా స్నేహితులు, పండితుడు లు ఇ పండితులు. కొందరి వ్యవహారంలో ఈ కార్యం దేశళ్యశబ్దాల్లోనూ కనిపిస్తుంది, ఉదా : తమ్ముడు - లు ౫ తమ్ములు.
16. ఆకార, ఎకార పూర్వకమైన “మి కారాంతళద్దాలో తుదిమకారానికి లోపం పూర్యస్వరానికి దీర్చ మూవస్తాయి. చివరి మకారాన్ని స్వరయుతంగా (గహిసే స్వరానికికూడా లోపం జరుగుతుంది, ఉదా. గుర్రం +-లు గు [రాలు,కళ్ళిం లు కొ కశ్ళేలు, ఎకారానికి వివృతి మొదదే ఉంది. దీర్గ మైనప్పుడు ఈ వివృతి అధిక మవ్పతుంది.
17. ఎద్దు శబ్దా?కి బహువచనంలో “ఎడ్డు' అనే రూపం వికల్సంగా ఏర్పడ్డ “ఎడ్డు* రూపం ఏర్పడుతుంది.
18. వెండి, రాతి9 శబాలకు [క్రమంగా పెండ్లిండ్లు, పెళ్ళిళ్ళు; రా|తిండ్లు, య (a) ఆఅ 0 ఛి రా తిళ్ళు అనే బహువచన రూ పాలున్నాయి.
19. సర్వనామాలకు ఏకవచన బహువచన రూపాలీకిందివిధంగా ఊంటాయి: నేను-మేము, మనం; నీవు, నువ్వు-మీరు; అతను, ఆయన, పాడు. వారు; ఆమె= వాళ్ళు,
20. విశేషనామాల (proper 208023) ను కూడా సామాన్య నామాలు (common nouns) గా వాడినప్పుడు లు” వర్ణకంతో బహువచన నామాలుగా వాడవచ్చు. ఉదా : రామారావులు, కృష్ణమూర్తులు.
13.8. జౌవబిఖ శ్రీకాదికాలు : నామాలు విభక్తులముందు, విభ క్షర్థ్యక శబ్దాలముందు ఇతర నామాలముందు (పయోగించి నప్పుడు సమాసాల్లోను కొన్ని మార్పులకు గురి ఆవుతాయి, వీటిలో కొన్నింటిని సాంప్రదాయికంగా జాపవిభ క్రికా అంటారు.
879 తెలుగు భాషా చర్మిత
1. బహువచన [ప్రత్యయ యుక్తనామాల చివరి 'ఉ' “అ గా మారుః తుంది, ఉదా. వు స్తకాలను, పుస్తకాలకు, పు స్తకాలకోసం, పు సకాల పురుగు. కాని పెసలు విశేషణంగా (పయోగించినప్పుడు రేఫాదేశం అవుతుంది. పెసరచేను.. బహువచన ప్రత్యయ విభాగం స్పష్టంగా చెయ్యటానికి వీల్టేసి శబ్దాల్లోకూడా చివరి. 'లు'లోని 'ఉ' “అిగా మారుతుంది. ఉదా : పాలడబ్బా, నీళ్ళపాలు.
లి బహువచనంలో ఆంతిమ వకారలోపం జరిగి, స్వర దీర్భ త ఏర్పడ్డ. రూపాలు కు,ను విభక్తులముందుకూడా [పయు క్షమవుతాయి. అయితే “ని ఆగ మంగాచేరుతుంది. డఉిదా : పొలం--కి > పొలానికి, దేశం + ని ఫొ దేశాన్ని, ఈ కార్యం ఇతర విభక్తులముందు, శబ్ధాలముందు జరగదు, ఉదా. మంచంమీద, పొలంలో. కొందరి వ్యవహారంలోని ఆగమంలేదు.
8. కొన్ని మకారాంతళబ్దాలు ఇతర నామాలముందు |పయు కమైనప్పుడు. “మి కారానికి “పు ఆదేశం అవుతుంది. ఆధునికభాషలో ఇది నిత్యంకాదు. ఉదా... బియ్యం : బియ్యంగింజ, బియ్యపుగింజ: మంచం: మంచంకోడు, మంచపుకోడు, బెల్హం ? బెలంపానకం, బెల్పపుపానకం.
4. “ఇల్లు” మొదలై న శబ్దాలకు మొదటి అచ్చు తరవాత భాగానికి “ంటి" ఆదేశమవుతుంది. ఉదా. ఇల్లు : ఇంటికి ఇంటిపైన, పల్లు : పంటినొప్పి, కన్ను వి క ంటిరెప్ప.
5. కొన్ని 'ర,రు, లు, డు అంతంలో ఉన్న శబ్దాలకు చివరి అక్షరానికి" “టి” ఆదేశమవుతుంది. ఉదా, గోరు; గోటితో, నోరు; నోటినిండా, ఏరు : ఏటిఒడ్డు, రోలు : రోటిలో, పాడు: పాడుమట్టి, గూడు : గూటిలో, నెత్తురు : నెత్తుటి మడుగు, నుదురు, నుదుటిరాత, పగలు : పగటిపూట, మొదలు: మొదటిరోజు,. పెరడు : పెరటిచెట్టు, తాబేలు : తాబేటికాయ, కుందేలు ; కుందేటికొమ్ము, పడమర : పడమటిల్డు.
6. చివరి వ్యంజనం దంతమూలీయ మూర్ధన్య వర్ణాలో ఒక చైనా ఇదంత చతుర్మా తాక శబ్దాల్లో చివరి అక్షరానికి 'టి' ఆదేశమవుతుంది. ఉదా. పందిరి | పందిట్లో, వాకిలి ; వాకిటికి, నాగలి ః నాగటిక[రు. రోకలి : రోకటిపోటు, చావిడి? చావిట్లో, పిడికిలి : పిడికిట్లో.
ఆధునిక భాష : సంగ వావర్ణనం 878
7. ఇగంతమైన రెండచ్చుల మాటల్లో దీర్చస్వర పూర్వక మైన “యి” వర్ణానికి “త్రి వర్ణాదేశం అవుతుంది, ఉదా: చేయి, చేతిపని రాయి ; రాతిగోడ, గోయి : గోతిలో, నేయి : నేతిమిఠాయి,
“నోరు” అనే అర్హంలో వాయి’ నుడికారాల్లో మాత్రమే మిగిలింది. ఊదా. నోరూవాయి లేనివాడు. వేరే “వాయి” శబ్దం అనొాపవిభ క్రికం. “*ఒకో్క్కో-వాయికీ” చాయిశబ్దానికి “దాత అనే రూపమే t పథమలోకూడా స్థిరపడింది,
8. ఆరువంటి మాటల్లో చివరి అక్షరాని ($yllable) కి “8 ఆదేశమవు తుంది. ఉదా. అరు: ఆ ర్తిపు౩డు, గొరు: గొ ర్రిఅడ్డ,
0. ఈ కిందివి “టి ఆగమంగా వచ్చే వాటిల్లో కొన్ని, (2) మాటటోతల్లి, పొద్దుటోవూట, మావనటోవేళ, రేనటోకి, చాలా నేవలటెోకి, (b) నిన్న బొప తిక, మున్న టోపని, ఇవాళ టోవంట, (6) వుల్ణటొ మజ్జిగ, తియ్యటోరసం, చవ్నటోకూర, చతల ఆమ్మాయి. అట్టాగే ఇంకా ఆంతటి, అన్నిటి, కిందటి, అట్లాటి మొ, వి,
10. 'ను, లు, రు, డు' ఆంతంలో ఉన్నశద్దాల్లో చివరి “ఊఉ “ఇ'గా మారింది. మనుష్యవాచక శ్షబ్దాల్లో ఈ మార్చు కమబద్దంగా కనివిస్తున్నది, ఉదా. చేను : చేనికి (కాని “చేలో”, ఊరు : ఊరికి, కాలు : కాలికి, వారు : వారికి, వాడు: వాడికి, ఆతను: ఆతనికి, అల్లుడు : అల్లుడికి, చెల్లెలు : చెల్లెలికి, కోడలు:
a లు య ౧ రా కోడలికి,
11. సంఖ్యావాచకాలకు భిన్నార్థాల్గో “టి, ఇంటి, అనే | పత్యయాలు అదేశాగ మాలుగా వస్తాయి, ఉదా మూడిటోకి [మూడీంటో క ఇరవై అయిదు పెసలు. వదొకతొండీంలోతీ వస్తానన్నాడు.
12. (పథమేతర సర్వనామాలకు విశేషణ రూపాలు (Oblique forms) ఇట్టా ఉంటాయి. ఉదా. నేను-నా, మేము-మా, మనం-మన, నీవు/నువ్వు-నీ, మీరు-మీ.
874 తెలుగు భాషా చర్చిత
సర్వనామాల్లోనూ, విశేషార్యాల్డో పయోగించే సంఖ్యావాచకశబ్దాల్గోనూ బహువచననామాల్లోనూ తప్ప మిగతాచోట్ట జొపవిభ క్రికత నేటిభాషలో కమ (క్రమంగా క్షీణిస్తున్న సూచనలగపడుతున్నాయి. ఉదా : పంటినొప్పి గ పన్ను నొప్పి, రోకటిపోటు గ రోకలిపోటు, చేతిమీద గ చెయ్యిమీద.
13.9 నామవిభక్తులు 1. ను కర్మర్థంలోనూ, కు సం|పదానాది అర్ధాల్లోనూ నామానికి చేరతాయి. వీటికి ఇకారాంతశబ్దాల తరవాత ని కి' అనే రూపాలున్నాయి. విభ_క్రి చేరినప్పుడు సర్వనామరూపాల్లో కొన్ని మార్పులీ కిందివిధంగా జరుగుతాయి. నా?ను నన్ను, నీ+ను నిన్ను, మాను సా మమ్మల్ని, మీశానుగా మిమ్మల్ని, మన + నునూమనని, మనల్ని.
నా, నీ మా మీ ల తరవాత ఎప్పుడూ కును లే ఉంటాయి. మిగతా కద్దాల్లో ఇకారేతర స్వరం తరవాత ని, నులు కి, కులలో ఏదైనారావచ్చు. మాటకు గ మాటకి, ఆవును ా ఆవుని, 2. కు ఈ కింది ఆర్థాల్లో పయు క్రమవుతుంది. (a) “ఉండు” [క్రియతో స్వామ్యార్థంలో, ఉదా. నాకుక ళ్ళజోడుఊంది. వాడికి పది ఎకరాల పొలం ఉంది.
(0) దేహమనస్థితి బోధకాఖ్యాతాలతో, ఉదా. నాకు ఆకలిగా ఉంది. వాడికి కోపంగా ఉంది.
(6) “అసి కాంజార్థంలో వచ్చినప్పుడు, ఉదా. నాకు వెళ్ళాలని ఉంది.
(6) దానార్థక్యకియ ఉన్నప్పుడు (గ్రహీతకు, ఉదా. వాడికి రెండు రూపాయలిచ్చాను.
(6) కొన్ని జ్ఞానార్ధక [కియలతో, ఉదా. నాకు వాళ్ళు తెలును. నాక్తు హిందీరాదు,
(£) కొనుగోలు, మార్పిడి మొదలైన అర్థాల్లో ఉదా. రూపాయికి నాలుగు మామిడిపండ్లు. క
(8) బాంధవ్యార్థంలో, ఉదా. వాళ్ళవ ఇద్దరు పిల్లలు. ఆయన నీకే మవుతాడు ?
ఆధునికభాష : సం; గహవర్ణనం 875 (h) సామాన్య సంబంధార్థంలో, ఉదా. ఈ గదికి రెండు క్రిటిక్రీ లున్నాయి. ఆవుకు రెండు కొమ్ములుంటాయి, (i) (పయో జనార్థంలో, ఉదా. చల్లకు వచ్చి ముంతదాచటం ఎందుకు. (J) గమ్యార్థంలో, ఉదా. రేపు ఊరికి వెళ్తున్నాను. (ఓ) హేత్వర్దంలో, ఉదా. చలికి వణుకుతున్నాడు. పిల్లి కభయపడ థి = గై తాడు. ఆకలికి తట్టుకోలేడు. (1) కాలార్థంలో, ఉదా, రేపటిక్తి వస్తాడు. ఎల్టుండిక్షి ఈపని అవుతుంది (మ) వచ్యర్థధాతువులకు అముఖ్య కర్మగా, ఉదా, నాక్తు చెప్పాడు,
ల తో ఈ కింది అర్జాల్లో పయు క్రమవుతుంది. (2) కరణార్థంలో, ఉదా. నోటితో మాట్టాడి నొసలుతో వెక్కిరిస్తాడు (b) సహార్థంలో, ఉదా. వాడు ఆ అమ్మాయితో పారిపోయాడు.
(౭) వచ్యర్థధాతువుల అముఖ్యకర్మగా, ఉదా, అతనితో మాట్లాడాను. వారితో చెప్పాను,
(6) రీత్యర్థంలో (manner), ఉదా. శ్రద్ధతో చదువుతాడు. (ఆ) క రృవిశేషణంగా, ఉదా. అతను ఆకలితో వచ్చాడు. ఆమె జ్యరంతో పరీక్ష రాసింది. (f) (పతి [కియా పేక్షక [కియలతో, ఉదా, ఇండియా పాకీసాన్ త్రో యుద్దంబేసింది. అమె పక్కవాళ్ళత్తో ఎప్పుడూ పోట్టాడుతుంది. (8) మూలపదార్జార్థంలో , ఉదా, క[రతో చేసినకుర్చీ, పిండితోచేసిన రొ'దె, మటితో పెటిన గోడ. టి "దా “ది 4. లో ఈ కింది అరాలో పయ కమవుతుంది. సోనీ 3 ము. న (2) జౌపశ్రేషికార్థంలో, ఉదా. గిన్నెల్లో పాలున్నాయి. (0) కాలార్థంలో, ఉదా. విశాలాంధ్ర 1956 లో ఏర్పడింది.
(6) దేశకొలాల వాతావరణార్థంలో , ఉదా. బెడవాడలో ఎండలెక్కువ, సెపైంబరు లో వాన లెక్కు_వ,
876 (4) (6) (f) ర్, నుంచి (2) (5)
(6, (4)
తెలుగు భాషా చరిత
ఆభివ్యాపకార్థంలో, ఉదా. ఇండియాలో వరి పండుతుంది. సము దంలో చేపలుంటాయి.
వైషయికార్థంలో, ఉదా, ఆతనికి తెలుగులో (ప్రవేశం ఉంది... ఈతలో అతనికి నేర్పుంది.
నిర్ధారణార్థంలో, ఉదా, వాళ్ళ నలుగురిలో ఇతను మంచివాడు. ఈ కింది ఆర్థాలో |పయు క్రమవుతుంది.
గమనార్థక ధాతువులతో దేశకాలాల్లో వ్యాపొరాది, ఉదా. అతను వాళ్ళ ఊరినుంచి వస్తున్నాడు. ఆ పిల్లవాడు రి గంటలనుంచి
చదువుతున్నాడు.
పర్యంతార్థంలో, ఉదా, ఆతను 10 ఏళ్ళనుంచి మెడినీన్ చదువు తున్నాడు.
హేత్వర్థంలో, ఉదా. నీనుంచి నాకీ కష్టాలు వచ్చినాయి. మూలస్థలార్థంలో, ఊదా. చెట్టునుంచి పువ్వులుకోళాడు.
ఈ పెవికాక దగ్గర, వరకు, కోసం, మీద, పైన, కింద, పక్క, గురించి, వల్ల, బట్టి మొదలైన శబ్దాలు భిన్న విభ క్యర్థాలో వస్తాయి.
183.10.
క్రియలు తెలుగులో ఆకర్మక, సకర్మక, (పేరణార్థక ధాతువులు విడిగా
ఉండటమేగాక (పత్యయాదులచేత ఒక వర్షాన్ని ఇంకోవరంగా మార్చవచ్చు. ఈ ౧ ౧ కిందివి దిడ్మాతసూచకాలు :
1 అకర్శ్యతోం నళర్శ్యకొం అతరో్రశం నతోర్య్రత్ం (a) వంగు వంచు దిగు దించు సెరుగు పెంచు (b) జరుగు జరుపు ఆగు - ఆపు తిరుగు తిప్పు (6) చూచు. చూపు గడచు గడపు (ty కలియు కలుపు తడియ తడుపు
మాయు మాపు
ఆధునికభాష : సం గవావర్ణనం 877
(6) అంటు అంటించు ఎక్కు ఎక్కించు (f) విగియు బిగించు ముగియు ముగించు (౬) కాలు కాలుచు మారు మారుచు (h) మొలుచు మొలిపించు కురియు కురిపించు లి నతోరోల్రతోం (వేరోణం నతరోల్టతం (వేరోణం (2) తిటు తిటించు అడుగు అడిగించు వ ట్ (0) అను అనిపించు తిను తినిపించు (0) కాలుచు కాలిపించు మారుచు మారిపించు
8. |పాబీన భాషలో ఉన్నచేయు, వేయువంటి ధాతువులేకాక ఈనాటి భాషలో కొట్టు, తీయు, పెట్టు వంటి ధాతువులు ఆకర్మకధాతువులను సకర్మక ధాతు వులుగా మార్చటానికి .ఉపయుక్షమవుతున్నాయి. ఈ ధాతువులను అనుబంధించినప్పుడు (ప్రధాన కియలు అన్నంతరూపంలో ఉంటాయి, ఆనుబద్ధ “ధాత్వాది పరుషం సరళంగా మారుతుంది.
(2) పగులు పగలగొట్టు పడు పడగొట్టు
(b) తెలియ తెలియజేయు
(6 అరుగు అరగదీయు. విరుగు విరగదీయు
(6) కాగు కాగ బెట్టు ఆరు ఆర బెట్టు నాను నానబెట్టు కరుగు కరగ బెట్టు
(అ) ఆరు ఆరవేయు నాను నానవేయు
సకర్మక (పత్యయస్థానంలో వాడిన ధాతురూపాలు కేవల (ప్రత్యయ “ఎమాత్రాలుగా కాక క్రియకు కొంత ఆర్థాన్నికూడా చేరుస్తున్నట్లు కనివిస్తున్నది. వ్యాపారరీతి (Manner) బోధకంగా (పవ ర్తించటం విశేషం. ఉదా : పగలదీయు- పగలగొట్టు; విరగదీయ_విరగ్గొట్టు; తిరగదీయు-తిరగ్గొట్టు; అరగదీయు-అరగ్గొట్టు వంటి మాటల జంటలను పరిశీలిస్తే ఈ అర్థభేదాన్ని గమనించవచ్చు.
4. “కొను* అనే ధాతువు భిన్నర్ధాలో ధాతువు కనుబంధించబడుతుంది. (పధాన| క్రియ ధాతురూపంలోనే ఉంటుంది. యోపధధాతువుల్లో “యి కొరం సి “కారంగా మారుతుంది.
878 తెలుగు భాషా చరిత్ర
(2) స్వార్థం, చేయు _చేసుకొను; అమ్ము..అమ్ము కొను; చదువు-చదువుకొను. (b) పారస్పర్యార్థం. మాట్టాడు _ మాట్లాడుకొను; కొట్టు - కొట్టుకొను;. థి ౧ 0 ట్ టి తిటు = తిటుకొను. బ్ ట్
వాక్యంలో క రృృనామబంధం బహువచనం ఆయివప్పుడే పారస్ప ర్యార్థం: వస్తుంది. ఏకవచననామక రక మెనప్పుడు స్వార్ధమే వస్తుంది. ఉదా ; (1) ఆతను. నన్నుతిట్టకొంటున్నా డు. (2) వాళ్ళిప్పుడూ తిట్టుకుంటారు.
(c) నతోర్శ్టుతీతోరో జుం : తెలియు-తెలుసుకొను.
(4) కొన్ని ధాతువులు “కొను తో మాతమే [ప్రయోగ యోగ్యాలు. ఉదా ' అనుకొను, ఇరుక్కొాను, ఊరుకొను, ఒప్పుకొను, కనుక్కొను, గింజుకొను, తేరు: . కొను, పుచ్చుకొను, పుంజుకొను, మొత్తుకొను.
5. ఈ కింది శబ్దపల్పవాలు ఆ అర్థాల్లో అట్టాగే పయు క్రమవుతాయి.. ఉండు, పండు అనేవి అనుబంధ, కియలు, ఉదా : కూరుచుండు, నిలుచుండు, ఆగ పడు, కనబడు, తిరగబడు, నిలబడు.
6. నామాదులనుకూడా (పత్యయాదులవల్ల కయలుగా (ప్రయోగించవచ్చు... య
(a) భయం ; భయపడు, భయ పెట్టు (c) పాత్ర : పాతబడు: కష్టం : కష్టపడు, కష్ట పెట్టు ఎర ; ఎ|రబడు. పుల్ల వి పుల్లబడు
(0) లో : లోబడు. (6) సంతోషం : సంతోషించు. వెనక ; వెనకబడు తమ : క్షమించు. వీలు : వీలుపడు
18.11. |కియాపదాలు : తెలుగు [కియాపదాలు సమాపక, ఆసమాపక' భేదాలతో రెండు విధాలు. అసమాపక [కియారూపాలు ఉపవాక్యాంతంలో కాని, [పధానవాక్యంలో ఒక పదబంధం స్థానంలో కాని వస్తాయి. ఆస మాపక కియకు.. కాలబోధకత ఉండవచ్చు. [(కియావిభక్తు లుండవు, సమాపక క్రియలకు పక్ కొన్నిటిని మినహాయిస్తే క్రియా విభక్తులుంటాయి.
ఆధునికభాష ; సం గవావర్గనం 879
1. ఆనమావత్యతీయా (వత్యాయాలు ;
అవ్యతిరేక వ్యతిరేక క్వార్ధక : ఇ అక ( హేత్యర్థంలోను, కాల, పరిమాణబోధక వాక్యాల్లో), అకుండా (వ్యాపార్మక్రమ. టోధక వాక్యాల్లో) శతర్గక : తూ తా చేదర్థక : ఇతే అక పోతే ఆప్యర్థక ఇనా అక పోయినా తవ ఆరక. అకపోవటం (-డం) అడం నుజ్యంతం ; అ (న్) ఉదా : అడుగు ఆడిగి అడగక అడగకుండా: అడుగుతూ అడుగుతా అడిగితే అడగక పోతే అడిగినా ఆడగకపోయినా అడగటం అడగక పోవటం అడగ (న్)
2. నమావత (బోయలు -
సమాపక'క్రియలకు కాలభోధక
పాటు లింగ-వచన-పురుష బోధకమెన [కియావిభక్తులు చేరతాయి
[కియలతో
(2) కాలబోధ త (వత్భం యాలు 2 భూత : ఇన, వర్తమాన ; తున్న;తున్ ; భవిష్యత్తు: త; ఉభయ) పార్థన! ద. విధ్యర్థకానికి పత్యయాలు లేవు. యథాతథంగా"
380 తెలుగు భాషా చరిత
[వయుక్త మవుతుంది. బహువచనంతో ఆండీ చేరుతుంది. తెలంగాణంలో (ని, ర్వీ ండి చేరతాయి, ఉదా + రాండి, రాని, రారి.
(b) (శీయావిల వులు ల
ఎవతవవన వివ వచన ఉత్తమ వ ను ము మధ మ : వు ' అధ [పథమ మాకు స. రు (మహన్మహతి) ఇతర ౩ ది వి (యి) (అవామత్తు)
ఇవే (కియావిభక్తులు వ్యతిరేక సమాపక (కియల్లోకూడా వాడతారు. కాని "దః! (పత్యయాలు దు, వు" లుగా మారతై, కొన్ని తెలంగాణ మాండలికాల్లో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. “ది,వి'లు దీర్చస్వరాంత [కియారూపాల తరవాత మా(తమే “దు, వు లుగా మారతాయి ఉదా ; చెయ్యది-రాదు.
8. వ్యతిరేక (కీయలు ; (2) భూతకాల వ్యతిరేక క్రియలు ఆన్నంత రూపాలకు “లేదు” ఆనే ప్రత్యయం చేర్చటంవల ఏర్పడతాయి. ఇది సర్వలింగ, వచన, పురుషబోధకం. ఉదా : రాలేదు. :
(b) వర్తమాన వ్యతి రేక క్రియలు “అటమంతి రూపానికి లేదు” చేర్చటం వర్ణ ఏర్పడతాయి. ఈ రూపంకూడ పురుష భేదాన్ని బట్టి మారదు. ఉదా 4 రావటం లేదు.
(c) భవిష్యద్చోధక వ్యతి రేక క్రియలు అన్నంతరూపాలకు [క్రియావిభక్తులు చేర్చటంవల్ల ఏర్పడతాయి. ఉదా : రాను-రాము, రావు=రారు, రాడు-రారు, రాదు రారు, రావు,
(ర) వ్యతిరేకవిధి అన్నంతరూపాలకు వద్దు చేర్చటంవల్ల ఏర్పడుతుంది. ఉదా; రావద్దు. వ్యతిరేకవిధికి ఇంకా చాలా రూపాలు వాడుకలో ఉన్నాయి. ఉదా ; రాకు, రాబాకు, రాబోకు, రామాకు, రామోకు, మొ,
శ, అన్ఫ్మంత్యతీయ : ఆన్నంత। కియకు భిన్నా రాల్లో భిన్న] కియలు అను ఇద్ద మవుతాయి.
ఆధునికభాష : సం గవావర్ణనం 887
(2) సామర్భ్యార్థం కల, కలుగు, లే : ఉదా ; రాగలడు, రాగలుగుతాడు, రాలేడు. “కలి కు కాలబోధక (ప్రత్యయ యోగంలో “కలుగు ఆదేశ మవుతుంది. వ్యతిరేకంలో “లే ఆదేశం.
(0) అనుమత్యాద్యర్థం :ఒవచ్చు. ఉదా : లొపలికిరావచ్చు, మీరిక బయటికి చెళ్ళవచ్చు, నేను రేపు ఊరికి వెళ్ళవచ్చు.
సె
(0) నిషేధార్థం :-కూడదు,-రాదు, ఉదా : అసత్య మాడరాదు, అబద్ధం చెప్పకూడదు. ఈ రూపానికి పురుషభేదంలేదు,
(6) “తప్పనిసరి అర్థంలో ; వలయు క ఆలి :; ఉదా: విద్యార్థులుబాగా చదవాలి. కాలబోధకత ఆవసర మైనప్పుడు ఈ రూపాలకు ఉండు, వచ్చు ధాతువు. లన్ముపయుక్తమవుతాయి. అమితే “_ఆలి' '-ఆల్సి' అవుతుంది. ఉదా : వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాల్సి ఉంటుంది.
(6) అసామర్థ్యార్థంలో:- చాలుూచాల. ఉదా: వాడు ఈపని చెయ్యజాలడు
(క) కర్మణ్యర్థం :_పడు. ఉదా : తరవాత చెప్పబడుతుంది. కల, చాలు, పడులకు [కియావిభక్తులు చేరతాయి.
(8) అనుమత్యర్థంలో “ఇచ్చు” అనుబద్ధమవుతుంది. దీనిదానార్థంలో “ఇచ్చు కు వలేనే రూపాలుంటాయి. ఉదా : రానిచ్చాడు, రానీ, రాసీయ్యలేదు. విధ్యేక వచనంలో “ఇచ్చు? కు *'ఈి ఆదేశం,
(1) సమీపభ విష్యార్థంలో 'పో' ధాతువు ఆను పయుక, మవుతుంది. ఉదా : రాబొయ్యాడు, పడబోయింది.
(i) ఈ ఆన్నంతరూపెానికి అరుదుగా (పయోజనార్థంకూడా ఉంది, ఆకర
లేదు, అవసరంలేదు అనే రూపాలు అనుప్రయుక్ర మవుతాయి. ఉదా: రానక్కర లేదు, రానవసరంలేదు.
198.12. (శీయాధాతు ఛలోమాడ్డులు ; (పత్యయాలుచేరినప్పుడు ధాతు వులో కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు (పత్యయవర్షాలనుబట్టి. ఉంటాయి.
1. విధ్యాదులు : (విధి, నుజీ, భావార్థకం, కజి).
2. భూతాదులు ః (భూతం, అప్యర్థకం).
శీ 82 తెలుగు భాషా చరి|తి
లి. ఆభూతాదులు : (వర్త మానం, చేదర్శ్భకం , ఉభయృప్రార్థను.
i. విధ్యాదులు, కార్ధక _పత్యయాలుకాక మిగతా (పత్యయాలముందు “ఉండు” “ఉన్” గా మారుతుంది.
1. అనుబంధ[కియలుగా వచ్చిన ఉండు, కొను ధాతువులు విధ్యాదుల్లో ఓ, కోలుగా మారుతాయి. ఊదా : కూర్చో, చేసుకో.
iii, అనుబద్ధమైన ఉండు, కొనులు భూతాది (పత్యాయాల ముందు వికల్పంగా “ఉన్ కున్ "లుగా మారతాయి. ఉదా: కూర్చున్నాడు, చేసుకున్నాడు.
iv. (2) ధాతువు చివర “యుి విధ్యాదికేతర్మపత్యయాలముందు “నీ కారంగా మారుతుంది. ఉదా: చేయు, చేసి, చేళాడు, చేస్తే, చేసాడు.
(0) “చు, చ్చు' లకు, ఇంచు |పత్యయంలో “ంచు'కు ఆభూతాది |పత్యయాల ముందు “ని కారా దేశమవుతుంది. ఉదా : పిలుచు, పిలుస్తాడు, పిలిస్తే, ఇచ్చు : ఇసాడు, ఇస్తే; చేయించు : చేయిసాడు, చేయిస్తే; గిచ్చు, గుచ్చు, నచ్చు, కొందరి వ్యవహారంలో నొచ్చు, పుచ్చు 5 మెచ్చు, హెచ్చు-లకు ఈ ఆదేశంరాదు. ఆదేశం వచ్చే ధాతువులు : ఇచ్చు, చచ్చు, తెచ్చు, వచ్చు.
(0) ఆదేసకారం దకారాది (పత్యయంముందు దకొరంగా మారుతుంది. ఉదా: విలున్ + దాం బౌ పిలుద్దాం, ఇన్ -- దాం ౫ ఇద్దాం, చేయిన్ - దాం > చేయిద్దాం, కొందరు తెలంగాణా వారి వ్యవహారంలో పిలుజ్ల్ఞాం, ఇజ్జాం, చేయిజ్ఞాం ఆనే రూపాలున్నాయి. వారి భాషలో సమీకరణ కేవలం నాదతవరకే. ఇక్కడ జకారోచ్చారణ ఊష్మం,
V. రెండక్షరాల ధాతువుల్లో దీర్భస్వరపూర్వకమైన “చి” వర్ణానికి విధ్యాదిక [ప్రత్యాయాలమ౦దు కొందరి వ్యవహారంలో “య” వర్దా దేశమవుతుంది. ఉదా :
తూచు ; తూయి గ తుయ్యి, తూచటం, తూయటం. దాచు: దాయి, దాచటం, దాయటం.
vi. మూడక్షరాల ధాతుల్లో చివరివ్యంజనమైన “చి వర్ణానికి విధ్యాది (పత్యయాలముందు “వి వర్ణాదేశమవుతుంది. ఉదా : పిలుచు : పిలువు, పిలవటం.
(పత్యయంగా విడదీయబగిన ‘చు లో “చి వర్ణానికి కొందరి భాషలో కార్యం జరగదు. ఉదా: కాలు--చు : కాల్చు, కాల్చటం, కాల్చు, కాలవటం,
ఆధునికఖాష : సం గవావర్ణనం | 888
vii ధాతువు చీవరి వ్యంజనమైన ద్విరుక టి వర్గానికి ఆభూతాది (పత్యాయాలముందు డి వర్దాదేశం అవుతుంది. ఉదా : కొడితే. కొడతాడు, కొడదాం. నట్టు, మెట్టులకు ఈ కార్యం జరగరు. ఉదా: నట్టుతూ మాట్లాడాడు, మెట్టితే.
౪711. న్ను,ళ్ళు, పు అంతంలో ఉన్న ధాతువులకు అభూతాదిక [ప్రత్యయాల ముందు తుది ద్విరుక్త వ్యంజనం అద్విరుక్త మవుతుంది. ఉదా : తన్ను : తంతాడు, తంతే. వెళ్ళు : వెళాడు, వెశే, చెప్పు : చెపాడు, చెప్తే. అయితే ఈ కారగ్గం జరగని ధాతువులే ఎక్కువ. ఉదా : దున్ను, మన్ను, కుళ్ళు, మళ్ళు; తప్పు తిప్పు, దెప్పు రొప్పు, విప్పు.
15. నృంరోనమలో ; మూడక్షరాల ధాతువుల్లో పత్యయాది అ, ఇల ననుస రించి ధాతువుల్లో (పథమేతరాచ్చులుకూడా [కమంగా ఆ, ఇలుగా మారతాయి. ఉదా : అడుగు : ఆడగ, అడిగి; కరగు : కరగ, కరిగి. “తెలియు” కు : తెలీదు, తెలియదు, తెలవదు అనే రూపాలున్నాయి.
౫. కొన్ని ధాతువులకు ఆదేశరూపాలు (suppletive forms) ఈ కింది విధంగా ఉన్నాయి. ఇవి విధ్యాది [పత్యయాలముందే ఇట్లా ఉంటాయి. వచ్చు: ర్కా తెచ్చు : తే, ఇచ్చు : ఇయ్యి, ఇవ్వు, ఆవు : కా అవ-, చూచు; చూడు, లేచు: లే, లేవ, చచ్చు : చావు, పోవు : పో.
౫1. పడుధాతువు భూతాదిక్కపత్యయాలతో కలిసి రూపాలు ఇట్టా ఉంటాయి. పడు : పడ్డాడు, పడ్డా, పడినా, చెడుధాతువులకు కూడా ఇంతే. (పాచీనభాషలో ఇడు ఈ తరగతికి చెందినదే.
13.13. (పత్యయాల్లో మార్పులు : ॥. అన్యాడి ధాతువుల తర్వాత, (ప్రత్యయంలో “తి వర్ణం మూర్ధన్యమైన *ట” వర్జమవుతుంది. అను, కను, కొను, తిను, విను-ఇవి అన్వాదులు. ఆను: అంటే, అంటాడు, అంటున్నాడు.
ii. కాలబోధక (పత్యయాల్లో చివరి “ఆ” కారానికి దివీతర (పత్యయాల ముందు రోయలసీమ, సర్కారుజిల్దాల వ్యవహారంలో దీర్భ ౦ వస్తుంది. ఉదా : చేయు : చేసినాడు, చేస్తాడు. తెలంగాణంలో చేసిండు, చేస్తడు.
11. నర్కారు జిల్హాల వ్యవహారంలో సమాపక క్రియల్లో దివీతర (ప్రత్య యాలముందు భూతకాలబోధక (_పత్యయంలో నవర్ణం లోపిస్తుంది. చేయ ; చేస్ +- ఇనాడు సా జేన్ + ఇఆ -- డు సాచేశాడు, ఇ -- ఆరాఏ
884 a తెలుగు భాషా చరిత
iv. దీ ర్లస్వరాంతధాతురూ పాలకు “అటంి చేరినప్పుడు వి కారం ఆగమంగా వస్తుంది. ఉదా': రా - ఆటం రావటం, తే ఆటం ౫ తేవటం, తీసుకో +- అటంాతీసుకోవటం.
v. దీర్భ స్వరాంత ధాతువుల తరవాత స్యరాది |పత్యయాల స్వరానికి లోపం జరుగుతుంది. కొందరి భాషలో ఆటం లోని మొదటి ఆచ్చుకూడా లోపిస్తుంది. ఆపుడు చె సూ తంలో వచ్చె వ కారాగమం జరగదన్న మాట, sy ఆగమంగా వస్తుంది. ఉదా : రా+-అక రాక, తే+- అకంతేక.
₹1 (2) అన్నంత [కియా రూపాల తరవాత పరుషాలు సరళాలవుతాయి. ఉదా ; రాన్ +-కలడు పొరాగలడు, పోన్ + కూడదు ౫ పోగూడదు,చెప్పన్ + పట్టించెప్పబట్టి.
(0) సరళా దేకానంతరం ని కారానికి వ్యంజనాల ముందులోపం జరుగు తుంది. ఉదా : చెప్పన్ + వచ్చు చెప్పవచ్చు ౨ చెప్పొచ్చు, రాన్ +- వచ్చు > పా రావచ్చురావొచ్చు. (వనఒవొ)
కొన్ని స్యరాదిపదాలు పర మెనప్పుడు కూడా ఈ నకారానికి వికల్పంగా లోపం జరుగుతుంది. ఉదా : చెప్పన్ + అవసరంలేదు ౫ చెప్పనవసరంలేదు. చెయ్యన్ + అక్కర్లేదు > చెయ్యక్క ర్రైదు.
కొన్ని స్వరలోప, సమీకరణకార్యాలు భిన్న మాండలికాల్లో భిన్న విధాలుగా ఉన్నాయి,
1. అన్యాది ధాతువులకు పరంగా వచ్చినపుడు భూతకాల బోధక మైన ఇన [పత్యయంలో ఇ లోపిస్తుంది. ఉదా: అను ఇనా *- డుసాఆన్నాడు. 1i. “ది (పత్యయంముందు స్మరలోపం - భిన్న విధాలుగా జరిగే ఆవకాశం ఉంది. ఉదా : తిను + ఇనదిసాతినింది, తిన్నది. iii, భవిష్యంలోకూడా కొన్ని గుర్తించదగిన భేదాలున్నాయి. ఉదా | వచ్చు + త + దిపావచ్చుద్ది, వస్తది; కొట్టు + త + ది ౫ కొట్టుది, కొడతది; చెప్పు + త ది౫ చెప్పుడ్డి, చెపుతది,
18.14. వాక్యనిర్మాణం : వాక్యాలు సామాన్య వాక్యాలు, సంక్లిష్ట వాక్యాలు, సంయక్తవాక్యాలు అని మూడు విధాలు. సామాన్యవాక్యాల్లో ఒకే
ఆధునికభాష : సం గవావర్ణనం 885
ఆథ్యాతం (predicate) ఉంటుంది. ఒక సామాన్య వాక్యానికి అసమాపక [కియా రూపాలున్న ఉపవాక్యాలు చేరిస్తే సంశ్చిష్టవాక్యాలు ఏర్పడతాయి, కొన్ని సామాన్య వాక్యాలను ఒకచోట చేరిస్తే సంయు క్షవాక్యా లేర్పడతాయి.
సామాన్యవాక్య్మాలు : తెలుగులో సామాన్యవాక్యాలు క్రియరహితాలు, (కియాసపాతాలు అని రెండు రకాలు.
(కీయారపొతాలు : ఏక పదార్థ బోధకమెన రెండు నామాలు ఒకచోట చేరిస్తే [కియరహిత వాక్యాలు ఏర్పడతాయి. ఈ వాక్యాల్లో మొదటినామం ఉద్దేశ్యం; రెండోనామం విధేయం. మొదటినామం సాధారణంగా సర్యనామంగాని, విశేష నామంగాని ఆయి ఉంటుంది. సర్వనామం విశేషణంగాఉన్న నామంకూడా ఉండ వచ్చు. రెండోనామం సిద్ద నామంగాని, విశేషణాదులనుండి నిష్పన్నమైన నామం కాని కావచ్చు.
ఆతను వెంక దేశ్యరులు ఈమె సుజాత ఆయన డాక్ట రు
అది ఎ రగు[రం
ఆ కురవాడు మంచివాడు ఆ అమ్మాయి తెలివైనది ఆ కలం నాది ఈ అమ్మాయి అందమైనది విశేషణాదులకు ఈ కింది పత్యయాలు చేర్చటంవల్ల నామాలు నిష్పన్న మవుతాయి.
ఏకవచన _ బహువచన మహత్తు వాడు వారు, వాళ్ళు (మహన్మ హతి) అమహాత్తు ది వ్ర (అమహాత్తు)
ఉదా : మంచివాడు, మంచివారు, మంచివాళ్ళు, మంచిది, మంచివి. ఉత్తమ మధ్యమపురుష సర్వనామాలు ఉద్దేశాలుగా ఉన్నప్పుడు విధేయ నామం ఆయా పురుషలను బోధించే |పత్యయాలను [గహాస్తుంది. అవి; (25)
896 నస... తెలుగు భాషా 'చరిఆ
= వకవచన "గ చ "బహువచన ' ఉత్తమ నుని డ "మ్ము మహా మధ్యమ వ్రువి క్
'నామ విభ క్తులలో ను-ని, కు_కిల మధ్య భేదం లాంటిదే ఇక్కడి నుని, వు-వి, ము-మిల మధ్యభేదం సిద్ధ, సాధ్య ఇకారాంతళ బాల తరవాత ని, వి,మి లు మా[తమే ఉంటాయి. మిగతా" అచ్చుల తరవాత వికల్పంగా ఏవైనా రావచ్చు. “మి” ఆట్టారాదు. ఉదా. నేను మనిషిని; నువ్వున్రీవి;మీరు పురుషులు; మీరు శ్రీలు; మనం మనుషులం; నేను కెలుగు వాడిని; నువ్వు తెలుగు దానివి; మేం తెలుగువాళ్ళం; మనం తెలుగు వాళ్ళం; మేం పదిమందిమి.
న్రీవాచకాన్ని బోధించే “ది |ప్రత్యయానికి “అది” శబ్దానికి లాగా ప్రత్య యాలముందు “దాని” ఆనేరూపం ఆదేశమవుతుంది.
విశేషణాల తరవాతవచ్చే వాడు, వారు, ది, వి: 1పత్యయాలకు వాటితో సరూపమైన సర్వనామాలకు జాపవిభ క్రిక రూపాలుంటాయి. వాడు-వాడి, వారు- వారి, వాళ్ళు=వాళ్ళ, ది-దాన్సి వి-వాటి,
(పత్యయమాతమై విశేషణాల తరవాతవచ్చే పై శబ్దాల్లో తదర్ధటోధకత లేదు. ఇదమర్థబోధక సర్వనామరూపా లిక్కడరావు.
ఈ [కియారహితవాక్యాలు ఉపవాక్యాలు (subordinate clauses (పయు క్రమయినప్పుడు 'అవృ ధాతు రూపాలను అనుబంధించుకోవాలి. ఉదా: అతను మంచివాడు అయితే; అతను ధనవంతుడయినా గుణవంతుడు.
విధేయనామానికి “కాదు” అనే రూపం అన్నిపురుషల్లోను అనుబంధించటం వల్ల వ్యతిరేకరూ పాలేర్పడతాయి. కా- అనే “అవు” ధాతువుయొక్క_ అన్నంత రూపానికి [కియా విభక్తులు ఆయాపురుషల్లో చేర్చటంవ ల్లకూడా వ్యతిరేక రూపాలు ఏర్పడతాయి. ఆతను చెడ్డవాడుకాదు, కాడు.
“ఉండు” ధాతు నిష్పన్న [కియారూపాల లోపంవల్ణకూడా కొన్ని కియారహీత వాక్యాలేర్పడతాయి. ఉదా ; ఆయనకు ముగ్గురు పిల్టలు. ఆమెకు సిగ్గు ఎక్కువ. ఆ బావి చాలా లోతు,
ఆధునికభ్రాష ; సం్యగ హవర్ణ నం 887
ఈ పె- వాటికి 'వ్యత్తి రేక వాక్యాలు లే ' అనే. “ఉండు”; ధాతువుయొక ,_ అన్నంత రూపానికి [కియావిభక్తులు చేర్చటంపల్ల ఏర్పడతాయి. :
18.15. కియానహిత'వాక్యాలు : వీటిలో ' మళ్ళీ ' రక క్ర _ర్భొసపాతవాక్యాలు : అని రెండు రకాలు. క _రృరహితవాక్యాల్లో * ఉంది' అనే [కియారూపం ఉంటుంది. దేహమనస్థితి . టోధకనామాలు 'గా'అనే' పత్యయంతో ఈ వాక్యాల్లో ఉంటాయి. ఉదా. : నాకు ఆకలిగా ఉంది. వాడికి సంతోషంగా ఉంది, ఈ పై వాక్యాలు ఈ కింది క ర్హ్భృసహిత వాక్యాలతో సమానార్థ కాలు. నేను ఆకలిగా ఉన్నాను. వాడు సంతోషంగా ఉన్నాడు.
క శ్షనహితవాక్యాలన క్రియలనుబట్టి అకర్మక, న (వేరణ వాక్యా
అకర్మక వాళ్యాల్లో కర్మఉండదు. సకర్మకవాక్యాల్లో ఉంటుంది. |పేరణ చా క్యాల్లో కర్తృ పేరక . నామం ఉంటుంది. అకర్మక. : అతను న్నిదపోయాడు. సకర్మక ; ఆమె అన్నం వండింది. అతను అన్నం తిన్నాడు. (ప్రేరణ : అమె ఆతన్ని నిదపుచ్చింది. ఆమె అతనిచేత అన్నం వండించింది.
ఆ (పేరణంలో అకర్మక [కియ ఉంటే దాని క ర్రృపదానికి ను విభ కి, సకర్మక _కియ ఉంటే దాని కర్పృపదానికి చేత వర్ణకమూ వస్తాయి. ఆర్థభేదంలో రెంటికీ ఈ విభక్తులు రావచ్చు. ఉదా : ఆమె ఆతన్ని B. A వరకు చదివించింది. ఆమె అతన్ని ఒంటిగంటవరకు చదివించింది. ఆమె అతనిచేత ఒంటిగంటవరకు చదివించింది.
తెలుగు వాక్యంలో పదబంధాలు “కర్భు-కర్మ= [కియా [క్రమంలో ఉంటాయి. క్రయావిశేషణాలు క _రృపదం తరవాత, ._యకుపూర్యం ఉంటాయి, (ప్రాధాన్య వివకలో ఈ [కమం వ్యత్యస్తం కావచ్చు. ఉదా : అతను నిన్న ఊరినుంచి వచ్చాడు. అతను ఊరినుంచి నిన్నవచ్చాడు. నిన్న ఊరినుంచి అతను వచ్చాడు.
[క్రియను నామంగామార్చి వాక్యంలో ఏ క్రియేతరపదబంధాన్న యినా విధేయ సెస్థాన నంలో వాడట ఎద్వారో కూ డా, ప్రాధాన్య వివక్షచేయ్యవచ్చు. ఉదా: అతను ఊరినుంచి వచ్చింది నిన్న, ఆతను నిన్నవచ్చింది ఊరినుంచి. నిన్న ఊరినుంచి వచ్చింది అతను,
888 తెలుగు భాషా చరిత
విధి, (వళ్నాదిక వేదాలు ; వాక్యాల్లో విధి.నిర్విధి, (పశ్న-అపళ్న. కర్భృ[పధాన-కర్మ ప్రధాన భేదాలుకూడా ఉన్నాయి.
బిథి : విధి వాక్యాల్లో క ర్హృపదం మధ్యమపురువలో ఉంటుంది. కర్తకు వ్యాపారాదేశంచేసే వాక్యాలు విధి వాక్యాలు, విధి వాక్యాలెప్పుడూ భవిష్య ద్బోధకా లే. విధిలో [క్రియ ధాతురూపంలో (పయు కమవుతుంది,
(1) అనియతా దేళంఉన్న ధాతువులకు ఆదేశరూపమే విధిలో ఉపయుక్త మవుతుంది. ఉదా :రా, పో, తే, చూడు, చావు మొ
(2) ఆదిస్వరం దీర్జ్యమైఊండి యు అంతలోఉన్న ధాతువులకు చివరి. 'ఉ' *ఇ' గా మారి అకారేతర దీర్భస్వర, యకారాలకు [హస్వస్వర ద్విరు క్ర యకారాలవుతాయి. ఉదా : చేయు-చెయ్యి, కోయు-కొయ్యి, రాయు రాయి,
రెండక్షరాల ధాశువులో చివరి అక్షరమైన 'చు' కొందరి భాషలో “'యు' గాః [గహించాల్సి ఉంటుంది. తూచు, తోచు, దాచు, ఇట్టాంటివి.
(8) మూడక్షరాలధాతువుల్లో చివరి, చు యులకు వు ఆవతుంది. ఇన్మధ్యం ఉన్మధ్యం అవుతుంది ఉదా : పీలుచు-పిలువు, కలియు-కలువు.
(4) ఉచ్బారణవేగంతో చివరి వ్యంజనాలయిన య, వ ల తరవాతి అచు) లోపిస్తుంది. ద్విరు క్రయవర్ణం ఆద్యిరుక మవుతుంది. ఒక్కొక్కప్పుడు చివరి “వి వర్ణం పూర్వస్వరానికి దీర్భ ంగా మార్చవచ్చు. అందే_ఉవ్కి ఊకి భేదం సన్నగిల్లి పోతుంది. చెయ్యి > చెయ్య 2 చెయ్; విలువు పిలువ్ ౫ విలూ,
ఎరుగ్యాదులకు విధిలేదు. ఎరుగు, చెడు, జంకు, జడియు, తగు, నచ్చు, నట్టు, బెదురు మొద్మ్శలెన ధాతువులు చాలా వాటికి విధిలో (ప్రయోగం ఉండదు. కొన్ని ధాతువులకు కొను (పత్యయంచేరి సే విధిలో _పయోగార్హాలు. ఉదా ; తెలియ... తెలుసుకో,
విధి ఏకవచన |క్రియారూపానికి అండి |పత్యయంచేరిస్తే బహువచనరూప మేర్పడుతుంది. దీర్చస్వరాంత ధాతువులతరవాత ఈ (పత్యయాదిస్వరంలో విస్తుంది* కొందరి భాషలో దీర్ధం [(హస్వమవుతుంది. రా-౫ఆండి పౌ రాండి వొ రండి, కొన్ని నిర్విధివాక్యాలు విధిబోధకాలుకావచ్చు. ఉదా : మీరిక బయటికి దయచెయ్య వచ్చు. మా అమ్మాయి పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి.
ఆధునిక భాష : సంగ్రహవర్ణనం 889
(a [లు ల విషయనిర్ధారక పశ్నలు అని మూడు రకాల |పశ్నలు సర్వభాష ను ఉంటాయి. ™
(వళ్ళ్ : 1. వాక్యాంతళ్శద్దాపేక్షక (ప్రక్నలు 2. వాక్యేతర శబ్దాపేక్షక
వాక్యానికి “<ఆి' అనే అపదం చేర్చటంవల్ల వాక్యాంతళ్ళ్శబ్దా పేక్షక పశ్న 'లేర్పడ తాయి. ఉదా ; ఆయన ఊరినుంచి వచ్చాడా ? సమాధానం వచ్చాడు లేక రాలేదు అని ఉంటుంది. జ
ఎవరు, ఎందుకు, ఎప్పుడు వంటి కిమర్గబోధక శబ్దాలతో వాక్యేతరళబ్దా పీక్షక [పళ్న లేర్నడతాయి. ఆయన ఊరినుంచి ఎప్పుడు వస్తాడు ? రేపు, ఎల్లుండి, చెలరోజుల తరవాత వంటి పదాలు సమాధా నాల్లో ఉంటాయి.
కదా, కదూ వంటి అపదాలు వాక్యానికిచేర్చటంవల్ట విషయ నిర్ధారక (పశ్నలు ఏర్పడతాయి. ఆయన నిన్న ఊరినుంచి వచ్చాడుకదూ ? ఈ వాక్యంలో 'ఆ మనిషి నిన్న ఊరినుంచి వచ్చాడు" అన్న విషయల వక్తకు పూర్యమే తెలుసు. ఆ విషయం నిర్ధారణ చేనుకోవటానికి అడిగిన (పళ్ళ.
కర్క(పధానవాక్యాలు : కర్మ పదాన్ని ఉద్దేశ్యం చేసి కర్హృపదాన్ని విధేయంలో భాగంగాచేసి చెప్పే వాక్యాలు కర్మ (పధానవాక్యాలు. ఉదా ; అతను వ్యాసం రాశాడు; వ్యాసం అతనిచేత రాయబడింది.
గుప్త కర్తృ; కర్మలు వ్యక్త నిర్మాణంలో వ్యత్య సమెతే కర్మ|[పధాన వాక్యాలు ఏర్పడతాయి. ఈ రకపు వాక్యాలు ఆధునిక వాగ్య్యవహారంలో చాలా అరుదు. రచనా వ్యవహారంలో కనిపిసాయి.
18.16. సంజ్లి షష వాక్యాలు : అసమాపక కియాయుక ఉపవాక్యాలు చేరిన సామాన్యవాక్యాలు సంక్లిష్ట వాక్యాలవుతాయి.
కా్వార్ధర : 1. సమానక రకమైన రెండు కియల్లో పూర్య|కియ కార్థక మై ఉంటుంది. ఉదా : ఆతను ఇంటికివెళ్ళి కావీ తాగాడు. ఈ వాక్యాలిట్టాంటి అర్థంలో భిన్న క రకం కావటానికి వీల్లేదు.
* రామారావు అన్నంతిని సుబ్బారావు కాఫీ తాగాడు.
కాని పరస్పర విరుద్ధార్థబోధ ఉన్న క్రియలు వాడినప్పుడు భిన్నక రకత సాధ్యమే, ఉవా : ఇటీవల ఎన్నికల్లో కాం గెసు ఓడిపోయి జనతా పార్టీ గెల్చింది.
890 ' తెలుగు భాషా "చరిత ల కొన్ని [కియలతో క్పార్ధకం హేత్వర్థక మవుతుంది. ఉదా : అతను జరంవచ్చి పడుకున్నాడు. ఆతడు తిండి తినక చిక్కి-పోయాడు..
8. కొన్ని క్రియలతో రీత్యర్థక |కియావిశేషణం అవుతుంది. ఉదా : అతను లంచాలు తిని సంపాయించొడు. ఆతను రిక్షాలాగి దితుకుతున్నాడు.
4. కాల బోధక సామాన్యవాక్యానికి ఉపవాక్యంగా-అతను స్నానంచేసి వారంరోజులయింది. పె వాక్యానికి ఈ కింది వాక్యంతో తత్యాలన 6 ఉంది. అతను' వారం రోజుల కిందట ట్ చేశాడు.
|పధానవిషయబోధలో . ఈ వాక్యాలు. వ్యతి రేకక్త్వారకంతో. అంతగా భేదించవు. ఉదా : ఆతను స్నానంచేసి వారంరోజులయింది, అతనుస్నానంచేయక
వారంరోజులయింది.
“కొని అన్ని [కియలతోను ఈ వ్యతిరేకవాక్యాలు సాధ్యంగావు. * అతనికి పెళ్ళికాక రెండేళ్ళయింది; * ఆతనికి మశూచికం రాక బఐదేళ్ళయింది; * వాడు. చావక ఆరునెలలయింది;. * ఆమె అందంగా ఉండి ఐదేళ్ళుయింది. పునఃపునస్సంభవ యోగంలేని [క్రియలు -వ్యతిరేకక్త్వార్థక రూపంతో ఈ వాక్యాల్లో రాలేవు.
ఖ్ క్వార్ధక రూపద్విరుక్తి వ్యాపారాధిక్యాన్ని తెలియజేస్తు. ది. వ్యతిరేక క్రార్ధకద్విరుక్షి .కాలధై రాన్ని సూచిస్తుంది. ఉదా. : చెప్పిచెప్పి నానోరు పడిపో తున్నది; రాకరాక వచ్చాడు.
6. జడవాచకక రుపదాలతో క్త్వార్ధకం పరిణామ సూచక మం తుది అద్దం కిందపడి పగిలింది.
[ (ప్రకృతిలో సహజ సిద్ధంగా వ్యాపారాలతో క్ర్యార్థకం హేత్వర్థక మవు.
తుంది, -ఉదా'; వానలు కురిసి. చెరువులు నిండినాయి;' తుపానువచ్చి పడవలు. మునిగినాయి; గాలివానవచ్చి మామిడిపండ్లు రాలిపోయినాయి.
8. కాలబోధకంగా కొన్ని క్వ్వార్థకరూపాలున్నాయి. ఉదా ; పొద్దెక్కి చి నిద్దర్రెచాడు. పొద్దుగూకి' చు ట్టాలవచ్చారు. చీకటిబడి ఇంటికి వెళ్ళాడు.
' నియతంగో జరిగే (పకృతి సహజమైన వ్యావారాల్ని నరం క్రార్థక (కియలున్నపుడే ఈ వాక్యాలు సాధ్యం. ం
ఆధునికభావ :-సం[గహవర్డనం 891.
_.శ కింది ..వాక్యాలు హ్యకర ణవికుద్దాలుాఈ “ఆతను. వానకురిసి . ఇంటికి వచ్చాడు * అతను ఎండకాసి బయటికి వెళ్ళాడు. * అతను ఫ్యాక్టరీ కూతక్తూసి 5 లేచాడు.
. శ త్రర్గకం : (పథాన క్రియతో పాటుజరిగే 'వ్యాపోరాన్ని నూచించటానికి ఉపవాక్యంలో (క్రియ శ తర్గకరూపంలో ఉంటుంది. (పధాన sss రెండూ ఏకక ర్తృకాలై ఉండాలి. ఉదా : న న తాగుతూ పేపరు చదువు స్స
శ త్రర్ధక [క్రియలు (ప్రధాన క్రియకు రీతి విశేషణాలుగా కూడా (పవర్తి ర్రిసాయి. ఉదా : ఆతనెప్పుడూ నవ్వుతూ పలకరిస్తాడ్లు,
Cl
అప్యర్థకం * రెండు వ్యాపారాల్లో వాట్ డ్తీ వాక్యాలుపయో. గిస్తారు ధాతువునకు . కనా [పత్యయం, చేర్చటంవర్లి అప్యర్థక కియలేర్పడతాయి. ఉదా : అతను వచ్చినా ఫలితముండదు; వాడు రాకపోయినా 'పరవాలేదు.
చేదర్థకం ; ఒక వ్యాపారంమీద ఆధారపడి ఇంకో వ్యాపారం జరిగినప్పుడీ వాక్యాలుపయోగిస్తారు. తే, ఇతే ప్రత్యయాలుచేరి'స్తే చేదర్థక _డ్రియలు ఏర్పడతాయి. ఊదా : మా ఇంటికొస్తే స్త డబ్బిసాను; నెను బజారుకు వె(తే తెస్తాను.
“జరగవలసింది జరగలేదు” అనేభావాన్ని వ్య క్రంచెయ్యటానికికార్థక క్రియ మీద ఉండు .ధాతువుయొక్క.. చేదర్థకరూపం చేరుతుంది. ఉదా : నువ్వునిన్న వచ్చి ఉందే డబ్బు ఇచ్చేవాడిని, ఇక్కడ [ప్రధాన కియనుకూడా చేదర్గక సమాపక, డ్రియగా భావించవచ్చు. 1 బ్దరూపం (కియాజన్య విశేషణంనుంచి. నన్ను మైన నామమెనా' తారకల దీని (ప్రవర్తన సమాపక క్రియే. '
సంభావ్యమాన వ్యాపారాలున్నప్పుడే చేదర్ధం _ సాధ్యమవుతుంది. సమా ప్రీ నందిన వ్యాపారాలమధ్య ఈ బోధ ఉండదు.
mes
ఉదా : వానలు కురిస్తే పంటలు పండుతాయి. పెసలుంటే దోసె తినేవాజ్జి. పె వాక్యాల్లో భూతకాలిక ' క్రియలు వాడితే “కలిగేది చేదర్ధబోధకాదు. చేదర్ణ బోధలో పె వై వాక్యాల్స్ & భూతార్థ ws ఉండు ధాతువును ప్రయ క కం చెయ్యే వచ్చు.. అ Pe rn పెసలుండి ఉందే దోసే నవ్వా క్లాని _
b=
892 తెలుగు భాషా చరిత్ర
శ “ పెసలుండి ఉంటే దోసె సె తిన్నాను! అనే వాక్యం వ్యాకరణ సమ్మతంగా
18.17. నామ్నీశరణాలు : ఒక వాక్యాన్ని కొన్ని మార్పులతో మరో వాక్యంలో క_ర్పకర్మ పదస్మానాల్లో [ప్రయోగించే పద్ధతిని నామ్నీకరణంఅంటారు
అని : ఒకరన్న మాటల్ని అదే వ క్రగాని, ఇంకోవ క్షగాని పునశ్చరణచేస్పే దాన్ని అనుకృతి అంటారు. ఈ అనుకృతి [పత్యక్షపరోక్షభేదాలతో రెండురకాలు- (పత్యశానుకృతిలో మూలవ క్ర అన్నమాటలు అదేవిధంగా అనుకృతమవుతాయి. పరోశానుకృతిలో మాటలఅర్థ మే అనూదితమవుతుంది. అందువల్ల (ప్రత్యశానుకృతి శబ్ద పధానం, పరోఇానుకృతి అర్థ[పధానం. రెండిట్లోనూ “అని” పయు క్రమవు తుంది.
(వళల్యాకానుత్చతి : సుబ్బారావు “నేను రేపు వసానుో (అని) అన్నాడు. వరో క్షానుత్యతి 2 సుబ్బారావు తను రేపు వసాను (అని అన్నాడు.
(పత్యకఇ్షానుకృతిలో అనుకృతవాక్యంలో ఉ త్రమపురుష సర్మనామారూ పాలు (పధానవాక్యంలో |పథమపురుషనామంతో నమబోధకత కలిగి ఉంటే అవికూడా (పథమపురుషలోకిమారి వాటికి ఏకవచనంలో తను, జహువచనంలో తము ఆదేశ మవుతాయి. (కియావిభ క్షుల్లో మార్పుండదు. (ప్రధాన వాక్యంలో [కియ ఆను, చెప్పు వంటి వచ్యర్థక ధాతు నిష్పన్నం,. అనుధాతు నిష్పన్నకియ సమీపంలో ఉంచే “ఆని [ప్రయోగం వికల్పం.
[పత్యక్షానుకృతిలో ఏ శబ్బమైనా ఆనుకృతంకావచ్చు. అది అర్థవంతమైన శబ్దసముదాయం కావచ్చు. కాకపోవచ్చు. ఏ భాషలో ద౫నాకావచ్చు అసలుభాష లోనే కాకపోవచ్చు. చేష్టాదికాలుకూడా అనుకృతం కావచ్చు,
పరోశానుకృతిలో కథనంచేసే భాషలోని వాక్యమేకావాలి. అనుకృతిలో వాక్యాలు విధ్యాదివాక్యాలేవై నా కావచ్చు. పరోతవిధిలో వాటికి ఈ కింది మార్పులు జరుగుతాయి.
విధి : (వత్యజ్విధి : ఆతనునాతో 'నువ్వురేపురా” (అని) అన్నాడు. వలోకబిధి : అతను నన్ను రేపు రమ్మన్నాడు.
'ఆధునికభాష : సంగ్రహవర్ణనం 898
ఆనుకృత వాక్యంలో కర్త లోపిస్తుంది. [ప్రధాన వాక్యంలో అముఖ్యకర్మకు 'ద్వితీయావిభ క్తి వస్తుంది. [క్రియకు “అమ్ అనేశబ్దం ఆగమమవుతుంది. ఆ మార్పుల్ని ఈ కింద గమనించవచ్చు. చెప్పు + అమ్ + అనిణచెప్పమని; రా అమ్ +-అని ౫ రా-?మ్ ఆని ౫ రమ్మని.
అనుకృతిలోనేకాక కొన్ని ఇతర వాక్యాలకుకూడా “అని చేరుతుంది" ఇక్కడ అళి విషయార్థబోధకం. ఉదా : అతను వస్తాడని నాకు తెలుసు; వాడి 'ట్రాగే చేస్తాడని నేనెరుగుదును; వాడు ప్యాసవుతాడని నాకు నమ్మకం; వాళ్ళకు "పెళ్ళయిందని విన్నాను.
కొన్ని వాక్యాలలో అని కాంషార్ధకం. ఇట్లాంటి వాక్యాల్లో (ప్రధాన వాక్యంలో క్రయ “ఉండు” గాని, అనుకొన , ఆలోచించువంటి వాటిల్లో ఒకటిగాని ఆము ఉంటుంది. ఊఉ పవాక్యంలో క్రియ 'వలయుాజఆలి” అంతంలో ఉన్న దిగాని, ఉభయ (ప్రార్థన రూపంగాని ఆయి ఉంటుంది. ఉభయ పార్గన క్రియారూపం విడిగా వాడి నప్పుడు ఉత్తమబహువచనక రృృకమై ఉంటుంది. కాని ఇక్కడ అట్లాంటి నిబంధనలేదు. ఉదా : ఆమెకు కొత చీర కొనుక్కోవాలని ఉంది; ఆయన కారు 'కొందామనుకుంటున్నాడు; వాళ్ళు ఊరికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు.
'అని” చేర్చిన కొన్ని వాక్యాలు |పధానవాక్యానికి హేతువిశేషణాలుగా (ప్రవర్తిస్తాయి. నేను పండక్కి- చీరకొనిపెట్టలేదని మా ఆవిడ అలిగింది
ఈ వాక్యాల్లో _పధాన | క్రియావ్యాపారం కర, లేక అనుభోక్త (Agent «Or experiencer) స్వాధీనంలో లేకపోతే వ్యాకారణ విరుద్ధాలవుతాయి. ఉదా : "ఆమెసరిగ్గా మందులు తీసుకోలేదని జ్వరంతిర గబెట్టింది.
అది: ఒక వ్యాక్యానికి “ఆది” చేర్చి ఇంకో వాక్యం లో నామపదస్థానంలో ,1పయోగించవచ్చు.. ఆప్పుడది విషయార్థబో ధకం అవుతుంది. వాళ్ళు ఊరికి “వెళ్ళింది నాకు తెలుసు.
ఉపవాక్యానికి “ఆది” చేర్చినప్పుడు దాని [కియ విశేషణంగా మారుతుంది. వెళ్ళారు + అది౨వెళ్ళిన 4 ఆదినావెళ్ళిండి.
[కియాజన్యవి కేషణానికి విశేష్యంగాకూడా “ఆది” చేరవచ్చు. అప్పుడు “ఆది ఆ వాక్యంలోదే ఇంకోనామాన్ని సూచించవచ్చు. ఉదా : వాళ్ళుఎక్కడికి వెళ్ళింది నాకుతెలుసు = వెళ్ళినచోటు.
894: . తెలుగు .భాషా చర్మిత
ఇందువల్ల ఒక్కోసారి "వాక్యాలు భిన్నార్ధటోధకాలు కావచ్చు. ఉదా : నువ్వు తిన్నది నాకు తెలుసు. దీనికి ఈ' కింది రెండు వాక్యాలూ. అర్థాలే 1. : నువ్వు తిన్నావని నాకు తెలుసు. 2. నువ్వు ఏంతిన్నావో నాకు తెలుసు.
18.18. ఓ, ఏమో : కిమర్థక (పళ్నలకు - క్రీ” చేర్చి ఇం కోవాక్యంలో (ప్రయోగించవచ్చు. ఇట్టాంటి కాకలు విషయార్థంలో నూ, సందే హార్గంలోనూ, పరోక్ష పళ్నా వాక్యాల్లానూ ఉపయోగిస్తారు. ఉదా ? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకుతెలును = వాళ్ళు వెళ్ళినచోటు; వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కనుక్కో (పరోక్ష (పళ్న; వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలుసు (సందేహం).
సందేహార్థంలో ఉపవాక్యానికి అదనంగా “ఏమో” శబ్దాన్ని చేర్చవచ్చు. వాళ్ళు .ఎక్క-డికి వెళ్ళా రో, ఏమో, నాకుతేలీదు. సందేహార్థంలో ఉపవాక్యం' [పధానవాక్యం | సాయంలేపండానే (పయోగార్హం. |పధాన వాక్యార్థ మైన Xx కి తెలీదు” ఉపవాక్యంలోనే గతార్గమవుతుంది,
కిమిర్ధక శబ్దంలేని వాక్యాలకు సజ అనే an పె అర్థాల్లో కొన్నిటికి (ప్రయోగించవచ్చు. విషయార్థ ౦లో “ఏమోి [ప్రయుక్త ంకాదు. వాళ్ళు వచ్చారేమో: కనుక్కో. వాళ్ళు వచ్చారేమో నాకు తెలీదు.
ఆటం : వ్యాపారబోధకనామాల స్థానాల్టోకూడా కొన్ని వాక్యాలను పయో: గించవచ్చు. ఆప్పుడు ఉపవాక్యానికి 'ఆటి చేరుస్తాం. ఇట్టాంటిరూపాల ను భావార్థ కొలని (పాచీనులన్నారు. ఉదా ఏ; ఆమెకు మిషను కట్టటంవచ్చు. ఆతనికి Seine,
ఆలవాటు.
సామాన్య వాక్యాల్లో ప్రాధాన్య వివక్షకోసం పదవ్యత్యయం జరిగినప్పుడు కూడా [క్రియ భావార్థకరూపంగా మారుతుంది, మీరు ' ఎందుకువచ్చారు ?ామీరు. రావటం ఎందుకు ?
కాని ఇట్లాంటి పదవ్యత్యయం నామాన్ని నూచించే [పక రర శ్గద్దా' లున్న ప్పుడు సాధ్యం కాదు.
మీరు ఏం తిన్నారు ? ామీరుతినటం ఏమిటి ?
మీ ఇంటికి ఎవరు వచ్చారు ామీ ఇంటికి రావటం ఎవరు ?
ఆధున్కభాష :"సం[గవావర్జనం 895
' ఆటం చేర్చగా ఏర్పడిన - వాటిని భావార్థక నామాలంటారు. నామాలకులాగే' వీటికి విభక్తి పత్యయాలు 'చేరతై.
పధాన ఉపవాక్యాల్లో కర్త ఒక 'టేఅయినప్పుడు (ప్రయోజనార్థంలో అట మంత నామానికి “కి” విభక్తిచేరుతుంది. ఉదా: మాఆవిడ నాతో పోట్టాడటానికి సిద్ధమవుతున్నది.
[పధాన[క్రియ మనోవ్యాపారబోధకమైనప్పుడు 'కి' విభక్తి చేరిన అటమంతః నామం హాళ్యర్ణక మవుతుంది. ఉదా:ఆమె తెలుగులో మాట్టాడ టానికి సిగ్గుపడుతుంది.
“తో” చేరిన అటమంతనామం పూర్వవ్యాపార సమాప్తి ని సూచిస్తుంది. స్థితి. బోధక|కియల నుంచి నివృన్నం చేసిన అటమంత నామా! యోగం లేదు. హరః అతను అన్నం తినటంతో నే నిద్రపోతాడు. *ఆమె అందంగా ఉండటంతోనే ఇతను (ప్రేమించాడు.
18.19. [కియాజన్య విశేషణాలతో నామ్నీకరణాలు : కొన్ని వాక్యాలు. నామపదాలకు విశేషణాలుగా (పవర్తిసాయి. ఇట్టాంటి వి శేషణవాక్యాల్లో క్రియ. విశేషణరూపంగా మారుతుంది. |ప్రధాన వాక్యంలో నామపదంతో సరూపమైన ఉప. వాక్యంలో నామం విభక్తితోసహా లోవిస్తుంది. ఆందువల్ల వీటిని లుప్తవిభకి,క నామ్నీకరణాలనికూడా అనవచ్చు. ఇట్టా విభక్తి లోపించినా ఆర్థగహణంతో బాధ. లేదు. ఆయితే ఆన్ని విభక్స్యరాల్లో నూ ఈ నామ్నీ కరణాలు సాధ్యంకావు. ఉదా :
ఆ అబ్బాయి ఊరికి వెళ్ళాడు ఊరికి వెళ్ళిన అబ్బాయి; అతను ఇడ్జెన్లు తిన్నాడు ాఅతనుతిన్న ఇడ్జెన్లు; వాడు కొడవలితో గడ్డికోశాడుావాడు గడ్డి కోసిన కొడవలి; వాడు సీతతో వచ్చాడుాా * వాడువచ్చిన సీత; ఆతను ఆ అమ్మాయికి ఉత రంఇచ్చాడుా అతడు ఉత్తరంఇచ్చిన అమ్మాయి, వాడు చల్లకు వచ్చాడు-- *వాడువచ్చినచ ల్ల. అతను మార్కెట్నుంచి పూలుతెచ్చాడు “అతను పూలుతెచ్చిన మార్కెట్; అతను ఊరినుంచివచ్చాడూాా * అతను. వచ్చిన ఊరు; ఆమె పెట్టెలో డబ్బు దాచింది * ఆమెడబ్బుదాచిన పెట్టె; వాతు వాళ్ళలో మంచివాడుా * వాడు మంచివాడయిన వాళ్ళు;
వీటిలో పువ్వుగు ర్తులుంచిన నామబంధాలు అనిష్పన్నాలు,. విభక్షి[పత్యయం, ఒక టే అయినా అర్థభేదాలవల్ల కొన్ని నామబంధాలు నిష్పన్నంకావు.
వ06 తలుగు భాషా చరిత
[క్రియాజన్య విశేషణాలమీద కొన్ని ఆవ్యయాలుకూడాచేరి [కియావి కేషణా లుగా గాని, వాక్యవిశేషణాలుగా గాని [పవరి స్తాయి. . ఆతను వచ్చినప్పుడు, అతను చెప్పినందుకు, నువ్వు అన్నట్టు, అమెవచ్చేముందు-ఇట్టాంటివి ఇంకా సాధ్యాలు.
- [కియాజన్యవిశేవణాల తరవాత (ఏ విశేషణాల తరవాతయినా) తదర్థ చోధకమైన సర్యనామాలు మ్యాతమే రాగలవు. తదర్ధకళబ్దరూపమున్నా తదర్ధ టోధకత ఉండదు. ఉదా : వచ్చినవాడు; * వచ్చినవీడు; మంచివాడు; * మంచి వీడు,
18.20. నంయు కవాక్యాలు ; కొన్ని (పధాన వాక్యాలు కలిపి సమ (పతిపత్తి ఉన్న దళాలతో ఏకవాక్యం చెయ్యలేము. భిన్నవాక్యాలు భిన్న వాక్యాలు గనే ఉంటాయి. లేకపోతే క్రార్హక వాక్యాల్హాగా ఉపవాక్యాలన్నా అవుతున్నాయి, కాని ఆయితేవంటి కొన్ని ఆవ్యయాలు రెండు వాక్యాలను ఆనుసంధించ గలవు. అయితే అట్టా అనుసంధించ బడ్డ వాక్యాలు ఏకవాక్యమయినట్టు ఆధారాలు తక్కువ. ఉదా ఏ అతను చదువుతాడు కాని తలకెక్క_దు; ఆతను వచ్చాడుగాని [ప్రయోజనం లేదు; అతను డబ్బుగలవాడు, ఆఅయిళథే గర్వంలేదు.
రెండు _పళ్నార్ధకవాక్యాలు ఒకచోటచేరిస్తే వాక్యాల ఆర్భాలను బట్టి సముచ్చ 'యార్థకలుగాని: విక ల్బకార్థకాలుగాని కావచ్చు. ఉదా : అతను ఎక్కడ ఉంటు న్నాడు ? ఏంజేస్తున్నాడు ? అతనుఇవ్వాళ మ దాసు వెళ్తున్నాడా ? గుంటూరు వెళ్తున్నాడా ?
ఇంగ్లీషు హిందీభాషల్లోలాగా రెండు వాక్యాల్నిక లి పే సముచ్చయార్థక, వికల్పార్థక శబ్దాలు తెలుగులో లేవు.
నామబంధాలను మాతంచివరి స్వరాలకు దీర్టీకరించటంద్వారా ఏశనామ బంధం చెయ్యవచ్చు. ఉవా ; లలితా సుబ్బారావూ కలిసివచ్చారు.
నామబంధాలకు ఓ ళబ్దంచేరిస్తే వికల్పార్థంలో కలపవచ్చు. రామారావో నుబ్బారావో వస్తారు.
| వాక్యనిర్మాణానికి సంబిండించి ఇుదులో చెప్పని కొన్ని విశేషాలు తెలుగు వాక్యం అనే పుస్తకంలో దొరుకుతాయి 3
(పక రణం 14
తెలుగు మాండలికాలు : ప)ిమాణభ *ష నీ భో (చిరౌజూ క్ర ప్లమూ ర్తి 14.0. ఉపోద్దాతం నా
జీవద్భాషకు మార్చు సహజం, మార్పువల్ల భాషలో బహురూపత, వె విధ్యం' (variation) ఏర్పడతాయి. ఈ బహురూపత మూడువిధాలు : (1) చారిితరం, ఒక కాలంలో ఉన్న రూపాలకు కాలాంతరములో ఏర్పడ్డ తుల్యరూపాలకు మధ్య తేడాలుంటాయి. ఇప్పటి తెలుగులో “వాడు” ((పథమైకవచనం) రూపానికి పూర్వపూర్వు రూపాలు “వాడు షవాబ్దు గవాన్టు 6 *అవన్దు' అని. ఇదేవిధంగా భాషాఖాగాల్లో ఎలాటి మార్పులు రావటంవల్ల ఆనిధుక భాష పూర్వ భాషనుంచి ఏలా పరిణమించిందో ఇంతకు ముందరి అధ్యాయాల్లో చూశారు. (2) (వొంజీయం, ఒకేకాలంలో ఒక [పాంతంలో ఉన్న _ వాడుకకు మరొక (పాంతంలో ఉన్న వాడుకకు మధ్య సమాన శబ్దాల్గోనూ, వ్యాకరణ భాగాల్లోనూ, తేడాలుండవచ్చు ,. ఉదా. వచ్చినాడు, వచ్చిండు వచ్చాడు. ఇలాంటివి [పాంతీయభేదాలు. (8) సాంఘికం. సాంఘకవ్యవస్థలో ఉన్న మార్పులు - ఆర్థిక సాంస్కృతిక పరమైనవి-వ్యవహ ర్రమాటల్లో పతిఫలిస్తాయి. ఈతేడాలను వర్గమాండ లికాలంటారు, చాప/సాప. వెండి/యెండి, లేదు/ేదు, అఆట్టా/గట్టా మొదలై న మాటలమ బట్టి వ్యవహర్త సాంఘికస్థాయిని గుర్తించవచ్చు. తరగతులనుబట్టి వచ్చే భేదాలు ఒ కేకాలంలోనే ఒకే [పాంతంలోనే ఉండవచ్చు.
'పెవ పేర్కాన్నవిగాక ఇతర హేతువులవల్ల వ్యవహార వై విధ్యంలో అవాంతర భేదాలు ఎన్నో రకాలు ఉండవచ్చు; ఉదా. లిఖితభాష /వాడుకభాష; ఉపన్యాసభాష /(సంభాషణభాష ; గృహవ్యవహారం/బహిరంగ వ్యవహారం ; అలాగే వృద్దులభాష, స్రీలభాష, విద్యార్థులభాష, పసిపిల్తలభాష గ్ా కొన్నిచోట్ల గురించ దగిన తీరుగా ఉంటాయి. తెలంగాణా విద్యార్థుల్లో “చెమ్చా”, “లై టుగొట్టటం*1 బాగా వ్యా స్రీలో ఉన్నాయి. ఇవి ఇతరులు వాడరు. కొన్నిరకాల తిట్టు ఆడవాళ్ళ
నోటనే వినవసాయి. ఇంతేగాక వృత్తులను బట్టి, వక్త) శోతల పరిచయాన్ని, సందర్భాన్నిబట్టి వాడుకలో మార్పులు కనిపిస్తాయి. తెలుగు మాతృభాషగా మాట్లాడే వాళ్ళళీరు ద్వితీయభాషగా మాట్టాడేవాళ్ళతీరు వేరుగా ఉంటాయి. ఈ అధ్యాయంలో ముఖ్యంగా [ప్రాంతీయవర్గ మాండలికాల స్వరూపమూ, కటక పలకా ఉన్న సంబంధమూ [వధానంగా చర్చిస్తాను.
14.1 వేటితెలుగులో భాషామండలాలు :
వృ త్రిపదపరిశోధన ఆధారంగా తెలుగునాడును నాలుగు భాషామండ లాలుగా విభజించవచ్చునని తేలింది. అవి : (1) పూర్వమండలం (కళింగదేశం : శ్రీకాకుళ, విశాఖపట్టణం జిల్హాలు, (2) దశ్షిణమండలం (రా రాయలనీమ, నెల్లూరు, [ప్రకాశం జిల్లాలు), క్ ఊఉ తరమండలం (తెలంగాణా; మహబూబ్నగర్, ప జిల్లాల్లో కోస్తా రాయలసీమలను ఆనుకొన్న తాలూకాలు ఆయాభాషా మండలాల్లో కలుస్తాయి), (4) మధ్యమండలం (ఉభయ గోదావరులు, గుంటూరు, కృష్ణాజిల్హాలు) ఈ కింది వృ త్రిప తిప పదాల్లో ఆయా మండలాలకే పరిమితమెన విలక్షణ శ బ్రాలు “ఇటాలిక్పు "లో సూచించబడ్డాయి.
1. పూర్వ 2. దక్షిణ కి. ఉత్తర 4. మధ్య మండలం మండల” మండలం మండలం (కళింగ) (రాయలసీమ) (తెలంగాణా) (ఇతర కోస్తాలు)
1.244... తువ్వనేల దుల్ఫనోల తువ్వనేల
2. మోట తనీల మోట మోట
లీ. మదుం తూము తూము తూము
4. వూవి/వూడు కాఢేమాను/ కొండీ/కాజో/కాని కాడి
కౌడణీమాతు
ర. నాగలి నాగేలి'యుఢతో నాగలి నాగలి
6. మేడ్డ మేఢీతోక పొలా మేడి
7. నక్కు కరు/కాడు క్మరు కరు
8, ఏటిక్కర నొగో/నగ... ఏటిక్కర/ఏటికోల వడికర
8. పేడ పేడ సెండ్ర వేడ
తఆలుగుమాండలికొలు : [ప్రమాణభాష
10
11, 12.
18.
14.
1 44 అనవకాయ గోంగూర బోడి
(బహు. బోళ్ల) గంఖె/గంలో
15. +.
16. it. 18. 19. 20.
21. 22.
28. 24,
25,
26. 27.
గా ఎలుగు [కంచె ఆసు
చిలప
నాడె
పెన
టూ
పోయు రాట్నం పునాది
చూరు గొలును
గునపం
సె ఉదాహరణలలో 2-17 వ్యవసాయపదాలు.
“2
గౌను [గాలు
సొరకాయ గోగౌవ్
రౌగి
సద
వసె
కలుపు కంచె/కర ఆనుమాను చిలప/ఇచ్చె/చి టై నాడె/తొమయ్యు పన్నె
పోగు రాఖం/రాట్టం బునాది/థనాది గునొదరొం
చూరు [చుంచు చిలుకు
8 1 గా7[౧6| వయ్య అణిగెంకాయ భ్రుంణీతార్! వ్రంభొవార్ తమిదె
సజ | సద జా ది పయ్యె కలుపు ఎలుగు El రిచె అసు [తానా బులు తు నాడె పన్నె /వనా పోగు రాట్నం బునాది/పునాది
చూరు గొండెం ౧
గడపార/గడాడు గడ్డపార a a
899
చక్రం
సొరకాయ గోంగూర
తమిదె
ఆను చిలప/ఇచ్చె
నాడె పన్నె/పన్ని/పని పోగు రాట్నం/రాటం పునాది
చూరు గొండెం రా
గడపలుగు/గడషార a a
18-28 చేనేత పదాలు.
24.27 ఇండ్ల కట్టుబడి పదాలు. 'ఇవి వరుసగా వృ త్తిపదకోళ సంపుటాలు, 1, 2, 4 నుంచి ఉద్ధరించ బడ్డాయి. రెండు మండలాలు కలిసేచోట రెండురకాల వాడుకలూ వినిపిస్తాయి. ఓకే మండలంలో రెండుమూడు మాటలున్న పుడు అవి ఉప మాండలిక భేదాలను సూచిస్తాయి.
400 తెలుగుభాషా చరి (త
14.2. పె మాండలికవిభ జన దేశీయవృత్తుల్లో జానపదులు వాడే భాష ఆధారంగా చేసింది. ఈరక మైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఒకచోటినుంచి మరొక చోటికి వలసపోవటం అంతగా జరగదు. అందువల ఈ [పాంతీయఖేదాలు. ఇటీవల ఏర్పడ్డవిగాక తెలుగుభాషా చర్నితలో కొన్ని శతాబ్బులుగా పాతుకుపోయిన. వని చెప్పవచ్చు. (పజలమధ్య వ్యవవోర్మపాబల్యం సన్నగిల్రటమే పాంతీయ, భేదాలు ఏర్పడటానికి పధానకారణం. రాజకీయపు సరిహద్దులు, నైసర్గిక సీమలు (పర్వత పంక్తులు, నదులు) కూడా భాషామండలాలకు పొలిమేర లవుతాయి. వాటి కిరువెపులా ఉన్న వ్యవహ ర్తలు కలవటం, ఒకరితో ఒకరు మాట్టాడుకోటం. తరచుగా జరగదు. ఒక ప్రాంతం వాడుకలో ఏర్పడ్డ నూతనశబ్దాలు, ధ్వని. పరిణామాలు, ఆ [పాంతంలోనే వ్యాపించి సరిహద్దు తగిలినచోట ఆగిపోతాయి. (పతి [పాంతానికి సాంస్కృతిక వాణిజ్య కేం[దంగా ఏదో ఒక పట్టణం ఉంటే. పరిసర్మపజల రాకపోకలకు అది కూడలి అవుతుంది. ఈ విధంగా భిన్నభాషా మాండలికాలకు భిన్న కేందాలు ఏర్పడవచ్చు.
శ్రీకాకుళం విశాఖపట్టణం జిల్దాలు 16వ శతాబ్దం దాకా కళింగరాజ్య భాగంగా ఉండి మిగిలిన దేశంతో రాజకీయ సంబంధం లేక పోవటంవల్ల అక్కడి. పలుకు బళ్ళు మిగిలిన తెలుగుదేశంకంటె విలక్షణంగా ఉంటాయి. (చూ. § 4.60): మదుం, పూజు == కాడి, నక్కు, ఉండ( =చె[కం), ఆనప, చోడి, గంటె, గాబు ( = కలుపు), వెన( = పన్నె, దువ్వెన, పోము (= పోగు, గొలుసు (= గొళ్లెం), గునపం, మొ. శబ్దాలు ఈ [పాంతానికే విలక్షణంగా ఉన్నాయి. తెలుగు చోడుల కాలంలోను, విజయనగర పరిపాలనలోను ఏక (పాంతంగా ఉన్న రాయలసీమ, నెల్లూరు జిల్లాల వాడుకలో ఎక్కువ సమరూపత కన్పిస్తుంది. ఈ,పాంతాని కే విలక్షణంగా ఉన్న మాటలు : కపిల (= మోట, నాగేలి/నాగెల, నాగ, గాను/గాలు, రాగి, పసె( = ఒకరంగు), కర, కొమ్ము, రాటం, గునాది (=పునాద), చిలుకు, గొడాగు, మొ,పి. ఈ ప్రాంతంలోనూ కొన్ని పలుకుబళ్లలో పెన్నానదికి ఉత్తరాన ఒకతీరు, దక్షిణాన ఒకతీరు కనిపిస్తుంది. నాగేలి, కరు ఉత్తరాన, మడక, కారు దక్షిణాన, తెలంగాణా రాయలసీమలకు కృష్ణా తుంగ భ|దలు నై సర్గిక సీకుర్చె నట్లు గు ర్రించవచ్చు. అదే భాషావ్యవహారంలోనూ (పతి బింబిస్తున్నది. కాకతీయులు, మహమ్మదీయులు పరిపాలించిన తెలంగాణా [పాంతా నికి రాజకీయమైన సరివాద్దే వ్యవహార సీమగా కూడా మనకు కనీపిస్తుంది. ఉర్దూ
తెలుగుమాండలికాలు : [పమాణభాష 401
(ప్రభావంవల్ల హైదరాబాదు చుట్టుపట్ల కొన్ని తెలుగు మాటల బదులు ఊర్జూమాటలు వచ్చినా, తెలంగాణా [పాంతానికే విలక్షణమైన దేశ్యశబ్ల్దాలుకూడా ఎన్నో ఉన్నాయి. ఉదా. దుబ్బనేల (= సన్నటి ఇసకనేల), కొణి/కాని (= కాడి, గారె/గిర (== ద్మెకం; హైదరాబాదు చుట్టుపట్ల పయ్యి < ఉర్జూ వవాయ్యా, పుండికూర/ పుంటికూర (= గోంగూర), పెండ (జూ పేడ), చిపై (== చిలపు, మొ. వి, రాజకీయమైన అ స్తీమితత్వమే కృష్ణాగోదావరీ మధ్యదేశం (పత్యేక భాషామండలంగా కినిపించక సోవటానికి కారణం. అంటే |పతిమాట వాడుకలోనూ మిగిలిన మూడు మండలాల్లో ఏదో ఒకదానితో కలవటమే మధ్యాంధ మండల వ్యవవారంలోని విలక్షణత, దీన్ని మ్మిశ వ్యవహారమండలం అనవచ్చు. (చూ. ఖొదిరాజూ తవ మూర 1962; ర్0-8,.
14.3. మాండలిక పరిశీలన విధానం :
మాండలిక పరిశీలన _పయోజనదృష్టినిబట్టి ఎన్నోరకాల జరగవచ్చు. (1) ఏదో ఒక “అర్థం” తీసుకొని ఆ అర్థంలో [ప్రతిచోట ఏమాట వాడుతారో ఊరూరూ తిరిగి సేకరించవచ్చు. లేదా 20, 80 మైళ్ళ దూరంలో ఉన్న ఊళ్ట తిరిగి సేకరించవచ్చు. “పొలం దున్నే పనిముట్టు కు “నాగలి, నాగేలు, నాగెల నాంగలి,' మడక* అనే మాటలు వాడుకలో ఉన్నట్టు తెలిసింది. ఈ మాటల్లో 'మడక' తప్ప మిగిలినవన్నీ అన్యోన్యం రూపాంతరాలు, అంటే చార్మితకంగా ఒకే (పాచీన శబ్దం నుంచి ఏర్పడ్డవి. (6* నాజ్లేల్); 'మడక” వీటికి పర్యాయ పదం. (2) దేశం అంతటా ఒకే శబ్దం ఉచ్చారణ భేదాలతో మాతమే ఉంటుం దని తెలిసిన కొన్ని మాటలు తీసుకొని ఆయా భేదాలను ధ్వని విధేయ లిపిలో సేకరించటం. రేగడి, రేగడ, రేగిడి, రేవడి, రేవడ, రాగడి, రాగిడి” మొ. వి. రే/రా, గ/[వ, డ/డి భేదాలు ఏ [పాంతల్లో వస్తున్నాయి అనే సూక్ష్మపరిశీలన దీనివల్ల సాధ్యమవుతున్నది. ఆలాగే లేక/లేదు శబ్దాలో మొదటిపదంలో “లే, వివృతం (అకారం పరమైనప్పుడు) రెండో పదంలో సంవృతం (అకా రేతరాచ్చు పరమైనప్పుడు). దేశం ఆంతటా ఈరకంగానే ఉందోలేదో పాంతీయ దృష్టితో పరిశీలించి తెలుసుకోవచ్చు. (శ్ర) కొన్ని వ్యాకరణ |పృకియలకు చెందిన విశేషా లను కూడా దేశమంతటా నూటికి పైగా కేంద్రాలను తీసుకొని సేకరించవచ్చు. ఉదా. భూతార్థక |ప్రత్యయం-చెప్పాడుు, చెప్పినాడు, చెప్పిండు (ఏ/ఇనా/ఇన్): లేదా సంధికార్యాలు మొ.వి.
(26)
402 అలుగు భాషా చరిత
14.4. [పాంతీయ భేదాలనే గు ర్రిచదలుచుకొన్నప్పుడు ఏదో ఒకవర్గానికి చెందిన వారి వాడుకనుంచె ఉద్దేశించిన -వివరాలు సేకరింబాలి. ఇలా “సేకరించిన వాడుకకు ఒక్కా-క్క-దానికి ఓక సంకేతం పెట్టుకొని తెలుగుదేశ పటంలో గుర్తించ వచ్చు. వాడుక మారినచోట సంకేతం మారుతుంది. ఈ విధంగా. తయారుచేసిన పటాలను మాండలికపటాలంటారు. పదాలు (పధానంగా గీచిన పటాలను ’word atlas’ అని, ధ్యనులు (ప్రధానంగా గీచిన పటాలను ‘phonetic atlas’ ఆని, వ్యాకరణ విశేషాలు లక్ష్యంగా గీచిన పటాలను ‘grammatical atlas’ ఆని వ్యవహరించవచ్చు. ఇంతవరకు తెలుగులో జరిగిన మాండలిక పరిశీలన పధానంగా పదాలవాడుక లక్ష్యంగా చేసింది. అది కూడా భాషామండలాలు నిరూపించే ఉద్దేశంతో చేసిందికాదు; వృత్తుల్లో ఉన్న పదాలను కోళస్థంచే సే దృష్టితో చేసింది. అందువల్ల పె మాండలిక నిర్ణయం స్థూలదృష్షితో చేసింది మ్మాతమే.
పైవిధంగా గీచిన పటాలను వాడుక మారినచోట గుర్తులు మారుతుంటాయి. అలాంటి గుర్తులన్నీ ఒకవై పుకు వచ్చేటట్టు వేరుచేసి పటంలో గీచినగీతను వ్యవహార భేద రేఖ (18081055) ఆంటారు. ఇలాంటి వ్యవహారభేదకరేఖలు చాలా పటాల్లో కలిసి నియత |పాంతాలను వేరుచేస్తున్న ప్పుడు వాటన్నింటినీ బొత్తిగా మరోపటంలో గీయవచ్చు. బొత్తిగా ఏర్పడ్డ వ్యవహారభ్లేదక రేఖలే భాషామండలాలకు సరివాద్దు లుగా గుర్తించాలి. అంటే ఒక మండలం వాడుక ఇక్కడ సన్నగిల్లి అక్క-ణ్నించి మరోమండలం వాడుక మొదలవుతుంది. పై నిరూపించిన విధానం ఈ ఆధ్యాయం చివర ఇచ్చిన మచ్చు పటాల్లో చూడవచ్చు (పేజీలు 414_426).
14.5. మాండలికపద పటాలనుబట్టి [పతిపదానికి ఉన్న పుట్టు పూర్వో త్ర 'రాలను | గహించవచ్చు. ప్రజలు ఏయే ' దిక్కుగా వలస పోయింది ఊహించవచ్చు. భాషకు 'సాంఘికరాజకీయచరి[తకు నమన్వయం పదపటాల్లో గోచరిస్తుంది. ఒక కొ త్ర మాట ఏదో ఒక" కేంద్రంలో పుట్టి చుట్టుపక్కల స హలం 'వ్యోపించిందీ తెలుసుకోవచ్చు. ఉదా. పయ్యె(= చెక్రం), తుకం ( జనారు) అనేమాటలు అన్య దేళ్యాలు; ఉర్దూ తుఖమ్, తుభ్మ్ = 'గింజు బీపాణువు; పహియా = “చక్రం” నుంచి వాడుకలో కలిసినవి. వీటి వ్యాప్తి హైదరాబాద్ కేం[దంగా చుట్టుపక గాల జిల్దాలకు పరిమితంగా ఉంది. (చూ. మాం, వృ. తో. 1.77, 91). ఇతర
శతలుగుమాండలికాలు : [పమాణభాష 408
తెలంగాణా [ప్రాంతంలో 'గీరి/'గి[ర' /'గిల్డ'( = చె!కం), “నారు' పదాలే వ్యా ప్రీలో ఉన్నాయి. ఈవిధంగా కొ'తమాటలకు పాదైన కేం; దాన్నీ ‘focal 2౯62 ఆంటారు. ఆవి [పసరించిన మేర అంతకు ముందున్న పాతమాటల వాడుక మాసిపోతుంది. ఈ రకమైన మార్పులకు లోబడకుండా ఉన్న దూర స్థలాలో కొన్ని పాతమాటల వాడుక నిలిదిపోవచ్చు. అలాంటి ప్రాంతాన్ని పురాత నవ్యవ హార్మపాంతం {relic 2182) గా గుర్తించవచ్చు: ఆదిలాబాదుజిల్హా ఉత్తరపు కొసన 'నారు' కు “నేవ అనేవాడుక ఉంది. (చూ. మాం. వ్య. తో 1.91. పూర్వ[దావిడంలో ఉన్న జథొయి, శబ్దం నుంచి తెలుగులో నిష్పన్న మైనది నారు/నేరు అని ఉండ వచ్చు. 'నా'/'నే'ల మార్పు 'ళా' మాతృకకు సూచని. ఈ పాంతంలోనే "కాడికి పూర్వరూపం 'కొణ్ణి' కూడా వాడుకలో ఉంది. దీని ఆర్వాచీనరూపాలు కాణి/కాని మిగిలిన తెలంగాణాలో ఉన్నాయి. రెండు భాషామండలాల మధ్య వ్యవహార భేదక రేఖలు కిందుమీదుగా పోతున్నట్లు ఈ అధ్యాయం చివరి పటాల్లో చూడవన్ను. ఇలాంటి |పాంకాన్ని మాండలికసంధిపాంతం (transition zone) గా గుర్తించ వచ్చు. అంటే రెండు మండలాలలో విలక్షణంగా ఉన్నమాటలు ఆన్ని ఈ ప్రాంత [పజల వాడుకలో వినిపిసాయి. ఖమ్మంజిల్లా తూర్పు [పాంతంలో గాలు /రోజా/ గిర్ర(చ|కం) మూడు పౌంతాలకు విలక్షణమైన వాడుకలున్నాయి (చూ. పటం 4). పది ఇరవై ఏళ్ళ కొకసారి మళ్ళి పదసేకరణచేసి పటాలుగీచి ఆంతకుముందు గీచినవాటితో పోల్చి చూస్తే వ్యవహార భేదకరేఖలు మరోతీరున గు ర్రించవలసి రావచ్చు. దీన్ని బట్టి ఒక పదంవ్యా ప్తి ఏదికు_న పోతున్నదో దానికిగల సాంఘిక రాజకీయ హేతువులేమిటో [గహించవచ్చు. వైన చూపిన “పయ్యె”, తుకం' మాటఐబదులు మళ్ళి దేళ్యళబ్దాలు వ్యాపించి వీటివ్యాప్తి సంకుచితం కావచ్చు. ఊరూ పాఠ్యభాషగాగాక తెలుగుకు. పాధాన్యం సెరుగుతు న్నదికాబట్టి క ఊహ సమంజసమని తోస్తుంది, “కాని పునఃపరిశీలనవల్ణ గాని ఈ సంగతి తేలదు,
14.6. మాండలిక పదపరిళో ధనవల్ల |పొచీనకవి రచిత (గ్రంథాల్లో వచ్చిన మాటలకు స్పష్టార్భ నిరూపణ సాధ్యమౌతుంది. నిశితంగా పరిశీలించి నప్పుడు కొందరు కవులు, వాడిన మాండలిక పదాలు ఆధారంగా వారే పాంతం వారో ఊహించవచ్చు. 'గునపం', “గడ్డపాట' శబ్దాలు పీింగళిసూరన -కళాపూర్ణో దయంలో కనిపిస్తున్నాయి. (కళా. 6:8; 6 : 88). ఈమాటలకు ఆంతకుపూర్వ
404 తెలుగు భాషా చరిత
కావ్యాల్లో అట్టె [ప్రయోగాలు లేవు, (“గునపం” మాతం ఎక్టాపగ్గడ హరిం ఉ. 2: 16 లో ఉన్నట్టు సూ. ఆం. నిం). పింగళి సూరన పూర్వులు గోదావరీ పరిసరాలనుంచి పలనాడు, పొకనాడు [పాంతాలకు వ్ గ్రీపించినట్టు ఈ కింది పద్యం వరి తెలుస్తున్నది (్నపభావతీ (పద్యుమ్నము క ఆవతారిక)
ఉ రంగుగ గౌతమీ పరిసరంబుల( గృష్ట కెలంకులన్ ఘనుల్ పింగళి రామయాదులు లలింబలనాటను బాకనాటనుం బింగళి గాదయాదు లిట6 బెంపువహించిన యస్మ దాదులా పింగళి గోకమంత్రి యిలుపేరనే చాల, (బసిద్భ లెల్హచోన్”
ఈ పద్యంలో 'ఇటి ఏ [పాంతమో తెలియటంలేదు (చూ. చాగం టి శేవయ్యా 10. 99 [1958 |. 'గునపం' ఆనేమాట వాడుక ఇప్పుడు పూర్యాం|ధం,తూర్పు గోదావరి [పాంతానికి మాతం పరిమితం. ఇతర (ప్రాంతాల్లో గడ్డపార, గడ్డపలుగు శబ్దాలున్నట్టు మాండలిక పరికోధనలో తెలిసింది. (చూ. మాం, వ్య. “స 4.72; పటం 16). గోదావరి మాండలికపదం వాడుక నుబట్టి పింగళి సూరన మధ్యాంధ మండలం నుంచి తరవాత దక్షిణాం( ధానికి వచ్చినట్టు ఊహించవచ్చు. ఇతని తండి కృష్ణాజిల్దాలోనికి 'నిడిమానూరు' అ(గహారికుడు. కళాపూర్ణోదయ కృతికర్త నంద్యాల కృష్ణమరాజు దక్షిణ మండలంలో ఉన్న వాడు.
ఆదేవిధంగా *“మోటి అనే అర్థంలో “కపిల” శబ్దం నెల్లూరు పాంతంలో వాడుకలో ఉన్నది. తిక్కన భారతంలోనే దీనికి ఏకై క్క యోగం కనివిస్తున్నది. (భారతం, ఆశ్రమ. 1.72).
“కుడువ నిచ్చు తజియు( గురువర [కక్కించు నవసరంబు నెతి(గి యరినృపాలు నీవు ధీరవృ త్తి నిడుగదాట టోనిమ్ము [కమ్ము కవీల యనంగ గమ్మి చెలుపు”
(మాండలిక పదపరిశీలన (పయోజనాల వివరాలకు చూ. నూం. వృ. తో. 1.80.46.)
14.7. మాండలిక పటాలు ఆధారంగా ఆయా పదాల స్థూలచరిత్రను ఈ కిందివిధంగా గుర్తించవచ్చు.
తెలుగుమాండలికాలు : [ప్రమాణభాష 405
(0 నాలుగు మండలాల్లోనూ ఒకే శబ్ద (రూప భేదాలున్నా) కనిపి (4) ఆదీ దేశ్యమయితే అవకా “ఏర్పడక పూర్వమే య. వ్యావించి వాడుకలో నిలిది ఉన్నట్టు గమనించాలి. (b) అది అన్యదేశ్యమైతే ఇటీవల మాతమే ఆధునిక వ్యవహారంలో వ్యాపించినదై ఊండాలి. ఉదా(4) పేడ/ పెండ; (5 ) పొరంబోఏ/పోరంబోకు. కొన్ని పొకృత భవాలు దేశ్యశబ్దాలులాగా 1పాచీన కాలులోనే వ్యావిలోకి వచ్చి నిలిచిపోయినవి ఉన్నాయి. ఉదా. గానుగ (1 పా ఘాణ 4 సం. ఘాతను
(2) మూడు మండలాల్లో దేశ్యశబ్దమూ,నాలుగోమండలంలో ఆన్యదేళ్యమూ ఉంచే, అన్యదేళ్యం ఇటీవల వ్యావీలోకి వచ్చి అంతకు ముందున్న దేశ్యశద్దాన్ని తోసివేసినట్టు (గ్రహించాలి. తెలంగాణా, వల. కొంతమేర వాడుకలో ఉన్న తానా! అతను ముందున్న “ఆసు” పదాన్ని తోసివేసి ఇటీవల వచ్చి ఉంటుంది. “తానె” ఉర్దూ నుంచి వచ్చిన అన్యదేశ్యం (చూ. యాం. వో. తో కక్కర్; పటం 8).
తెలంగాణా ఉత్తర [ప్రాంతంలో “పాలె' మిగిలిన గా ఉన్న “మేడి, మేడితోక*కు పర్యాయం. ఇది మరారీ [పాంతంనుంచి వ్యాపించిన మాటి, (మరా. ఫాళ్ “కరు' - అర్థ విపరిణామం).
(8) ఒక మండలంలో మాత్రమే దేశ్యపదం మిగిలి, ఇతర మండలాల్లో అన్య దేళ్యం ఉంటే, దేళ్యపదం 1పాచీనం, అన్యదేశ్యం ఆర్వాచీనమని, సాంఘిక చరిత్రలో వచ్చిన మార్పులవల్ల అన్యదేశ్యం వ్యాపించి ఉంటుందని గుర్తించాలి. ఒక్క. దశ్నీణ మండలంలోనే “తవీల/ళనిలె' అనే మాట నిల్చి ఉంది. మిగిలిన దేశమంతటా. “మోట' (గహిం. మోర్). మోటకు: కవిలకు కట్టుబడి. తేడాలుండ వచ్చు. (చూ. మాం. వ్ర, కో, 147-0, CT; పటం. 8).
(4) ఒకమండలంలో వాడే రెండు దేశ్యపదాలకు సరిగా మరోమండలంలో ఒకేమాట వాడుకలో ఉంచే (4) రెండు మాటల అర్థమూ ఒకేపదానికి ఆరో వేంచటంవల్ల రెండోది జారిపోయి ఉండవచ్చు, లేదా (7) ఒక పదానికున్న ఆర్థం విరిచి రెండు పదాలకు దాన్ని ఆరోపించవచ్చు. ఉదా. (a) పూర్వమండలం (కళింగ దేశం) లో వరిశారుకు “ఆకు' అని, మిరప, పొగనారుకు “నారు ఆని రెండు మాటలుండగా మిగిలివ (ప్రొంతంలో ఈ రెంటికి నారు అనే మాటనే
406 తెలుగు భాషా చర్విత
వాడుతారు, (b) తెలంగాణాలో ‘'తుకంి, నారు రెండూ వాడేచోట మొదటి పదాన్ని “వరినారు' ఆర్థంలోను, 'నారు! ఇతరమైన మొలకలకు వాడుతారు. 'తుకంి ఉర్హూనుంచి వచ్చి చేరిన ఇటీవలిమాట (చూ. మూం. బ్య, థో 1.91).
(5) ఒకే అర్థంలో రెండు మాటలుండి, ఒకటి ఎప్పుడూ సమాసగతం గాను, మరొకటి వ్యస్త, సమస్త రూపాల్లోనూ వస్తుంటే, కేవల సమాస గతమైన రూపాంతరం [పాచీనమని గుర్తించాలి; ఉదా. చెళడు కట్రెముల్లు, చెళడు కర చౌళ్రుడు దారం, చెళ్తుడు పలుపు. దీని రూపాంతరం "చేడు" వ్య స్తంగాను, సమా సాల్లోనూ కూడా వస్తుంది. దీని ఆర్థం “నేస్తున్న గుడ్డ ముడుచుకు పోకుండా అడ్డంగా కిందివైపు బ్నిరుపెళ్లే కరి.
చెవుడు _, బెముడు-పదాలు కొన్ని చోట్ల రాయలసీమలోను. శ్రీకాకుళం లోను మాతం వచ్చాయి. ఆంటే దేశం అంతటా ఒకప్పుడు “చెవుడు” శబ్దమే ఉండి దాని సంక్షి ప్రరూపంగా చేడు” ఏర్పడి ఉంటుంది. (చూ. మాం, వ్య, త్రో కి, పుట 45; పటం. ర్), 'చెవుడు-, చెముడు. శబ్దాలన్నవి వురాతన వ్యవ హార [పాంతాలు (16110 2౯625) గా గుర్తించవచ్చు.
(6) ఇప్పుడు రాక పోకల సంబంధంలేని దూర్మపాంతాల్లో ఓకమాట వాడుక పరిమితంగా లంకల మాదిరిగా కనిపిస్తే, ఆ మాట ఆతి[పాచీనమనీ, ఆ తరువాత వాడుకలోకి వచ్చిన అర్వాచీన రూపంవల్ల దీని వ్యా ప్రీ కాలక్రమాన సంకుచితమై పోతున్నదనీ ఊహించాలి. పైన (ర లో ఇచ్చిన ఉదాహరణ దీవికి సరిపోతుంది. (్రీకాకుళంజిల్హాలో కొద్దిచోట్ట, రాయలసీమలో కొద్దిచోట్ట మాత మే'పరి దె' అనేళబ్దం ఉంది. మిగిలినదేశ మంతటా “పంచె” శబ్దం. ఈ రెండింటి వూర్వరూపం “పరింటె” అయి ఉంటుండి, (ఇటువంటిదే. గంటె గరిదె ష* గరింటె). పరిటె/పంటె “చేత్రో నూలుచుటే పనిముట్టు” (చూ. మాం, SAE కో, 249 : పటం 9).
14.8. వర్షమాండలికాలు :
| ఇంతవరకు నిరూవించిన మాండలిక విభాగం స్టీరవృత్తుల నాశ్రయించి బతికే జానపదుల వాడుక ఆధారంగా చేసింది. విద్యాగంధంలేని పామరులభాషకు చదువుకొన్న. నడిమితరగతి వారి భాషకు మధ్య తేడాలు ఎన్నో కనిపిస్తాయి. ఇవి ఉచ్చారణలోను, వ్యాకరణంలో ను, పదజాలంలోను ఉండవచ్చు. ఉచ్చారణకు
తెలుగుమాండలికాలు..: (పమాణభాష 407
సంబంధించినంతవరకు శిష్టశి పే తరులు మధ్యనున్న భేదాలు అన్ని భాషామండలా లకు సామాన్యమైనని ఎన్నో ఉన్నాయి. ఉచ్చారణనుబట్లి ఒకవ్య క్రి విద్యా ae: | డు cat వంతుడు ఆవునోకాదో చెప్పవచ్చుగాని ఏకులస్థుడో చెప్పటం కష్టం, స్థూలంగా పెకులాలవాశ్ట చదువుకున్నవారు కావటం, వెనకబడ్డకులాల్లో చదువు తక్కువగా ఉండటంవర్ణి వర్గ మాండలికొలు కులాశయ ధర్మాలని కొందరు అపోహపడ్డారు. గాని అవ సరిఆయిన దృష్టికాదు. తక్కువ కులం వ్యకి చదువుకొన్న వాడైతే చదువుకొన్నవారి ఉచ్చారణ పూర్తిగా పట్టుబడుతుంది. శిష్టశిషైతరుల ఉచ్చార
ణులు ఈ కిందివిధంగా ఉంటాయి.
కిష్ణోచ్చారజులో వొనవదోచ్చారణలో 1 (2) ఒత్తులు నిలుస్తాయి = 1. (2) ఒత్తులు పోతాయి : భాగవతం, ధర్మం బాగవతం, దర్మం (0) హకారం నిలుస్తుంది : (0) హకారం పోతుంది : హరివిల్లు, రోహిణి ఆరిల్లు, రోయిణి 2, అద్విరుక్త చకారం అంతటా 2. చకారం సకారం అవుతుంది: నిలుస్తుంది : . . చవుడు, చుక్క, పలచన. సవుడు, సుక్క, పలసన, 9. పదాది వకారం నిలుస్తుంది _ శీ. వకారం పోతుంది : (ఇ, ఈ, ఏ, ఏల ముందు) విల్లు, వీధి, వెండి, వేడి. యిల్లు, యీది, యెండి, యేడి. 4, సంయుక్త హల్ణులు నిలుస్తాయి : 4 (a) హల్లులు సమీకరణం పొందు తాయి : భక్తి. చేసాడు, కలెక్టర్ బత్తి, సేతాడు.. (b) స్వరభ క్రి రావచ్చు, కలక చేరు. 5. శ, ష, స, ల భేదం ఉంటుంది : 5. శ,షలు సకారంగా మారతాయి: కాస్త, భాష, కాసు, సేతి, బాస, కాసు, 8. మూర్చన్య దంత మూలీయ భేదం 6. మూర్దన్యాలు దంతమూలీయా నిలుస్తుంది : అవుతాయి : శ నాల్క ణ ఎన
అ a”. క ఇళ ఎం ఆ క్ పల్పం ; పళ్లెం, దాన్ని : వాణ్ణి _పల్పం: పల్రెం, దాన్ని ఏ వాన్ని.
408 తెలుగు భాషా చర్మిత
7, శి “పి వేరుగా ఉంటాయి. 7 ౪, “పి గా మారుతుంది : ఆఫీసు, కాఫీ,తోపు, ఆపీసు, కావ్కీ తోపు.
8. పదాది గకారం దేశ్యశబ్దాల్లో 8, “గి, “గో గా మారుతుంది. నిలుస్తుంది : ల
గటు, గడ, గండి, గెటు, గెడ, గెండి, ట్ ౮ 8] a
14.9. శిషవ్యవహారన్వరూపం $
జానపదులు సృకమంగా విద్యావంతు లైనప్పుడు శిష్రోచ్చారణను అనుక రిస్తారు. అసలు శిష్టోచ్చారణలో శిష్టత ఏ ధర్మాలవల్ల [పొవ్తించిందో తెలుసుకో వచ్చు. పై ఉచ్చారణ భేదాల్లో 1, 4, 5, 7 చాలా వరకు అన్యదేశ్యాలకు చెంది నవి. జానపదుల భాషలోకంచె చదువుకొన్నవాళ్ళ భాషలో సంస్కృత శబ్దాల వాడుక ఎక్కువ, పాఠ్యపు స్తకాలవల్ల, వార్తాపటత్రికలవల్ప ఇది సాధ్యమవుతుంది. ఇంగ్లీమ మనదేశానికి రాకముందు చదువుకొన్న వాళ్ళంటే సంస్కృతం చదువు కొన్నవాశ్రే. ఆనాటి నుంచి ఈనాటివరకు సంస్కృత భాషాజ్ఞానం మన సమా జంలో ఒకతరగతి భేదాన్ని సృష్టించింది. ఆలానే ఇంగ్రీమ తెలిసినవాడు సంస బ్బ తాం|ధాలు తెలిసినవాడికన్నా సంస్కారవంతుడుగా పరిగణింపబడుతున్నాడు. దీనికి కారణం ఎక్కువభాషలు తెలిసినవాళ్ళు ఎక్కువ తరగతుల్లో కలిసిపోగలరు. ఎక్కువ మందితో వ్యవ హారదక్షత ఏర్పడుతుంది. ఆల్బవ్యవహారపరిధిగల జానపదులకు అధిక వవహారదక్షతగల విద్యావంతులు ఆదర్శమై వాళ్ల భాష, కట్టు, నడవడి ఒరవడి అవుతాయి. వాటిని అనుకరించి జానపదులు నాగరకు లనిపించుకోవటానికి పయత్ని స్తారు. విద్యావిధానం, నగరజీవితం ఈ|ప| కియకు ఉపకరణా లవుతాయి. ఈనాడు |కొపు, సూటు, బూటు, పెళ్లిళ్లలో దండలు వేసుకోవటం వగైరా రెండు సంస్కృతుల సమ్మేళనంలో అస్య సంస్కృతి నుంచి దేశీయ సంస్కృతిలో వచ్చిన మార్పులు. సమాజంలో వ్యక్తులకు తలియకుండానే విలువలు మారుతుంటాయి. ఈ విలువల మార్పులో (పయోజనదృషి కొంతవరకు కనిపిస్తుంది. కాని, కారణాలు పూ ర్తిగా పరిశోధిసేనేగాని తెలియవు. [పపంచంలో అన్ని సమాజాల్లోనూ ఈ [పక్రియ కనిపిస్తుంది. నార్మన్ దండయాత తర్వాత [ఫెంచి బీవితవిధానం, _నెంచిభాష (బిటిష్ [పజలని, ఇంగ్రీషుభాషని ఎంతో (పభావితం చేశాయి. ఆధికవ్యవహార దక్షత (ఎక్కువ మందితో మాట్లాడగల
తెలుగుమాండలికాలు : [ప్రమాణభాష 409
నేర్పు ఉన్న వాళ్ళు సంస్కారవంతు లనిపించుకొంటారు. వాళ్టవాడుక మిగిలిన వాళ్లకు [ప్రమాణం అవుతుంది. సూలంగా భాష ళో (పామాణ్యం ఏర్పడేతీరు ఇది,
14.10. ఉచ్చరణలో లాగానే కొన్ని పదాల రూపనివ్ప తిలో గూడా నాగరకుల భాషకు జానపదుల భాషకు భేదాలున్నాయి. పోతుంది, తెలియదు (తెలీదు, తెలీదు) _ శిష్టుల వాడుకలో ఉంటే పోతది, తెలువదు మొదలె నవి ఇతరుల వాడుకలో ఉన్నాయి. నిజంగా పోతది, తెలవదు రూపాలకు తక్కువ విలువకట్టడానికి, పోతుంది, తెలియదు రూపాలకి ఎక్కువ విలువ కట్టడానికి భాషాగతమైన కారణాలులేవు. కురుస్తుంది : కురవదు, రెండూ శిష్టవ్యవహారంలో ఉన్నాయి. వాటిలాగానే తెలుస్తుంది : తెలవదు కూడా తెలుగు వ్యాకరణసూ తాల వల్ల సాధ్యాలవుతాయి. కురవదు : తెలవదు రెంటికి (పాచీన కావ్యభాషలో కుది యదు, తెలియదు ఆనే [ప్రమాణరూపాలున్నాయి. చారి తకంగా జరిగిందేమంటే మిలుచు : పిలవదు గణంలో కురియు : కురవదు శిష్టలభాషలో చేరాయి. కాని తెలియు : తెలియదు చేరలేదు. జాలపదుల భాషలో ఇవి గూడా ఆగణంలోనే చేరాయి. కలియు : కలవదు, నెరయు : నెరవదు, ఇలాంటివన్నీ, అన్నితరగతుల వ్యవహారంలోనూ 'విలుచు” వర్గంలో చేరికోయినాయి. ఆయినప్పుడు “తెలవదు ఎందుకు (పమాణం కాలేదు ? ఇతరకార ణాలవల్ల శిష్టతి సంపాదించిన వాళ్ల భాషలో ఈ మార్పు రాలేదు కాబ ట్రై “తెలవదు” కిష్టేతర వ్యవహారానికి ఉపలక్షక మయింది. ఆంటే దీన్నిబట్టి ఏది కిష్టం, పదిఆశిష్టం అనే నిర్ణయం 'కేవలం భాషకు సంబంధించింది కాదు. ఇతర సామాజిక విషయాలనుబట్టి గూడా ఏర్పడు తుంది. కోస్తా జిల్లాల వాడుకలో ఆలా, ఇలా, ఏలా” (గోదావరి) అనే రూపాలు “అట్టా, ఇట్టా, ఎట్టా. (గుంటూరు) అనే వాటికంటే నాజూకు అవుతున్నాయి. “వస్తున్నది” (గుంటూరు) కంటె “వస్తోంది” (గోదావరి) కి ఇప్పుడు విస్తృతి పెరి గింది. చేసుకొనేందుకు (గుంటూరు) అని ఇదివరకు రా సేవాళ్ళు 'చేసికొందికి' అని రాస్తున్నారు. “ఏంది” కంటె “ఏమిటి” నాజూకైన మాట. ఒకేక్రాలంలో శిష్టవ్యవ హారంలో ఉన్న రూపాలమధ్య పోటీ ఏర్పడి కొన్ని వాడుకలో నిలుసాయి. కొన్ని జారిపోతాయి. ఆ నిల్చినవి |పామాణికాలు.
14.11. తెలుగు నాడంతటా వ్యాప్రిలోఉన్న పెభేదాలేగాక [పాంతీ యంగా కూడా శిష్టశి సైతర వ్యవహార భేదాలు కనిపిసాయి. కళింగ మండలంలో
410. తెలుగుభాషా చరిత
పామరులు లకారం నకారంగా ఉచ్చరిసారు: లేదు-ా నేదు. లాగుతూ నాగుతూ; ఆన్యాదుల (కియా రూపాల్లో టచాాత :; అంటాడు ఆంతాడు,
తెలంగాణా [ప్రాంతంలో అ ఆలు పరమైన వకారం కూడా జానపదుల. వాడుకలో లోపిస్తుంది, వచ్చిండు -ాా అచ్చిండు, వాన -ా అన, [తికంలోని. అ/ఆ, ఇ/ఈ ల స్థానంలో గ/గా, గి/గీలు వస్తాయి. ఆంత ఈా గంత,. ఇప్పుడు ా గిప్పుడు; అట్టా -ా గట్టా. వర్ణవ్యత్యయంవల్ణ ర్త ఆతాషల గా మారుతుంది. బర్లు బలు, ఊర్హ = (ఊర్జో)-ాఊల. సెవ్పుది (ఇచెవ్బదు),, వస్తాండు (ఉవస్తా ఉన్నాడు), మొ.వి గూడా తెలంగాణా పామర భాషలో" వినవస్తాయి, -
14.12. అధునిక వచన రచనల్లోను, సినిమా, రేడియో, మొ. జనతా" వ్యవహార సాధనాలలోను వాడే తెలుగులో చాలా వరకు ఏకరూపత కనిపిస్తుంది, ఇది స్థూలంగా మధ్యాంధంలోని విద్యావంతుల వ్యవహారం ఆధారంగా ఏర్పడ్డది. గడిచిన 80, 40 ఏండ్లుగా రచనలన్నీ ఈ మాండలికంలోనే జరగటంవల్భృ, రచయిత లెక్కువగా ఈ |పాంతంవారు కావటంవల్ల 'ఇదే రాష్ట్రమంతటికీ ఆధునిక (పమాణభాషగా చలామణీ అవుతున్నది. ఇతరమాండలిక |పయోగాలు ఈ[పమాణ- భాషతో కలిసి ఇది విస్తృతం అవుతున్న ది. [పమాణభాష సాధారణంగా రాజకీయ, . ఆర్థిక, సాంస్కృతిక |పాధాన్యంగల రాజధానీ నగరోల్లో నివసించే విద్యావంతుల భాషపై ఆధారపడి ఉంటుంది. తెలుగుదేశ చరితలో విజయనగరం, కొండవీడు, నెల్లూరు, అద్దంకి, రాజమహేం[దవరం, వరంగల్లు, చందగిరి వేరువేరు కాలాల్లో ' రాజధానులుగా ఉండేవి. ఫాంసులో పారిస్, ఇంగ్లండులో లండన్, ఇటలీలో రోమ్ లాగా ఏదో ఒక పట్టణమే కొన్ని శతాబ్దులపాటు సాంస్కృతిక కేందంగా ' ఉన్నట్టు తెలుగు దేశానికి ఏ ఒక్కటి రాజధానిగాలేదు. ఆధునిక బెంగాలీ భాషకు. కలకత్తా కేందం; ఆధునిక మరాఠీకి పూనా, కన్నడానికి మైసూరు, హిందీకి ఢిల్లీ, (ఇటీవల ఆలహాదాదు) ; తెలుగువాడులో అలాటి పట్టణం సి ఒక్క-టీలేదు. అందు వల్ల భాగ్గవంతమైన కృష్ణాగోదావరి పరిసర- మధ్యమండలం విద్యకు, ధనానికి.. సంస్కృతికి, విద్యావంతులకు ఆటపట్టయింది. ఈ కారణంగా నేటి (పమాణఖభావ. అక్కడి రచయితల రాతలనుంచి వ్యాపించింది.
14.18. ఆధునిక పమాణ భాషలోనూ ప్రాంతీయభేదాలు లేకి పోలేదు..
తెలుగుమాండలికాలు : [పమాణభాష 411
అంటే చదువుకొన్నవాళ్ళు తమ పాంతపు పలుకుబళ్ళను రచనలోకి ఎక్కిస్తారు. కాని అట్టి భేదాలు (గామీణవ్యవహారంతో పోల్చుకుంటే బాలా తక్కువ; అర్జావగాహనకు అడ్డు వచ్చేవికావు. ఉదా. అలా, అట్టా,అట్టా- మూడూ శిష్ట రచనల్లో కనివిసాయి; భూతార్థక (పత్యయంలో శిష్ట లరచనలో తేడాలున్నాయి. ఉదా. వచ్చాడు/వచ్చినాడు, తెలంగాణాలో శిష్టులు “వచ్చిండు” అని అంటున్నా, సభల్లోను, రచనల్లోను “వచ్చినాడు” అనే అంటారు. విధ్యర్థంలో చెప్పని, చేయు ని’ స్థానంలో ఇప్పుడు ' చెప్పండి, చేయండి" అనే వాడుకలు వస్తున్నాయి. వ్యతిరేకవిధిలో చెప్పకు /చెప్పవాకు/చెప్పబాకు/, చెప్పాకు/చెప్పాక, మొ.వి. నిర్ధారణలో _ చెప్పాలి/చెప్పాలె/చెప్పాల, మొ.వి. చదువుకున్నవారే వేరువేరు [పాంతాల్లో అంటారు. అయినా “చెప్పకు. చెప్పాలి" వంటి రూపాలకు ఎక్కవగా లిఖితవాజ్మయంలో చెలామణీ ఏర్పడుతున్నది. కోస్తా జిల్లాల్లో శిష్టులు “వస్తూ, .పొతూ' అనీ, శిష్టేతరులు “వస్తా, పోతా", ఆనీ అంటారు. రాయలసీమలో శిష్టులు కూడా “వసా, పోతా'రూపాలు వాడుతారు. అన్నమాచార్యుల కీ ర్గనల భాషలోనూ శ త్రర్థ |ప్రత్యయంగా- “తా” కనిపిస్తుంది. అయినా ఆప్పుడు రాయలసీమ రచయి తలు “తూ” రూపాలనే రాతల్లో వాడుతున్నారు. పైవిధంగా శిష్టుల వాడుకలో ఉన్న బహురూపత క్రమంగా తగ్గి లభితపమాణ భాషలో ఏకరూపత ఏర్పడు తుంది. ఈ (ష్మకియ పూర్తి కావటానికి కొన్ని దశాబ్దులు పట్టవచ్చు,
14.14. శిష్టభాష, (పమాణథాష :
(a) ఒకకాలంలో శిష్టభాషాలక్షణమనిపించుకొన్నది మరోకాలంలో అళిష్టం కావచ్చు. నన్నయభాషలోను, సమకాలీన శాసనాల్లోనూ గసడదవాదేశ సంధి కనిపిస్తుంది. ఉడా. “వాడునెప్పె” మొ. ఇప్పుడు “వాడు నెప్పాడు' ఇని “చి, “సి గా మరిస్తే పామరజన వ్యవహార మనిపిస్తుంది. 'తెచ్చుతాడు” మొ.వి. కేతన [గ్రామ్యాలన్నాడు. ఆదే (తెస్తాడు) ఇప్పుడు శిష్టరూపమైంది.
(b) ఓర్ పాంతంలో శిష్టవ్యవహారం మరొక [పాంతంలో కిషేతరం కావచ్చు. రాయలసీమలో శివ్టవ్యవవారంలో “వస్తా, పోతా మొ. శ తర్ధకరూపాలు కోస్తా జిల్లాల వాడుకలో “తక్కువరకం' వాడుకగా పరిగణించ బడతాయి. “వచ్చినాడు” మొ. రాయలసీమ శిష్టరూపాలు కళింగ మండలంలో [గామీణ వ్యవ హారంలో వినిపిస్తాయి. పె కార ణాలవల్ల శిషం స్ట అశిషం అనే భేదాన్ని పాంతీ.
41:2 తెలుగు భాషాచరిత
యంగా, వర్గరూపంగా కొద్ది పరిధిలో కూడా తమతమ దృష్టితో నిరూపించవచ్చు. కాని [పమాణ - ఆ, పమాణభేదం రా షం మొత్తానికీ, భాష అంతటికీ సంబంధించన విలువ. (పతి |పాంతంలోని శిష్టవ్యవహారమంతా (ప్రమాణంకాదు, కాని [వమాణ భాషలో చేరినది ఏమండలంలోనూ ఆశిష్ట వ్యవహారమై ఉండదు. అనుకరణ ఏముఖంగా జరుగుతున్నదన్నదాన్ని బట్టి ఏది |పమాణమో ఏది అపప్రమాణమో గు _ర్రిస్తాము; ఉదా. శిష్టుల్లోనే “అట్టా [ప్రయోగం తగ్గి “అలా (పయోగం పెరుగు తున్నది.
. (6) ఒక లక్షణమే కొన్ని మాటల్లో శిష్టవ్యవహార ధర్మం కావచ్చు, మరి కొన్ని మాటల్లో శిషేతర ధర్మం కావచ్చు. వకారలోపం “వెళ్ళాడు”, “వేళొడు' శద్దాల్లో శిష్టుల్లోనూ ఉండి ఉదా : వాడెళ్ళాడు, వాడు నన్ను 'పడేళాడు”. కాని ఇతర శద్దాల్లో వసే శిక్షైతర భాషాలక్షణ మౌతుంది ; ఉదా. వాడు యేడికి (= వేడికి) తట్టుకో లేడు ఆలాగే. *కురవదు”, 'కలవదుి శివం, శిషేతరం కూడా, కాని తెలవదు శివేతరుల వాడు కే.
(6) సాంఘిక చరిత కారణంగా తద్భవాలకు, దేశ్యశబ్దాలకు పరపతి తగ్గి, ఆన్యదేశ్యాలకు, తత్సమాలకు విలువ (శిష్టవ్యవహార యోగ్యత) పెరుగుతుంది “*క్రూడ్తు, బువ్వ, కత, పొద్దు, మంగలి. చాకలి, గొల్ల", మొ. మాటలకు ఈనాడు విలువ తక్కువ. వాటి బదులు “అన్నం, కథ, రోజు, మరక, రజక, యాదవి శబ్దాలకు షలువ ఎక్కువయింది.
(8) మాండలిక భేదాలున్న పడాలు మాతం సందర్భాన్నిబట్టి ప్రమాణ భాషలో చేరవచ్చు. సొరకాయ.-ఆనపకాయ, భోగట్టా-సంగతి, చెక్క-వక్క, ఇలాటివన్నీ పమాణభాషలో చేరాయి. ఉ త్తమరచనల ద్వారా మాండలికపదాలు (పమాణభావలో చేరతాయి.
(9) శివ్షశిషేతరభేదం _ రెండువర్గాల వాడుకలో ఊన్న ఉచ్చారణలు, వ్యాకరణ కార్యాలు, పదాలను ఆశయించి ఉంటుంది. ఒకరి వాడుకలోనే ఉన్న వాటిలో ఈభేదం కనిపించదు. వృత్తిపదాలు చాలా వరకు దేళ్యాలు; ఆయా వృత్తుల నా(క్రయించి బతికే జానపదుల వ్యవహారంలోనే ఉంటాయి. ఆ పదాల్లో శివ్దశిమైేతరభేదం నిరూపించటం సాధ్యంకాదు. నాగలి, గొర్కు గుంటక, మేడి గొడ్డలి - ఇలాటి మాటల్లో ఈతేడా కనిపించదు. అలానే కలెక్టరాఫీసు గుమాస్తా
_ తెలుగుమాండలికాలు ; [ప్రమాణభాష 418
తన పనిలో వాడే మాటలకు శివేతరుల్లో తుల్య శద్దాలుండవు కాబట్టి ఆవి గూడా వర్గమాండలికాలకు లక్ష్యంకావు. బహురూపత (రూపాంతరత్యం) ఉన్నచోటనే [ప్రమాణీకరణానికి ఆవశ్యకత ఏర్పడుతుంది.
14.15. [పమాణభావకు ఆవశ్యకత ఏమిటి అన్న |పళ్న మిగిలిపోయింది. పమాణభాషకు ఈ కిందిలక్షణాలు, పయోజనాలు ఉంటాయి. (1) (పమాణభావ ఎక్కువమంది [ప్రజలకు సమ్మతంగా ఉంటుంది, (2) విద్యాబోధన [ప్రమాణభాషలో జరుగుతుంది. పమాణభావ నేర్చుకోటమే విద్యావంతుడనిపింనుకోటానికి లక్షణ మవుతుంది. (8) మాండలికాలకంటే |పమాణభాషా పయోగానికి వ్యాపి ఎక్కువ. ఉపన్యాసాలు, వచనలరచనలు, వారాపతికలు, సినిమాలు; రేడియో, చెలివిజన్, మొదలైన వజ్ఞాన వ్యాపకసాధనలన్నీ [ప్రమాణభాషనే వాడుతాయి, (4) (పమాణభాష వ్యవహదర్తల సాంసృతిక వైజ్ఞానిక ఐకమత్యానికి ఒక సంకెత మవుతుంది. పాంతీయవర్ణ మాండలికాలు వాళ్ళ వేర్పాటుకు గు ర్తులవు, తాయి. (5) (ప్రమాజభాష |పాథమికంగా ఏదో ఒక (ప్రాంతంలో చదువుకొన్న వాళ్ళ వాడుక ఆధారంగా ఏర్పడి మాండలిక |పయోగాలను కలుపుకొంటూ వ్యాప్త. మవుతుంది. (6) కొన్ని భాషల్లో ప్రాచీన కావ్యభాషే [పమాణభాషగా వ్యవ హదర్తలు గు ర్తిసారు. అప్పుడు మాండలికాల (పభావం [ప్రమాణభాషపై అప పడదు. ఉదా. అరబిక్, తమిళం. కాని వ్యవహారానికి దూరమయ్యెకొడ్డి ఈ పరిస్థితి క్రమంగా మారి ఏదో ఒక మండలంలో ఉన్న శిష్టభాషే (ప్రాచీన పమాణభావను తోసివేసి వస్తుంది. ఈ మార్పుకు కొన్ని శతాబ్దులు పట్టవచ్చు.
జానపదులు విద్యావంతులై న కొద్దీ నాగరకులు [పమాణభాషను మరింత: కీష్టంచేసి తమ వ్య క్రిత్వాన్ని, దూరాన్ని నిలువుకోటానికి పయత్నిషప్తారు. ఈనాడు అధిక సంన్కృతీ కృతమైన హిందీ *ఖడీటోలీ' కంచె దూరమై. పోవటం దీనికి లక్ష్యం. వర్థమాన భాషల్లో [ప్రమాణభాషను మాండలిక సమ్మేళనంతో సులభ. (గాహ్యం చెయ్యటం అవసరం,
జాపిరలు ఖా 1. ముఖస్తుతితో ఆ్మక్రయించే వ్యక్తి “చెమ్మా : ఆకర్షణీయంగా ముస్తాబు కావటం “రెటుగొట్టట ౦', ల పూర్వదావిడ కాన్” శబ్దంనుంచి తెలుగులో నేను/నా-రూపలేర్పడాయి.
కి a
తెలుగుభాషా చరిత్ర
ద దాట ఆ పష
౨ (ge “2 0౧౯ 1s "గం 'ంటయ్లా 1 092
. (౧7౧g ౧౧౪ - 'శిఇ న 092001 Dogg 9 . _ Qa ౫
ity
415
(పమాణభావ
తెలుగుమ గు మాండలికాలు
(3, 9% ‘§ om “9 ong r(
క
(6
ర౮ ఎగ డ్రై |
417
[ప్రమాణభాష
తెలుగు మాండలికాలు
é
I" ,5
a న « న్ని లి ళ్
బా"
తిల
ఇళ $4ళో
(27)
“(ren
_ off
‘ie °oR 2
Y
= (కం రగా") న్ ong
RA
రెం NV! మన్ జ
19
4
(పమాణభాష
తెలుగుమాండలికాలు
‘Cp rou) 9 ong
421
(పమాణభాష
తెలుగు మాండలికాలు
(368 9% ‘Ig 0౪౯ ‘Is "(6 "టూ, 8 00ల్ల
ఫళనిా ఫ్య దం ర్
మ ఎ!
46
421
(పమాణభాష
తెలుగు మాండలికాలు
(368 9% ‘Ig 0౪౯ ‘Is "(6 "టూ, 8 00ల్ల
ఫళనిా ఫ్య దం ర్
మ ఎ!
46
తెలుగు భాషా చరిత
499
a) on. Ts Ges) ne (ayo gq 00౯
ots XK
@ (non ఇ) (౬0%
lit
428
మాణభాష
(ప
తెలుగుమాండలికాలు ;
భాషా చరిత
తెలుగు
424
(09 ఇథి ‘or 09% ౧ ఆ “(6౪ టా) 71 one
Reet ఆ (19 9 ‘f ౦౧|| ‘AI
426
సా.
రా యిం ఆలు Ges ౧౧౭౭ ఆయి
(ప్రమాణభాష
తెలుగుమాండలికాలు
తెలుగు భాషా చరిత్ర లు
లల్ల * ‘gro (శ ౧ 2 తము క "ఆ గం
_ఇల౪ం Ogg 1
Fy
(పకరణం 15
అర్ధపరిణావుం
టీ. ఎన్. రెడ్డీ
15.0. భాషాపరిణామం [పధానంగా రెండు రకాలు. అవి : (1) భాషకు బాహిరరూ పమైన శబ్దస్వరూపంలోను నిర్మాణంలోనూ జరీగేమార్చు. (2) పదజా లానికి సంబంధించినట్టి అర్థ ౦లో కలీగే మార్పు. దీన్నే అర్థపరిణామము (semantic change) అంటాం. పదస్యరూపం మారినప్పుడు అర్థంకాని, అర్థ విపరిణామం జరిగినప్పుడు సదస్వరూపంగాని మార్పు చెందాలనే నియమంలేదు. కాబట్టి భాషాపరి కామంలో శ బ్రార్గపరిణామాలు భిన్నాలేకొని పరస్పర్శాశయాలు కావు. భాషలో గోచరించే పరిణామం, ముఖ్యంగా ఆర్థపరిణామం, ఎందుకు జరిగిందో నిరూపించ లేము కాని ఆది ఎలా జరిగిందో మా(తం వివరించవచ్చు. తెలుగులో జరిగిన అర్థ పరిణామ స్వరూపాన్ని తెలుసుకోవడానకి ముందు అర్థతత్తాన్ని గురించి కొంత గహించడం ఆవసరం.
15.1. భాషానిర్మాణంలో శ ద్రార్థసంబంధం యాదృచ్చికం. నిర్హే తుకం. ఒకే వస్తువును తెలపడానికి వివిధభాషా సమాజాల్లో భిన్నాలై న శాబ్దికసంకేతాలు (పదాలు) ఉండటం, ఒకే భాషలోనే ఒక వస్తువును లేదా భావాన్ని తెలపడానికి రెండుమూడుపదా లుండటం, శభ్రార్ధపరిణామం పరస్పరాశయాలు కాక పోవడం మొదలైన లక్షణాలనుబట్టి శబ్లార్థాల మధ్య ఆవినాభావసంబ( ధం లేదని శబ్దార్థ సంబంధం కేవలం యాదృచ్చిక మేనని సృష్టమౌతుంది. ధ్వన్యనుక రణం లేదా శబ్దానుకృతి (OnOmatopoetic) తో ఏర్పడ్డ పదాలు (కాకి, కోకిల, మేక, ఇత్యాది) కొన్ని థ్ ధార సంబంధం ఉన్న పదాలుగా తోచవచ్చు. కాని ఇటువంటి పదాలు ఏ భాషలోనై నా వేళ్ళమీద లెక్కింపదగినంత మ్మాతంగానే ఉంటాయి,
ఆర్థ వేది (semanticisty ఒక భాషలోని పదాల ఆర్థాన్ని రెండు విధాల పరిశీలించవచ్చు. (1) వివరణాత్మక పద్ధతి; (౧) చారిత్రక పద్ధతి. ఒకకాలానికి
లేదా దళకు మాతమే భాషను పరిమితం చేసికొని దాని పూర్వపరావస్థలతో సంబంధం లేకుండా పదాల అర్థస్వరూపాన్ని లక్షణాలను వద్దీక రించి వివరించి చెప్పినప్పుడది వివరణాత్మక అర్థవిజ్ఞానం (syachronic or descriptive semantics, అవుతుంది. ఒకభాషలోని పదాలలో వివిధ కాలాల్లో లేదా వివిధ దశల్లో జరిగిన అర్థపరిణామాన్ని కాల్మకమ పద్ధతిలో చార్మితకదృష్టితో పరిశీలించి వివరించినప్పుడది చారిత్రక అర్థ విజ్ఞానం(6120%10010 or historical semantics) అవుతుంది.
15.2. ఈనాటి తెలుగుభాషా పదజాలాన్ని వివరణాత్మక పద్ధతిలో వాటి శబ్దార్థ స్వరూప లత్షణాదులను కిందివిధంగా వర్గీకరించి పరిశీలించవచ్చు :
( 1) ధ్వన్యనుక రణపదాలు (0n0matopoetic words) : కాకీ మేక, గురక, డప్పు, (వాద్యవిశేషం) ఇత్యాది నామవాచకాలు కొన్ని; ఢామ్మని, టవీమని, బుడుంగుమని, ఇత్యాది [క్రియావిశేషణాలు కొన్ని గణగణ, గుడగుడ, కుతకుత, కిచకిచ, పరపర, ఇత్యాది ఆ|మేడిత| కియావిశేషణరూ పాలు కొన్ని నేటి తెలుగులో ఉన్నాయి. కాని శ ద్దానుకృతులై న ఇట్టి పదాలసంఖ్య ఆతి స్వల్పం
(2* నిష్పన్నరూపాలు (derived forms) : ఒక భాషలో పదజాలం ఆనంతంగా లేదా అత్యధికంగా ఉన్నట్టు తోచినా ఆ పదాలను విశ్లేషించి పరిశీలించి నప్పుడు మౌలికమైన పదాల (primary wం[d5) సంఖ్యపరిమితమని తెలుస్తుంది. పద పత్యయాది సంయోజనం వల్ల ఒక మౌలికపదం నుండి వివిధార్థాలను, ఆర్థాంత రాలను తెలియజేసే పదాలు, పదబంధాలు అనేకం భాషల్లో ఏర్పడడం సహజం. తెలుగులో కియాధాతువులకు క ఎ[త్పత్యయాలుచేరి అర్థాంతరాన్ని తెలిసేక ఎదంత రూపాలు (primary derivatives) ఎన్నో ఉన్నాయి ;
ఉదా. ఎండు + అకాఎండ, అమ్ము + అకంకా అమ్మకం, ఒడ్డు + అన ఒడ్డన; తిను + అడం/ ఆటంక తినడఠ/తినటం; కోరు -- ఇక కొకోరిక; పెట్టు + బడి 5 పెట్టుబడి.
(8 నామధాతువులకు తద్ధిత ప్రత్యయాలు చేర్చినందువల్ల అర్థాంతరాన్ని తెలిపే తద్ధితరూపాలు (36008680 derivatives) ;
ఉదా, నేర్పు + ఆరికనేర్చరి, టక్కులుగా ఆడిపాటక్కు- లాడి, గంప 1
అర్థ పరిణామం 429
ఎడుూరూగం పెడు, ఆట +- కతె సాఆటకత్తె, దొంగ - తనం పొ దొంగతనం, కుట -- దారుపొకుటదారు,
(4) సమాసాలు (compounds) : అర్థవంతమైన పదాలు రెండుమూడు చేరి ఏకపదంగా వ్యవహరింపబడేవి సమాసాలు, మౌలికపదాల కూర్పుతో ఏర్పడే పదబంథాలవల్ల వివిధార్థబోధనసమర్థమైన పదజాలం భాషలో ఏర్పడుతుంది. సమాస నిర్మాణ విధానం వివిధభాషల్లో వివిధరకాలుగా ఉండవచ్చు. సమసాలను ముఖ్యంగా మూడురకాొలుగా వర్గీకరించవచ్చు. (2)ద్వంద్వ సమాసాలు (coor- dinate constructions), ఉదా, కూరగాయలు, అకా గాచెల్లెళ్ళు, భార్యాబిడ్డలు, పడుగుంబేక (లు) (నేతలో పొడుగు, ఆడ్డం), మొదలై నవి. 'd) కర్మాధారయ సమాసాలు (endం-centric constructions), ఉదా. అగ్గిపె ఫై, ఇనుపగొట్టం గళ్ళచీర, దిష్టిబొమ్మ, ఇన్ర్రీపెపై, నవురుచాలు (పొలాన్ని మూడోసారి దున్నడం), తలకాల్య ( పెద్దకాలవ), ఎ[రబక్క తెగులు (పైర్లకు వచ్చే ఒకరకం తెగులు), ఆసుకోలక[ర మొదలై నవి. నిర్మాణసాదృశ్యం ఉన్నప్పటికీ నిగూఢమైన అర్థ భేదాలను బట్టి తెలుగు కర్మధారయ సమాసాలను ఎన్నో అవాంతర భేదాలుగా వర్గీకరించవచ్చును. (6) ఐహ్మ[వీహిసమాసాలు ( 6X0-6entric construc- tions) : సమాసగత పదాల మౌలికార్థానికి పూర్తిగా భిన్నమైన అర్థాన్ని తెలిపే పదబంధాలు ఇవి. ఉదాహరణకు ; కాకిముక్కులు, రెడ్డిసాని కాటి కెలు (వడ్డల్లో రకాలు), గొల్తకావిడి (ఆరుదానక్ష త్రం), పిల్లలకోడి (కృతి కానక్షతం), కోడి జుట్టు (అలంకారానికి పించే. ఒకరకం మొక్క), 'పెడికంటి (గుడ్డగూబ జాతికీ చెందిన చిన్నపక్షి) మొదలై నవి. ల
(5) శబ్దపల్లవాలు (idioms, compound verbs\ : ధాత్వాదులకు ధాతువులు చేరి విలక్షణమైన అర్థాన్ని బోధించేరూపాలు శబ్దపల్ణ వాలు, ఉదా. తలపోయు, తల పెట్టు, నిలబడు, దయచేయు, కూర్చొను, మేల్కొను, ఎక్కు. పెట్టు వాపోవు, మొదలై నవి.
(6) ఆ మేడితరూపాలు : (reduplication) : ఒక పదాన్ని అవ్యవ హితంగా పునరుక్తి చేసినందువర్హ విశిష్టార్థం సిద్ధించ వచ్చు, ఉదా. “పతి' అనే అర్థంలో ఊరూరు, ఇల్లిల్డు, వాడవాత, వీధివీధి, మొదలై నవి; వచ్చి వచ్చి, చూసి చూసి, ఎగిరెగిరి ఇటువంటి క్వార్థకా మేడిత రూపాలు; ముక్కాలు ముక్కలు, పొడిపొడి, మొదలై నపునరుకి రూపాలు విశిష్టార్ధంలో [పయోగింపబడుతున్నాయి.
480 తెలుగు భాషా చరిత
(7) లత్యార్థ్మపయోగాలు (metaphorical usage) : తెలుగుపదాలనేకం వాచ్యార్థంలో నేగాక లశ్యూర్థంలోను కార్యకారణ, ఉపమానోపమేయ, ఆంగాంగి, ఆధారాధేయాది సంబంధాన్ని బట్టి రూఢిలో ఉన్నాయి. తీవమాట, వౌడీచూపు, మువ్షీవాడు, రాతిగుండె, మొదలైన బంధాల్లోని పూర్వపదం, రంపం వణ్య, మంచంకాలు మొదలై న పదాల్లోని రెందోపదం దీనికి ఉదాహరణాలు. అర్థ భేదాన్ని బట్టి లశ్యార్థపయోగాల్ని మరి కొన్నిరకాలుగా వర్గీకరించవచ్చు.
(8) జాతీయాలు (1610%03) : పదాలకున్న సహజార్జాన్ని మరుగు పరచి విలక్షణమైన అర్ధంలో |పయోగించబడే పదాలు లేదా పదబంధాలు జాతీయాలు, ఉదా. శిలాక్షరాలు, ఆందెవేసినచేయి, టోపీవేయు, కొండెక్కు., నిండుకొను, కనుమూయు, (శ్రీకారంచుట్టు, నాందిపలుకు, కుంభకోణం, మొదలై నవి.
(3) అ నేకార్థపదాలు (polynyms) : ఏ భాషలోనై నాసరే కేవల ఏకార్థ పదాలు మృగ్యమే ఆని చెప్పాలి. ఒకపదానికి మౌలికమైన అర్థంతో పాటు లఇ్యార్థంవల్ద లేదా అర్థ వ్యాప్తి వల్ల ఆనేకపదాలు ఏర్పడడం జరుగుతుంది. చార్మిత కంగా తగిన ఆధారాలున్నప్పుడు ఒకదానికి కలిగే అనేకార్థలను గుర్తించవచ్చు. వివరాణాత్మక దృష్టితో పరిశీలించినప్పు [పతిమాటకు బహుళార్థకత్వం సామాన్య లక్షణంగానే తోస్తుంది. “మాటి అనేపదానికి (బౌణ్య తెలుగునిఘంటువు (1852)లో గంథ స్థమైన అర్థాలు, (ప్రయోగాలు చూడండి,
మాట 1. 8, A word, promise: opinion, slander, rumour, వీమాట చెప్పలేదు. He did not speake of you, he did not mention you. ఇది వేరేమాట This i$ another affair, another 115. వానిమాట కాదు. This ప not about him, I am not talking about him, nor him. గడియకు ఒకమాట చెప్పినాడు. He changed his mind every hour. మంచి మాట (interj) Very well: మంచిమాట లాడితే విన్నారు. On speaking them fair they consented, దానిమాటయేల ? Why do you speak of her? why make mention of it? దాన్ని గురించి రెండో మాటలేదు. There 15 0 alternative. వారివద్దమాటలుపడ్డాడు he 723 reproach*d ro reprimanded by them. In some phrases the word మాట need not be translated ; as ఆమె తీరుగా వస్తున్నదనేమాట తెలిసి
ఆర్థపరిణామం 491
knowing that she would return. నేను దాన్ని కొన్నమాట రూఢి It is very true I bought it. ఆమాట యెరగను. 1 know nothing of that. యిందుచేత మాటవచ్చును. By this you will get Into disgrace. ఆట్లాచేస్తే మాటరాదా ? If you do s0 you will get into disgrace. ఆతను మాటతప్పలేదు, He has not failed of his promise. నేనుపోయిన మాట వానికి యెట్టతెలిసినది * How did be know that Iwas gone? ప్రొయ్యేమాటావుండేమాటా ? Does 16 propose to go or stay ?వాడు వుండే మాట యింకా తెలియలేదు. 1 dం n0t as yet know that he will remain. మాటకు మాట Word for word., literally. నామాట ఆడుగు దాటకు 2222038658 not my command. తనమీద మాటరాకుండా యిట్టా చేసెను He did this to avoid blame మాట వినుట Tం ౦b6y; యెంత మాట What nonsense ! ఆతడు చెప్పిన మాటఅక్క-డనే ఉన్నారు, What he said was, ‘They are there’ వానిమాట వానివొళ్ళో వేసినాను, 1 20166 as he desired. నీకుమాట నాకు మూట ACOmmand iseasy to give but hard to perform. వెయ్యి మాటలేల ? 18 & ం[4; నాకు తురక మాటలు రావు I do not know the Hindustani language. ఆ పెండి మాట యీ [గంథములో లేదు. There is no mention of the marriage in this book. నామాటవేరు, నీమాటవేరు. 1 82 one thing, you say another; my opinion is different from yours. వాడికీ నాకూ మాటలులేవు. He and I do not speak. వాడితోనీకేమి మాటలు? hy do you speak with
him ? వీనిమాట తెలిసిపోయినది, యింకోవానిమాట ఏమో తెలియలేదు. 1 120% about this man, Ido not know about the other. యీమాట వింటే
ఆయన ఏమనును? If he hears of this what will he say ? కడపటి మాటయేమి ? What was the upshot of the business? యిప్పల్టో వాని
మాట సాగదు. He has now no influence. కడకు వానిమాట ముందరికి వచ్చినది. At last his words proved true. వాడు వస్తాడా రాడా ? 13 he
coming or not? యింకాయేమాట తెలియలేదు. 1 dంn0t know the result. మాటలకు. పట్టుకొంటే విడువడు. If he begins talking he will never stop అదెక్కడిమాట. What is the good of talking about it ? మాటలుగా |వాసివుండే పుస్తకము A book written in prose. మాటలు
489 తెలుగు భాషా చరి [త
మంచివే కాని మనసు మంచిది కాదు. He talks well but 28. 2 bad heart. యింకా మాటలురాని బిడ్డ A 001164 that cannot yet speak. వానికిఆవూరిలో మాటవాసిక ద్దు. He fas influence throughout the town. ఆయనమాటలకు ఎదురులేదు His word i5 127. మాటలకు మా[తమే పేదరిక ములేదు A8 fr 85 words త్రం he is rich enough, వొకమాట యిచ్చి పదిమాటలు తీసికొన్నాడు His reproaches were returned tenfold. నా నోటి మాటలు పీకి నాకడుపు మంట పోసికొన్నాడు He tంrmented me with harassing questions. (10) సపొఠాప్యపదొలు (10101yms) : జకపదానికి అర్థవ్యాప్తి వల్ల వర ఎక అనేకార్థాలు సాధారణంగా సంబంధాత్మకాలు. వాటి సంబంధాన్ని అర్థ పరిణామ స్యూతాల ద్వారా వివరించవచ్చు. పరస్పరసంబంధం లేనట్టి ఖిన్నార్థా లుండి రూపభేదంలేని పదాలు సారూప్యపదాలు. ఒకప్పుడు భిన్నార్భాలతో భిన్న రూపాలతో ఉండిన రెండుపదాలకు ధ్వనిపరిణామంవల్ల తర్వాతికాలంలా శాద్దీక గా అభేదం ఏర్పడవచ్చు. అప్పుడు దానికి మౌలికమైన రెండర్భాలుండవచ్చు. అటు వంటప్పుడు వివరణాత్మకదృష్టికి పరస్పరసంబంధంలేని రెండు భిన్నార్థాలు ఆపదానికి ఉంటాయి. ఆటువంటి పదాలను సారూప్యపదాలంటాము. నిఘంటువుల్లో ఇట్టీపదాలు సాధారణంగా ' వేర్వేరు ఆరోపాలు (1. 2... సంఖ్యా సంకేతాలతో) గా ఉంటాయి. ఉదాహరణకు : ఈనాటి తెలుగులో వాడు ( = అతడు), వాడు (= శోషిల్లు) అనే రెండు పదాలు ఒకప్పుడు కాబ్రీకంగా భిన్నరూపాలు, తెలుగు భాషాపరిణామంలో దీర్భం మీది ఆనునాసికవర్గానికి లోపం జరిగినందువల్ల వాండు ౫ వాడు ” వాడు అనే సర్యవామం వాడు” అనే [కియతో అభేదంగా పరిణమించింది. అట్లానే 'నాడు' అనే మాటకు పరస్పర సంబంధంలేని రెండు భిన్నార్థాలున్నాయి; నాండునా నాండుణు నాడు (= దినం), నాడు (= దేశం)తో అభిన్నంగా పరిణమించింది. కారు ఊరు, మీరు, మరుగు, మొదలైన ఆర్థద్వయం ఉన్న సారూప్యపదాలు తెలుగుభాషా పరిణామంలో సాధుశకటరేపల వం
వర ఏర్పడి నట్టివేం ఇతర భాషలనుండి కొన్ని పదాల్ని స్వీకరించినందువల్ద తెలు గులో లిన్నవ్యుత్పతి గల సారూప్యపదాలు కూడా కొన్ని ఏర్పడ్డాయి, ఉదా. తెలుగు నంన్య్యృ్ర తం ఆరి (కప్పం) - అరి (శతువు) కల (స్వప్నం) కల (కళ)
ఆర్థపరిణామం 488
అర్ఖీర్ ; కలం (కొలమానం) కలం (లేఖిని) థంగ్రీవు : లేడి (ఆడజింక) లేడి (lady) కారు (పంటకాలం) కారు (car) పంపు (పంపడం, పంపు (pump)
(11) పర్యాయపదాలు (8y101)[5) : ఒకపదానికి అనేకార్థాల న్నే ఒక అర్థాన్ని అంటే ఒకవస్తువును లేదా భావాన్ని తెలియజేయడానికి ఆనేక పవా లుండవచ్చు. వీటినే సమానార్థక పదాలు లేదా పర్యాయపదాలంటారు. ఈనాటి తెలుగులో ఉదాహరణకు కొన్ని పర్యాయ పదాలు : వంద, నూరు; నాగలి, మడక; బండి, రాట్నం, గిలక; గేదే. బరె, ఎనుము; బాడుగ, అద్దె, కిరాయి; వ్యవసాయం, సేద్యం, కమతం, సాగు; కుండ, తూము, కుంచం, బుడ్డి, మూత; ఆరివిల్లు; సింగాడి, కొరు, వరదగూడు; పకైడ, పలుపు, జోత, దొత్తె, జొత్తీక; హద్దురాయి, నెంబరాయి, సర్వేరాయి, బౌండాయి, నామాలాయి,
ఆన్య దేశ్యపదాలు ఒక భాషలో (పవేశించినపుడు దేశ్యంతో, అన్యదేళ్యా లైన పర్యాయపదాల జంటలు కొన్ని ఏర్పడుతాయి. ఊదా: పెండ్డాం. భార్య; గుడి, ఆలయం; ఊరు, గ్రామం; పెండ్లి, వివాహం; కొండ; పర్వతం; చుక్క, నక్షతం; వాన, వర్షం, మొదలై నవి. వీటిలో రెండవపదం సంస్కృతం. గది రూము: బడి; స్కూలు; మీరా ఇంకి; బాట, రోడ్డు, మొదలైన పర్యాయపదాల్లో రెండవపదం ఇంగ్లీషు పదం. మామూలు వ్యవహారంలోని కొన్ని పదాలకు బాల భాషలో పర్యాయపదాలుండ వచ్చు. ఉదా. ఆముదం, ఉగ్గు; పాలు, బాయి; ఉయ్యాల, లాలి; అన్నం, బువ్వ; కుక్క, ఉజ్జు; కోడి, బోబ్బు మొదలె నవి. ఇంతవరకు పేర్కొన్న వాటిలో వూర్తిగా సమానార్థకాలై పరస్పరం మార్చి [పయోగించదగిన పర్యాయపదాలు చాలా తక్కువ. అసలు ఏభాషలోనైనా రిక్త దాని స్థానంలో మరొకదాన్ని పయోగించదగినట్టి పర్యాయపదాలుండవు. పర్యాయ పదాలు సమానార్థకా లైనా వాటి (పయోగంలోను రూఢిలోను అర్థాంతర చ్భాయ లుంటాయి. పర్యాయ పదాలు చాలా వరకు పాంతీయ, వెయక్తిక, సాంఘీక మాండలిక భేదాలకు సంబంధించి ఉంటాయి.
(28)
494 తెలుగు భాషా చ రత
15.తీ. వివరణాత్మకమైన అర్థదృష్టితో నేటి తెలుగుభాషా పదజాలాన్ని స్థూలంగా పరిశీలించి ఇంతవరకు పేర్కొన్న [15.2. (1) నుండి (11) వరకు] విధంగా వర్గీకరించవచ్చు. ఈపద్ధతికి భిన్నమైంది చారిత్రక పద్ధతి. చారి తక పరి శీలనవల్లి పదాలకు నానార్థాలు లేదా అర్థవి స్పృతి ఏఏ కాలంలో ఏర్పడ్డదో, సారూహ్యపదాలు, పర్యాయపదాలు, ఏఏ కాలల్లో వ్యా వ్తీకి వచ్చినాయో కొంతవరకు నిరూపించడం సాధ్యం కావచ్చు. కాని ఇట్టి పరిశీలనకు చార్మితక స్మూతాలమీద నిర్మితమెన సమగాంధ భాషాకోశం అనివార్యం. తలుగు భాషకు ఇంతవరకు
చారిత్రక నీఘంటువులే లేనందువల్ల ఉన్న నిఘంటువులు కూడా సమ్మగాలు కానందువల్ల ఆర్థవిపరిణామ పరిశీలనలో లోతుకు పోలేము.
15.4. ఒకదశలో ఒక పదానికి ఉన్న అర్థంతోపాటు మరొక అర్థం ఆ పదానికి ఏర్పడ్డప్పుడు లేదా ఒక అర్థాన్ని తెలియజేసే పదంతోపాటు మరొక పదం కూడా ఆ అర్థాన్ని తెలిపినప్పుడు ఆర్థపరిణామం జరిగిందని చెప్పవచ్చు. ఉదాహరణకు : కొమ్ము అనే పధానికి నిఘంటువులు ఇచ్చిన (1) పశశృంగము, (2) ఏనుగు దంతము, (8 ) పందికోర, (4) ఊదెడి వాద్యవి శేషం, అనే అర్ధాలు క్రమంగా ఏర్పడ్డవని (గ్రహించవచ్చు. ఒకపదానికి అవూర్వమైన ఒక ఆర్థం ఏర్పడ్డప్పుడు పూర్వార్థం (భష్టం కానక్కరలేదు; ఉదా. తడి అనే పదానీకి నిఘంటువుల్లో (గంథస్థమైన అర్థాలు : (1) తేమ, ఆర్ధ్రత, (2) సీరు, (8) తడి బట్ట, ఆర్దివన్రము. 'ఇటీవల తడి ఆనేమాటకు డబ్బు అనే అర్థం (వాడి చేతిలో తడి లేదు) వాడుకలోకి వచ్చింది. ఈ కొత్త అర్థంతో పాటు పూర్వార్థాలు కూడా వాడుకలో ఉన్నాయి. ఒకపదానికి నూతేనార్థమొకటి సన్నిహితులైన కొందరిలో మాతమే వ్యాప్తి పొందవచ్చు. కాని విసృత వ్యాప్తి. దానికి లేకుండ సమాజంలో గుర్తింపదగినట్టు రూఢిపడనప్పుడు ఆ పదంలో 'ఆర్థపరిణామం జరిగిందని చెప్ప లేము; ఉదా. 'పిటాతివండు కోడిగుడ్డు అనే అర్హంలోను, మందు మత్తుపానీయ మనే ఆర్థంలోను తెలుగు దేశంలో కొందరి వ్యవవోరానికి మాత మే పరిమితమై ఉన్నాయి.
15.5. ఒక మూలభాషనుండి జన్యభాషలు పరిణమించినప్పుడు మూల భాషలో ఉన్న పదానికి జన్యభాషల్లో ఆర్థాంతరాలు ఏర్పడవచ్చు. సోదర మాండలికాలు |కమంగా శాబ్దిక మైన పరిణామంతో పాటు ఆర్థపరిణామాన్ని గూడా
ఆర్థపరిణామం 485
కొంతవరకు పొంది భిన్నభాషలుగా పరిణమించడం చారి, తకసత్యం. |ద్రావిడభాషా కుటుంబానికి చెందిన తెలుగుబాషలో ఆర్థపరిణామాన్ని చార్మితక దృష్టితో పరిశీ లించదలిచినప్పుడు మూల।దావిడ భాషాపదాలకు తెలుగులో ఎట్టి ఆర్థవిపరిణామం ఏర్పడిందో పరిశీలించడం అవసరం. కాని తెలుగుకుమాతృకయైన మూల దావిడం (గంథస్థమైన భాషకాదు. దాన్ని కేవలం తులనాత్మక పద్ధతివల్లనే పునర్నిర్మించుకో వలసి ఉంది. తులనాత్మక పద్ధతి మూలభాష వర్ణసమామ్నాయనిర్ణ యానికి, పదాంశస్వరూ పనిర్ణయానికి ఉపయోగకారియేకాని మూలభాషయొక్క సమ్మగ స్వరూపాన్ని లేదా మూలభాషా పదాంశాల అర్థాన్ని నిర్ణయించడానకి ఉపయోగ కారికాదు. కాబట్టి, తెలుగుభాషలో వైతృకమైన దేశ్యపదాలలోని అర్ధపరిణామాన్ని మూలభాషా పదజాలంతో పోల్చి నిరూపించడం సులభసాధ్యంకాదు.
15.6. ఒకభాషలో ఆదాన్నపదానాలవల్స అన్యభాషా పదజాలం (ప్రవేశించి నప్పుడు అన్యదేశ్యపదాల్లో శాబ్దిక మైన మార్పులే కాకుండా అర్థవిభేదం కూడా స్వీకృతభాషలో కలగడం అసహజంకాదు. ఇది కూడా ఆర్థపరిణామమే. ఇంగ్లీషు భాషలాగా తెలుగు కూడా స్వీకృత భాష (borrowing language). మూల (చొవిడం నుండి [పత్యేకభాషగా పరిణమించిన తొలిదశలోనే తెలుగుభాష సంస్కృతభాషా పభావితమైంది. సంస్కృత [పాకృత పదాలనే శాలు నన్నయ పూర్వపు శాసనాలలో |ప్రయోగింపబడి ఉన్నాయి. కావ్యభాషలోను, వ్యవహారం లోను (ప్రవేశించిన తత్సమ పదాలు చాలా మూలభాషలలోని ఆర్థపరిణామాన్ని పొంది ఉన్నాయి. అట్టి పదాల్లో కొన్ని కింద ఉదాహరించ బడ్డాయి. (ఈ కింది తత్సమ పదాల ఆర్థ నిర్ణయానికి శబ్దరత్నాకరం, సూర్యరా యాం[ధ నిఘంటువు ముఖ్యాధా రాలు. సంస్కృతరూపం తత్సంబంధ మైన మౌలికార్థం కుండలీకరణాల్లో చూపబడినాయి,)
ఆవరాధం (6 సం. ఇపరాధః తప్పు; నేరం) తెలుగులో తప్పు అనే అర్థంతో పాటు జుల్మానా, దండువు, ధనకిక్ష; అనే అర్ధం ఈ పదానికి ఏర్పడింది. (వాడు పదిరూపాయల అపరాధం చెల్లించినాడు).
అభిమానం (సం. అభిమానః 1, ధన ఐల కులాదులనలన( గలుగు దర్పం, గర్వం, 2. ఆత్మగౌరవం), ఆత్మగౌరవం అనే అర్ధంతో పాటు ఇష్టం, పీతి, గౌరవం అనే అర్థాలు కూడా ఈ పదానికి తెలుగులో ఉన్నాయి. (నేనంటే ఆతనికి చాలా అభిమానం); ఆధిమానించు, పీతితోచూచు.
4186 తెలుగు భాషా చరిత
ఆతిళయం (< సం. అతిశయః ఎక్సు_వై నది, అధికము, ఆధిక్యము) తెలుగు వ్యవహారంలో ఈ పదానికి ఆశ్చర్యం, అద్భుతం, గొప్ప, గర్వం అనే అర్థాలు కూడా కన్సిసాయి. (మీరు మాయింటికి రావడం ఆతిశయము); ఆమెకు అతిశయం ఎక్కువ)
_ అద్భొష్టం (చ సం, అదృవ్వమ్ 1. చూడబడినది, 2. ఎజుగబడినది. 8. కర్మజన్యములై సుఖదుఃఖ హేతువులగు ధర్మాధర్మములు) తెలుగులో భాగ్యం, మేలు అని దీనికి పరిణమించిన ఆర్థం, (అదృష్ట జాతకుడు, అదృష్ట శాలి), దీనికి భిన్నమైంది దురదృష్టం
అంతన్ను (6 సం, అంతస్థః l. రహస్యము, ౨. మటుణగుచోటు 8. మేడపై భాగము) ఈ పదానికి తెలుగులో మేడభాగం అనే ఆర్థంతోపాటు గౌరవం పరువు, హోదా ఆనే అర్థాలు కూడా వాడుకలో ఉన్నాయి. (ఈ పని వాడి అంతస్తుకు తగదు; వాళ్ళు మన అంతస్తుకు తగినవాళ్ళు కారు).
అనుమానం (6 సం, అనుమానమ్ 1. అనుమతికి సాధనము, (పత్యశాది [ప్రమాణములలో నొకటి, 2. ఊపహించుట, ఊహ.) తెలుగులో ఈ పదానికి సందేహం, సంశయం అనే అర్థంలోనే ఎక్కువ వ్యావి. (ఈ పనిచేసీంది వాడని నా కనుమానం; వాడనుమానం మనిషి; ఈ అర్థంలో తిక్కన |పయోగం.
కం॥ *జనసీవధంబుచేసిన, ననుమానమె నరకమగుట..."” భారతం, కాంతి. 5.267)
అన్నోం స్కాం (6 సం. ఆన్యోన్య - 1. పరస్పరం, 2. ఇతరేతరము, 8. ఒక అర్థాలంకారము) ప్రీతి, ఇష్టమనే ఆర్థం ఈ పదానికి వాడుకలో కన్పిస్తుంది. (వాళ్ళిద్దరు ఆన్యోన్యంగా ఉంటారు).
అఖ్ధాంతరోం (ఉసం. అభ్యంతరమ్ 1, లోపలిది. ౨. అభిజ్ఞము తెలిసినది. 8. ఆంతరంగికము, శీ. ఆంతఃకర ణము ఈ పదానికి తెలుగులో
అద్దు, ఆటంకం అనే అర్థంలోనే రూఢి (అతనిమాట కటిం. లేదు). అభ్యం తరం చెప్పు = అడ్డు చెప్ప,
అభ్యర్థి ( సం. అభ్యర్థిః యాచించువాడు, కోరువాడు, ) ఎన్నికలలో నిలబడన వ్యక్తి లేదా ఉద్యోగాదులకు దరఖాస్తు పెట్టిన వ్యకి ఆని ఈనాటివాడుక .
ఆర్థపరిణామం 487
అయోమయం (ఇసం. ఆయోమయః ఇనుముతో చేయబడినది. ఆయో వికారము) ఈ పదానికి మూలంలో ఉన్న ఆర్థం తెలుగులో లేదు. కేవలం అస్తవ్యస్త స్థితిని, అర్థం కాని స్థితిని తెలుపడానికి ఈ పదాన్ని తెలుగులో వాడుతారు. (దేశంలో పరిస్థితులు అయోమయంగా ఉన్నాయి; ఎంత చదివినా ఆయోమయంగా ఉంది.
అవశ్ధ (సం. అవస్థా. li. స్థితి, ఉనికి, ౨. దేహాదులకు కాలము ననుసరించి వచ్చినదశ .) ఈ పదానికి తెలుగులో బాధ, దురవస్థ, హీనస్థితి అనే అర పరిణామం కన్పిస్తుంది. అవసపడు, అవసపెటు అనే శబపలవాలు కూడా ఛి అలాటి థి థి బి ద ౧ ఈ అఆరంటోనే ఉన్నాయి,
అనివ్కొం (ఇసం, అసహ్యమ్ సపాంపరానిది, సాధ్యము కానిది) తెలుగులో దీనికి చెడ్డ, సీచం, నిష్టం, రోత అనే ఆర్థాల్లోనే వ్యాప్తి.
అవనరోం (సం. అవసర 1. తతి, సమయము, (పస్తావనము కార్యోచిత సమయము, 2. (తర్క) సంగతి విశేషము) కారోచిత సమయమనే మూలార్థంలో నన్నయ (ప్రయోగం ఉంది. మధ్యా. “అవసరజ్ఞుండయి వ్యాసు( డేతెంచెనంత...... (ఆది. 4 254) కాని, నేటి తెలుగులో ఈ పదానికి అవశ్యం, అక్కర, తొందర అనే అర్థాలు ఎక్కువ వ్యాప్తిలో ఉన్నాయి. ఈ అర్థం (పబంధకాలంలోనె రూఢిలో ఉందనడానికి ఆధారం !
గీ! “హంసవరులార ? మాకొక, యవసరంబు( గలిగి పంపించితిమి” ( (పభావతీ (పద్యుమ్నము 1-111) 4బోరం (శ సం. ఉత్తరః 1. ఉత్తరపుదిక్కు, 2. మీదిది, పెది, లీ. అధికము, ఎక్కువ, 4. అతి కమించినది, దాటినది, 5. |పతివచనము,
సమాధానము). సంస్కృతంలోని ఆర్థాలతో పాటు ఈ పదానికి లేఖ, జాబు అనే అర్థం తెలుగులోనే పరిణమించయుండడం గమనింప దగింది
గీ॥ “అచటి కరుగుచునండి సురాధినేత, మిమ్ము రమ్మని యిదె యుత్తరమ్ము పనిచెోో (కువలయాశ్వ చరితము 4.208) ఉద్యోగం (< నం. ఉద్యోగః 1. యత్నము, పూనిక, ది, [ప్రయా
488 తెలుగు భాషా చర్విత
సము పాటుపడ ట్ర పని, జీవనోపాధికి నిర్వహించే కార్యం అనే ఆర్థంలోనే ఈనాడు ఈ పదానికి ఎక్కువ వ్యాప్తి (ఉద్యోగులు, ఉదో్యోగ్యపయత్నం, నిరు ద్యోగ సమస్య.
ఉబితం (< సం. ఉచితమ్ 1. తగినది, యుక్తము 2. అలవాటు పడి నది, పరిచితము, 8. మితము) సంస్కృతంలోని అఆర్జాలతోపాటు ఈ పదానికి తెలుగులో డబ్బు చెల్టించనక్కరలేని అనే ఆర్థం కూడా ఉంది. (ఈ పుస్తకాలు నాకు ఉచితంగా ఇచ్చారు.)
త్ ల్యాణం (< సం. క ల్యాణమ్ 1 అక్షయము, నాళము లేనిది. ల్లి శుభ యుక్తము, 8. ఉత్సవము, పండుగ) తెలుగులో వివాహం, పెండి అనే అర్థ పరిణామం కన్పిస్తుంది. శాఖ “౭౭౭ రుక్మిణీ, కల్యాణంబు వినంగ నాకు మదిలో కౌతూవాలం బయ్యెడిన్ ” (భాగ. 10పూ. 1682) (కల్యాణోత్సవం, కల్యాణమండపం).
గతి (ఇసం. గతి 1. గమనం, పోక, 2. నడక, శి. (తోవ, 4. ఉపాయము, ర్. ఎజుక, 6. స్థానము, గగ పరిణామము) ఈ పదానికి తెలుగులో అమూలకమైన శరణం, దిక్కు, వలె, విధం, రీతి అనే అర్థాలు పరిణమించి ఉన్నాయి. (ఎదీ గతినాకు రంగ్యా)
గీ॥ “-..వీర లేమిగతీి. బల్కిన నదియెల్ల మనము గై కొనవలయుగాక (ఖార. విరాట, 6.275)
(0 వాచార్ం (ఉఇసం. [గహచారః [గహముల గమనము) తెలుగులో దీనికి దురదృష్టం అనే అర్థమే కన్పిస్తుంది. “గాచ్చారం' అని రాయలసీమ మాండ 'లికంలో. ((గహచారపదం సూర్యరాయాం[ధ నిఘంటువులో మృగ్యం.)
ఘటం (< సం. ఘటః 1. కుండ, 2. ఏనుగు కుంభన్థలము, క. కుంభ కము, 4, శిఖరము) ఈ పదానికి తెలుగు వ్యవహారంలో శరీరానికి, వ్యక్తికి నిందార్థంలో వ్యాప్తి కన్పిస్తుంది (ఆ ఘటం ఇంకా చావలేదు).
దొనాం (6౬ సం. దాహమ్ మంట, జ్వాల, కాలుట) మౌలికార్థంలో నన్నయ (పయోగంొ.. .లక్క_యింట నగ్ని దాహంబు' , నెట్టు (బదికిరొక్కొా =.” (ఆది. 7-196 |, దవ్చిక, పానీయమనే అర్థాలు ఈ పదానికి తెలుగులో ఏర్పడిన పరిణామం. (దాహం తీసుకోండి).
ఆర్థ పరిణామం 4839
చ. “దప్పిగొన్నమ, ర్య్యునకు మనోహరాంబువులు (గోలక మంచున దాహమాటునే” (జెమినీ భారతం 9-272).
వరిళోల్న (ఉసం, పరిశోధనమ్ శోధించుట) ఈ పదానికీనాడు విద్యా రంగంలో నూతన విషయాన్వేషణ అనే అర్థముంది.
వోరి (కము (< సం. పరిశ్రమ ఆలవాటు, మిక్కిలి అలపు). ఈ పదా నికి వస్తూత్పత్సి యం తాగారం (Industry) అనే అర్థం వాడుకలోకి వచ్చింది. (భారీపరి శ్రమలు, కుటీర పరిశ్రమలు).
వ్రూవ్యాం (6సం: పూజ్యః పూజనీయము, గౌరవింపదగిన) తెలుగులో శూన్యం, సున్న, ఖాకీ అనే ఆరాలు. ®
(ప్రమాదం (చ్చ సం. ప్రమాదః 1, అనవధానత, ఏమజుపాటు, 2. మత్తు) ఈ పదానికి రూఢిలో |పాణాపాయసంఘటన అనే ఆర్థం పరిణమించింది. (ఆగ్ని (ప్రమాదం, రైలు (ప్రమాదం).
(వయం (ఉచసం, [ప్రియమ్ |పేమ, పీతి; స్నేహము, సంతోషము). హెచ్చువెలగలది అనే అర్థం కేవలం తెలుగు వ్యవహారానికి సంబంధించింది.
భదొం( ఈ సం. భదమ్ శుభము, శుభకార్య యోగ్యమైనది, శుభకార్యము, (శేష్టము) దీనికి జ్మాగత్త అని తెలుగులో పరిణమించిన అర్థం,
మర్యాద (ఉసం. మర్యాదా 1: పొలిమేర, ఓ. సముదతీరము, ఒడ్డు, 8. హద్దు, 4. పద్ధతి, ఆబారము) తెలుగులో ఈ పదానికి గౌరవం, పూజ్యభావం, స|త్సవ రన ఆనే ఆరాలు ఏర్పడినాయి,
pe థి <j
మున్ది ( సం. ముష్టిః పిడికిలి; పిడికెడు) ఈ పదానికి బిచ్చం అనే అర్థం తెలుగులో సంభవించిన పరిణామం.
En మిన్నంత సంపద(జెన్నారి యుండియు
ముష్టికి లోనయ్యె ముదిత నడుము...” (చం|దాంగద చరిత 2.42)
ముష్టివాడ:. “ముస్టికి మూడునంచులా' ఆని తెలుగు సామెత.
440 తెలుగు భాషా చరిత
మవూ ల్లం (ఈ సం. మహుర్తమ్ 1]. నిమేషకాలము, లిప్త. 2. అల్ప కాలము, శీ. నలుబది ఎనిమిది నిమిషముల కాలము) వివావోది కార్యాలకు నిర్గ యించబడిన శుభసమయం అని దీనికి తెలుగులో అర్థం.
వొవతం (< సం. వాచకిమ్ వాచ్యార్థమును తెల్పెడి శబ్దము) తెలు గులో దీనికి భాషను బోధించే పిల్లల పాఠ్యపుస్తకం అని అర్ధం. అధ్యేతలు స్వయంగా చదువుకొనడానికి నిర్జీతమైనది ఉపవాచకం.
వివరీతం (చ సం. విపరీతః వ్యత్య స్తము, అప్మకమము) నేటి తెలు గులో ఎక్కువ, ఆధిక్యం అని వాడుక.
15.7. నన్నయ భారతం మనకు లభ్యమైన తోలి తెలుగు కావ్యం. (కాకా.
నన్నయ (పయోగించిన తత్సమ దేశ్యపదాలలో కొన్నిటికి తర్వాతి కొలంలో ఆర్థ పరిణామం కన్పిస్తుంది. ఉదాహరణకు ;
అవ్నం ; నన్నయలో ఈపదానికి శ్రీ ఆని సామాన్యార్థం. “.. అంతి పురంబున నున్న ముదుసలి యవ్వలెల్లం బజతెంచి =” (సభా, 1.150.) స్రీ సంబోధనా వాచకంగా కూడ దీనికి నన్నయలో ప్రయోగం ఉంది. “అవ్వా సీ వెవ్వరి కూ(తురవు. =.” (ఆరణ్య 8-184) నేటి వ్యవహారంలో ఈ పదం కేవలం వృద్ధనారీవాచి. రాయలసీమ మాండలికంలో మాతామపికి అవ్య పితామహికి “జేజ్రి అని కొందరి వ్యవహారం,
ఎయిత్ ఏ నన్నయలో జ్ఞానం ని దీనిళర్థం " “ఎయది హృద్య మపూర్వం, బేయది యెద్దాని వినిన నెజుక సమగంబై యుండు.” (అది 1.80); “* _...ఎటుక గలరె మగువలెందు" (ఆది. 2-లీ4). ఈ పదానికి పరిచయం కలిగి ఉండటం అని మాతమే నేటి వ్యవహారం. ఎరుక చెప్పు = సోదెవెప్పు, వ్యక్తి భవిష్యత్తును గురించి చెప్పు.
ఓవ్బంకొను ; ఈపదానికి “తీసుకొను' అనే అర్థంలోనే నన్నయ ప్రమోగం “ ,.ఓప్పుకొనుము వీని నుర్వీశ యని సుతునిచ్చి గంగసనిన. ..”(ఆది 4-169) “.ఇక్కు_మారుండు మెరుగిరి శృంగంబునుం బోలె నాకె త్తికొన నశ క్యుండయ్యె వీని నొప్పుకొనుమనిన...” (సభా. 1-152); “...నీవు సర్వసంపదలు స్వరా
అర్థ పరిణామం 44 1
జ్యంబును నొప్పుళౌని...” (సభా. 2_264). సమ్మతించు ' అంగీకరించు ఆవి మాతమే ఈ పదానికి నేటి వ్యవహారంలో కన్పించే అర్థం,
కోంన్రు ః వాసన, నువాసన అనే అర్జాల్లోనే దీన్ని నన్నయ వాడీనాడు. *..కందియును మహాసుగంధ కుసుమ తతులు దొంటియట్ట తమకంపు విడువక యుండు... అర్థపరి ణామం వల్ల నేడీ పదానికి దుర్గంధం, చెడువాసన అని ఆర్థం ఏర్పడింది.
కౌ(ఫులు ; కాపురమున్నవారు అనే అర్థంలో నన్నయ ప్రయోగం, “*...ఇందుల కాంపుల నందజ/దొల్రి యిల్వరుసన _మింగుచు...* (ఆది, 6-267) ఈ పదం నేడు వ్యవసాయ వృత్సిలోని వారిలో ఒక కులాన్ని తెల్పుతుంది.
కొవ్వు : నన్నయలో ఈపదానికి జుట్టుముడి, వేనలి, కొన అనే ఆర్థా లున్నాయి, “...నేల(బడిన వాని. గొప్పువట్టి యీడ్చికొని వచ్చె ధర్యజు కడకు,..” (ఆది. 7-465) “..పడియున్న పాములందన వింటి కొప్పుననెత్తి” (ఆది- 2-168). స్త్రీల శిరోజబంధ విశేషమే కొప్పు అని నేడు రూఢిలోకి వచ్చిన అర్ధం-
తొగన్రు : తగినది, యుక్తం, న్యాయం, న్యాయమైనది అనే అర్థాల్రో నన్నయ (ప్రయోగాలు. “మనమున దగవూహింపక నన్ను. బలుకుటుచిత మె నీకున్” (అరణ్య. 1.864). * _ ..అమరలోకంబు వేశ్యలమైన మాకు నిట్టి తగవులు నడవవు ...” (ఆరణ్య. 1-862). కారణకార్య సంబంధాన్ని బట్టి ఈ పదానికి జగడము, తగాదా అనే అర్థం నన్నయ తర్వాత పరిణమించింది.
పెద్ద ; ఈ పదానికి నన్నయ |పయోగాల్లో వివిధార్థచ్చాయలు కన్పిస్తు న్నాయి, 1. ఎక్కువ. “శ్రీమహాభారతంబు నందలి యభిపాయంబు విన నభిలాష పెద్దది యుండు” (ఆది. 1-11); 2. బాల: మిక్కిలి : “కడుం బెద్దదవ్వు పోయిన యట్లు” (ఆది 1-117); 8. ఎక్కువః (కాలమునకు సంబంధించి) “.. .పెద్దకాలంబు రాజ్యసుఖంబు లనుభ వించి. *--” (ఆది 4-109); 4. ష్టం “4 ..ధర్యంబుల కెందు( బెద్ద యం|డు సత్యంబు" (ఆది. 496); 5. అధిపతి ; “...ఇం|దు(డు పెద్ద సర్వలోక ములకు. ..” (ఆది. 5-120); 6. గొప్ప: “మీదయ మాకు( గల్లగ నమి|తుల నోర్చుట యేమి పెద్ద...” (ఆరణ్య, 8-170); “క్షపినాథ ౩ నికిది యేమి పెద్ద” (అరణ్య. 8.858);
శ్రీల తెలుగు భాషా చరిత
7. పెరుగు (కి) య “అపత్యంబు పెద్దయగుటం జూచి” (అది. 8-800); నన్నయ కాలంలో స్థలకాలాదులకు విశేనణంగా ఉన్న ఈపదం నేటి వ్యవహార ౦లో జ్యేష్టార్థాన్ని పరిమాణాధిక్యాన్నీ తెలుపుతుంది. (పెద్దకొడుకు, పెద్దరాయి) పెద్ద మనిషి అనే పదబంధానికి న్యాయాన్యాయ వివేచన గలవాడని.
బూతు : ఈమాటకు నన్నయలో పొగడే వాడు అనే ఆర్థం. “...బూతు వొగడినట్టు వొగడెదు.*..” (సభా. 2.48); దీనీ కీనాడు అన్నీల వచనం అని ఆర్థం,
రేఫ : ఉదయం పొద్దున అని, నన్నయ |పయోగాల్లో దీని ఆర్థం. “మరునాడు రేపకడయ కద్రువయు, వినతయం జని...” (ఆది. 8-87); ““వల్కలంబులు గట్టి రేపును మధ్యాహ్నంబు నప్పుడును.. .”” (అది, 6-61); ఆర్థవరిణామంలో ఈ పదానికి [పొద్దున అనే అర్థంపోయి మరునాడనే ఆర్థం ఏర్పడింది.
జీబిలం ; “నరేందో త్తమ 1 భృత్యకోటికి సమాసముగాందగు జీవితంబు లాయత్తము సేసి యి తె” (సఖా. 1.87). నన్నయలో “జీతం అనే అర్థంలో (ప్రయోగింపబడిన జీవిత శబ్దానికి ఆ అర్థమీనాడు లేదు
దూవీంచు : ఈ తత్సమ[క్రియకు నన్నయలో పరిహరించు, విసర్జించు అనే (పయోగాలున్నాయి. “ఒక్కని కారణంబున( గులంబున కెగ్గగునేని హని దూషించి కులంబు రక్షించుట ధర్మంబని శుకుండు జెప్పె .” (సభా.2-179). ఈనాడు దీనికి నిందించు తిట్టు అని వాడుకలోని అర్థం.
ఖాన ; భాషా శద్దానికి తద్భవమైన ఈ పదాన్ని నన్నయ విధం, వైఖరి, తీరు అనే అర్థంలో వాడినాడు. “వీని బాస చూడ వేజంచు” (అది, 6-295); “పలికిన బాసంజూడ నత్యు త్తమ శ త్రియాన్వయు లగుదురు” (అది. 7-228). ఈ పదానికి [పమాణమని తర్వాత ఏర్పడిన అర్థ పరిణామం. నన్నయ భారతంతో ఆర్థపరిణామ దృష్ట్యా ఆస క్రిని కలిగించే పద పయోగాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ కొన్ని మాతమే ఉదహరించ బడినాయి.
1586 ఆంధదేశంలో మహమ్మదీయుల పఠిపాలన కారణంగా (కీ. శ. 18 వ శతాబ్దాంతంనుండి హిందూస్తానీ పదాలు అరబిక్ (అర. ) పర్షియన్ (పరి. ) ఉర్దూ అశం సంబంధించినవి) క వ్యవహరంలోకి, 'కావ్యరచనల్లోకి
అర్థ పరిణామం 448
(పవేశించినాయి. మనకు తెలిసినంత వరకు కావ్యాలలో _పయుక్తమైన హిందూస్తానీ పదా_లో మొదటిది (తొసు.”... | తాసులంటోని చి త్తంబులతోడుతి6, (బజవివాదము లెడ(బక్షముడిగి. =,” (శాంతి. 2874) ఆని “తాసు” శబానికి తిక్కన [పయోగం,. “తరాజూ' అనే పర్షియన్ భాషా పదానికి వికృతిరూపం (తాసు. “ధనము కలిమియు లేమియు((దాసునందు నిలిపి యెత్తంగ...” (శాంతి. 4-88) అనే పద్యంలోకూడా తాసుకు రెండవ [ప్రయోగం తిక్కనలో కనిపిస్తుంది కేతన కూడా ఈపదాన్ని పయోగించినాడు. “అచ్చులు (దాసులు. దూములు( బొచ్చెంబుగజేసి ...” (బిడ్డానోళ్టూరీయము, (పాయళ్ళి త్తకాండము, 65), నాచన సోముని హరివంశంలో 'కోహళి” [పయోగంవుంది. “పార్వతీ పతికి. |ఐభాత భూతపతి గొన్న మెలరుC గెందమ్మి గొన్న కోహళి యనంగ...” (ఉత్తర హరివంశము, 8-66). ఇందలి కోవాళి శబ్దం 'కులాహ్” అనే పర్షియన్ శబ్దానికి వర్ణవ్యత్యయ రూపం. శ్రీనాథుని రచనల్లోను, చాటువుల్లోను కూడా హిందూసానీ పదాలు చాలా కన్పిస్తాయి;
ఉదా ; పూజారి వారి కోడలు తా(జారగ బిందెజారి దబ్బునం బడియెన్ మెజారు కొంగు దడసిన బాజారే తిరిగిచూచి పక్కున నవ్వెన్.
సె చాటువులోని మైజారు (< పర్షి, మీజర్ 'కట్టుకొను వస్త్రం”, బాజారు
=
(ఉర్దూ; పర్షి. బజార్ “విపణివీధి). ఇవి హిందూసానీ పదాలే. తెలుగులోనికి
ఎరువు తెచ్చుకున్న హిందూస్తానీ పదాలు వందలకొద్దీ ఉన్నాయి. [పతిదేయాలై న కొన్ని హిందూస్తానీ పదాల్లో కూడా ఆర్థపరిణామం కన్పిస్తుంది; ఉదా.
అతీను (ఉరూ. అమీన్ ఉపరి. ఆమీన్ విశ్వసపాతుడైన వ్యక్తి ఉద్యోగి) న్యాయస్థానంలో ఒక ఉద్యోగి అని మ్మాతమే తెలుగులో వ్యవహారం,
అనలు (క అర, ఉర్దూ, అసల్. మూలం, వృక్షమూలం). తెలుగులో దీనికి మూడర్భాలు ఏర్పడ్డాయి. 1. వడ్డీ కిచ్చిన ధనం. 2. (శేష్టమెన, క ల్రీలేని (అసలు సరుకు) 8. కొందరి వ్యవహారంలో ఒక ఊతపదం. “అమ్మనీయల్డుని నసలేనెరుంగ, ఏరీతి.దెలియదు నేయపాయంబు” (పల్నాటి వీరచరిత, పుట 78)
అనివాణ రూ. సవారి (రీ), స్వారి (రీ) (6 ఉర్దూ, అస్వార్, సవార్
444 తెలుగు భాషా చరిత
ఉపర్షి. 'అస్వార్ “ఆక్యారోప్కా రౌతు, అశ్విక సైనికుడు”). తెలుగులో వాహ్మోళి, విహారం, అని అర్థ పరిణామం ఉదా : “ఎప్పుడు నలువ తేరెక్కి యష్టాదళ ద్వీపాళీ నసివాటు దిరిగెలీల” (కాశీఖండం 4.195]: "ఆపంచగౌడ ధా(తీపదం బెవ్యాని కసివాలుగా నేగునట్టి బయలు” (మనుచరిత 1-11) (పైపయోగా లోనేగాక సూర్యరాయాంధ్ర నిఘంటువులో కూడా 'అసివాణు” ఆని శకటరేఫతో ఆరోపముండడం దోషం. సవారి ఇనే రూపాంతరానికి 'ఐబండిగూడు' అనే ఆర్థం కూడా ఉంది. స్వారి అనే రూపాంతెరానికి 'గురం పై ఎక్కిపోవుట అనే అర్థం రాయలసీమలో కనిపిస్తుంది.)
ఇనాము రూ. ఈనాము (ఈ ఉర్దూ ఇనామ్ షఆర ఇన్ ఆమ్ “బహుమతి') ఈ అర్థంలో వరాహపురాణంలో [ప్రయోగం ఉంది. “కరి మయూర మరాళికలకు నొయ్యార మీనామిచ్చి నడపు సన్నంపు నడలు” (వరాహ. 4-159) బహుమతి అనే అర్థంతో పాటు బహుమతిగా ఇవ్వబడిన భూమి అని కూడ నేడు దీనికి రూఢ్యర్థం.
ఇలాకా (ఉర్దూ; ఆర. ఇలాకా, దేశం, క్షేత్రం) (పదేళం, తాలూకా, సంబంధించిన అని తెలుగులో దీనికి అర్థాలు.
శీమురు రూ. కమ్మరు (చ ఉరూ; పర్షి, కమర్ నడుము, కటిన్థలము) వడ్డాణం, - మొలనూలు. “లజ్జయెరుగని కటిమండలంబుమీద వలువ వజ్రాల కమరు గర్వంబు సూప. .” (కాశీఖండము 8-24).
తోలంశకారీ (6ఉర్చూ. కలంకారీ. ఖలం == పుల్ల; కార్ = పని రాత. చిత లేఖనం). తెలుగులో మైనపు కలంతో చేసే అద్దక పుపని, ఆధునిక 'చితకారుల పరిభాషలో Batik painting,
గన్ను : రూ. గస్తీ (ఈఉర్హూ. గన్స్; పర్షి- గస్తీ; తిరుగు, పరి భమించు) రాత్రుల్లో తిరుగుతూ కాపలాకాయు “ఆలీల ( గొజవి దయ్యంబుల దివ్వెకోలల వారిగా గస్తు దిరిగి...” (గౌరన హరిశ్చం|దోపాఖ్యానం 16.68).
గోరీ (చఉర్వూ, పర్షి. గోరి, సమాధి) తెలుగులో ఈపదానికి మహమ్మ డీయుల సమాధి ఆని మ్మాతమే ఆర్థం.
ఆర్థపరిణామం 445
వివౌను (< ఉర్దూ : పరి. జవాన్ యువకుడు ,. నౌకరు, బం|టోతు ఆని మా(తమే తెలుగులో అర్థం.
డొది (6 ఉర్దూ; పర్షి. జవాబ్ సమాధానము). లేఖ, ఉత్తరం అని తెలుగులో ఆర్థం,
ఉరూడు (61 ఉరూ: ఆర. జరూర్ ; ఆవశ్యకం, తప్పనిసరి). తొందరగా, వేగంగా.
దమ్ము (6 ఊర్జూ: పర్షి. దమ్ శ్వాసం, గాలి, క్షణకాలం), తెలుగులో ఊపిరి అనే అర్థంతో పాటు (దమ్ముపట్టు) బహువచన (ప్రత్యయం చేరిన దమ్మలు అనే రూపానికి ధైర్యం సాహసం అనే అర్థాలున్నాయి.
దువొరా (© ఉరూ దుబారా; పర్షి. దుబార హ్ రెండోమారు). తెలుగులో వ్యర్థంగా లేదా అధికంగా “జేసే ఖర్చు అని మా|తమే ఆర్థం,
దొవొ (< ఉర్దూ దావా; పర్షి. దవీ వ్యాజ్యం, వాదం, గర్వం) దావా
నయాపు ( వ ఉరూ; పరి. నమాజ్. పారనః మహమ్మదీయులు చేసే
ది ఎ థ్.
(పార్థన.
ఫొను ( od ఉరూ; పర్తి. ఫౌజ్, గుంపు; బృందం) సైన్యం,
వారో ( చ ఉరూ; అర. బాకీ శేషం, మీగిలింది) తెలుగులో దీనికి అప్పు,
బుణం అనే అర్థాలు కూడా ఉన్నాయి.
మామూలు (< ఉర్దూ; అర. మామూల్ సహజం, పత్యేక తలేని, విశిష్టం కాని). వి శేష్యార్థంలో (ఏక, మామూలు, బహు మా మూళ్ళు) ఉద్యోగులకు చిన్న మొతాలుగా ఇచ్చే లంచం అని అర్థ పరిణామం
ముల్కీ ( 6 ఊరూ; పర్షి. ముల్కీ స్యచేశస్థుడు) పాతనై జాం రాష్ట్రానికి చెందిన వ్యకి.
మేవువాజో ( చ పర్షి. మేజ్ బానీ ఆతిథ్యం, ఆతిథ్వమివ్వటం). వినోదం, “వినోద కార్య కమం,
$416 తెలుగు భాషా చరి[త
రోనూధాడు (6 ఉర్దూ. రహ్దార్ మార్గరక్షకుడు, చౌకిదారు) తెలుగులో వాహనం అనే అర్థంతో ఈ కింది | పయోగం ఉంది. “చిలుక రహదారు రాహుతు తలిరాకు, ..” ( అనిరుద్ధ చర్మితము 9.77). ఈనాడు మార్గం, రసా ఆని ఈపదానికి ఆర్థాలు
రొజా (6 ఉర్దూ; పర్షి. రోజా ఉపవాసం, దినం) సెలవుదినం.
ఎన్తాడు (చ పర్షి- ఉస్తాద్, ఉపాధ్యాయుడు). (ప్రవీణుడు, మల్టయుద్ధంలో నై పుణ్యం కలవాడు,
నీశా (చ పర్షి. సీసహ్ గాజు). గాజుతో చేసిన చిన్న బుడ్డి,
నంవాడు | < పర్డి. హోష్ యార్ జాగరూకత, జాగ త్తకలవాడు)చురుకు దనం సంతోషం.
దన్తూరీ (౬ పర్షి దస్తూర్ ఆచారం, సంపద). చేత్మివాత అని దీనికి తెలుగులో అర్థ పరిణామం.
ళగాదా (6 పర్షి. తగాదహ్ [పయత్నంచేయు). వాదించు, అభి! పాయ భేదాన్ని [పక టించు, చిన్న కలహం ఆని తెలుగులో పరిణమించిన అర్థం.
బొఖీత (< ఆర, జాబితా చట్టాలు, చట్ట విధి, చట్ట[పకారం) ఈ పదానికి తెలుగులో వస్తువుల పట్టిక ఆనే ఆర్థంలోనే వాడుక.
నిఘంటువులకు ఎక్కని హిందూస్థానీపదాలు వ్యవవోరంలో ఎన్నో ఉన్నాయి. హిందూస్థానీ _పాతిపదికలు గల శబ్దపల్లవాలు కూడా తెలుగులో ఏర్పడి ఉన్నాయి. ఉదా :. అటకాయించు, కేటాయించు, దబాయించు, బుకా యించు, మినవోయించు, గాబరాపడు, గప్పాలుకొట్టు, బేజారెత్తు మొదలైనవి. వీటిలో కొన్నింటి [ప్రయోగాలకు వి ళేషార్ధబ్భాయలు కూడా గుర్తించవచ్చు. ఉదా. టోపివేయ (మోసంచేయ పాగావేయు (పెద్ద ప్రయత్నంచేయు) మొ.వి.
15.9. భాషా పరిణామంలో ధ్యనులమార్చుకు సంబంధించి ధ్యనిసూ|తా లను |పతిపాడించినట్టు భాషాశాస్త్రజ్ఞాలు ఆర్థపరిణామానికి సంబంధించిన సూత నిర్ణయం చేయడం సులభసాధ్యం కొదు. సాధారణంగా భాషలో జరిగే అర్థపరి
అర్థ్ధపరిణామం 447
ణామవిధానాలు గుర్తించవచ్చునుకాని ఆర్థపరిణామ హేతువుల్ని మాతం నిర్ణ యించలేము. ఈశతాబ్దాదిలో 31621 అనే |ఫెంచిభాషా శా స్త్రజ్జుడు(31౯621,1900) భాషల్లోజరిగే ఆర్థపరిణామాన్ని కొన్ని రకాలుగా వర్గీకరించాడు. అతడు (పతి పాదించిన వర్గీకరణ విధానాన్ని ఆధారంగా జేసుకొని తెలుగుభాషా చరితలో జరి గిన ఆర్థపరిణామాన్ని ఈ కింద స్థూలంగా పరిశీలిస్తాను,
15.10 అర్థ వ్యాకోచం Extension of meaning or generation of meaning) : ఒక దశలో పరిమితార్థటో ధక మైన ఒక పదం అర్థవి స్ఫృతిని పొంది జాతివాచక మైనప్పుడు ఆపదంలో కలిగిన పరిణామం అర్థవ్యాకోచం
చెంబు ; శోణార్థక మైన చెైమళు కెమ్ ఈపదంలోని మూలధాతువు. ఈపదా నికి అర్థం ఎర్రని వస్తువుతో అనగా రాగి లోహంతో చేయబడిన చిన్నపాత అని. ఆర్థవ్యాకోచం వల్ల అట్టి ఉపయోగం, ఆకారం కల్గిన ఏ లోహంతో చేసిన పాత కైనా తర్వాత చెంబు అనేమాట పచారంలోకి వచ్చింది : వెండిచెంబు, ఇత్తడి చెంబు మొ.
అష్టకష్టాలు ; ఎనిమిది రకాలైన కష్టాలు: 1. _దేశాంతరగమనం, వ, భార్యావియోగం, లీ. ఆపత్కాలబంధుదర్శనం, 4. ఉచ్చిష్టభోజనం, ర్. శతుస్నేహం, 6. పరాన్న |పతీక్షణం, re అప్రతిష్ట, 8. దారిద్ర్యం. వ్యవహారంలో అష్టక స్టాలన్నప్పుడు సంఖ్యాపరిమితిలేని ఆనేకక షాలని సామా న్యార్థం .
అవధాని : అవధానం చేసేవ్య క్రి ని అవధాని అనడం అసలు ఆర్థం, కాని ఈనాడు అట్టి పరిమితార్థంలోగాక ఈపదం వ్యక్తుల పేర్లలో కులసూచకార్థ విస్తృతిని పొందింది. ఇటువంటిదే సోమయాజి, ఉపదష్టవంటి పదాల్లోను ఏర్పడిన ఆర్ధ వ్యాకోచం.
మవహోరొతొా : రాజులకు రాజని దీని అర్థం, వ్యవహారంలో ధనవంతుడని ఆర వి సృతి ఏర్పడింది. మహారాజరాజశ్రీ అని ఉత్తరాల్లో కొందరు 'పీరకు థి మల్ — ట్ర ౧ పెట్రే విశేషణం. 15.11 అర్థనంకోచం (Restriction of meaning or specialisa- tion): వి సృతార్థమున్న ఒక పదానికి పరి మితార్గ మేర్పడినప్పుడు జరిగిన పరిణామానికి ఆర్థసంకోచమని పేరు; ఉదా.
448 తెలుగు భాషా చరిత్ర
బీర: మొదట ఈ పదానికి శ్రీపురుమ లందరూ ధరించే వస్ర్రమని ఆర్థం, తిక్కన కాలంలో ఈపదానికున్న అర్థమిదే “*-..జనపాలక నందనుండు జయ లక్ష్మింజే, కొననటె చీరలు దెచ్చుట, “పనియే...” (విరాట, 4-48). ఈ నాడీ పదానికి స్రీలు ధరించే వస్త్రమని ఆర్థపరిమితి ఏర్పడింది. ఇట్టిదే కోక అనేపదం కూడా. శ్రీనాథుని కాలంలో ఈపదానికి సామాన్యమైన వస్ర్రమనే అర్థం, “కుళ్ళాయుంచితి కోక(జుట్టితి” అని శ్రీనాథుని చాటువు,
పెద్ద : నన్నయ [పయోగాల్లో పెద్దఆనేమాటకు వివిధార్థచ్భాయలున్నాయి (చూ. పుటలు 489-988). ఈనాడీపదం జ్యేష్టారాన్ని, పరిణామాధిక్యాన్ని మాత్రమే సూచించడానికి పరిమిత మెంది.
ఆరాద్యూడు ఏ పూజనీయుడని ఈపదానికిగల సామాన్యార్థం. శైవుల్లో ఒక తెగను మ్యాతమే సూచించే పరిమితార్థం తెలుగులో దీనికి ఏర్పడింది.
సొపాబు (< ఆర, సాహెబ్) చెలికాడు, సహచరుడసి ఈపదానికి మౌలికార్థం. మహమ్మదీయుశని దీని కేర్పడ్గ అర్ధ పరిమితి.
వస్తాదు (< పర్లి. ఉస్తాద్ ) ఊపాధ్యాయుడు అని దీనికి మౌలికార్థం. అర్థసంకోచంవల్లి ఈ పదానికి కు స్తీలుపట్టే విద్యనునేర్చే ఉపాధ్యాయు డని, తరువాత కుస్తీ లుపస్రేవాడు లేక మల్దుడనే అర్థం పరిణమించింది.
వతం : పర్ణం, ఆకు అని మొదట దినీకుండిన వి సృతార్థం. అర్థ సంకోచం వల్ల తాశోయాకు, కాగితం ఆనే అర్థాలు కూడా దీనికీ ఏర్పడ్డాయి. ఈనాటి వ్యవహారంలో బుణప| తమనే దీని అర్థపరిమితి.
15 12. అర్థగౌరవం : (Elevation of meaning or ameliora- tion) : ఒక కాలంలో నిందార్థంలో లేదా సామాన్యార్థంలో వాడబడే పదాలు విశిష్టైర్ద బోధకాలై నప్పుడు ఆ పదాలకు ఆర్థగౌరవం ఏర్పడిందని గుర్తించడం పరిపాటి. దీన్నే ఆర్థోత్కర్ష అనికూడా ఆంటారు; ఉదా.
నఖివలు : జూదగాం డని ఈ పదానికున్న మౌలికార్థం. తర్వాత రాజుగారి కొలువులోనివారు, నభలోని (పేకకులనే విశేషారం దీనికి కల్గింది.
మువళార్డ్ం : నిమేషకాలం, అల్పకాలమని దీని అర్థం. శుభకార్యాలకు నిర్జీతమైన పవి|తకాలం ఆని దీని కేర్పడిన అర్థగౌరవం.
అర్థ పరిణామం 449
15.18. అర్థాపక §(Degradation of meaning or pejoration): రూఢిలో మౌలికార్థానికి నష్టంకలిగి పరిహాసార్థంలోగాని నిందార్థంలోగాని నిమ్మా ర్థంలోగాని జరిగిన అర్థ పరిణామానికి ఆర్థాపకర్షమని సేరు ; ఉదా.
ఛాందోనుడు : ఈ పదానికి వేదవేత్స ఆని మౌలికార్థం. తెలుగులో లోక జ్ఞానం లేనివాడనే నిందార్థం దీని కేర్పడింది.
నన్యానీ ; ఇహలోక బంధాలను సన్యసించిన మోక్షకామి యనిమౌలికార్థం. ఎందుకు కొరగానివాడని నేటి వ్యవహరంలో కల్గిన ఆర్థాపకర్షం,
దోవదానీ : దేవాలయాల్లో పూజాకై ంకర్యాలలో నృత్యగానాదులకు నియమింపబడిన భక్తురాలు అని మౌలికార్థం, అర్థన్యూనతవల్లి ఇది వేశ్యకు పర్యాయపద మెంది.
తొకావోంతులు ; నృత్యసంగీతాది కళలను అభ్యసించే స్రీలు ఆని ఆర్థంగల ఈ పదానికి ఈనాడు 'బోగంవాళ్ళు” అని ఆర్థచ్యుతి ఏర్పడింది.
3 రై తరం :; సేవ, పూజ అనే అర్థంగల ఈ పదానికి అపహరించు, దొంగలించు అనే అర్భాపకర్ష వ్యవహారంలో క.
15.14. లవ్యార్థసిద్ధి (Transfer of meaning ):భాష లో సాధారణంగా అనేక పదాలకు ఆధారాధేయ, కార్యకారణం, అంగాంగి, ఏకదేశాది సంబంధంవల్ల లశ్షార్థాలు ఏర్పడి రూఢి కెక గ్రైాడం సహజం. తెలుగులో లశ్యార్థసిద్ధి పొందిన
పదాలు చాలా ఉన్నాయి; ఉదా.
ముస్టి : పిడికిలి అని దీని ఆర్థం. పిడికిట్లో ఆధేయమైన బియ్యానికిది వాచ్యమై బిచ్చమనే లత్యార్థాన్ని ఇసోంది.
దొవాం దహించుట, తపించుట అనే అర్థముండే ఈ పదానికి కారణకార్య సంబంధంవల్లి దప్పి, పాసీయమనే ఆర్థం నర్పడింది.
నూది : సూచికావాచియెన ఈ పదం సాదృశ్యాన్ని బట్టి డాక్టర్ణు మందును శరీరంలోకి ఎక్కించడానికి ఉపయోగించే సూదివంటి పరికరానికి “పేరుగా ఆర్థపరి కామం గల్లింది, (29)
450 తెలుగు భాషా చరిత్ర
మర్మొందో : సంస్కృతంలో మర్యాదళద్దానికి హద్దు, సరివాద్దు అనే అర్థం. నన్నయలో ఈ పదానికి నియమం, శాసనం ఆని ఆర్థముంది. “ఇది నా చేసిన మర్యాద” (ఆది. ీ-వ/2), ఈనాటి వ్యవహారంలో లమ్యార్థం, మన్నన ఆని.
15.15. నభ్యో కి (Euphemism) : సభలోగాని కొందరి సమక్షంలో గాని [ప్రత్యక్షంగా వాచ్యం చేయకూడని పదాల (అశ్రీలాలు, అశుభార్థకాలు) అర్థాన్ని పరోక్షంగాగాని నూతనపదబంధకల్చ్పనలవల్లి గాని తెల్పే విధానానికి సభ్యోక్రి అనిపేరు. తెలుగులో అపభంగా భావించబడే మరణాన్ని తెలుపడానికి అనేక సభ్యోక్తులున్నాయి, కీ ర్రిశేషులగు, కాలమగు, కాలధర్మమగు, దివంగతులగు, శివై క్యము పొందు మొదలై నవి. అక్టీ లంగాభావింపబడే ఒంటికి, రెంటికి(ఈ పదాలు కూడా మొదట సభ్యోక్తులుగా ఏర్పడినవే) తెలిపే పదాలు వాల ఉన్నాయి. వీటిలో మాండలిక భేదాలుకూడా ఎన్నోఉన్నాయి; ఉదా. దొడ్డికెళ్ళు, బయటకుపోవు, కాల్వకుపోవు, చెరవుకెళ్ళు, బహిర్ఫూమికిపోవు, చెంబట్ట కెళ్ళు, మొదలై నవిం
15.16. లోఠనిరు క్తి (Folk 6000108) : వ్యుత్పత్తి స్పష్టంగా నిరూపించలేని పదానికి సామాన్యులు ఒక అర్ధాన్ని ఊహించడం, తదనుగుణంగా ఆ పదంలోని ఒకటి రెండు వర్ణాలను. మార్చడం లోకనిరు క్తి లేదా జననిరు క్రి అవుతుంది. తెలుగులో లోకనిరు క్రి కి చెందిన పదాలు కొన్ని మచ్చుకు:
భందమామ : ఈ తెలుగుమాటకు సంస్కృత మూలం చం[దమన్. లోక మాతయైన లక్ష్మీదేవికి సోదరుడు చంద్రుడు, ఈ భావాన్ని స్ఫురించేటట్టు తెలుగు [ప్రజలు చం|ద్రమనస్ శద్దాన్ని జననిరు క్రి దృష్టిలో చందమామగా [గహించారు.
ఆకాశరామన్న : 'ఆకాళశనామన్* శబ్దానికి తెలుగువారు కల్పించుకొన్న రూపాంతరం ఆకాశరామన్న. ఈ పదబంధంలోనికి ఆకాళశబ్గానికి ఆకాశ కుసుమం, ఆకాశ పంచాంగం ఇత్యాది పదబంధాలలాగా ఆభావమని అర్థం. “ఆకాశనామన్” (అకాళనామకుడు) అనే పదానికి లోకులు వైప రూఢి కెక్ళించిన లోకనిరు క్రి రూపం ఆకాశరామన్న.
చ(ళళకేలి ఏ చక్రంలా గు డంగా ఉండే అరటిపండని దీనికి లోకనిరు క్తి, ఈ పదబంధంలోని చక 'శర్కర' శబ్దభవమేగాని చక సంబంధికాదు. కదళీ శజ్దభవము కేళ్ణి, [పాకృతంలోని “సక్క- రాకయళీ” తెలుగులో వర్ణవ్యత్యయంవల్ల “'చ[క లే? అయింది.
అఆర్థపరిణామం 451
విడువ (రాలు శబ్దరత్నాకరక ర్త ఈ పదానికి ఐదువన్నెలు గలది (సుమంగళి అని వ్యుత్పత్తిని చెప్పి వన్నె అనగా సుమంగళియొక్క అలంకారమని వివరించి ఆ ఐదువన్నెలు 1. మంగళసూతము, 2. పసుపు, శీ. కుంకుమము, 4. గాజులు, రీ, చెవ్వాకు అని పేర్కొన్నాడు. నిఘంటువృలో ఉన్న ఈ అర్థం లోకనిరుక్షికి సంబంధించిందే. సుమంగశివాచియెన “ఆవిధవా' అనే సంస్కృత పదానికి తద్భవమైన *“ఐదువి లేక “అయిదువి తెలుగులో అదే అర్థంలో (పయోగించబడింది. ఐదు అనే సంఖ్యావాచ కొనికి ఐదువ పదానికి ఎలాంటి సంబంధంలేదు.
అర్థతత్యరంగంలో ఇటీవల (ప్రచారానికి వస్తున్న సిద్ధాంతాలను విధానాలను తెలుగుభాష కన్వయించి పరిశీలించ వలసిన అవసరం ఎంతె నా ఉంది,
(పకరణం 16
తెలుగుభాఎ*చరిత్ర : సింహావలోకనం
ee భఖ [దిరాజూ క్రప్పమూర్థ్తీ
16.0 అవతారిక : [దావిడభాషా కుటుంబాన్ని మూడు ఉపకుటుంబాలుగా విభజించవచ్చు.! దక్షిణ, మధ్య, ఉత్తర [దావిడభాషలని. దజీణ |దావిడ ఉప కుటుంబం మరి రెండు శాఖలుగా చీలింది : (1) తమిళం, మలయాళం, కన్నడం,. కొడగు, తొద, కోత; (2) తెలుగు, కూయి, కువి, కూని (౫ కొండ, గోండి. 'సెంగొ, మండ, పర్ణ, కోలామి, నాయకి, ఒల్హారి, గదబ మధ్య [దావిడ భాషలు. కురుఖ్ (= కూ(డుఖ్ ), మాల్లో, |బాహరాయీ ఉత్తర |దావిడ భాషలు. తెలుగు తనకు దక్షిణ పళ్చిమాలనున్న తమిళ కన్నడాదులకంచె, పూర్వో త్తరాలనున్న కూయి మొదలైన వాటికే పుట్టుకలో సన్నిపాతమని శాస్త్రజ్ఞాలంతా ఒప్పుకొన్న సత్యం. కాని తెలుగు-కూయి శాఖ మధ్య |దావిడ ఉపకుటుంబానికి చెందిందా, దశ్నిణ | దావిడకుటుంబానికి చెందిందా అన్న విషయంమా[తం ఇంకా వివాద. (సంగా ఉంది. ఇది దక్షిణ భాషోపకుటుంబానికి చెందింది ఆనటానికే ఆధారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, ఉదా.?
బా వె
(1) > | (వా) - వాగాఆ
sles ree]
1పాచీన [దావిడంలో ధాతుగతమైన కుడి వర్ణాలు, పరాక్షరంలో ఆత్యండన్న ప్పుడు [క్రమంగా 'ఎ, ఓ వర్గాలవుతాయి. (§ 2.12), ఈ సూతం దశకీణ |దావిడ ఉప కుటుందొనికంతటికీ వర్తిస్తుంది. అంటే ఇది తమిళ -కన్నడళాఖ, తెలుగు-కూయి: శాఖ ఏకళాఖగా ఉన్నకాలంలో జరిగిన మారై ఉండాలి, (ద్రావిడ మాతృకలో “ఉప్పు అనె ఆర్థంలో చుప్ : *చువర్ అనే రూపాలుండేవి, సూతం 1 వల్లి 1. ఈ అధ్యాయంలో కుండలీకరణాల్లో శ్రీ సర్తుతో ఇచ్చిన ఆంకెలు ఈ (గంథంలో వచ్చిన [పకరణాలకు, విభాగాలకు చెందినవిగా గుర్తించాలి. ౨. A> ౨/---0. '6) అనేది పరంగాఉన్నప్పడు "గ, “కో గా మారుతుంది. ఈ విధంగా సూత్రాలను చదువుకోవాలి. ఇవి బార్మితక పరిణామాన్ని సూచిస్తాయి.
తెలుగు భాషా చరిత్ర : సింహావలోకనం 458
*దువర్ దక్షిణ (దావిడోప కుటుంబంలో *ేచొవర్ గా మారింది. పదాది చ వర్ణం ఈ భాషల్లో కొన్ని శద్దాల్లో లోపించింది (చూ. సూతం 2). పై మాతృకల జన్యరూపాలు రెండు శాఖల్లోనూ ఈ కింది విధంగా ఉన్నాయి. 1. (ఉ త. మ. క. తె. ఉను; కొ, ఉవన్ల్ర; తు. శీన్ను, కోత, తొద ఉన్. (ర) త. ఉవర్, మ. ఉబర్, ఓర్; క. 2గర్, తు. ఉదిడు, ఉగడు; తె. ఒిగడు, (త. మతు. ఉండి; § 2,12)
11. గోం. సొవనర్, వొవర్శ డివర్; కొండ సోడ, పెంగొ వోర్; కూయి సాద, కువి వోడు, మండ జార్. మధ్య |దావిడ భాషల్లో : ప. చున్, కోలామీ నువ్, నాయ నుబ్బ్-, ఇల్హారి నువ్, గదబ చున్న,
అత్వపరంగా ఉకారం ఒకారంగా మారటం ద. దా. శాఖల్లో స్పష్టంగా గుర్తించవచ్చు. *శేచువ్ +- అర్ వ *చువర్ జన్యరూపాలు మధ్యదావిడ భాషల్లో కనిపించవు.
(2) (బ్ర శ నాన[* — (ర) ననా హ/* — (ర) హ ౫ ft —
ఈ మూడు సూత్రాలు ద. దా, శాఖల్లో ముందు వెనకలుగా |ప్రవ ర్తిస్తాయి. పదాది చకారం మాండలికంగా (|పాంతీయ వర్గ మాండలికాల్లో) సకారంగా మారి వప్పుడు, అది హకారంగా మారి ఆ తరవాత లోపిస్తుంది. ఈ మార్పు ద. దా. భాషల్లో మొదటి శాఖలో పూర్తిగా (పవర్తించి రెండో కాఖకు వ్యాపిస్తున్న కాలంలో ఆది విడిపోయి ఊంటుంది. కూయి_గోండీ ఉపశాఖలో ఈ మార్పులు ఇప్పటికీ నడుస్తున్నాయి. అందువల్లనే గోండిలో “సౌవర్, హోౌొవర్, ఒవర్' మూడు రూపాలూ కనిపిస్తాయి. ఈ స్కూతాల [పవృ త్తి మధ్య|దావిడ భామల్లో కనిపించదు.
(ద్రావిడ మాతృకలోలేని పదాది మూర్భన్య దంతమూలీయ వర్ణాలు, సంయు క్ర హల్లులు వర్ణవ్యత్యయం కారణంగా తెలుగు _- కూయీ శాఖలో ఏర్ప శాయి (§ 2.18). దీని చాయలు తమిళ = కన్నడ శాఖలోనూ కనిపిస్తాయి.
454 = తెలుగు భాషా చరిత
ద. (దా. శాఖల్లో [పథమైకవచన రూపం నాన్=/నేన్ _ (61 *ేబ్లాన్స్) కనిపిస్తుంది. మధ్యోత్రర భాషల్లో దీని సోదర రూపాలులేవు. అందువల ద. (దా. శాఖలు రెండూ కలిసి ఉన్న కాలంలో ఇది కల్పించబడి ఉంటుంది. పాబీన మాతృకలో ఉయాన్ (= తెలుగు బీను) నుంచి ఏర్పడ్డ రూపాలు అన్ని (ద్రావిడ భాషలలోనూ ఉన్నాయి (వివరాలకు, చూ. శృ్భన్దమయూ ర్తి 1968 2).
16.1. |పొచీన |దావిడ మాతృకలో 16 హల్లులు, 10 అచ్చులు ఉండేవి.
వాల్లలు: ప త ట్ర ట చ క మ న "ఇ -&్ల ల ళ ర అ ౮ వ య ఆచ్చులు;: ఇ ఈ ఊఉ ఊ ఎఏ ఓకీ అ ఆ
(పా. (దా. లో పదాదిన దంతమూలీయ మూర్ధన్యాలు లేవు. అఆంటేపతచ కమనజవయ - లే పదాదినవచ్చే హల్లులు, పదాలు అచ్చుతోగాని, హబ్లుతో గాని మొదలయ్యేవి. ధాతువులన్నీ ఏకాచ్కాలుగానే ఉండేవి : (హల్లు) + అచ్చు, (వాల్దు) + అచ్చు + హల్దు=. అచ్చు [హస్వ దీర్హాల్టో ఏదైనా కావచ్చు; హల్లు" పెన ఉదాహరించిన తొమ్మిదికే పరిమితం; వాల్లు? పదహారు హల్దుల్లో ఏదైనా కావచ్చు. ధాతువు ననుసరించి వచ్చే ఆచ్చులు ఆ ఇ ఊ లుగానే ఉండేవి. ఇవి [ప్రత్యయ (derivative or farmative)- భాగాలు. ఆచ్చుల మధ్య/క చటట త ప/ లకు [గ సడ జద వ] అనే ఉచ్చారణ ఉండేది. ట దంతమూలీయం, టె మూర్గన్యం. అనునానికం తరవాత స్పర్శాలన్నీ నాదవంతాలయ్యేవి [గ జడ డద బ] అని. వర్ణరచనలో fపకల్ | [పొజు | ఉచ్చారణలో [పగల్ ], [పొజ్జు | అని భావించాలి, ఈ రకమైన రాత ఇంకా తమిళంలో నిలిచిఉంది.
16.2. పాక్రైలుగు : తెలుగు చార్మితక స్థితికి రాకముందు పె నిరూ వేంచినవి గాక మరికొన్ని ధ్వనుల మార్పులు జరిగాయి.
తెలుగుభాషాచరిత : సింహావలోకనం కీ ర్రర్ర
(క) *యా కా వీ|[*-- పదాడియకారపరంగా వచ్చిన *ఆ తెలుగులో ఏ గా కనిపిస్తుంది. ఉదా.
యాన్ పౌ ఏను, శయానయ్ సా వనుంగు, శీయాళ్ పౌ ఏలు, మొ. వి. యకారం లోపిస్తుంది ($2.8.)
(4) * మూ నే/నా/ఘ
పదాది *ోళ్లూ, నే/నాలుగా మారుతుంది. కాన్ గౌ నేను/నా-, * బ్రాజ్కల్ పౌ నాజ్జలి కా నాంగలి ($2.25).
(ర) హ్మహ్మ రా హ్మ/ | దీర్జాచ్చు/అనునాసికం | --
ద్విరు క్తహల్లు దీర్హాచ్చుకు పరంగా ఉన్నా, జనునాసికానికి పరంగాఉన్నా అద్విరుక్ర మౌతుంది, ఊదా. *ఆట్టమ్ ౫ ఆట (ము), *పాట్టు పా పాట; *తోణ్ ట్ర కా తోజ్ట క తోంట, *వేణ్ట్ట. 5 వేజ్జ సా వేట, *ఇన్ప్పు పొ ఇంపు. అచ్చ తెలుగులోని శ్వాస సస్పర్శాలన్నీ (పా. దా. ద్విరుక్త స్పర్శాల నుంచి ఏర్పడ్డ వి.
(ర) *ఆయ్ ఫా ఏ/* (హి
ధాతుగత *అయ్, తెలుగులో ఏ అవుతుంది. *కయ్ సా *కే_ సౌ చే-, *అయ్మ్- కై ఏను (5%, ఐదు.
(7) *క కై చ/ * తాలవ్యాచ్చు,
తాలవ్యాచ్చు పరంగా ఉన్న కకారం చకారం అవుతుంది. ఉదా, *కెయ్ క చేయ, *కెవి స చెవి, *కిళి చిలుక, మొ. (శ్రీల, 15) వర్ణవ్యత్యయ సూ తాలుగూడ (పా క్రెలుగు దశకు చెందినవే (కీల. 18). అచ్చుల మధ్య [పా.[దా. దంతమూలీయ ట్ర వర్థం-జ-గా ఉచ్చరించటంగూడా అప్పటిదే, డీ. పూ. ఓవ శతాబ్దీనుంచే తెలుగుకు సంస్కృత పాకృత సంపర్కం ఏర్పడి ఉంటుంది. ఆందువల్ణ ఒ త్రత్న రాలు శష వాలు తొలి తెలుగుదశకే |పత్యేకవర్గాలుగా చేరాయి. పదమధ్య గసడదవలతో పాటు పదాది సరళాలు ఏర్పడటం (గ్టీ2,19) తో క్వాసనాదభేదం వర్ణాత్మక (phonemic) మెంది. వర్ణవ్యత్యయంవల్ణి *అవన్ డు ౫ వాన్డ్తు| == వాన్గు], *అవర్ ౫ వారు, *అత్-అన్-2ఇ | ఆదని] కొ దాని. *ఇర్-అన్-౫ఇ [ఇదని] కొ దీని మొ. సర్వనామరూ పాలేర్పడ్డాయి. *ఆవర్ పా, దా.లో
456 తెలుగు భాషా చరి|తి
కేవలంపురుష వాచక శబ్దాలకు బహువచనంలో వాడేవారు; అదితెలుగులో మహదృహు వచనమైంది. -ఆర్/-వర్ [ప్రత్యయం మహతు (స్రీ పురుష) బహువచన (పత్యయంగా కొన్ని శద్దాల్లోను, సంఖథ్యావాచకాల్టోను మాతం నిలిచించి, ఉదా, ఎవ్వరు, అల్లురు, మల్దురు, మూవురు, ఇరువురు, మొ. వి. “కు” సామాన్య బహు వచన |పత్యయంగా ఉండేది. +
16.8. (వేరణార్థంలో వచ్చిన _ఇంచు/-పించు [ప్రత్యయాలు అనుచిత విభాగంవల్ల ఏర్పడ్డవి. (పా. (దొ. లో *వి /*ప్పి పేరణ (ప్రత్యయం. భూతభవి ష్యత్తుల్లో దీనికి పరంగావచ్చే [ప్రత్యయాలు *న్ త్ర్-, *-మ్ప్స్= అని ఉండేవి. తాలవ్యాచ్చు ప్రభావంవల్ల దంత్య “త్తి, “చ్చిగా మారింది,
(వౌ.(దా, తయిళం తలుగు (భూ.) కెయ్-వి-న్ త్త్- చెయ్-వి- త్త్- చెయ్-వి=న్ చ్ = (భ) కెయ్-వి-మ్ప్స్- చెయ్-వి=ప్ప్- ( గౌ చేయించ్' -)
చెయ్-వి-మ్ప్-- ( సౌ చేయింప్) (భూ) నట-ప్పి-న్త్త్ నట-ప్పి-త్త్- నడ-పి-న్ చ్ - (భ) నట-ప్పి-మ్వ్స్- నట-ప్పి-ప్ప్- నడ-పి-మ్ప్-.
(పాచీనభాషలో.-ఇందులోని చు భూతేతర [ప్రత్యయాలు (ముజ్జీత్తులు) పరంగా ఉన్నప్పుడు “వు” కావటానికి కారణం “ంచు' “ంపుి లు పా.(్రా. లో కాల బోధక [పత్యయాలు కావటమే, [ప్రత్యయ ద్విరు క్రి వల్ల సకర్మక|కియ లేర ఏడే పక్రియ [పా క్తెలుగులోనే నశించింది. (§ 2.42). క్వార్థకంలో పా. ద్రా. లో ఉన్న *ఇ, కోచ్చి/చి (పత్యయాల్లోని చత్వసత్వాలు ధాతుగతాలై “ఇ ఒక్కటే క్వార్ధక [పత్యయంగా పరిగణించ బడ్డది. విన్-ఇ, నిల్ చి, విన్-అక, నిల్ -అక రూపాలను పోల్చిచూస్తే 'చి' లో చి ధాతు భాగంగా పరిగణించటం అర్వాచీన మని తెలుస్తుంది; చేసి, కోసి, మొ. చోట్ల గూడా [పృపథమంలో “సి” ఏ క్వార్థక (ప్రత్యయం (శ్ర 2.46) పా. (దా. నుంచి ద. దా. కాఖలద్వారా తెలుగులో ఏర్పడ్డ ధాతు[ప్రత్యయ నిర్ణయం ఇంకా శాస్త్రీయంగా సమ[గంగా జరగ లేదు. ధ్వనుల మార్పులను గురించి మనకు తెలిసినంత నిష్కర్షగా ఇంకా ఈ భాగం తెలియదు.
తెలుగుభాషాచరి త్ర : సింహావలోకనం కీర్.
16.4. తెలుగు దక్షిణ (దావిడభాషల నుంచి ఎప్పుడు వేరుపడ్డదో గట్టిగా చెప్పలేము గాని |క్రీ. పూ. 5, 6 శతాబ్దులకే తెలుగు (పత్యేక భాషగా ఏర్పడట్టు తెలుస్తుంది. [పా క్తెలుగు స్థితిలోనే కూయి, కువి, గోండి మొ. సోదర భాషలు తెలుగునుంచి పదాలను ఎరవు తెచ్చుకొన్నట్టు ఆధారాలున్నాయి, ఉదా.
ద, (ధ. 1: మ. చేజు, కోత, కేర్, తొద తోజ్, క, కేయి.
దో. (దా. 11; తె. చెడణు, చేట ; గోం, సేత, హేతి వత హేబ్, ఎచ్ ఆచేట; కూయి సేన్కీ కొండ సెల్త్, పెంగొ, కువి, మండ హౌబి క చేట.
మ. [దాః కో. కేద్ =చెరుగు, నా, కేబ్ ; కేత్ చేట; ప. కేద్ | కోడ్ = చెరుగు; కేతి /కోలో =చేట ; ఒల్టారిి గదబ కోయ్ = చెరుగు, కోటో, శోనెన్ = చేట.
డీ. (దా;ఃకు. కేన్ _ =చెరుగు, కోంతర్ ఇ చేట; మా. కేన్ = చెరుగు ; కేక్ను = చేట. పె పదకుటుంబానికి (ప్రాచీన [దావిడ మాతృకలో రూపాలు : కేట్ -: కెటు-( కి); కేల్ ట్ - (నా. ఇక్కడ “టి దంతమూలీయం. (పా.దా?. “కి తాలవ్యాచ్చుల ముందు చి గా మారటం పా క్తెలుగు దశలోనే జరిగింది. (చూ. సూతం వెన), డ్విరు క్ర దంతమూలీయ 'ట' తొలితొలుగు దళలో మూర్భన్య “టి గా మారింది.
(8) (ఇ) ట్ల ట గా అ/ అ--అ, (ట్ ట్ల పా ట్ట.
అచ్చులమధ్య వచ్చే *ట్ల, అగా మారింది ; ద్విరు క్ర కత ఉన్న ప్పుడు దంతమూలీయం మూర్గన్య మైంది. అందువల్ల *కెట్లు- ౨ చెలుగు, *కేట్ల్ట సౌ * చేట్ట సొ చేటగా ఏర్పడ్డాయి. కఖచు : కాటు, ఊలు: ఊట, ఏలు: ఏటి, మొ, జంటల్లో అ/ట లకు జనక వర్ణం దంతమూలీయ es వర్ణం, తాలవ్యీక రణం తెలుగు, తమిళ, మలయా శాల్టోనే జరిగింది. అప్పుడు గోండి, కూయి, కువి, పెంగొ మండ-భాషల్లో “క కారయు క్ర రూపాలే ఉండాలి. కాని సకారాది రూపాలే కనిపించటంవల్హ్ల ఈ పదం తెలుగునుంచి ఎరువుతెచ్చుకొన్నదై. ఉండాలి, ఈ భాషల్లో దంతమూలీయ ఇట్త్ ట్ల స/చ లుగా మారుతుంది. చూ. కూయినేన్తి కువిహేబి; గోండీలో *ట్త్ ట్ర, త అవుతుంది, చూ. సేతి. అందే ఈ భాషలు తెలుగునుంచి ఎరవుతెచ్చు కొన్న ప్పుడు
4ర్ర్ తెలుగు భాషా చరిత
ఆ మాట *బేట్ల్ ట అనే రూపంలో ఉండి ఉండాలి. (7)వ సూత్రం వర్తించి (8) వ సూతం ఇంకా వ ర్తించక ముందున్న తాలవ్యీకృుతరూపం, గోండి, మొ. సోదరభాషల్లోకి పోయి ఉంటుంది. అందువల్ట తెలుగులోలాగా పదాది “చి కార ఛాయలు కనిపిస్తున్నా, దంతమూలీయ వల్లుకు ఆయా భాషల్లో పొందే సహజపరి. ణామాలే గోచరిస్తున్నాయి. (8) వ న్యూతం ప్రవర్తించిన తరవాత ఈ మాటను ఎరువుతీసుకొంటే *సేట' అనే ఈ భాషల్లో నిలచేది. దీన్నిబట్టి తెలుగు, గోండీ, కూయి మొ. భాషలకు పా కైలుగు స్థితిలోనే సన్నిహితంగా ఉండేదని తెలుస్తుంది. తెలుగు, తమిళ, కన్నడాలమధ్య జరిగిన ఆదాన (ప్రదానాలు చారిత్రక కాలంలోనివే. గాని [పా శ్తెలుగుదశళకు చెందినవికాదు,
16.5. తెలుగు చరితను పరిణామ దృష్టితో నాలుగు దశలుగా విభజించ. వచ్చు. (1) కీ. శ. 200-700; (2; కీ.శ. 700.1200 ; (8) [క్రీ శం 1200-1600; (4) [కి ఈ. 1600_1900. ధ్వనుల్లోను (పకృతి: (ప్రత్యయ స్యరూపంలోను (పధానమైన మార్పులు పె యుగాల్లో కనిపిస్తాయి. కావ్య సాహిత్యం నన్నయకాలానికి అయిదారు శ తాబ్బుల ముందే తెలుగులో ఏర్పడి ఉండాలీ, కాసనస్థమైన వ్యవహార భాషకు-నన్న యకాలపు సాహిత్యభావకు గు ర్రించ. దగినంత వ్యత్యాసం కనిపిస్తుంది. కావ్యభాష వ్యవహారభాష పరస్పరం |ప్రభావితా లైన ఆధారాలు మొదటినుంచీ మనకు గోచరిసున్నాయి. 15వ శతావ్రీదాకా' కాసనాల్లో బహుళ పయోగంలో ఉండి కావ్య భాషలో విరళంగాఉన్న వాడుకలు వ్యవహారభాషకు చెందినవి; అలాగే కావ్యభాషలో బహుళంగా ఉండి శాసనాల్లో విరళంగా ఉన్నవి కావ్యభాషకు సాంప్రదాయికంగా సం[కమించినవిగా గుర్తించాలి. ఆదీగాక, వ్యవహారంలో వచ్చిన మార్పులు కానన భాషలో క మబిద్ధంగా కనిపి: స్తాయి. కావ్యభాషలో మార్పులు వచ్చినచోట ఆవి వ్యవహారభాషా |ప్రభావంవల్ణ వచ్చినవిగానే గుర్తించాలి. “చేసెదరు” కావ్యభాషలో |పమాణరూపం. తత్పద్భళ మైనది ఒకప్పుడు వ్యవవిరంలో గూడా ఉండేది, ఆది కాలాంతరంలో “చేసేరుగా' మారింది. 16వ శతాబ్దినుంచి, “చేసేరు, చేసెదరు" రెండు రూపొలూ అర్వాచీన (పబంధాల్లోను, యక్షగానాల్లోనూ కనిపిస్తాయి. ఈ ద్వ్వైవిధ్యం వ్యవహారంలో వచ్చిన మార్పును కావ్యభాషల్లో ఎక్కించటంవల్ల “ఏర్పడ్డది. వ్యవహారభావ సహ జంగా మారుతుంది ; కావ్యభాష తనంతటతాను మారదు.
తెలుగుభాషాచర్మిత : సింహావలోకనం 459
వ్యవహారభాషలో వచ్చిన ధ్వని పరిణామాలు శాసన భాషలో (పతిబింబి సాయి. “బు కారం అచ్చులమధ్య 'డీ అవుతుంది. ఈ మార్పు ను ఓక. మాటలో వచ్చినట్లు శాసనాల్లో కనిపించినా స్థూలంగా కాలనిర్ణయం సాధ్యమౌతుంది. కొంత కాలం వాడుకలో మార్ప్చువచ్చిన తరవాతనే రాతలో మార్పువస్తుంది. ఉచ్చారణ మారినా లేఖనం సాంప్రదాయికంగానే కొన్ని శతాబ్దులు సాగవచ్చు, కాని ఒక వర్ణం మరొక వర్ణంగా పూర్తిగా మారిన తరవాత లేఖకులకు సంప్రదాయ జ్ఞానం తగ్గు తుంది. తత్సలితంగా విలోమలేఖనం (inverse spelling) జరుగుతుంది. ఒక కాలంలో జ, డీ లు వేరుగా ఉచ్చరించేవారు, రాసేవారు; ఉదా. “ఏలు”, “వాడి. TS శతాబ్దిలో “ర డ గా మారింది. చాలాచోట్ట “ఏ టు” రాస్తున్నా, ఎక్కడన్నా ఆ తరవాత ఒక లేఖకుడు “ఏడు అని రాయవచ్చు. దీన్ని బట్టి ఆంతకు ముందే ట ౨ డ ఆరంభమైందని గు ర్రిసాము. కొంతకాలం తరవాత “ఏడు అని రాయటం బహుళంగాను, 'ఏటు అని రాయటం విరళంగాను జరుగుతుంది. ఇంకా కొంతకాలం జరిగిన తరవాత సం పదాయం నిలబెట్టాలని [ప్రయత్నించే ఓక లేఖకుడు ఏడు, వాటి అని రాస్తాడు. అంటే ఏ మాటలో 'డ నించి చార్మిత కంగా వచ్చిందో, వీది శబ్దసిద్ధమైన *డ” కారమో గుర్తించే జ్ఞానం [క్రమంగా తగ్గి “శి రాయవలసినచోట “బి రాయటం విలోమలేఖనం ఆంటారు. శకటరేఫసాధు రేఫల చరితలోను ఇలాంటి పరిణామమే కనిపిస్తుంది. లేఖనంలో ఉన్న గు ర్తులన్నిటికీ (పత్యేకోచ్చారణలు సమకాలంలో ఉండేవని ఊహించగూడదు. గుణంగా ఉన్న సంప్రదాయము చార్మితకంగా దోషం అయినప్పుడు మార్పు పూర్తి ఆయిందని గుర్తించాలి.
16.6. ధ్వనులు : తొలి తెలుగుదశలో (కీ, శ. 700 దాకా) దేళ్య వర్ణాలు : ' కగచజటడణతదనపబమయరజబజలశవసబ/ (21 హల్లులు, /అఆఇ ఈ ఊఊ ఎఏ ఒ ఓ/ (10 అచ్చులు) ఉండేవి. అప్పటికే సంస్కృత !పాకృతాల [ప్రభావంవల్ల మహా [పాణవర్ణాలు (10), శష హలు (8) తెలుగులో చేరాయి. ఈ వర్ణాల్లో 7 వ శతాబ్దిదాకా అదే మార్పులు రాలేదు. 7.9 శతాబ్దులమధ్య భాగంలో ఎన్నో రకాల ధ్వని పరిణామాలు తెలుగులో మొదలై ఆ తరవాతియుగంలో దేశం అంతటా వ్యాపించాయి.
(9) (a) అ పాడ) (1 $+ — | (8) అ-౪
460 తెలుగు, భాషా చరిత్ర
అచ్చుల మధ్య, వర్ణవ్యత్యయం కారణంగా పదాదిన “బి, “డిగా మారింది. అచ్చు (< *ఆట్ చ్చు (కీ.శ. 682) ఎడచ్చు, ఏబు (కీ. శ, 725), ఏడు (కీ. శ్ 798) (శ్ 8.8). రాతలో 18వ శ తాబ్దిదాకా'ణ' కనిపిసుంది; కళింగ మండలంలో ఎక్కు వగా లేఖనంలో నిలిచిపోయింది. 12వ శతాబ్దిలోనే విలోమలేఖనం వల్ప నిజు (ఉనిడు, విహారవాట (యవివోరవాడ) వంటి రూపాలు కనివిసాయి (§ 4.3).
(bర) టఎర/ * హ--
వర్ణవ్యత్యయం కారణంగా పదాదివాల్దుకు పరంగావచ్చే “జి, 'ర' గా మారుతుంది.
ఈ మార్పు గూడా 8వ శతాబ్రికే ఏర్పడటు తెలుస్తున్నది. ఉదా. క్షొచ్చె (700. (a ఉరు హాన్ ఉం
'725), [కొచ్చె (925-50) (ర్తి § 9, 4.29). దీనికి 'పా కైెలుగు రూపం
*కొయ్ చ్చె ఈ *కొ యిచ్చె అయి ఉండాలి.
(10). జార
శకటరేవ సాధురేఫగా ఉచ్చరించటం ఏడో శతాబ్దికే కొన్నిచోట్ల మొదలై ఉంటుంది; ఉదా. ఇరుకుటూరు (కీ. గ 669), చిళ్లేరు. (కీ. శ, 768). 11వ శతాద్ది దాకా ర-జల భేదం రాతలో నిలబెచే పయత్నం లేఖకులు చేశారు. “జి బదులు “రి రాయటం 12 వ శతాబ్ది నుంచి ఎక్కువై 15, 16 శతాబ్దులక ల్లా విలోమలేఖ నాల సంఖ్య పెరుగుతుంది. 17న శతాబ్దీలో 'తుజక' శబ్దం శాసనాల్లో ఉంది. ఈ మార్పు మధ్యాంధంలో మొదలై ఇతర (పాంతాలకు వ్యాపించినట్టు కనిపిస్తుంది (5 8.14, 5.12, 6.9). స్పర్శహల్లు పరమైనప్పుడు జార మార్పు మరీ (పాచీనమై ఉంటుంది; తూల్పు (క్రీ. శ, 675), తూప్పు౯న (కీ. శ, 641) (§ 8.19). బహుశా అదేకాలంలో హల్పరక 'అి గూడా “రి అయి ఉంటుంది, శస్థ్రోవత్రోవ (క్రీ, శ. 945).
న్ - ల
(11) > న / అ అ దేశ్య శబ్దాల్లో అచ్చులమ ధ్య వచ్చే మూర్భన్య ఇ, ళలు (క్రమంగా దంతమూలీయ *న్క లిలుగా మారిపోవటం రి వ శ తాబ్దినుంచి కనిపిస్తుంది. కొణి ౫ కొని, ఏళన్ ౫ ఏలన్, పణి ౫ పని పళ్ళి (|క్రీ. ఈ. 669) పల్లి (క్రి. ఈ. 764) (§ 8.1518).
తెలుగుభాషా చరిత : సింహావలోకనం 461
క. ఉదా. కొన్టూరి (క్రీ. శ. 700, తాని కొన్ల (క్రీ. శ. 895-410); కొణ్జ (కీ. ఈ, 742.98), ఇక్కడి "అ" వర్ణం చార్మితకంగా దంతమూలీయ డ వర్షం.
(18) థీ > డ/నంార
సంధివశాన న-రల సంయోగం వచ్చినపుడు వాటిమధ్య ఆంతకుముందులేని డి ఉచ్చారణ సౌలభ్యానికి చేరుతుంది: పండెండు (క్రీ. శ. 6285-50), వాబ్ణు) (కీ. ర 1084). పీటి పూర్వరూపాలు *పన్_రెండు, శివాన్-రు ఆయిఉండాలి. iia ass Cer ప దీర్జాచ్చు వైన, అపదాది |హస్వాచ్చుపైన వచ్చే అనుస్వారం (వర్గానునాసికం) ఆనునాసిక్యం (౨252122609)గా మారుతుంది. ఈ మార్పు 19వ శతాబ్దినుంచి కనిపిస్తుంది. ($$ 8.22.28). లేఖన చిహ్నంగా ఆర్థానుస్వారం చాలా ఇటీవలిది. అనుస్వారం వర్గానునాసికాల స్థానంలో రాసే అలవాటు క్రీ. శ. నాలుగు శతాబ్దిలో మొదలై. 12వ శతాబ్లికలా స్పిరపడ్డది. నిండు సున్నకు ఆనునాసికోచ్చా రణ ఉన్న హూ O00 ® a చోట పరహల్లును ద్విరుక్షంగాను, అర్హానుస్వార (ఆనునాసిక్ణ ఉచ్చారణ ఉన్న ర లా ధె 9
చోట అఆద్బిరు క్రంగాను రాసే వాడుక వాటి పరస్పర భేద సూచకమైంది, ఉదా. సుంక్కము (క్రీ. శ. 1600), తోంటలు (కి. శ. 1604). ఈ సంపదాయం 17వ శతాబ్దికి స్థిరరూపం పొందింది (శ్రీ 6.15).
(15) క్ర ఆ గ్గ ధా చ > స / 4 (పథమావభ క్య(త త్ర ద / పదం 4 __ టా i |
ఈ మార్పు 7వ శతాబ్ది నుంచి శాసనభాషలో కనిపిస్తుంది. నిత్యసంధిగా కావ్య భాషలో |పవర్తించినా వాడుకలో స్వత్వరూపంలో ఉన్న ఉదాహరణలు గూడా ఎన్నో ఉన్నాయి (§§ 8.25, 4.26). (19 ర >6$ [* హా వర్గ్లవ్యత్యయం వల్ల ఏర్పడ్డ పదాది సంయుక్త హల్లుల్లో రెండోదిగావచ్చే ర వర్షం ణ 0 a కా 00౧ ణ
462 తెలగు భాషా చరిత్ర
(6 ఇర, ట్ర ట్ర లోపించటం 10, 11 శతాబ్దుల్లో మొదలైంది. గొచ్చి (10 శతా.), మాని (కి. శ. 1062). కాని కావ్యభాషా (ప్రభావంవల్ల ఈ మార్పు మొదట విరళంగానే కనిపిస్తుంది 8.9). 14వ శతాబ్ది తరవాత 'రావడి' లేని రూపాలు విరివిగా కాసనభాషలో దొరుకుతాయి, ఉదా. కొత్త, కింద (§§ 4.16, 5.18, 6.14). ఇప్పటికీ (కొత్త, |క్రిందలాటి శబ్దాలు రచనలో ఉండటం కావ్య భాషా (ప్రభావంవల్లనే అని గుర్తించాలి. సంయు క్త హల్లు ల్లో మొదటి వర్ణం వకారమై, ర పరంగా వచ్చిన అచ్చు “ఆి అయినప్పుడు, వకారమే లోపిస్తుంది. |ప్రా.క్తెలుగు *వరాదు ౫ రాదు; వాయు ౫ రాయు.
(10డసాద | జ పదాది డకారం (> క్ట శబ) 11వ శతాబ్దికి ముందే డకారంగా మారింది. ఉదా, దున్ను (క్రీ.శ. 1814), డున్ను (క్రీ.శ. 1218) (§4.9), దగ్గర, దొంగ, దాగు, దంచు, మొ, శబ్దా ల్లో ఉన్న “ద'కు పూర్యరూపం డ. ఈ సూత్రానికి డెబ్బది సాడెబ్ర్రై అపవాదం. నన్నయ నన్నెచోడుల రచనల్లో రెండు రూపాలు కనిపిస్తాయి. '(క్టీ 7.8).
(18) (ఇ) ఇయ PP ఎ|[/# లావ
(bbia>qj/k#..—:#
కొన్ని నామపదాల్లో _ (ప్రథమేతరాక్షరాల్లో (సామాన్యంగా పదం చివర) వచ్చే ఇయ, “ఎగా మారుతుంది; ఉదా, నూనియ 5 నూనె (క్రీ. శ. 1600౫ నూని, గొజియ ౫ గొతె/గొజ్టై ఫా గొతి (|క్రీ.ళ. 1600) ($8.8(ల). 14, 15 ళతాబ్దులవరకు మధ్యాం[ధంలో “ఎ'అని ఉన్నప్పుడు, (శ్రీకాకుళం, విళాఖల్లో “నూన్య, చెల్యలు" అనిరాసేవారు ($ 4.680). ఇక్కడి “యి బహుశా వివృతమైన “వోకారానికి గుంర్తెమో 1! ఇప్పుడు మనం పళ్శేలుి అని ఉచ్చరించే మాటను శాసనాల్లో పళ్యాలుఆని రాశారు (క్టీక్.7), “ఇయి కు 'యి ఆదేశంగా రావటం 11, 12 శతాబ్దుల్లోనే కనిపిస్తుంది. దివియసా దివ్య (క్రీ.శ. 1081) ($8.20). 17వశ తాబ్టినుంచి 'ఎ/జలే [పాచీన 'ఇయి స్థానంలో వస్తాయి. వివృతాచ్చు రూపాలు (“ఎితో ఉన్నవి) దక్న్షిణాం[ధంలోను, సంవృతాచ్చు (“ఇ తో ఉన్నవి ఉత్తర్మపాంతంలోను కనిపిస్తాయి (§ ర్. 7). ఇప్పుడుగూడామధ్యాం[ధంలో గిన్నె, గ్మొరె, గంటె, మొ. మాటలకు సరిగా శ్రీకాకుళం విశాఖపట్నం మాండలికంలో గిన్ని, గరి, గంటి ఆనే ఉచ్చారణలు నియతంగా వినిపిస్తాయి.
తెలుగుభాషచరిత : సింహావలోకం 468
f \
జ yt] Haast) బహువచన ళు(=లు) (ప్రత్యయం పరమైనప్పుడు పూర్యాన ఉన్న “తి వర్ణం అజ్ఞోపంతో కే! వర్ణంగా మారుతుంది, గుడి లు > గుడ్డు (7 వ శతాబ్ధి) సౌ గుళ్ళు (కీ.శ. 1881). రాతలో *డ్డు రాసినా “ళ్ళ గానే ఉచ్చరించేవారేమో మనకు తెలియదు; కాని శాసనాల్లో “ళ్ళ రాయటం 12వ శతాబ్రితరవాత (పచు రంగా కనిపిస్తుంది ($$ 9.82 4.28, 6.21). "శ్ర (20) అం—౪|#*...—-+ "లు న బహువచన కు/లు, ఆగమనవర్ణం పరమైనప్పుడు వి శేష్యాల చివరి ఆం (౬ ఆము), ఆ గా మారుతుంది. నరకా- నం (క్రీ. 100%, భోగా-నకు (కళ. 1060, కుంచా--లు (కీ.శ. 1088) వర్గా-లు (క్రీ. శ. 1091). ఈ మార్పు శాసనభాషలో 11వ శతాబ్దినుంచి కనిపిస్తున్నా అంతకుముందే (9/10 శతా.) మొదలై ఉంటుంది. ఇదిగూడా ఉచ్చారణలో వచ్చిన మార్చే. పుస్తకములు, వర్షములు లాటి రూపాలు 10 శతాబ్ధులకు ముందే ఇప్పటి భాషలోలాగా పుస్తకాలు, పుస్తకానికి, వర్షాలు, వర్షానికి లాగా మారిపోయినట్టు గుర్తించవచ్చు (§ లీ.82). ఇది నేటిభాషకు కూడా వర్తించే సంధి సూతం. 12వ శతాబ్ది తరవాత కేవలం ఉచ్చారణకు సంబంధించిన మరికొన్ని మార్పులు శాసనరచనలో కనిపిస్తాయి. వీటివల్స వర్ణనిర్మాణంలో భేదం అశ్హేరాదు. పై నిరూపించిన మార్పులను phonemic changes అంటారు; కింద నిరూపించేవి phonetic changes మాతమే.
(21) / వై క హా థధాయె/ వ _వ-/ ఈ టా
/ త్ర ee
ఉచ్చారణ లో పదాది తాలవ్యాచ్చులముందు “యి, ఓ ఘ్ర్యైాచ్చులముందు “వి చేరటం మొదటినుంచీ దక్నీణ (దావిడ భాషల్లో కనిపిస్తుంది; ఉదా. యేశు (కీ. శ, 119. 20), వుద్దిని (క్ర శ. 972). తెలుగు మాటల్లో ఈ స్థానంలో పదాదియవలకు
464 తెలుగు భాషా చరిత్ర
వర్ణసిద్ధి లేదు. శాసనాల్లో ఇవి కలిసిన రూపాలు కలవని రూపాలు గూడా ఆన్ని శతాబులోనూ కనిపిసాయి; ఉదా, కొటరువు ఎజీయమ (క. శ. 1168) I) అణాల థు (౪ 8.26, 4.24, 5.5). (82) “చ” హా “కే |)
ఎదొ _ శ]
—తాలమ్యేతరాచ్చు
అఆడఉఊజటఓల ముందు చే జే అనిఇఈఎవల ముందు చ జ అని ఈనాడు [పమాణభాషలో ఉన్న ఉచ్చారణ 11వ శతాబ్ది నుంచే గుర్తించినట్టు ఆధారా లున్నాయి. /చ చే/ లు /జ జే/ లు సవర్ణాలు, వాటిని [పత్యేక సంకేతాలతో సూరించ నక్క-రలేదు. దంతో్యోచ్చారణ నిర్దేశించటానికి తు తాలవ్యోచ్చారణకు “ఎత్వం* కలిపి రాయటమూ ఈ భేదం ఉన్నదనటానికి ఆధారం; ఉదా. మొడత్స (క్రీ.శ. 1018), పత్సలు (2 14 శతా), పుత్చుకొని (క్రీ.శ. 18985), ఆ చెం| దాకా స్తాయి (క్రీశ. 1697) (కీ 8.4, 5.28. 11, 6.4, 18). స,ళ లఉచ్చారణ గూడా నేటి తెలుగులాగా తారుమారుగావటం 14, 15 శతాబ్దుల్లోనే మొదలై. ఉంటుంది; ఉదా. సెనివారానను (క. శ 1418), స్యూద్భలు (కీ. శ. 1692), శెంఖు, మొ.వి. తత్సమపదాల్లో 'చిను *చె' గానే ఉచ్చరించేవారు, ఉదా. హరి శ్చెంద (కీ, శ్ 1596), ఆ చెందార్క. (కి. శ, 1508) (గ్ర ర్.2, 8). (28) న ధా శ/-_తాలవ్యాచ్చు.
పడళిన (కీ, శ 1278), చేశిన (కీ. శ. 1290), చేశెను (క్రీ. శ, 1494), శావ. (క్రీ. శ. 1574) (§§ 4.18, 5,18, 6.28(86)) ఈనాటి ఉచ్చారణకు ఏడు. శతాబ్దుల చరిత ఉందని “పె ఉదాహర ణలవల్ట తెలుస్తుంది.
(24) ను
పరాక్షరంలో ఆత్వం ఉన్న ప్పుడు ధాతుగత *వి వర్ణం ఉచ్చారణలో వివృత మై. పీ (‘Cat’ లో ఉన్న అచ్చులాగా) అవుతుంది. ఇది 15, 16 శతాబ్దుల కాసన రచనల్లో కనిపిస్తుంది. (పత్యేక వర్దత్వం లేకపోవటంవల్ణ “యా” గాను, కొన్ని చోట్ల “ఆ' గాను ఇది రాతలో సూచించబడ్డది ; ఉదా. పండితుల చాత (|క్రీ.శ. (9546), (< సేవ; కీ. శ. 1574), మ్యేరకు (కీ ధ్ 1688) (క్ ర. లి 6. 8(6)). పళ్యాలు (కీ. శ 1518) పదాన్ని ఈనాడు కోస్తా జిల్లాల్లో ప ప నట్టు (పక్ శేలు ఆని) ఉచ్చరించి ఉండ వచ్చు (§ ర్, 71,
తెలుగుభాషాచరి[త ; సింహావలోకనం . 465 (25) దీర్జాచ్చు య -ా హస్మాచ్చు + య్య
అకారేతర ధాతు గతాచ్చుకు య పరంగా ఉన్నచోట్ట పెన్నూతం వర్తిస్తుంది. దీనికి ఆధారాలు 15వ శ తాబ్ది నుంచి వాడుక భాషలో కనిపిస్తాయి, ఉదా, పొయ్యం గలారు (క. శ, 1408), ఇయ్యం గలారు (డీ. ర 1408), చెయ్యక (కీ. శ 1585) (§ 5.16).
(26) వరా థ/ ౪ తాలవ్యాచ్చు
తెలుగులో పదాది వకారం అఆ, ఇఈ ఎఏల ముందే వస్తుంది. ఇ ఈ, ఎవల ముందు వకారలోపం నేడు పామరభాషలో వినిపిస్తుంది. వెండి, వేడి, విల్లు, వీధి హె యెండి, రేడి, యిల్లు యీది. ఈ మార్పు కాసన రచనలో 15 శతాబ్దికే ఉన్నట్టు తెలుస్తున్నది; ఉదా. ఇండ్లు బే విండ్లు (కీ. ర 1408), ఎలుంగను «శ వెలుంగను (1కి. శ 14168) (§ ర్. 17). ఇది పామర వ్యవహారమని కేతన (§ 7.10, ర్).
16.7. ఒ/వల మార్పు గూడా 17వ శతాబ్ది నుంచే ఉంది, ఉదా. వద్దు/ఒద్దు, ఒక /వక (§ 6.8(b్స). హ్మ, హ్న లను మ్ల, న్హ లుగా ఉచ్చరించటం 12వ శతాబ్ది నుంచి కనిపిస్తుంది. ఉదా. _బాంహలు, వన్ని (§ 6.8(1)). థ/ధ ల భేదం 17 వ శతాబ్ది కే నశించింది, ఉదా. పృధివి, అర్ధసమస్య (§ 6.960); ఇది (పాజ్నిన్నయ కాలంలోనే మొదలైంది (కీ 7.10, 8). తత్సమాల్లో “బు” వర్ణాన్ని తెలుగులో మొదటినుంచీ రి/రు గానే ఉచ్చరించేవాళ్ళు. ఉదా. రిషభ (కీ. శ. 1158), ,పుదివి (కీ. శ. 1269). నన్మయ బు/రి యతిని, తిక్కన బు/రు యతిని పాటించారు (గ్రిక్ట్ 4, 7, 5. 4, 7. 5, 1). ఆచ్చుల మధ్యన మకారాన్ని అనునాసిక వకారంగా ఉచ్చరించటం 17 వ శతాబ్దీకే కనిపిస్తుంది, ఉదా. మావిడి (§ 6.8 (1). ఆరబ్బీ, పారశీకాల (ప్రభావంవల్ల ఆన్యదేశాల్లో f,x,),2 మొ, కొత్త ధ్యనులు తెలుగులో చేరాయి. కాని వీటిని ఎప్పటినుంచి (పత్యేక వర్ణాలుగా ఉచ్చ రించేవారో మనకు తెలియదు (§6.8(f), § 8.8). “f' ను “ఫి గ రాస్తున్నా 16 వ శతాబ్ది తరవాత కొందరైనా దాన్ని పత్యేకవర్ణ్లంగా పలికి ఉంటారు.
16.8. సంధి. సంధి [పకియలో కావ్యభాషకు వ్యవహారభాషకు తేడాలు మొదటినుంచి కనిపిస్తున్నాయి. సంధి ఉచ్చారణకు సంబంధించిన ధర్మం; లేఖన (30)
466 ఆలుగు భాషా చర్విత
ధర్మం కాదు. వ్యవధానంతో పలికినప్పుడు రెండు పదాలమధ్య ఉత్యసంధి గూడా నిత్యం కాదు, శాసనభాషలో ఈ వైవిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది, పదాంత (హస్వాచ్చు (ఆ ఇ ఊఉ), పరంగా అచ్చుతో మొదలయ్యే పదం వచ్చినప్పుడు, ఆవ్యవహితో చ్చారణలో లోపిస్తుంది; వ్యవధానం ఉంటే రెండచ్చులూ యధాతథంగా ఉంటాయి. వ్యవధానంలో యడాగమం రావచ్చు. ఉదా, నంధితి ; ఊడ్హందు (క్రీ శ. 668), తమన్న (ఉతమళఅన్న, క్రీ. శ. 1280), మవోదేవైన (క్రీ. శ, 1878), కాంచనంగారను జుండు (కీ. శ, 1482) (§§ 8.24, 4.24, 5.21,). తత్సమ పదాల్లో తెలుగు సంధి క్వచిత్తుగా కనిపిస్తుంది. సీలీళ్వర (§ 8.217) బీనంధిశీ + పన్నస ఇరవది. (కీ. శ, 600), రేనాణ్జు ఏళన్ (కీ. శ. 576 600), కొట్టరువు ఎణియమ (క. శ, 1168), కొలుపు ఒకటి (క. శ 1409), (§§ 8.24, 4.243). యడాగమ వడాగమూాలవ: ఇరవదియాదినాల్కు (కీ.శ. 600), సత్త్యెరాజు యిచ్చిన (కీ. శ 1152). విచ్చేశివుదయగిరి (కీ. శ, 1515), (§§ 8.24, 27, 4.24, ర్.21,).
కావ్యభాషలో పరిమిత _పవృత్సి గల క సూ|త్రాలన్సీ ఆధునికభాషలో ఏకసూ తంగా సులభీకృత మెనాయి.
(గ అాా(€/...--1$అ/ ఆ
పదాంత |వాస్యాచ్చు ఏదైనా (అ = అ, ఇ, ఉ, ఎ), పరపదాద్యచ్చు ముందు సంహితలో లోపిస్తుంది. 15, 16 శతాబ్దుల కావ్యభాషలోనే ఈ సూతం వర్తిస్తు న్నట్టు ఆధారాలున్నాయి; ఉదా. ఇన్నని, నాగవల్హట (§ 8.1). సంధివకాన ఇ ?అఈా ఎ, ఇ+ఆ ధా వ్ర నాలుగ దు శతాబ్దుల కిందటే జరిగిఉంటుంది. _మెంత్తాకు, ఏట్రావల్క మోవాన వలదె, మొ. చోట్ల వచ్చిన అచ్చు వివృత ఏకారమై ఉంటుంది (చూ. పైన సూతం 2), హల్సంధులు గూడా నేటి _పమాణ భాషలో ఉన్నట్టుగానే 15, 16 శతాబ్దుల కావ్యాల్లో కనిపిస్తాయి (§ 8.12.18), ఉదా. అడుకొని, ఇంట్లోకి, ముప్పది రెం్యడాగములు,' రెణ్జెల్డు, నెల్హాళ్ళులో (చూ. ర్ 18.6). పథమ మీద గసడదవాదేశం ప్రాచీన కావ్యభాషలో నిత్యంగా కనిపిస్తున్నా శాసనభాషలో వై కల్పికంగానే ఉండేది. ఇది గూడా ఉచా రణ వ్యవ ధానాన్ని బట్టి ఉంటుంది. 8-11 శతాబ్దులలో శాసనాల్లోనూ గసడదవలు వచ్చిన
తెలుగుభాషా చరిత : సింహావలోకనం 467
రూపాలే ఎక్కువ (గ్టీక్టీ 8.25, 4.86). |దుతం మీద. సరళాదేశం శాసనాల్లో నిత్యంగా కనివించదు ($ 4.28).
16.9. నామం, నామ విభ కులు: పా. (దా లో మహదమహద్శేదం ఉండేది. పురుషవాచక శద్దాలు మహత్తు; ఇతరాలు అమహత్తు (చూ. కృష్టమూర్తి 1974). ఈ నిర్మాణం ఇంకా ద. (దా. ద్వితీయశాఖలోను, మధ్య |దావిడ భాష ల్లోను నిలిచి ఉంది. శ్రీ పురుష సమూహాన్ని నిర్దేశించే చోట మహదృహువచన రూపమే అన్ని ద్రావిడ భాషల్లోనూ ఉంది. ద, దా. 1 శాఖలో కేవల శ్రీ సమూ హానికి గూడా 'వారు' వంటి రూపం వాచకమైంది. ఈ మార్పు తెలుగులోనూ కనిపిస్తుంది. తమిళాది ద, (దా. భాషల్లో, న్రీవాచక ఏకవచనరూపం *ఆళ్ ఏర్పడ్డది. తొలి తెలుగు దశలో మహద్బహువచన (ప్రత్యయం... (అ) రు, -వురు; సామన్య బహువచన [ప్రత్యయం *-ళు. ఏకవచనంలో కొద్ది మాటల్లోనే లింగ బోధక ప్రత్యయం చేరేది. మవాదర్థంలో ను (శ పా. [ద్రా. *న్ట్రుు, ఏడో శతాబ్దికే “_జ్ఞు'గా మారింది, ఉదా. వాను (క్రీ. శ. 600), వాజ్డు (కీ. శ. 625- 50) (§ 8.85); ణు లోని అనునానీకం లోవించి పూర్వాచ్చు న్మాశయించిన ఆనునాసిక్యంగా 15వ శతాబ్ది దాకా ఉండి తరవాత లోపించింది, వాణ్ణు సౌ వా(డు సౌ వాడు. దేవుడికి (క్రీ. శ. 1247) వంటి రూపాల్ని బట్టి 18 వ శతాన్దినుంచే ఆనునాసిక్య లోపం మొదలై నట్టు ఊహించవచ్చు (క్రీ 4.40). మవాత్తుల్లో ముకా రాంతాలు లేవు. కొన్ని ఆ|పాణివాచకాలు *_మ్తో అంతమయ్యేవి. |ప్రా. (దా. *మ్ తెలుగులో ను గా మారింది. [మాను, చేను, కొలను మొ. వాటిలో చివరి “ను ప్రా. దా. *ేమ్ నుంచి ఏర్పడ్డది; చూ. తమిళం మరమ్, కయ్, కుళమ్. ము వర్ణానికి రూపొంతరాలుగా మ్బు, మ్ము, మ్ లు గూడా కాసనాల్లోను, కావ్యా ల్లోనూ కనిపిస్తాయి. ఉదా. కొట్టంబు (కీ. చ 575-600), దేశము (కీ.శ. 650), పురస్సరం (క్రి. శ. 680) ($ 8.28) .బహువచన నామవిభక్తులముందుఆమహాత్తు ము లోపించి పూర్యాచ్చు దీర ం కావటం 11వ శతాద్దినుంచే జరిగింది (చూ. పెన సూత్రం 20).
మహదృహువచనంలో -రు (ప్రత్యయం మొదట వాడుకలో ఉండి తరవాత తగ్గుతూ వచ్చింది. ఉదా. వేవురు (కీ, శ. 825250), మల్జుర (8 వ శతా. ($$ 8.23, "4.83. 6.25), సామాన్య బహువచన (పత్యయం-క 7వ శతాబ్దికే
468 తెలుగు భాషాచరిత
లుగా మారిపోయింది; ఉదా. రాజుల (కీ. శ 600), ఆణపోతు-లు (క. శ 600- -25) (§§8. 81, 4.89; చూ. పైన సూత్రం 11). పూజార్భంలో “గారు” 12వ శతాబ్ది నుంచి శాసనభాషలో ఉంది (8.89) బహువచన ఇలు వరమై. నప్పుడు ఈ కింది నూతం (పవర్తిసుంది.
"లు
(28) హ్మాహ్మరాహ్మ/[—-- ళు i
పుట్టు (కీ. శ, 683-68), భట్టు (కీ. శ 1048), ఇదిపై నిరూపించిన సూతం (5) కు సాధారణీకృత హం, “ళు, లుగా మారకముందే సంధిలో 'రలి లకు మూర్భనత్వం వచ్చింది. ఊదా. ఊడ్డందు (కీ. శ. 688-63), మంగడ్డ (కీ. థ్ 742.98) (§8. లలి, మూర్ధన్య ఖు చారితకంగా వచ్చినా ఇప్పటికీ " అలాటి! శద్దాల్లో నిల్చి ఊంది. కాళ్ళు, రోళ్ళు మొ. వి. పై ఉదాహరణల్లో “డ్డ రాతలో ఉన్నా ఉచ్చారణ ళ్ళు గానే ఉండవచ్చు. 12, 18 శతాబ్దులదాకా డ్డు' రాతలో కనిపిస్తుంది (§4. 89). ఇప్పుడు వ్యావహారిక రూపాలుగానే చెలామణి అయ్యే “నెల్టు, రా[తిష్ళ” లాటివి 14వ శతాబ్దీనుంచే కాసనభాషలో ఉండేవి (§4.89)
ద్వితీయా విభ_క్త్యంగ నిర్మాణంలోను, నామవిభక్తుల స్వరూప [ప్రయోగాల్లోను. 10వ శతాబ్ది దాకా శాసనభాషకు కావ్యభాషకు మధ్య చెప్పుకోదగ్గ మార్పులు లేవు. (కర్ 8.88-86). “ను, కు, నన్, అన్' ల ముందు, ము వర్ణలోపం, పూర్వాచ్చుకు దీర్భం, నగాగమం 11వ శతాబ్దికే ఏర్పడ్డాయి (చూ. సూత్రం 20 పైన). హల్పంధి వచ్చిన ద్వితీయాంత రూపం 182వ శతాబ్దికే ఏర్పడ్డది. ధర్మాన్ని (కీ. శ. 1140) (క్ట&.41). “ని గా గమ(ంతోపాటు) నిగాగమ రూపాలు 18వ శతాబ్దిలో ఉన్నాయి, ఉదా. దీపానకుం (కీ.శ. 1292), దీపానికి (కి. ఈ. 1241) ($4.48) తరవాత నిగాగమరూపాలే వ్యవహారభాషలో స్థిరపడ్డాయి. వలన సావల్న కా వల్ల 18వ శతాబ్దిలో ఉంది (ర్ట4.44). మహత్తు 'డుజో తో ద్వితీయావిభ క్రి చేరి వాల్పంధి వచ్చిన రూపాలు 16వ శతాబ్దీకే ఏర్పడ్డాయి. ఉదా. (బంహ్మేళ ;రుంణ్ని (క్రీ. ధ్, 1588). ఈ వాడుక ఈనాటిది గాదని దీన్ని బట్టి నిరూపించవచ్చు. (§6.26). 15, 16 శతాబ్దులకల్లా కరణస హోర్థాల్టో చేత, తోడి లే వ్యాప్తిలోకి వచ్చి “అన్, నన్, మెయిన్, మొ. వి. కావ్యభాషకే పరిమితమైపోయినాయి. (§4.42). “వల్ణనుండి, లోననుండి” మాదిరి " సమ స్త విభక్తులు 15, 16 శతాబ్బు
తెలుగు భాషా చరిత : సింహావలోకనం 469
లకు |ప్రచురమైనాయి (్రిళ.80,) “నుంచి/నించి' _ పట్టి 17 వ శతాబ్ది నుంచీ కనిపిస్తున్నాయి. ($6.27(5) $8.6).
16.10. నంభార వాచకాలు : 1 నుంచి 10 వరకు (పా, (దా. రూపాలు ఇలాఉండేవి : *ఓన్ టు/ఓర్ గ~ ఒరు, ఒక్క 1, *ఈర్ “= ఇరు, ఇరణ్ఞు “ఐి *మూ=.మూన్ట్లు 'శి', *నాల్ఈ నలు, నాల్ న్క్కు_/నాల్న్కు “4, *చయ్మ -, చయ్మ్తు “రి, *చాటు 6 *ఏట్ “7, *ఎణ్ 8’, *తొణ్/తొళ్ “9” పత్తు, పన్, పక్.ఇన్= 10”; శతార్థంలో *నూటు ఆని పా. దా. లో ఉండేది. పె శబ్దాల్లో ఒన్-, ఓర్ ఒరు, ఈర్గాఇరు, మూ-, నాల్ ౫ నలు విశేషణాలుగానే ప్రయోగించబడేవి. ఒన్ -ట్లు, ఇరణ్-టు, మూన్ _ట్లు, నాల్ =క్కు, చయ్ము-తు, లలో చివరి టు, టు, క్కు, తులు అమవాత్పిత్యయాలు. టుగాటు భూతులు సపదాంకాలు తు వర్ణం దంతమూలీయ, మూర్భన్య ఆనునానికాలకు పరమైనపుడు ట్లు, టు లుగా మారటం (పా. దా. లోనే జరిగింది.
తెలుగులో 1-7 సంథ్యావాచకాలను పై పా. (దా. రూపాలనుంచి నివ్పన్నం చెయ్యవచ్చు. అపదాది స్పర్శాలు నాదవంతాలు కావటం, పదాది చకార లోపం, న్దు (=న్ట్లు) > ణు, ఈ సడ, వర్ణవ్యత్యయం, మొ. మార్పులవల్ల తెలుగు రూపాలేర్పడ్డాయి. (ప్రా, (దా. *చయ్మ-లో చలోపం, “అయ్' వీ గా మారటం, చివరి *ము *ను గావటంవల్ల ఏను శబ్దం ఏర్పడ్డది; ఐదు (అఆయమ్ _తు ఉశచయ్ము-తుు. బహుశా అనునాసికలోపం ఆయిన కన్నడరూపం, ఎరువుగా తెలుగులోకి చేరి ఉంటుంది. లేకపోతే పాచీన కావ్యాల్లో “ఐందు/అయి(దు' అని అరనున్నతో ఉండవలసింది. నన్నయకాలంలోను, అంతకుముందు ఏను రూపమే కనిపిస్తుంది. ఏంబది (౫ యా భె) లో ఉన్న మొదటిపదం ఇదే.
తమిళంలో “పత్తు' కు వికల్పరూపం 'పహ్తు'. ఇక్కడ '“అయ్దమ్” అనే వెంతధ్యని (హకార సదృశ మైనది) కనిపిస్తుంది. బహుశా ఈ కారణంవల్దనే తెలుగు కన్నడాల్లో -ఫె, -భై, -భత్తు, అనే రూపాలు “పది'కి సపదాంశాలుగా పాచీన కాలంలోనే ఏర్పడ్డాయి. దేశ్య ((దావిడజన్య) శద్దాల్లో మవాపాణం ఏర్పడ్డది ఈ పదాంళంలోనే.
16.11. సంభఖ్యావాచకాలతో చేరే మహత్పఏత్యయం (పా. (దా. లో-వర్. ఇది తెలుగులో.వురు (౫-గురు) గా మారింది. ‘'ఇద్దజు' కు పూర్వరూపం
470 తెలుగు భాషా చరిత్ర
*ఇర్ దరు; ఈ పదంలో రెండోభాగం అందజు, ఇందు, ఎందటు లలోగూడా- కనిపిస్తుంది. బహుశా, ఇరువురు /[ఇద్దణు వర్గమాండలికాలై ఉంటాయి, నన్నయ. కాలానికే రెండూ కావ్యభాష 'కెక్కాయి. క్రమంగా “ఇరువురు” రూపం జారి. పోయింది.
16.12. “ఒక్కణ్లు'కు జొపవిభ క్రి రూపంగా ఏర్పడ్డ ఒక్కటి పథమలో గూడా నిలిచిపోయింది. చారిత్రకంగా ఇది అర్వాచీనం (గ్టీ4.48). ఏజు ర వ. శతాబ్దికే ఏడుగా మారింది (బు కా డ). చూ. ఏటు (కీ, శ. 7265), ఏడు (క్రీ. ఈ. 742-98) ($8.87). ఎనిమిది, తొమ్మిది శబ్దాల చరిత మనకు. స్పష్టంగా తెలియదు. “ఎణుంబొది'అనే |పాచీనరూపంలో “బొది పదికి రూపాంతర మని. ఒక ఊహ. ఎనిమిది/ఎన్మిది రూపాలు 12వ శతాబ్ది నుంచి బహుళం (§ 4.48). తొమ్మిదికి తొంభ అనే ఒత్తక్షరమున్న రూపం (క్రీ.శ. 1006 లోనే శాసనాల్లో దొరికింది (గీ 8.87). పదికి ఈ నాడు వాడుకలో కనిపించే రూపభేదా- లన్నీ కొన్ని శతాబ్దుల కిందటనే ఏర్పడ్డాయి. ఇరుభది (కీ. శ. 682), ఇర్వయి (కీ.శ 1250), ముప్పై (క్రీ.శ. 1280), నల్ఫయి (క్రీశ. 1250), నలభయి. (క్రీ.శ. 1600), ఎంబై (క్రీ.శ. 1291), యాంభది (క్రీ.శ. 16060) ఆజువై (క్రీ.శ. 1890), ఎనభై. (క్రీ. శ. 18940, తొంభయి (క్రీ.శ. 1894). 18 వ. శతాబ్దినుంచి దిగాయి అయిన రూపాలు కొల్లలు (కరీ 8.87, 4.48, 5.87. 6.29). పం[డెండు 4 పన్ -రెండు. ఇక్కడ “డి, వాండు, మొ. శబ్లాల్లో లాగా సంధివశానవచ్చింది (చూ. సూతం 18). = వురు సా ఎగురు 12 వ. కాతాబ్దీనుంచి శాసనాల్లో కనిపిస్తుంది. (క్రి 4.46) పూరణార్థంలో వచ్చే అవు - క ఆవ. స ఓం మార్పు 12వ శతాబ్రికే పూ రి అయింది. మూండోనడపు (కీ. శ 1186), రెండోమేళం (క్రీ. శ. 1518).
16.13. ఒక్క తెలుగులో తప్ప మరే-దావిడ భాషలోను నవ్మసు సంఖ్యకు దేశ్యశబ్దంలేదు. తెలుగులో వేయు (క్రీ. శ. 6కిలి-68), - వేలు (క్రీ. శ. 1008) మొ. శబ్దాలు మొదటినుంచి కనిపిస్తాయి.
16.14. నర్వనామాలు : ఉత్తమ పురుషలో ఏను, ఏము రూపాలకు (పా. (దా. మాతృకలు *యోాన్, *యామ్. ఉభయార్థంలో (పా, దా. లో *కామ్. అనే రూవం ఉండేది. పై పె రూపాల సామ్యంవల ఇక అనే మరో ఏకవచన
తెలుగుభాషా చరిత : సింహావలోకనం 471
రూపం ద. |దా. ఉపకుటుంబంలో ఏర్పడ్డది. ఏన్ /అన్ లతోపాటు నేన్ /నాన్ అనే జంటరూపాలు వకవచనంలో ఏర్పడటం ద. (దా. కుటుంబంలోనే కనిపిస్తుంది, *కామ్ నుంచి తెలుగులో నిష్పన్నమైన రూపం “నేము. ఇది కాసనభాషలో కనిపిస్తుంది (§ 6.28. ద, దా. మొదటికాఖలో ఎన్-/నన్-, ఎన్-/నమ్-లు ద్వితీయావిభ "క్యంగ రూపాలు. ఈ శాఖలో జాన్, కామ్సానాన్-, నామ్- శబ్దాల చివరి హల్లు లోపించటంవల్ల ద్వితీయావిభ క్ర్యంగ రూపం ఏర్పడుతుంది. ఈ హల్లులు ఏక బహువచన బోధకాలు కావటంవల్ల “నమిల భేదం [పథమ హల్లుకు ఆరోవితమై నా, మా-రూపాలేర్పడ్డాయి. ఈ విలక్షణతవల్ణి తెలుగు తమిళాది ద. దా. 1 శాఖకు చెందినదిగాదని, కూయి, కువి, మొ.వాటికే సన్నిపాత మని నిరూపించవచ్చు. మధ్యమపురుషలో ఏకవచన బహువచనాల్లో పా. దా. మాతృకలు *నీన్, సీమ్ ద. దా. 1 శాఖలో ద్వితీయావిభ క్ర్యంగ రూపాలు నిన్, నిమ్ అనీ, ద. (దా, 1 కాఖలో ద్వితీయావిభ క్యంగ రూపొలు నిన్ /నీ=, *నిమ్/*నీ- అని రావలసిఉండగా రెండోజత మిమ్-/ మీ-గా మారి ఏకత్వ బహుత్య భేదాన్ని నిలుపుకొన్నది (చూ. శృొప్హమూర్థి 1968). ద్వితీయాద్యంగ సాదృశ్యంవల్ద నేము-/ మా-, మేము/మా=గాను, నిమ్ము/మీ- మిమ్ము /మీ-గాను మారిపోయినాయి. ద. (దా. భాషలన్నిటిలోను పథమ పురుష బహువచన (పత్యయం 'ర్', “మ్ స్థానంలో రావటంవర్ణి “సీర* అనే మరోరూపంగూడా (పా, ద. (దా, దశలోనే ఏర్పడ్డది. ద్వితీయాద్యంగ సాదృశ్యంవల్ల [పా శ్రెలుగులో “నీరు” మీరుగా మారింది. కాని “మిమ్ము” లో “*మీము” అనే పూర్వరూపం గూఢంగా నిల్చివుంది. ఒక్క తెలుగులోనే “నీవు” రూపం కనిపిస్తుంది. ఇక్కడి “వు ఎలావచ్చిందో మనకు తెలియదు. ఓష్ట్య |ప్రాబల్యంవల్థ తాలవ్యాచ్చు ఓష్ట్యాచ్చుగా మారి 'నువ్వు' రూపం ఆర్యాచీనంగా ఏర్పడి ఉంటుంది. ఆత్మార్థంలో (పా, దా. *తాన్, *తామ్ శబ్దాలు తెలుగులో తాను, తాములుగా నిలిచిఉన్నాయి. కావ్యభాషలో బహుళంగా ఉన్న ఏను ఏముల స్థానంలో నేను, మేములు సర్వతా వ్యాపించాయి.
పథమ పురుషలో ,పాచీన [దావిడ మాతృకలు *ఆవన్డ్రు *ఇవన్డ్తు అని ఉండేవి. వర్ణవ్యత్యయంవల్ల (పా కెలుగులో ఇవి వాన్లు, వీన్లుగా మారాయి. ఇక్కడ లు ను దంతమూలీయ డ్రు వర్ణంగా ఉచ్చరించే వారేమో.! ఇవి 9వ శతాబ్ది కే వాజ్ఞు, వీణ్ణుగా మారాయి (చూ. సూతం 12). ద. దా. ల శాఖలో చివరి 'జు' వర్ణం లోపం వచ్చి. అవన్, ఇవన్ శబ్దాలే మాతృకలై నాయి. ఆమ
472 తెలుగు భాషా చరిత
హ త్తులో అది/దాని-, ఇది/దీని- పూర్వరూపాలు *అత్తు /ఆత్ _ అన్ = ఇ, ఇత | ఇత్=అన్ = ఇ గా ఉండేవి. ఇక్కడ -అన్ - ఇ ద్వితీయాది విభక్తుల్లో చేరే ఆగమం.
పై నిరూవించిన సర్యనామాల్లో 'కొద్దిపాటి ధ్వని పరిణామాలు తప్ప చారి [తక కాలంలో వచ్చిన కొత్తమార్చు లేవీలేవు; ఈ మార్పుల్లో ను p> జు అను నాసికం ౨ ఆనునాసిక్యం 3 లోపం ఈ మార్పులు గుదర్తించదగ్గవి (చూ. పెన).
16.15. [కియలు, తెలుగు పూర్వదళ లో [కియా రూపాలు పా దా మాతృకనుంచి ఎన్ని రకాల మార్పులు చెందిందీ మనకింకా స్పష్టంగా తెలియదు. _పీరణార్థకంలో... ఇంచు /-ఇంపులు ఎలా వచ్చిందీ ఇంతకుముందు చూకారు. (-16.8). తద్ధర్మార్థంలో వచ్చే ఉను, దు /తు ప్రత్యయాలు (పా, దా. నుంచి ఏర్పడ్డవే. ఆధునిక భాషలో కొద్ది క్రియాపదాల్లొనే ఇవి నిల్చి ఉన్నాయి ; ఉదా. రావచ్చు, పోవచ్చు, నాకు పాడటం తెలుసు, ఎరుగుదును, మొ. వి. చేదర్థక వాక్యాల్లోను కొన్ని మాండలికాల్లో ఈ రూపాలు నిల్చి ఉన్నాయి. ఉదా. డబ్బుంటే ఇల్డుకట్టి ఉందును, మొ. వి. వీటి స్థానంలో ఇటీవల “ఉండేవాణ్ణి” లాటి విధేయ విశేషణాలు [పప్రమాణభాషలో వ్యాపిస్తున్నాయి.
వచ్చెదవు, చేసెదవు లాటి ఎదగాగమ రూపాలు 14, 15 శతాబ్దులకే వచ్చేవు, చేసేవు గా మారి భవిష్యదర్థంలో లోపించాయి. ఇప్పుడు కొన్ని మండ లాల్లో వీటికి విలక్షణ |పయోగం ఊంది, ఉదా. సరిగా నడు, కిందపడేవ్ ? ఈత నేర్చుకొండి, నీళ్ళలో మునిగేరు ? వంటివి. తద్ధర్మార్థక ధాతుజన్య విశేషణంమీద “ఆది” చేర్చి విధ్యర్థంలో (పయోగించటం మొదటినుంచీ కావ్యభాషలోను కనిపిస్తుంది (§8 .&9). ఉదా. నడుపునది (కీ. గ 1069) : విధ్యర్థంలో వ -దిః చేశేది, ఎశేది (క్ర 5.48). ఈ రూపాలు 14,15 శతాబ్దుల కే ఏర్పడ్డాయి. భ విష్యదర్థంలో అన్నంతంమీద వచ్చే “కలి సామర్థ్యార్థక మై పోయింది. ఇది బహుళా 15, 16 కోతాబ్దుల్లో జరిగి ఉండవచ్చు.
16.16. 12 వ శతాబ్దిదాకా కావ్యభాషకు శాసనభాషకు సమాపక--అస మాపక |క్రీయల్లో ఎక్కువ తేడాలు కనిపించవు, 'ఇస్తిమి' వంటి రూపాలు 12 వ శతాబ్దికే శాసనాల్లో కనిపిస్తాయి. “ఇచ్చితిమి రూపంలో “చ్చి” లో _హస్వాచ్చు
తెలుగుభాషాచరి త : సింహావలోకనం 878
లోపించి ఈ కింది ధ్వని పరిణామం అప్పటికే సామాన్యుల వాడుకలో వచ్చి ఉండాలి : (29) (చ్) చ ఈాస /_త
చ వర్ణం (ద్విరుకమై నా, అద్విరు క్రమైనా)తవర్ణం పరమైనప్పుడు'న'గా మారుతుంది.
విధేయ విశేషణాల్లో “వీ కారలోపం 11 వ శతాబ్దిలోనే ఆరంభమై 12, 18 శతాబ్దులకల్హా [పచురమైంది; ఇచ్చిన వాణ్ణు ఫొ ఇచ్చినాణ్దు (కీ. శ 1096) ($ $్ర 861, 4.58). “చేస్తుంది” (క్రీ శ. 1275)అనే రూపం వర్తమానక్రియగా “తు' పత్యయంతో మొదటిసారి శాసనాల్లో కనిపిస్తుంది (గ్ర 4.56). “చు వర్ణం కంచె చారిత్రకంగా "తు వర్ణం ప్రాచీన మైనట్టు తులనాత్మక విధానంవల్ల మనకు తెలుస్తుంది. “చేయుచు వంటిరూపాలు ఒకానొక వర్గమాండలికం నుంచి కావ్యభాషకు ఎక్కిఊంటామి. (గ్ర 4.56). 'ఇనన్’ అవ్యర్థంలో 'ఇనాను గా మారింది; ఆ తరవాత తుది 'నుి లోపించింది, ఉదా. ఆమ్మినాను (క. ర్. 1269), ($5.49); చేవర్థంలో ఇతే (ను) 18వ శతాబ్దిలో కనిపిస్తుంది, పోయితేను (క్రి. శ. 1250), చేస్తే (కీ. 1262) (§ 4.56). వర్ధమాన భవిష్యదర్థంలో వచ్చే =ఎద., 15 వ శతాబ్దికే -ఏ-గా మారిన ఆధారాలున్నాయి. ఉదా, సేసేరుగాన (క. శ. 1444) ధరించేము (క్రీ. శ. 156165). అన్నమాచార్యుల కీర్తనలలో ఇలాటి రూపాల వాడుక బహుళం.
విధేయ విశేషణాలు 16 వ శతాబ్దికి సమాప|క్రియలై న ఆధారాలున్నాయి. ($ § 4.59, 5.47, 61), వర్తమానార్థక క్రియలు ఇప్పటి భాషలోలాగా ఉన్నవి 15వ శతాబ్దికే పచురంగా కనిపిస్తాయి, ఉదా సేవసేస్తున్నాండు (క్రీ, శ. 1453) (§ ర్.47). [కియాజన్య విశేషణ |పత్యయం “ఎడి, 14 వ శాతాబ్దీకే “ఏ” అఆమింది, ఉదా. రక్షించేది, ఇతర (కియాజన్య విశేషణా (భూత వ్యతిరేకా) ల్లో మార్పులేదు,
ఎన్నాళ్ళో జనుల వాడుకలో ఉండి మరుగుపడి ఉన్న తద్ధర్మ భ విష్యదర్థక _తా- ప్రత్యయం మొదటిసారిగా 16వ శతాబ్దిలో. శాసన భాషలో గోచరిస్తుంది. ఉదా, చేస్తారు (క్రీ.శ. 1551) (§ § 6. 88. 7.28). ఈనాటి భాషలో చేశాడు, చేసినాడు, చేసిండు, మొ.న సమాపక క్రియలకు 'వి కారం లోపం వచ్చిన విధేయ విశేషణాలే మాలరూపాలు. ఈ కారణం వల్ల చేసెను, చేసితిని వంటి రూపాలు వ్యవవార భ్రష్షమైనాయి (గ్ర 6 .86)
474 తెలుగు భాషా చరిత్ర
16.17. ఇంచు/ఇంపుల సపదాంశత నశించి “ఇంచు” సర్వత వ్యాపించటం 1లివ శతాబ్ది నుంచే కనిపిస్తుంది. ఉదా. జరిగించుము (క్రీశ. 1214; 4.ర్ర్స్. ఉభయ పార్థనంలో వచ్చే “.దము'. “దాము, -తాములుగా 16వ శతాబ్ది కావ్యాల కెక్కింది, చూతాము, వెదాకుదము (రీ 8.20). వ్యతిరేక భూత కయ అన్నంతానికి “లేదు” చేర్చి కూర్చుటం 1600 నుంచే ఉంది, *“సేయలేదు” (§ 6.42). ఆత్మార్థంలో = కొని సంకుచతమై వాడుకలో -కగా మారటం 16 శతాబ్దికే జరిగింది. ఉదా. ఆనుభవించుక (§ 6.81). విధ్యర్థంలో '-వలెను చేరటం గూడా 16వ శతాబ్ది తరవాతనే, ఉదా. నడివించవలెను (కీ.శ. 1708; § 8.40). కావ్యభాషలో ఎక్కువగా కనిపించే కర్మణ్యర్థక |పయోగాలు [క్రమంగా విరళమైనాయి (గ 8.28). శ తర్ధంలో -తూ-తో పాటు -తా- [ప్రత్యయం గూడా మాండలికంగా తలెత్తింది, చేస్తూ (క్రీశ. 1600), యిసా (కీ.శ. 1691) (§ 6.48(2)).
16.18 సముచ్చయార్థంలో వచ్చే [ప్రత్యయం ఉమ్ (కీ. శ, 641) [క్రమంగా _ఉను/-ను లుగా మారింది. దీనిలో ఉత్వం దీర్భమై ఎప్పడూను (క్రీ.శ. 1008) వంటి రూపాలు 11వ శతాబ్దికే కనిపిస్తాయి (§ 8.62). పూర్వా చ్చును బట్టి -(ఉ)న్నూ,-(ఇ)న్ని, రూపాలు ఆర్యాచీనం, 16వ శతాబ్ది తరవాత ను లోపం వచ్చి పూర్వాచ్చు దీర్హత సముచ్చయార్డకంగా నిలిచిపోయింది (న్స్ 5.64), దీని పరిణామం ఈ కింది విధంగా సూచించవచ్చు.
*వాన్దుమ్ > వాణును సా వాణ్డూను / వాబ్లున్నూ ౫ వాండూ స వాడూ,
16.19. వాక్యరచన. ఇతర (దావిడభాషల్లో లాగా తెలుగులో ఆభ్యాతం నామపదబంధం కావచ్చు, |క్రియాపదబంధం కావచ్చు ($్ట8,70-?1). య త్తదర్ధక (ప్రయోగం, కర్మణిపయోగం సంస్కృత పాకృత (ప్రభావాలవల్ద తెలుగులో ఏర్పడ్డవి (8.78) ; ఈ (పయోగాలు కావ్యభాషలో బహుళంగా కనిపిసాయి, ఉదా. అతని చేయంబడిన ధర్మువులు (కీ.శ, 892-922) (§8.74). సకర్మక [క్రియావిశేషణానికి ముందు షష్టిలో కర్హృపదం [పయో గించటం (పాచీన భాషా లక్షణం, ఉదా. తమ ప్రతిష్ట చేసిన ఈశ్వరాలయంబునకు (కీశ.. 1060), సీ చేసిన యుపకారంబు (క్రీ.శ. 892-922), ఆతని కొల్పించిన చెజువులు
తెలుగుభాషా చరిత : సిహావలోకనం 476
(క్రీశ. 892.922) (§ 8.75. 15వ శతాబ్దిలో షష్ట్యర్గ కర్త |[ప్రథమలో రావటం కనిపిస్తుంది (క్రీశ. 1414) (§ 6.68).
ఇప్పటి భాషలో వాక్యరచనావిన్యాసంలో ఎన్నో విశేషాలు తెలిశాయి (రాయారాఖు 1975); వీటి చారితక పరిణామం క్రమంగా సూచించటానికి ఎంతో పరిశోధన జరగాలి.
ఉపయుు క [గంఖ అలం (BIBLIOGRAPHY)
2
రిం
వం
తెలుగు :
. అధర్యణాబార్య. బిత్ళతి బివోకము (లేక అధభర్వోతాకారికావ? )
మృదాసు : వావిళ్ల రామస్వామి కాస్తుంలు అండ్ సన్స్, 19505. అప్పకవి, కాకునూరి. అవ్న్రతవీయము. మ్మదాసు : వావిళ్ళ రామస్వామి కాస్తు)లు ఆండ్ సన్స్, 1958.
ఆవోబలుడు. అనోొబఐల వంజీణీయత్, హైదరాబాదు : ఆం ధ్రరచయితల సంఘం, 1965 .
= ఈళ్వరదత్తు, కుందూరి. కొన్ నో కొద్ది కోళయు. హైదరాబాదు : ఆం[ధ
(పదేశ్ సాహిత్య అకాడమీ, 1967.
్ట కందప్ప బెట్టి, ఎమ్, వేయిశబ్ద విచారము. ఖాౌరతి, మార్చ్, 1968. సాలలు... 1. శతాబ్ది వర్తమానార్థక కియలు, ఖౌరోతి. సెప్టెంబర్, 19060. . కృష్ణమూర్తి, భృదిరాజు (సం) మాంశలికవ్య్భ త్తివదోతోళం, 12
భాగాలు, హైదరాబాదు : ఆం[ధ(పదేశ్ సాహిత్య అకాడమీ, 1962, 1971.
కేతన, మూలఘటిక,. ఆంధ భాషాతావణము, మద్రాను : వావిళ్ల రామ స్వామి శాస్త్రులు అండ్ సన్స్, 1949.
గురుమూ ర్తిశాన్ర్రీ. రావిపాటి, తెలుగు వ్వాతరజము,
10. గోపాలకృష్ణరావు, శే, తెలుగు సె ఉద్తూపొర నీఠ ముల [(వభావము.
11.
హైదరాబాదు : ఆంధ సారస్యత పరిషత్తు, 1968.
చక ధరరావు, లకంసాని. ఆం(ధోకాననో నారన్నం తీముందోలి ఉర్దూ దురొథీ వబములు. అము దిత సిద్ధాంత వ్యాసం. వా లేర్ * ఆంధ విశ్వకళా పరిషత్తు, 1985.
12. చిన్నయసూరి, పరవస్తు. వాలన్యాం కరణము, మ(దాసు : వావిళ్ల
రామస్వామి శాస్తు)లు అండ్ సన్స్, 1950.
ఉపయు రక్త (గంథాలు 477
18. తిక్కన, కొట్టరువు, (భ్రీముదాం[ధో మవోఖారతము,. 14. —-— నిల్చోచనో త్తరో రామాయణము,
15. దొణప్ప, తూమాటి. ఖాషాబోర్ (తోక్ వ్యానావలీ, హైదరాబాదు : ఆంధ సారసత్య పరివత్తు 1972.
16. నన్నయ ఆంధ్ ౪ బి బినాముటీ,
మమమ (క్రీ మదాం(/భ యవోఖొారతము.
18. నన్నెచోడుడు. థమారొనంభఖివము.
19. నారాయణరావు, చిలుకూరి. ఆంధొఖాషాబరి [తొము, 1, 2 సంపుటాలు, వాల్తేరు : ఆంధ విశ్వకళా పరిషత్తు, 1987.
920. పాణిని అవ్లాధ్కాయి.
రు
21, పెద్దన, విన్న కోట కావ్కొః లంక్రార్ చూడామతణీ,
22. పోతన, (శ్రీ మదొం/భ మవోఖాగవతము,
28. [పభాకరళాన్త్ర, వేటూరి. చామివద్యో మణిమంఖిరి,
బి4, రమణారెడ్డి, కె. వి. మనోోోదయం, విజయవాడ : వికాలాం ధ|పచురణా లయం, 1969.
25. రాధాకృష్ణ బూదరాజు, (పౌబీనాం[ధశాననాలు (పీఠిక : సం్యగహభాషా చరిత్ర (హైదరాబాదు : ఆం[ధ(పద్శ్ సాహిత్య అకాడమీ), 1971.
వీరి. ——(సం.) కెలుడు మాంఢలికాలు ; కొరీంనోగర్ జీల్లా హైదరాబాదు, తెలుగు అకాడమీ, 1971.
గా (సం) మాండలితవ్య త్తినదతోళం, 4వ భాగం. హైదరా బాదు : ఆంధ్యపదేశ్ సాహిత్య' అకాడమీ 1966.
2s asi వ్యావ వోరితథావొబికానం, విజయవాడ : విశాలాంధ్ర [పచుర కాలయం, 1972. -
"29, రామకృష్ణయ్య, కోరాడ, నన్నయకు(బూర్య మాంధభాషా స్థితి, ఖార్త్ 7. 879-886, 1929.
శ78
80. శీ1.
లిల్లి,
శీలి, 34. శీర. శిరి. 87,
88. 89.
40. 41. 42, 48.
. శీ,
తెలుగు భాషా చర్విత
జా దావిడభాషలు, సంధి, భౌరతి 8, 57-61, 1980.
స్తాపన ఆం|ధభాషా వాజ్మయములు ; [పాకృత సంపర్కము. ఖొళితి 18. 4.8, 1940.
ఎజి బతిణదోకి భాషా సారన్గంతయులు : దోళి. మదాసు : శ్రీవత్స (పెన్, 1949.
రామచం[ద, తిరుమల, మనోలినీ తట్టువార్యో తరాలు, బెజవాడ : విళా లాం [పచురణాలయం, 195/=
రామయ్య, జయంతి. |పాచీనాంధ్ర వ ఆం(/ధనాపాతో ల్లి చరివత్మ (తిక. కాకినాడ : ఆం|ధ సాహిత్య పరిషత్తు 24. 1568-162.
రామకృష్ణశాస్త్రి, శిష్టా, ఆం! ధులు, తెనుగులు వారి మూలభాషాదేశ ములు, రామకృష్ణారావు, అబ్బూరి. వేంకటావధాని, దివాకర్ల (సం.) నన్నయ
వద/వయోగతోళమ, హైదరాబాదు : ఆంధ్రపదేశ్ సాహిత్య అకాడమీ, 1960.
రామారావు, చేకూరి. తెలుగులో 'నామ్నీకరణాలు, థారతి, మే, 1868.
_--- సందేవోర్థక నామ్నీకరణాలు. థారోత్తి జూలై, 1008,
అజా జా ఇత్యర్థక నామ్నీకరణం, కాంతార్థక నామ్నీకరణం. థ్రారతి, ఆగస్ట్; 1968.
మిష ఎటో వ్యాపారార్థక నామ్నీకరణం థారతి, మార్చ్ 1969. ------ లుప్తవిఖ కిక నామ్నీకరణం. భారతి, ఏపిల్, 1970. ఎ తెలుగులో బహువచన రూపనిష్పత్తి. ఖారోతి, జూన్, 1970,
—-= తెలుగులో 'అని చేసేపని అక్షరార్చృన. పే : 258-262, హైదరాబాదు: పాటిబండ మాధవశర్మ గే ర్తి స్య 1972,
——-— తెలుగులో అసమాపక [క్రియ : క్రార్ధకం. ఆం/ధ వ(/తిళ సంవత్సరాది [ప్రత్యేక సంచిక, 1078,
ఉపయుక్త [గంథాలు 479
46.
46. 47.
48.
49. 50.
51.
లలి,
ర్లి.
54,
లీక్,
56,
గ్, 58.
కమాను తాలుగువాత్యం, హైదరాబాదు : ఆంధ్రపదేశ్ సాహిత్య ఆకాడమీ, 18705. ఎఎ తెలుగులో స్వరసమీకరణం. ఖొరొతి సెప్టెంబర్ , అక్టోబర్, 1975.
వేంకటరత్నం, తెలికచర్హ, వ్యాననం(గవాము, విజయవాడ : ఆం(ధా (వింటర్, 1088.
వేంకటరామమూ ర్తి, ' గిడుగు. ఆం[ధవంణీత భీవవ్యుల భాపొలేవవిం, (మొదటి ముదణ 1988) విజయవాడ : విళాలాం[ధ (ప్రచురణాలయం. —— వొలకోది లరణ్యం (మొదటి ము[దణ : 1988) విజయవాడ :
ఆజా వ్యా నొవోలి (మొదటి ము[దణ : 1988) విజయవాడ : విశాలాంధ [పచురణాలయం, 1958.
వేంకటరావు, నిడుదవోలు. దోక్షీణాం[ధ వాజ్యయము, మదాను : మాసు విశ్వవిద్యాలయం, 1960.
వేంకటలక్షణరావు, కొమజ్ఞాజు,. అషిరములు. ఆం (థో బిద్దాన నర్శన్నంము, 1 వ భాగం. మద్రాసు : విజ్ఞానచందికా మండలి, 1916.
కా లశ్య్థజరాయ న్యాం సావి, మాసు : విజ్ఞానచం (దికా [గంథమాల, 1028.
వేంకటావధాని, దివాకర్ల. (పొజ్చిన్న్నయ యుగము. హైదరాబాదు: (గంధక ర్హ |పచురణ, 1960.
ఆజా. నోన్నేయ భారీతోయు, హైదరాబాదు : [గ్రంథకర్త ప్రచురణ, 1960.
_---- రామకృష్ణారావు, అబ్బూరి (సం) నన్నెచబోశ వద (వయోగ నూబిక. హైదరాబాదు : ఆం[ధ|పదేశ్ సాహిత్య అకాడమీ. 1962. శ్రీనాథుడు. కృంగారన్లై వధయు,
సత్యనారాయ ణ, మోడేకు ర్తి, తెలుగుశాసనాలలో అన్యదేశ్యాలు, ఖొరొతి, అక్టోబర్, 1959.
480 - తెలుగు భాషా చరితి
59. సీతారామాచార్యులు, బహుజనపల్లి. (వొళవ్యాతరోవము. (లేక (తిలింగ లక్షణ శేషము) మదాసు ః వావిళ్ల రామస్వామి శాస్తు)లు ఆండ్ సన్స్ “పం. pan 1947).
60. ——- కొబ్దిలోత్సా కరము, మద్రాసు : మద్రాసు స్కూల్ బుక్ అండ్ లిటరేచర్ సొసైటీ, 1958.
61. సుబహ్మణ్యం, వీ. ఎన్, తెలుగులో యుష్మదస్మదర్థకాల చరిత్ర. ఖారితి ఫిబవరి, 1969 &.
62. సోమన, నాచన. ఢ తర్ వొరివంళయు, 68. సోమన, పాల్కురికి. వినవోళ్రురాణము. Cds న లా వండీతారొద్భ్భం చరిత.
65. సోమయాజి, జి. జె. ఆంభోఖాషా బికానము, వాల్తేరు : ఆంధ విశ్వకళా పరిషత్తు, 1947.
66. హుస్సేన్, ఎహతెవోమ్. ఆను, యన్. సదాశివ్. ఉడ్తానాపాత్య చరిత. హైదరాబాదు ; ఆంధ(పదే్ సాహిత్య అకాడమీ, 1968.
10.
1l.
12.
13.
ENGLISH
= Allen, W.S. Phonetics in Ancient India, London, 1953.
. Appa Rao, ఆ. V. Minute of Dissent to the Report of the
Telugu Composition Subcommittee, Madras : V. Rama Swamy Sasthrulu and sons, 1914.
. Bender, E. Urdu grammar and Reader. Philadelphia :
University of Pennsylvania, 1967.
. Biligiri, Syed Hossain and Willmott, C. Historical and
Descrpitive sketch of His Highness the Nizams Dominions Vol. I. Bombay : Times of India steam press, 1883.
. Bloch, Jules. The Grammatical siructure of Dravidian
Languages; 1946; translated by R. Harshe, R. b., Poona: Deccan college, 1954.
. Bloomfield, L. Language. New York : Holt, 1933. . Breal, M. Semantics, London, 1900.
. Brown, C. P. A Telugu-English Dictionary. Madras i society
for promoting christian knowledge, 1930.
స Buhler, George. Indian Paleography. Calcutta : Indian
studies, Past and Present, 1960.
య . On the Origin of Indian Brahmi Alphabet, Indian Studies No. 3, Strassburg, 1898. >
Burnell, A. C. Elements of South-Indian Paleography. London, 1878.
Burrow. T. The Sanskrit Language. Oxford : Oxford University Press, 1955.
. Collected papers on Dravidian Linguistics. Annamalai nagar : Annamalai University, 1968.
14. ——— and M.B. Emeneu. A Dravidian Etymologiecal.
Dictionary. Oxford : Oxford University Press, 1961.
31)
482
15.
16. 17.
18.
19.
20.
21;
22,
25
24,
25
26,
27:
28.
29,
తెలుగు భాషా చరిత
Caldwell, R. A Comparative Grammar of the Dravidian or South Indian Family of Languages. (3rd ed. Reprinted 1936) Madras : University of Madras.
Diringer, David. The Alphabet. New york, 1953.
Emeneau, M. B. The Nasal phonemes of Sanskrit. Langnage 22. 86-93, 1946.
- ~—Kolami, 4 Dravidian Language. Berkeley : University of California, 1955.
— The South Dravidian Languages. JAOS 87:365-413, 1967.
Fries, C. F. and Pike, K. ఓ. Co-existent phonemic systems, Language 25. 29-50, 1949.
6౭1660, A. Telugu Dictionary, Oxford, 1935.
Hall Jr., R. A. Introductory Linguistics. Philadelphia : chilton, 1964.
Haugen, E. Bilingualism in the Americas. Univesity of Alabama press, 1965,
Hockett, C. F. A course in Modern Linguistics. New York : Macmillan, 1958.
Hussain, Masood. Phonetic and Phonological Study of the Word in Urdu. Department of Urdu Studies No. I. Aligarh: Aligarh Muslim University.
Kandappachetty, M. Historical Grammar of Inscriptonal Telugu, Based on 120 13th, 14th Century Inscriptions. Unpublished doctorate Dissertation. Tirupathi : S. V. Uni- versity, 1966.
Kelley, G. Telugu Vowel Phonemes. Indian Linguistics. Vol. I1, 1959.
——-— External Sandhi and Vocalic Phonemes in Telugu, JA0S, 1963.
——— 4A Grammar of Telugu (mimeographed) Ithaca :N.Y.: Cornell Uaivesity, 1965.
. Kittel, F. 4 Kannada - English Dictionary. Mangalore :
Basel Mission Book and Tract Depositary, 1894.
BIBLIOGRAPHY 488
31.
32.
33.
34.
వు.
36. al
38.
39,
40.
41.
శీ2,
43.
44.
45.
46.
Klein, E. Comprehensive Etyrgological Dictonary of the English Language. Amsterdam : Elsevier Publishing Co., 1966.
Krishnamurti, Bh. The History of Vowel Length in Telugu Verbal Bases. JA0S 75. 237-252, 1955.
ఆజ Proro Dravidian Z. Indian Linguistics : Turner Jublee Volume 259-293, 1958 a.
షా . Alternations 1/6 and u/oin South Dravidian. Language 34.458-468, 1958 b
——— Sandhiin Modern Colloquial Telugu. Indian Ling- uistics 17. 178-188, 1958 c.
అజా ఆజా Telugu Verbal Bases: A Comparative and Descriptive
Study. Berkeley : University of California press, 1961.
——-—, Darvidian Personal Pronouns. Studies in Indian Linguistics, 189-205. Annamalainagar and Poona, 1968 a.
——-—,. Compound Verbs in Telugu. Indian Linguistics 27.7-17. 1968 b.
జా, Konda or Kubi: 4 Dravidian Language. Hyderabad: Tribal Cultural Research & Training Centre & Training Institute, 1969.
———. Causative Constructions in Indian Languages. Indian Linguistics 32.18-35, 1971.
ఆజా Verbs of Cognition in Telugu. Osmonia papers in Linguistics, 1.1-15, 1975
Lehman, Winfred P. Historical Linguistics : An Introduc- tion. The University of Texas, 1964.
Mahadeva Sasthry, K. Historical Grammar of Telugu. Tirupathi: 5. V. Uniuersity, 1966.
Mabhendale, M. A. Historical Grammar of Inscriptional prakrit, Poona : Deccan college, 1948.
Pischel, R. Comparative Grammar of the Prakrit Languages; tr; from German by Subhadra Jha. Varanasi : Motilal Banarsi Dass. 1957.
Radbhakrisha, B. A Historical and Comparatiue Gram- mar of Early Telugu (Inscriptional) Doctorate Dissertation (unpublished) Waltair : Andhra University, 1964.
484
47.
48.
49.
50.
51.
ఏ2.
ఏ3:
56.
57'
వరి.
59.
61.
తెలుగు భాషా చరిత
Ramachandra, V. A Critical Study of Errapraggada'‘s works. unpublished Doctorate Dissertation. Tirupe thi : 5. V. Uni- versity, 1964,
Ramamurti, G.V. 4 Memorandum on Modern Telugu, 1913. ఆజా Arguments for and against Modern Telugu. Scapes Co, Cocanoda, 1914.
Ramarao, C. Direct and Indirect Reports : A hypothesis concerning the universals of language. Pakha Sanjam: Vol INo. 1, 1968.
——~—. Co-ordination or Subordination : A Study of Dravt dian Ktvarthaka, Indian Linguistics. 32.43-53, 1971.
— - ,Some Aspects of Co-ordination in Telugu. in. Ghatage, A. M, et al !(eds.) Siudies in Transformational grammar.§ Poona : Deccan College, Pp 62-65, 1971.
జాణ జా, Some Nonquotative uses of Quotative Morphemes.. in Agesthialingam et al (eds.) Third Seminar on Dravidian: Lingnistics, Pp 135-153, 1975.
— ఎ =, Time passes. (To be published in the Proceedings of: Third All India Conferenee of Linguists). 1975.
టాం Vowel Harmony in Telugu. (To be published im
Working Papers of Delhi University Linguistics Association Vol. 1), 1975.
Ranganadha charyulu, K.K. A Historical Grammar off Inscriptional Telugu (From 1401 A D to 1900 A D). Doctorate dissertation (unpublished) Hyderabad : Osmnia. University, 1978.
Reddy, ఆ. మ. A study of Telugu semantics. Tirupathi వ న్. V. University, 1966.
Sapir. Edward. Language : An Introduction to the Study off Speech. New York : Harcort, Brace & world 1921.
Sturtevant, Edgar H. An Introduction to Linguistic science. New Haven : Yale University Press 1947,
« Stern, Gustav. Meaning and Change of Meaning. Gothen—
burg. 1931.
Subbayya, K.V. A Premier of Dravidian Phonology.. Indian Antiquary 38.159-170 and 769-800,
BIBLIOGRAPHY 485
62. Subrahmanyam, P.S. The Intransitive and Transtive suffixes of kui. JAOS 85 : 551-565, 1965.
ఈ3. ——-—. The Central Dravidian Languages. Dravidian
Linguistics (Seminar papers), 107-134. Annamalainagar: Annamalai University, 1969.
§4, ——-—, The Gender and Number Categories in Dravidian. Journal of the Annamalai University, 1969.
65. Weinreich, అ. Language in contact. The Hague: Mouton & Co., 1964.
ముఖ్యపద సూచి
అంగాంగి సంబంధం 480
అంతరాదానం 802
అంతస్సంధి 255
ఆంతస్థం 108, 181, 858
అంతః కేం దకాలు (Endocentric) 187
అక [పత్యయాంతం బక
అకర్మకం 280, 284
అకర్మక (కి య 82, 197, 887
అకర్మక (కియాధాతువు 82
అకర్మక ధాతువు 877, 878
అకిర్మకధాత్యంతం 82
అకర్మకరూపం 184
అకర్మక వాక్యం 208, 887
అక్షరం (Syllable) 215, 848, 846 869, 878
అక్షర నిర్మాణం 86
ఆక్షర వర్ష చర్చ 844
అక్షర సంఘటన 61
అక్షర సమామ్నాయం 275, 847
అగాచ్చు 862
అచ్చు 54, 64, 71, 84, 101, 102, 104, 105, 112, 181, 210, 211, 219, 222, 286, 240, 858, 868
అచ్చు | హల్లు వివ]
అచ్చ ౦కోచం 57, 101
అచ్చంధి 6కి, 219, 247
ఆచ్చంధి సూ తాలు 466
ఆజాగమం 64
అజాదిత్వం
. 809, 818 (Prothesis)
ఆజ్ఞోపం 185, 215, 468
అత్వసంధి 291
అత్సంధి 102, 259
అద్విరుక్తం 78, 152, 824, 870, 888, 888, 455
ఆద్యిరుక్ష మహా పాణం 175
అద్విరుక్తి వీర 1
అధిక కంపితం లి62
అధిక స్పర్శం 860
ఆధిక స్పష్టోచ్చర ఆ | (fortis articulation) ,
అనిశ్చయార్థం 90
అనుకరణ 412
అనుకృత౦ §92, 898
అనుకృతవాక్యం 208, 205, 888, 884
అనుకృతి 205, 892, 898
అనుచిత విభాగం 86, 45, 90, 228, 456
అనుజ్ఞా రకం 82
అను త్రమ పురుష 220
ఆనుధాతునిష్పన్న క్రియ లి92
ఆనునాసికం 68, 108, 114, 120, 160, 175, 181, 817, 849, 852, 858, 860, 455, 467, 472
అనునాసీకత 822
అనునానికలోపం 469
అనునాసికవకారం 1/6, 465
అనునాసికవకారోచ్చరణ 184, 860
అనునాసిక వర్ణం 65, 820, 864, 869, 482
860
ముఖ్యపద సూచి
అనునాసికోచ్చరణ 461
అనుబంధ[కియ 82, 878, 882
అనుభో క్త ( Experien cer)
ఆనుమత్యర్థం 881
అనుమత్యాద్యర్థం £81
అనుసారం 58, 62, 68, 104, 105, 109, 112, 114, 122, 184, 181, 188, 211, 218, 848, 849, 852, 461
అనుస్వారచిహ్నం ర్లి
ఆఅనూదితాదానం (loantranslation)
ఆనేకపద నిర్మాణంగల సమాపక క్రియలు (Perihrastic) 198
అనేక ఖాషావ్యవహారం 802
ఆనేకార్థి పదం (Polynym) 480
అనౌపవిళ ,క్రికం 225, 247, 878
ఆనౌప విభ క్తీక శబ్దం వివిర్
అన్నంతం 200
అన్నంత్మకియ 65, 285, 880,
ఆన్నంత [కియారూపం 140, 884
ఆన్నంతరూపం 187, 288, 877, 880, 881 ధ
అన్నామైట్ భాష 808
అన్య దేళ్యం 115, 228, 241, 242, 948, 264, 269, 278, 286, 287, 988, 821, 826, 880, 8751, 884, 868, 405, 408, 412, 488
అన్యదేశ పదం (శబ్దం) 240, 269, 488
అన్యదేళ్య పయోగం 269
అన్యదేళ్య వర్ణాలు 240, 241
ఆన్యభాషాపదం 288, 290, 857, 862
అన్యభాషాపదజాలం 485
898
- 801
487
అన్యాది ధాతువులు 884, 885 ఆన్యాదులు ౨82, 884
ఆపదాది దీర స్వరం 810, 814 ఖు అపదాది రేఫ 110
ఆపదాది స్వరసంధి 221
ఆపదాది హకార లోపం శీ15
అపదాద్యక్షరం 44
అపహ్యర్థం 478
అప్యర్థకం 201, 204, 879
అప్యర్థక క్రయ 891
అప్యర్థక సంశ్లివ్చవాక్యం 891
అ పధానకియ శ91
అఆఅ_పాణి వాచకం 70, 192, 467
అ|పామాణికభాష 2768
అ పేరణం 887
అభివ్యాపకొర్థం 876
అభీర (భావ) 4
ఆభూతాది (ప్రత్యయం 882, 888
అభూతాదులు లిరి2
అమనువ్య వాచకం లీర్
అమహత్ “ము 224
అమహత్తు కీర్, 68, 467
అమ హత్తుల ద్వితీయాది విభ క్ష్యంగ ౪
అమవా|త్పృత్యయం 109, 225, 469
అమ హత్పంఖ్యావాచక వి శేష్యం 296
అమహదర్థం 299
ఆఅఆమహదేకవచనం 48, 68, 69, 89
అమహాదేక వచన |పత్యయం 1082, 244
అమవాదృహువచనం 42, 48, 76, 84
అమవాదృహువచనరూపం 46
అమహాద్బోధకం ల్రీవ్రి4ీ
అమహదూపం 228
అమవాద్వాచకం '/5, 188
172
488
అమవాద్యాచక రూపాలు 188
అముఖ్య కర్మ 875, 898
ఆమెరికి నిండియన్ భాషలు తీ0గ్
అరబీ (అరబిక్) భాష 241, 242, 248, 808, 807, 808, 828, 829, 880
అరబీ (ఆరబిక్ ) పదం 264, 805, 826, §27, 442
ఆరనున్న 54, 68, 290, 848, 849, లెక్1
అర్థిగౌరవం (Elevation of meaning or amelioration ) |
అర్థతత్సమం 228
అర్థపరిణామం 427, 485, 487,
(Semantic change) . 442,448,446, 449
ఆర్థపరిణామ హేతువులు 447
అర్ధ ప్రధానం 892
ఆర్థభేదం 61
అర్థభేదక సామర్థ్యం 858
అర్హవిపరిణామం 95, 284, 405, 485
అర్థవి సృతి 484, 447
అర్థవేది (Semanticist) 427
ఆర్థవా్యకోచం (eXtension or
448
$47
generation of meaning) i ఆర్థవ్యా మీ 480, 482 అర్థనంకోచం (Restriction of
meaning or Specialisation) ఆరసందిగత 229
3 0 అర్హ నంవృతం
థి
(half close) అర్జాంతరం 428 ఆరాపకర (Degradation of
థి త |
4శ్షT
- 104, 811, 812
జీ
| 449
meaning or pejoration ) | ఆర్థావగాహన 411 ఆర్థబిందువు 68, 849
తెలుగు భాషా చరి తి
అర్థానుస్వారం 62, 68, 174, 273, 277, 278
అర్థానుస్యారముల రూప నిరూపణం | ష్
ఆర్థానుస్వారోచ్చరణ 461
అర్వాచీన తద్భవాలు త1క
జర్వాచీన పరిణామం లిక్
అర్వాచీన రూపం 88. 46, 818. 408
అర్వాచీన వర్ణకమం 178
అల్ప పాణం రీలి, 175, 184, 810, 520, 882, 859
ఆల్ప పా ణవర్ణం 215, 819
అల్ప పాణ స్పర్శం కిశ్ష?
ఆల్పవ్యవహారపరిధి 408
అల్పస్పష్టోచ్చ్బారణ 860
అవధి (పదాంళ) 62
అవాంతర భేదాలు శిరి?
అవిభాజ్యం (Simple) 115, 188
ఆవ్యయం 65, 75, 81, 90, 96, 222, 287, 862, 896
అవ్యయ (పయోగం 81
ఆళోక (శాసనాల) లిపి 844, 845, 851, ల్ర్వి
అసంపూర్ణ [క్రియ రెక్స్ §8, 281
అసంపూర్ణ [కియారూపం 81
అసమాపక (క్రియ 187, 165, 200, 208. 204, 878. 472
అసమాపక [కియా (ప్రత్యయం 879
అసమాపక |క్రియాయు క్ర } 889 ఉపవాక్యల
అసమాపక [కియారూపం 879, 885
అసామర్థ్యార్థం 881
అస్మదర్థకం 195
అస్మదర్థక రూపం ౨89
ముఖ్యపద సూచి
అస్మదర్థక సర్యనామ౦ లర, 49
అస్వ్యతం| తధాతువు 82
అస్వతం[త 'పాథమిక విశేషణం 80
ఆంగ్లభాష 268, 271, 278, 280, 281
ఆంగ్ర భాషా మూలకాలు 155
ఆంధ (భాష) 1, 4, 278, 819
ఆంగ ధలీపి 845
ఆఖ్యాతం (predicate) 202. 208, 86, 474
ఆభ్యాతనామం £02, 208
ఆగమం 225, 878, 884
ఆగమ చకారం 2లిష
ఆగమ నవర్ణం 468
ఆత్మనేపదార్థం 257
ఆత్మార్థం 471, 474
ఆత్మార్థకం 82, 2825
ఆక్మార్థక క్రియ 196, 285
ఆత్మార్థ క నామం 76
ఆత్మార్థక బహువచనం 195
'ఆత్మార్థక బోధకం 166
అత్మార్థిక రూపం 228
ఆత్మార్థక సర్వనామం 49, 75
'ఆదరార్థకం 921
ఆదానం (borrowing) 801, 826
ఆదానపదం లిలిశ్తీ
ఆదాన పదానాలు 264, 801, 802, 4865, 458
ఆదేశం f4, 65, 284, 168. 870, 872, 878, 881, 882, 886
ఆదేశరూపం (suppletive from) 888, 888
ఆదేశ సకారం 889
ఆధారాధేయ సంబంధం 4కి0
ఆధి క్యార్థకం 82
489
ఆధునిక పమాణ (ప్రామాణిక) భావ
286, 291, 410
అధునిక బెంగాలీభాష 410
ఆధునికభావ 280, 281, 259, 290, 857, 872. 897, 466, 472
ఆధునిక మరారీ 410
ఆధుసిక్ర వాగ్య్యవహారం £81
ఆధునికాం ధభాష 210, 277
ఆనంతర్యార్థకం 20 i
ఆనునాసీక్ణం 6లి, 64, 461, 467, 472
ఆనునాసిక్యరూపం 467
ఆ_మేడిత రూపల | (re-duplication) |
ఆమేడిత [కియా విశేషణరూవం 428
ఆర్యభాషలు 807
ఆర్యాంబాద్యర్థక కణాలు 921
ఆవయవికం 229
ఆవశ్యకపూరకం (౬6౭6 filling motive) 806
ఆశీరర్థకం 200, 224
ఆశీరర్ణక రూపం 2090
ఆశీళ్ళాపాదులు 187
ఇంగ్లీషు (భాష) 278, 281, 894. 8086, 807, 808, 860, 896
ఇంగ్లీషు పదాలు (మాటలు) 288, 842
ఇండో ఆర్యన్ భాషలు విర్ల్లీ
ఇవమ్వికు లిపి 54త
ఇ.టి.తి. [ప్రత్యయాలు 2క్తిరి
ఇత్వలోపం 151
ఇత్సంధి 6&4
ఇదమర్థబోధక సర్యనామ ' రూపాలు క్
ఇయాంతం 214
ఈషత్సంవృతం౦ 15
. 429
986
490
ఉబ్బారణ భేదం 175, 181, 242, 861, 401, 408
ఉత్తమపురుష (0) 76, 86, 88, 168, 228, 470
ఉత్తమ పురుష ఇకారం 290
ఉ త్తమపురుష ఏకవచనం ౨81
ఉ త్రిమపురుష ఏకవచన |కియ 88, £50
ఉ త్రమపురువ (ప్రత్యయం 8
ఉ త్రమపురుష బహువచనం 48, 97, 194.
ఉ త్రమపురువ భూత కాలిక [ప్రత్యయం 184
ఉ త్రమపురువ సర్వనామం 194, 228
ఉ త్తమపురుష సర్యనామరూపాలు క్రిర్రిల్లి
ఉత్తర (దావిడం 15, 26, 86
ఉత్తర |దావిడభాషలు 452, 457
ఉతంలోపం ౨915
ఉత్యసంధి 466
ఉత్సంధి 64
ఉదంత అమహచ్చద్దిం 244
ఉదంత | ప్రాతిపదిక 7కి
ఉదంత మహత్తు 79
ఉదంత న్రీ సమం 167, 286
ఉద్దేశ్యం 96, 855, 889
ఉద్దేశ్య విధేయ పూర్వక వాక్యరచన 96
ఉపమండ లాలు (భాష) 260
ఉపమాండలిక భేదాలు 899
ఉపమానో పమేయ సంబంధం కీగ౦0
ఉపయోగార్థం 226
ఉపవాక్యం 171, 208, 204, 878,885, 886, 890, 898, 894, 895
ఉభయ (పార్థన 0) 256, 879, 899, 474
ఉభయ పార్థన
[కియారూపం | లీల
తెలుగు భాషా చరి|త
ఉభయ (పార్థనార్థకం 259, 256
ఉభయవాచకం 88
ఉభ యార్థం 470
ఉభయార్థకం 4C
ఉభయార్థక బహువచనం 194
ఉభయార్థక సర్యనామం 40
ఉభయోళష్ట్యు వ్యంజనం 81]
ఉర్గూపదాలు (మాటలు) 288, 40!
ఉర్దూ పభావం 828, 400, 401
ఉరూ (భావ) (దఖనీ) 1789, 241, 242, 807, 808, 828, 880, 881, 882, 988, 884, 408, 405, 406
ఊనిక 57, 8కి
ఊష్మం 109, 181
ఊష్యోచ్చారణ 860
విజ చక ఇ, జడ 19 (అకారం ముందు)
ఎరువు అనువాదం 95
ఎరువు పదం (మాట) 56, 71, 80, 82, 95, 104. 115, 154, 264, 801, 802, 806, 807, 884
ఏకత్వ ఐహుత్వ భేదం 164
పరత రిల 116, 188,
( Derivative) | ఏకధాతుక విభాజ్యం (complex) ఏకనామబంధం $98 ఏకరూపత 277, 291, 410,
(uniformity) 411 ఏకవచనం 85, 71, 89, 186, 169, 169, 290, 869, 467, 471 ఏకచవననామం $866 వకవచన పత్యయం 49, 68, 189
188
ముఖ్యపద సూచి
ఏకవచన టోధకం 668, 15 ఏకవచన రూపం 149, 870, 471 ఏకవచన సూచకం 72 ఏకాక్షర ధాతువు 64 వకాచ్కం (ధాతువు) 454 ఏకాచ్క (కియలు 4కి ఏవార్థం 172 ఏవార్థకం 90, 201, 285 ఒరియాభాష 107, 802 ఒల్డారీ 15, 459, 457 ఓష్ట్యం 108, 180, 181, 888 ఓష్ట్య అనునాసిక ఊమ్మం 177 కీష్ట్యపళ్చాదచ్చులు 862 కీష్ట్యమూ, నాదవిరహితమూ, మహాపాణమూ అయిన స్పర్శం Yat కీష్ట్యవర్దాలు 859 ఓష్ట్యాచ్చు 8569, 862, 468 ఓీవేతరాచ్చులు 868 జొపవిభక్రికం 87, 72, 191, 192, 194, 225, 247, 871 జొ పవిభ క్రికత 871 బొపవిభ క్తిక నామాలు 869 జోపవిభ క్రిక పతిియం 1282, 191, 192 బొపవిభి క్రిక మైన నీ-89 88, 89, 40, జా పవిభ కిక రూపం 77, 128, 156, (oblique) | 167, 226, 229, 246, 470 జాపవిభ క్రిక లోపం 22ిల్రి కౌ పవిభ కిక శబ్ధం వ25 పౌపవిభ క్రికాంతం 22) జా పశ్హేషికార్థం 875 కంఠ మూలీయం 108 కంఠళ్యం 108, 180, 181
49} అయిన ఊష్మం “242 [*(2)] కంఠ్యమూలీయం 109 కన్నడం 15, 19, 20, 50, 60, 69, 91, 186, 805, 807, 808, 816,
5158, 410, 452, 458, 469 కన్నడ-తెలుగు లిపి 846, క85లి కొన్న డలిపి 846 కంపితం 181 కంబోడియన్ భాష కి04 కరణార్థం 124, 125, 875, 468 కరినాడు రి కర్ణాట (శబ్దం) 8 కర్త 169, 170, 888, 895 కర్ద్హ్భృ-=క ర్మ-|క్రియా[క మం 887 క రృనామబంధం '8'6 కర్తృపదం 169, 388, 889 కర్హ్భపేరకనామం 887 క_ర్హృబోధకం 78 క ర్హృరపాత వాక్యాలు 887 కర్రృవిశేషణం 875 క రృృవష్ట 171 క ర్హ్భృసహిత వాక్యాలు 887 క_ృస్త్థానం 164, 170, 205 కర్మ 96, 888 కర్మణి [ప్రయోగం 98, 99, 102, డ్తీ/ శీ కర్మణ్యర్థం 881 కొర్మణ్యర్థకి ౦ 82, 97, 285 కర్మణ్యర్థక క్రియ బికిర్ కర్మణ్యర్థక [ప్రయోగం 474 కర్మజణ్యర్థ క రూపం 285 కర్మణ్యర్థక వాక్యోలు 202 కర్మధారయం 157, 254
492
(Endocentric తక. 499
కర్మపదం 889 కర్మ పధానవాక్యాలు 889
కర్మధారయ సమాసం ral
కాంజార్థం 374
కొంజార్థకం 893
శాకతీయ లిపి 845
కొరకవికేషాలు 227
కార్గకారణ సంబంధం 48ి0
కాలనిర్దేశం 99
కాల పత్యయం 1కిర్
కాలబోధకం 6
కొలబోధక [క్రియ 879
కాలబోధకత $881
శాలబోధక [ప్రత్యయం 162, 879, 98]
కాలబోధక రూపం 185
కొలబోధక సామాన్యవాక్యం 390
కాలవాచి పత్యయం 1968
:శాలవాతావరణార్థం క్రి75
కాలార్థం 375
శాలార్థక పత్యయం రిలి
శావ్యభాష 7కి, 89, 156, 208, 210, 218, 215, 216, 217, 218, 219, 291, 222, 225, 229, 281, 288, 296, 287, 288, 245, 246, 247, 254, 255, 256, 288, 268, 269,
278, 275, 485, 456, 465, 466,
468, 469, 471, 472, 478, 474 కావ్యభాషదళ 102 కిమర్థ బోధక శబ్దాలు 889 కిమర క | పశ్నలు 894 ఛి g కేమర్థక శబ్ధం 894 కురుఖ్ (భాష 44కి
తెలుగు భాషా చరిత
క్రువి (భావ 15, 21, 40, 48, 49, 50, 825, 452, 457
కువీ (భాష 15, 452,
కుయి 165, 21, 40, 47, 43. 49, 50, శీర వి 457, 458
కుయి-గోండీ ఉపళాఖ శ4ర్లి
కుడుఖ్ (భాష) 15, 95, 86, 452
కూడిక సంఖ్యలు 195
కృతక |పామాణికత్యం వ5్9
కృతక [(ప్రామాణికరూపాలు 180,184, (Hyper correct forms) J 824
కృతక వ్యుత్పత్తి 6
కృత్తు (Primary derivative) 115, 186
కృషతృత్యయం 91, 92, 428
కృదంతం 154
కృదంత రూపం (Primary derivative)
కేంద(అచ్చు) 181
కేందనిస్తాలవ్య నిరోష్ట్యాచ్చులు 862
కేంద మధ్యాచ్చు 855
కేం[దా[గగాచ్చు 506
కేం దాధోఇఒచ్చు లిర్రి
కొండ (భావ 15, 21, 40. 46, 48, 49, 50, 75, 109, 825
కొడగు (భాష 15, 42, 452
కొడగు (శబ్దం) 6, 7
కొ తమాటలకు పాదె న కేందం = sree | 408
(10621 area)
, 428
కొత్త జావా లిపి 947 కొమ్ము లిక్ర0 కొమ్యుదీర్హం 850 కొరియన్ భాష 8038
ముఖ్యపద సూచి
కొలామీ (భావ 15, 86, 88, 89, 48, 45, 47, 50, 78, 462
కోత (భావ 15, 89, 46, 49, 452
కోయ (భాష) 15, 49
క్రవదర్థకం 85
క్రార్థకం 37, 88. 48, 45, 65, రిక్, 197 900, 204. వ్ర 899 890, 456
క్వార్ధక ఇకొరం 220
క్వార్థక [క్రియ 204, 800
క్వార్ధ్క [ప్రత్యయం 49, 45, 184, 879
కార్థక రూపం 48, 100, 126, 890
క్వార్ధక రూపద్విరు క్తి 890
క్వార్ధక వాక్యం 896
క్వార్ధక సంక్లిష్ట వాక్యం 889
క్వార్ధరొ, మేడిత రూపం 429
క్యునీఫారం లిపి 343
క్రియ 482, 78, 82, 90, 96, 161, 160, 196, 228, 280, 281, 259,
262,879, 889, 890, 892, 598,
895, 482, 472
క్రియాకారక ప్రత్యయం 82
'కియాఖ్యానం 96, 97
[కియాజన్య విశేషణం 1638, 198, 199 201, ౨05, 984, 891, 898, 896, 896
కియాజన్య విశేషణ (ప్రత్యయం
[కియాధాతువు 99, 280, 881, 428
క్రియపదం 81, 86, 188, 218, 281, 250, 870, 472
[క్రియాపద బంధం 474
క్రియాపద రహితం (వాక్యం) 97
= 478
498
క్రియాపదాంశం 82
కియాపాతిపదిక 82, 134, 185, 186, 161, 185, 196, 197, 198
డ్రియా[పాతీపదికలలో మార్పులు 197
కియారహిత వాక్యం ఏ55, £86
[కియారూపం విర శ 259, 887
క్రియావాచకం 158
(కియావిభ క్రి 980, 878, 280, 886, 892
(క్రియావిశేషణం 189, 141, 164, 167s 171, 287, 288, 887, 5981, 426
కియాసమాపకం 168
[కియాసమాపకి వాక్యం 165, 20వ 908
క్రియాసహిత వాక్యం 885, 887
కియేతర పదబంధం €87
క్తీబం 118
క్రీబ బహువచనం 1కెర్
క్రీబపదం 126
క్రీబరూపం 124
క్రీబవాచకం 158, 168
క్రీబసమం 244
ఖండ బిందువు 88, 849
ఖడీబోలీ (పదాలు) 827
ఖడీటోలీ (భావ 418
గదబ (భావ 15, 86, 47, 50, 452, 4617
గమనార్థక ధాతువులు 876
గమ్యార్థం 875
గసడద్వా దేశం 64, 101, 102, 221, 466
గసడదవా దేళవిధి 818
గసడదవాదేశ సంధి 106, 411
గుణవాచకం 188
గుణవాచక విశేషణం 15/
4984
భుణసంధిరూపం 11కి
గుప్తకర్త 889
గువ్రకర్మ 889
గుహాలిపి 847
గోండీ (భాష) 15, 21, 86, 40, 48, 45,46, 47, 48, 49, 50. 78, 462, 458, 457, 458
గోదావరి మాండలికం 27౦
గౌరవాధిక్య సూచకం 75
గౌరవార్థం 170, 1,
గౌరవార్థకం 190, 194
గౌరవార్థ రూపం 169
గౌర వార్థ సూచక |వత్యయం 155, లిలిశ
(గవ్యార్థం 197, 158, 198
1గాంథికం (భాష) 278, 274, 275, £77, 278. 79, 281, 282, 283, 284, 255. 288
(గాంథిక వ్యావహారిక వాదాలు 268, 290
(గాంథిక వ్యావహారిక వివాదం 279, 286
(గామ్యం 187, 214, 917, 240. 254, 266, 870, 276, 280, 286, 287
(గామ్యశబ్ద్ల విచారణము 275
[గీకుభాష లి0కి
చచ్చటభాష 281
చతుర్ధి (చతుర్జీవిభ కి) 89, 78, 125, 126, 158,198, 226, 227
చతుర్ధీ (విభక్తి) పత్యయం శిరి
చ తుర్ధ్థ్యంతం 65
'చారితక అర్లవిజానం (diachronic ణ్ historic! sss ఉష
చారి తక పద్ధతి 427, 484
చారితక బహురూపత 89
చారి తక వ్యాకరణం 209
తెలుగు భాషా చరిత
చారి(తక వ్యాకరణాంశం 207
చాళుక్యలిపి 845, 847, 850
చి|తలిపి 980, 8899. 849
చీనాభాష 8089
చేదర్థం 204, 478,
చేదర్థకం 48, 187, 201, 204, 879, 891
చేదర్థక అసమాపక ' [క్రియా;పత్యయం
చేదర్ధక క్రయ 165
చేదర్థక [ప్రత్యయం 46, 889, 258
చేదర్ధక రూపం 165. 891
చేదర్థ క వాకొం 472
చేదర్థ క సంశ్శిష్ట వాక్యం 891
చేదర్ధ్థక' నమాపక క్రియ 891
చేదాద్యర్థకం 87, 256
చండాల (భావ 4
జడవాచకం 96
జడవాచక క ర్హ్భృపదాలు 890
జపానీ భావ 8908
జర్మన్భాష 804, 805
పాతీయం (idiom) 480
జానపదుల భాష 408
జానుతెలుగు లి05
జావా లీ4ీ5
జెంతియొ (genthio) 1
జెంతూ (gentoo) 1
టర్కిష్ భాష 828
టిబెటన్ భాష 804
డచ్చిథభాష. 807
తచ్చబ్దం 808
దచ్భబ్ధవకారం వలిక్తీ
తచ్చబ్దివకొరలోపం 213
తత్పురుష 1587
- 971
ముఖ్యపద సూచి
తత్సమం (భాష) 62, 65, 67, 68, 95, 106, 116, 118, 119, 211, 321, 2289, 224, 807
తత్సమం (సమానం) 187
తత్సమ ఆకారసంధి 219
తత్సమ క్రియ 442
తత్సమ తద్భవేతర భాషా. పదాలు (తెలుగు లో)
తత్సమ నియమం 118
తత్సమ పదం (శబ్దం) 114, 115, 144, 146, 147. 149. 165, 208, 224, డిిక, 241, 244, 247, 307, 808, 870, 412, 485, 464, 465
తత్స మాచ్చంధి 7
తదర్ధ్థ బోధక సర్వనామాలు 897
తదర్గక శబ్దం 171
తదర్థక శబ్దరూ పం 896
తద్ధర్మం 140, 284,
తద్ధర్మ క్రియ శల
తద్ధర్మ |కి మావిశేషణం 140, 166
తద్ధర్మ “ది ప్రత్యయ లోపం 288
తద్ధర్మ ధాతుజ విశేషణం 46
తద్ధర్మ భవిష్య త్పత్యయం 186
తద్ధర్మ భవిష్య్యదూపం 199
తద్ధర్మ విశేషణం 89
తద్ధర్మ విశేషణ [ప్రత్యయం 185
తద్ధర్మార్థ ం 472
తద్ధర్మార్థ కం 198
తద్ధర్మార్థక [క్రియా విశేషణం 164, 167
తదరారక |కియాజన
ర (ధోఘీజన్య) న... | కరతల తద్ధర్మార్థక “దు |పత్యయం 2లి2
తద్ధర్మార్థక (ప్రత్యయం 68%, 186, 199, 256
- 826
495
తద్ధర్మార్థక విశేషణం 81. 86, 200, 201
తద్ధర్భార్థక విశేషణ [శత్యయం 102, 201,
తద్ధర్మార్థక సంపూర్ణి|కియ వలీ 1
తద్దర్మార్థక సమాపక క్రియ 85, 86, 87
త ద్ధితిం (Secondary derivative) 115, 116, 187,
తద్దితి |పత్యయం ర్ 116, 428
త ద్రితరూపం (Secondary derivative)
తద్ధితాంతం 158
తద్భవం ర, 56, 687, 68, 95, 228, శ్రీ07, 808, 825, 357, 412
తమిళం (శబ్దం) 8
తమిళం (భాష) 15, 28, ౨6, తగ 89, 42, 48,49, 67, 69, 186, 205, 807, 808, 845, 452, 458, 471,
తమిళ-కన్నడశాఖ శర్లి
తాలవ్యం 109, 106, 150, 181, 368
తాలవ్యత 866
తాలవ్యధ్యని 216
పాలవ్య వర్ణం 967
తాలవ్య వ్యంజనం ల్రై12
తాలవ్య స్పర్శోష్మం 981
తాలవ్య స్వరం 812
తాలవ్య హల్లు 106, 144, 1484, 151, 162, 178, 812
తాలవ్యాచ్చు 256, 55, 10%, 111, 151, 176, 180, 181, 182, 216, 217, 881, 862, 866, 456, 457
తాలిప్యీకరణం 24, 25, 55, 94, 101, 108
తాలవీకృత రూపం 458
.తాలమ్యేతర అచ్చు 865
తాలవ్యేతర స్వరం శీలి!
428
496
తాలవ్యోబ్బారణ 182, 464
తిరోగామి సమీకరణం రి4.
తీరాం ధథాష 291
తుమర్థకం 87, 21
తుమర్గక _పత్యయం 86
తుమర్థక రూపం 88
తుర్కీ భాష §02, 207, 808
తులనాత్మక పద్దతి (విధానం) 485, 478
తులనాత్మక వ్యాకరణం 55
తుల్యకశ బ్రాలు 415
తుల్యార్థ బోధకత 890
తుళు 15, 86, 78
తూర్పుచాజుక్యలిపి ౯47
తృతీయ (విభ క్రి) ల్ 72, 78, 124 127, 187, 169, 192, 226
తృతీయావిభ క్ష్యర్థం 78
తృతీయాంతం 65 ఆన్ 6
తెలుగు షేల్ తెనుగు 1,5, 6 తెనుంగు 1,క్క్ 6 తెన్ను 6
కీలంగాణా పామరథభాష 410
తెలంగాణా [పాంతపుభాష 885
తెలంగాణా మాండలికాలు 880
తెలుగు (భాష) 15, 19, 20, 89, 40, 49, 78, 146, 178, 206, 211, 218, 225, 285, 287, 241, 271, 272, 276, 277, 281, 284, 800, ౭05, 807, 808, 816, 818, 821, 828, 824, 825, ®27, 881, 882, 888, 884, 885, 841, 842, 846, 847, 857, 858, 862, 397, 898,. 402, 410, 444, 458, 458, 469
తెలుగు భాషా చరిత్ర
తెలుగు (మధ్య (దావిడ ఉపకుటుంబం)
తెలుగ అనునాసికాలు లిలీ2
తెలుగు-కన్నడలిపి 52, 845, 846, లెర్లి
తెలుగు - కుయిశాఖ 458
తెలుగు (ప్రత్యయం లీలి4
తెలుగు మాండలికాలు 891
తెలుగులో ధ్యనుల నిర్మాణం 857
తెలుగులిపి 845, 847, 848, 856 తెలుగులిపి పరిణామం శీలి
తలుగువర్జాల వ్యాప్తి |
(distribution)
తెలుగువాక్యం 887
తలుగు వ్యాకరణ కార్యాలు విజికీ
తెలుగు వ్యాకరణ సూ[తాలు 409
శతెలుగుసంధిరూపం 11కి
తెలుగు సమావక క్రియ 194
తేలుగు 1,65
తెలుంగు పేక
తొద (భాష) 15, 89, 4562
_తీకం 287, 410
త్రికసంధి 80 |
దంతమూలీయం 108, 106, 111, 114, 144, 174, 180, 181, 858, 887, 871, 454, 455, 457, 458
దంతమూలీయ కంపితం 862
దంతమూలీయ డ వర్ణం 461
దంతమూలీయానునాసికం 469
దంతమూలీయోచ్చారణ 68, 860, 861, §62
దంత్యం (ధ్వని] (వర్షం) 108, 111, * 180, 181, 216, 858, 866
దంత్య స్పృషోష్ట్మం (చే) ల్ తే
. 87
లికి
ముఖ్యపద సూచి
దంత్యోచ్చారణ [౪] [ds ] 845, 881, 464
దంత్యోష్ట్య శ్వాసోష్మం--ఫ(9) 88:, 842
దక్కనీ (దఖనీ) ఉర్దూ 1ల్శ4
దక్షిణ దావిడం 15, 26, 85, 86, 48, 46, 47, 50, 51, 55, 68
దక్షిణ |దావిడ 1 శాఖ 471
దశ్నీణ| దావీడ 11
ఎ 467, 471 '(ద్యతీయ\ జా
దశ్షిణదావిడ కుటుంబం (ఖావలు) శర, 457, 468, 471
దక్షిణాం[ధ్రం (వెల్లూరు -దక్షిణగుంటూరు) 75, 142, 404 '
దానార్థకకియ 57%
దిగర్ధం 02
దివీతర _పతృయాలు లి7క్ర
దీ ర్థం 68, 84, 102, 112, 147, 149, 188, 191, 200, 218, 285, 286, 245, 871, 888
దీక్ష త రల 61, 71, 104
దీర్చ పూర్వక విందు పాన 218
దీర్భ రూపం 107
దీర్భన్వరం 71, 882
దీ ర్హన్వరవూర్వకమైన యవ రం 888, 878
దీర్హన్వరాంత (ధాతు) [్రియారూపాలు
880, 884, 868
దీర్టన్వరాంత రూపాలు 866, 868
దీర్గాంతమైన అన్యదేళ్యం 246
దీర్హాచ్చు 54, 61, 51, 91, 102, 107 155, 258, 268, 865, 866, 45
దూరవర్తి భామలు 800, 826
దేశి ( దేళ్య) (దేశీయ) వచాలు(శచజ్చాలు) క6, 62, 67, 68, 69, 82,95, 96,
(59)
497
102, 106, 118, 116, 118, 184 144, 149, 196, 211, 218, 214, ౨29, 224, 2825, 800, 805, 806, 807. 818, 825, 826, 880, 887, 401, 408, 405, 408, 412, 483, 485
చేళ్యపదజాలం 800, 808
చేళ్య భాగం (Basic core | 800. 858
(inherited) vocabulary)
'దేళస్రివర్శ మాల 54
దేశ్యతర పదజాలం ల00, 808
దేవాన్టి తి బోధకనామూాలు 88"?
[దమీల (భాష) త్రీ
(దమిల (శబ్దం) 8
_దవిడ ((దావిడ) భావనలు 18, 41, 49, 68, 70, 76, 79, 128, 214, 256. 272, 804, 805, 818, 828, 825, 826, 470, 474
ద్రవిడ భాషా తుల నాత్నక వ్యాకరణం 2792
చావిడ భాషా కుటుంబం శీలీర్
(దుళం 65, 66, 168, 167, 222, 298, 249, 487
(దుతద్విత్వ సంధి 219, 222
[దుత |వకళ్ళతికం ((దుతాంతం) 85, 114, 222
దుత|పక్ళాతిక సంధి 186, 247
[దుతలోపం 918
దుతసంధి 65, 102
ద్వంద్వ సమాసం \Co - ordinate construction} 118, 154, 186 429
ద్విగు 187
ద్వితీయా? తం 65
ద్వితీయాకారకం 226
495
ద్వితీయా (విభ క్రి) 88, 89, 72, 78, 124. 156, 168, 192, 226, 227, 488
ద్వితీయావిభ _క్తృష్రంగరూవం 471
ద్వితీయాది విభ క్రి (ప్రత్యయం వ్ 78, 122, 169,
ద్వితీయాది విభ_క్ష్య్రంగం 71. 74. 60, 468
ద్వితీయారి విభ కులు 191, 479
ద్వితీయాద్యంగ న సాద్భృళ్యం 471
చ్విభాషాపరిశుదళావాదం (Bilingual Purism)
ద్విభాషా వ్యవవా_ర్హలు 2800
ద్వి భాషాస్థి త్రి (Bilingualism) 800
ద్విభాషా వ్యవవోరం 800
ద్విరుక్త అల్ప పాణం 176
ద్విరుక్తం 58,71, 178, 101, 162, 175, 177, 182, నిఠ5్ 820, 821, 842, 888, 461, 478°
ద్విరు క్ష మవో[పాణ) 175
ద్విరు క్త వం 866
ద్విరు క్ర వ్ధింజనం 964, 868, 888
ద్విరుక్త స్పర్శం 42, 175
ద్విరు క్ర వాల్లు 58 54, 84, 67, 264, 455,
ద్విరు క్రి 181, 861, 862
ద్విలిపి [ప్రయోగం (Use of digraph\ 174
ధాతుగత అద్విరు క్త వాల్లు 84
ధాతుగత ది చం 77
ధాతుజ విశేషణం 47, 218
ఛాతుజవిశేషణ యుక్తం 97
288
81, 86, 96,
తెలుగు భాషా చరిత్ర
ధాతువు 71, 72, 87, 88, 129, 189. 161, 280, ౨94, 286, 864, 865, 877, 878, 379, 884, 88%, 89 | 454 శ్
ఛాత్వనుబంధం 280
ధ్వనిపరిణామం కర, నిల్ 56, 57, ర్ 60, 66, 67, 75, 218, 216, 217 805. 809, 810. 818, 821, 828, 824, 829, 400, 488, 459, 472 478
ధ్వనివరిణామరీతి (వద్ధతి) 218, 814 829, 880
ధ్వని విధేయలిపి 401
ధ్వని వివరిళామం 9880
ధ్వని సామ్యం 48
ధ్వని సూతం 59, 865, 446
ధ్వనులమార్పు 106, 144, 218, 886, 448
ధ్వనులు (ప్రధానంగా గీచిన | 409 వటాలు (Phonetic atlas)
ధ్వన్యనుక రణం శవ
ధ్వవ్యనుకర ౯౪౯ (పదం) 222, 288, (శబ్దం) లు (onoma- 1565 శవర్రి topoctic word) -
నగాగము 7కి, 241
నన్నయళావ 212, 227, 228, 270, 281, 411
నన్నయ యుణం (భావ) 28
నన్నెచోడుని ఛావ 229
—న=ల వినిమయం రి
నాగర (కుల) భామ 276, 409
నాగరీకరణ (Hyper. standardization)
నాదం (ధ్వనులు) 28, 890, 865, 887
176
ముఖ్యపద సూచి
నాదత (త్వం) 282, 817, 882
నాదవత రాలు eel stops) ' 518, 822
నాద స్పర్భాలు బి, 221, బిజి
నాదవిరహితమైన మవో(పాణ } 949 కంఠర్టస్పర్శం
నాదాత్మక కంఠభ్టస్పర్శం 2 42
నాదాత్శక శాలవ్యస్పర్భం విశ్వలి
నాదోష్మం 880
నామం (విశేష్యం) 187, 199, 220, 928, 225, 288, 184, 866, 868, 870, 885, 895, 487
నామధాతువు 76, 428
నామవదం 115, 122, 128, 128,187, 141, 146, 147, 154, 156, 169, 204, £06, 222, 228, 895
నామపద నిష్బ త్తి 968
నామపద స్థానం 894
నామ (ప్రకృ తి (|పాతిపదిక) ] 62,116, (Non stem} ' 186,192
నామ (ప్రత్యయం 289 ప్ర
నామ (పద) బంధం 896, 887, 474
నామవాచకం ళీక్, 86, 76, 81, 188, 259, 884, 428
నామవాచక రూపం 40
నామవిభక్తులు క్త 467, 488
నామనమాపక వాక్యం 202
నామాఖ్యానం 96, 97
నామ్నీ కరణం 205, 892, 895
నాయకీ (భావ) 15, 86, 50, 452
నాయక్షీ (మాండలికం) 15
నిండు సున్న ర్శ్తీ
నింద్య్మ గామ్యం 981
నిత్య బహువచనాలు 268
నిమిశ్రార్థం 125, 126, 189
32) (2)
499
నిమ్నాచ్చులు 862
నియత (ప్రవృత్తి 219
నిరోష్ట్యం 865
నిరోము తాలవ్యాచ్చు శ్రీ62
నిరోన్ట్య వర్ణాలు లి59
నిన్లేశక సర్వనామం 76, 77, 86, 194
నిర్ధార అార్థం 876
నిర్విధివాక్యాలు 828
నిశ్చయార్థకం 82, 200, 258
నిషేధం 208
నిషేధవాశ్యాలు 209
నిేధార్థం 881
నిషేధార్గకం 2కి
నిషేధార్థక (కియలు 208
నివృన్నరూపం ! ౧6 (Derived form)
నిష్పాదక (ప్రతస్రయం 18, 21, 91
నిసర్గపచాలు 884
నిపాలవా్రచ్చు 9866
నీచార్థన్ఫురణం 228
నుజి 851
నుజ్యంత అసమాపక 1 బగ (కియా_పత్యయం
నూతన పరిణామం (రీతి) ( innovation)
నూతన భావ(పకట నావళ్యకం 801
నూటుపై గుణింతవు సంఖ్య 18 2
నై ఘంటికాదానాలు 8 (Lexical borrowing) |
పంక్వారది అనుస్వార లేఖనం 62
పంచమి (పంచమీవిభ క్తి) 78, 126 158, 198, 226, 227
పంచ మ్యర్థం 245
సంచమ్యుర్థ్ సూచకం 74
పకారాదేశం 68, 284
, 44, 811
500
న|తికాఖావ. 278 పదకల్నాలు 255
పదజాలం €5 277, 280, 800, 802,
804, 807, 808, 826, 406 పదని రాణ పరినరం 868 పదపటం 402 పదబంధం 67, 81, 99, 100, 878,
887, 442 పదమధ్య గ వలు 55 పదమధ్య డృణలు 59 పదమధ్య దీ రన్వ రాలు 818 పదమధ్య న, ణ లు 59 పదమధ్య ల, ళలు 59 వదమధ్య నంధి 66, 70, 88, 87,
101 పదమధ్య టు, డలు 60 సదమ ధ్యాచ్చు 61 పదమధ్యాజ్ఞోపం 214 మదమధ్యానునానీకాలు 844 పదవిన్యాస్మ క్రమం 96, 97 పదవ్యత్యయం 895 పదనముదాయం 800 పద'నేకరణ 898 వేదాంత నంధి 101 పదాంత నంవృతాతరం 67 వదాంత వాల్లు వివిలి వదాంతాతర నంధి 67 పదాంశం 62, 71, 74, 89, 95, 886 పచాంశవిధేయలేఖనం 178 వచాంశస్వరూపం కిర్ వదాంశావధి 62 పదాది గ కారం 408 వదాది చకారలోవం 50 పదాొది శాలచ్యాచు 468
తెలుగు భాషా చరిత
వదాడి దంతమూలీయ వర్షం 4583 వడాది మూర్ధన్య వర్ణం 458 పదాది యకారం శర్ర్ పదాది యకారలోపం 809 పచాదియ, వలు గీరి పదాది రేఫ (0) 84, 809 వదాది వకారం 407 వచాది సంయు క్షత లివర్ పదాది నంయుకాతరం 57, 182 పదాది నకారం తి1/ పడాది సకారలోపం 818 వచాది సరళం గ6 వదాది వాకారం లిలిలి పచాది వాకారలోవం 810, 818, 829 పదాది వాల్లోవం 219 పదాలు (ప్రధానంగా గిచిన | పటాలు (wంrd atlas) .! 402 పదిపై కూడిక నంఖ్య 180 వదివై గుణింతపు సంఖ్య 181 వరవదాది శ్వాన స్పర్శం 221 పరభాషా నిరోధం 802 పరభాషూ వదాలు శీ0! వరఖాషూ మండలాలు 260 పరనవర్థాదేశం 62, 689 వరన్వరై కా చేళం 219 పరవానునూలీయ | స్పర్శవర్థ్యం క్ల [4] | పరిపూరక (వవృశ్తి 78, 68, 89, 888 వరిపూరకాలు (Supplementation) 808 వరిథావ 807, 444 పరిఖాషా కల్పన 804 పరిమాణాత్మక రూపాంతరం 685 పరిమాణార్థక (ప్రత్యయం 188 పరివరం (environment) 104, 884-
981
ముఖ్యపద సూచి
వరువం 68, 65, 101, 222, 286
పరువద్విత్వం 68
పరో కకర్శ 96
పరోక్ష [ప్రశ్నా వాక్యాలు 894
పరోతవిధి 899
వరోత నంవాద వదతి 99
పరో జూనుక్చతి 892
పరీ (భామ) 1%, 86, 98, 89, 46, 47, క్రగ కర్లి
పర్యంతార్థం 976
పర్యాయపదం | 08, 484 (Synonym)
వర్యాయ[వన్వ త్తి 74
పర్యాయరూపం 69, 78, 85
పర్యాయరూపం (ధాతు) లిర్డ్త
వర్యాయరూవత 84
పర్యాయ స౦కేతం 54
పర్యా యోవ యోగం 69
వర్షియన్ (భావ) $826, 827, 828, 829, 884
పర్షియన్ (భాషా) పడాలు లి25, 826, 442
వరో ఆరబిక్ ఆచానలు 1రిరి
పర్కోఅరలిక్ పదాలు 186
పర్క్సో-అరవిక్ మూలశాలు 184
వళ్చాత్ (అచ్చు) 181
పశ్చిమచాళుక్యలిపి లి47
పళ్చిమాం(ధ్రం (తెలంగాణా) 142
పాతజావాకలి లిపి 847
పాత తెలుగులిపి 54
పామరజన వ్యవహారం 216, 411
పామరథావ 254, 465
పామరమా ౦డలికాలు * 108,109 (Substa ndard dialects) 140
501
పామర వ్యవహారం 2ర్క, 4685 పారశీకభావ 808 పారస్పర్యాార్థం 278
పార్శ్వ రేఫా తరం 114, పార్శ్వికం 108, 112, 181, 858 పాలీథావ 804
పుంలింగ వత్యయం 226 పుంలింగ రూపం 226 పునఃపునన్సంభవ యోగం శీరి0 పునరు క్త [ప్రతకయం ౪9 పునరు క్షి రూపం 429
పునర్ని రాాణం | 109, 120
(Re-construction) పురన్ (అచ్చు) 181 పురాతన వరివవోర |పాంతం |
(relic య య | 408
పురునవత్యయం 84, 86, 87, 89, 186, 198
పురువ బోధక (క్రియావిభ క్రి 879
పురువబో ధకత్వం 86
పురుష బోధక |ప్రతయం 76, 85 162
పురుషబోధక |
నంఖ్య్యా వాచకం |
పురువబోధక (వాచళ) సర్వనామం
పురుమబోధక (పతకియం 69, 189
పురుషవచన |పత్యయం 185, 188, 141, 162, 168, 198
పురువవాచకం 1856
పురుమవాచక |పత్యయం 85, 98, 186
పురువవాచక ఏకవచన (ప్రత్యయం 191
పురుమవాచక శబ్దం 456
పురోగామి సమీకరణం 84
వూజ్యార్థ ౦ 468
75, 76
602
పూజ్యార్థకం 98, 122 వూర ణార్థం 470 పూర ణార్థ్గకం 189, 167, 195, 259 పూర ణార్ధక సంఖ్యా వాచకం 229 పూర్ణ బిందువు 6ళి, 190, 218, 849 పూర విందు లోపం క్
భ్ పూర్తాను స్వారం 174,177 వూర్య _దావిడం 408 పూర్వ న్వరదీ ర్హం 225, జిలిలి పృథక్కరణం 100
వెంగొ (భావ) 15, 21, 40, 50, 452,
457 "వేర్యాదులు 286 పొడ్జా 78 పొరుట్టు 88 పోర్పుగిను భావ 808, 826, 841 పోలిక (ప్రత్యయం) 79, 128, 202 (ప్రకృతి ఛావం 219
వకవ వ వ
౦ లే or dominent *” 210 language)
(పక్రియ 411
(ప్రియా చె_వీధ్యం 289
(ప్రతి(క్రియా వేశక క్రియ 875
వతిగహీత భావ |
(Receipient language) ౪06 (వతిష్టా పాతుకం 808 (Prestige motive (పత థ్ కర శి 96 . _పత్యత పద్దతి " ( Dieser method ps ald
(వత్యతవిధి 892 (వత్యత సంవాదవద్ధతి 99
తెలుగు భాషా చరిత
(వత్యజాను కృతి £92
(వత్యయ భాగం | {derivative or ఎ 454 formative
(ప్రత్యయ రహిత శబ్దం 87
(వత్యయాల్లో మార్చులు 889
(వపతృమ్మ్నాయ నంశకేతం 68
(వ త్యేకవర్ణం 54, 465
ప్రథమ ((వథమావిఖ క్రి) 96, ]22, 166, 171, 191, 192, 195, 224, 226, 229, 878
(పథమ పురుష (0) 48 84, 89, 169, 288, 892
పథమ పురువ ఇకారం 220
వథమ పురువ పకవచనం 84. 97, 102 185
పథమ పురువ నామం లిరిలి
[వథమ పురుష బహువచనం 97
పథమ పురుష బవొు వచన (ప్రత్యయం మ పురువ మవాన
See 8 | 1
(వథమ మీది వరువం 221
(వథమాంత శబ్దం 66
(పథమా రూవం 77, 124, 126, 22ర్క్ 229
[వథమారూప తుల్యం లివర్.
[వథమాలోపం వివిల
[వథ మేతర (పాతిపదిక 226
[పథ మేతర విభక్తి 79
[పథ మేతర విభ క్షి పతక్టియం 2265
[పథ మేతర విభ క్ష్యంగం 225
(పథమేత ర నర్వనామం 878
(పథమైక పురువం 186
471
ముఖ్యపద సూచి
1పథమైక వచనం 168, 225, 897 శవథమైక వచన (పత్రయం 67, 68, 248 వథమైక వచనరూపం 45! శవచాతృ భామ 806 [పథాన [కియ 280, 877, 891 పథాన |క్రియావ్యాపారం 898 పధానవాక్యం 204, 870, 898, 894 895, 896 ([పమాణ-అ[పమాణ 412 భేదం | (వమాణథావమ ఏ9 7, 898, 410, 411,
412, 418, 472
{వమాణ భాషా 418 [ప యోగ్యం |
1పమాణరూపాలు 409
(వ యోజ నార్థం 875
(వశ్నార్థకం 202, 286
కవశ్నార్థక (సామాన్య) వాక్యాలు 202, 896
(వళ్నార్థక శబ్దం (పదం) 170, 208
వశ్నార్థక సర్వనామం 209
(పశ్నావాచక సర్వనామం 75, 76
1పాంతీయం 411, 412
{పాంతీయ బహురూవపత లి97
1పాంతీయ భేదాలు 897, 400, 402, 410, 488
పాంతీయ మాండలికాలు" (Regional dialect words )
క్షపాక్ళతం (భాష) 54, 80, 95, 105, 115, 154, 288, 805, 808, 809, 850, 861
శపాకృతపదాలు 80, 288, 804, 485
178, 261, “ల98, 419
508
[పాకృత (భాషా) వభావం 100, 101, 805, 458, 459, 474
(పాక్ళత భవాలు 808, 818, 825, 405
(పొకృత శబ్దాలు 264
[పాకృత నమం శీ20, 821
(పాక్తెలుగు 4ర్4, 456, 450, 471
(పాక్సాహిత్యదశ 101
[పాగాంధదళ 101
ప్రాజ్నన్నయ కాలం 217, 4865
[పాజ్బన్నయ యుగం (భావ) 206, 209, 210, 218, 214, 217, 228, 2929, 280
ప్రాజ్నన్నయ శానన శావ 229
(ప్రాచీన కావ్య భాష 286, 899, 404, 457
(ప్రాచీన వర్ణ క్రమం 178
ప్రాచీన తద్భవాలు 816
(పాచీన తమిళం 19, 20, 48, 46, 47
(పాచీన (_దావిడం (భాష) 56, 68, 217, 287, 452, 456
(పాచీన _దావిడ మాతృక 454, 457
పాచీన (చావిడరూపం 469
(ప్రాచీన ధాతువులు 229
(ప్రాచీన రూవం 108, 109, 110, 181
[(పాచీన లేఖన పద్ధతి 105
(పాచీనాంగ్ల భావ 806
పాచీనాంధ్రం 86, 49, 54, 66. 60, 659, 97
[పాణి వాచకం 70, 96
[పాతిపదిక 86, 88, 69, 70, 71, 72, 78, 84, 86, 89,91, 95, 116, 120, 188, 189, 146, 161, 182, 1656, 189, 191, 286, 287, 808
(పాతివదికల వర్యాయరూపత 88
5604
(పాతివదికాంతం 70
(పాతిపదిశాంత దీర్రూచ్చు 87
(ప్రాథమిక నంఖ్యాపదాలు 41
[(పాథమీక నంఖ్యావాచకం 77
(ప్రామాణిక అ[ప్రాణికభేదాలు 179
(పామాణిక భావ 276, 291
_పార్థనాద్యర్థ కం 86
(పార్థ నాన్యర్థక [శ్రియలు 256
(పార్థ నాద్యర్థక (ప్రత్యయం 84
(వార్థ నార్థక క్రియరూపం 87
_వేరణం (ధాతువు! లగ
(వేరణ [వత కియం 42, 281
వేరణరూవము |
గ్ శీర ణార్థక రూపం. 184, £84
_వేరణార్థం 456
[వేర ఇకార్థ కం 42, 88, 197, 478
(వేర ణార్ధ క క్రియ 88
(వేర ణార్ధ క ధాతువులు 876
(ప్రోఎఫ్టీనిన్ 5?
ఫార్సీ అర బీ వర్ణ మాల శిక్ష]
ఫార్సీవచాలు 264, 805
ఫార్చీ(పారసీ) ' 241, ౨49, 248, భామ . 807, 808
ఫోనీషి యన్ లిపి 844
| ఫెంచిభామ 808, 804, £06, 807, 408
బంధరూవం (Bound form) 118
బంధుత్య బోధకం 7!
బంధువాచక శబ్దాలు 864
బడగ 15
బర్మీ భావ 804
బహిరంగ వ్యవవోరం (భావ) 897
ఐహిరాదానం ,eXternal borrowing) 802
తెలుగు భాషా చరిత
బహిః కే. దకాలు (exocentric) 187
బవుత్వము 187, 149, 155, 160 161, 171
బహుధాతుకం (Compound) 115, 188
బహుధాతుకం (సమానం) 118
బవుధాతుక విభాజ్యం } 194 (Compound)
బవుభాషసా వ్యవహారం 801
బహురూపత 897, 411, 418
బవువచనం 70, 71, 72, 869, 117, 190, 225, 245, 246, 259, 868, 870, 871, 880, 466
బవువచన నామవిభ కులు 4౯6
బవువచన [ప్రత్యయం 86, 49, 68, 70, 71, 76, 120, 121, 122, 149, 156, 189, 192, 225, 871, 445, 456,
బహువచన బోధకం $868
బహువచన రూపం 69, 76, 80, 155, 156, 194, 208, 225, 870, 888
బహువచన లకారము 72
బహువచన లు [(పతగ్యయం 225
బహువచన ళు/లు 4689
బహు[(వీహి 187
బవ వీహి సమాసం J 429 (Bio-centric construction) |
బవుళం 64, 65, 102
బహుళార్థ కత్వం 450
వాంధవ్యార్థం ల్రీ74
బిందువు 52, 68, 852
విందుపూర్యక బకారము 6కి
వీందులోవం లీ 15
బించ్వాగమం కి!5 (తావుయీ (థామ) 15, 86, 89, 44, 48, 452
ముఖ్యపద సూచి
శాహ్మీలిపి 52, 844, 845. తిలక
భవిమ్యత్కాలం 140, 168, 199, 2892, 284
భ విమష్యత్కాల కయ 88
భవిష్య శాల (కియావిశేషణం 141
భీ వివ్యత్కాల సూచక సం శిష్ట 170 నపమాక (క్రియలు 1
భవిష్య [త్కియా 88, 198, 224, 255
భవిమ్య[త్కియా జన్యవి శేషణ 164
భవిష్య(_త్యాయా విశేషణం 140, 1867
భవిష్య _త్తర్ధర్మం 169
భవిమ్యదర్భం 82, 199, 472
భవివ్యదర్గ "కాలు 198, 199
భవిషమ్యద్యోధక వ్యతిరేక (క్రియ 880
భ వివ్యదూపం 284
భవిష్యద్వి శేషణరూపం 140
భవివ్యద్వ్థితిరేక ధాతుజ విశేషణం 47
భావ నామాలు 215
భావ[పకటనావళ్య కాలు 800
ఖావార్థకం 261, 881, 894
భావార్థక అసమాపక) (కియా (ప్రత్యయం
భావార్థక రూపం 894
భావికాలిక (ప్రత్యయం శీలి, 46
ఛభాపాగత మైన కారణాలు 409
ఛాపాపరిగణామం 427, 446
భాషాభాగాలు 897°
ఛాపూముండలాలు (తెలుగు) 898, 400, 401, 402, 408, 405, 407
భిన్న భాపామాండలికాలు 400
భూత (కాలం) 46, 189, 162, 1683, 199, 282, 288, 284, 259, 881, 456
భూత కాల క్రియ 198, 199
879
5606
భూతశాల [కియావిశేషణం 167
భూత (కాల) (పత్యయం 45, 46, 199
భూత కాల బోధక (ప్రత్యయం 879, 888 884
భూతశాల వ్యతిరేక (క్రియ 198, 200, 208, 880
భూతాల సంళ్లి ష్ణ సమాపక రూపం 170
భూతశాల సమాపక (కీయ 84
భూత కాలిక అసమావక [కియారూపం బి57
భూత కాలిక క్రియ 291
భూత శాలిక [క్రియా (పత్యయం 42, 47, 88, 185
భూత కా(లిక)ల విశేనణం 81, 201
భూతశాలిక విశేషణ రూపం 61
భూత కాలిక సమాపక (క్రియ 65
భూశ|కియా జన్య విశేషణం 478
భూత (కియా విశేషణం 140
భూతధాతుజ విశేషణం కఠ
భూతధాతుజ విశేషణరూపం 46
భూత వ్యతిరేక ధాతుజ విశేషణం 47
భూ శాది(క) ప్రత్యయాలు 882, 888
భూ తాదులు 881
భూ తార్థక (క్రియ 281
భూ శార్భక (ప్రత్యయం 401, 410
భూతార్థక సంపూర్ణ క్రియ 281
భూ లేతర (వత్యయం 456
మండ (భావ) 452, 457
మణి(ప్రవాళ శై_లి 100, 102
మధ్య (ద్రావిడ భామలు 1§, 26, 85, 86, 89, 40, 48, 44, 45, 47, 50, 452, 458, 457, 467
మధ్య (ద్రావిడోప కుటుంబం శీర్, 50
మధ్య పాచీన భాషలు 808, 807
506
మధ్యమ వకవచన [కియావిళ క్రి 880
మధ్యమపురును 76, 89, 208, 220
మధ్యమ పురువ వకవచనం 4లి, 97, 471
మధ్యమ వురువ వకవచన | Bd భూత కాలిక రూవం
మధ్యమ పురువ[క్రియ 220
మధ్యమపురువ (ప్రత్యయం 48
మధ్యమపురుష బమువచనం శకి, 97, 471
మధ౧మ పురుష భూత కాల 195 (వత్యయం (తి ) |
మధ్యమ పురువ సర్వనామం 194, 195, 298, 885
మధ్యమ బవువచన |క్రియావిభ కి 880
మధ్యమ భూత కాలిక ప్రత్యయం 184
మధ్యస్వర లోప సూతం 864
మధ్యాం[ధ (చేళ)ం 59, 141, 142, 410, 460, 462
మధ్యాంధ మండలం 404
మధ్యాం[ధ మండల వ్యవహారం 401
మధ్యా్యచ్చు 858, 862
మనఃస్థి తి బోధక సర్వనామాలు కిరి?
మనువివాచకం 86
మనువ్యు వాచక శబ్దాలు 798
మల(ళ)యాళం 15, 19, 20, 28, 87, 89, 42, 805, 452
మవర్ణో్వధ శబ్దాలు వీ65
మవాతీ (ఏకవచనం) 117
మవాతీరూవం (సంఖా్య్యావాచకం) 228
మవాతీ (వాచకం) 229
మవాతీచాచక శబ్దం 155
మవాత్తు 119, 194, 467, 476, 477+ 497
తెలుగు భాషా చరిత
మవాత్తు (ఏకవచనం) 117 మవాక్రత్యయం 48, 120, 122, 225,, 469 మవాదమవాదేక వచనం 4లి మహదమవాదృవువచనం 70 మవాదమవాద్య్భేదం శీక్, 89, 168, 467 మవాదర్గం 929, 467 మవాదేకవచనం 194 మవా దేకవచన[ప్రత్యయం 68, 24కి మవాదేకవచన నర్వనామం 40 మవాద్భృవువచనం 48, 246, 456, 487 మవాదృహువచన (ప్రత్యయం శకి, 487 మవాదృహువచన రూపం 467 మవహాద్చోధకం 224 మవా [(దూపం \ (సంఖ్యా వాచకం) : మవాద్వాచకం 78, 102, 229, 286 మవాద్వాచక డు వర్ణ కం 871 మవాద్వాచక (ప్రశ్నార్థ క్ర 194 మవాద్వాచక రూపం 156 మవాద్వాచక శబ్దం 71 మవాద్వాచక సంఖాగావాచక విశేణం 195 మవాన్మవాతీ బవువచనం మవాన్మవాతీవాచకం విరి 75 మవాన్మవాతీ సంఖా్య్యవాచకం 182 మవో[పాణం 58, 62, 114, 175, 180, 181, 184, 211, 215, 810, 819, 820, 859, 469 మహా(ప్రాణ వానుమూలీయం [ఉ] శిళి2 మవో పాణ వానునూలీయ కిల్రిల శ్వానస్పర్థం [ఖ] ,
££ర
సర్వనామం
| 69, 89, 194
ముఖ్యపద సూచి
మవా| పాణోచ్చారణ 859
మాండలికం 68, 75, 91, 108, 108, 117, 120, 141, 142, 154 199, 219, 216, 288, 261, 269, 278, 981, 288, 289, 297, 888. 410, 418, 472
మాండలిక పటాలు 402, 404
మాండలికపదాలు 270, 288, 408, 404, 412
మాండలిక వదజాలం ౨96
మాండలిక పదపటాలు 402
మాండలిక వదవరిశీలన
4
(పరిశోధన) Sd!
మూండలిక పరిశీలన 401, 402, (పరిశోధన) 404
మాండలిక పరిశీలన విధానం 40! మాండలిక [ప యోగాలు 410, 4138 మాండలిక భేదం 412, 4898 మాండలిక మీ(శం | (Dialect mixing) | మాండలిక విభజన 400 మాండలిక విభాగం 406 మాండలిక వ్యవహారం 248 మాండలిక వ్యవవోర | సిద్ధ [కియా రూపాలు మాండలికళబ పయోగం 260 మా న! et మాండలిక సం|వచాయం 218 మాండలిక సమ్మేళనం 418 మాండలికాల [(పఖావం 418 చూండలికోచ్చారణ 218 'మాళ్ళక (model language) 805, 808 మాళ్ళ భావ (తెలుగు) 898
120
254
507
మాధ్యమికరూపం 585
మానవవాచకం (Humam noun) 119 158
మానవవాచక బహువచనం
మానవ మానవేతర భేదం 89
మానవేతరబహువచనరూపం 639
మానార్ధక (ప్రత్యయం 80
మాలో (భాష) క, కిల్, 86, 452
మి|తవర్థం 212
మ్మ్ (ము పద౦ 95, 96
మి శవ్యవవోరమండలం 401
మి(శ (సమాస) 96, 102, 118 119, 187
ముప్రత్థయలోపం 71
మువర్ణ శానికి పుంప్వాదేళం 25 4
మువర్ణ లోవం 214, 225
మూర్త పదార్థ బోధళాలు 3802
మూర్చన్యం 109, 114, 174, 180, 181, 191, 8£8, 888, 867, 889, 889, 457
మూర్ధ న్య ణ 460
మూర్ధన్యవర్శ ౦ §67, 870, 871
మూర్గన్యవర్శ నం యోగం 86/7
మూర న్య శకారం 86
మూర్ధన్యవాల్లు 174, 182
మూర్చ న్యాతరం 25, వ0% 114, 162, 214 ర ని
క. | ల్విష
| 189, 192
మూర్గనో్యోచ్చారణ 1/4, 189 - మూర్ధనో్యోమ్మం 249 మూర్ధనోమ్మవాల్లు వీర్రఠి మూలదకజిణ (దావిడభావ 51, 78
508
మూలదకిణ(చావిడ శబ్దం 94
మూల | చావిడ భామ 15, 18, 25, ౨8 85, 86, 40, 42, 48, 45, 46, 47 50, 56, 59, 88, 783, 74, 194, 284, 816, 821, 828, 825
మూల | దావిడ భఛాషాపదం శ4లిర్
మూల|చావిడ భూాతశాలిక (వత వయం 85
మూల[చావిడరూపం 40
మూల ధాతువు 116, 185, 230
మూలభావ క26
మూలమథ్యచావిడం తిరి 89, శ్ర), డీల్ 50, 51
మూలరూ పాలు (Protoforms) 41, 828
మూలో త్తర (దావిడభావ. 51
మౌలిక ధ్వనులు 241
మౌళిక మెనపదం 428
మౌలికార్థం 485
యశా రేతర వ్యంజన పూర్వక | 969 మైన నామాంత ఇవ ర్హం |
యడాగమం 65, 64, 66, 221, 254
యడాగమం వచ్చేరూపం 118
యత-తత్ వాక్య నిర్మాణం 208
య త్తదర్థకం 97
య త్తదర్ధక [పయోగం 98, 102, 474
యత్తదర్థ క'వాక రం 202, 208
యవనానీ (లిపివిశేవము) 844
యాదృశచ్చిక మవో[ పాణత్వం 215
యుద్ధమల్లుని “కెజవాడశాననం 206, లిలి2
యుమ్మదర్థక బహువచనరూపం 89
యుమ్మదర్ధక సర్వనామం £9, 49
యుమ్మదస్మదర్థకం 40
యుమ్మదస్మదర్థ కాల పరిణామం 40
తెలుగు ఖాషా చరిత
యురోపియళ౯ా భాషలు 826, 841
యురోపియన్ భాషావదాలు ల41
యోపధధాతువు 865, 877
రాయలసీమ మాండలికం ,
రితివి శేషమణాలు 891
రీత్యర్థం (manner\ 204, 875
రీత్యర్థ క [కియావి శేషణం 890
రూపనిర్మాణం 802
రూవనివ్ప త్రి 409
రూవనిప్పాదన [ప్మకియ 269
రూపభేదం (ధాతువు! £80
రూవ భేదం (పదం) 482, 470
రూపసామ్యం ల్ర02
రూపాంతరం 69, 77, 1719, 80, 91 105, 109, 120, 146, 229, 244, 245, 881, 882, 864, 897, 401,. 406, 485, 444: 467
రూపాంతరత్వం 41లి
రేఫ (0) 58, 102, 108, 114, 217,. 229, 229, 241, 862, 864, 869
రఫలోవం 110
రేఫనంయు కృం &్ల17
రేఫనంయుక్తాతరం 216
440
రేఫాదేళం 864
లజ్యార్థం 480
ల ఇ్యూర్థ| ప యోగం | 480. (metaphorical usage
లశ్యార్థసిద్ధి (Tranfer of 449
meaning}
లాటినుఖామ 805 804 లింగం 154
లింగబోధ '/5 లింగబోధకం 281
ముఖ్యపద సూచి
లింగబో ధక (కియావిభక్క్తి 879
లింగబోధక [పణాళిక 668
లింగబోధక (పత్యయం ' 67, 77, 117, \ gender suffix ) 188, 228,
| 294 487
లింగభేదం 86, 89, 169,
లింగనూచక్రం 75
లిఖత (|పమాణ ఛామ 897, 411
లిపిపరిణామం లిశ4ర్
లిపివరిణామవృ్భతుం వ్ర
లు _ప్పవిభ క్రిక నామ్నీకరణాలు 895
లేఖనపద్ధతి 58, 104, 148, 174, 848
లేఖన భేదం 15
లేఖన నం[వదాయము 67, 844
లేఖ్యాతర సంకోచం (Orthographic abbreviation\ 174
లోక్రనిరు క్రి {folk etymology} 884, 450
లోపదీ తళ (compensatory lengthening)
వకారలోవం 411
వచనం 119, 155, 189
వచన బోధక | కియావిఖ క్తి 879
వచననూచకం "5
-వచ్చిచేకిన వదసముదాయం' (Acquired vocabulary)
వచ్యర్థ ధాతువులు 875
వచ్యర్థ క ధాతువు 892
వర్గపంచమాతరం 104
వర్గమాండలికాలు (01288 4121604 wంrds) 178, 257, 897, 398, 406, 407: 418, 478
వర్గాక్షరం 114, 211
వగ్గానునానికం లక్క, 104, 211, 217
918
800
» ళీ
509
వర్గం 59, 108, 104, 148, 144, 180, 240, 241, 242, 248 వర్ణ త్వం 860 వర్ష 'నాత్మకపద్ధతి 808 వ ర్రనాత్మక లేఖనం 56 వర్ణనాత్మక వ్యాక రణం 210 న ర్త నాశము (Syncope) 268 వర్గ నిర్మాణం 8(2, 888 వ్ వర్గ భేదకత్వం 68 వర్ష భేదకత్వతటస్థీకరణం 177 వర్ష మాల 54, 241, 848 వర్ణ రూపం (Phonemie shape) 884 వర్జ్య లుప్పం 118 వర్గ లు_ప్పసమానం 119 వర్గ విధేయ లేఖనం 178 వర్ణవినిమయం 218 వర్ణ విభాగం లిఠ8 వర్మ వ్యత్యయం 20 21, 80, 88, 84, స 9 88, 89, 40, 50, 57, 87, 101, 102, 110, 158, 214, 217, 218, లి2ిర5్, కి57, 410, 4ర్0, 458, 455, 460, 481, 469, 4711 వర్ణ వ్యతకయరూ నం 448 వర్మ వత కియనూ తాలు శీర్ర్ వర్ష వ్యవస్థ గ్త్ వర వ్యా పి 54 or అది వర్ణనం యోగం (Phonemic merger) లివి] రసం యోజనం 966 వర్గ నం యోజన నియమావళి 182, 368 వర్ణ సమామ్నాయం 240, 808, 485 వర్ణ నమీకరణ (0 ( Assimitation) 69, 61, 69, 72, 76, 77, 84, 85, 87.»
#10
101, 111, 121, 218, 221, 265, 268, 810
వర్థాత్మకం (Phonemic) 455
వ రాల పర్యాయ (వవ త్తి 178
(Phonemic freevariation
వరాలస్థాననియమం 111
వర్తమానం 168, £88, 882
వర్తమానకాలం 189, 198, పలికి
:వరమానకాల ( బోధక్ర) 199, 879
వర్తమాన (కాలిక) (కియ 87, 88, 198, 254, 478
వర్తమాన కాల విశేషణం 201
వర్తమాన కాలాగ్భం 199
:'వర్తమాన (కియారూవం 169
వర్తమాన [కియావిశేషణం 167
వర్తమాన [కియావిశేమణరూవం 189
వర్తమాన భవిష్యత్తు 168
వర్తమాన భవిష్య (త్పత్యయం 186, 168
వన ర్హమాన భవిమ్యదర్థం 4'(8
వర్తమానరూపం £69
.వరృమాన వ్యతిరేక [క్రియ 880
వరమా నార్చకం 82
-వలపలగిలక 174, 858
వాక్యనిర్మాణం 202, 208, 885, 384
"వాక్యర చ నావిధానం 208
"వాక్యవిశేవణాలు 895
"వాక్యాంత శృబ్దాపేతక [ప్రశ్నలు 889
'వాకేగ్రతర శద్దావేతక (పళ్నలు 889
వాచ్యార్థం 480
"వాడుకథావ 229, 275, 897, 465
'వికల్పం కిక్క 811, 812, ౪71, 888
నికల్పత 866
వికల్పార్థ ౦ 898
(ప్రత్యయం
తెలుగు భాషా చరిత
వికల్పార్థక శచాలు 58 విధి 208, 881 విధప్రశ్నాదిక భేదాలు ల88
" విధిబోధకం (వాక్యం) 888
విభేయం (నామం) 96, 885, 866
విధేయవి శేషణం 169, 170, 472, 478
విధేయవిశేవణస్థానం 170
విధేయస్థానం 887
విధ్యర్థం 86, 288, 411, 472, 474
విధ్యర్థకం 48, 86, 186, 200, 287, §79
విధ్యర్థ క ఏకవచన రూపం 45
విధ్యర్థక (క్రియ 65, 167
విధ్యర్థక (క్రియారూవం 164, 257
విధ్యర్థక ప్రత్యయం 187
విధ్యర్థ క బహువచన (పతయం 48
విధ్యర్థక బవువచన రూవం 468
విధిల్టక్ మధ్యమ పురువ | 48 ఏకవచన (ప్రత్యయం
విధ్యర్థ కరూపం 86
విధ్యాది (క) (ప్రత్యయాలు ౨81, లీరిలీ
విధ్యాది కేతర (ప్రత్యయాలు కిరి2
విధ్యాదులు 881, ౪82
విధ్యాదభర్థ కాలు 200, 208
వి ధ్యేకవచనం 881
వినిమయం (Free variation) 218, 228
వినిమయకపచాంళం 80
వినిమాయక నవచాంళం 92
వ్మిపకర్ష ( Aneptyxis ) 809
విభ_క 192, 224, 871, 872, 874, 887, 896
విభ (ప్రతక్థయం fea 72, 74, 76, 122, 156, £26, 895
విభ క్తి వుతియం 226
ముఖ్యపద సూచి
విభ క్రగ్రర్థం §76 విభ క్ర్యర్భ కళబ్లం 871 వి ఖభాజన్టం (Complex and 116,188 compound) | విభాజ్య(పాతిపదిక 115 విరామం 96 విరూవనంధి 66 విలతణవాక్య రచన 97 విలోమపద్ధతి 105 విలోమలేఖనం (inverse spelling) 59, 179, 459, 480 విలోమ లేఖన పద్ధతి (inverse 148 spelling) వరశాత్నక అర విజానం Hl = 428 descriptive semantics) వివృతం 104, 176, 181 వివృతాచ్చు 868, 462 వివృతి లి6క్కి 871 వివృతోచ్చారణ 152, 862. £693 విశేషనామా లు (Proper nouns) 871, 885 విశేషణం 65, 72, 74, 80, 81, 86, 98, 118, 187, 188, 140, 168, 195, 196, 204, 205, 286, 261, 872, 885, 886, 898 విశేషణ (వపత్యయం 45, 47 విశేవణ రూవం 17రి, 895 విశేషణ వాక్యం 895 విశేషణ సమావకం 166 విశేషణ సమాపక వాక్యం 169 వి శషణార్థం 77 విశేమ్యం 74, 80, 90, 96, 2894, 286, 261, 898
51
విశేమ్యవదం 87
విశేష్య| పాతివదిక 81
విషయ నిర్ధారక ప్రశ్నలు 889
విషయార్థం 894
విషయార్థ బోధకం 8939
వినంధి 64, 277, 290
వినర్గ 184, 211, 222
వుగాగమం 244
వువర్ణ్య విరహితరూవం 22ర
వృత్తవ ర్తిమ్యమాణ (కియారూపం 87
వృత్తి కులాలు ' (Occupational classes) |
వృత్తిపదాలు 895, 412
వేంగీ-చాళుక్యలిపి 846, 851
వేంగీలిపి లి4క, 847
వై_కల్పికం 64, 65, 67, 80, 91, 101, 102, 210, 260, 466
వై కల్పిక పరిస్థితి 91
వె కల్పికలోవం £220
వె కల్పిక సంధి 220
వెకృతపదాలు 800
వె_భాజికవదం 138
బె భాబిక (ప్రత్యయం ' (Distributive)
వెయ కిక భేదం 498
వైయక్తికరూపాలు లి02
వెయ క్తిక వ్యవవోరం (24601606) 802
వై_రిసమానం 224
వైవిధ్యం (Variation) 248, 897
వైషయికార్థం 6
వ్యంజనం ల42, 85్ర 862, 868, 867, 870
వ్యంజన నంయోగాలు తీ64
వ్యంజన నం యోజనం లి64
829
188, 166
§్ర12
వ్యక్త నిర్మాణం §89
వ్య కి నామ [ప్రత్యయం 98
వ్యతిరేక అసమాపక [కియా[పతభ్రయం 579
వ్యతిరేక క్వార్థకం 46, 47, 201, 204, 90
వ్యతి రేకక్వార్థక (క్రియ 565
వ్యతి రేకక్వార్థక రూపం 580
వ్యతిరేక (అర్థక) క్రియ 87, 85, 88, 164, 198, 288, 880
వ్యతి రేక (కియాజన్య (ధాతుజ) విశేషణం డగా 478
వ్యతిరేక (బోధక) (వత్యయం శీక్కీ శర 47, 186
వ్యతిరేక భూత(కాల)(కియ 474
వ్యతి రేక రూపాలు ల86
వ్యతి రేకవాక్యాలు 208, 887, 890
వ్యతి రేకవిధి §80, 411
వ్యతి రేక( అర్థక) విశవణం 81, 201
వ్యతి రేక సమావక్రియ 880
వ్యతి రేకార్థకం 88, 186, 187, 200, 2898
వ్యతిరేకార్థక డ్రయారూవం 87
వ్యతి రేళార్థ క విశేషణరూపం 82
వ్యత్యస్మ (పవయోగం 984
వ్యవహారశామ 219, 221, 224, 248, 260, 265, 278, 458, 4569, 465
వ్యవవోర భేదక రేఖలు 402, 408
వ్యవవోర వైవిధ్యం శ07
వ్యవవోరనీమ 400
వరి స్తరూవం 408
'వ్యాకర జకారష్టం 411
వ్యాక రణ ఛాగాలు 897
వ్యాకరణవిశేషాలు లత్యుంగా గీచిన'
కీ పటాలు (grammatical atlas) గ్ర
తెలుగు భాషా చరిత్ర
వ్యాకరణనిద్ధమైన భేదం 27కి
వ్యాపార బోధకనామాలు 20%, 886
వ్యాపార బోధకవాకళ్టిం 871
వ్యాపార రీతి 9222ల) బో ధకం ల69
వ్యావవోరికం (భాష) (రచనలు) 204, 910, 211, 228, 251, 24, 275 276, 277, 278, 279, 281, 282, 288, 284, 285, 286, 287, 288, 289
వ్యావవోరికరచనా సంప్రదాయం 280
వ్యావవోరికరూపొలు వి లవి 270, 271, 287, 466
'వ్యావవోరిక రూపాంతరం £45్క 257
శకటరేఫ 50, 59, 61, 765, 89, 102, 108, 111, 117, 148, 148, 149, 212, 241, 242, 2783, 277, 278, 4892, 444
శకారణభాష 4
శఆ్రర్థం 474
శత్రర్గ ప్రత్యయం 411
శ తర్థపరక “చు” వర్షం శీలి
శతర్భ్థకం 87, 187, 200, 204, 891
శ్మతర్థక అసమాపక | 879 (కియా (ప్రత్యయం
శ(తర్థక [క్రియ 88, 891
శళ(త్రర్భక (కీయారూపం 87
శ తగ్గకరూవం 165, 891, 411
శతర్గక సంధి 247
శబర భావ 4
శబ్దవల్గ వం (idiom, * 221, 280, 878, compound verb) 429, 487, 446
ఛబ్దానుకృతి (0209010 poetic) 427
శప {imprecatory) వాక్యాలు 202, 204
శిధిలోచ్చారణ 880
ముఖ్యపద సూచి
ఇష్ట (జనవ్యవహోరం॥ భామ 104, 218, 8, 411 శిష్ట భాషమోలతణం 411 శిష్టవ్యవవోరం (స్వరూపం) 211, 262, 265, 275, 276, 266, 408, 409, 411, 412 శిష్టవ్యవవోర సాధారణ (కియా) రూపాలు శీష్ట్ర వ్యవవోరికం 240, 272 274. 276, 280, 288, 285 శిష్ట శి ష్టేతర వ్యవవోర భేదం 409 శిష్టశిప్రేతరుల మధ్యనున్న 407 సొశ్థచాలు (శిష్టశిస్టేతరభేదం) ( 412 శిసైతర (వ్యవహారం! థాషా లతణం 409, 411, 412 శిస్టేతర (వ్యవవోర) ధర్మం 240, 412 శిస్టేతరోచ్చారణ 407 శిపోచ్చారణ 407, 408 ౩_లీభేదాలు 25% 3 ౫ రీమిశణం 178 3ె_లీసంఘము (Style committee) 284 శార చేని ల్లి (శీ; కాకుళం-విశాఖపట్నం మాండలికం 462 శ్వానం 2ర్కి కిర్8, 867 శ్వాసవత్స్పర్శాలు తి1ల్స్ 818 శ్వానవద్దంత మూలీయ విస్తారితోమ్మ 0 (anvoiced - 818 లల గీ, fricative) శ్వాన స్పర్శం 28, 880 శాసోష్మం దిల్లి1 షప్తీకారకం 2 షష్టీ ప్రతర్రియం 88% 78,12, 228 245 షష్టీరూపం బిల్లి 1 - షష్టీ (చతుర్థి ) విభక్తి ప్రత్యయం 8 షీ (విభక్తి) 89, 127, 171, 198, 226, 227
రిక
3
618
షష్టీవిభక్టి నూచకం 72, 74
షష్ట్యుంతం 108
వష్ట్యుర్ణకర్ర 4765
షష్ట రక ఇకారం 220
సంకీర్ణ ౦ [ప 106
సంకీర్ణ (క్రియ 82
సంకీర్ణ విశేషణం 196
సంఖ్యాపదాలు 41
సంఖా్యవాచకం 86, 41, 77, 80, 128, 188, 141, 158, 181, 192, 195, 228, 860, 865, 878, 456, 489
సంఖ్యావాచక విశేషణం 188, 189, 195
సంఖ్యావాచక వి శేవణ [(పాతివదిక 77
నంఖావాచక విశేమ్యము 928
సంఖ్యార్థవాచక శబ్దం 974
సంఖార్థ్ర పొచకన ర్వ నామధాతువు 77
సంజ్ఞావాచకం 144
సందిగ్ధ వరం 104
సం దేవోద్యుర్థ కం 90
నందేవోద్యర్థ క [పతకియం 90
నం దేవార్ధం 90, 894
నందేవార్థక (ప్రతభ్రయం లర
నంధి 68, 64, 118, 158, 185, 208, 219, 288, 284, 240, 247, 260, 866, 460
నంధిగతరూపం 946
సంధిగతవర్ణ ౦ 54
నంధివరినరము 866
సంధిమార్చు 1128
నంధిరానిరూవపం 1138
నంధివచ్చేరూపం 113
సంధ్యాతరం 195, 216, 220, 225
సంపూర్ణ [క్రియ 281, 294
సం[(పచానాద్యర్థ ౦ 974
నం|పదానార్థం 125
514
నం[వదచాయవ్యాకరణం 64, 67, 71, 78, 245, 247, 25"
సంబంధ బోధక నామం 20కి
సంబంధ బోధక వాక్యం 204
సంబం ధాత్మకం 428
సంబం ధార్థక నామ్నీ కరణం 205
సంభావనార్థ క (పతస్రయం 258
సంయుక్తం 211
సంయుక్త అనునాసికాలు 1/5
సంయుక [కియ 58ిఉ, 235
సంయు క్రత 809, లివిచి 825
నంయు క్రమధ్య సంధక్టాతరం 218
నంయుకృవర్ణ ౦ 114, 184
నంయు క్షచాకారలు 202,884,885 ,896
నంయు క్రవాల్లు (వ్యంజనము) ర్ 80, 188, 864, 407, 462
నంయుకాతరం 57, 61, 70, 101, 102, 212, 216, 217, 842
నంవాద వాక్యం 99
సంద్భత ౦ 104, 181, 812, 401
నంవృతస్వర ౦ 911
సంవృతాడరం 66, 67
ంళ్లి పం ('పాతివదిక) 186
రూపం 168
వర్తమానార్థక రూపం 6కి
సంక్లిష్ట వాక్యం 168, 171, 202, 208, 884, 885, 869
సంశ్లి స్ట విధ్యగ్ధక క్రియ 16
నం శ్లి వ్దవిధ్యర్థక కియారూపం 164
సం శ్లి వ్ల నమాపక(ియ ' 195, 162, \ Periphrastic} శ 163, 170
నం శ్లి ప్రసమాపక రూపం 170
నంస క్ష సపదాంళం 85
సంస్కృతం (భాష) 64, 80, 95, 102, 104, 116, 178, 188, 211, £72, 274, 276, 278, 288, 804, 807, 808, 809, 810, 851, 857, 859, 860, 408
ర/ 8
తెలుగు భాషా చరి [త
నంన్క్య్బుతం (మాటలు (పదాలు) (శబ్దాలు) 80, 124, 138, 211. 218, 224, 264, 288, 804, 869, 861, 868, 408, 485
సంన్యాత అనుస్వారోచ్చారణ 104
ంన్యాత ఆచానం 178, 188
సుత పదబంధం 219
౦స్క్బుత వర్ష సమామ్నాయం 287
నంన్కుత సమాసం 117,184. 207,265
నంన్యతి ప్రసారం: 801 (Cultural diffusion}
నంన్క్భృతుల సమ్మేళనం 404
సకర్మకం 82, 184, 198
నకర్శకం (ధాతువు! 88, 280, 284, 878, 877
నక్షర్శ్మక|క్రియ 82, 197, 281,887, 456
సకరర్ణక క్రయావి శేషణం 474
నకర్శక |వయోగం వ
సకర్మక (పయోగం 281, 284
నకర్భక వాక్యం 9208, 887
సకర్శకాకర్మక భేదం 281
నకర్మకీ కరణం 878
నవచాంళం 71, 54, రిక్త 86, 87, 88,
89, 91, 92, 469
చాంశత 474
(విభ_క్రి 127, 198, 228, 224
(విభ క్తి] (ప్రత్యయం 100
ప్త వ్రతం 65
_ప్పమ్యర్థ ం 74
న ప్పమెగికవచనరూపం 88
సభ్యోక్రి (Euphemism\ 450
సమ[గాం(ధ ఛాషోాకోశం 494
నమరూపత 400
సనమ న్తకియ రి2
సమ స్తవదం 228
సమ న్షరూపం 406
సమ స్పవిభ కులు 468
ల
ల్ 2X
౭X beg క ర్ EBB
వ ల
జు
ముఖ్యపద సూచి
నమానక_ర్భకం 889
సమాన పదాలు (శబ్దాలు] 19, 897
నమానరూపం లి7, 75, 1౯9
నమానార్థ కాలు 880, 887, 4338,
సమానార్థక పదం 4లిళి
నమావక'| క్రియ 185, 141, 162, 164, 168, 169, 170, 198, 208, 878, 879, 888, 891, 472, 478
నమాపక [కియాపదం 878
నమాసం (Compound) 107, 186, 187, 224, 406, 429
నమానగత సంవృకాతరం 65
సమీకర ణ(౦) 195, 861, 866, 884, 407
సమీపభవిష్యూర్థం 881
సమీపమాత ఎక లు (Immediate sources) 800, 811, 812, 816, 817, 818, 819, 821, 922, ౪23, 824, 881
నమీపవ_ర్రి భావలు లి26
నముచ్చయం 6§, 78, 90
నముచ్చయనకారం 285
నముచ్చయ [(వ్రత్యయం 187, 296
నముచ్చయాద్యర్థ కం 201,
నముచ్చయార్థం 172, 474
సముచ్చయార్థకం 901, 205, 285, 996, 474
నముచ్చయార్థక పదాంశం 90
నముచ్చయార్థక (ప్రత్యయం 2క్రరి
సముచ్చయార్డ క శబ్దం 896
నమూవార్థం 91
నయామీభావ 804
నరళం 568, 68, 65, 101, 286 884
సరళ (గాంధికం (ఛావ,) 278, 282,284
సరళాదేశం 884, 467
సర్వనామం 21, 88, 74, 77, 81, 188, 140, 160, 168, 194, 228, 261, 871, 874, 885, 886, 482, 470, 472
862,
515
సర్వనామ (ప్రత్యయం 220, 281, 298 సర్వనామ[పాతిపదిక 297 సర్వనామరూపం 160, 8/4, 4ర్5్ సర్వనామాల నిర్మాణ|క్రమం 75 సర్వపురుషబోధకం 880
సర్వలింగ బోధకం శి580 సర్యవచనబోధకం 880
సవరభాన 281
సవోయక | క్రియ వ80, 2894, 2895 సహాయక [కియారూపం కలికి
నవోర్థం 124,125, 157, 198,875,488 సవోర్థభోధకం 78
సాంన్కల్బృతిక కేం (ద్రం 400, 410 సాంస్కృతిక వర మైన మార్పులు శి97 సాంస్కృతిక |పసారణం 802 సాతవావానలిపి 845
సాధారణబవువచన (ప్రత్యయం 155 సాధారణవ్యవహోరం 255
సాధురేఫ 58, 59, 61, 111, 149, 1485, 149, 212, 241, 242 482 సాధ్యనకర్మకాలు 197 సాప్తపధీన నాదోమ్మధ్వని(గ) లిళి2 స్తాపపధినోమ్మం (గ) త్రీలిలి సామ ర్భ్యార్థం 199, 881, 472 సామాన్య పాతివదిక 186 సామాన్య(క్రియ 82 సామాన్య క్రియా(ప్రాతిపదిక 196 సామాన్య నామాలు | 871 (Common genders) | సామాన్యబహువచన (వపత్యయం 467 సామాన్యవాకస్రం 168, 1/1. 202, 204, 884, 885, 889, 894 సామాన్యవిధి 290, 221 సామాన్యనంబంధార్థం వక్ సామాన్యసమాపక [క్రియ 81101౭) 188, 162, 168, 170, 198 సామాన్యసమాపక | కియారూపం 188 సామ్యం 154, రక్త 220, 225, 229, 286, 241
5016
సామోధగతా తీరూవం ప pele | 162 సారూవక్రివదం ( homonym) 482, 484 సార్వనామిక (ప్రత్యయం 198 సార్వనామిక విశేషణం 77 సార్వనామిక విశేమ్యం 78 జ సార్వనామిక విశేష్యయుక్తం 97 సొలూరు (మాండలికం) (గదబ) 15 సాహిత్యభావ 189, 152, 165: 169, £40, 241
లాహీతట్టవ్యావవోరికరూపాల | 179
కణం i నిద్ధ నామం 885 నిద్ధనకర్మకాలు 197 శుఅభ |గాంథికం 282 (స్ర్రీవాచకం 188 (స్రీ వాచకవదం(శబ్బం] లివ్, 291 (స్రీవాచక (ప్రత్యయం 94 (స్రీనమం బి44 న్థలనామపత కాయం 92 న్థల నామవుత్స త్రి 56 స్థలవాచకవచదాంళశ ౦ 72
న్పర్శ్భం 108, 180, 217, 888, 949
860, 864 స్ప ర్భేతరం 869 న్పర్శేతరవ్యంజనం 842 న్పర్భేతరవాల్లు 29 య స్పర్శోమ్మం 108, 114 న్పష్టార్థ నిరూవణ 40లి న్పష్లోచ్వారణ 881 ళు న్పష్టోమ్మం 180, 860, 864, 867 టు: న్వతం|త [క్రియ 88 న్వరం 96, 102 స్వరదీర్ధృత క్రీ72 స్వర (వి)భ _్తి (Anaptyxis) 181, 265, 809, 888, 841, 242 న్వర లోపం 866, £67, 871, 884 న్వరవివృతి 868 ' న్వరసనమత లిరికి న్వరనమీకరణం శీఏ4
తెలుగు భాషాచ రితి
న్వర సామ్యం 218
న్వరాంతభావ శిక్షల
న్వరాది([పత్యయం 866
స్వార్థం 91, 92, 878
న్వీక ఎత ఖాన (borrowing language )485
వానుమూలీయనాద | మహో(పాణ న్పర్శం[ఘ టక్
వానుమూలీయనాద స్పర్శం (గ) 8839
వార్యానీ (వచాలు) 827
హలంత ఛాతువు 85
వాలంత(పాతిపదిక 74
వాలంత శబ్దం 64, 225
వాలాది పురుమ్యపత్యయం 84
వాల్లు 54, 64, 71 78, 109, 107, 189, 180, 211, 229 241, 8658
వాల్సంధి 247, 258, 468
వాళగన్న డలిపి లశ? §
హిందీఖామ 805% 859, 896, 410,418
హిందుస్థానీపదం 442, 4488
హిందుస్థానీ (పాతివదిక 446
హింద్వార ట్రళొమలు (Indo-Aryan language} 186, 804
హించ్వార్య భాషా మూలకాలు 188
హింద్వీ-(దక్ళ నీ) లవి
హీ బూఖావ; 808
హేతువిశేవణాలు 893
హౌత్వర్థ (10 204, 876, 876, 890
(వాన్వం 77, 78, 84, 12, 14 149, 188, 191, 246
(వాన్వత 61
(హన్వదీర్హృ భేదం ల్ల్[, లిర్వ
[వాన్వదీ ర్చ నమ్మేళనం (merger} 107
[(వాస్వయు క్షరూపం 149
(వాన్వస్వరం 888
(వాస్వాచ్చు 61, 87, 914 102, 190, 268, 866, 867
Agentive suffix 384
Internal Sandhi 279
Loan blend 884
Loan shift 8834
Phonemic change 468
Ponetic change 468
HISTORY OF THE TELUGU LANGUAGE